Trending:


నిన్ను సీఎంగా చూడాలని చిన్నాన్న తపించారే.. మరి నువ్వు..:జగన్ కు చిన్నమ్మ ఎమోషనల్ లెటర్

కడప : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. నామినేషన్లకు ఇవాళే(గురువారం) చివరిరోజు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీలో పోటీకి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఆయన తన స్వస్థలానికి చేరుకున్నారు. ఇలాంటి సమయంలో జగన్ సొంత చిన్నమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ షాక్ ఇచ్చారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కొడుకు వైఎస్ జగన్ కు ఓ ఎమోషనల్ లేఖ రాసారు. ఆమె చేతిరాతతో వున్న బహిరంగ లేఖ ప్రస్తుతం సోషల్...


కట్టు తప్పి వీధుల్లో పరుగులు పెట్టిన సైనిక గుర్రాలు.. పలువురికి గాయాలు.. వీడియో వైరల్

ఓ ఐదు గుర్రాలు ఒక్కసారిగా కట్లు తెంచుకుని రోడ్ల మీదకు రావడంతో జనం భయపడిపోయారు. ముందు వెనుకా చూడకుండా పరుగులు తీసిన ఆ గుర్రాలు.. ఎదురొచ్చిన కార్లు, బస్సులను ఢీకొట్టి, మనుషులను కుమ్ముకుంటూ ముందుకెళ్లాయి. అలా ఐదు మైళ్లకుపైగా వాటి ప్రయాణం సాగింది. మొత్తానికి అతికష్టంతో వాటిని అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో గుర్రం గాయపడింది. ఇక, వాటి పట్టుకోడానికి ప్రయత్నించిన సైనికుల్లో ముగ్గురు గాయపడగా.. వారిని చికిత్స కోసం తరలించారు.


Vijay: షూటింగ్‌లో దళపతి విజయ్‌కి గాయాలు.. ఫొటోలు వైరల్

Thalapathy Vijay Injured: కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం 'ది గోట్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరిగింది. అయితే తాజాగా విజయ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆయన చేతికి గాయం అయినట్లు కనిపిస్తుంది.


Salaar2: సలార్ 2 గురించి అదిరిపోయే అప్డేట్.. అందుకోసం ప్రభాస్ ని కలవనున్న ప్రశాంత్ నీల్..

Salaar 2 Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్ పార్ట్ 2 సినిమా కోసం అభిమానులు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


కొత్త డైరెక్టర్‌తో మెగాహీరో సినిమా?.. ప్రొడ్యూస్‌ చేస్తున్న `హనుమాన్‌` నిర్మాత

మెగా ఫ్యామిలీలో యంగ్‌ హీరోలకు కాలం కలిసి రావడం లేదు. వారి సినిమాలు ఆగిపోవడం, లేదంటే ఫెయిల్ అవ్వడమే జరుగుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. వైష్ణవ్‌ తేజ్‌కి మొదటి సినిమా తప్ప మిగిలిన అన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. అల్లు శిరీష్‌కి సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇక సాయిధరమ్‌ తేజ్‌ గతేడాది ఏడాదిపాటు బ్రేక్‌ తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే అప్పటికే ఆయన సంపత్‌ నందితో `గంజా శంకర్‌` చిత్రాన్ని ప్రకటించారు. టీజర్‌ కూడా వచ్చింది. కానీ ఈ...


ఆ సీనియర్ నటి వీడికి బలుపు ఎక్కువ అందట... మొగలు రేకులు సాగర్ కీలక కామెంట్స్

మొగలి రేకులు ఫేమ్ సాగర్ ని ఒక సీనియర్ నటి అందరి ముందుకు వీడికి బలుపు ఎక్కువ అందట. ఆమె ఎవరో? దానికి కారణం ఏమిటో చచూద్దాం... చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ తెలుగులో సూపర్ హిట్. ఈ రెండు సీరియల్స్ లో నటించిన సాగర్ బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ లో ఆర్ కే నాయుడుగా పాప్యులర్ అయ్యాడు. సాగర్...


గ్లామర్ బ్యూటీకి టాలీవుడ్ లో సినిమా ఛాన్సులు కరువు.. ఆ రాంగ్ స్టెప్ వేయడం వల్లేనా..!

