Trending:


చిరంజీవి చేసిన పనికి ప్రతి చోట పరువు పోగొట్టుకుంటున్న యాంకర్‌ సుమ.. చివరికి నవదీప్‌ కూడా వదల్లేదు

మొన్న ఓ ఈవెంట్‌లో చిరంజీవి, సుమ మధ్య జరిగిన కోట్‌ దొంగ కన్వర్జేషన్‌ బాగా పేలింది. కానీ ఇప్పుడు అది సుమ పరువు తీస్తుంది. ఆమె కొంప ముంచుతుంది. యాంకర్‌ సుమ హోస్ట్ గా ఉన్న ఏదైనా ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి వచ్చారంటే ఏదో రకంగా ఇద్దరి మధ్య సరదాగా కన్వర్జేషన్‌ ఉంటుంది. నవ్వులు పూయించేలా చేస్తారు. లేదంటే ఏదైనా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకోవడమా? కొత్త విషయాలను పంచుకోవడమా జరుగుతుంటాయి. ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫుల్‌ ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఓ ఈవెంట్‌లో...


Lucky Zodiacs In Telugu: మే 1 నెలలో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు వీరే.. మీ రాశి కూడా ఉందా?

Jupiter Transit Lucky Zodiacs In Telugu: మే 1న జరిగే బృహస్పతి గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.


రఘుబాబు కారు ఢీకొని BRS నేత మృతి..వైరల్ వీడియోలో ఏముందంటే..

తెలంగాణలోని నల్గొండ పట్టణ సమీపంలోని అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్లగొండ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు (48)గా గుర్తించారు. అయితే ఢీకొట్టిన కారు ప్రముఖ సినీనటుడు రఘుబాబుదిగా గుర్తించారు. రఘుబాబు వెళ్తున్న కారును బైక్‌పై వేగంగా వచ్చిన జనార్ధన్‌ రావు అదుపు తప్పి ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం అనంతరం రఘుబాబుతో...


వయసు పెరిగినా గ్రేస్ తగ్గలేదు.. సిమ్రాన్‌ స్టెప్పులకు ఫిదా అవ్వాల్సిందే

సిమ్రాన్ స్టెప్పులేస్తే వెండితెరపై ఒకప్పుడు కాసుల వర్షం కురిసింది. చిరంజీవి లాంటి వాడితో ధీటుగా సిమ్రాన్ స్టెప్పులు వేసింది. సిమ్రాన్ డ్యాన్స్‌కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా అదే గ్రేస్ మెయింటైన్ చేస్తోంది. తాజాగా ఆమె వర్కౌట్లు చేసుకుంటూ ఇలా మధ్యలో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. ఆమె వేసిన స్టెప్పులకు జనాలు ఫిదా అవుతున్నారు. ఇంకా 20 ఏజ్‌లోనే ఉన్నట్టుగా ఉందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.


సినీ నటుడు రఘుబాబు కారును ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు కారును ఓ బైకర్ ఢీకొట్టాడు. ఈదుర్ఘటనలో బైక్ పై వచ్చిన వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు. స్థానికులు సినీ నటుడి కారును చుట్టుముట్టారు. ఇంతలో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని సినీ నటుడి పొరపాటు లేదని.. బైక్ పై వచ్చిన బీఆర్ఎస్ నాయకుడే రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టినట్లుగా తేల్చడంతో నటుడితో స్థానికులు వాగ్వాదానికి దిగారు. . ఈఘటన నల్లగొండ జిల్లా అద్దంకి- నార్కట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బైక్ తో రాంగ్ రూట్లో వచ్చి కారును...


పుట్టిన రోజున ఎర్ర చీరలో ఈషా రెబ్బా.. ముక్కు పుడక పెట్టుకుని ఎంత అందంగా ఉందో చూడండి

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. అందం,అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ దదర్శకులు ఆమెని పట్టించుకోవడం లేదు. ఈషా రెబ్బా టాలీవుడ్ లో తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. గ్లామర్ గా కనిపించడం మాత్రమే కాదు...


ఈవెంట్ మేనేజర్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ హీరోయిన్.. ఇదేం పోయే కాలం..

