Trending:


Ajith Kumar | జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా అజిత్‌?

‘హను-మాన్‌'తో పాన్‌ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌'ని కూడా ఆయన అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను కూడా నిర్వహించారాయన.


Shiva Blessed Zodiacs: ఈ రాశులంటే శివుకుడి చాలా ఇష్టం.. శ్రావణ మాసంలో వీరికి డబ్బే డబ్బు!

Shiva Blessed Zodiacs: శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అయితే ఈ మహా శివుడు శ్రావణ మాసంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాడు. అయితే ఈ సమయంలో శివుడి అనుగ్రహం పొందే రాశులేంటో తెలుసుకోండి.


Darshan: కన్నడ దర్శన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ - అలాంటివి జైల్లో కుదరవంటూ షాకిచ్చిన న్యాయస్థానం

Court Denies Darshan’s Request For Home Food: తన అభిమాని చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆయనకు జైలులో సాధారణ ఖైదీ మాదిరిగానే అధికారులు ట్రీట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. జైలు భోజనమే పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ తనకు కొన్ని వసతులు కల్పించాలని...


Hyderabad News: ఓఆర్ఆర్‌పై మూత్రం పోస్తుండగా బాలుడు దుర్మరణం

Telugu News: హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడు ఔటర్ రింగ్ రోడ్డుపై చనిపోయాడు. ఓఆర్ఆర్ పై మూత్ర విసర్జన చేస్తుండగా ఓ కారు టైరు ఆ బాలుడ్ని ఢీకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి బాలుడికి తీవ్రంగా గాయాలు అయి చనిపోయాడు. పటాన్‌ చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్‌ రెడ్డి అనే వ్యక్తి గత ఆదివారం రాత్రి...


Shasha Raja Yoga: శశ రాజయోగం.. ఈ రాశులవారికి డబ్బుతో పాటు విపరీతమైన ఆదాయం..

Shasha Raja Yoga: శశ రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ  telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరావు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడా...


Renu Desai: మంత్రి కొండ సురేఖను కలిసిన సినీనటి రేణు దేశాయ్ - కారణం ఏంటంటే

Renu Desai meets Konda Surekha: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం (జూలై 26) జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి...


Chatrapathi: 'ఛత్రపతి'‌లో ప్రభాస్ ఫ్రెండ్ గుర్తున్నాడా?.. ఆయన భార్య టాలీవుడ్‌లో క్రేజీ నటి

[caption id="attachment_2538594" align="alignnone" width="300"] చంద్ర శేఖర్ అంటే వెంటనే స్ట్రైక్ కాదు కానీ.. ఛత్రపతి శేఖర్ అనగానే టక్కున గుర్తొస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా భద్రం క్యారెక్టర్‌లో టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ చూపించాడు. ఇక చంద్రశేఖర్ టాలీవుడ్‌లో ఒకప్పుడు యమ బిజీగా ఉన్న యాక్టర్‌లలో ఆయన ఒకడు.[/caption] మరీ మఖ్యంగా రాజమౌళి సినిమాలన్నింటిలో చంద్ర శేఖర్ కనిపిస్తుంటాడు. ఒక్క బాహుబలి సిరీస్ తప్పితే.. తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతీ సినిమాలో నటించాడు. రాజమౌళి సైతం చంద్రశేఖర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తాడని ఆయన స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు. ఇక ఈ మధ్య అడపా దడపాగా కనిపిస్తున్నాడు. గతేడాది వీరసింహా రెడ్డి, విరూపాక్ష వంటి సినిమాల్లో కనిపించాడు. ఈ ఏడాది మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ఓ చిన్న రోల్‌లో కనిపించాడు. ఇక చంద్రశేఖర్‌ గురించి చాలా మందికి తెలుసు కానీ.. ఆయన ఫ్యామిలీ గురించి మాత్రం ఎక్కువగా ఎవ్వరికి తెలియదు. ఆయన భార్య కూడా టాలీవుడ్‌లో క్రేజీ యాక్టర్. ఆమె పేరు నీల్య భవాని. (Pc Ctredit-Facebook@NeelyaBhavani) సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ ఈ బ్యూటీ నటించింది. రామ్ పోతినేని పండగ చేస్కో, కిక్-2 ,సైరా, జెంటిల్ మ్యాన్ ఇలా పలు సినిమాల్లో నీల్య భవాని సపోర్టింగ్ రోల్స్ చేసింది.(Pc Ctredit-Facebook@NeelyaBhavani) ఇక నీల్య భవాని, చంద్ర శేఖర్.. ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడంతో తొందరగా ఫ్రెండ్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమించుకొని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.(Pc Ctredit-Facebook@NeelyaBhavani) అయితే ఈ జంట ఎక్కువ కాలం కలసుండలేకపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. విడాకులు తీసుకుని, ఇద్దరు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.(Pc Ctredit-Facebook@NeelyaBhavani)


