Trending:


Taran Adarsh Post: ఇక బాలీవుడ్‌ను కాపాడేది టాలీవుడ్‌ హీరోలే - హాట్‌టాపిక్ అవుతున్న హిందీ క్రిటిక్ పోస్ట్‌

Telugu heroes to save Bollywood from Drought: ప్రస్తుతం తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాహుబలి నుంచి మొదలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్స్‌, హీరోలు పేర్లు అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ అంటున్నారు. అంతగా మన తెలుగు సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీసుని శాసిస్తున్నాయి. పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ అంటూ సునామిల విజృంభిస్తున్నాయి. చూస్తుంటే మరో రెండేళ్ల...


Furiosa: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా - ఆ 15 నిమిషాల సీన్ కోసం 78 రోజులు షూటింగ్!

Furiosa A Mad Max Saga: ‘మ్యాడ్ మ్యాక్స్’ మూవీ ఫ్రాంచైజ్‌కు హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ సినిమాలుగా సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. ఇక తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి అయిదో చిత్రం అయిన ‘ఫ్యూరియోసా’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ మూవీని ప్రమోట్ చేయడానికి మేకర్స్ అంతా దీనికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో...


మీ అమ్మనో, అక్కనో అంటే చెప్పుతో కొడతారు.. ట్రోల్స్, రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్స్, అలాగే సినిమాలకు ఇచ్చే రివ్యూలపై స్పందించారు. ఆమె ఫైర్‌ అయ్యింది. వీరికి ఏం అర్హత ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. లేడీ రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది వరలక్షి శరత్‌ కుమార్‌. ఆమె సినిమాల్లో పాత్రలు అలానే ఉంటాయి. రియల్‌ లైఫ్‌లోనూ ఆమె అంతే బోల్డ్ గా, ఓపెన్‌గా ఉంటుంది. ఏం అనిపిస్తే అది చెప్పేస్తుంది. దీంతో పలు మార్లు ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్రోల్స్, రివ్యూలపై...


Aparna Das: పెళ్లి చేసుకున్న 'ఆదికేశవ' నటి.. ఫొటోలు వైరల్

మలయాళ హీరోయిన్ అపర్ణ దాస్‌.. మంజుమ్మెల్‌ బాయ్స్‌ నటుడు దీపక్‌ పరంబోల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కేరళ గురువాయూర్ దేవాలయంలో వీరి వివాహం బుధవారం ఉదయం జరిగింది.


Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్ సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం...


Rasi Phalalu Today: వారిని తల్లిదండ్రులు మెచ్చుకుంటారు

Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు ఏప్రిల్‌ 25న గురువారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేషం (Aries):మార్చి 21-ఏప్రిల్ 19మీరు సెల్ఫ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, కుటుంబంలో ప్రేమను చూపించడంపై దృష్టి సారిస్తారు. కుటుంబంతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. సరైన సమయానికి తల్లిదండ్రులు విలువైన సూచనలు...


TS Inter Results 2024: ఇంటర్ ఫలితాల్లో 470కి 468 మార్కులు.. బాలిక సరికొత్త రికార్డు

TS Inter Results Toper: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి బాలిక తన ప్రతిభను చాటుకుంది. ఫస్టియర్ ఫలితాల్లో 470 మార్కులకు ఏకంగా 468 మార్కులు సాధించింది. కేవలం రెండు లాంగ్వేజ్‌లలో మాత్రమే ఒక్కొ మార్కు తగ్గగా.. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లలో ఫుల్ మార్కులు వచ్చాయి.


ఫ్యాంట్ లేకుండా రకుల్ ప్రీత్.. పెళ్లైన తర్వాత ఈ రేంజ్ ఆరబోత ఏంటీ సామి..

రకుల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరిగింది.. Photo : Twitter అది అలా ఉంటే రకుల్.. తాాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో రకుల్ మరింత అందంగా అదరగొడుతోంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లైన నెల రోజులకు ఆమె వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఆరంభమ్ అంటూ ఓ కొత్త రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో షురూ చేసింది. మిల్లెట్‌లతో కూడిన ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ రెస్టారెంట్ ఏప్రిల్ 16 నుండి ప్రారంభం అయ్యింది. ఈ రకుల్ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉంది. చూడాలి మరి ఈ కొత్త రెస్టారెంట్ ఏమేరకు ఆదరణ పొందనుందో.. రకుల్ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు జిమ్‌లను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. రకుల్ కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2' లో కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్ హిందీలో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఈసినిమా ఆమధ్య ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. Photo : Instagram రకుల్ చివరగా తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. బి టెక్ చేసిన ఓ కుర్రాడు. Photo : Instagram . తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. Photo : Instagram


చీరకట్టులో కిర్రాక్ పోజులు.. సన్నజాజి నడుము చూపిస్తూ బ్యూటీ హల్చల్

అందానికి కేరాఫ్ అడ్రఫ్ తానే అన్నట్లుగా బ్యూటిఫుల్ పోజులతో అట్రాక్ట్ చేస్తోంది అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరకట్టి కుర్రకారులో సెగలు పుట్టించింది ఈ అందాల భామ. కెమెరా ముందు బాడీ షేప్స్ చూపిస్తూ అందాల విందు చేసింది ఈషా రెబ్బా. చీరకట్టులో సన్నజాజి నడుము షో చేస్తూ కుర్రకారు మనసు దోచేసింది. ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసి తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కామెంట్లకైతే కొదవేలేదని చెప్పుకోవాలి. మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యువత చూపు తనపై పడేలా చేసుకొని ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ తెలుగమ్మాయి. ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఈషా రెబ్బా అన్నా, ఆమె గ్లామర్ అన్నా పరిచయం లేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడంలేదు. కావాల్సినంత అందం ఉన్నా కూడా ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం. మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది ఈ అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయినా అవి కూడా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. మోడ్రన్ యుగంలో రాణించడం కోసం 'పిట్ట కథలు' అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. ఇలా మరికొన్ని సిరీస్‌లను చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాగైనా తన కెరీర్ గాడిలో పెట్టుకొని స్టార్ స్టేటస్ పట్టేయాలని శ్రమిస్తోంది. ఈ మేరకు కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి కూడా రెడీ అని చెప్పకనే చెబుతోంది. మరోవైపు శరీరాకృతిని కాపాడుకుంటూ నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తోంది ఈషా. జిమ్ లుక్స్ కూడా పంచుకుంటూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది ఈషా. సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈషా పోస్ట్ చేస్తున్న పిక్స్ చూసి.. ఈ అందానికి దాసోహం అంటూ రొమాంటిక్ కామెంట్లు వదులుతున్నారు నెటిజన్లు. సో.. చూడాలి మరి సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న ఈ గ్లామర్ ట్రీట్.. అమ్మడికి ఏ మేర అవకాశాలు తెచ్చిపెడుతుందనేది!.


