Trending:


Aparna Das: పెళ్లి చేసుకున్న 'ఆదికేశవ' నటి.. ఫొటోలు వైరల్

మలయాళ హీరోయిన్ అపర్ణ దాస్‌.. మంజుమ్మెల్‌ బాయ్స్‌ నటుడు దీపక్‌ పరంబోల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో ఒక్కటైంది. కేరళ గురువాయూర్ దేవాలయంలో వీరి వివాహం బుధవారం ఉదయం జరిగింది.


ఆర్జీవీకి చనువిస్తే ఏం చేస్తాడో తెలుసు, అంత సీన్ ఇవ్వను..యాంకర్ వింధ్య మొహమాటం లేకుండా చెప్పేసింది

ఆయనకి చనువిస్తే దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వర్మకి నేను అంత సీన్ ఇవ్వను. ఆయన్ని పొగుడుతూ ఒక్క మాట మాట్లాడితే మనపై డబుల్ మీనింగ్ లో సెటైర్లతో రెచ్చిపోతాడు. తెలుగులో స్పోర్ట్స్ యాంకర్ గా రాణిస్తున్న వింధ్య విశాఖ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు యాంకర్ గా క్రికెట్ యాంకరింగ్ చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అయితే టాలీవుడ్ లో కూడా వింధ్య యాంకర్ గా రాణించాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆమెకి సరైన అవకాశాలు రావడం లేదు....


ఫ్యాంట్ లేకుండా రకుల్ ప్రీత్.. పెళ్లైన తర్వాత ఈ రేంజ్ ఆరబోత ఏంటీ సామి..

రకుల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరిగింది.. Photo : Twitter అది అలా ఉంటే రకుల్.. తాాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో రకుల్ మరింత అందంగా అదరగొడుతోంది. అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ మాత్రం ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లైన నెల రోజులకు ఆమె వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. ఆరంభమ్ అంటూ ఓ కొత్త రెస్టారెంట్‌ను హైదరాబాద్‌లో షురూ చేసింది. మిల్లెట్‌లతో కూడిన ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ రెస్టారెంట్ ఏప్రిల్ 16 నుండి ప్రారంభం అయ్యింది. ఈ రకుల్ రెస్టారెంట్ హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్‌లో ఉంది. చూడాలి మరి ఈ కొత్త రెస్టారెంట్ ఏమేరకు ఆదరణ పొందనుందో.. రకుల్ ఇప్పటికే హైదరాబాద్‌లో పలు జిమ్‌లను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. రకుల్ కమల్ హాసన్‌తో కలిసి 'ఇండియన్ 2' లో కనిపించనుంది. ఈ చిత్రంలో బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. అందులో భాగంగా రకుల్ ప్రీత్ హిందీలో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఈసినిమా ఆమధ్య ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. Photo : Instagram రకుల్ చివరగా తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. బి టెక్ చేసిన ఓ కుర్రాడు. Photo : Instagram . తన తండ్రితో తమ గొర్రెలను కాపాడుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు. బిటెక్ చదివి ఫారెస్ట్ ఆఫీసర్‌గా ఎందుకు మారాడు వంటి అంశాలు నవలలో ప్రధాన అంశాలు.. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించారు. Photo : Instagram


కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం

కవర్ స్టోరీ : తెలంగాణ అమర్ నాథ్ యాత్ర.. మన సలేశ్వరం యాత్ర.. 5 రోజుల సాహసం ఓ అద్భుతం చరిత్ర సలేశ్వరం క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. నాగార్జున కొండ తవ్వకాల్లో బయట పడిన ఇక్ష్వాకుల శాసనాల్లో సలేశ్వరం ప్రస్తావన ఉంది. ఈ శాసనాలు క్రీ.శ. 260 సంవత్సరంలో వేయించినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. వీటిలో 'చుళదమ్మగిరి' గురించి ప్రస్తావించారు. శ్రీలంక నుంచి వచ్చిన...


మహేష్ బాబు ఈ సినిమా రెండు సార్లు చూసినా అర్థం కాదు..

ఈ నేపథ్యంలో మనం ఈరోజు మహేష్ బాబు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం గురించి మాట్లాడుకుందాం.. మీరు రెండుసార్లు చూసినా ఈ సినిమా కథ, విలన్ రెండూ మీకు అర్థం కావు. ఈ చిత్రానికి IMDB రేటింగ్ 8 ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటించింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ మ్యూజిషియన్ పాత్రలో నటించాడు. గౌతమ్ అనే కుర్రాడి పాత్రలో వావ్ అనిపించాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ తన జీవితంలో జరిగిన విషయాలను మర్చిపోతాడు. అతను తరచుగా ముగ్గురు వ్యక్తుల చిత్రాలను చూస్తాడు. అతని తల్లిదండ్రులను ఈ ముగ్గురిలో ఒకరు చంపి ఉంటారని భావిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) గౌతమ్ నెమ్మదిగా ఈ ముగ్గురి కోసం వెతుకుతాడు. అయితే ఈ ముగ్గురూ వేర్వేరు కథలు చెబుతారు గౌతమ్‌కు. అప్పుడు అతను తన చిన్నతనంలో అనాథనని, ఎవరో దత్తత తీసుకున్నట్లు అనిపిస్తుంది. వీటన్నింటి మధ్య ఒక జర్నలిస్ట్ సమీరా గౌతమ్‌ని ఫాలో అవుతుంది. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సమీర పాత్రలో కృతి సనన్ నటించింది. గౌతమ్ తన షో తర్వాత ఒకరితో గొడవ పడుతాడు. దానిని సమీర తన కెమెరాలో బంధిస్తుంది. గౌతమ్ తనకు తానే ఊహించుకుంటూ చేస్తాడని తర్వాత తెలుస్తుంది. (ఫోటో కర్టసీ: Imdb) సినిమా చివరి వరకు గౌతమ్ తన తల్లిదండ్రులను వెతకడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతను తన శ్రేయోభిలాషిగా భావించే వ్యక్తి వాస్తవానికి విలన్ అని తెలుస్తుంది. కానీ విలన్ తన తల్లిదండ్రుల గురించి చెప్పడానికి నిరాకరిస్తాడు. (ఫోటో కర్టసీ: యూట్యూబ్ థంబ్‌నెయిల్) సినిమా క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇక మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమా తర్వాత రాజమౌళితో ఓ ప్యాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.