Peka Medalu: దేశాలు దాటిన పేక మేడలు.. చిన్న సినిమా పెద్ద సెన్సేషన్..!

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. జులై 19న విడుదలై చిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ప్రీమియర్స్ ని 50 రూపాయలకే ప్రత్యేక షోలు వేసి పేక మేడలు సినిమా వైపు చూసే లాగా చేశారు. ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న పేక మేడలు...


వాటిని అస్సలు పట్టించుకోను

కీర్తి సురేశ్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్‌ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తిసురేశ్‌ నటించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.


KTR Birthday Celebrations: తండ్రితో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్...అచ్చం శైలిమలా కేటీఆర్ కూతురు

KTR Birthday Celebrations: తండ్రితో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్...అచ్చం శైలిమలా కేటీఆర్ కూతురు


ఐదేళ్ల ఆనందం..నాకెంతో స్పెషల్

ఐదేళ్ల ఆనందం..నాకెంతో స్పెషల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్న.  పుష్ప,  యానిమల్‌‌ లాంటి చిత్రాలతో పాన్‌‌ ఇండియా స్థాయిలో పాపులర్ అవడంతో పాటు నేషనల్‌‌ క్రష్‌‌  ట్యాగ్‌‌తో దూసుకెళుతోంది రష్మిక.  బ్యాక్ టు బ్యాక్‌‌ షూటింగ్స్‌‌తో బిజీగా ఉన్న ఆమె.. ఇటీవల కేరళలో జరిగిన ఓ ప్రైవేట్‌‌ ఈవెంట్‌‌కు అతిథిగా హాజరైంది. ఆకు పచ్చని చీరలో ‘పుష్ప’ చిత్ర...


Bigg Boss 8 Telugu: అమృత ప్రణయ్ బిగ్ బాస్‌లోకి వెళ్తే జరిగే పరిణామాలివే.. కాచుకుని కూర్చున్నారు కాకులు

Bigg Boss 8 Telugu Contestants List: బిగ్ బాస్ క్రీడ ఎంత రాక్షసత్వంగా మారిందో గత సీజన్‌లో చూశాం. తనకి పోటీగా ఉన్నాడని అక్కసుతో తన పోటీ ఇచ్చేవాడితో పాటు.. అతని తల్లిని, భార్యని పచ్చి బూతులు తిడుతూ తరిమితిమిరి కొట్టి రాక్షస ఆనందం పొందిన సైకో చేష్టల్ని చూశాం. గతంలో ఎన్నడూ లేనంతగా.. బిగ్ బాస్‌లో గెలవడానికి ఇంత నీఛమైన పనులకు పాల్పడతారా? జనాల్ని ఇంత దారుణంగా నమ్మించి మోసం చేస్తారా? అనేట్టు చేశారు. ఇప్పుడు మళ్లీ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది.


వేములవాడలో పోచమ్మకు బోనాలు

వేములవాడలో పోచమ్మకు బోనాలు వేములవాడ​, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆషాఢం సందర్భంగా టీఎన్​జీవో ఆధ్వర్యంలో అమ్మవారికి పోతరాజు, శివపార్వతులు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.కార్యక్రమంలో సిరిసిరి శ్రీరాములు, మూర్తి, చంద్రశేఖర్​,...


