Trending:


కె ఎస్ అనంతాచార్య కవిత : రొట్టె బుట్ట

ఆయన ఒక పత్రహరితం డీలాపడ్డ మనిషికోసం పుట్టిన స్వామికార్య రూపం ఆకలిని చూసి చలించిన భారతీయ ఆత్మ స్వరూపం సూక్ష్మ స్థాయి వ్యవసాయం అతనికి కలల మీద సాము కొత్త వంగడం కోసం పరిశోధనలతో పరితపించిన హరిత ఋషిత్వం ఆయన తత్వం మహిళా రైతు భరోసాను ఔదల దాల్చిన భగీరథుడు ఆహార భద్రతకు అక్షయ పాత్ర నిచ్చిన సాంబశివుడు! వరిసాగుకు మెళకువలు నేర్పిన మహా మహుడు ధాన్యపు రాసుల హరిత విప్లవ పితమహుడు! దిగుమతికి చరమ గీతం రాసి గోధుమతో కొంగొత్త జన్యు రాగాలు అల్లిన అన్నమయ్య ఆకుపచ్చని...


Nagar Kurnool: నల్లమల్ల విద్యార్థి సంపాదించిన అరుదైన రికార్డు! | #local18

నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న యు దినేష్ టోటల్ హెల్త్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచాడు.టోటల్ హెల్త్ కాంపిటీషన్లో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 97 పాఠశాలల 11,000 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. 9వ, 10వ తరగతుల విద్యార్థుల విభాగంలో దినేష్ దేశవ్యాప్తంగా మొదటి స్థానం సాధించడంతో అక్టోబర్ 2వ తేదీన నిర్వాహకులు ముంబైలో నిర్వహించే కార్యక్రమంలో దినేష్ కు లక్ష రూపాయల నగదు పురస్కారంతోపాటు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్ సి ఓ నాగార్జున తెలిపారు.#nagarkurnool #nallamala #student #telangana Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఇండస్ట్రీ తరఫున సిద్ధార్థ్‌కు నేను క్షమాపణలు చెప్తున్నాను: హీరో శివరాజ్‌కుమార్

తన కొత్త సినిమా ‘చిక్కు’ను ప్రమోట్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్లిన తమిళ నటుడు సిద్ధార్థ్‌ను కన్నడ ఆందోళనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. కావేరి జలాల వివాదం నేపథ్యంలో ఒక తమిళ నటుడు కర్ణాటకలో సినిమా ప్రచారాలు చేసుకోవడానికి వీల్లేదంటూ కొంత మంది ఆందోళనకారులు సిద్ధార్థ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించకుండానే వెళ్లిపోయారు.


‘గృహలక్ష్మి’ టుడే : ఆకలి బాధతో హనీ.. భాగ్య మొగుడిపై కన్నేసిన లాస్య... నందూ తమ్ముడేనని..

ఏ పండగ వచ్చినా.. తులసి ఇంట్లో ఏదో పెంట ఉండటం కామన్. ఇప్పుడు వినాయక చవితి రావడంతో.. అటు తులసి, ఇటు దివ్య ఎవరి ఇంట్లో వాళ్లే పండుగ చేసుకుంటున్నారు. అయితే దివ్య.. స్వయంగా పిండి వంటలు నైవేద్యం చేసి.. తన చేతులతో చేసిన వాటిని పుట్టింట్లో నైవేద్యంగా పెట్టించడానికి రాములమ్మని పిలిపిస్తుంది. తులసికి చెప్పకుండా రాములమ్మని రమ్ముంటుంది దివ్య. తాను చేసిన వంటలన్నింటినీ క్యారేజ్‌లో పెట్టి రాములమ్మకి ఇస్తుంది. అమ్మ కాలికి దెబ్బ తగిలిందని ఆమె చెప్పకపోయినా నీకు...


Bigg Boss Season 7 Telugu: ప్రశాంత్‌పై రతిక దారుణమైన కామెంట్స్ - ‘పవర్ అస్త్ర’తో సమాధానం చెప్పిన రైతుబిడ్డ, ‘అక్క’కు ఇక దబిడి దిబిడే!

బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగో పవర్ అస్త్రా కోసం పోటీ మొదలయ్యింది. నాలుగో పవర్ అస్త్రా కోసం ముగ్గురు కంటెండర్స్‌గా ఎంపికయ్యారు. వారే శుభశ్రీ, యావర్, పల్లవి ప్రశాంత్. ఇప్పటివరకు జరిగిన పవర్ అస్త్రా పోటీల్లో కంటెండర్స్‌ను వెనక్కి లాగడానికి, వారు ఓడిపోయేలా చేయడానికి మిగిలిన కంటెస్టెంట్స్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈసారి బిగ్ బాస్ స్వయంగా కంటెండర్స్‌ను డిస్టర్బ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. దీంతో రతిక, అమర్‌దీప్ రంగంలోకి దిగారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్‌ను...


Ganapath Teaser: టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!

Ganapath Telugu Teaser: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో టైగర్‌ ష్రాఫ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గణపథ్‌‘. ‘ఆది పురుష్‘ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాంచైజ్ లాగా రాబోతున్న ‘గణపథ్‌‘ నుంచి తొలి భాగం అక్టోబర్ 20న విడుదలకానుంది. సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం...


గణేశ్ నిమజ్జనోత్సవం : మహిళలు, అమ్మాయిలతో పోకిరీల అసభ్య ప్రవర్తన, 400 మందిని పట్టుకున్న షీటీమ్స్

హైదరాబాద్‌లో గణేష్ శోభాయాత్ర వేళ పోకిరిలు రచ్చిపోయారు. మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఇలాంటి వారిని షీటీమ్ పట్టుకుంది. దాదాపు 400 మంది పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ముగిసిందని తెలిపారు. ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని నిర్దేశిత సమయం కంటే ముందే నిమజ్జనం చేశామని సీపీ వెల్లడించారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం పదివేలకు...


Animal Movie | యానిమల్ కోసం ప్రభాస్ వెయిటింగ్..!

Animal Movie | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్ మీద ఉన్నారు. ‘సలార్‌’, ‘కల్కి 2898 ఎ.డి’ వంటి భారీ చిత్రాలతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇవి కాకుండా ‘స్పిరిట్‌’ సినిమా కూడా ఆయన అప్‌కమింగ్‌ లిస్టులో వుంది.


Vizag Beach Wooden Box: విశాఖ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పెట్టె, తెరిచిన అధికారులు - అందులో ఏముందంటే?

Vizag Beach Wooden Box: విశాఖ సాగర తీరానికి అలలతో పాటే ఓ భారీ పెట్టె కొట్టుకు వచ్చింది. అయితే ముందుగా దీనిని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు వచ్చిన అధికారులు దాన్ని ముందుగా పరిశీలించారు. బరువు సుమారు వంద టన్నుల వరకు ఉంటుందని అంచనా వేశారు. ప్రొక్లెయిన్‌ సాయంతో పెట్టెను ఒడ్డుకు చేర్చారు. పెట్టెలో ఏముందో తేల్చిన అధికారులు వైఎంసీఏ బీచ్‌కు కొట్టుకు వచ్చిన ఈ భారీ చెక్క పెట్టే బ్రిటీష్ కాలం నాటిదిగా అధికారులు...


అలిశెట్టి కుటుంబానికి డబుల్ ​బెడ్రూం ఇల్లు

అలిశెట్టి కుటుంబానికి డబుల్ ​బెడ్రూం ఇల్లు హైదరాబాద్, వెలుగు :  కవి అలిశెట్టి ప్రభాకర్​కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్​బెడ్​రూమ్​ ఇల్లు ఇచ్చింది. అలిశెట్టి భార్య భాగ్యమ్మకు ఆసిఫ్​నగర్​లోని జియాగూడలో నిర్మించిన డబుల్ ​బెడ్రూం కాంప్లెక్స్​లో ఒక ఇంటిని ఇ కేటాయించింది. ఈ మేరకు హైదరాబాద్​కలెక్టర్ ​శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లాకు ...