ప్రభాస్ హీరోయిన్ సిస్టర్ ఎంత బ్యూటీఫుల్.. సినిమాలు వద్దనుకొని అలా మారిపోయింది

Bollywood Actress: వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నటి దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీలో ఆమె ఫస్ట్ మూవీ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈ భామ. అయితే ఆమె సోదరి గురించి మీకు తెలుసా? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దిశా పఠానీ మాత్రమే కాదు ఆమె సిస్టర్ కి కూడా సోషల్ మీడియాలో అంతే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. దిశా పటాని అక్క ఖుష్బూ పటాని. దిశా మాదిరిగానే ఆమె సోదరి కూడా ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతుంది. ఖుష్బూ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తోందని తెలిసి ఇప్పుడు ఆమెను మరింతగా అభిమానిస్తున్నారు.(Photo:Instagram) ఖుష్బూకు వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ లేడీ ఆఫీసర్. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటారు. దిశా అక్క పేరుకు ముందు మేజర్ అని ఉంటుంది .(Photo:Instagram) దిశా తన సోదరిని 'అద్భుతమైన మహిళ' అని పిలుస్తుంది. ఎందుకంటే ఖుష్బూ తరచూ తన సైనిక శిక్షణ పొందుతున్న ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఖుష్బూ, దిశా తర్వాత ఆమెకు సూర్యాంశ్ పటానీ అనే తమ్ముడు ఉన్నాడు. అయితే వారిలో ఖుష్బూ హైలైట్. ఆమె ఇప్పుడు సైన్యంలో లేదు. కాబట్టి మాజీ సైనిక అధికారిణి అంటారు.(Photo:Instagram) ఖుష్బూ పఠానీ తన సోదరిలా తన చదువును తగ్గించుకోలేదు. బదులుగా బరేలీలోని BBL పబ్లిక్ స్కూల్‌లో చదివింది. ఆ తర్వాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందింది.(Photo:Instagram) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఖుష్బూ పఠానీ ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణులై ఇండియన్ ఆర్మీలో చేరారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. దిశా పఠానీ తన సోదరి ఫోటోను పంచుకుంది. ఆమె లెఫ్టినెంట్ అయినప్పుడు ఆమెను అభినందించింది. అకా ఖుష్బూ ఆర్మీ యూనిఫాం వేసుకుంది.(Photo:Instagram) తాజాగా ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్‌లో పాత ఫోటోను షేర్ చేసింది. నా ఆర్మీ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను. 'నా యువ సైన్యం పేరులో' అని క్యాప్షన్‌తో పాటు 'లవ్ ఇండియా' అని కూడా రాసింది.(Photo:Instagram) దిశా పఠానీలాగే ఖుష్బూ కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాలా వ్యాయామ ఫోటోలు ఉన్నాయి. ఇది ఆమె వ్యాయామశాల, వ్యాయామం , ఫిట్‌నెస్ లక్ష్యాలను కలిగి ఉంటుంది. మంచి డ్యాన్సర్ కూడా. తరచుగా డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది.(Photo:Instagram) ఖుష్బూ పటాని ఆర్మీలో పని చేయడం వల్ల చాలా మంది అభిమానులు అతన్ని ప్రేమిస్తారు. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసినందుకు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.(Photo:Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 380 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను మాజీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, సర్టిఫైడ్ ట్రైనర్ మరియు న్యూట్రిషనిస్ట్. జీవించి ఉన్నంత కాలం సంతోషంగా జీవించు అంటోంది ఖుష్బూ.(Photo:Instagram)


మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు

మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో నటి తమన్నా భాటియా(Tamannaah bhatia)కు మహారాష్ట్ర సైబర్ సెల్(Maharashtra cyber cell) సమన్లు జారీ చేసింది. మహాదేవ్ అనుబంధ యాప్ ఐన ఫెయిర్‌ప్లే(Fair Play) యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమి...


Kalki 2898 AD: 'కల్కి'కి కమల్ హాసన్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే

ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ఈ మూవీ క్యాస్టింగ్ కూడా ఓ కారణం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.. స్పెషల్ పర్సన్ గురించి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్..

