Trending:


పిచ్చి డబుల్‌ చేసిన నాగవంశీ.. `మ్యాడ్‌ స్వ్కేర్‌` స్టార్ట్.. టిల్లు సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

నిర్మాత నాగవంశీకి లాభాల పంట పండుతుంది. `టిల్లు స్వ్కేర్‌`తో ఆయన మూడు రెట్లు లాభాలను పొందారు. తమ మ్యానర్లలో వచ్చిన `గుంటూరు కారం`, `ఆది కేశవ` చిత్రాలు ఘోర పరాజయం చెందడంతో ఆ నష్టాలను `టిల్లు స్వ్కేర్‌` భర్తీ చేసిందని చెప్పొచ్చు. ఈ సక్సెస్‌ జోరులో ఉన్న నిర్మాత నాగవంశీ ఇప్పుడు మరో సక్సెస్‌ ఫుల్‌ మూవీకి సీక్వెల్‌ని ప్రకటించారు. `టిల్లు` సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ `మ్యాడ్‌ స్వ్కేర్‌`ని ప్రారంభించారు. పిచ్చిని డబుల్ చేయబోతున్నారు. గతేడాది వచ్చిన...


భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​

భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​ భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్​ కమిషనర్​ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు. ఈవో రమాదేవితో పాటు ఈఈ రవీందర్రాజు, సూపరింటెండెంట్​ కత్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, సీసీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ©️ VIL Media Pvt Ltd.


Comedian Raghubabu Got Bail: రఘుబాబుకు బెయిల్‌

Comedian Raghubabu Got Bail In Car Accident at nalgonda district


Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు

Samantha: సమంత రోజుకు ఒక బోల్డ్ ఫోటోషూట్.. ఇదేందయ్యా ఇది అంటోన్న అభిమానులు


వేడి పుట్టిస్తున్న వేదిక.. నలభై దాటినా నాజూకుగానే ఉందిగా!

నలభై ఏళ్లు దాటినా నాజూకైన సొగసులతో వేదిక కుర్రాళ్లకు వేడి పుట్టిస్తోంది. అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్న ఈ భామ తాజాగా రజాకార్‌లో కనిపించింది.


OTT: ఒక చిన్న ట్విస్ట్‌తో వేల కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా.. ఇప్పటికీ సంచలనమే..!

2015లో విడుదలైన ఓ టాలీవుడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తెలుగులోనే కాదు.. విడుదలైన అన్ని భాషల్లోనూ బీభత్సం సృష్టించింది. అద్భుతమైన కథ, కథనంతో ప్రేక్షకులను కట్టిపడేయడమే కాదు.. దేశవ్యాప్తంగా అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. ఆ సినిమా మరేదో కాదు.. బాహుబలి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈమూవీ.. 2015 జూలై 10న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందంటే.. రూ. 180 కోట్లతో నిర్మిస్తే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.650 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అదే సమయంలో ప్రేక్షకులను కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే పెద్ద ప్రశ్న ఎదురైంది. అప్పట్లో ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏళ్ల తరబడి ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో బాహుబలి మూవీ ట్విటర్‌లోనూే ట్రెండింగ్ లో నిలిచింది. చివరికి ఈ ప్రశ్నకు ప్రేక్షకులకు సమాధానం దొరికింది. కానీ రెండేళ్ల నిరీక్షణ తర్వాత.. ఆ ట్విస్ట్ రివీల్ అయింది. 2017లో బాహుబలి-2 విడుదలయిన తర్వాత కట్టప్ప..బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్నకు సమాధానం లభ్యమైంది. ఈ మూవీలో కట్టప్ప బాహుబలికి చాలా ప్రత్యేకమైన వ్యక్తి. కానీ సినిమా క్లైమాక్స్‌లో బాహుబలిని అదే కట్టప్ప చంపేస్తాడు. అక్కడితో మూవీ ముగుస్తుంది. కట్టప్ప ఎందుకు చంపాడన్నది రెండో పార్ట్‌లో చూపించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ బాహుబలి మూవీ... టాలీవుడ్‌తో పాటు తమిళ భాషల్లో ఏకాకలంలో తెరకెక్కింది. మలయాళం, కన్నడ, హిందీలోనూ డబ్ చేశారు. పాస్ట్ పార్ట్‌లో ఉన్న ఈ ట్విస్ట్‌తో రెండో పార్ట్‌పై ఆసక్తి పెరిగి.. ఏకంగా 1800 కోట్లు వసూళ్లు చేసింది. బాహుబలి సినిమాల్లో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇప్పటికీ జనాల ఫస్ట్ ఛాయిస్‌గా మిగిలిపోయింది. తెలుగులో మరే సినిమా కూడా బాహుబలి రికార్డులను అందుకోలేకపోయాయి. ఈ చిత్రాలు ప్రస్తుతం హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి.