ఈ జాతీయ ఉత్తమ నటి గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ తమిళ పొన్ను. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు లేక.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణీస్తూ.. సినిమాల్లో బిజీగా ఉంటోంది. అది అలా ఉంటే ప్రియమణి ఓ ముస్లీం వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా మందికి నచ్చలేదట. ఈ క్రమంలో ఆమె అనేక విమర్శల్నీ ఎదర్కోన్నట్లు తెలిపింది. ఆమె తాజాగా హిందీ చిత్రం 'మైదాన్'‌లో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నేటికీ చాలా మంది ముస్లిం వ్యక్తితో ఆమె వివాహాన్ని అంగీకరించలేకపోయారని తెలిపింది. ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారని పేర్కోంది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి భర్తపై 'లవ్ జిహాద్' ఆరోపణలు వచ్చయని.. ఇది తనను ఎంతో బాధించిందని తెలిపింది. ప్రియమణి భర్త ముస్తఫా రాజ్‌తో పెళ్లయి 6 సంవత్సరాల తర్వాత కూడా కొందరు ఆమెను ఇంకా ట్రోల్ చేస్తున్నారట. ఇక ముస్తఫా రాజ్‌తో ప్రియమణి రెండో పెళ్లి అని తెలిసిందే. అయితే ముస్తాఫా విడాకులు తీసుకోలేదని, అందుకే ప్రియమణితో అతని వివాహం చెల్లదని ముస్తఫా రాజ్ మొదటి భార్య అయేషా 'టైమ్స్ ఆఫ్ ఇండియా'తో చెప్పడంతో ప్రియమణి విడాకుల పుకార్లు ఊపందుకున్నాయి. ముస్తఫా రాజ్ ఈ వాదనలు నిరాధారమైనవని తెలిపాడు. దీంతో ఈ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రియమణి, ముస్తఫా రాజ్ తొలిసారి కలుసుకున్నారు. ఆమె టోర్నమెంట్ క్రికెట్ టీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, ముస్తఫా రాజ్ టోర్నమెంట్ ఈవెంట్ మేనేజర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్య సంభాషణ మొదలై.. ఆ తర్వాత మంచి స్నేహితులు అయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు వీరి స్నేహం కొనసాగింది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి, ముస్తఫా రాజ్ మధ్య క్రమంగా ప్రేమ చిగురించడం ప్రారంభించింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఇద్దరూ కలిసి కనిపించడం.. ఆతర్వాత వీరి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైంది. డ్యాన్స్ రియాలిటీ షో 'డి ఫర్ డ్యాన్స్' గ్రాండ్ ఫినాలేలో ముస్తఫా జాతీయ టీవీలో ప్రియమణిని ప్రపోజ్ చేశాడు. ప్రియమణి ఈ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. వారిద్దరి మధ్య ప్రేమను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి 27 మే 2016న ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం చేసుకుంది, ఇక ఒక సంవత్సరం తర్వాత 23 ఆగస్టు 2017న వివాహం చేసుకుంది. పెళ్లికి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లయ్యాక కూడా ఈ నటి సినిమాల్లో రాణించగలుగుతున్నారంటే దానికి కారణం భర్త మద్దతు ఉంది. (ఫోటో కర్టసీ: Instagram@pillumani) ప్రియమణి సినిమాలో పని చేయడానికి కనీసం రూ.50-60 లక్షలు తీసుకుంటుంది. ఆమె భర్త కేవలం ఈవెంట్ మేనేజర్ మాత్రమే కాదు, ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు 'జింగ్ ఈవెంట్ అండ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్' యజమాని కూడా. (ఫోటో కర్టసీ: Instagram@pillumani)


ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్

Prabhas Latest Look ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఇది ప్రభాస్ కొత్త లుక్? పాత లుక్? అనే ఆశ్చర్యంలో నెటిజన్లు పడిపోయారు. ఇది పాత వీడియోనా? కొత్త వీడియోనా? అని షాక్ అవుతున్నారు. ప్రభాస్ మాత్రం ఈ వీడియోల చాలా స్లిమ్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ లేటెస్ట్ లుక్ అంటూ వీడియోని డార్లింగ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.


Prabhas: వెనక్కితగ్గిన ప్రభాస్ రాజాసాబ్ బృందం.. కల్కి సినిమానే కారణం!

The Raja Saab Update: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. చేతిలో ఇప్పుడు బోలెడు సినిమాలు ఉన్న ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేయాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం కల్కి2898AD సినిమా కోసం ది రాజా సాబ్ చిత్ర బృందం కావాలని సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలేదని తెలుస్తోంది.


