వందేళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. ఎంతో మంది ప్రముఖులు ఇందులోనే చదువుకున్నారు..

వరల్డ్ బ్యాంక్ సీఈవోగా నామినేట్ అయిన అజయ్ పాల్ సింగ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, రాజకీయ నాయకులు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిలు చదివింది ఒకే పాఠశాలలో అని మీకు తెలుసా? అదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఈ పాఠశాల ఈ ఏడాదికి వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భారతీయ విలువలకు పెద్దపీట వేస్తూనే ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలను పాఠశాలలో ప్రవేశపెడుతోంది. ఇంతకీ ఆ పాఠశాలలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? ఇప్పుడక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో చూద్దాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-03-19T08:53:19Z dg43tfdfdgfd