అలిశెట్టి కుటుంబానికి అండగా ప్రభుత్వం.. డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలిచింది. ఆయన కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. అలిశెట్టి కుటుంబం అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదరికంలో మగ్గుతూనే ఉన్నది. సమసమాజం కోసం తపిస్తూ ఇంటిని, వొంటిని మరిచి ప్రాణాలు వదిలిన అలిశెట్టి ప్రభాకర్ కుటుంబం ఇంకా పేదరికంతో సతమతం అవుతున్నది. అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్...


Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

తన సినిమా ప్రమోషన్స్ కోసం బెంగుళూరుకు వెళ్లిన సిద్ధార్థ్.. రాజకీయ సెగను ఎదుర్కున్నాడు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కావేరీ జలాల పరిరక్షణ సంఘాలకు చెందిన ప్రతినిధులు వచ్చి ప్రెస్ మీట్‌ను నిలిపివేయమని ఆందోళనకు దిగారు. దీంతో వేరే దారిలేక సిద్ధార్థ్ అక్కడ నుంచి ఏం మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై కన్నడ సినీ పరిశ్రమ స్పందించండి. ముఖ్యంగా శాండిల్‌వుడ్‌లోని ఓ స్టార్ హీరో.. ఈ ఇబ్బందికి సిద్ధార్థ్‌కు సారీ కూడా చెప్పారు. సిద్ధార్థ్‌కు క్షమాపణలు...


నిమ్స్లో 15 మంది చిన్నారులకు గుండె సర్జరీలు సక్సెస్

నిమ్స్లో 15 మంది చిన్నారులకు గుండె సర్జరీలు సక్సెస్ హైదరాబాద్ నిజాం ఇనిస్టిట్ట్యూట్​ఆఫ్​మెడికల్​ సైన్సెస్​(నిమ్స్​) ఆస్పత్రిలో వారం రోజుల్లో 500 మంది  చిన్నారులకు గుండె సంబంధిత టెస్టులు చేశామని డైరెక్టర్ ఎన్. బీరప్ప చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది చిన్నారులు నిమ్స్ కు వచ్చారన్నారు. ఇప్పటి వరకు 15 సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. బ్...


వివాహేతర సంబంధం : ప్రియురాలిని కొట్టాడని.. ఆమె భర్తపై ప్రియుడి కాల్పులు..

గుజరాత్‌ : గుజరాత్ లోని భావ్‌నగర్ జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. భార్యాభర్తల మధ్య వాగ్వాదంలోకి దూరిన ప్రియుడు.. భర్త మీద కాల్పులు జరిపాడు. ఈ ఘటన సీసీ కెమెరాలో నమోదయ్యింది. ఇర్షాద్ అనే నిందితుడు జాహిద్ భార్య షహనాజ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇర్షాద్ గతంలో షహనాజ్‌తో గొడవపడి ఆమెను కొట్టాడు, ఆ తర్వాత ఆమె గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో నమోదైన సిసిటీవీ ఫుటేజీలో ఇర్షాద్ జాహిద్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగి, ఆపై...


Bhadradri Kothagudem: ఆర్టీసీ బస్సులో వాగ్వాదం.. వైరల్ గా మారిన దృశ్యాలు! | #local18

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కూర్చోవాల్సిన సీట్లు కార్గో పార్సెల్ చేయడంతో కోపద్రిక్తుడైన ఓ ప్రయాణికుడు కండక్టర్ తో వాగ్వాదానికి దిగిన సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. #bhadradrikothagudem #telangana Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


పల్లెటూరి ప్రేమకథ

భరత్‌, విషికా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. గంగాధర్‌ టి దర్శకుడు. ప్రభాత్‌ క్రియేషన్స్‌ పతాకంపై ప్రదీప్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 6న విడుదలకానుంది.


AR Rahman | మరో వివాదంలో సంగీత దర్శకుడు రెహమాన్‌.. మ్యూజిక్‌ కాన్సర్ట్‌ కోసం డబ్బులు తీసుకొని తిరిగివ్వలేదంటూ కేసు?