అయ్య బాబోయ్! భారీ ఎద సౌందర్యాన్ని కెమెరా ముందు పెట్టేసిన రొమాంటిక్ భామ

కొందరు సినీ తారలు వెండితెరపై అందాలు ఆరబోసి కుర్రాళ్ళ గుండెల్లో స్థిరపడిపోతుంటారు. కొన్ని సినిమాలే చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. హీరోయిన్ కేతిక శర్మ కూడా ఆ కేటగిరీకి చెందినదే. భారీ ఎద అందాలతో యూత్ లో హై వోల్టేజ్ తీసుకురావడం ఈ బ్యూటీ ప్రత్యేకత. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా వచ్చిన ‘రొమాంటిక్’ మూవీతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది కేతిక శర్మ. ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నటనతోనే కాకుండా తన అందచందాలతో వావ్ అనిపించింది ఈ ఉత్తరాది భామ. ఆ మధ్య తెలుగులో ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది కేతిక. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌తో ఈ భామ ఆశలు ఆవిరయ్యాయి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన బ్రో.. ది అవతార్‌లో నటించింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన లక్ష్యలో నటించింది కేతిక. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ మధ్య సుమంత్ హీరోగా వచ్చిన సుబ్రమణ్యపురం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడు. విలువిద్య నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుందని భావించారు. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగులో ఈనేపథ్యంలో ఎక్కువగా సినిమాలు రాలేదు. అయితే సినిమాలో సరైనా కథ లేకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేతిక నటించిన మరో సినిమా రంగ రంగ వైభవంగా. ఈ మూవీ 2022సెప్టెంబర్ 2న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాదు వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో చేసిన టోటల్ మూడు సినిమాల్లో ఈ సినిమానే వీక్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇలా కేతిక శర్మ నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ అవుతుండటంతో ఈ భామకు అవకాశాలే కరువైయ్యాయి. ఇక అది అలా ఉంటే.. ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోల్లో మాత్రం అందాల విందు చేసింది. దీంతో నెటిజన్స్ ఈ ఫోటోలపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల మతి పోగొడుతోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.


ఓటీటీలో 6 వెబ్ సిరీస్‌లను చూశారా.. ఒళ్లు గగుర్లు పొడిచే సీన్స్‌తో..

The Railway Men : శివ్ రావైల్ దర్శకత్వం వహించిన సిరీస్‌లో కెకె మీనన్, ఆర్. మాధవన్, దివ్యేందు శర్మ మరియు బాబిల్ ఖాన్. ఇందులో, ది రైల్వే మెన్ భారతీయ రైల్వేలతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల కల్పిత కథను చెబుతుంది. భోపాల్ చరిత్రలో అత్యంత దారుణమైన రాత్రి గురించి ఈ వెబ్ సిరీస్‌లో చూపించారు. దీనిని YRF ఎంటర్‌టైన్‌మెంట్ (యశ్ రాజ్ ఫిల్మ్స్ స్ట్రీమింగ్ విభాగం) నిర్మించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. నాలుగు గంటల నిడివి గల వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1984 భోపాల్ విపత్తు సంఘటనలను హైలైట్ చేస్తుంది. Scam 1992:The Harshad Mehta Story: స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా నిజ జీవితం చుట్టూ తిరిగే థ్రిల్లింగ్ బయోలాజికల్ ఫైనాన్షియల్ సిరీస్ ఇది. జర్నలిస్టులు సుచేతా దలాల్, దేబాశిష్ బసు రచించిన 1992 పుస్తకం ది స్కామ్ : హు వోన్, హూ లాస్ట్, హూ గాట్ అవే ఆధారంగా తెరకెక్కింది. స్టాక్ బ్రోకర్లు చేసిన 1992 ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కామ్‌ను డిస్కస్ చేస్తుంది. హన్సల్ మెహతా దర్శకత్వం వహించారు, జై మెహతా కో-డైరెక్టర్‌గా పనిచేశారు, ఈ వెబ్ సిరీస్‌లో ప్రతీక్ గాంధీ, శ్రేయ ధన్వంతి, హేమంత్ ఖేర్, సతీష్ కౌశిక్ నటించారు. స్కామ్ 1992 అక్టోబరు 9, 2020న ప్రీమియర్ అయ్యింది. SonyLIVలో ప్రసారం అవుతోంది. Dahaad: ఇది ఒక పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఇందులో సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించింది. రీమా కగ్తి, జోయా అక్తర్ రూపోందించారు. రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మ, సోహమ్ షా ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్ జీవితం ఆధారంగా తీసుకుని తీశారు. అతన్ని సైనైడ్ మోహన్ అని కూడా పిలిచేవారు. ఈవెబ్ సిరీస్ మే 12, 2023 నుంచి Amazon Prime వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. Scoop: హన్సల్ మెహతా, మృణ్మయీ లాగూ వైకులే నిర్మించి, దర్శకత్వం వహించిన స్కూప్‌ సిరీస్‌లో కరిష్మా తన్నా, మహమ్మద్ జీషన్ అయ్యూబ్,హర్మాన్ బవేజా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, తన్నిష్ఠ ఛటర్జీ, దేవెన్ భోజాని కూడా సహాయక పాత్రల్లో నటించారు. ఈ స్కూప్ జిగ్నా వోరా జీవితచరిత్ర స్మృతి బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా : మై డేస్ ఇన్ ప్రిజన్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సిరీస్ జూన్ 2011లో మిడ్-డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్యను డిస్కస్ చేస్తుంది. ఈ క్రైమ్ డ్రామా సిరీస్ జూన్ 2, 2023 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.Delhi Crime: ఢిల్లీ క్రైమ్‌లో షెఫాలీ షా, రసిక దుగ్గల్, ఆదిల్ హుస్సేన్ , రాజేష్ తైలాంగ్ నటించారు. ఈ సిరీస్ మొదటి సీజన్ 2012లో దక్షిణ ఢిల్లీలో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా వచ్చింది. గ్యాంగ్‌రేప్ సంఘటన తర్వాత, మహిళా బాధితురాలిని కొట్టి చంపడానికి కారణం ఏంటీ.. ఈ నిందితులను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) వర్తికా చతుర్వేది ఎలా కనుగొన్నారు అనే విషయాలను డిస్కస్ చేశారు. మొదటి సీజన్ మార్చి 22, 2019 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండవ సీజన్ ఆగస్టు 26, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో సీజన్ చడ్డీ బనియన్ గ్యాంగ్‌పై ఫోకస్ చేసింది. ఈ రెండు సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. Jamtara– Sabka Number Ayega: సౌమేంద్ర పాధి నిర్మించి, దర్శకత్వం వహించిన ఇండియన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. జమ్తారా - సబ్కా నంబర్ ఆయేగాలో అమిత్ సియాల్, దిబ్యేందు భట్టాచార్య, అక్ష్ పర్దసాని, స్పర్ష్ శ్రీవాస్తవ, అన్షుమాన్ పుష్కర్ తదితరులు నటించారు. ఇండియాలో జరిగే ఫిషింగ్ రాకెట్‌ను నడిపే వ్యక్తుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సిరీస్ మొదటి సీజన్‌ను జనవరి 10, 2020 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండవ సీజన్‌ను సెప్టెంబర్ 23, 2022 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.


Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు

Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు


నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?

స్టార్లయినా.. సమాన్యులైనా కొన్ని చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం కామన్. అయితే అది ఒకరికి తప్పు కావచ్చు.. మరొకరికి రైట్ అవ్వచ్చు. అలాంటి అలవాటే ఒకటి టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కూడా ఉందేట. కింగ్ నాగార్జున .. టాలీవుడ్ మన్మధుడు. డీసెంట్ గా ఉండే చోట చాలా డీసెంట్ గా ఉంటాడు. రెబల్ అవ్వాలి అనుకుంటే రచ్చ చేస్తారు. పక్కా బిజినెస్ మ్యాన్.. లేడీ ఫ్యాన్స్ కు ఆల్ టైమ్ మన్మధుడు. 60 ఏళ్ళు దాటి వయస్సు పరిగెడుతున్నా.. కుర్రహీరోలకంటే కూడా ఎక్కువగా హుషారు...


జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూజియంలో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనపు బొమ్మ

జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూజియంలో విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మైనపు బొమ్మ జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెరిటేజ...


తల్లి, అక్క మందలించారని సూసైడ్

తల్లి, అక్క మందలించారని సూసైడ్ వికారాబాద్, వెలుగు: తల్లి, అక్క మందలించారని ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలోని కరణ్ కోట పీఎస్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ ఐ విఠల్ రెడ్డి తెలిపిన ప్రకారం.. తాండూరు మండలం, మల్కాపూర్ కు చెందిన అక్కలపల్లి లాలమ్మ కొడుకు వెంకటప్ప(26) ఎలాంటి పని చేయకుండా ఇంటి వద్దనే ఉంటుండగా.. ఏదైనా పని చూసుకోవాలని...


ప్రభాస్ ఐ యామ్ సారీ, బ్యాడ్ న్యూస్ చెప్పి హ్యాపీ మూడ్ చెడగొట్టిన స్టార్ ప్రొడ్యూసర్..గొడవ పెట్టుకున్నా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బాహుబలితో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. అంతకు ముందు యూత్ ఫుల్ చిత్రాలు చేసిన ప్రభాస్.. బాహుబలి తర్వాత భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బాహుబలితో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. అంతకు ముందు యూత్ ఫుల్ చిత్రాలు చేసిన ప్రభాస్.. బాహుబలి తర్వాత భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ప్రభాస్ కి చాలా మంది ప్రొడ్యూసర్స్ తో మంచి రిలేషన్ ఉంది. అందులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్...


Pushpa 2 The Rule OTT Rights: కళ్లు చెదిరే భారీ రేటుకు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటీటీ రైట్స్.. ఆ విషయంలో తగ్గేదేలే ..

Pushpa 2 The Rule OTT Rights : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. తాజాగా బన్ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇపుడు పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.


ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు

ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు ఘట్ కేసర్, వెలుగు : రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై కేసు నమోదైంది. పోచారం ఐటీసీ ఇన్ స్పెక్టర్ రాజువర్మ తెలిపిన   ప్రకారం.. నారపల్లిలోని కొర్రెముల రోడ్డులో  వైద్య వృత్తిలో ఎలాంటి అనుభవం లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్లు గా ఆర్ఆర్ క్లినిక్ ను  రవీందర్ రెడ్డి, డీబీఎం క్లినిక్ ను  నరేందర్ నడుపుతున్నారు.  ...


TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD Released Srivari Seva Tickets: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ గురువారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఈ నెల 20 వరకు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటల వరకూ సుప్రభాతం, తోమాల, అర్చన అష్టదళపాదపద్మారాధన టికెట్లు పొందడానికి ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం లక్కీ డిప్ ఆధారంగా అధికారులు టికెట్లు కేటాయిస్తారు. ఇందులో టికెట్లు పొందిన వారు...


దుబాయ్‌లో ఆకుపచ్చగా ఆకాశం

దుబాయ్‌లో ఆకుపచ్చగా ఆకాశం దుబాయ్ లో ఆకాశం పచ్చగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన చాలా మంది షాక్కు గురవుతుండగా, మరికొందరు ఇది రాబోయే తుఫానుకు హెచ్చరిక అని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆకాశంలోని మబ్బులు బూడిదరంగులోకి, ఆ తర్వాత ఆకుపచ్చగా మారడం కనిపించింది. ©️ VIL Media Pvt Lt...


పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి

పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి నల్గొండ అర్బన్, వెలుగు : పదవులను కాపాడుకునేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. గురువారం నల్గొండలో  ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ నిత్యం కేసీఆర్, తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇష్టమొ చ్చినట...


నిఖిల్ కొడుకు పేరు ఏంటో తెలుసా... తండ్రి అయ్యాక ఆ అలవాటు వదిలేశాడట!

హీరో నిఖిల్ సిద్ధార్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అభిమానులకు నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా నిఖిల్ తన కొడుకు పేరు రివీల్ చేశాడు. ధీర సిద్దార్థ అని పేరు పెట్టారట. నిఖిల్ కి వారంలో కనీసం ఒక రోజు పార్టీకి వెళ్లడం అలవాటుగా ఉందట. ఈ అలవాటును కొడుకు పుట్టాక వదిలేశాడట. పిల్లలు పుట్టాక మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మంచి...


కల్యాణ రామునికి 45కిలోల లడ్డు

కల్యాణ రామునికి 45కిలోల లడ్డు జగిత్యాల టౌన్, వెలుగు: శ్రీరామనవమి పురస్కరించుకొని  విశ్వహిందూ పరిషత్ జగిత్యాల శాఖ, శ్రీరామ సేవాసమితి ఆధ్వర్యంలో స్వామివారికి భారీ లడ్డు నైవేద్యంగా సమర్పించారు. జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని శ్రీ కోదండ రామాలయం 45 ఏండ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా 45కిలోల లడ్డూను స్వామి వారికి  నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంల...


Brahmamudi Today ఏప్రిల్ 19 ఎపిసోడ్: ‘బాబు తండ్రి.. రాజ్‌ కాదు సుభాష్!’ అపర్ణకి.. సవతే బుడ్డోడి తల్లి! వాటే ట్విస్ట్

Brahmamudi 2024 April 19 Episode: అపర్ణా దేవి పరువు గంగలో కలిసినట్లే.. ఆ బాబు ఎవరి బిడ్డో స్పష్టత వచ్చేసింది. బాబు‌కి రాజ్ అన్న వరస కావడమే ఇక్కడ ట్విస్ట్. అసలేం జరిగిందో.. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. photo courtesy by star maa and disney+ hotstar)


నాగవంశీ కి ‘దేవర’డీల్ సెట్ కాలేదా?ఎంతకు అడిగారు

‘‘సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అప్‌డేట్స్‌, ఫొటోల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్‌ చేసే చిత్రాలకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటిస్తాం. కాబట్టి, దయచేసి రూమర్స్ నమ్మకండి’’ అంటూ నాగవంశీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ ఈ పోస్ట్‌ పెట్టానికి కారణం ఏమిటా? అని చాలా మంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ‘దేవర’ గురించే అని అనుకొంటున్నారు. తమ బ్యానర్‌కు...


Parijatha Parvam Movie Review - పారిజాత పర్వం రివ్యూ: హర్ష చెముడు కామెడీ ఫుల్ హిట్ - మరి సినిమా? కిడ్నాప్ డ్రామా?

Crime Comedy Movie Parijatha Parvam Review In Telugu: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, హర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'పారిజాత పర్వం'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. మరి, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ (Parijatha Parvam Movie Story): ఇంద్ర...