చిరంజీవి సినిమాల్లో మంచు విష్ణు రీమేక్ చేయాలనుకునే మూవీ అదా?.. పెద్ద సాహసమే..

మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు. కన్నప్ప చిత్రం మంచు విష్ణు కెరీర్ లోనే క్రేజీ ప్రాజెక్ట్. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు మా ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు. కన్నప్ప చిత్రం మంచు విష్ణు కెరీర్ లోనే క్రేజీ ప్రాజెక్ట్. దాదాపు 100 కోట్ల బడ్జెట్ లో సొంత నిర్మాణంలో మంచు విష్ణు ఈ...


Market Mahalakshmi Movie Review - మార్కెట్ మహాలక్ష్మీ రివ్యూ: బొమ్మరిల్లు తండ్రీ కొడుకులు... ఇండిపెండెంట్ అమ్మాయి... సినిమా ఎలా ఉందంటే?

'కేరింత'తో తెలుగు చిత్రసీమకు 'దిల్' రాజు పరిచయం చేసిన హీరోల్లో పార్వతీశం (Parvateesam) ఒకరు. ఆ సినిమాలో ఆయన శ్రీకాకుళం యాస, నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 'కేరింత' తర్వాత వైవిధ్యమైన, విలక్షణ కథలు ఎంపిక చేసుకుని సినిమాలు చేశారు. కానీ, ఆ స్థాయి విజయం రావడం లేదు. ఇవాళ 'మార్కెట్ మహాలక్ష్మీ' సినిమా (Market Mahalakshmi Movie)తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ప్రణీకాన్వికా నటించారు. మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే...


Salman Khan: చంపాలనుకున్నారా, బెదిరించాలనుకున్నారా? అసలు సల్మాన్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేసుకున్నారు?

Why Do Lawrence Bishnoi Targets Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు ఘటన గురించి ఇప్పటికీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇక దీని గురించి రోజురోజుకీ ఒక కొత్త విషయం బయటపడుతోంది. ముందుగా సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21). వీరిద్దరి దగ్గర నుండి దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ...


ఎస్వీఆర్‌ పంతం.. ఆ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్‌నే ఏడిపించాడు.. రామారావు భయపడేది ఆయనకేనా?

నటనలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ నువ్వా నేనా అనేలా ఉండేవారు. అయితే ఓ సందర్భంలో ఎన్టీఆర్‌కి బాగా ఏడిపించాడట ఎస్వీఆర్‌. సినిమా మొత్తం చుక్కలు చూపించాడట. తెలుగు చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు లాంటి వాళ్లు అని అంతా కొనియాడుతుంటారు. ఎస్వీఆర్‌ ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. కానీ అప్పట్లో ఎస్వీఆర్‌ లేకుండా సినిమాలు ఉండేవి కావు, ఎన్టీఆర్‌ సినిమా అయినా, ఏఎన్నార్‌ మూవీ అయినా అందులో ఎస్వీఆర్‌ ఉండాల్సిందే అనేట్టుగా ఉండేది. అంతేకాదు ఈ ముగ్గురు...


Mad Square Movie: 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి అతిథిగా 'టిల్లు స్క్వేర్' - సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ...

'మ్యాడ్' (Mad Movie)... కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కాలేజ్ లైఫ్, యూత్ చేసే ఫన్, ఆ కామెడీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square Movie)ను స్టార్ట్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'మ్యాడ్ స్క్వేర్' సినిమాలోనూ సేమ్ హీరోలు!Mad Square Movie Cast And Crew: 'మ్యాడ్'లో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది...


Relationship: మంచి మగవాళ్లు చాలా మంది భర్తలుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?