అగ్ర సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌.రెహమాన్‌ను ఇటీవలకాలంలో వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆయన నిర్వహించిన సంగీత కచేరి రసాభాసగా మారిన విషయం తెలిసిందే. నిర్వహణ వైఫల్యం కారణంగా అర్థాంతరంగా మ్యూజిక్‌ కాన్సర్ట్‌ను ముగించడం విమర్శలకు దారి తీసింది.


Rainbow Hospitals: గుండె లోపాలు జయించిన చిన్నారులతో రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ హార్ట్ డే వేడుకలు

Rainbow Childrens Heart Institute in Hyderabad: ఆర్ధిక స్థోమత లేని గర్భస్థ చిన్నారుల హృద్రోగ చికిత్స కోసం ఆర్ సి హెచ్ ఐ కి చేయుత అందించనున్న లారస్ లాబ్స్ హైదరాబాద్, 29 సెప్టెంబర్ 2023: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రెయిన్బో హాస్పిటల్ గ్రూప్లో పీడియాట్రిక్ కార్డియాక్ కేర్ కోసం ప్రత్యేకమైన కేంద్రం అయిన రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, పుట్టుకతో వచ్చే గుండె లోపాలపై విజయం సాధించిన లిటిల్ ఛాంపియన్స్ తో కలిసి వేడుక జరుపుకునేందుకు ప్రత్యేక...


Siddharth | హీరో సిద్దార్థ్‌ను అడ్డుకున్న కన్నడ సంఘాలు.. శివరాజ్‌కుమార్‌ క్షమాపణలు..!

Siddharth | కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరి జలాల (CauveryIssue) వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కావేరి జలాల వివాదం సినీ పరిశ్రమను రౌండప్ చేస్తోంది. సిద్దార్థ్‌ (Siddharth) హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రాల్లో ఒకటి Chiththa. ఈ సినిమా ప్రమోషనల్‌ ఈవెంట్‌లో భాగంగా కర్ణాటకలో జరిగిన ఈవెంట్‌కు సిద్దార్థ్‌ హాజరయ్యాడు.


అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి  యాత్ర కృష్ణా జిల్లాలో అవనిగడ్డ బహిరంగ సభతో ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు. నాలుగో దశ వారాహ...


ఓ తోబుట్టువులానే చూశా.. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎలా?

పుట్టి పెరిగింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోవడం లేదు. మా మేనబావతో వివాహం జరిపించాలని చూస్తున్నారు.


చంద్రముఖి 2 టీమ్ కి లెటర్ రాసిన రజినీకాంత్, సినిమా గురించి ఏమన్నారంటే..?

దాదాపు 18 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా.. హరర్ కామెడీ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది చంద్రముఖి. పి.వాసు డైరెక్ట్ చేసిన మూవీలో జ్యోతిక చంద్రముఖిగా నటించి ఎంతలా భయపెట్టిందో అందరికి తెలిసిందే. అప్పటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లు తరువాత ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వచ్చాడు దర్శకుడు వాసు. అయితే ఈ మూవీలో హీరోగా రజినీకాంత్ ను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో.....


Brahmamudi September 30th: రాహుల్-రుద్రాణికి షాక్ ఇచ్చిన రాజ్ , అయ్యో తల్లీకొడుకుల ఆస్కార్ పెర్ఫామెన్స్ వేస్ట్!

Brahmamudi Serial September 30th Episode: రాజ్ వాళ్ళు కనకం పంపించిన లొకేషన్ కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్ లో రాహుల్ ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసరికి రుద్రాణి అప్పుడే ఏంటని అంటుంది. బ్లడ్ లాస్ వల్ల నీరసంగా ఉంటుందని చెప్తాడు. ఇక రాహుల్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇంజెక్షన్ వేసుకోనని గోల చేస్తున్నాడని నర్స్ వచ్చి చెప్తుంది. శుభాష్ ముందు స్వప్న కోసం ఆరాటపడుతున్నట్టు గొడవ చేస్తాడు. రాజ్ వాళ్ళు స్వప్న కోసం వెళ్లారు, పోలీసులు కూడా వెతుకుతున్నారు గొడవ...