కన్నడ నుంచి టాలీవుడ్ కి షిప్ట్ అయిన బ్యూటీ హీరోయిన్లలో ఒకరే ఆషికా రంగనాథ్‌. ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీకి మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈఫోటోలు నెటిజన్ల చూపులు దోచుకుంటున్నాయి. (Photo: Instagram) టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయిన అషికా రంగనాథ్ సినిమాల్లో అమిగోస్ ఫ్లాప్ అయినా నా సామిరంగ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ అవకాశాలు వస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే తన లైవ్ అప్ డేట్స్ ని నెటిజన్లతో షేర్ చేసుకుంటోంది. (Photo: Instagram) తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన గ్లామర్ పిక్స్ లో అషికా రంగనాథ్ అందాల రాక్షసిలా ఉంది. కుర్రాళ్లయితే ఈ కన్నడ భామ ఫోటోలు చూసి బోల్డ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. లక్షల్లో లైక్ లు వర్షం కురిపిస్తున్నారు.(Photo: Instagram) టాలీవుడ్ లో స్థిరపడాలన్న ఆలోచనలో తెలుగు సినిమాల్లో నటిస్తున్న అషికారంగనాథ్ పై ఇప్పటిడే కన్నడీగులు ఆగ్రహంతో ఉన్నారు. పలుమార్లు ఇదే విధంగా ఫోటోలు షేర్ చేస్తే ట్రోల్స్ చేశారు. సొంత భాష సినిమాలపై మక్కువా లేదా అంటూ విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు.(Photo: Instagram) కన్నడ నుంచి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్లలో రష్మిక మందన కూడా అషికారంగనాథ్ తరహాలోనే మొదట్లో ఊహించినంత గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ నటిగా మారిపోయింది. నెక్స్ట్ రషికారంగనాథ్ కూడా అంతేనేమో.(Photo: Instagram) కలర్ ఫోటోల్లోనే కాదు ..ఈ ముద్దుగుమ్మ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. ఏ ఫోటోలో అందంలో మాత్రం అందరి కంటే క్యూటే అన్నట్లుగా ఉంది. అయితే పాపం ఈఅమ్మడు నటించిన సినిమాలు మాత్రం కమర్షియల్ హిట్ కాకపోవడంతో గోల్డెన్ లెగ్ కాదనే టాక్ వినిపిస్తోంది.(Photo: Instagram) ట్రెడిషనల్ అయినా, ట్రెండీ లుక్స్ అయినా...మోడ్రన్ అయినా..క్లాసిక్ స్టిల్స్ అయినా అషికా రంగనాథ్ అచ్చు తెలుగమ్మాయిలా కలర్ ఫుల్ డ్రెస్సులతో కుర్రాళ్లను కనువిందు చేస్తోంది.ఈ అమ్మడి నడుము ఒంపు చూసి నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తు్న్నారు.(Photo: Instagram) కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈఫోటోలకు లక్ష 90వేలకుపైగా లైక్ లు వచ్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సొగసులు, సోయగాలు చూసి నెటిజన్లు వావ్, ప్రెట్టీ, గార్జియస్, బ్యూటీ, క్వీన్, సో హాట్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.(Photo: Instagram)


నమ్రత పేరుపై వందలాది కోట్ల బిజినెస్ లు ఇవే ?..సరైన ప్లేస్ లో కాసులు కురిపించేలా మహేష్ బాబు కొత్త ఐడియా

సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రాజమౌళి చిత్రంతో త్వరలో రంగంలోకి దిగబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు 29వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంతో మహేష్ బాబు రేంజ్ హాలీవుడ్ లెవల్ కి వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు....


Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్

Ravi teja, Anudeep: రవితేజ సినిమాకి మోహన్ బాబు టైటిల్.. ఈసారి మరింత క్రేజీగా వస్తున్న అనుదీప్ జాతిరత్నాలు(Jathirathnalu) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ(Anudeep KV). నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబోలో వచ్చిన సూపర్ ఫన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఈ మ...


ఏపీ సీఎం జగన్ కి కూడా ఫండింగ్ చేశా, చంద్రబాబుకు నేనే ఎదురు డబ్బులిచ్చా

చంద్రబాబు నాకు డబ్బులు ఇవ్వడం కాదు. నేను చంద్రబాబుకు డబ్బులిస్తా. బాబు గారికి ఫండింగ్ చేస్తున్నా. నారా రోహిత్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ప్రతినిధి 2’. 2018లో వచ్చిన ‘వీరభోగ వసంత రాయలు’ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. మళ్లీ ఫిట్‌గా తయారై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు నారా రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న ‘ప్రతినిధి 2’ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వాయిదా...


ఆర్జీవీకి చనువిస్తే ఏం చేస్తాడో తెలుసు, అంత సీన్ ఇవ్వను..యాంకర్ వింధ్య మొహమాటం లేకుండా చెప్పేసింది

ఆయనకి చనువిస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు. తెలుగులో స్పోర్ట్స్ యాంకర్ గా రాణిస్తున్న వింధ్య విశాఖ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు యాంకర్ గా క్రికెట్ యాంకరింగ్ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే టాలీవుడ్ లో కూడా వింధ్య యాంకర్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు....


Vamshi Paidipally: వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?

దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తీసిన సినిమా థియేటర్లలోకి వచ్చి సంవత్సరం దాటింది. కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వారసుడు' (తమిళంలో 'వారిసు') గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు. లేటెస్ట్ టాక్ ఏమిటంటే... బాలీవుడ్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా చెయ్యనున్నారని! షాహిద్ కపూర్ హీరో వంశీ పైడిపల్లి సినిమా?బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో సినిమా...


OTT: ఓటీటీల్లో ఉన్న బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీలు ఇవే..తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్

సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్‌ను ఒక రేంజ్‌లో ఇంప్రెస్ చేస్తాయి. సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. సైన్స్ ఫిక్షనల్ సినిమాలు చూస్తూ ఉంటే వేరే ప్రపంచానికి వెళ్లిన అనుభూతి లభిస్తుంది. ఊహించలేని విషయాల గురించి ఆలోచింపజేస్తూ, ప్రేక్షకుల్ని కొత్త ఊహా ప్రపంచాలకు తీసుకెళ్తాయి. ఇలాంటి సినిమాలు తీయడంలో హాలీవుడ్ వాళ్లది అందవేసిన చేయి. అయితే తెలుగులో కూడా సైన్స్ ఫిక్షన్ ఈ జానర్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల పేరు ఏంటి? వాటిని ఏ ఓటీటీల్లో చూడాలో ఇప్పుడు చూద్దాం. టైమ్ ట్రావెల్ కథతో రూపొందిన మూవీ.. ఒకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం.. సోనీలివ్ లో అందుబాటులో ఉంది. సమంత లీడ్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ యశోద. సరోగసీ చుట్టూ తిరిగే ఈ సినిమాకు . థియేటర్లలో ఈ మూవీకి అంతగా రెస్పాన్స్ లేకపోయినా ఓటీటీలో మాత్రం ఫర్వాలేదనిపించింది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ చూడొచ్చు. అంతరిక్షం 9000 కేఎంపీహెచ్.. తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. వరుణ్ తేజ్, అదితి రావ్, లావణ్య త్రిపాఠీ నటించిన ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. దొక స్పేస్ అడ్వెంచర్ మూవీ.[caption id="" align="alignnone" width="590"] వీటితో పాటు కొన్ని బెస్ట్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ వీడియోలో ఉన్న ఇంటర్‌స్టెల్లార్ సినిమా మనల్ని మొత్తంగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మన గెలాక్సీ దాటిపోయి తారాలోకంలోకి చేసే ప్రయాణమే ఈ ఇంటర్‌స్టెల్లార్.[/caption] నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న జురాసిక్ పార్క్ , ది మ్యాట్రిక్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్...ప్రైమ్ వీడియోలో ఉన్న ఇన్సెప్షన్,ది టర్మినేటర్,ఎ క్వైట్ ప్లేస్, బ్లేడ్ రన్నర్ 2049,హర్, గ్రావిటీ,అరైవల్..డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉన్న అవతార్ సినిమాలు సైన్స్ ఫిక్షన్ జానర్ ను ఇష్టపడేవారికి బాగా నచ్చుతాయి.


Power of Sri Chakra: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!

Madhura Meenakshi and Adi Shankaracharya Story : అష్టాదశ శక్తిపీఠాల్లో మధురై మీనాక్షి ఆలయ పీఠం అత్యంత ముఖ్యమైనది. మీనాల్లాంటి విశాలలమైన కళ్లతో మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. మధురైను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షి అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా , కులదేవతగా ఆరాధిస్తారు. దేవీ భాగవతపురాణం ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయ నిర్మాణం చేశారు. అయితే చతుష్షష్టి కళానిలయమైన ఆలయం పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో...రాత్రి వేళ ఆ దిక్కున చూడాలన్నా...


మీ అమ్మనో, అక్కనో అంటే చెప్పుతో కొడతారు.. ట్రోల్స్, రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్స్, అలాగే సినిమాలకు ఇచ్చే రివ్యూలపై స్పందించారు. ఆమె ఫైర్‌ అయ్యింది. వీరికి ఏం అర్హత ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. లేడీ రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది వరలక్షి శరత్‌ కుమార్‌. ఆమె సినిమాల్లో పాత్రలు అలానే ఉంటాయి. రియల్‌ లైఫ్‌లోనూ ఆమె అంతే బోల్డ్ గా, ఓపెన్‌గా ఉంటుంది. ఏం అనిపిస్తే అది చెప్పేస్తుంది. దీంతో పలు మార్లు ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్రోల్స్, రివ్యూలపై...


అనుష్క, త్రిష, సమంత ఎవ్వరూ అందుకోలేని రెమ్యునరేషన్..నయనతారకి మాత్రమే ఎలా సాధ్యం, ఆమె స్ట్రాటజీ ఇదే

క్రేజ్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో ఇతర నటీనటులు ఎవరూ ఆమెని అందుకోలేకున్నారు. నయనతార ప్రస్తుతం ఒక చిత్రానికి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఇది దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ అనే చెప్పాలి. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2022లో తన ప్రియుడు విగ్నేష్ తో నయనతార వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది బాలీవుడ్...