రష్మిక మందన్న గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ కూర్గ్ అందం. ఈ భామ ప్రస్తుతం తెలుగులో రెయిన్బో అనే లేడీ సెంట్రిక్ మూవీతో పాటు అల్లు అర్జున్‌తో పుష్ప ది రూల్ మూవీ కూడా చేస్తోంది. Photo : Instagram పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక ఈ భామ నటిస్తున్న పుష్ఫ2 ఆగస్టు 15న భారీగా విడుదలకానుంది. ఆ మధ్య వారసుడుతో మరో బంపర్ హిట్ అందుకున్న రష్మిక తాజాగా హిందీలో యానిమల్ అనే ప్యాన్ ఇండియా చిత్రంలో నటించి మరో భారీ విజయాన్ని అందుకుంది. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. Photo : Instagram ఇక అది అలా ఉంటే.. రష్మిక మందన్న సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ అని తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఈ భామ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్’లో రాస్తూ.. ఈ సమ్మర్‌లో తన ఇంటిని.. తాను పెంచుకుంటున్న కుక్క పిల్లను ఎంతో మిస్ అవుతున్నానని తెలిపింది. దీంతో నెటిజన్స్ ఈ పోస్ట్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే... రష్మిక పాటు పుష్ప2 : ది రూల్ - 15 ఆగస్టు విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు VD12 - విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి సినిమా, D51 - ధనుష్ & శేఖర్ కమ్ముల సినిమా, రవితేజ- గోపీచంద్ మలినేని సినిమా, రెయిన్‌బో - లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తోంది. వీటితో పాటు ఇక లేటెస్ట్‌గా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ.. ఈ సినిమాను GA2 పిక్చర్స్‌ నిర్మిస్తోంది. . Photo : Instagram ఈ భామ శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న కుబేర అనే ఓ ఫ్యాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ నిర్మిస్తున్నారు.. Photo : Instagram లేటెస్ట్‌గా తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు జోడిగా రష్మిక ఓ భారీ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఇటీవల కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన ‘2018’ అనే చిత్రం డైరెక్టర్‌ జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వంలో విక్రమ్ ఓ భారీ సినిమాను చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. రష్మిక ఇప్పటికే తమిళ్‌లో కార్తీ ‘సుల్తాన్ ’, విజయ్‌ ‘వారిసు’ చిత్రాల్లో నటించి అక్కడ మంచి పాపులర్ అయ్యింది. Photo : Instagram ఇప్పటికే యానిమల్, మిషన్ మజ్ను, గుడ్ బై వంటి సినిమాల్లో నటించింది.. ఇక వీటికి తోడుగా ఆమెకు మరో భారీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఛవా అనే హిస్టారికల్ పాన్-ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి భోంసాలే పాత్రలో రష్మిక నటిస్తోంది. ఛవా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్నారు. దినేష్ విజన్ నిర్మించనున్నారు. Photo : Instagram ఇక మరోవైపు రష్మిక ఓ సంచలన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచు తన సినీ, వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్, ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది రష్మిక. ఇక తాజాగా రష్మిక మందన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో మొత్తంగా 40 మిలియన్ ఫాలోవర్లని దక్కించుకుని ఒక గొప్ప రికార్డు నమోదు చేసింది. దీంతో ఇండియాలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఒకరిగా సెన్సేషనల్ రికార్డ్‌ను నమోదు చేసింది రష్మిక మందన్న.. Photo : Instagram ఇక వరుస హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వైరల్’గా మారింది. రష్మిక ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. రష్మిక నికర ఆస్తుల విలువ 64 కోట్ల ఉంటుందని.. నెలవారి ఆదాయం 60 లక్షలుకు పైగా, వార్షిక ఆదాయం ఎనిమిది కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది సెలెబిట్రీల ఆస్తుల వివరాలను తెలిపే ఓ వెబ్ సైట్. Photo : Twitter ఈ భామ తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె ఈ ఐదు సంవత్సరాల్లో ఓ ఐదు లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఇవి ఐదు డిఫరెంట్ ప్లేసుల్లో అని సమాచారం. రష్మిక హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరు సిటీలో ఖరీదైన అపార్ట్‌మెంట్స్ సొంతం చేసుకుందట. Photo : Twitter Photo : Twitter రష్మిక మందన్న పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం.Photo : Instagram


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


మహేష్ బాబు ఈ సినిమా రెండు సార్లు చూసినా అర్థం కాదు..

ఈ నేపథ్యంలో మనం ఈరోజు మహేష్ బాబు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం.. మీరు రెండుసార్లు చూసినా ఈ సినిమా కథ, విలన్ రెండూ మీకు అర్థం కావు. ఈ చిత్రానికి IMDB రేటింగ్ 8 ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ మ్యూజిషియన్ పాత్రలో నటించాడు. గౌతమ్ అనే కుర్రాడి పాత్రలో వావ్ అనిపించాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ తన జీవితంలో జరిగిన విషయాలను మర్చిపోతాడు. అతను తరచుగా ముగ్గురు వ్యక్తుల చిత్రాలను చూస్తాడు. అతని తల్లిదండ్రులను ఈ ముగ్గురిలో ఒకరు చంపి ఉంటారని భావిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ నెమ్మదిగా ఈ ముగ్గురి కోసం వెతుకుతాడు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరు కథలు చెబుతారు గౌతమ్‌కు. అప్పుడు అతను తన చిన్నతనంలో అనాథనని, ఎవరో దత్తత తీసుకున్నట్లు అనిపిస్తుంది. వీటన్నింటి మధ్య ఒక జర్నలిస్ట్ సమీరా గౌతమ్‌ని ఫాలో అవుతుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సమీర పాత్రలో కృతి సనన్ నటించింది. గౌతమ్ తన షో తర్వాత ఒకరితో గొడవ పడుతాడు. దానిని సమీర తన కెమెరాలో బంధిస్తుంది. గౌతమ్ తనకు తానే ఊహించుకుంటూ చేస్తాడని తర్వాత తెలుస్తుంది. (ఫోటో కర్టసీ: Imdb) సినిమా చివరి వరకు గౌతమ్ తన తల్లిదండ్రులను వెతకడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతను తన శ్రేయోభిలాషిగా భావించే వ్యక్తి వాస్తవానికి విలన్ అని తెలుస్తుంది. కానీ విలన్ తన తల్లిదండ్రుల గురించి చెప్పడానికి నిరాకరిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సినిమా క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళితో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.


Budh Margi April 2024: ఈ రోజు నుంచి 3 రాశులవారికి లాభాలే లాభాలు.. మీ రాశి కూడా ఉందా?