Can You Be A Good Man But A Bad Husband: "మంచి మగవాళ్లు భూమ్మీద చాలా అరుదు" ఈ మాట చదివి మగజాతి మొత్తం ఉక్రోశ పడక్కర్లేదుగానీ, ప్రేమించటానికో, పెళ్లి కొడుకును వెతికే సమయంలోనో ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. అయితే మంచి మగవాళ్లు అనిపించుకునేవాళ్లలో ఎక్కువ మంది మంచి భర్తలు కాలేరట! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అలా అని టాక్సిక్, అబ్యూసివ్ పురుషులను పార్ట్నర్ గా ఎంచుకోమని చెప్పట్లేదు. మంచి వారుగా ఉండటానికి తాపత్రయపడే కొందరు మగవాళ్లు మంచి భర్తలుగా...


Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు

Chanakya Niti On Women : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మహిళల గురించి అనేక విషయాలు చెప్పాడు. కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బందుల్లో పడేస్తాయని వివరించాడు.


ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల

ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల బాలీవుడ్ నటుడు ఆయుష్ శర్మ హీరోగా నటించిన  హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రుస్లాన్’. కరణ్ బి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్.  కె.కె. రాధామోహన్ నిర్మించారు.  ఏప్రిల్ 26న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌కు రచయిత విజయేంద్ర ప్రసాద్ చీఫ...


‘టిల్లు’ గాడి రూట్లో ‘మ్యాడ్’.. సితార సెంటిమెంట్ కలిసొస్తుందా?

Mad Square Pooja ceremony సితార బ్యానర్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. టిల్లు స్క్వేర్ భారీ సక్సెస్ అవ్వడం 150 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు తీస్తుండటంతో సితార ఫుల్ ఖుషీ అవుతోంది. అందుకే వెంటనే మ్యాడ్ సీక్వెల్.. మ్యాడ్ స్క్వేర్‌ను ప్రారంభించింది. స్క్వేర్ ట్రెండ్‌ను సితార కంటిన్యూ చేయాలని ప్రయత్నిస్తోంది.


Balakrishna: వాయిదాపడబోతున్న బాలకృష్ణ సినిమా.. రవితేజ సినిమాకి ఎసరు పెట్టేసారు !

NBK109 : బాలకృష్ణ 109 సినిమాకి కేస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయి సినిమా ఈ ఏడాది విడుదలకి సిద్ధం అవ్వాలి కానీ ఎలక్షన్లతో బిజీ అయిపోయిన బాలయ్య సినిమాని వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రవితేజ ఇప్పటికే సంక్రాంతి సీజన్ లో కర్చీఫ్ వేసేశారు.


Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?

Tillu Square to have Pan India digital release on Netflix on April 26th: 'టిల్లు స్క్వేర్'తో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఈ సినిమా, ఇందులో కామెడీ మిగతా భాషల జనాలకు ఎక్కుతుందా? వంటి డిస్కషన్స్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ...'టిల్లు స్క్వేర్' సినిమాను తెలుగులో తీశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ తెలుగు భాషలో విడుదల చేశారు. అయితే... ఇప్పుడీ సినిమాను...


Maname Movie Teaser: నేను మంచోడిలా క‌నిపిస్తాను. కానీ, కాదు - శర్వానంద్ ‘మ‌న‌మే‘ టీజర్ చూశారా?

Maname Movie Teaser Out: తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ శర్వానంద్.. ఫీల్ గుడ్ మూవీస్ చేయడంలో ముందుంటాడు. ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ సెంటిమెంట్ తో ప్రేక్షకులను అలరిస్తాడు. శర్వానంద్ చివరగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆయన ‘మనమే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం...


Viral: మాజీ ప్రియుడిపై యువతి రివెంజ్.. అతని తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా ఎంట్రీ!

Viral Video: ప్రేమ గొప్పతనం గురించి చెప్పేందుకు చాలా మంది ప్రేమకు హద్దులు లేవు అనే మాట ఉపయోగిస్తుంటారు. నచ్చిన వారిపై అంతులేని ప్రేమను చూపించడం, వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడటం ద్వారా కొందరు ఆ మాటను నిజం చేస్తారు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా జరిగిన ఓ సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ అమ్మాయి, తన ఎక్స్‌బాయ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవ్వరూ ఊహించని పని చేసింది. ప్రేమకు కాదు, ప్రతీకారానికి హద్దులు లేవని నిరూపించింది. ఇంతకీ ఆమె...