Bandi Sanjay : అభ్యర్ధిని కూడా ప్రకటించుకోలేని అసమర్థులా నన్ను ఓడించేది - కాంగ్రెస్‌పై బండి సంజయ్ సెటైర్లు

Telangana Politics : ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నడు. గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేస్తరు. యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు..వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు.. నేను మాట్లాడితే తప్పని ఎందుకంటున్నారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రసశ్నించారు. తాను వాళ్ల లెక్క దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం...


Tamannaah Bhatia: హీరోయిన్ తమన్నాపై కేసు.. నోటీసులు పంపిన పోలీసులు

స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం చిక్కుల్లో పడింది. ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినందుకు గాను తమన్నాకి మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు నోటీసులు పంపారు. ఇందులో భాగంగా ఆమె ఏప్రిల్ 29న విచారణకి హాజరుకావాలి.


హీరో సుహాస్ కోసం 'సలార్' నిర్మాతలు రంగంలోకి.. ఇది క్రేజీ కదా..

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రం విడుదలయింది. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఇటీవల సుహాస్ నుంచి శ్రీరంగ నీతులు అనే చిత్రం విడుదలయింది. అయితే ఈ మూవీ అంతగా...


గంటకు కోటిన్నర రూపాయలు తీసుకునే సింగర్.. విడాకుల తర్వాత అన్నీఇన్నీ కష్టాలు కాదు

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల్లో అరిజిత్ సింగ్ ఒకరు. వేలాది పాటలు పాడటం ద్వారా గాయకుడికి లభించే హోదా ఈయనకు కేవలం 655 పాటలతోనే వచ్చేసింది. గంట సేపు కచేరికి ఈయన ఏకంగా కోటిన్నర రూపాయలు వసూలు చేస్తారు. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ తల్లి, మేనమామ, అత్త కూడా కూడా గాయకులే. 'మర్డర్' చిత్రంలోని 'ఫిర్ మొహబ్బత్ కర్ణ చలా' పాట పాడి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు. 'ఆషికీ 2' చిత్రంలోని 'తుమ్ హి హో' పాట పాడి అద్బుతంగా నటించారు. ఆ పాట వింటుంటే వ్యక్తిగత జీవితంలోని బాధను తన గొంతులో పలికించినట్లుగా అనిపించింది. (Image: Instagram@arijitsingh) ఈయన తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 'ఫేమ్ గురుకుల్' రియాలిటీ షోలో పరిచయమైన రేఖా బెనర్జీని అరిజిత్ మొదట వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.(Image: Instagram@arijitsingh) అనంతరం తన అతని చిన్ననాటి స్నేహితుడు కోయల్ రాయ్‌ ఆయన జీవితంలోకి వచ్చింది. ఇద్దరూ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల అరిజిత్ నలుగురు పిల్లలకు తండ్రి. అరిజిత్ సింగ్ భారతదేశపు టాప్ సింగర్ మాత్రమే కాదు, చాలా ధనవంతుడు కూడా..! (Image: Instagram@arijitsingh) మీడియా నివేదికల ప్రకారం.. 2020 సంవత్సరంలో అరిజిత్ సింగ్ నికర ఆస్తుల విలువ సుమారు రూ .52 కోట్లు. గంట నిడివి గల కచేరీకి ఏకంగా రూ.1.5 కోట్లు తీసుకుంటారు. ఇక సినిమాల్లో పాట పాడితే రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారు. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ కావాలనుకుంటే విలాసవంతమైన ఇల్లు, లగ్జరీ కారు కొనుక్కోవచ్చు. కానీ సామాన్యుడిలా జీవిస్తారు. ఈ గాయకుడి సింపుల్ లైఫ్ స్టైల్ చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అర్జిత్ సింగ్‌కు ముర్షిదాబాద్ లో ఒక సాధారణ ఇల్లు ఉంది. దాని ముందు చిన్న కారు ఉంటుంది. (Image: Instagram@arijitsingh) అరిజిత్ సింగ్ ఇంటిని చూసేందుకు ఎంతో మంది అక్కడికి వస్తుంటారు. అరిజిత్ సింగ్ 'ఇండియన్ ఐడల్'ను గెలుచుకోలేకపోయినా తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. యూట్యూబ్‌లో లక్షలాది మంది ఆయన పాటలు వింటారు.(Image: Instagram@arijitsingh)


Taran Adarsh Post: ఇక బాలీవుడ్‌ను కాపాడేది టాలీవుడ్‌ హీరోలే - హాట్‌టాపిక్ అవుతున్న హిందీ క్రిటిక్ పోస్ట్‌

Telugu heroes to save Bollywood from Drought: ప్రస్తుతం తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. బాహుబలి నుంచి మొదలు.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్స్‌, హీరోలు పేర్లు అంతర్జాతీయ వేదికలపై మారుమోగుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ అంటున్నారు. అంతగా మన తెలుగు సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీసుని శాసిస్తున్నాయి. పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ అంటూ సునామిల విజృంభిస్తున్నాయి. చూస్తుంటే మరో రెండేళ్ల...


చెస్ రామయ్య వద్దకు మీ పిల్లలను పంపించారా.. చెస్ ఛాంపియన్లు కావాల్సిందే..

వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో స్కూల్ పిల్లల కి ఎలాంటి కోర్సులు నేర్పిస్తే మంచిది అనే తల్లిదండ్రులు ఆలోచనలో ఉన్నారా..కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వేసవిలో పిల్లలకి మైండ్ కి పదును పెట్టే చెస్ ఆటలో నైపుణ్యం సాధించే దిశగా ఆలోచన చేయండి. అలా అయితే ఈ వేసవి కాలం మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ మధ్య కాలం లో తల్లి దండ్రులు ఎక్కువ శాతం పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా ఆటలలో నేర్పించేదుకు తల్లిదండ్రులు కృషి చేస్తుంటారు కానీ ఈ చెస్ ఆటలో నైపుణ్యం...


మీ అమ్మనో, అక్కనో అంటే చెప్పుతో కొడతారు.. ట్రోల్స్, రివ్యూలపై వరలక్ష్మి శరత్ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో ట్రోల్స్, అలాగే సినిమాలకు ఇచ్చే రివ్యూలపై స్పందించారు. ఆమె ఫైర్‌ అయ్యింది. వీరికి ఏం అర్హత ఉందంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. లేడీ రెబల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది వరలక్షి శరత్‌ కుమార్‌. ఆమె సినిమాల్లో పాత్రలు అలానే ఉంటాయి. రియల్‌ లైఫ్‌లోనూ ఆమె అంతే బోల్డ్ గా, ఓపెన్‌గా ఉంటుంది. ఏం అనిపిస్తే అది చెప్పేస్తుంది. దీంతో పలు మార్లు ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్రోల్స్, రివ్యూలపై...