Budh Margi April 2024: ఈ బుధవారం రోజు బుధుడి సంచారంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’కు లీగల్ సమస్యలు - నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు

Case Filed On Manjummel Boys Producers: ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే చాలు.. దానికంటూ కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఆ సినిమాలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్‌లోకి ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా యాడ్ అయ్యింది. తాజాగా ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మారాడు పోలీసులు ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఆరూర్‌కు చెందిన పిటీషినర్ సిరాజ్ వలియతర.. ఈ కేసును ఫైల్ చేయించారు. ఈ మూవీ...


ఆర్జీవీకి చనువిస్తే ఏం చేస్తాడో తెలుసు, అంత సీన్ ఇవ్వను..యాంకర్ వింధ్య మొహమాటం లేకుండా చెప్పేసింది

ఆయనకి చనువిస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు. తెలుగులో స్పోర్ట్స్ యాంకర్ గా రాణిస్తున్న వింధ్య విశాఖ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు యాంకర్ గా క్రికెట్ యాంకరింగ్ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే టాలీవుడ్ లో కూడా వింధ్య యాంకర్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు....


Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.


గంటకు కోటిన్నర వసూలు చేసే ఫేమస్ సింగర్ ! పెళ్లి, విడాకుల తర్వాత సింప్లీ లైఫ్ గడుపుతున్నాడు

Singer: భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో అరిజిత్ సింగ్ ఒకరు. కేవలం 655 పాటల నుంచి వేల పాటలు పాడి టాప్ సింగర్ గా నిలిచారు. ఒక గంట కచేరీకి కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. (Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ తల్లి, మామ మరియు అత్త కూడా గాయకులే. ‘మర్డర్’ సినిమాలోని ‘ఫిర్ మొహబ్బత్ కర్ణా చలా’ పాట పాడి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. ‘ఆషికీ 2’ సినిమాలోని ‘తుమ్ హి హో’ పాటను పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ఆ పాట వింటుంటే తన స్వరంలో తన వ్యక్తిగత జీవితంలోని బాధను వ్యక్తపరిచినట్లు అనిపించింది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 'ఫేమ్ గురుకుల' అనే రియాల్టీ షోలో పరిచయమైన రేఖా బెనర్జీని అరిజిత్ మొదట వివాహం చేసుకున్నారు. తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్న తరువాత అతను చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.(Photo: Instagram @arijitsingh) అప్పుడు అతని జీవితంలోకి అతని చిన్ననాటి స్నేహితురాలు కోయల్ రాయ్ ప్రవేశించింది. ఇద్దరూ డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల అరిజిత్ నలుగురు పిల్లలకు తండ్రి. అరిజిత్ సింగ్ భారతదేశపు టాప్ సింగర్ మాత్రమే కాదు, అత్యంత ధనిక గాయకుడు కూడా. (Photo: Instagram @arijitsingh) మీడియా నివేదికల ప్రకారం 2020లో అరిజిత్ సింగ్ నికర విలువ రూ.52 కోట్లు. అరిజిత్ సింగ్ గంట నిడివి గల కచేరీకి రూ.1.5 కోట్లు వసూలు చేస్తాడు. సినిమాల్లో పాట పాడితే 10 లక్షలు. రెమ్యునరేషన్ రూపంలో అందుకుంది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ కావాలంటే ఒక విలాసవంతమైన ఇల్లు , లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు. కానీ వాళ్లు మామూలు మనుషుల్లానే జీవిస్తున్నారు. ఈ సింగర్ లైఫ్ స్టైల్ చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అర్జిత్ సింగ్‌కి ముర్షిదాబాద్‌లో సాధారణ ఇల్లు ఉంది. ఇంటి ముందు చిన్న కారు ఉంది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ ఇంటిని చూసేందుకు చాలా మంది అక్కడికి వస్తుంటారు. అరిజిత్ సింగ్ 'ఇండియన్ ఐడల్' గెలవకపోయినా, తన గానంతో లక్షలాది హృదయాలను గెలుచుకున్నాడు. యూట్యూబ్‌లో ఆయన పాటలను లక్షలాది మంది వింటారు. (Photo: Instagram @arijitsingh) ఈ గాయకుడు బాలీవుడ్‌లోనే కాకుండా భారతదేశంలోని 9 భాషలలో మొత్తం 655 పాటలు పాడిన గాయకుడు. వందల పాటలు పాడటమే కాదు.. ఆదాయం కూడా ఎక్కువే! కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. (Photo: Instagram @arijitsingh)


బీచ్ ఒడ్డున రెజీనా.. పబ్లిక్ గానే బ్యూటీ ఏం చేసిందో చూస్తే షాకవుతారు!!

సినిమా హీరోయిన్లలో కొందరు చాలా ప్రత్యేకం. అదే కేటగిరీలో ఉంటుంది యంగ్ హీరోయిన్ రెజీనా. వెండితెరపై తన లేలేత ప్రాయాలతో కుర్రకారును గిలిగింతలు పెట్టిన ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ పిక్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. నీలిరంగు చీరలో కుర్రాళ్ళ మతిపోయే అందాలతో అట్రాక్ట్ చేసిన రెజీనా.. బీచ్ లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొంది. చేతికి గ్లౌజ్స్ తొడుక్కొని మరీ చెత్త ఎత్తింది. అందాల భామ, పైగా సెలబ్రిటీ హోదా ఉన్న ఈ లేడీ ఇలా చెత్త ఎత్తుతూ అందరికీ అవగాహన కల్పించడం చూసి పబ్లిక్ ఫిదా అవుతున్నారు. రెజీనా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలు తెలుగు, తమిళ చిత్రాలతో కెరీర్ కొనసాగిస్తున్న రెజీనా.. యూత్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది. తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడగట్టుకొని పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమైంది. శివ మనస్సులో శృతి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అ! లాంటి సినిమాల్లో నటించింది. రీసెంట్‌‌గా శాకినీ డాకినీ మూవీ చేసింది రెజీనా. ఆ మధ్య సందీప్ కిషన్- రెజీనా క్లోజ్‌గా ఉంటున్నారని, సీక్రెట్ ఎఫైర్ ఏదో నడిపిస్తున్నారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో కూడా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు వార్తలు విన్నాం. గ్లామరస్ హీరోయిన్ గా రెజీనాకు మంచి గుర్తింపు ఉంది. అమ్మడి నటన, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తెలుగుతో పటు ఇతర భాషల్లో కూడా రెజీనాకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలు చేస్తోంది ఈ యంగ్ లేడీ.


వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్..

వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్.. అది స్కూల్.. చిన్న చిన్న పిల్లలు చదువుకోవటానికి వస్తుంటారు.. అలాంటి స్కూల్ లో ఓ లుచ్చాగాడు ఉన్నాడు.. వాడు ప్యూన్ గా పని చేస్తున్నాడు.. స్కూల్ కు వచ్చే పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తూ.. ఓ చిన్నారులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఈ నీచుడు.. విషయం బయటకు రావటంతో.. పోలీసులు తీవ్...


నలుగురితో ఎఫైర్.. కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి.. ఈ స్టార్ జీవితమంతా వివాదాలే..!

ఆయన సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. 1970ల్లో తిరుగులేని తారగా ఖ్యాతి గడించారు. ఖూన్ భరీ మాంగ్', 'మై హూన్ నా', 'కచ్చా ధాగే', 'తాజ్ మహల్', 'కైట్స్', 'బ్లూ' వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించారు. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఆయన మరెవరో కాదు.. కబీర్ బేడీ..! తెరపై అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వ్యక్తిగత జీవితం కూడా.. సినిమా కథలాగే చాలా స్పైసీగా ఉంటుంది. కబీర్ బేడీ నిజ జీవితంలోనూ చాలా రొమాంటిక్‌గా...


Vamshi Paidipally: వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?

దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తీసిన సినిమా థియేటర్లలోకి వచ్చి సంవత్సరం దాటింది. కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వారసుడు' (తమిళంలో 'వారిసు') గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు. లేటెస్ట్ టాక్ ఏమిటంటే... బాలీవుడ్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా చెయ్యనున్నారని! షాహిద్ కపూర్ హీరో వంశీ పైడిపల్లి సినిమా?బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో సినిమా...


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య

Crime News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్‌ గిఫ్ట్‌ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్‌ రింగ్‌, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ...


యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్

యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్ గచ్చిబౌలి, వెలుగు :  ఆర్థిక ఇబ్బందులతో ఓ యూట్యూబ్​స్టోరీ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గం ఇన్​స్పెక్టర్​వెంకన్న తెలిపిన ప్రకారం.. మణికొండ పంచవటి కాలనీలోని విక్రమ్​ హైట్స్​లో యూ ట్యూబ్​ స్టోరీ రైటర్ ​దాసరి సాయి ప్రశాంత్​(45) ఉంటున్నాడు. అతడికి పెండ్లి కాలేదు. సోమవారం మధ్యాహ్నం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్​ చే...


పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో షాకయ్యా: నటుడు నరేశ్

మిస్టర్ పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ గారిని విమర్శించడం చూసి షాక్ అయ్యాను మరియు చాలా బాధపడ్డాను. అలనాటి హీరో, సూపర్ స్టార్ దివంగత కృష్ణపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేయటం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్‌ను కృష్ణ రాజకీయంగా విభేదించారని పవన్ అన్నారు. అయినా, కృష్ణ చిత్రాలకు ఎన్టీఆర్ ఏనాడు ఇబ్బందులు కలిగించలేదని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ చేసిన...


Bandi Sanjay : అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు

Telangana Politics : ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. నేను మాట్లాడితే తప్పని ఎందుకంటున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రసశ్నించారు. తాను వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం...


Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..

Shriya Saran: సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిన శ్రియా శరణ్.. 40 ప్లస్‌లో కూడా వరుస ఛాన్సులు..


గ్లామర్ బ్యూటీకి టాలీవుడ్ లో సినిమా ఛాన్సులు కరువు.. ఆ రాంగ్ స్టెప్ వేయడం వల్లేనా..!