ఇల్లు అద్దెకు ఇచ్చేసిన సల్మాన్ ఖాన్, రెంట్ ఎంత వసూలు చేస్తున్నాడంటే..?

సినిమా సెలబ్రిటీలు ఒక్క సినిమాలనే నమ్ముకోవడం లేదు. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. ఇటు సినిమాలు చేస్తూనే.. అటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కోట్లు వెనకేస్తున్నారు. ఇవి కాకుండా .. బిజినెస్ లు చేస్తున్నారు. శేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారు. ప్రాపర్టీస్ కట్టి రెంట్ కు ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. ఒక్క ఇండస్ట్రీ అని లేదు అన్ని భాషల్లో సినిమా వాళ్ళకు ఏదో ఒక రకంగా సంపాద ఉంటోంది. ఇక ఈక్రమంలో బాలీవుడ్ కండల వీరుడు...


‘బేబి’ దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. ఒక్క సినిమాకి రెండు కార్లు

‘బేబి’ సినిమా బాక్సాఫీసు వద్ద కోట్లు కొల్లగొట్టింది. యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలి ప్రయత్నంతోనే నిర్మాత ఎస్కేఎన్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంలో కీలక పాత్ర దర్శకుడు సాయి రాజేష్‌ది. అందుకే ఆయనకు బెంజ్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు.


Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు

తెలుగు యువతి జాహ్నవి కందుల కేసులో తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా పోలీసులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. జాహ్నవిని ఉద్దేశించి హేళనగా మాట్లాడిన పోలీస్ డేనియల్ అడెరర్ ను సియాటెల్​నగర పోలీసు ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న డేనియెల్ ఆడెరర్​ను ఆ విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు సియాటిల్ పోలీసు శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి నాన్-ఆపరేషనల్ పొజిషన్​ లో ఉంచినట్లు వెల్లడించింది. డేనియల్ ఆడెరర్ సియాటెల్​ పోలీసు ఆఫీసర్స్...


కక్షతో రగిలిపోయే కసాయిలా వద్దు, చంద్రబాబును వదిలేయండి: యాక్టర్ రవిబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతుంది. చాలా మంది సినీ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పందిస్తున్నారు. బోయపాటి శ్రీను ఏకంగా తన సినిమాలో డైలాగు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నటుడు, దర్శకుడు, నిర్మాత రవిబాబు సైతం స్పందించారు. చంద్రబాబుకి మద్దతుగా, ఆయన్ని జైలు నుంచి విడిచిపెట్టాలని జగన్‌ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చరిత్రలో కక్షతో రగిలిపోయే కసాయిలా మిగిలిపోతారా? మంచి మనసు వారిలా...


ఆ పాల ప్యాకెట్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయ్‌.. వీడియో ట్వీట్ చేసిన నారా లోకేష్‌

Nara Lokesh నారా లోకేష్ జగన్ సర్కార్‌పై ఘాటు ట్వీట్ చేశారు. పసిపిల్లలకిచ్చే పాలనూ జగన్ వదలట్లేదని.. రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరిందన్నారు. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీ చేస్తూ కాలకూట విషంగా మార్చారంటూ ట్వీట్ చేశారు. ఎక్స్‌పైరీ డేట్ ఉన్నా సరే ప్రభుత్వం సరఫరా చేసిన పాల ప్యాకెట్లు రెండురోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయన్నారు.


స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి.. అందుకే సినిమాలకు దూరం?

స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి.. అందుకే సినిమాలకు దూరం? స్టార్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja hegde) పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఆ స్టార్ క్రికెటరేనా? ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసమే తాను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుందని సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కొంత కాలంగా ప్రముఖ క్రికెటర్ తో...


Pooja Hegde | పూజాహెగ్డేకు మంచి రోజులు.. తెలుగులో మూడు సినిమాలకు సైన్‌!