Shukra Gochar In Mesh 2024: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!

Shukra Gochar In Mesh 2024: ఏప్రిల్ 24 న మేషరాశిలో ప్రవేశించిన శుక్రుడు మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడి సంచారం ఈ ఏడు రాశులవారికి అన్నీ అనుకూల ఫలితాలనే ఇస్తోంది... మేష రాశి (Aries) శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి, ఈ రాశి వారికి శుక్రుని సంచారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లి వరకూ తీసుకెళ్లేందుకు ఇదే మంచి సమయం. వివాహం చేసుకోవాలి అనుకున్నవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా నెమ్మదిగా సర్దుకుంటాయి....


TS Inter Results 2024: ఇంటర్ ఫలితాల్లో 470కి 468 మార్కులు.. బాలిక సరికొత్త రికార్డు

TS Inter Results Toper: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి బాలిక తన ప్రతిభను చాటుకుంది. ఫస్టియర్ ఫలితాల్లో 470 మార్కులకు ఏకంగా 468 మార్కులు సాధించింది. కేవలం రెండు లాంగ్వేజ్‌లలో మాత్రమే ఒక్కొ మార్కు తగ్గగా.. మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లలో ఫుల్ మార్కులు వచ్చాయి.


ఆ సీనియర్ నటి వీడికి బలుపు ఎక్కువ అందట... మొగలు రేకులు సాగర్ కీలక కామెంట్స్

మొగలి రేకులు ఫేమ్ సాగర్ ని ఒక సీనియర్ నటి అందరి ముందుకు వీడికి బలుపు ఎక్కువ అందట. ఆమె ఎవరో? దానికి కారణం ఏమిటో చచూద్దాం... చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ తెలుగులో సూపర్ హిట్. ఈ రెండు సీరియల్స్ లో నటించిన సాగర్ బుల్లితెర ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా మొగలి రేకులు సీరియల్ లో ఆర్ కే నాయుడుగా పాప్యులర్ అయ్యాడు. సాగర్...


Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్

Qఅండ్ R ల మధ్య చూడండి: వైరల్ ట్రెండ్లో..రోడ్ సేఫ్టీపై ఢిల్లీ పోలీసుల వార్నింగ్ సోషల్ మీడియాలో ఢిల్లీ పోలీసులు పోస్టు చేసిన ‘కీ బోర్డులో Q మరియు R అక్షరాల మధ్య చూడండి’ అనే వైరల్ ట్రెండ్ X ఫ్లాట్ ఫాంలో సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే ఏదైనా మేసేజ్ చెప్పాలనుకున్నపుడు.. కీబోర్డులో కొన్ని అక్షరాల మధ్య చూడండి అంటూ కోడింగ్ ను ఉపయోగిస్తున్నారు. విషయం మొత్తం...


కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ

కడియం శ్రీహరి మచ్చ లేని నాయకుడు: మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజారిటీతో ఎంపీగా గెలువబోతున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. ఒకరు భూకబ్జా రాయుడు, మరొకరు అక్రమాలకు పాల్పడిన వ్యక్తి.. ఇద్దరిపై అవినీతి మచ్చ లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న కడియం శ్రీహరి కూతరు కావ్య పోటీ చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో బడా నాయకులు అనేక తప్పుల...


Krishna Mukunda Murari Serial Today April 25th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుందకు ప్రపోజ్ చేసిన ఆదర్శ్, తప్పించుకొని తిరుగుతున్న ముకుంద.. కృష్ణ మీద మురారి సీరియస్!

Krishna Mukunda Murari Today Episode ముకుంద ఇచ్చిన బొమ్మలు పట్టుకొని కృష్ణ మురారి దగ్గరకు వస్తుంది. తను వారసుడిని ఇస్తుందని అందరూ అపురూపంగా చూసుకుంటున్నారని.. పెద్దత్తయ్య కోరిక త్వరగా తీర్చాలని భర్తతో అంటుంది. మురారి ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉండటంలతో ముందు తాగి వచ్చారా అని ప్రశ్నిస్తుంది. కృష్ణ: రాత్రి నుంచి చూస్తున్నా నేను నిద్రపోయినప్పుడు మెలకువగా ఉండి ఏడుస్తున్నారు. సరిగా మాట్లాడటం లేదు. తప్పించుకొని తిరుగుతున్నారు. సరే కానీ అవన్నీ కాదు. ఈ...


Today Panchangam:నేడు ఉదయమే యమగండం..!

తెలుగు పంచాంగం ప్రకారం.. 25 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 25ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం గురువారం తిథి :- విదియ పూర్తి నక్షత్రం :- విశాఖ రాత్రి 01:17ని॥ వరకు యోగం:- వ్యతిపాతం తె.04:00ని॥ వరకు కరణం:- తైతుల సా॥ 06:00ని॥ వరకు వర్జ్యం:- ఉ॥05:44ని॥ల07:26ని॥వరకు తదుపరి తె.05:27ని॥ల అమృత ఘడియలు:-...


Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు జాక్ పాట్.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ స్థానం నుంచి పోటీ..

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రియల్ పుట్టిన రోజు తేదీ ఇదేనట - పవర్ స్టార్ వయస్సుపై జోరుగా చర్చ

Pawan Kalyan's True Date Of Birth Revealed: కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈయ‌న ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఈయ‌నకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అభిమానులందు ప‌వ‌న్ అభిమానులు వేర‌య్యా అనేలా ఉంటారు ఈయ‌న అభిమానులు. అభిమాన హీరోకి సంబంధించి ప్ర‌తి విష‌యాన్ని ఆస‌క్తిగా తెలుసుకుంటారు. ఆస‌క్తిగా నిర్వ‌హిస్తారు. అయితే, ప‌వన్ అభిమానుల్లో మాత్రం ఒక కన్‌ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. అదే ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్. సెప్టెంబ‌ర్ 2 బ‌ర్త్ డే అని అంద‌రికీ తెలుసు. కానీ,...