కన్నడ నుంచి టాలీవుడ్ కి షిప్ట్ అయిన బ్యూటీ హీరోయిన్లలో ఒకరే ఆషికా రంగనాథ్‌. ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీకి మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈఫోటోలు నెటిజన్ల చూపులు దోచుకుంటున్నాయి. (Photo: Instagram) టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయిన అషికా రంగనాథ్ సినిమాల్లో అమిగోస్ ఫ్లాప్ అయినా నా సామిరంగ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ అవకాశాలు వస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే తన లైవ్ అప్ డేట్స్ ని నెటిజన్లతో షేర్ చేసుకుంటోంది. (Photo: Instagram) తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన గ్లామర్ పిక్స్ లో అషికా రంగనాథ్ అందాల రాక్షసిలా ఉంది. కుర్రాళ్లయితే ఈ కన్నడ భామ ఫోటోలు చూసి బోల్డ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. లక్షల్లో లైక్ లు వర్షం కురిపిస్తున్నారు.(Photo: Instagram) టాలీవుడ్ లో స్థిరపడాలన్న ఆలోచనలో తెలుగు సినిమాల్లో నటిస్తున్న అషికారంగనాథ్ పై ఇప్పటిడే కన్నడీగులు ఆగ్రహంతో ఉన్నారు. పలుమార్లు ఇదే విధంగా ఫోటోలు షేర్ చేస్తే ట్రోల్స్ చేశారు. సొంత భాష సినిమాలపై మక్కువా లేదా అంటూ విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు.(Photo: Instagram) కన్నడ నుంచి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్లలో రష్మిక మందన కూడా అషికారంగనాథ్ తరహాలోనే మొదట్లో ఊహించినంత గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ నటిగా మారిపోయింది. నెక్స్ట్ రషికారంగనాథ్ కూడా అంతేనేమో.(Photo: Instagram) కలర్ ఫోటోల్లోనే కాదు ..ఈ ముద్దుగుమ్మ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. ఏ ఫోటోలో అందంలో మాత్రం అందరి కంటే క్యూటే అన్నట్లుగా ఉంది. అయితే పాపం ఈఅమ్మడు నటించిన సినిమాలు మాత్రం కమర్షియల్ హిట్ కాకపోవడంతో గోల్డెన్ లెగ్ కాదనే టాక్ వినిపిస్తోంది.(Photo: Instagram) ట్రెడిషనల్ అయినా, ట్రెండీ లుక్స్ అయినా...మోడ్రన్ అయినా..క్లాసిక్ స్టిల్స్ అయినా అషికా రంగనాథ్ అచ్చు తెలుగమ్మాయిలా కలర్ ఫుల్ డ్రెస్సులతో కుర్రాళ్లను కనువిందు చేస్తోంది.ఈ అమ్మడి నడుము ఒంపు చూసి నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తు్న్నారు.(Photo: Instagram) కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈఫోటోలకు లక్ష 90వేలకుపైగా లైక్ లు వచ్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సొగసులు, సోయగాలు చూసి నెటిజన్లు వావ్, ప్రెట్టీ, గార్జియస్, బ్యూటీ, క్వీన్, సో హాట్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.(Photo: Instagram)


Hindu Festivals: వైశాఖ మాసంలో అదృష్ట రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Hindu Festivals: ఇటీవల వైశాఖ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో నాలుగు రాశులవారి పంట పండనుంది. వీరి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.


అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

అవమానం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య గోదావరిఖని, వెలుగు : ఓ యువకుడికి ఉద్యోగం పెట్టించేందుకు ఇచ్చిన డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉండడం, ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు ఇప్పించాలంటూ అసభ్యకరంగా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన గోదావరిఖనిలోని సీతానగర్‌‌‌‌లో బుధవారం వెలుగు చూసింది. సీతానగర్‌‌‌‌కు చెందిన చందా ప్రసాద్‌‌‌‌ (42...


వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

ఎవరో చెప్పుకోండి చూద్దాం!... ఈ సుందరి ఎవరో మీకు తెలుసా?... ఈమెను గుర్తు పట్టారా?... బాలీవుడ్ మీమ్ పేజీలు, పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసే నెటిజనులకు ఈ ట్రెండ్ గురించి ఐడియా ఉంటుంది. ప్రజెంట్ 'గెస్ హూ' (ఎవరో కనిపెట్టండి) హ్యాష్ ట్యాగ్ ముంబై మీడియాలో వెరీ పాపులర్! పైన చెప్పిన క్యాప్షన్స్ కనిపించే వీడియోలు అన్నిటిలో అబ్జర్వ్ చేస్తే కామన్‌గా కనిపించేది ఒక్కటే... ఒక హీరోయిన్ బ్యాక్ నుంచి తీసిన వీడియో! View this post on Instagram A post shared...


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

Pawan Kalyan's True Date Of Birth Revealed: కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈయ‌న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈయ‌నకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అభిమానులందు ప‌వ‌న్ అభిమానులు వేర‌య్యా అనేలా ఉంటారు ఈయ‌న అభిమానులు. అభిమాన హీరోకి సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని ఆస‌క్తిగా తెలుసుకుంటారు. ఆస‌క్తిగా నిర్వ‌హిస్తారు. అయితే, ప‌వన్ అభిమానుల్లో మాత్రం ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్. సెప్టెంబ‌ర్ 2 బ‌ర్త్ డే అని అంద‌రికీ తెలుసు. కానీ,...


నమ్రత పేరుపై వందలాది కోట్ల బిజినెస్ లు ఇవే ?..సరైన ప్లేస్ లో కాసులు కురిపించేలా మహేష్ బాబు కొత్త ఐడియా

సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రాజమౌళి చిత్రంతో త్వరలో రంగంలోకి దిగబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు 29వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంతో మహేష్ బాబు రేంజ్ హాలీవుడ్ లెవల్ కి వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు....


శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్

శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్ వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్  ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. మూడేళ్ల క్రితమే ఈ కథ విని చేస్తానని చెప...


రూ.3 కోట్లతో తీస్తే 100 కోట్లు రాబట్టిన హీరోయిన్.. 23 ఏళ్ల వయసుకే రష్మికకి మించిన క్రేజ్..

బడా స్టార్లు లేకపోయినా మంచి కంటెంట్ ఉంటే ఎంత పెద్ద హిట్టైనా సాధించవచ్చు అని ప్రేమలు (Premalu) సినిమా మరోసారి నిరూపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మలయాళ రొమాంటిక్ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిన్న సినిమా కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. పైగా ఇందులో పెద్ద నటులు ఎవరూ నటించలేదు. అయినా ఇది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ సినిమాలలో ఒకటిగా అవతరించింది. ప్రేమలు సినిమాతో ఇద్దరు సాధారణ యాక్టర్స్‌ సింగిల్ నైట్‌లో బీభత్సమైన స్టార్‌డమ్‌ అందుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన మమితా బైజు (Mamitha Baiju) సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు, బాక్సాఫీస్‌ రికార్డుల పరంగా స్టార్ హీరోయిన్లను సైతం బీట్ చేసింది. సూపర్ క్రేజ్రొమాంటిక్ కామెడీ ప్రేమలు సినిమాలో మమితా బైజు యాక్టింగ్‌కు మూవీ లవర్స్ ఫిదా అయిపోయారు. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, చలాకీ నటనతో అందరి హృదయాలు దోచేసింది. అందం, అభినయంతో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ రీనూ పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా కట్టిపడేసింది. ఈ సినిమా పుణ్యమా అని దాదాపు 23 ఏళ్ల వయస్సులోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సినిమాల కోసం సైకాలజీ వదిలేసిందిమమిత కేరళలోని కిడాంగూర్‌లో బైజు కృష్ణన్, మినీ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ఓ డాక్టర్. తల్లిదండ్రులు పట్టుబట్టడంతో టీనేజ్ వయసులో నటించడం స్టార్ట్ చేసింది, యాక్టింగ్ చేస్తూనే చదువు కూడా కొనసాగించింది. స్వస్థలంలోనే స్కూలింగ్ పూర్తి చేసిన మమిత కొచ్చిలోని సేక్రెడ్ హార్ట్ కాలేజీలో బి.ఎస్సీ సైకాలజీ కోర్సులో జాయిన్ అయింది. కొంతకాలం పాటు సైకాలజీలో కెరీర్ కొనసాగించాలని భావించింది. కానీ విధి ఆమెను స్టార్ హీరోయిన్‌ను చేసింది. చిన్న వయసులోనే ఎంట్రీ16 ఏళ్ల వయస్సులో 2017లో "సర్వోపరి పాలక్కారన్ (Sarvopari Palakkaran)" సినిమాతో మమిత తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కొన్నేళ్లపాటు, అనేక టీనేజ్ డ్రామాల్లో, పెద్ద సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. 2021లో విడుదలైన "ఆపరేషన్ జావా" సినిమాతో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన ప్రశంసలు అందుకుంది. తరువాతి రెండేళ్లలో "ఖో-ఖో", "సూపర్ శారణ్య", "ప్రణయ విలసం" వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. ఇవన్నీ ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ "ప్రేమలు" సినిమా ఆమెను రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మార్చింది. భారీ వసూళ్లురూ.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్లు వసూలు చేసి, 2024 సంవత్సరంలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. గిరీష్ AD దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతదేశం అంతటా సూపర్ హిట్ కావడంతో మమిత, అలాగే ఆమె సహనటుడు నస్లీన్ కేరళలో మాత్రమే కాకుండా భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. 2024 మార్చిలో "రెబల్" సినిమాతో ఆమె తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. రికార్డులు బ్రేక్ప్రేమలు సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్లు వసూలు చేసి, 2024లో అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదవ భారతీయ చిత్రంగా నిలిచింది (ఏప్రిల్ 24 నాటికి). అంటే, 23 ఏళ్ల మమిత నటించిన ఈ సినిమా కత్రినా కైఫ్ నటించిన మేరీ క్రిస్మస్ (రూ. 26 కోట్లు), యామి గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 (రూ. 110 కోట్లు), కృతి సనన్ నటించిన తేరి బాటన్ మెయిన్ ఐసా ఉల్ఝా జియా (రూ.133 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. దాదాపు 23 ఏళ్ల వయస్సులోనే ఇంతటి స్టార్ హీరోయిన్లను ఓడించడం చిన్న విషయం కాదు.


పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా..? OCIకి, భారత పౌరులకు తేడా ఏంటి..?

Pawan Kalyan Children: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మొత్తం నలుగురు పిల్లలు అనే సంగతి తెలిసిందే. అందులో ఇద్దరు పిల్లలు అకీరా నందన్, ఆద్య.. రెండో భార్య రేణు దేశాయ్ దగ్గర ఉంటున్నారు. మూడో భార్య అన్నా లెజినోవాకు జన్మించిన పొలినా, మార్క్ శంకర్.. ఇద్దరూ ఓవర్సీస్ సిటిజన్లు అని పవన్ కళ్యాణ్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా నలుగురు పిల్లలను చూడాల్సిన బాధ్యత తనపై ఉందని జనసేనాని అఫిడవిట్లో వెల్లడించారు.


ఆ సీనియర్ నటి వీడికి బలుపు ఎక్కువ అందట... మొగలు రేకులు సాగర్ కీలక కామెంట్స్

మొగలి రేకులు ఫేమ్ సాగర్ ని ఒక సీనియర్ నటి అందరి ముందుకు వీడికి బలుపు ఎక్కువ అందట. ఆమె ఎవరో? దానికి కారణం ఏమిటో చచూద్దాం... చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ తెలుగులో సూపర్ హిట్. ఈ రెండు సీరియల్స్ లో నటించిన సాగర్ బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ లో ఆర్ కే నాయుడుగా పాప్యులర్ అయ్యాడు. సాగర్...


గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు

గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు చెన్నూరు, వెలుగు: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్​ నేత సింగిరెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని బడా హనుమాన్ ఆలయంలో లీడర్లు, కార్యకర్తలు పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వంశీకృష్ణను ఎంపీగా గెలిపించుకుంటే పెద్ద...


పవన్ కల్యాణ్: ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెంత, అప్పులెన్ని?

పవన్ కల్యాణ్: ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెంత, అప్పులెన్ని?


మరొకరితో ప్రియుడికి పెళ్లి.. వరుడిపై యాసిడ్‌తో దాడిచేసిన ప్రియురాలు

ప్రేమించినవాడు తనను మోసం చేసి.. మరొకరితో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధమయ్యాడని తెలిసిన ఓ యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. తన స్థానంలో మరో యువతి.. అతడి జీవితంలోకి వస్తుందని కలత చెందింది. పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. దీంతో యువకుడ్ని ఉద్యోగం పేరుతో అతడి తల్లిదండ్రులు మరో చోటుకు పంపారు. ఇంకో అమ్మాయిని చూసి పెళ్లికి లగ్గం పెట్టారు. కానీ, యువతి మాత్రం అతడే కావాలని పట్టుబట్టింది.


Chanakya Niti: భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకితే.. ఎంతటి మగాడైనా లొంగిపోవాల్సిందే..!