చెర్రీ చెర్రీ లేడీ.. వన్నెలాడిలా దివ్యభారతి!

దివ్యభారతి బ్లూ శారీలో చెర్రీ చెర్రీ లేడీ సాంగ్‌తో ఫొటోషూట్ చేసింది. అసలే అందం ఆపై చీర ఇక నెటిజన్లు అదిరిపోయే కాంప్లిమెంట్స్ ఇచ్చారు.


Article 370 OTT Streaming: నేటి నుంచే ప్రముఖ ఓటీటీలో ఆర్టికల్ 370 మూవీ స్ట్రీమింగ్..

Article 370 OTT Streaming: ప్రెజెంట్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక మన దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ వస్తోన్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీలో 'ఆర్టికల్ 370' పేరుతో ఓ సినిమా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ...


కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావు... తెలుగు అమ్మాయిల పరిస్థితిపై హిమజ ఓపెన్ కామెంట్స్

తెలుగు అమ్మాయి హిమజ పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఈమె క్యాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ అవకాశాలు రావడం లేదని వాపోయింది. తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం వంటి సీరియల్స్ లో ఆమె నటించారు. కీలక రోల్స్ చేసింది. 2016లో విడుదలైన శివమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. నేను శైలజ, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు,...


టైమ్ జాబితాలో సత్య నాదేళ్ల, అలియాభట్, సాక్షి మాలిక్ సహా పలువురు భారతీయులు

ప్రముఖ అంతర్జాతీయ మేగజీన్ టైమ్.. ఏటా అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాను రూపొందిస్తుంది. ఈ ఏడాదిలో వారు సాధించిన విజయాలు, ఇతరులకు ఎలా ప్రభావితం చేశారు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడాది ఆ జాబితాలో పలువురు భారతీయులకు చోటుదక్కింది. వీరిలో నటులు, క్రీడాకారులు, టెక్ సంస్థ సీఈఓలు ఉన్నారు. గతేడాది రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేదింపుల అంశంపై పోరాటం చేసిన సాక్షి మాలిక్‌‌కు చోటుదక్కింది.


చిక్కుల్లో ‘రేసుగుర్రం’ సినిమా విలన్.. తెరపైకి రెండో భార్య, కూతురు

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భర్త అని, తన కుమార్తెకు తండ్రి అని ఓ మహిళ మీడియా ముందుకు వచ్చారు. కూతురితో సహా ప్రెస్ మీట్ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరారు. రవి కిషన్ తనను భార్యగా స్వీకరించాలని.. తన కూతురిని బిడ్డగా అందరి ముందు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ‘రేసుగుర్రం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భోజ్‌పురి నటుడు రవి కిషన్.. ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి రవి కిషన్ గెలిచారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో లక్నోకు చెందిన అపర్ణా ఠాకూర్ అనే మహిళ ప్రకంపనలు సృష్టించారు. రవి కిషన్‌తో తనకు రెండో పెళ్లి జరిగిందని.. తమకు ఒక సంతానం కలిగిందని అని బాంబు పేల్చారు. కూతురిని కూడా ప్రెస్ మీట్‌కి వెంటబెట్టుకుని వచ్చారు. తన భర్తపై ఆరోపణలు చేసిన అపర్ణ ఠాకూర్‌పై రవి కిషన్ భార్య ప్రీతి శుక్లా.. హజ్రత్‌గంజ్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేసిన అపర్ణ, ఆమె కూతురుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మరి, ఎన్నికల వేళ ఈ అంశం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.


Kannappa: కన్నప్ప సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. రోజు రోజుకు పెరుగుతున్న స్టార్స్ లిస్ట్..

Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం భారీ క్యాస్టింగ్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి నటులు ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటిస్తుందనే వార్త్ వైరల్ అవుతోంది.


నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైద్య సేవలపై ఆరా నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ ప్రభుత్వాస్పత్రిని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం జిల్లా ప్రభుత్వాస్పత్రికి మంత్రి బైక్ పై వెళ్లి మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అంద...


Salman Khan House Firing: సల్మాన్‌పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు!

Salman Khan House Firing Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిగిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలో మూడో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, పోలీసుల అదుపులో ఉన్న విక్కీ గుప్తా(24), సాగర్ కుమార్ పాలక్(21) మధ్య కోఆర్డినేటర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున సల్మాన్ నివాసం ముందు కాల్పులు ఆదివారం(ఏప్రిల్ 14) నాడు తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని సల్మాన్...