మంగళూరు సోయగం పూజాహెగ్డేకు బ్యాడ్‌టైమ్‌ నడుస్తున్నది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల క్రితం వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు ఒక్కసారిగా రేసులో వెనకబడింది. అయితే ఇది తాత్కాలిక విరామమేనని, త్వరలో తెలుగులో ఈ సొగసరి మూడు సినిమాలకు సైన్‌ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇతనెంత గొప్ప టీడీపీ ఆర్టిస్టో.. దర్శకుడు రవిబాబుకు వైసీపీ కౌంటర్

Ysrcp Counter To Director Ravibabu చంద్రబాబు అరెస్ట్‌పై డైరెక్టర్ రవిబాబు స్పందించారు. జీవితంలో ఎవరికీ ఏదీ శాశ్వతం కాదని.. చంద్రబాబుకు వచ్చిన కష్టాలూ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. ఆయన ఏదైనా పనిచేస్తే.. 100 కోణాల్లో ఆలోచించి చేస్తారని చెప్పుకొచ్చారు. డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని.. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రవిబాబు కామెంట్స్‌కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది.


ఈ రైలే ఒక ఆస్పత్రి.. పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తారు | Life line Express | News18 Telugu

#IndianRailways #Hospital #ImpactIndiaFoundationఇండియన్ రైల్వేస్ సహకారంతో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ నడుపుతోంది. ఈ రైల్లో ఆస్పత్రి ఉంటుంది. మారుమూల ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 12.32 లక్షల మందికి చికిత్స అందించారు.Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యం పరచాలనుకుంటున్నారా? అత్యుత్తమ పనితీరును చూపించిన వస్తువుల స్టాక్‌లను ఇక్కడ అందించాము.

ఈ జాబితాలోని స్టాక్‌లు గత సంవత్సరం నుంచి బేసిక్ మెటీరియల్‌లు రంగంలోని వారి మిగిలిన సహచరులను అధిగమించాయి.


చెట్టును నరికినందుకు బాలుడు అరెస్ట్.. ఇంతకీ చెట్టు వయసు, విశిష్టత ఏంటో తెలుసా?

చెట్టును నరికినందుకు ఓ 16 ఏళ్ల బాలుడు జైలు పాలయ్యాడు. అదేంటి ఒక చెట్టును నరికేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం. ఎందుకంటే ఆ చెట్టుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఇక దాని వయసు చెప్తేనే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడ ఉంది. ఆ చెట్టు ప్రత్యేకత ఏంటి. ఆ చెట్టును ఎవరు కొట్టేశారు. అసలు ఆ సంగతేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా భేటీ, కారణమేంటంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌ని కలిసారు. ఈ విషయాన్ని స్వయంగా. ట్వింకిల్ ఖన్నా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు వీరు ఎందుకు కలిశారు. కారణం ఏంటీ..? ఈ ఏజ్ లో కూడా అక్షయ్ కుమార్ భార్య.. మాజీ హీరోయిన్ ట్వీంకిల్ ఖన్నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అది కూడా లండన్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పట్టాను తాజాగా...


Ganesh Immersion: 250 మంది పోకిరీల అరెస్ట్, మందుబాబులు మీరే ఆలోచించుకోవాలి - సీపీ ఆనంద్

Ganesh Immersion: గణేష్ ఉత్సవాల్లో 250 మందికి పైగా పోకిరీలపై కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనం పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌ వద్ద గణేశ్‌ నిమజ్జనం ముగింపు దశకు చేరుకుందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఖైరతాబాద్ మహాగణపతిని ముందుగా నిమజ్జనం చేశామన్నారు. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం 10,020 విగ్రహాల నిమజ్జనం ఇప్పటివరకు పూర్తి చేశామన్నారు. ఈసారి భారీగా విగ్రహాలు ఏర్పాటు చేయడంతో నిమజ్జనం ఆలస్యమైందని...


స్వామినాథన్ మృతిపై చంద్రబాబు విచారం... జైలునుండే సంతాపం : ములాఖత్ తర్వాత నారాయణ

రాజమండ్రి : భారత హరితవిప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ మరణవార్త చంద్రబాబును చాలా బాధించిందట. ఈ క్రమంలో స్వామినాథన్ కుటుంబసభ్యులకు తన సంతాపం తెలపాలని సూచించినట్లు మాజీ మంత్రి నారాయణ తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు నారాయణ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సమయంలోనే స్వామినాథన్ వ్యవసాయ రంగానికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారని నారాయణ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ...