Anasuya: చీరకట్టులో అనసూయ.. ఈ అందానికి కుర్రకారు దాసోహం!!

టీవీ యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల మనసులో అలా స్థిరపడిపోయింది అనసూయ. చిన్నితెరపై కెరీర్ లో పీక్స్ లోకి వెళ్ళాక సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అనసూయ ట్రెండ్ నడుస్తోంది. వెండితెరపై సందడి చేయడం ఒకవైపు అయితే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేయడం మరోవైపు అన్నట్లుగా ఉంది అనసూయ తీరు. మోడ్రన్ అండ్ శారీ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగానే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో పద్దతిగా కనిపిస్తూనే కుర్రకారులో హీటు పెంచింది అనసూయ. కెమెరా ముందు చురకత్తి లాంటి చూపులతో స్పెషల్ గా అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ గింగిరాలు కొడుతున్నాయి. అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ.. ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది. జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. మెల్లగా వెండితెర వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్ కి గుడ్ బై చెప్పేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా సినిమాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప- 2 సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇటీవల పెదకాపు1 అనే సినిమాలో కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఆమె ప్రేమ విమానం అనే మరో మూవీలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉందని తెలంగాణ మాండలికం ఓన్ చేసుకుని చక్కగా నటించిందనే టాక్ వచ్చింది. ఈ మధ్యకాలంలో కెరీర్ పరంగా చాలా బిజీ అయింది అనసూయ. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీతో సరదా సమయం గడపడం ఆమెకు ఎంతో ఇష్టం. వీలుకుదిరిన భర్తతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటుంది అనసూయ. అంతేకాదు ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తమ భర్తతో కలిసి బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్లేసులో ఎంజాయ్ చేస్తూ బోలెడన్ని ఫొటోస్ షేర్ చేసింది అనసూయ. ప్రతిసారి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి షికార్లు కొట్టే అనసూయ.. ప్రతి పండగ రోజును ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటుంది. ఆయా పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం అమ్మడి హ్యాబీ.


Padmanabham | ఫైనాన్షియర్ చేతిలో మోసపోయిన సీనియర్‌ నటుడు స్వర్గీయ పద్మనాభం..!

Padmanabham | పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయన తీసిన సినిమాల గురించి చెబుతూ ఓ ఫైనాన్షియర్ (Financier) చేతిలో ఎలా మోసపోయారో చెప్పుకొచ్చారు.


ఇండియా దగ్గుమందు టానిక్‌లు ఇంత డేంజరా? : 141మంది చిన్నారులు చనిపోయిండ్రు

ఇండియా దగ్గుమందు టానిక్‌లు ఇంత డేంజరా? : 141మంది చిన్నారులు చనిపోయిండ్రు ఇండియాలో తయారు చేసిన కాఫ్ సిరప్ లు 141 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా 100కు పైగా కంపెనీలు చిన్న పిల్లల దగ్గుమందు టానిక్ లను ప్రపంచవ్యాప్తంగా సేల్ చేస్తున్నాయి. ఇండియాలో 100కు పైగా ఫార్మా కంపెనీలు ఔషదాలు అంటూ.. విషాన్ని అమ్ముతున్నాయి. గాంబియా, ఉజ్బెకిస్తా...


Mani Sharma | కేసీఆర్‌ అంటే అందరికీ గౌరవం.. ఆయన సరదాగా చెప్పిన మాటను పాటలో తీసుకున్నాం: మణిశర్మ

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌' చిత్రంలోని ‘మార్‌ముంత ఛోడ్‌చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్‌ మరీ..’ అనే మాటలను హుక్‌లైన్‌గా తీసుకోవడం వివాదానికి దారితీసింది. తెలంగాణ సాధకుడు, పదేళ్లు రాష్ర్టాధినేతగా పనిచేసిన కేసీఆర్‌ వంటి గొప్ప నాయకుడిని కించపరిచే విధంగా ఆయన మాటలను వాడారని తెలంగాణవాదుల నుంచి విమర్శలొచ్చాయి.