Mamitha Baiju: ఐశ్వర్య రాయ్ నన్నారే సాంగ్కి మమితా డ్యాన్స్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Mamitha Baiju: ఐశ్వర్య రాయ్ నన్నారే సాంగ్కి మమితా డ్యాన్స్ వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే! నెల్సన్ కే గఫూర్, మమితా బజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేమలు. లవ్ కామెడీ జోనర్లో వచ్చి మలయాళ యూత్నే కాదు..తెలుగు ఆడియన్స్ను కూడా ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోస్కు తెగ ఫిదా అవుతున్నారు యూత్. ముఖ్యంగా ఇ...


"60 మంది ముందు CI చేసిన ఆ అవమానమే, నేను సివిల్స్ వైపు వెళ్లేలా చేసింది"-ఉదయ్ కృష్ణారెడ్డి

"60 మంది ముందు CI చేసిన ఆ అవమానమే, నేను సివిల్స్ వైపు వెళ్లేలా చేసింది"-ఉదయ్ కృష్ణారెడ్డి


జిమ్‌లో మృణాల్ ఠాకూర్ వ‌ర్కౌట్స్... వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

ఎప్పుడూ సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ తెరముందు,వెనక ఉండే హీరోయిన్స్ కు,హీరోలకు ఉండే స్టార్డమ్ ఎక్కువ. వారికి లాంగ్ లైఫ్ కెరీర్ లో ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ అభిమానులకు టచ్ లో ఉంటూ ఎప్పుటికప్పుడు వారిని ఎంగేజ్ చేసే వీడియోలు పెడుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ జిమ్ వర్కింగ్ వీడియోలకు భలే డిమాండ్. అందులోనూ ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ వీడియోలు అయితే చెప్పక్కర్లేదు. తాజాగా 'సీతారామం' హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ ఓ వీడియో షేర్ చేసింది....


మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు

మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన పులిమామిడి రాజు సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పులిమామిడి రాజు గురువారం  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సంగారెడ్డి లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పులిమామిడి రాజును అభినందిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని సూచ...


Car Accident: ప్రముఖ సినీ నటుడి కారు బీభత్సం.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి

Actor Raghu Babu Car Hits Bike Man Died In Nalgonda: ప్రముఖ సినీ నటుడి కారు ఢీకొని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు మృతి చెందాడు. ఈ సంఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.


రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు

రాజన్న సన్నిధిలో రాములవారి కళ్యాణం.. లక్షమంది భక్తులు హాజరు సీతారాముల కల్యాణానికి హాజరైన లక్షదాకా జనం       ఆకర్షణగా నిలిచిన శివ పార్వతులు, జోగినులు, హిజ్రాలు      వైభవంగా రథోత్సవం వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణం తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్...


Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం

Actor Raghubabu Car Incident In Nalgonda: కారు, బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన ఘటన నల్లగొండలో జరిగింది. నల్లగొండ బైపాస్ రోడ్డులో నిన్న(ఏప్రిల్ 17న) సాయంత్రం ఈ ఘటన జరిగింది. నటుడు రఘుబాబు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే? 50 మీటర్లు బైకును లాక్కెళ్లిన రఘుబాబు కారు నల్లగొండ పట్టణంలోని నార్కెట్ పల్లి- అద్దంకి రహదారిపై సినీ నటుడు రఘుబాబు కారును బైక్‌ ఢీ కొట్టింది. ఈ...


Hero Rajinikanth Casted Vote | చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న రజినీ కాంత్

Hero Rajinikanth Casted Vote in tamilnadu elections 2024


అల్లు అర్జున్ భార్య ముందు హీరోయిన్స్ దిగదుడుపే... స్నేహారెడ్డి గ్లామరస్ లుక్ చూశారా!

అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది. వాళ్ళు ఒకింత కుళ్ళుకునేలా ఆమె గ్లామర్ ఉంది. అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. అల్లు స్నేహారెడ్డి సోషల్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన స్నేహారెడ్డి ప్రతిరోజూ వ్యాయామం చేస్తారు. యోగ ఆచరిస్తారు. మానసిక ప్రశాంత కోసం గార్డెన్ లో గడుపుతారు. స్ట్రిక్ట్...


నేను మహేష్ బాబుకు అమ్మను ఏంటి, నాన్సెన్స్! నా బతుకు ఇలా అయిపోయింది! అయ్యో కస్తూరి!

కస్తూరి శంకర్ తనకు వయసు పెరగడం లేదని తెగ బాధపడిపోతోంది. దాని వలన ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. మహేష్ బాబు పక్కన అమ్మగా సెట్ కాను , హీరోయిన్ గా చేసే వయసే అంటుంది నటి కస్తూరి శంకర్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తాజాగా వయసు పెరగని కారణంగా ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. ఆ కహాని ఏమిటో చూద్దాం.. తాజా ఇంటర్వ్యూలో నటి కస్తూరి మాట్లాడుతూ... కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. సీత చేసిన పాత్ర నేను...