విశాఖ: వన్యప్రాణిని వేటాడి మాంసం తిన్న వీడియో.. ముగ్గురు యూట్యూబర్ల అరెస్టు

Ananthagiri Youtubers Hunting అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో ముగ్గురు యూట్యూబర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వన్య ప్రాణుల్ని వేటాడి మాంసం వండుకుని తిన్నారు.. ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.. కోర్టులో ముగ్గురిని హాజరుపర్చగా రిమాండ్ విధించారు. వన్యప్రాణుల్ని వేటాడటం నేరమని.. ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు అటవీశాఖ అధికారులు.


Director Ravibabu on CBN Arrest: చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి- కక్షతో రగిలిపోయే వాళ్లలాగానా, మంచి నేతగానా: రవిబాబు

Director Ravibabu on CBN Arrest: చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా ఆయనను విడిచి పెట్టాలని కోరుతున్నారు. అయితే తాజాగా క్రియేటివ్ దర్శకుడు, నటుడు రవిబాబు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. రామారావు, చంద్రబాబుల కుటుంబాలు తమకు ఆప్తులని రవిబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబును ఎంతో కాలంగా చూస్తున్నానని.. ఆయన డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని అన్నారు. అలాగే బాబు...


మంత్రి మల్లారెడ్డి మాస్.. స్టెప్పులు ఇరగదీశారుగా..| Malla reddy dance | Heart Day | News18 Telugu

#Mallareddy #hyderabad #telangana #brsparty హైదరాబాద్‌లో జరిగిన హార్ట్ డే కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాస్ డాన్స్‌తో సందడి చేశారు. Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


హీరో సిద్దార్థ్కు క్షమాపణలు చెప్పిన శివరాజ్ కుమార్

హీరో సిద్దార్థ్కు క్షమాపణలు చెప్పిన శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్(Shiva rajkumar) కర్ణాటక ప్రజల తరపున హీరో  సిద్ధార్థ్‌(Siddarth)కు క్షమాపణలు తెలిపారు.  కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో నిరసనకారులు హీరో  సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై శివ రాజ్ కుమార్ స్పందిస్తూ..  ‘మనం ఎప్పుడూ ఇతరుల మనోభావాలను గాయపరచకూడదు. కన్నడ చ...


ఈ డాక్టరమ్మ ఎందరికో ఆదర్శం.. ఆమెకు సెల్యూట్ చేయాల్సిందే..!

వైద్యో నారాయణో హరి.. ప్రాణాపాయంలో ఉన్న రోగులను చికిత్స చేసి కోలుకునేలా చేస్తున్న వైద్యులను శ్రీహరితో పోలుస్తూ కీర్తిస్తున్న కర్మభూమి ఈ ప్రాంతం. పలువురు వైద్యులు కూడా ఎన్నో వ్యయ ప్రయాసలు గూర్చి రోగులకు చికిత్సలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) మణుగూరు ప్రాంతానికి చెందిన వైద్యురాలు అనారోగ్యంలో బాధపడుతూ సైతం రోగులకు చికిత్స చేస్తున్న సంఘటన ప్రస్తుతం పలువురుతో అభినందనలు అందుకునేలా...


Hanuman | హనుమాన్ థియేటర్లలో సందడి చేసే టైం ఫిక్స్‌.. తేజ సజ్జ నయా అప్‌డేట్‌

Hanuman | తేజ సజ్జ (Tejasajja) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం హనుమాన్ (Hanuman). టాలీవుడ్‌ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) కాంపౌండ్ నుంచి తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఈ టీజర్‌ హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్‌ చేస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్‌.