ఏమైందో మనసే

స్వీయ దర్శకత్వంలో పవన్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. స్నేహ మాల్వియ కథానాయిక. ఆగస్ట్‌ 2న విడుదలకానుంది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిస్తున్నారు.


Shivaparvathi: శివపార్వతుల నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలివే..

Shivaparvathi: పార్వతీదేవికి, శివునికి మధ్య ఉన్న అనుబంధం మనకు ఎంతో నేర్పుతుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో ఈ విషయాలను తప్పక పాటించాలి.


అమ్మకానికి దీవి.. కొనుక్కునేవారికి 15 దెయ్యాలు ఫ్రీ!

ఈ రోజుల్లో దెయ్యాలను చూపిస్తూ కామెడీ సినిమాలు చాలా వస్తున్నాయి. దాంతో మనకు దెయ్యాలంటే భయాలు పోతున్నాయి. "దెయ్యం వస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటా" అనే పరిస్థితికి వచ్చేశాం. ఐతే.. ప్రపంచంలో చాలా మందికి దెయ్యాలంటే భయం ఉంది. వారు మాత్రం ఇలాంటి విషయాలు తెలుసుకొని వణికిపోతారు. విషయం ఏంటంటే.. అది 6 ఎకరాల దీవి. ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆ దీవి సముద్రంలో మునిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. దానిపై చిన్న కొండలున్నాయి. కాబట్టి.. దాన్ని కొనుక్కునేవారికి చాలా...


వెయిట్‌లిఫ్టర్‌ మమ్మీ

సోషల్‌ మీడియాలో రోష్నిదేవి ఇప్పుడో సంచలనం. ఈమె రోదసిలోకి వెళ్లలేదు. ఎవరెస్ట్‌ శిఖరమూ అధిరోహించలేదు. కానీ, ఆమె చేస్తున్న ఫీట్లు చూసి.. ఈ పెద్దమ్మ అంతకుమించి అని పొగుడుతున్నారు నెటిజన్లు. ఢిల్లీకి చెందిన రోష్నిదేవికి ఇప్పుడు 69 ఏండ్లు. చాలా ఏండ్లనుంచి ఆమె కీళ్లనొప్పులతో సతమతమవుతున్నది. రెండేండ్ల కిందట ఊపిరి సలపనంతగా నొప్పులు అధికమయ్యాయి.


Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!

Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!


కరోనా లాంటి డేంజరస్ వైరస్.. పెరుగుతున్న కేసులు.. తెలుగు ప్రజలకు కీలక హెచ్చరికలు!

దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకితే కొన్ని గంటల్లోనే 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఈ వైరస్ మరో ఇద్దరికి సోకింది. కేరళలో ఈనెల 21న మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి శనివారం నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడికి చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల కాంటాక్ట్ లిస్టులోని ప్రతి ఒక్కరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం 9 మందిలో నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని.. వారికి ఇంకా అధికారికంగా నిర్థారణ కాలేదన్నారు. చనిపోయిన బాలుడి సన్నిహితుల్లో ఇద్దరికి మాత్రం అధికారికంగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబాల కాంటాక్టు లిస్టులలో ‘నెగెటివ్’ మెడికల్ రిపోర్టు వచ్చిన వారి సంఖ్య 68కి చేరింది. కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 472 మంది ఉండగా.. వారిలో 220 మంది హై- రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ప్రారంభంలో, వ్యాధి సోకిన వ్యక్తులు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పిని అనుభవిస్తారు. దీని తరువాత, ఇన్ఫెక్షన్ మైకము, మగత, నరాల సమస్యలు, స్పృహలో మార్పు వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిపా వైరస్ జంతువుల నుంచి (గబ్బిలాలు లేదా పందులు వంటివి) లేదా కలుషితమైన ఆహార పదార్థాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది. క్రమంగా నిఫా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అటు తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప కేరళ వెల్లవద్దని హెచ్చరించింది. నిఫా వైరస్ కోసం అన్ని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.


Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి-1 ,బాహుబలి-2 తరువాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో చిత్రాలు యావరేజీగా నిలవగా.. ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్‌ అనిపించుకుంది.


అందాలతో ఐస్ చేస్తోన్న ఆషికా.. కేకపుట్టించే సొగస్సు!

అషికా రంగనాథ్ తన అందాలతో మత్తెక్కిస్తోంది.


Ram NRI Movie Review:‘రామ్ ఎన్నారై’ మూవీ రివ్యూ..ప్రేక్షకులను మెప్పించిందా..!

Ram NRI Movie Review: బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ ఎన్నారై’. ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మన మూవీ రివ్యూలో చూద్దాం..


Keerthi Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!

Keerthi Suresh Upcoming Movies: పెళ్లిపై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రఘు తాత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ వ్యక్తిగత, కుటుంబ జీవిత విషయాలపై వచ్చే రూమర్స్ పట్టించుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్.. తన పెళ్లి గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..


జ్యోతిష్మతి పూర్వ విద్యార్థినికి భారీ ప్యాకేజీ

కరీంనగర్‌ జిల్లాలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత 52 లక్షల యాన్యువల్‌ సాలరీతో బెంగళూరులోని ఎండ్వియా కంపెనీలో ఏఎస్‌ఐసీ ఇంజినీర్‌గా ఎంపికైంది.


వణికిస్తున్న వైరల్ ఫీవర్.. రోగులతో దవాఖానలు కిటకిట


ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం

ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ హీరోయిన్.  సంజయ్ దత్ విలన్‌‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వర్షా కాలంలో రాబోతున్న రొమాంటిక్ సాంగ్ ఇదని,  జులై 29న ...


స్నేహితుల మధ్య కులం చిచ్చు... 'కమిటీకుర్రోళ్లు' ట్రైలర్ మాములుగా లేదుగా..!

స్నేహం కంటే విలువైన‌ది ఈ ప్ర‌పంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మ‌ధ్య కులం, మ‌తం అడ్డుగోలుగా నిలిస్తే ఏమ‌వుతుంది.. చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాల‌కే ఎక్కువ విలువిస్తారా!ఒక‌వేళ నిజ‌మైన స్నేహం మధ్య కులాలు, మ‌తాలు అడ్డొస్తే ప‌రిస్థితులు ఎలా మారుతాయి.. కులాల‌తో విడిపోయిన స్నేహితుల మ‌న‌సుల్లో సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుంది.. చివ‌ర‌కు వారు క‌లిశారా! అనే విష‌యాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు యదు వంశీ.....


Menaka Irani: బాలీవుడ్ దర్శకురాలు ఫ‌రాఖాన్‌కు మాతృవియోగం

Menaka Irani, Farah Khan’s Mother, Passes Away In Mumbai At 79: బాలీవుడ్ న‌టి, కొరియోగ్రాఫ‌ర్, రైట‌ర్, డైరెక్ట‌ర్ ఫ‌రా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె త‌ల్లి మేన‌కా ఇరానీ క‌న్నుమూశారు. 79 ఏళ్ల మేన‌కా గ‌త కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ మేర‌కు హాస్పిట‌ల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె జులై 26న తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆమె కుటుంబ‌స‌భ్యులు ధృవీక‌రించ‌న‌ప్ప‌టికీ నేష‌న‌ల్ మీడియాలో మాత్రం వార్త వైర‌ల్ అవుతుంది....


బాలయ్య అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడంలేదో తెలుసా..? అలిగి అక్కడికి వెళ్ళిపోయారా ? నిజమేంటంటే..?

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ జోరుగా సాగుతోంది. అయితే ఈసెషన్ లో మాత్రం బాలయ్య కనిపించలేదు. కారణం ఏంటో తెలుసా..? ఇప్పుడు బాలకృష్ణ ఎక్కడ ఉన్నారు..? నటసింహం బాలయ్య బాబు.. వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు. ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ అన్నింట జయకేతనం ఎగరేస్తున్నాడు. రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా హ్యాట్రిక్ విన్నర్ అనిపించరకున్నాడు బాలయ్య.. వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు.. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడో సారి హిందూపూర్ నుంచి బాలయ్య...