Roshan Kanakala: యాంకర్‌ సుమ ఆస్తులు, షేర్స్‌ గురించి చెప్పిన కొడుకు రోషన్‌ - ఏమన్నాడంటే!

Roshan Kanakala Interesting Comments on Mother Suma: యాంకర్‌ సుమ ఎనర్జీ, టైమింగ్‌ పంచ్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఎంతో కాలంగా టెలివిజన్‌ రంగంలో తనదైన యాంకరింగ్‌తో రాణిస్తుంది. సెలబ్రిటీస్‌ అయినా, సాధారణ ఆడియన్స్‌ అయినా అందరికి తన పంచ్‌ డైలాగ్స్‌తో ఇచ్చి పడేస్తుంది. యాంకరింగ్‌తో ఎంతో వినోదం పంచే సుమ నాలుగు పదుల వయసులోనూ అంతే ఎనర్జీతో స్టార్‌ యాంకర్‌గా కొనసాగతుంది. ఇప్పటికీ ఆమెకు బీట్‌ చేసే మేల్‌, ఫీమేల్‌ యాంకర్స్‌ లేరనడంతో సందేహం లేదు....


Guppedantha Manasu Today ఏప్రిల్ 20 ఎపిసోడ్: రిషిపోయాడనే బాధలేకుండా మను దత్తత ఏంటి? నేను ఒప్పుకోను మహేంద్రా!!

Guppedantha Manasu April 20 Today Episode: మను నీకు సాయం చేస్తే.. తిరిగి సాయం చెయ్.. లేదంటే ఆ కుటుంబానికి అండగా ఉండు. అంతే కానీ.. తండ్రి అవుతానంటావ్ ఏంట్రా?? అయినా రిషి లేడనే బాధలో ఉన్నాం.. ఇప్పుడు మళ్లీ మనుని దత్తత తీసుకోవడం ఏంటి? మహేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు ఫణీంద్ర.


Neha Shetty: పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ అందాలకు కుర్రాళ్లు బోల్డ్..

Neha Shetty: పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ అందాలకు కుర్రాళ్లు బోల్డ్..


లంబోర్గిని కారెక్కి యువతి డాన్స్.. పగిలిపోయిన విండ్‌షీల్డ్.. వీడియో వైరల్

లంబోర్గిని కారు ధర మినిమం రూ.4 కోట్లు ఉంటుంది. ఆ కారులోని ప్రతీ పార్టూ ఖరీదైనదే. ఆ కారు విండ్ షీల్డ్ ఖరీదు రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల దాకా ఉంటుంది. అలాంటి విండ్ షీల్ట్‌ ఒక్క రీల్‌ వీడియోతో నాశనమైంది. సోషల్ మీడియాలో ఎలాగొలా ఫేమ్ తెచ్చుకోవాలని కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఓ యువతి టిక్ టాక్ వీడియో చేసేందుకు మరే ప్లేసూ దొరకనట్లు లంబోర్గిని కారు ఎక్కింది. అలా ఎక్కేటప్పుడు కారు విండ్ షీల్డ్‌పై అడుగులు వేస్తూ పైకి వెళ్లింది. ఆమె బరువుకి.....


Narmada Pushkaralu 2024: వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!

Love Story of Rivers Narmada and Sonbhadra: భారతదేశంలో పవిత్రంగా పూజించే ఎన్నో నదులున్నాయి. ఆ నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించడంతో నర్మద పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రముఖ నదులైన గంగా, యమునా, గోదావరి, కృష్ణా సహా చాలా ముఖ్యనదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ నర్మదా నది మాత్రం తూర్పు నుంచి పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నదికి మరో పేరు రేవా. ఇలా...


Karthika Deepam 2 Serial Today April 19th: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి ఆవేదన చూసి జ్యోత్స్న విషయంలో కార్తీక్‌ మనసు మార్చుకుంటాడా.. ఆ ఒక్క సాయం చేయమని దీప రిక్వెస్ట్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ బయటకు వెళ్లడానికి కారు దగ్గరకు వస్తే అక్కడ దీప కార్తీక్ సౌర్య కోసం కొన్న డ్రస్ పట్టుకొని నిల్చొని ఉంటుంది. కార్తీక్ దీపని చూసి మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో నాకు అర్థమైంది దీప అని అంటాడు. దానికి దీప అయినా మీరు పాపకి బట్టలు కొన్నారు అని అంటుంది. దీప: ఎందుకు మీరు పాపకు దగ్గర అవుతున్నారు. ఎందుకు సౌర్య విషయంలో అంత చనువు తీసుకుంటున్నారు. సౌర్యతో స్నేహం చేయాల్సిన అవసరం మీకు ఏంటి. జాలి...