మౌర్యుల పరిపాలనా కాలంలో… చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన మహా మనిషి చాణక్కుడు. ఈయన నంద వంశాన్ని నాశనం చేసి .. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంసాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వాటినే చాణక్య నీతి అని పిలుస్తారు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. జీవితం అద్భుతంగా ఉండాలంటే చాణక్య నీతిని పాటించాలని విశ్వసిస్తారు. గొప్ప పండితులలో ఒకరైన ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి అనేక నియమాలను అందించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చాణక్య నీతిలో వివరించారు. దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసేందుకు మంచి సూత్రాన్ని బోధించారు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం.. ప్రతి స్త్రీ వివాహం తర్వాత తన భర్త ఒక ప్రత్యేకమైన భాగాన్ని తాకాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ..మళ్లీ సాయంత్రం భర్త పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇలా చేయాల్సి ఉంటుంది. భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకడం.. లొంగడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అంటే భార్యకు భర్త లొంగిపోతాడన్నమాట. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల.. ఆ ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొంటుంది. సంపద కూడా పెరుగుతుందట మరి భార్య.. భర్తలోని ఏ భాగాన్ని తాకాలో తెలుసా? అది మరేంటో కాదు.. కాలు. స్త్రీలు.. తమ భర్త పాదాలను తాకాలని చాణక్యుడు చెప్పాడు. భర్త పాదాలను తాకడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని.. తద్వారా శుభాలు కలుగుతాయని పేర్కొన్నాడు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


Music Directors Remuneration: అనిరుధ్ ఎఫెక్ట్ - రెమ్యునరేషన్లు పెంచేసిన సంగీత దర్శకులు, నిర్మాతలకు ఒకటే మ్యూజిక్కు!

Music Directors Remuneration Hike: ఇండ‌స్ట్రీలో అంద‌రి రెమ్యున‌రేష‌న్‌ల గురించి లీక్ అవుతూనే ఉంటాయి. కానీ, ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్ గురించి మాత్రం చ‌ర్చ‌కు రాలేదు. అయితే, ఇప్పుడు వాళ్లు కోట్ చేసే రెమ్యున‌రేషన్ గురించి చర్చ జ‌రుగుతోంది. సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్ వాళ్ల వాళ్ల రెమ్యున‌రేష‌న్లు పెంచేశార‌ట‌. కార‌ణం.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ వల్లేనట. అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గ‌డ‌ని, చాలా కాస్ట్‌లీ...


గంటకు కోటిన్నర రూపాయలు తీసుకునే సింగర్.. విడాకుల తర్వాత అన్నీఇన్నీ కష్టాలు కాదు

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల్లో అరిజిత్ సింగ్ ఒకరు. వేలాది పాటలు పాడటం ద్వారా గాయకుడికి లభించే హోదా ఈయనకు కేవలం 655 పాటలతోనే వచ్చేసింది. గంట సేపు కచేరికి ఈయన ఏకంగా కోటిన్నర రూపాయలు వసూలు చేస్తారు. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ తల్లి, మేనమామ, అత్త కూడా కూడా గాయకులే. 'మర్డర్' చిత్రంలోని 'ఫిర్ మొహబ్బత్ కర్ణ చలా' పాట పాడి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. 'ఆషికీ 2' చిత్రంలోని 'తుమ్ హి హో' పాట పాడి అద్బుతంగా నటించారు. ఆ పాట వింటుంటే వ్యక్తిగత జీవితంలోని బాధను తన గొంతులో పలికించినట్లుగా అనిపించింది. (Image: Instagram@arijitsingh) ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 'ఫేమ్ గురుకుల్' రియాలిటీ షోలో పరిచయమైన రేఖా బెనర్జీని అరిజిత్ మొదట వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.(Image: Instagram@arijitsingh) అనంతరం తన అతని చిన్ననాటి స్నేహితుడు కోయల్ రాయ్‌ ఆయన జీవితంలోకి వచ్చింది. ఇద్దరూ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల అరిజిత్ నలుగురు పిల్లలకు తండ్రి. అరిజిత్ సింగ్ భారతదేశపు టాప్ సింగర్ మాత్రమే కాదు, చాలా ధనవంతుడు కూడా..! (Image: Instagram@arijitsingh) మీడియా నివేదికల ప్రకారం.. 2020 సంవత్సరంలో అరిజిత్ సింగ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ .52 కోట్లు. గంట నిడివి గల కచేరీకి ఏకంగా రూ.1.5 కోట్లు తీసుకుంటారు. ఇక సినిమాల్లో పాట పాడితే రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ కావాలనుకుంటే విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ కారు కొనుక్కోవచ్చు. కానీ సామాన్యుడిలా జీవిస్తారు. ఈ గాయకుడి సింపుల్ లైఫ్ స్టైల్ చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అర్జిత్ సింగ్‌కు ముర్షిదాబాద్ లో ఒక సాధారణ ఇల్లు ఉంది. దాని ముందు చిన్న కారు ఉంటుంది. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ ఇంటిని చూసేందుకు ఎంతో మంది అక్కడికి వస్తుంటారు. అరిజిత్ సింగ్ 'ఇండియన్ ఐడల్'ను గెలుచుకోలేకపోయినా తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. యూట్యూబ్‌లో లక్షలాది మంది ఆయన పాటలు వింటారు.(Image: Instagram@arijitsingh)


కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం

కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం చరిత్ర సలేశ్వరం క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. నాగార్జున కొండ తవ్వకాల్లో బయట పడిన ఇక్ష్వాకుల శాసనాల్లో సలేశ్వరం ప్రస్తావన ఉంది. ఈ శాసనాలు క్రీ.శ. 260 సంవత్సరంలో వేయించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. వీటిలో 'చుళదమ్మగిరి' గురించి ప్రస్తావించారు. శ్రీలంక నుంచి వచ్చిన...