రసూలుల్లా వారసులు సగం భారతీయులే.. వారిలో ఇదే రక్తం

న్యూఢిల్లీ: అల్లా పంపిన సందేశకుడి మనవడు ఇమామ్ హుస్సేన్. ఈయన కొడుకే ఇమామ్ జైనుల్ అబీదిన్. విశ్వసనీయ చారిత్రక రచనల ప్రకారం ఇమామ్ జైనుల్ అబీదిన్ తల్లి ఒక సింధీ మహిళ. ఈ విషయంపై ఇమామ్ ఇబన్ ఖుతిబా కితాబ్ అల్ మారిఫ్ అనే పుస్తకంలో సమాచారం ఇచ్చారు. ఇమామ్ హుస్సేన్‌ను సయ్యద్‌ల వారసుడిగా ముస్లింలు చెబుతుంటారు. అరబ్ ఇండియన్ రిలేషన్ అనే ప్రసిద్ధ పుస్తకంలో సయ్యద్‌లను సగం భారతీయులని వర్ణిస్తారు భారత పరిశోధకుడు సయ్యద్ సులేమన్ నద్వి. సయ్యద్‌లు ఎల్లప్పుడూ సగం...


ఏలూరు: భర్త ఫోన్ మాట్లాడుతుండగా.. కాలువలోకి దూకేసిన భార్య

Nallajerla Woman Jumps Into Canal ఏలూరు జిల్లాలో మహిళ కాలువలోకి దూకడం కలకలంరేపింది. భర్త పక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా భార్య వెళ్లి కాలువలోకి దూకేసింది.


Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త సినిమా వస్తే అభిమానులకు పండగ! అలాగే, టీవీ సీరియళ్ళకు కూడా ఫాన్స్ చాలా మంది ఉంటారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ప్రతి రోజూ కొత్త ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సీరియల్ రన్ చేయడం అంత సులభం ఏమీ కాదు. సూపర్ హిట్ సీరియల్స్ ఎన్నో బుల్లితెర వీక్షకులకు అందించిన 'స్టార్ మా' ఛానల్... మరో కొత్త సీరియల్ తీసుకు వస్తోంది. అమ్మ కథతో 'గుండె నిండా గుడి గంటలు'ఈ సారి అమ్మ కథతో 'స్టార్ మా'...


KTR : రాముడైనా , కృష్ణుడైనా ఎన్టీఆరే - ఖమ్మంలో విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ !

KTR : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎన్టీఆర్‌ ఆరాధ్య దైవమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అన్నారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడని... రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు...


Alishetty Prabhakar | అలిశెట్టి కుటుంబానికి గూడు నీడై.. ప్రభాకర్‌ అండగా నిలిచిన కేసీఆర్‌ సర్కారు

పగలు రాత్రి ఆస్బెస్టాస్‌ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా/ మాడిపోకుండా ఉండగల్గిన మానవాతీతుణ్ణి’ అని ప్రకటించుకొన్న అలిశెట్టి ప్రభాకర్‌ అభాగ్యుల గొంతుకగా తన కవిత్వాన్ని మలిచిన ప్రజాకవి.


Blast | పాక్‌లో మ‌రో పేలుడు : మ‌సీదుపై ఆత్మాహుతి దాడిలో ముగ్గురు మృతి

పాకిస్తాన్‌లో వెలుగుచూసిన మ‌రో పేలుడు (Blast)లో ముగ్గురు మ‌ర‌ణించారు. ఖైబ‌ర్ ఫ‌ఖ్తుఖ్వ ప్రావిన్స్‌లోని హంగు జిల్లాలో ఓ మ‌సీదులో శుక్ర‌వారం పేలుడు సంభ‌వించింద‌ని పోలీసులు తెలిపారు.


Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!

ఈ రోజుల్లో సినిమాల్లో రాణించాలంటే గ్లామర్ షో చేయాల్సిందే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కూడా కామన్ అయిపోయాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రొమాంటిక్ సీన్లను పెడుతున్నారు మేకర్స్. ఈ సన్నివేశాల్లో నటించేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు హీరోయిన్లు. రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తామంటే, దేనికైనా రెడీ అంటున్నారు. అయితే, లిప్ లాక్ సీన్లు చూడ్డానికి బాగానే ఉన్నా, వాటిని చిత్రీకరించే సమయంలో వాళ్లు ఎంతో ఇబ్బంది పడుతారు. చిత్రీకరణ...