Medaram | మేడారం సారలమ్మ పూజారి కాక సంపత్ మృతి

Medaram | ములుగు జిల్లా సమ్మక్క - సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి(Saralamma Pujari )కాక సంపత్ మృతి(Sampath died) చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంపత్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Mahesh Babu: కేవలం నమ్రత కారణంగానే మహేష్ బాబు బలవంతంగా అలాంటి పనులు చేస్తున్నాడా..?

టాలీవుడ్‌లోని బెస్ట్ కపుల్స్‌లో నమ్రత, మహేష్ బాబు ఒకరు. వీరిద్దరు వంశీ టైమ్‌లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దాదాపు వీళ్ల పెళ్లై 19ఏళ్లు అవుతుంది. త్వరలోనే రెండు వసంతాలు కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఇక మహేష్ బాబు.. తన ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు... ఫ్యామిలీతో కలిసి టూర్‌లు చుట్టేస్తుంటాడు. అంతేకాకుండా టాలీవుడ్‌లో ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయించే ఒకే ఒక్క హీరో మహేష్ బాబే. ఇక...


రూ.350 కోట్ల బడ్జెట్.. రెండు టైమ్ లైన్స్‌.. 1500 ఏళ్ల ముందు.. కంగువా కాన్పెప్ట్ వేరే లెవల్

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత.. ఆ రేంజ్‌లో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు.. ముద్దుగా దత్త పుత్రుడు అని పిలుచుకుంటుంటారు. సూర్య సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. కాగా ఇక్కడ సూర్యకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్‌. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఆ మధ్య రిలీజైన టీజర్ ఓ రేంజ్‌లో ఎక్కేసింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లెవల్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్‌ చక చక షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమాను రిలీజ్‌ చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ను సూర్య వెల్లడించాడు. ఈ సినిమా కథ రెండు టైమ్ లైన్‌లో జరుగుతుందట. ఒకటి 1500 ఏళ్లు ముందు జరగగా.. ఇంకోటి ప్రస్తుతం కాలం అట. అలా ఏకకాలంలో రెండు టైమ్ లైన్‌లో జరుగుతుందట. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుందిట గిరిజన యోధుడు 1500 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి…ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేసారనేదే కథ. ఈ సినిమా కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని ఇన్ సైడ్ టాక్. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో నభూతో నభవిష్యత్తు రేంజ్ లో ఉండబోతుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. సూర్యకు ఇప్పటివరకు ఇక్కడ కేవలం రూ.10 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువ రేటుతోనే థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది. అయితే సూర్య బ్రాండ్ నేమ్‌తో పాటు… యూవీ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఆ రేంజ్‌లో బిజినెస్ జరిగిందని టాక్.


Guppedantha Manasu Today జూలై 27 ఎపిసోడ్: తానే రిషినని వసుధారకి చెప్తున్న రంగా.. నిశ్చితార్థ ఉంగరంతో తేలిన నిజం

Guppedantha Manasu July 27 Episode: రంగానే రిషి అనే విషయం సీరియల్ చూసే ప్రతి ఒక్కరికీ అర్ధం అయిపోయింది. అయితే రంగా మాత్రం.. తానే రిషిని అనే నిజాన్ని వసుధార ముందు ఒప్పుకోవడం లేదు. ఎందుకు అలా చేస్తున్నాడు? దానికి కారణం ఏంటో ఇప్పటి వరకూ తేలలేదు. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో తానే రిషిని అని వసుధారకి సమాచారం అందించాడు రంగా.


తెలుగు దర్శకుడితో..రాఘవ లారెన్స్‌‌

తెలుగు దర్శకుడితో..రాఘవ లారెన్స్‌‌ కోలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌‌లోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో రాఘవ లారెన్స్‌‌.  తను హీరోగా నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతోంది.  అతను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి మాత్రం చాలా కాలమైంది. అయితే త్వరలోనే లారెన్స్‌‌ ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు.  శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమా తెరకెక్కించిన బి. క...