శ్రీకృష్ణుడితో యువతికి వివాహం.. బృందావన్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన వరుడు

చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి అంటే ఆమె ఎంతో ఇష్టం. ఇంటిలోని ఆ భగవానుడి విగ్రహాన్ని ఆమె ఆరాధిస్తూ పెరిగింది. ఆ ఆరాధాన, భక్తి చివరకు ఆయననే తన భర్తగా ఊహించుకునే స్థాయికి వెళ్లింది. జగన్నాటక సూత్రధారితో తన పెళ్లి జరిగినట్టు కలలు కనేది. ఇక, ఆ స్వామికే తన జీవితం అంకితమని నిర్ణయానికి వచ్చింది. జీవితాంతం భగవంతుని సన్నిధానంలోనే ఉండాలని భావించింది. ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుని, తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది.


భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు

భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును పెంచినట్టు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 25 వరకు బుకింగ్​చేసుకునే వెసులుబాటు కల్పించి నట్టు చెప్పారు. రూ. 151 రూపాయలు చెల్లించి రాములోరి కల్యాణ త...


ఆమని కు తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు...ఎవరికీ చెప్పుకోలేని చోట చూపాలంటూ ఒత్తిడి

జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదని.. నా జీవితంలో అలాంటి రోజు రానుందుకు చాలా ఆనందంగా ఉందని ఆమని తెలిపారు. ఆమని ఓ తరంలో ఆమె నటన కోసం సినిమాకు వెళ్లే జనం ఉండేవారంటే అతిశయోక్తి కాదు. ఆమె యాక్టింగ్ ప్రధానమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ స్టార్ డమ్ ను అందుకుంది. గ్లామర్ తో తన తోటి హీరోయిన్స్ దూసుకుపోతూ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన ఆమని దాన్ని పట్టించుకోకుండా నటననే నమ్ముకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు....


Hanuman Jayanti 2024: తమలపాకులంటే ఆంజనేయుడికి ఎందుకంత ప్రీతి!

Hanuman Jayanti 2024: పిల్లలకు సూపర్ హీరో...పెద్దలకు ధైర్యాన్నిచ్చే ఆరాధ్య దైవం హనుమంతుడు. గ్రహదోషాల నుంచి విముక్తి పొందేందుకు, ఆయురారోగ్యాలకోసం ఆంజనేయుడికి పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజు హనుమాన్ ని పూజిస్తే శనిబాధల నుంచి విముక్తి కలుగుతుందంటారు. ప్రత్యేక పూజలో భాగంగా కొందరు సింధూరం సమర్పిస్తారు...మరికొందరు వడమాల వేస్తారు..ఇంకొందరు తమలపాకులతో పూజచేస్తారు. ముఖ్యంగా ఆంజనేయుడికి తమలపాకులంటే ఎందుకంత ఇష్టం...దీని గురించి పురాణాల్లో ఓ కథ...


సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్రా ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్​పాండ్ నుంచి దోపిడీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలంగాణ అధికారులు హైదరాబాద్/హాలియా, వెలుగు: తాగునీటి కోసమని కుడి కాల్వ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ.. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి దొంగచాటుగా జలాలను తరలించుకుపోత...


కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య

కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టిన మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌     రిపేర్ కోసం రూ.20 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిన డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌     డబ్బు లేక ఆత్మహత్య చేసుకున్న తల్లి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌ కేసులో కొడుకు జైలుకు వెళ్తాడన్న భయంతో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఫిలింనగర్‌‌‌‌‌‌‌‌లోని దీన్‌‌‌‌‌...


నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్

నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ తన కూతురు నేహా హిరేమత్ ది ముమ్మాటికీ లవ్ జిహాద్ హత్యేనని  ఆమె తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్  నిరంజన్ హిరేమత్ అన్నారు. తన కూతురు ప్రేమను నిరాకరించినందుకే నిందితుడు  ఫయాజ్ కత్తితో పొడిచి చంపాడు..ఇది లవ్ జిహాదీ కాకుంటే ఏంటని ప్రశ్నించారు.  ఇటీవల గొప్పింటి ఆడపిల్లలను ట్రాప్ చేయడం ..లవ్...


Saturday Motivation: ముఖేష్ అంబానీ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన కొన్ని విజయ రహస్యాలు ఇవిగో

Saturday Motivation: భారతదేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ విజయం నుండి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అతని విజయ రహస్యాలను తెలుసుకోండి.


పాటకు 3 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ సింగర్ ఎవరు..?