Varalaxmi: ఇక చాలు ఆపండి.. అవి చదివితే నాకు కోపం వస్తోంది.. వరలక్ష్మి శరత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా నెగిటివ్ పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయింది ఈ నటి. తాజాగా వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Chanakya Niti: భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకితే.. ఎంతటి మగాడైనా లొంగిపోవాల్సిందే..!

మౌర్యుల పరిపాలనా కాలంలో… చంద్రగుప్త మౌర్యుడి సలహాదారుగా, రాజనీతిజ్ఞుడిగా, ఆర్థికవేత్తగా, భారత తత్వవేత్తగా గుర్తింపు పొందిన మహా మనిషి చాణక్కుడు. ఈయన నంద వంశాన్ని నాశనం చేసి .. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపన చేసిన రాజనీతిజ్ఞుడు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, జీవితం అనే అంసాలపై చాణక్యుడు ఎన్నో నీతి సూత్రాలు చెప్పాడు. వాటినే చాణక్య నీతి అని పిలుస్తారు. వీటిని ఇప్పటికీ సువర్ణాక్షరాలుగా భావిస్తారు. జీవితం అద్భుతంగా ఉండాలంటే చాణక్య నీతిని పాటించాలని విశ్వసిస్తారు. గొప్ప పండితులలో ఒకరైన ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి అనేక నియమాలను అందించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చాణక్య నీతిలో వివరించారు. దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేసేందుకు మంచి సూత్రాన్ని బోధించారు. చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం.. ప్రతి స్త్రీ వివాహం తర్వాత తన భర్త ఒక ప్రత్యేకమైన భాగాన్ని తాకాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ..మళ్లీ సాయంత్రం భర్త పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఇలా చేయాల్సి ఉంటుంది. భార్య తన భర్తలోని ఈ భాగాన్ని తాకడం.. లొంగడానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అంటే భార్యకు భర్త లొంగిపోతాడన్నమాట. దీంతో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల.. ఆ ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి నెలకొంటుంది. సంపద కూడా పెరుగుతుందట మరి భార్య.. భర్తలోని ఏ భాగాన్ని తాకాలో తెలుసా? అది మరేంటో కాదు.. కాలు. స్త్రీలు.. తమ భర్త పాదాలను తాకాలని చాణక్యుడు చెప్పాడు. భర్త పాదాలను తాకడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని.. తద్వారా శుభాలు కలుగుతాయని పేర్కొన్నాడు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)


Sabari First Review: శబరి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - తల్లి పాత్రలో వరలక్ష్మి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

జీవితం అంటేనే రిస్క్ అని, వెండితెరపై తల్లి పాత్రలో నటించడం రిస్క్ అని తాను అసలు భావించడం లేదని విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) చెప్పారు. నటిగా తన తొలి సినిమా 'పోడా పొడి'లో తల్లి పాత్రలో నటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 'క్రాక్', 'నాంది', 'యశోద', 'వీర సింహా రెడ్డి', 'హనుమాన్'తో తెలుగులో వరుస విజయాలు అందుకున్నారు. మే 3న 'శబరి' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన...


భీమ్లా నాయక్ హీరోయిన్ లేటెస్ట్ లుక్ చూశారా.. వైరల్ అవుతున్న ఫొటోస్

అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. అందంతో పాటు నటనలో కూడా అదరగొడుతుండడంతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో సంయుక్త్ మీనన్ భీమ్లా నాయక్, విరూపాక్ష లాంటి హిట్స్ అందుకుంది. రెండు చిత్రాల్లో సంయుక్త వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. భీమ్లా నాయక్ చిత్రంలో సంయుక్త రానాకి భార్యగా నటించింది....


ప్రభాస్ హీరోయిన్ సిస్టర్ ఎంత బ్యూటీఫుల్.. సినిమాలు వద్దనుకొని అలా మారిపోయింది

Bollywood Actress: వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నటి దిశా పటానీ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. హిందీలో ఆమె ఫస్ట్ మూవీ MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈ భామ. అయితే ఆమె సోదరి గురించి మీకు తెలుసా? ఆమె ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. దిశా పఠానీ మాత్రమే కాదు ఆమె సిస్టర్ కి కూడా సోషల్ మీడియాలో అంతే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. దిశా పటాని అక్క ఖుష్బూ పటాని. దిశా మాదిరిగానే ఆమె సోదరి కూడా ఫిట్‌నెస్‌పై ఆసక్తి చూపుతుంది. ఖుష్బూ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తోందని తెలిసి ఇప్పుడు ఆమెను మరింతగా అభిమానిస్తున్నారు.(Photo:Instagram) ఖుష్బూకు వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ లేడీ ఆఫీసర్. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటారు. దిశా అక్క పేరుకు ముందు మేజర్ అని ఉంటుంది .(Photo:Instagram) దిశా తన సోదరిని 'అద్భుతమైన మహిళ' అని పిలుస్తుంది. ఎందుకంటే ఖుష్బూ తరచూ తన సైనిక శిక్షణ పొందుతున్న ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఖుష్బూ, దిశా తర్వాత ఆమెకు సూర్యాంశ్ పటానీ అనే తమ్ముడు ఉన్నాడు. అయితే వారిలో ఖుష్బూ హైలైట్. ఆమె ఇప్పుడు సైన్యంలో లేదు. కాబట్టి మాజీ సైనిక అధికారిణి అంటారు.(Photo:Instagram) ఖుష్బూ పఠానీ తన సోదరిలా తన చదువును తగ్గించుకోలేదు. బదులుగా బరేలీలోని BBL పబ్లిక్ స్కూల్‌లో చదివింది. ఆ తర్వాత DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందింది.(Photo:Instagram) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఖుష్బూ పఠానీ ప్రభుత్వ పరీక్షలో ఉత్తీర్ణులై ఇండియన్ ఆర్మీలో చేరారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. దిశా పఠానీ తన సోదరి ఫోటోను పంచుకుంది. ఆమె లెఫ్టినెంట్ అయినప్పుడు ఆమెను అభినందించింది. అకా ఖుష్బూ ఆర్మీ యూనిఫాం వేసుకుంది.(Photo:Instagram) తాజాగా ఖుష్బూ ఇన్‌స్టాగ్రామ్‌లో పాత ఫోటోను షేర్ చేసింది. నా ఆర్మీ జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను. 'నా యువ సైన్యం పేరులో' అని క్యాప్షన్‌తో పాటు 'లవ్ ఇండియా' అని కూడా రాసింది.(Photo:Instagram) దిశా పఠానీలాగే ఖుష్బూ కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్. అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాలా వ్యాయామ ఫోటోలు ఉన్నాయి. ఇది ఆమె వ్యాయామశాల, వ్యాయామం , ఫిట్‌నెస్ లక్ష్యాలను కలిగి ఉంటుంది. మంచి డ్యాన్సర్ కూడా. తరచుగా డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది.(Photo:Instagram) ఖుష్బూ పటాని ఆర్మీలో పని చేయడం వల్ల చాలా మంది అభిమానులు అతన్ని ప్రేమిస్తారు. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసినందుకు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.(Photo:Instagram) ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 380 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను మాజీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, సర్టిఫైడ్ ట్రైనర్ మరియు న్యూట్రిషనిస్ట్. జీవించి ఉన్నంత కాలం సంతోషంగా జీవించు అంటోంది ఖుష్బూ.(Photo:Instagram)