Samantha | సమంతా సిటాడెల్‌కు డేట్‌ కన్‌ఫర్మ్ అయ్యిందా?

సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.


అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి 5 గంటల్లో ఏం జరిగింది?

"నా పదవీ కాలంలో రెండు ప్రభుత్వాలను చూశాను. పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉంది. అది ఏమాత్రం సరైంది కాదు. మార్పు రావాల్సిన అవసరం ఉంది" అని కలాం అన్నారు.


Sai Dharam Tej: నటి పావల శ్యామలకు మెగా మేనల్లుడు ఆర్థిక సహాయం...!

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హెల్పింగ్ నేచర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవరైనా కష్టం ఉందని తలుపు తడితే.. తనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సాయి దుర్గ తేజ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సీనియర్‌ నటి పావలా శ్యామలా ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన తన వంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో పావల శ్యామలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌...


పూరి జగన్నాథ్, ఛార్మికి బిగ్ రిలీఫ్..మొత్తానికి నష్టాల నుంచి బయట పడ్డారు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా...


మత్తెక్కిస్తోన్న మంచు లక్ష్మి.. అందానికి వయస్సు లేదు మావా!

మంచు లక్ష్మి తన కూతురితో కలిసి వరల్డ్ టూర్‌కి వెళ్లింది.


Srisailam | మల్లికార్జునుడి సేవలో ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి

శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో పెద్దిరాజు, ఏఈఓ శ్రీనివాసరావు అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు

సింహ వాహిని మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహుదుర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.


రాజమౌళి సినిమాలంటే అసలు ఇష్టం లేని సీనియర్ హీరో..షాకింగ్ రీజన్, ఆయన డైరెక్షన్ లో నటించినప్పటికీ ఇలా

భానుచందర్ అప్పట్లో అగ్ర దర్శకులు అయిన కె విశ్వనాథ్, బాలు మహేంద్ర, బాలచందర్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఎన్నో మరపురాని చిత్రాల్లో భానుచందర్ భాగం అయ్యారు. 80, 90 దశకాల్లో రాణించిన తెలుగు హీరోల్లో భానుచందర్ ఒకరు. భానుచందర్ ఎక్కువగా ఫీల్ గుడ్ మూవీస్ తో గుర్తింపు పొందారు. అప్పట్లో సంగీత దర్శకుడిగా రాణించిన మాస్టర్ వేణు కుమారుడే భానుచందర్. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. భానుచందర్ ఫ్యామిలీ రాజమండ్రికి చెందినవారు. భానుచందర్ అప్పట్లో అగ్ర...


ఆ ఉపాధ్యాయుడు చేసిన పనికి.. అందరూ హ్యాట్సాప్ అంటున్నారు.. ఎందుకంటే..

గత వారం రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కుంటలు, చెరువులు నిండి మత్తడి దూకుతున్నాయి. ఈ పరిస్థితులలో మారుమూల గ్రామానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎత్తుకొని సురక్షితంగా ఒర్రెను దాటించి భేష్ అనిపించుకున్నారు. ఈ సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి పలు...


ఈ సెలబ్రెటీలు విడిపోయారు కానీ.. ఆ విషయంలో ఇంకా కలిసే ఉన్నారు..!

తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకుంటున్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే జంటలు బాగా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటే ఆ బంధానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు...


Kumki Elephants: పవన్ కళ్యాణ్ చెప్పిన 'కుంకీ ఏనుగుల' గురించి తెలుసా.. రైతుల కోసం ఐడియా అదిరింది

Pawan Kalyan Request On Kumki Elephants: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్న విషయం ప్రస్తావనకు రాగా.. ఈ క్రమంలో అప్పుడే కుంకీ ఏనుగుల గురించి చర్చ జరిగింది. అయితే కర్ణాటక నుంచి వీటిని తీసుకోవడానికి స్వయంగా తానే అక్కడి ప్రభుత్వానికి రిక్వెస్ట్...