టెంపరేచర్ పెంచుతున్న టాల్ బ్యూటీ.. చిట్టీలో మ్యాటర్ మాములుగా లేదంతే

జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా మళ్లీ హాట్ హాట్ పోజులిస్తూ కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. చిట్టీ పేరుతో యూత్‌కి కనెక్ట్ అయిన ఈ పొడుగు కాళ్ల సుందరి..రీసెంట్‌గా యెల్లో కలర్ మోడ్రన్ డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది.Photo:Instagram) ఫరియాఅబ్దుల్లా ఫోటోలు చూస్తున్న నెటిజన్లు హాట్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. చూడటానికి బాగానే ఉన్నా..హైట్ ప్రాబ్లమ్ వల్ల అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. దాంతో సోలో హీరోయిన్‌గా తీసుకునేందుకు డైరెక్టర్స్ డేర్ చేయలేకపోతున్నారు.(Photo:Instagram) ఇప్పటి వరకు చిన్న, చితక హీరోలతో నటించిన ఫరియా అబ్దుల్లా ..ఇప్పుడు అల్లరి నరేష్ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ దక్కించుకుంది. ఆ ఒక్కటి అడక్కు పేరుతో వస్తున్న సినిమాలో ఫరియా ఛాన్స్ దక్కించుకుంది.(Photo:Instagram) యూట్యూబర్ గా కెరియర్ బిగెన్ చేసిన ఈ బ్యూటీ ..జాతిరత్నాలు మూవీ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా సినిమా ఛాన్సులు రాలేదు. రీసెంట్ గా వచ్చిన లైక్ షేర్, సబ్ స్క్రైబ్ అనే సినిమా అవకాశం వచ్చినప్పటికి అమ్మడిని ఫ్లాప్ రూపంలో ఆ సినిమా నిరాశపరిచింది.(Photo:Instagram) చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ లో కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాపైనే ఫరియా అబ్దుల్లా గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే ఈ మూవీ ఏమాత్రం హైదరాబాద్ అమ్మాయికి ప్లస్ అవుతుందో చూడాలి..(Photo:Instagram) మార్చి 12న ఫరియా అబ్దుల్లా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు టీజర్ రిలీజైంది. సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ద్వారా అల్లరి నరేష్ మళ్లీ యాక్షన్ జోనర్ నుంచి ఎంటర్ టైనర్ జోనర్ స్టార్ట్ చేస్తున్నాడు..(Photo:Instagram) సెలబ్రిటీల ఫోటోలకు పాజిటివ్ కామెంట్స్ ఇచ్చే రోజులు పూర్తిగా పోయాయి. అయితే నెగిటివ్ కామెంట్ చేయడం లేదంటే ,..సెటైర్ వేయడం అది కాదంటే కౌంటర్ ఇవ్వడం..పాపం ఫరియా అబ్దుల్లా పరిస్తితి కూడా అలాగే తయారైంది. (Photo:Instagram) ఫరియా ఫారిన్ ఫోటోల్లో థైస్ కనిపించేలా పిక్కల వరకు ఉన్న డ్రెస్‌ వేసుకొని ఫోటోలకు పోజిలిస్తే నెటిజన్లు రెండు కాళ్లు ఒకలా లేవేంటని చురకలు అంటిస్తున్నారు. మరొకరు రావణాసురలో షడన్‌గా మాయమైపోయావేంటి కనకమ్మ అంటూ కొంటెగా టీజ్ చేస్తున్నారు.(Photo:Instagram) టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లాకు రీసెంట్‌గా వచ్చింది. మాస్‌ మహారాజ్‌ రవితేజతో రావాణాసురలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఈ సినిమాతో ఫరియా సుడి తిరిగినట్లేనని నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పటికి ఊహించిన స్థాయిలో సినిమా క్లిక్ అవలేదు..(Photo:Instagram) కర్లీ హెయిర్ స్టైల్‌తో కత్తిలా ఉండే ఫరియా చేతిలో పెద్ద సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్‌కి వేలల్లో లైక్‌లు వస్తున్నాయి.(Photo:Instagram)


Kalki 2898 AD: 'కల్కి'కి కమల్ హాసన్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే

ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ఈ మూవీ క్యాస్టింగ్ కూడా ఓ కారణం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


‘భీమా’పై తలపట్టుకున్న తమిళ క్రిటిక్.. ఆడేసుకుంటున్న టాలీవుడ్ లవర్స్

Gopichand Bhimaa గోపీచంద్ భీమా మూవీ తెలుగులో డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన గోపీచంద్ భీమాతో మరోసారి బోల్తా కొట్టేశాడు. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలోని ఓ సీన్‌ను చూస్తూ తమిళ క్రిటిక్ తల పట్టుకున్నాడు. దీంతో తమిళ్‌లోని క్రింజ్ సీన్ల మీద ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. దీంతో తమిళ్ వర్సెస్ తెలుగు అన్నట్టుగా మారింది.


Vishwambhara: చిరంజీవి సినిమాకి నో చెప్పిన పాపులర్ హీరోయిన్.. కారణం అదే

Chiranjeevi: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న విజయశాంతి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ సైలెంట్ అయిపోయారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఆఫర్ వచ్చినప్పటికీ విజయశాంతి కరాకండిగా నో చెప్పేసినట్లు తెలుస్తోంది.


Today Panchangam:నేడు ఉదయమే యమగండం..!

తెలుగు పంచాంగం ప్రకారం.. 25 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 25ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం గురువారం తిథి :- విదియ పూర్తి నక్షత్రం :- విశాఖ రాత్రి 01:17ని॥ వరకు యోగం:- వ్యతిపాతం తె.04:00ని॥ వరకు కరణం:- తైతుల సా॥ 06:00ని॥ వరకు వర్జ్యం:- ఉ॥05:44ని॥ల07:26ని॥వరకు తదుపరి తె.05:27ని॥ల అమృత ఘడియలు:-...


Kubera: శేఖర్ కమ్ముల సినిమాలో నాగార్జున పాత్ర.. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ అలా!

Dhanush Kubera : టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా ఇప్పుడు ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర ఒకేలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నాగర్జున ఖాకీ దుస్తులు వేసుకోబోతున్నారు.


వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

ఎవరో చెప్పుకోండి చూద్దాం!... ఈ సుందరి ఎవరో మీకు తెలుసా?... ఈమెను గుర్తు పట్టారా?... బాలీవుడ్ మీమ్ పేజీలు, పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసే నెటిజనులకు ఈ ట్రెండ్ గురించి ఐడియా ఉంటుంది. ప్రజెంట్ 'గెస్ హూ' (ఎవరో కనిపెట్టండి) హ్యాష్ ట్యాగ్ ముంబై మీడియాలో వెరీ పాపులర్! పైన చెప్పిన క్యాప్షన్స్ కనిపించే వీడియోలు అన్నిటిలో అబ్జర్వ్ చేస్తే కామన్‌గా కనిపించేది ఒక్కటే... ఒక హీరోయిన్ బ్యాక్ నుంచి తీసిన వీడియో! View this post on Instagram A post shared...


Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.


గంటకు కోటిన్నర వసూలు చేసే ఫేమస్ సింగర్ ! పెళ్లి, విడాకుల తర్వాత సింప్లీ లైఫ్ గడుపుతున్నాడు

Singer: భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో అరిజిత్ సింగ్ ఒకరు. కేవలం 655 పాటల నుంచి వేల పాటలు పాడి టాప్ సింగర్ గా నిలిచారు. ఒక గంట కచేరీకి కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. (Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ తల్లి, మామ మరియు అత్త కూడా గాయకులే. ‘మర్డర్’ సినిమాలోని ‘ఫిర్ మొహబ్బత్ కర్ణా చలా’ పాట పాడి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. ‘ఆషికీ 2’ సినిమాలోని ‘తుమ్ హి హో’ పాటను పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ఆ పాట వింటుంటే తన స్వరంలో తన వ్యక్తిగత జీవితంలోని బాధను వ్యక్తపరిచినట్లు అనిపించింది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 'ఫేమ్ గురుకుల' అనే రియాల్టీ షోలో పరిచయమైన రేఖా బెనర్జీని అరిజిత్ మొదట వివాహం చేసుకున్నారు. తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్న తరువాత అతను చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.(Photo: Instagram @arijitsingh) అప్పుడు అతని జీవితంలోకి అతని చిన్ననాటి స్నేహితురాలు కోయల్ రాయ్ ప్రవేశించింది. ఇద్దరూ డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల అరిజిత్ నలుగురు పిల్లలకు తండ్రి. అరిజిత్ సింగ్ భారతదేశపు టాప్ సింగర్ మాత్రమే కాదు, అత్యంత ధనిక గాయకుడు కూడా. (Photo: Instagram @arijitsingh) మీడియా నివేదికల ప్రకారం 2020లో అరిజిత్ సింగ్ నికర విలువ రూ.52 కోట్లు. అరిజిత్ సింగ్ గంట నిడివి గల కచేరీకి రూ.1.5 కోట్లు వసూలు చేస్తాడు. సినిమాల్లో పాట పాడితే 10 లక్షలు. రెమ్యునరేషన్ రూపంలో అందుకుంది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ కావాలంటే ఒక విలాసవంతమైన ఇల్లు , లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు. కానీ వాళ్లు మామూలు మనుషుల్లానే జీవిస్తున్నారు. ఈ సింగర్ లైఫ్ స్టైల్ చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అర్జిత్ సింగ్‌కి ముర్షిదాబాద్‌లో సాధారణ ఇల్లు ఉంది. ఇంటి ముందు చిన్న కారు ఉంది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ ఇంటిని చూసేందుకు చాలా మంది అక్కడికి వస్తుంటారు. అరిజిత్ సింగ్ 'ఇండియన్ ఐడల్' గెలవకపోయినా, తన గానంతో లక్షలాది హృదయాలను గెలుచుకున్నాడు. యూట్యూబ్‌లో ఆయన పాటలను లక్షలాది మంది వింటారు. (Photo: Instagram @arijitsingh) ఈ గాయకుడు బాలీవుడ్‌లోనే కాకుండా భారతదేశంలోని 9 భాషలలో మొత్తం 655 పాటలు పాడిన గాయకుడు. వందల పాటలు పాడటమే కాదు.. ఆదాయం కూడా ఎక్కువే! కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. (Photo: Instagram @arijitsingh)


చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య

Crime News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్‌ గిఫ్ట్‌ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్‌ రింగ్‌, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ...


హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన TSRTC

భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. నగరం నుంచి ప్రతి గంటకు ఒక ఏసీ బస్సు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.


శుభకార్యంలో 25 వేలు డిమాండ్ చేసిన హిజ్రాలు.. ఇంటికి వచ్చి ఏంటీ దౌర్జన్యం? వీడియో వైరల్

Transdenders demanding Money: తెలంగాణలో హిజ్రాల ఆగడాలు ఆగటం లేదు. కొందరేమో.. ఆత్మగౌరవంతో ఆయా రంగాల్లో కష్టపపడి రాణిస్తుంటే.. మిగతావాళ్లేమో జనాలకు డబ్బులు డిమాండ్ చేస్తూ దౌర్యన్యాలు చేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ జరిగిందంటే చాలు.. అక్కడికి గ్రూపులుగా వచ్చి అప్పు ఉన్నట్టుగా వేలకు వేలు డిమాండ్ చేస్తూ.. నానా హంగామా సృష్టిస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే.. ఇక వాళ్లను తట్టుకోవటం కష్టమే. అలాంటి సన్నివేశమే ఒకటి హైదరాబాద్‌లో జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో...


Jio Cinema: రూ.29కే థియేటర్‌ రేంజ్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. జియో సినిమా ప్లాన్‌ ఇదే

JioCinema Premium Rs 29 Plan 4K Video Quality Ad Free Experience Offline Content: ఓటీటీ ప్రియులకు జియో సినిమా అద్భుత అవకాశం కల్పించింది. మరో ప్రత్యేక ప్లాన్‌తో తన సబ్‌స్క్రైబర్లకు శుభవార్త వినిపించింది. ఈ ప్లాన్‌తో థియేటర్‌ రేంజ్‌ సినిమా చూడవచ్చు.


బాలీవుడ్‌ వెళితే డ్రెస్‌ సైజ్‌ తగ్గిస్తారా?.. కీర్తిసురేష్‌ ఫోటోపై షాకింగ్‌ ట్రోల్స్.. మొత్తం రచ్చ రచ్చ

కీర్తిసురేష్‌.. మహానటితో విశేష గుర్తింపు తెచ్చుకుంది. హోమ్లీ బ్యూటీగా రాణిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె హద్దులు చెరిపేస్తుంది. ట్రోల్ కి గురవుతుంది. తెలుగు తెర మహానటిగా పేరుతెచ్చుకుంది కీర్తిసురేష్‌. ఆమె `మహానటి` చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి నేటి తరానికి సావిత్రి ఇలానే ఉంటుందనేలా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఇప్పటికీ అదే ఇమేజ్‌ని కొనసాగిస్తుంది. హోమ్లీ బ్యాటీగా ఆకట్టుకుంటున్న కీర్తిసురేష్‌ సోషల్‌ మీడియాలో కాస్త ఘాటు ఫోటో షూట్లతో...


ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనిక కుటుంబం ఇదే.. ఆస్తుల విలువ 10000 కోట్లు!

భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో సినీ నిర్మాతలు, స్టూడియో యజమానుల పేర్లు కనిపిస్తాయి. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రోనీ స్క్రూవాలా, కళానిధి మారన్ వంటి నిర్మాతల పేర్లు ఉన్నాయి. వీరు మాత్రం సినిమాలు, ఇతర వ్యాపారాల నుండి చాలా డబ్బు సంపాదిస్తారు. (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) ఈ ధనిక కుటుంబ సంపదతో పోల్చితే బాలీవుడ్ సూపర్‌స్టార్ల నికర విలువ కూడా చాలా చిన్నదిగా కనిపిస్తోంది. అతని నికర విలువ చాలా సినిమా కుటుంబాల కంటే చాలా ఎక్కువ. టి-సిరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను కలిగి ఉన్న బాలీవుడ్ కుమార్ కుటుంబం భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం. 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ఆఫ్ 2022'లో, భూషణ్ కుమార్, అతని కుటుంబ సభ్యుల నికర విలువ సుమారు రూ. 10 వేల కోట్లు (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) టి-సిరీస్ కంపెనీ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్ ఇప్పుడు కుటుంబ పెద్ద. భూషణ్ కుమార్ మామ, నటుడు కృష్ణ కుమార్ వ్యాపార నిర్వహణలో అతనికి సహాయం చేస్తాడు. (ఫోటో కర్టసీ: Instagram@bhushangkumar) భూషణ్ కుమార్ సోదరి ఖుషాలి నటి కాగా, అతని మరో సోదరి తులసి ప్రముఖ గాయని. ఇద్దరు సోదరీమణులతో పాటు, అతని భార్య దివ్య ఖోస్లా కుమార్‌కు కూడా వ్యాపారంలో వాటా ఉంది. రూ. 10 వేల కోట్ల విలువైన ఆస్తులు వారిని బాలీవుడ్‌లోని అత్యంత ధనిక కుటుంబంగా మార్చాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ యజమాని చోప్రా కుటుంబం ఆస్తులు ఆదిత్య చోప్రా నేతృత్వంలోని రూ.7000 కోట్లు. (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) ''ధర్మ ప్రొడక్షన్' యజమాని కరణ్ జోహార్, అతని కుటుంబ సంపద రూ. 2000 కోట్లుగా అంచనా. బాలీవుడ్‌లో మొదటి కుటుంబం అని పిలువబడే కపూర్ కుటుంబం బాలీవుడ్‌కు చాలా మంది సూపర్‌స్టార్‌లను అందించింది, అయితే వారి మొత్తం నికర విలువ దాదాపు 3000 కోట్ల రూపాయలు. (ఫోటో కర్టసీ: Instagram@tulsikumar15) ఇంకా కుమార్ కుటుంబ సంపద గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది బాలీవుడ్‌లోని అతిపెద్ద సూపర్‌స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల సంయుక్త నికర విలువ కంటే ఎక్కువ. మీడియా నివేదికల ప్రకారం, షారుక్ ఖాన్ అత్యంత సంపన్న భారతీయ నటుడు, అతని నికర విలువ సుమారు రూ. 5000 కోట్లు. అతని వెనుక సల్మాన్ ఖాన్ ఉన్నాడు, అతని నికర విలువ రూ.2900 కోట్లు కాగా, అమీర్ ఖాన్ నికర విలువ రూ.1800 కోట్లు. ఈ ముగ్గురి మొత్తం నికర విలువ రూ.9700 కోట్లు, ఇది భూషణ్ కుమార్ కుటుంబ సంపద కంటే కొంచెం తక్కువ. (ఫోటో కర్టసీ: Instagram@bhushankumar_official)


ఆమెకు అరుదైన అవకాశం.. నాడు చదివిన కళాశాలకే నేడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు..!!

నాడు ఆమె ఆ కళాశాలలో విద్యార్థిని. అందరి మాదిరిగానే కళాశాలకు వచ్చి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేసింది. డిస్టింక్షిన్ సాధించింది. కానీ ఆమె కూడా ఉహించని రీతిలో ఈ రోజు చదివిన కళాశాలలోనే ప్రిన్సిపాల్ గా పనిచేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది. నాడు తనకు బోధించిన అధ్యాపకుల ప్రేరణతో ఉన్నత చదువులు చదివి గౌరవప్రదమైన ఉద్యోగం చేపట్టాలని నిర్ణయించుకుంది. పెళ్ళి అయ్యింది కదా ఇంకేం చదువు అని అక్కడికే ఆగి పోలేదు. కష్టపడి చదివి తొలుత ఉపాధ్యాయురాలిగా, ఆ...


హీరో సుహాస్ కోసం 'సలార్' నిర్మాతలు రంగంలోకి.. ఇది క్రేజీ కదా..

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రం విడుదలయింది. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఇటీవల సుహాస్ నుంచి శ్రీరంగ నీతులు అనే చిత్రం విడుదలయింది. అయితే ఈ మూవీ అంతగా...


Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Aparna Das: పెళ్లి చేసుకున్న 'ఆదికేశవ' నటి.. ఫొటోలు వైరల్

మలయాళ హీరోయిన్ అపర్ణ దాస్‌.. మంజుమ్మెల్‌ బాయ్స్‌ నటుడు దీపక్‌ పరంబోల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కేరళ గురువాయూర్ దేవాలయంలో వీరి వివాహం బుధవారం ఉదయం జరిగింది.


Furiosa: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా - ఆ 15 నిమిషాల సీన్ కోసం 78 రోజులు షూటింగ్!

Furiosa A Mad Max Saga: ‘మ్యాడ్ మ్యాక్స్’ మూవీ ఫ్రాంచైజ్‌కు హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ సినిమాలుగా సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. ఇక తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి అయిదో చిత్రం అయిన ‘ఫ్యూరియోసా’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ మూవీని ప్రమోట్ చేయడానికి మేకర్స్ అంతా దీనికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో...


శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్

శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్ వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్  ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. మూడేళ్ల క్రితమే ఈ కథ విని చేస్తానని చెప...


ఎంపీ అభ్యర్దిగా హీరో వెంకటేష్ వియ్యంకుడు! ప్రచారానికి వెళ్తాడా?

నామినేషన్ల చివరి నిముషంలో ముందు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను అందులో వెల్లడించారు. ఇందులో ఇంట్రస్టింగ్ విషయమేమంటే.. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు. తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఖమ్మం...


మహేష్ బాబు ఈ సినిమా రెండు సార్లు చూసినా అర్థం కాదు..

ఈ నేపథ్యంలో మనం ఈరోజు మహేష్ బాబు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం.. మీరు రెండుసార్లు చూసినా ఈ సినిమా కథ, విలన్ రెండూ మీకు అర్థం కావు. ఈ చిత్రానికి IMDB రేటింగ్ 8 ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ మ్యూజిషియన్ పాత్రలో నటించాడు. గౌతమ్ అనే కుర్రాడి పాత్రలో వావ్ అనిపించాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ తన జీవితంలో జరిగిన విషయాలను మర్చిపోతాడు. అతను తరచుగా ముగ్గురు వ్యక్తుల చిత్రాలను చూస్తాడు. అతని తల్లిదండ్రులను ఈ ముగ్గురిలో ఒకరు చంపి ఉంటారని భావిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ నెమ్మదిగా ఈ ముగ్గురి కోసం వెతుకుతాడు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరు కథలు చెబుతారు గౌతమ్‌కు. అప్పుడు అతను తన చిన్నతనంలో అనాథనని, ఎవరో దత్తత తీసుకున్నట్లు అనిపిస్తుంది. వీటన్నింటి మధ్య ఒక జర్నలిస్ట్ సమీరా గౌతమ్‌ని ఫాలో అవుతుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సమీర పాత్రలో కృతి సనన్ నటించింది. గౌతమ్ తన షో తర్వాత ఒకరితో గొడవ పడుతాడు. దానిని సమీర తన కెమెరాలో బంధిస్తుంది. గౌతమ్ తనకు తానే ఊహించుకుంటూ చేస్తాడని తర్వాత తెలుస్తుంది. (ఫోటో కర్టసీ: Imdb) సినిమా చివరి వరకు గౌతమ్ తన తల్లిదండ్రులను వెతకడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతను తన శ్రేయోభిలాషిగా భావించే వ్యక్తి వాస్తవానికి విలన్ అని తెలుస్తుంది. కానీ విలన్ తన తల్లిదండ్రుల గురించి చెప్పడానికి నిరాకరిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సినిమా క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళితో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.


మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు

మహాదేవ్ బెట్టింగ్ స్కాం : నటి తమన్నాకు కోర్టు సమన్లు మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) కేసులో నటి తమన్నా భాటియా(Tamannaah bhatia)కు మహారాష్ట్ర సైబర్ సెల్(Maharashtra cyber cell) సమన్లు జారీ చేసింది. మహాదేవ్ అనుబంధ యాప్ ఐన ఫెయిర్‌ప్లే(Fair Play) యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. గతేడాది జరిగిన ఇండియన్ ప్రీమి...


Chanakya Niti: భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకితే.. ఎంతటి మగాడైనా లొంగిపోవాల్సిందే..!

మౌర్యుల పరిపాలనా కాలంలో… చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన మహా మనిషి చాణక్కుడు. ఈయన నంద వంశాన్ని నాశనం చేసి .. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంసాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వాటినే చాణక్య నీతి అని పిలుస్తారు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. జీవితం అద్భుతంగా ఉండాలంటే చాణక్య నీతిని పాటించాలని విశ్వసిస్తారు. గొప్ప పండితులలో ఒకరైన ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి అనేక నియమాలను అందించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చాణక్య నీతిలో వివరించారు. దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసేందుకు మంచి సూత్రాన్ని బోధించారు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం.. ప్రతి స్త్రీ వివాహం తర్వాత తన భర్త ఒక ప్రత్యేకమైన భాగాన్ని తాకాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ..మళ్లీ సాయంత్రం భర్త పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇలా చేయాల్సి ఉంటుంది. భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకడం.. లొంగడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అంటే భార్యకు భర్త లొంగిపోతాడన్నమాట. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల.. ఆ ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొంటుంది. సంపద కూడా పెరుగుతుందట మరి భార్య.. భర్తలోని ఏ భాగాన్ని తాకాలో తెలుసా? అది మరేంటో కాదు.. కాలు. స్త్రీలు.. తమ భర్త పాదాలను తాకాలని చాణక్యుడు చెప్పాడు. భర్త పాదాలను తాకడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని.. తద్వారా శుభాలు కలుగుతాయని పేర్కొన్నాడు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


Inter Marks Memo : తెలంగాణ ఇంటర్‌ మార్కుల మెమోలు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TS Inter Results 2024 : తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలను కూడా విడుదల చేసింది.


Budh Margi April 2024: ఈ రోజు నుంచి 3 రాశులవారికి లాభాలే లాభాలు.. మీ రాశి కూడా ఉందా?

Budh Margi April 2024: ఈ బుధవారం రోజు బుధుడి సంచారంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


ఓరుగల్లు పిల్ల పోజులకు కుర్రాళ్ళ ఫ్యూజులు అవుట్.. స్లీవ్ లెస్ లుక్స్ అదుర్స్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది అచ్చ తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో షూట్ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ జాకెట్‌ వేసి మతి పోగొట్టేసింది. డస్కీ అందాలతో కనువిందు చేసింది. ముద్దులిస్తూ రెచ్చిపోయింది. ఈ పిక్స్ చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. సినిమాల పరంగా బిజీ అవుతూనే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈషా. నిత్యం ఆమె ఫొటోస్ చూసేందుకు ఎగబడుతున్నారు ఫ్యాన్స్. దీంతో ఆన్ లైన్ వేదికలపై ఈషా హవా కనిపిస్తోంది. మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యువత చూపు తనపై పడేలా చేసుకొని ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ తెలుగమ్మాయి. ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఈషా రెబ్బా అన్నా, ఆమె గ్లామర్ అన్నా పరిచయం లేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడంలేదు. మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది ఈ అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయినా అవి కూడా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. కావాల్సినంత అందం ఉన్నా కూడా ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం. మోడ్రన్ యుగంలో రాణించడం కోసం 'పిట్ట కథలు' అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. ఇలా మరికొన్ని సిరీస్‌లను చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాగైనా తన కెరీర్ గాడిలో పెట్టుకొని స్టార్ స్టేటస్ పట్టేయాలని శ్రమిస్తోంది. ఈ మేరకు కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి కూడా రెడీ అని చెప్పకనే చెబుతోంది. ఇటీవల `దయా` వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈషా రెబ్బ. ఇందులో అద్భుతమైన నటనతో మెప్పించింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఈషా నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ అమ్మడు అవకాశాలు వేటలో ఉంది.


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

Pawan Kalyan's True Date Of Birth Revealed: కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈయ‌న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈయ‌నకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అభిమానులందు ప‌వ‌న్ అభిమానులు వేర‌య్యా అనేలా ఉంటారు ఈయ‌న అభిమానులు. అభిమాన హీరోకి సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని ఆస‌క్తిగా తెలుసుకుంటారు. ఆస‌క్తిగా నిర్వ‌హిస్తారు. అయితే, ప‌వన్ అభిమానుల్లో మాత్రం ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్. సెప్టెంబ‌ర్ 2 బ‌ర్త్ డే అని అంద‌రికీ తెలుసు. కానీ,...


శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ .  వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి రాజధాని ఏసీ బస్సులను TSRTC నడుపుతోంది.  హైదరాబాద్ నుంచి  ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లో జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్  నుంచి రూ.564 ట...


సెన్సార్ పూర్తి చేసుకున్న విశాల్ రత్నం.. రేపే గ్రాండ్‌ రిలీజ్

యాక్షన్ హీరో విశాల్ (Vishal), మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం (Rathnam) రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద...


Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నాపై కేసు.. నోటీసులు పంపిన పోలీసులు

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను తమన్నాకి మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు నోటీసులు పంపారు. ఇందులో భాగంగా ఆమె ఏప్రిల్ 29న విచారణకి హాజరుకావాలి.


Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’కు లీగల్ సమస్యలు - నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు

Case Filed On Manjummel Boys Producers: ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే చాలు.. దానికంటూ కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఆ సినిమాలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్‌లోకి ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా యాడ్ అయ్యింది. తాజాగా ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మారాడు పోలీసులు ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఆరూర్‌కు చెందిన పిటీషినర్ సిరాజ్ వలియతర.. ఈ కేసును ఫైల్ చేయించారు. ఈ మూవీ...