స్టార్స్ లేకున్నా..స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో

స్టార్స్ లేకున్నా..స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో ది కాశ్మీర్ ఫైల్స్‌‌‌‌ చిత్రంతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. ‘ది ఢిల్లీ ఫైల్స్‌‌‌‌’ పేరుతో మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ ఏడాది సెట్స్‌‌‌‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తామని అగ్నిహోత్రి కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. ‘ది కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌’తో బా...


Vijay: షూటింగ్‌లో దళపతి విజయ్‌కి గాయాలు.. ఫొటోలు వైరల్

Thalapathy Vijay Injured: కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌ ప్రస్తుతం 'ది గోట్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రష్యాలో జరిగింది. అయితే తాజాగా విజయ్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఆయన చేతికి గాయం అయినట్లు కనిపిస్తుంది.


పవన్ కల్యాణ్: ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెంత, అప్పులెన్ని?

పవన్ కల్యాణ్: ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులెంత, అప్పులెన్ని?


Furiosa: ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ నుంచి మరో సినిమా - ఆ 15 నిమిషాల సీన్ కోసం 78 రోజులు షూటింగ్!

Furiosa A Mad Max Saga: ‘మ్యాడ్ మ్యాక్స్’ మూవీ ఫ్రాంచైజ్‌కు హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్‌లో బెస్ట్ యాక్షన్ సినిమాలుగా సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ ఫ్రాంచైజ్ కూడా ఒకటి. ఇక తాజాగా ఈ ఫ్రాంచైజ్ నుంచి అయిదో చిత్రం అయిన ‘ఫ్యూరియోసా’ విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ మూవీని ప్రమోట్ చేయడానికి మేకర్స్ అంతా దీనికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో...


వద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

ఎవరో చెప్పుకోండి చూద్దాం!... ఈ సుందరి ఎవరో మీకు తెలుసా?... ఈమెను గుర్తు పట్టారా?... బాలీవుడ్ మీమ్ పేజీలు, పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూసే నెటిజనులకు ఈ ట్రెండ్ గురించి ఐడియా ఉంటుంది. ప్రజెంట్ 'గెస్ హూ' (ఎవరో కనిపెట్టండి) హ్యాష్ ట్యాగ్ ముంబై మీడియాలో వెరీ పాపులర్! పైన చెప్పిన క్యాప్షన్స్ కనిపించే వీడియోలు అన్నిటిలో అబ్జర్వ్ చేస్తే కామన్‌గా కనిపించేది ఒక్కటే... ఒక హీరోయిన్ బ్యాక్ నుంచి తీసిన వీడియో! View this post on Instagram A post shared...


Vamshi Paidipally: వంశీ పైడిపల్లి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ హీరోతో - ఆ స్టార్ ఎవరంటే?

దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తీసిన సినిమా థియేటర్లలోకి వచ్చి సంవత్సరం దాటింది. కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన 'వారసుడు' (తమిళంలో 'వారిసు') గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా స్టార్ట్ చెయ్యలేదు. లేటెస్ట్ టాక్ ఏమిటంటే... బాలీవుడ్ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా చెయ్యనున్నారని! షాహిద్ కపూర్ హీరో వంశీ పైడిపల్లి సినిమా?బాలీవుడ్ కథానాయకుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor)తో సినిమా...


గ్లామర్ బ్యూటీకి టాలీవుడ్ లో సినిమా ఛాన్సులు కరువు.. ఆ రాంగ్ స్టెప్ వేయడం వల్లేనా..!

కన్నడ నుంచి టాలీవుడ్ కి షిప్ట్ అయిన బ్యూటీ హీరోయిన్లలో ఒకరే ఆషికా రంగనాథ్‌. ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ సారీకి మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈఫోటోలు నెటిజన్ల చూపులు దోచుకుంటున్నాయి. (Photo: Instagram) టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయిన అషికా రంగనాథ్ సినిమాల్లో అమిగోస్ ఫ్లాప్ అయినా నా సామిరంగ సినిమా సక్సెస్ కావడంతో మళ్లీ అవకాశాలు వస్తాయనే కాన్ఫిడెన్స్ తో ఉంది. అందుకే తన లైవ్ అప్ డేట్స్ ని నెటిజన్లతో షేర్ చేసుకుంటోంది. (Photo: Instagram) తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన గ్లామర్ పిక్స్ లో అషికా రంగనాథ్ అందాల రాక్షసిలా ఉంది. కుర్రాళ్లయితే ఈ కన్నడ భామ ఫోటోలు చూసి బోల్డ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. లక్షల్లో లైక్ లు వర్షం కురిపిస్తున్నారు.(Photo: Instagram) టాలీవుడ్ లో స్థిరపడాలన్న ఆలోచనలో తెలుగు సినిమాల్లో నటిస్తున్న అషికారంగనాథ్ పై ఇప్పటిడే కన్నడీగులు ఆగ్రహంతో ఉన్నారు. పలుమార్లు ఇదే విధంగా ఫోటోలు షేర్ చేస్తే ట్రోల్స్ చేశారు. సొంత భాష సినిమాలపై మక్కువా లేదా అంటూ విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు.(Photo: Instagram) కన్నడ నుంచి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్లలో రష్మిక మందన కూడా అషికారంగనాథ్ తరహాలోనే మొదట్లో ఊహించినంత గుర్తింపు రాలేదు. కాని ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ నటిగా మారిపోయింది. నెక్స్ట్ రషికారంగనాథ్ కూడా అంతేనేమో.(Photo: Instagram) కలర్ ఫోటోల్లోనే కాదు ..ఈ ముద్దుగుమ్మ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసింది. ఏ ఫోటోలో అందంలో మాత్రం అందరి కంటే క్యూటే అన్నట్లుగా ఉంది. అయితే పాపం ఈఅమ్మడు నటించిన సినిమాలు మాత్రం కమర్షియల్ హిట్ కాకపోవడంతో గోల్డెన్ లెగ్ కాదనే టాక్ వినిపిస్తోంది.(Photo: Instagram) ట్రెడిషనల్ అయినా, ట్రెండీ లుక్స్ అయినా...మోడ్రన్ అయినా..క్లాసిక్ స్టిల్స్ అయినా అషికా రంగనాథ్ అచ్చు తెలుగమ్మాయిలా కలర్ ఫుల్ డ్రెస్సులతో కుర్రాళ్లను కనువిందు చేస్తోంది.ఈ అమ్మడి నడుము ఒంపు చూసి నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తు్న్నారు.(Photo: Instagram) కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈఫోటోలకు లక్ష 90వేలకుపైగా లైక్ లు వచ్చాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సొగసులు, సోయగాలు చూసి నెటిజన్లు వావ్, ప్రెట్టీ, గార్జియస్, బ్యూటీ, క్వీన్, సో హాట్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.(Photo: Instagram)


Kalki 2898 AD: 'కల్కి'కి కమల్ హాసన్ రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే

ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న కల్కి 2898 AD సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ఈ మూవీ క్యాస్టింగ్ కూడా ఓ కారణం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. అయితే కమల్ హాసన్ ఈ చిత్రం కోసం తీసుకున్న రెమ్యూనరేషన్‌పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఏందుకు జరుపుకోవాలి!

Akshaya Tritiya 2024: ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాది (2024)...లో అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై...రోజంతా తదియ ఉంది.. Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా! అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి! కొత్తగా ఏదైనా పని ప్రారంభించేముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకుని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు....


గంటకు కోటిన్నర వసూలు చేసే ఫేమస్ సింగర్ ! పెళ్లి, విడాకుల తర్వాత సింప్లీ లైఫ్ గడుపుతున్నాడు

Singer: భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకులలో అరిజిత్ సింగ్ ఒకరు. కేవలం 655 పాటల నుంచి వేల పాటలు పాడి టాప్ సింగర్ గా నిలిచారు. ఒక గంట కచేరీకి కోటిన్నర రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. (Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ తల్లి, మామ మరియు అత్త కూడా గాయకులే. ‘మర్డర్’ సినిమాలోని ‘ఫిర్ మొహబ్బత్ కర్ణా చలా’ పాట పాడి రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. ‘ఆషికీ 2’ సినిమాలోని ‘తుమ్ హి హో’ పాటను పాడి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు. ఆ పాట వింటుంటే తన స్వరంలో తన వ్యక్తిగత జీవితంలోని బాధను వ్యక్తపరిచినట్లు అనిపించింది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. 'ఫేమ్ గురుకుల' అనే రియాల్టీ షోలో పరిచయమైన రేఖా బెనర్జీని అరిజిత్ మొదట వివాహం చేసుకున్నారు. తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకున్న తరువాత అతను చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.(Photo: Instagram @arijitsingh) అప్పుడు అతని జీవితంలోకి అతని చిన్ననాటి స్నేహితురాలు కోయల్ రాయ్ ప్రవేశించింది. ఇద్దరూ డేటింగ్ చేసి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 36 ఏళ్ల అరిజిత్ నలుగురు పిల్లలకు తండ్రి. అరిజిత్ సింగ్ భారతదేశపు టాప్ సింగర్ మాత్రమే కాదు, అత్యంత ధనిక గాయకుడు కూడా. (Photo: Instagram @arijitsingh) మీడియా నివేదికల ప్రకారం 2020లో అరిజిత్ సింగ్ నికర విలువ రూ.52 కోట్లు. అరిజిత్ సింగ్ గంట నిడివి గల కచేరీకి రూ.1.5 కోట్లు వసూలు చేస్తాడు. సినిమాల్లో పాట పాడితే 10 లక్షలు. రెమ్యునరేషన్ రూపంలో అందుకుంది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ కావాలంటే ఒక విలాసవంతమైన ఇల్లు , లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు. కానీ వాళ్లు మామూలు మనుషుల్లానే జీవిస్తున్నారు. ఈ సింగర్ లైఫ్ స్టైల్ చూసి జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అర్జిత్ సింగ్‌కి ముర్షిదాబాద్‌లో సాధారణ ఇల్లు ఉంది. ఇంటి ముందు చిన్న కారు ఉంది.(Photo: Instagram @arijitsingh) అరిజిత్ సింగ్ ఇంటిని చూసేందుకు చాలా మంది అక్కడికి వస్తుంటారు. అరిజిత్ సింగ్ 'ఇండియన్ ఐడల్' గెలవకపోయినా, తన గానంతో లక్షలాది హృదయాలను గెలుచుకున్నాడు. యూట్యూబ్‌లో ఆయన పాటలను లక్షలాది మంది వింటారు. (Photo: Instagram @arijitsingh) ఈ గాయకుడు బాలీవుడ్‌లోనే కాకుండా భారతదేశంలోని 9 భాషలలో మొత్తం 655 పాటలు పాడిన గాయకుడు. వందల పాటలు పాడటమే కాదు.. ఆదాయం కూడా ఎక్కువే! కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. (Photo: Instagram @arijitsingh)


శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్

శబరి కొత్తగా థ్రిల్ చేస్తుంది : వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్ వరలక్ష్మీ శరత్‌‌‌‌ కుమార్  ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటించిన చిత్రం ‘శబరి’. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. మూడేళ్ల క్రితమే ఈ కథ విని చేస్తానని చెప...


చీరకట్టులో కిర్రాక్ పోజులు.. సన్నజాజి నడుము చూపిస్తూ బ్యూటీ హల్చల్

అందానికి కేరాఫ్ అడ్రఫ్ తానే అన్నట్లుగా బ్యూటిఫుల్ పోజులతో అట్రాక్ట్ చేస్తోంది అచ్చ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చీరకట్టి కుర్రకారులో సెగలు పుట్టించింది ఈ అందాల భామ. కెమెరా ముందు బాడీ షేప్స్ చూపిస్తూ అందాల విందు చేసింది ఈషా రెబ్బా. చీరకట్టులో సన్నజాజి నడుము షో చేస్తూ కుర్రకారు మనసు దోచేసింది. ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసి తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక కామెంట్లకైతే కొదవేలేదని చెప్పుకోవాలి. మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన ఈషా రెబ్బా.. 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే యువత చూపు తనపై పడేలా చేసుకొని ఆ వెంటనే 'అంతకు ముందు ఆ తర్వాత' అనే సినిమా చేసి హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది ఈ తెలుగమ్మాయి. ఫేమస్ హీరోయిన్ కానప్పటికీ ఈషా రెబ్బా అన్నా, ఆమె గ్లామర్ అన్నా పరిచయం లేని ప్రేక్షకుడు లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వెండితెరపై తనదైన గ్లామర్ ఒలకబోస్తూ ఫేమ్ కొట్టేసిన ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలసి రావడంలేదు. కావాల్సినంత అందం ఉన్నా కూడా ఎందుకో ఈషా రెబ్బకు తెలుగు హీరోలు సరైన అవకాశాలు ఇవ్వడం లేదనే చెప్పాలి. అందుకే వెబ్ సిరీస్‌లతో పాటు పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది ఈ తెలుగు అందం. మెయిన్ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ రావడం లేదని.. సెకండ్ హీరోయిన్ గానూ చేయడానికి ముందుకొచ్చింది ఈ అందాల ఈషా. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అరవింద సమేత.. వీరరాఘవ', అక్కినేని వారసుడి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో నటించింది. అయినా అవి కూడా పెద్దగా సక్సెస్ తీసుకురాలేకపోయాయి. మోడ్రన్ యుగంలో రాణించడం కోసం 'పిట్ట కథలు' అనే ఓ వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. ఇలా మరికొన్ని సిరీస్‌లను చేసేందుకు సిద్ధమవుతోంది. ఎలాగైనా తన కెరీర్ గాడిలో పెట్టుకొని స్టార్ స్టేటస్ పట్టేయాలని శ్రమిస్తోంది. ఈ మేరకు కెమెరా ముందు గ్లామర్ వడ్డించడానికి కూడా రెడీ అని చెప్పకనే చెబుతోంది. మరోవైపు శరీరాకృతిని కాపాడుకుంటూ నిత్యం జిమ్ లో కసరత్తులు చేస్తోంది ఈషా. జిమ్ లుక్స్ కూడా పంచుకుంటూ సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది ఈషా. సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు ఈ అమ్మడు షేర్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈషా పోస్ట్ చేస్తున్న పిక్స్ చూసి.. ఈ అందానికి దాసోహం అంటూ రొమాంటిక్ కామెంట్లు వదులుతున్నారు నెటిజన్లు. సో.. చూడాలి మరి సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న ఈ గ్లామర్ ట్రీట్.. అమ్మడికి ఏ మేర అవకాశాలు తెచ్చిపెడుతుందనేది!.


వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్

వరుడి ముఖంపై యాసిడ్ పోసిన గర్ల్ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది.  ఒక అమ్మాయి తన ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అతని ముఖంపై యాసిడ్ పోసింది. అదృష్టవశాత్తు అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రాకేష్‌ బింద్‌, లక్ష్మి గతకొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.  కానీ ఆ అమ్మాయిని కాదని రాకేష్ తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చ...


చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య

Crime News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్‌ గిఫ్ట్‌ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్‌ రింగ్‌, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ...


మరొకరితో ప్రియుడికి పెళ్లి.. వరుడిపై యాసిడ్‌తో దాడిచేసిన ప్రియురాలు

ప్రేమించినవాడు తనను మోసం చేసి.. మరొకరితో జీవితాన్ని పంచుకోడానికి సిద్ధమయ్యాడని తెలిసిన ఓ యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. తన స్థానంలో మరో యువతి.. అతడి జీవితంలోకి వస్తుందని కలత చెందింది. పెద్దలు ప్రేమను అంగీకరించకపోవడంతో గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. దీంతో యువకుడ్ని ఉద్యోగం పేరుతో అతడి తల్లిదండ్రులు మరో చోటుకు పంపారు. ఇంకో అమ్మాయిని చూసి పెళ్లికి లగ్గం పెట్టారు. కానీ, యువతి మాత్రం అతడే కావాలని పట్టుబట్టింది.


Ranveer Singh deepfake video: కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ రణ్‌వీర్ వ్యాఖ్యలు - అది డీప్ ఫేక్ వీడియో అంటూ పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ హీరో

Ranveer Singh deepfake video case: టెక్నాల‌జీ పెరిగేకొద్ది.. సైబ‌ర్ నేరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ మేర‌కు డీప్ ఫేక్ వీడియో కేసులు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొన్న‌టికి మొన్న రష్మిక మంద‌న‌, అలియాభ‌ట్ త‌దితరుల డీప్ ఫేక్ వీడియోలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఇప్పుడు హీరోల వంతు వ‌చ్చింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇస్తూ హీరోలు ప్ర‌చారం చేస్తున్న‌ట్లుగా ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. ఈ మేర‌కు ర‌ణ్ వీర్ సింగ్ డీప్ ఫేక్ వీడియో...


నమ్రత పేరుపై వందలాది కోట్ల బిజినెస్ లు ఇవే ?..సరైన ప్లేస్ లో కాసులు కురిపించేలా మహేష్ బాబు కొత్త ఐడియా

సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రాజమౌళి చిత్రంతో త్వరలో రంగంలోకి దిగబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు 29వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా ఈ చిత్రం కోసం ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంతో మహేష్ బాబు రేంజ్ హాలీవుడ్ లెవల్ కి వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు....


Music Directors Remuneration: అనిరుధ్ ఎఫెక్ట్ - రెమ్యునరేషన్లు పెంచేసిన సంగీత దర్శకులు, నిర్మాతలకు ఒకటే మ్యూజిక్కు!

Music Directors Remuneration Hike: ఇండ‌స్ట్రీలో అంద‌రి రెమ్యున‌రేష‌న్‌ల గురించి లీక్ అవుతూనే ఉంటాయి. కానీ, ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్ గురించి మాత్రం చ‌ర్చ‌కు రాలేదు. అయితే, ఇప్పుడు వాళ్లు కోట్ చేసే రెమ్యున‌రేషన్ గురించి చర్చ జ‌రుగుతోంది. సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్కో మ్యూజిక్ డైరెక్ట‌ర్ వాళ్ల వాళ్ల రెమ్యున‌రేష‌న్లు పెంచేశార‌ట‌. కార‌ణం.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ వల్లేనట. అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గ‌డ‌ని, చాలా కాస్ట్‌లీ...


Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’కు లీగల్ సమస్యలు - నిర్మాతలపై చీటింగ్ కేసు నమోదు

Case Filed On Manjummel Boys Producers: ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయితే చాలు.. దానికంటూ కొన్ని సమస్యలు మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఆ సినిమాలు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్‌లోకి ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా యాడ్ అయ్యింది. తాజాగా ఎర్నాకులం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మారాడు పోలీసులు ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతలపై కేసు నమోదు చేశారు. ఆరూర్‌కు చెందిన పిటీషినర్ సిరాజ్ వలియతర.. ఈ కేసును ఫైల్ చేయించారు. ఈ మూవీ...


నలుగురితో ఎఫైర్.. కూతురు వయసున్న అమ్మాయితో పెళ్లి.. ఈ స్టార్ జీవితమంతా వివాదాలే..!

ఆయన సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. 1970ల్లో తిరుగులేని తారగా ఖ్యాతి గడించారు. ఖూన్ భరీ మాంగ్', 'మై హూన్ నా', 'కచ్చా ధాగే', 'తాజ్ మహల్', 'కైట్స్', 'బ్లూ' వంటి బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించారు. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. ఆయన మరెవరో కాదు.. కబీర్ బేడీ..! తెరపై అద్భుతమైన పాత్రలు పోషించిన ఆయన వ్యక్తిగత జీవితం కూడా.. సినిమా కథలాగే చాలా స్పైసీగా ఉంటుంది. కబీర్ బేడీ నిజ జీవితంలోనూ చాలా రొమాంటిక్‌గా...


వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్..

వీడొక లుచ్చాగాడు : స్కూల్ లో పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తున్న ప్యూన్.. అది స్కూల్.. చిన్న చిన్న పిల్లలు చదువుకోవటానికి వస్తుంటారు.. అలాంటి స్కూల్ లో ఓ లుచ్చాగాడు ఉన్నాడు.. వాడు ప్యూన్ గా పని చేస్తున్నాడు.. స్కూల్ కు వచ్చే పిల్లలకు అశ్లీల సినిమాలు చూపిస్తూ.. ఓ చిన్నారులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఈ నీచుడు.. విషయం బయటకు రావటంతో.. పోలీసులు తీవ్...


Budh Margi April 2024: ఈ రోజు నుంచి 3 రాశులవారికి లాభాలే లాభాలు.. మీ రాశి కూడా ఉందా?

Budh Margi April 2024: ఈ బుధవారం రోజు బుధుడి సంచారంతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా ఈ కింది రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


ఎంపీ అభ్యర్దిగా హీరో వెంకటేష్ వియ్యంకుడు! ప్రచారానికి వెళ్తాడా?

నామినేషన్ల చివరి నిముషంలో ముందు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను అందులో వెల్లడించారు. ఇందులో ఇంట్రస్టింగ్ విషయమేమంటే.. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు. తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఖమ్మం...


బలగం బ్యూటీ బోల్డ్ ఫోటోషూట్ .. కటింగ్ డ్రెస్సులో ల్యాణ్ రామ్ స్కిన్ షో

బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ కి బ్యాడ్ టైం నడుస్తోందా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవుననే సిగ్నల్స్ వస్తున్నాయి. బలగంలో హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయినా అవకాశాలు తలుపు తట్టడం లేదు. (Photo:Instagram) చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమా ఛాన్సులు కొట్టేసిన ఈ చిన్నది ..హీరోయిన్ గా మారిన తర్వాత మాత్రం ఛాన్సులు రావడం లేదు. బలగం మినహా కావ్య కల్యాణ్ రామ్ యాక్ట్ చేసిన సినిమాలు ప్లాప్ కావడమే అందుకు ఒక కారణం అయితే ..ఈ బ్యూటీ ఫ్యాట్ గా మారడం మరో కారణంగా కనిపిస్తోంది. (Photo:Instagram) బలగం సినిమాలో స్లిమ్ గా కాలేజీ అమ్మాయిలా ఉన్న కావ్య కల్యాణ్ రామ్ ..ఇప్పుడు డ్రమ్ములా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అవకాశాలు రాకపోవడంతో వెకేషన్ ట్రిప్స్ వేస్తూ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఒళ్లు పెంచుకుందని కామెంట్స్ చేస్తున్నారు. (Photo:Instagram) టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లతో పోలిస్తే కావ్య కల్యాణ్ హైట్ తక్కువ. ఆ కారణం చేత కూడా ఈ ముద్దుగుమ్మకు సినిమా ఛాన్సులు ముఖం చాటేశాయని నెటిజన్లు అంటున్నారు. ఇలాగే ఫ్యాట్ బ్యూటీగా మారితే హీరోయిన్ ఛాన్సులు రావడం కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.(Photo:Instagram) ఇండస్ట్రీలో హీరోయిన్‌గా సెటిలవ్వాలంటే గ్లామర్‌, టాలెంట్‌తో పాటు ఎక్స్‌ట్రా టాలెంట్‌ కూడా ఉండాలి. అలాంటి వాళ్లే ఇండస్ట్రీలో పాతుకుపోతారు. విషయానికి వస్తే చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన చాలా మంది హీరోయిన్‌లుగా టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపారు. అందులో కావ్య కల్యాణ్ రామ్ ఒకరు. కాని ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. (Photo:Instagram) తెలంగాణ నేపథ్యంతో కూడిన కథా బలం ఉన్న సినిమాగా బలగం ప్రేక్షకుల్ని మెప్పించింది. సినిమా హిట్ అవడంతో కావ్యకు హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది. కాని ఇప్పుడు మాత్రం సినిమా ఛాన్సులు లేక బొద్దుగా తయారైంది. రీసెంట్ గా హోలీ పండుగ రోజు షేర్ చేసిన పిక్స్ లో కావ్య ఫ్యాట్ బ్యూటీలా కనిపిస్తోంది.(Photo:Instagram) కావ్య కల్యాణ్ వెయిట్ స్లిమ్ గా మారకపోతే ఇంకా అవకాశాలు వెనక్కిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ తెలంగాణ హీరోయిన్ నెక్స్ట్ హీరోయిన్ గా చేస్తున్న సినిమా ఏంటో చూడాలి. (Photo:Instagram)