సింగర్స్ లో అత్యధికం రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరు అంటే..వెంటనే ఏ శ్రేయాఘోషల్ పేరో.. చిత్ర, సిద్ధ్ శ్రీరామ్ లాంటి వారి పేర్లు గుర్తుకు వస్తాయి. కాని ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎవరోతెలుసా.. 1950లలో భారతీయ సినిమాలో ప్రముఖ గాయకులకు 300 చెల్లించేవారు. కానీ నేడు దేశంలోని టాప్ సింగర్లకు లక్షల్లో ఇస్తున్నారు. ముఖ్యంగా.. డిమాండ్ ఉన్న స్టార్ సింగర్స్ కు కోట్లలోనే ఇస్తున్నారు. ఇక ఇండియాలో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్...


రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ

రూ. 30 కోట్ల సింగరేణి నిధులు తెప్పించే బాధ్యత నాది : గడ్డం వంశీ కృష్ణ దివంగత కాకా వెంకట స్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ అని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. లేబర్ నాయకుడిగా కార్మిక సమస్యలపై పోరాడిన యోధుడు కాకా అని  చెప్పారు. రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి 3 కృషి భవన్ లో కాంగ్రెస్ పార్టీ, ఐ.ఎన్.టి.యు.సీ ఆధ్వ...


Salaar: ఇలా చేస్తే చాలు.. సలార్ లోని ప్రభాస్ బైక్ ఇక మీ సొంతం

Salaar Contest: వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సలార్ సినిమా మంచి విజయం తెచ్చిపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ నడిపిన బైక్ ఇప్పుడు అభిమానులు సొంతం చేసుకోవచ్చు.. మరి అది ఎలానో ఒకసారి చూద్దాం..


మీ టీషర్ట్‌పై మీ బొమ్మ కావాలా? ఇక్కడ రెండు నిమిషాల్లో ప్రింట్ చేసిస్తారు

బర్త్ డే , అలాగే మ్యారేజస్, పుట్టినరోజు వేడుకలకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మంచి గిఫ్ట్స్ వినూత్న రీతిలో డిజైన్చేసి ఇస్తున్నారు. ఫ్యామిలీ ఫొటో ఆల్బమ్ డిజైన్చేయడం నుండి మనం టీ, కాఫీ తాగే కప్ పై ఫొటోస్ వేయడం టీ షర్ట్స్ పైన ఫొటోస్ వేయడం కీ చైన్స్ పైన మనకు నచ్చిన ఫొటోస్ ఇవ్వడం ఇలా ఏ వస్తువు అయితే ఆ వస్తువు పైన ఫొటోస్ వేయడం ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది.యువతీ, యువకులు కూడా ఇలాంటివి గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా...


Prathinidhi 2 Trailer: రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే, మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి - ఉత్కంఠగా రేపుతున్న 'ప్రతినిధి 2' ట్రైలర్‌

Nara Rohit Prathinidhi 2 Trailer Out: చాలా రోజుల తర్వాత నారా రోహిత్‌ నటించిన చిత్రం 'ప్రతినిధి 2'. తొమ్మిదేళ్ల క్రితం రోహిత్‌ నటించిన ప్రతినిధికి సినిమాకు ఇది సీక్వెల్‌. సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 25న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (ఏప్రిల్‌ 19) ట్రైలర్‌ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. పొలిషియన్స్‌ ప్రశ్నించేలా ఉన్న ఒక్కొక్కొ డైలాగ్...


క్రేజీ సీక్వెల్స్‌కు స్క్రిప్టులు రెడీ.. స్పీడు మీదున్న విజయేంద్ర ప్రసాద్

Vijayendra prasad ఇండియన్ స్టార్ రైటర్స్‌లో ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న రైటర్స్‌లో విజయేంద్ర ప్రసాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. జావెద్ అక్తర్ సైతం ఈ రేసులో వెనుకే ఉంటాడు. విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే స్టోరీ, స్క్రిప్టులకు నేషనల్ వైడ్‌గా డిమాండ్ ఉంది.


ఇళయరాజా గొప్పవారేమీ కాదు..మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజాకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. అంతే కాదు ఆయనపై సంచలన వ్యాఖ్యలు చూడా చేశారు జస్టీస్. ఇంతకీ వారు ఏమన్నారంటే..? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంగీత తరంగం ఇళయరాజా. దాదాపు మూడు దశాబ్ధాలుగా అద్భుతమైన సినీ సంగీతాన్ని అందిస్తూ.. శ్రోతల మనసు దోచుకున్నారు ఇళయరాజ. ప్రేమ, విరహ, భక్తి, మెలోడీ, ఇలాఆయన చేసిన ప్రతీ పాట సంగీత ప్రియులను అలరించింది. ఆయన పాటల వల్లే సినిమాలు విజయవంతమయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు పలు భాషలలో...


వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్

వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్ కోల్ బెల్ట్, వెలుగు :  మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన కాంగ్రెస్ లీడర్ రాకేశ్​ రెడ్డి– -శ్రీలేఖ, చెన్నూరు పట్టణం ఎమ్ఆర్ఆర్ గార్డెన్స్ లో జరిగిన తేజశ్విని–-రాకేశ్​వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్...


అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు

అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు అక్కినేని నాగేశ్వర రావు నటించిన ‘నవరాత్రి’ చలనచిత్రం సినిమా దర్శకునిగా తాతినేని రామారావుకు తొలి చిత్రం. 1966 వ సంవత్సరంలో వచ్చింది ఈ సినిమా.  దీనిలో నాగేశ్వర రావు ఏకంగా తొమ్మిది విధాలైన పాత్రలలో నటించారు. శివాజీ గణేశన్ తమిళంలో నటించిన చిత్రం ఆధారంగా తెలుగులో ఈ సినిమా తీయడం జరిగింది.  ఇది ఇటు నటుడు ఎ.ఎన్.ఆర్ కు, ...


Pooja Hegde: ప్రియుడిని పెళ్లాడబోతున్న పూజా హెగ్డే? లీకైన ఫొటోలు

Pooja Hegde & Rohan Mehra Photos Leaked: సెల‌బ్రెటీల‌కి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక రూమ‌ర్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి గురించి ప్రియుడితో క‌లిసి ఆమె ఏడ‌డుగులు వేయ‌బోతున్నార‌నే వార్త బాగా వైర‌ల్ అవుతోంది. అంతే కాదు.. ఆమెకు సంబంధించి, ప్రియుడికి సంబంధించిన ఒక ఫొటో కూడా తెగ వైరల్ గా మారింది. పూజా హెగ్డే త‌న ప్రియుడిని త‌ల్లిదండ్రుల‌కు ప‌రిచ‌యం చేసింద‌ని, అందుకే ఇద్ద‌రు ఒక హోట‌ల్ కి డిన్న‌ర్ కి వ‌చ్చార‌నే...


Udhayanidhi Stalin | తన భార్యతో కలిసి ఓటు వేసిన ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి స్టాలిన్ ఆయన భార్య చెన్నైలో ఓటు వేశారు


పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన...


శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘సారంగదరియా’ టీజర్‌ రిలీజ్.. బాబోయ్! లిప్ లాక్ సీన్స్

సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే లెజెండ్రీ సింగర్ పాడిన ‘అందుకోవా...’ అనే ఇన్‌స్పిరేషనల్...


వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్

వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్ జగిత్యాల:  ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.. యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి మా పిల్లా, పిలగాన్కి  దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది" అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లగ్గం యాడనో ఎర్కన అంటూ  ప్రదే...


ఆ టైంలో చాలా సార్లు అబార్షన్ అయింది.. అమీర్ ఖాన్ మాజీ భార్య కామెంట్స్

దాదాపు 15 ఏళ్లపాటు అన్యోన్యంగా జీవితం సాగించిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అమీర్ ఖాన్, కిరణ్ రావులు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ సంతానం. కిరణ్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అబార్షన్స్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పిల్లలు పొందాలని పెళ్లి తర్వాత చాలా ప్రయత్నించాం. ఒక పాప, బాబుని పొందడం ఇంత కష్టమా అనిపించింది. ఐదేళ్లలో నాకు చాలా సార్లు అబార్షన్ అయింది. అది నరకం....


టీవీ తెరను తన అందాలతో ఓ ఊపు ఊపిన ఈ భామ.. ఇప్పుడు కనిపించకుండా పోయింది..

అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది.. అందులో భాగంగా ఇటీవల ఆమె విమానం అనే ఓ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. సముద్రఖని ప్రధాన పాత్రలో నటించారు. శివ ప్ర‌సాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిర‌ణ్ కొర్ర‌పాటి నిర్మించారు. అయితే ఈ సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించింది. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టింది. ప్రస్తుతం పుష్ప2లో నటిస్తోంది. Photo : Instagram ఇక అది అలా ఉంటే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. బ్లూటాప్‌లో కవ్విస్తూ అదరగొట్టింది. దీంతో ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అనసూయ నీకు అందం రోజురోజుకు పెరుగుతుందని కొందరు అంటుంటే.. అసలు నువ్వు అన్నం తింటున్నావా.. లేక అందం తింటున్నావా.. అని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. Photo : Instagram. ఇక ప్రస్తుతం యాంకరింగ్‌కు గుడ్’బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందులో భాగంగానే ఈ హాట్ యాంకర్ 'కన్యాశుల్కం' అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నారని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా వస్తోందని సమాచారం. అందులో భాగంగానే ఇప్పుడో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనసూయ. Photo : Instagram. ఈ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు. Photo : Instagram ఇక మరోవైపు అనసూయ రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడయాలో హల్ చల్ చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయ్యిన అనసూయ తెలుగు యాంకర్స్‌లో సుమ తర్వాత రెండవ స్థానంలో ఉంది. అంతేకాదు ఈ భామ ఒక్కో షోకు దాదాపుగా రూ. 2 లక్షల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Instagram దీనికి తోడు ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఓ మలయాళీ చిత్రంలో కనిపించిన అనసూయకు మరో మలయాళీ చిత్రంలో అవకాశం వచ్చింది. వీటికితోడు ఓ రెండు తమిళ సినిమాల్లోను నటిస్తోందట అనసూయ. మరోవైపు తెలుగులో పుష్ప 2లో అనసూయ పాత్రను పెంచనున్నారని తెలుస్తోంది.. Photo : Instagram ఇక అనసూయ ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Instagram.


Jagadhatri Serial Today April 20th: ‘ జగధాత్రి’ సీరియల్‌ : జేడీగా మారిన ధాత్రి - ఛానల్ పరువు కాపాడుతుందా?

Jagadhatri Today Episode: మరొక ఛానల్ ఎండి భవానీకి ఫోన్ చేసి మీకు అకాడమీకి ఇస్తాను అన్న ల్యాండ్ వేరే వాళ్ళకి కౌశికి అమ్మేస్తోంది అని కన్ఫర్మ్ అయిందంటూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అఖిలాండేశ్వరి, భవాని కౌశికి ఇంటికి వస్తారు. ల్యాండ్ అమ్మేస్తున్నారు అని తెలుసుకున్న వాళ్ళిద్దరూ కౌశికి చాలా గట్టిగా అడుగుతారు. ల్యాండ్ అమ్మేసిన కారణంగా ఇక పెళ్లి జరగదని, ఆపేస్తామని భవాని అంటుంది. అఖిలాండేశ్వరి మాత్రం కౌశికి ఏం చేసినా డబ్బులు కోసం కాదు, కుటుంబ విలువలు కోసమే...


May 2024 Lucky Zodiac: మే నెల లక్కీ రాశులవారు వీరే.. వీరికి లాభాలే లాభాలు!

May 2024 Lucky Zodiac: బృహస్పతి గ్రహ సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారు విపరీమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి.


మినీ లడ్డూలు సిద్ధం చేస్తున్న టీటీడీ... ఎందుకో తెలుసా?

ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో మినీ (25 గ్రాముల) లడ్డూల ప్యాకింగ్‌ను శుక్ర‌వారం నిర్వహించారు. డిప్యూటీ ఈవో (జనరల్‌) శ్రీ శివప్రసాద్‌, పోటు ఏఈవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో దాదాపు 250 మంది మహిళా, పురుష శ్రీ‌వారి సేవ‌కులు 1.20 ల‌క్ష‌ల లడ్డూలను 60 వేల జిప్‌లాక్‌ ప్యాకెట్లలో ఒక్కో ప్యాక్‌లో రెండు లడ్డూలు ఉంచారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభ‌వంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. ఏప్రిల్ 22న జరగబోయే శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభ‌వంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణానికి వ‌చ్చే భక్తులకు అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ఏర్పాట్లు చేస్తోంది. కౌంట‌ర్ల‌లోను, గ్యాల‌రీల‌లో ఉన్న భ‌క్తులకు ప్ర‌సాదాల పంపిణీకి అవ‌స‌ర‌మైనంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేస్తోంది టీటీడీ. ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వ‌త ప్రాతిపదికన నిర్మించడం విశేషం.


ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదిరే గుడ్ న్యూస్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన కొమురం భీమ్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. Photo : Twitter కాగా ఈ చిత్రానికి సంబందించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై సుధాకర్ మిక్కిలినేని, కే. హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. Photo : Twitter ఇక మరో వైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏప్రిల్ నుంచే సినిమా మొదలు కావాల్సి ఉంది కాని పలు కారణాలతో అది సాధ్య పడలేదు. అయితే ఇప్పుడు సినిమా షూట్ ఎప్పుడు అనే దానిపై లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. దాని ప్రకారం ఎన్టీఆర్-నీల్ సినిమా ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈలోపు ఎన్టీఆర్ “వార్ 2” లో తన పాత్ర పోర్షన్‌ను కంప్లీట్ చేసుకుంటారట. ఇక మరోవైపు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూట్ ఇప్పటికే ప్రారంభం అవ్వగా, హృతిక్ రోషన్ పై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే పలు సీన్స్ చిత్రీకరించారు. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా టాక్. అంతే కాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా లాభాల్లో వాటాను దక్కించుకునేలా ఒప్పందం కుదిరినట్లుగా టాక్ నడుస్తోంది. Photo : Twitter ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఓవర్ సీస్ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా ఓవర్సీస్ రైట్స్‌ 27 కోట్ల మేరకు క్లోజ్ అయ్యి బజ్ వినిపిస్తోంది. ఇక నైజాలో మాత్రం 50 కోట్ల రేంజ్‌లో రేట్ కోట్ చేస్తున్నారట నిర్మాతలు.. అయితే ఈ రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగానే ప్రయత్నం చేస్తు్న్నారట. అంతేకాదు దాదాపుగా దిల్ రాజు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. . Photo : Twitter ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. జాన్వీ హీరోయిన్‌గా చేస్తోంది. భారీ అంచనాలపై వస్తున్న ఈ సినిమాపై నెక్స్ట్ లెవల్‌లో అంచనాలున్నాయి. రెండు పార్ట్‌లుగా వస్తోంది. ఇక మొదటి భాగం దసరాకు అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించారు. . Photo : Twitter ఇక ఈ చిత్రం ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే కీలక పాత్రలో రమ్యకృష్ణని తీసుకోబోతున్నారట దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్‌కి అత్త క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో కూడా ఇలానే ఎన్టీఆర్, రమ్యకృష్ణలు నా అల్లుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter ఈ సినిమా ఇండియన్ భాషాల్లోనే కాకుండా.. జపనీస్, చైనీస్ ఇలా దాదాపుగా ఓ తొమ్మిది భాషాల్లో విడుదలకానుందట. అందుకు తగ్గట్లుగానే కథను రెడీ చేస్తున్నారట దర్శకుడు కొరటాల. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఇటు ఇండియాలోనే కాకుండా అటు వెస్ట్రన్ కంట్రీస్‌లోను క్రేజ్ ఏర్పడింది. దీంతో టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ .ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజీ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక రెండో సారి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Photo : Twitter ఇక ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా 2022మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. Photo : Twitter ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.. Photo : Twitter


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

తిరుమల శ్రీవారిని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని వీవీఎస్ లక్ష్మణ్ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేద ఆశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా తరఫున అనేక సిరీస్ లు ఆడి టీమ్ ఇండియాను విజయపథంలో నడిపారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ సత్తా చాటిన ఆటగాడిగా...


Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ

ఆల్ టైమ్ రికార్డ్... పాన్ ఇండియా రేంజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్ హయ్యస్ట్ క్రియేట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప 2' సినిమా (Pushpa 2 Movie)తో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కొత్త రికార్డులు లిఖించాడు. బాలీవుడ్ హీరోలను బీట్ చేశాడు. హిందీలో ఖాన్ హీరోలకు, పాన్ ఇండియాలో పాపులారిటీ సొంతం చేసుకున్న దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి వాళ్లకు సాధ్యం కానీ రికార్డును బన్నీ క్రియేట్ చేశారు. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఏంటి సామి...బాలీవుడ్ బడా...


బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ కు ఎంత ఆస్తి ఉందంటే...?

నటసింహం బాలయ్య బాబుకు ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయా..? అసలు బాలకృష్ణ ఆస్తుల విలువ ఎంత..? అప్పులు ఎన్ని..? నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన పనిలేదు. ఆయన ఫాలోయింగ్ ఏరేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నందమూరి నటసింహం. అంతే కాదు ఎమ్మెల్యేగా కూడా తన బాధ్యతను నెరవేర్చుతున్నాడు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా...