Trending:


Shiva Blessed Zodiacs: ఈ రాశులంటే శివుకుడి చాలా ఇష్టం.. శ్రావణ మాసంలో వీరికి డబ్బే డబ్బు!

Shiva Blessed Zodiacs: శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అయితే ఈ మహా శివుడు శ్రావణ మాసంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాడు. అయితే ఈ సమయంలో శివుడి అనుగ్రహం పొందే రాశులేంటో తెలుసుకోండి.


Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి-1 ,బాహుబలి-2 తరువాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో చిత్రాలు యావరేజీగా నిలవగా.. ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్‌ అనిపించుకుంది.


ఖమ్మం శ్రీచైతన్య స్కూల్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం శ్రీచైతన్య స్కూల్‌‌‌‌‌‌‌‌లో స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్యాయత్నం హిందీ టీచర్‌‌‌‌‌‌‌‌ వేధింపులు భరించలేకేనని చెప్పిన విద్యార్థిని     స్కూల్‌‌‌‌‌‌‌‌ ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ధర్నా ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హిందీ టీచర్‌‌‌‌‌‌‌‌ వేధింపులు భరించలేక...


Menaka Irani: బాలీవుడ్ దర్శకురాలు ఫ‌రాఖాన్‌కు మాతృవియోగం

Menaka Irani, Farah Khan’s Mother, Passes Away In Mumbai At 79: బాలీవుడ్ న‌టి, కొరియోగ్రాఫ‌ర్, రైట‌ర్, డైరెక్ట‌ర్ ఫ‌రా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె త‌ల్లి మేన‌కా ఇరానీ క‌న్నుమూశారు. 79 ఏళ్ల మేన‌కా గ‌త కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ మేర‌కు హాస్పిట‌ల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆమె జులై 26న తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆమె కుటుంబ‌స‌భ్యులు ధృవీక‌రించ‌న‌ప్ప‌టికీ నేష‌న‌ల్ మీడియాలో మాత్రం వార్త వైర‌ల్ అవుతుంది....


SK23 | మురుగదాస్‌-శివకార్తికేయన్‌ ఎస్‌కే 23 టీం ఇప్పుడెక్కడుందో తెలుసా..?

SK23 | కోలీవుడ్‌ యాక్టర్‌ శివకార్తికేయన్ (Sivakarthikeyan) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి SK23. ఏఆర్‌ మురుగదాస్ దర్శకత్వంలో SKxARMగా వస్తోన్న ఈ మూవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్‌ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.


ఈ సెలబ్రెటీలు విడిపోయారు కానీ.. ఆ విషయంలో ఇంకా కలిసే ఉన్నారు..!

తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు తీసుకుంటున్నారు. అలా విడాకులు తీసుకుంటున్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చాలా మందే ఉన్నారు. ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునే జంటలు బాగా పెరిగిపోతున్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నాం అంటే ఆ బంధానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. తమ జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్థలు వచ్చినా, వారిలో కొన్ని విషయాలు నచ్చకపోయినా వెంటనే విడాకులు...


463 మంది జేపీఎస్​ల రెగ్యులరైజ్

463 మంది జేపీఎస్​ల రెగ్యులరైజ్ నాలుగేండ్ల టర్మ్ ముగియడంతో గ్రేడ్ 4  పదోన్నతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగేండ్ల టర్మ్ పూర్తి అయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల( జేపీఎస్)ను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. వీరిని గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ అనితా రాంచంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నాలుగేండ్ల టర్మ్ ...


KTR Birthday Celebrations: తండ్రితో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్...అచ్చం శైలిమలా కేటీఆర్ కూతురు

KTR Birthday Celebrations: తండ్రితో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్...అచ్చం శైలిమలా కేటీఆర్ కూతురు


Ram NRI Movie Review:‘రామ్ ఎన్నారై’ మూవీ రివ్యూ..ప్రేక్షకులను మెప్పించిందా..!

Ram NRI Movie Review: బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ ఎన్నారై’. ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మన మూవీ రివ్యూలో చూద్దాం..


Padmanabham | ఫైనాన్షియర్ చేతిలో మోసపోయిన సీనియర్‌ నటుడు స్వర్గీయ పద్మనాభం..!

Padmanabham | పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయన తీసిన సినిమాల గురించి చెబుతూ ఓ ఫైనాన్షియర్ (Financier) చేతిలో ఎలా మోసపోయారో చెప్పుకొచ్చారు.


Bigg Boss 8 Telugu: అమృత ప్రణయ్ బిగ్ బాస్‌లోకి వెళ్తే జరిగే పరిణామాలివే.. కాచుకుని కూర్చున్నారు కాకులు

Bigg Boss 8 Telugu Contestants List: బిగ్ బాస్ క్రీడ ఎంత రాక్షసత్వంగా మారిందో గత సీజన్‌లో చూశాం. తనకి పోటీగా ఉన్నాడని అక్కసుతో తన పోటీ ఇచ్చేవాడితో పాటు.. అతని తల్లిని, భార్యని పచ్చి బూతులు తిడుతూ తరిమితిమిరి కొట్టి రాక్షస ఆనందం పొందిన సైకో చేష్టల్ని చూశాం. గతంలో ఎన్నడూ లేనంతగా.. బిగ్ బాస్‌లో గెలవడానికి ఇంత నీఛమైన పనులకు పాల్పడతారా? జనాల్ని ఇంత దారుణంగా నమ్మించి మోసం చేస్తారా? అనేట్టు చేశారు. ఇప్పుడు మళ్లీ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది.


అందాలతో ఐస్ చేస్తోన్న ఆషికా.. కేకపుట్టించే సొగస్సు!

అషికా రంగనాథ్ తన అందాలతో మత్తెక్కిస్తోంది.


Darshan: కన్నడ దర్శన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ - అలాంటివి జైల్లో కుదరవంటూ షాకిచ్చిన న్యాయస్థానం

Court Denies Darshan’s Request For Home Food: తన అభిమాని చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆయనకు జైలులో సాధారణ ఖైదీ మాదిరిగానే అధికారులు ట్రీట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. జైలు భోజనమే పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ తనకు కొన్ని వసతులు కల్పించాలని...


ఐదేళ్ల ఆనందం..నాకెంతో స్పెషల్

ఐదేళ్ల ఆనందం..నాకెంతో స్పెషల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్న.  పుష్ప,  యానిమల్‌‌ లాంటి చిత్రాలతో పాన్‌‌ ఇండియా స్థాయిలో పాపులర్ అవడంతో పాటు నేషనల్‌‌ క్రష్‌‌  ట్యాగ్‌‌తో దూసుకెళుతోంది రష్మిక.  బ్యాక్ టు బ్యాక్‌‌ షూటింగ్స్‌‌తో బిజీగా ఉన్న ఆమె.. ఇటీవల కేరళలో జరిగిన ఓ ప్రైవేట్‌‌ ఈవెంట్‌‌కు అతిథిగా హాజరైంది. ఆకు పచ్చని చీరలో ‘పుష్ప’ చిత్ర...


బాలయ్య అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడంలేదో తెలుసా..? అలిగి అక్కడికి వెళ్ళిపోయారా ? నిజమేంటంటే..?

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ జోరుగా సాగుతోంది. అయితే ఈసెషన్ లో మాత్రం బాలయ్య కనిపించలేదు. కారణం ఏంటో తెలుసా..? ఇప్పుడు బాలకృష్ణ ఎక్కడ ఉన్నారు..? నటసింహం బాలయ్య బాబు.. వరుస విజయాలతో జోరు మీద ఉన్నారు. ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ అన్నింట జయకేతనం ఎగరేస్తున్నాడు. రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో కూడా హ్యాట్రిక్ విన్నర్ అనిపించరకున్నాడు బాలయ్య.. వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటు.. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడో సారి హిందూపూర్ నుంచి బాలయ్య...


Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు

సింహ వాహిని మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహుదుర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.


Tollywood: ఆ తెలుగు హీరో ఆస్తి రూ.250 కోట్లు.. కానీ ఇప్పటివరకు ఒక్క హిట్టు కూడా కొట్టలేదు!

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌ బెల్లంకొండ సురేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌ల నుంచి ఇప్పటి స్టార్‌లు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ ఇలా దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు. ఇక ఆయన వారసులిద్దరు ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలుగా దూసుకుపోతున్నారు. ఇక సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగతంగా శ్రీనివాస్‌కు ఇండస్ట్రీలో మంచి పేరుతో పాటు క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. అంతేకాదు తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే పాజిటీవ్ గానే తీసుకుంటుంటాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శ్రీను సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి కానీ.. బిజినెస్ ఓవర్‌గా జరగడంతో బ్రేక్ ఈవెన్ అవలేక యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత 'స్పీడున్నోడు' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన సుందర పాండియన్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక మూడో సినిమాకు ఏకంగా బోయపాటితో 'జయ జానకి నాయక' మూవీలో చాన్స్ పట్టేశాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లే క్యారెక్టర్ రోల్ ప్లే చేశాడు. టీజర్, ట్రైలర్‌లతో ఓ ఊపు ఊపేసిన ఈ సినిమా థియేటర్‌లలో కూడా అదే టాక్ తెచ్చుకుంది. ఇక యాక్షన్ సీన్లు అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. బోయపాటి లాజిక్స్ పక్కన పెడితే మాస్ ఆడియెన్స్ మాత్రం ఫైట్ సీన్లను పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశారు. అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చినా.. రిలీజ్ టైమ్‌కు మరో రెండు సినిమాలు పోటీగా ఉండటం, అందులో ఒకటి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఫైనల్ రన్‌లో మాత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. అయితే టీవీల్లో ఈ సినిమా టెలికాస్ట్ అయయిన ప్రతీ సారి మంచి టీఆర్‌పీ వస్తుంది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌లకు మిలియన్లలో వ్యూస్‌ ఉన్నాయి. సీతా, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్లలో వ్యూస్‌ సాధించాయి. అయితే అదే ధైర్యంతో ఛత్రపతి సినిమాను హిందీలో చేసి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' సినిమా చేస్తున్నాడు. 'భీమ్లా నాయక్' దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్షరాల రూ.250 కోట్ల ఆస్తి ఉందట. తన తండ్రి ఆస్తులతో పాటు తన ఆస్తుల కలిపి ఇంత పెద్ద మొత్తంలో ఉందని సమాచారం.


Kargil Vijay Diwas | కార్గిల్‌ విజయ్‌ దివస్‌.. యుద్ధ వీరులకు రాష్ట్రపతి ముర్ము నివాళి

Kargil Vijay Diwas | కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) నేడు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) గుర్తు చేసుకున్నారు.


స్నేహితుల మధ్య కులం చిచ్చు... 'కమిటీకుర్రోళ్లు' ట్రైలర్ మాములుగా లేదుగా..!

స్నేహం కంటే విలువైన‌ది ఈ ప్ర‌పంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మ‌ధ్య కులం, మ‌తం అడ్డుగోలుగా నిలిస్తే ఏమ‌వుతుంది.. చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాల‌కే ఎక్కువ విలువిస్తారా!ఒక‌వేళ నిజ‌మైన స్నేహం మధ్య కులాలు, మ‌తాలు అడ్డొస్తే ప‌రిస్థితులు ఎలా మారుతాయి.. కులాల‌తో విడిపోయిన స్నేహితుల మ‌న‌సుల్లో సంఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుంది.. చివ‌ర‌కు వారు క‌లిశారా! అనే విష‌యాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శకుడు యదు వంశీ.....


Samantha | సమంతా సిటాడెల్‌కు డేట్‌ కన్‌ఫర్మ్ అయ్యిందా?

సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.


Medaram | మేడారం సారలమ్మ పూజారి కాక సంపత్ మృతి

Medaram | ములుగు జిల్లా సమ్మక్క - సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి(Saralamma Pujari )కాక సంపత్ మృతి(Sampath died) చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంపత్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.


రూ.350 కోట్ల బడ్జెట్.. రెండు టైమ్ లైన్స్‌.. 1500 ఏళ్ల ముందు.. కంగువా కాన్పెప్ట్ వేరే లెవల్

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత.. ఆ రేంజ్‌లో తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సూర్య. అసలు సూర్యకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. తెలుగు ప్రేక్షకులు.. ముద్దుగా దత్త పుత్రుడు అని పిలుచుకుంటుంటారు. సూర్య సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. కాగా ఇక్కడ సూర్యకు కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో కంగువా సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్‌ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదే. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్లకు పైమాటే అని చెన్నై టాక్‌. తెలుగులో శౌర్యం, శంఖం, దరువు సినిమాలు చేసిన శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఆ మధ్య రిలీజైన టీజర్ ఓ రేంజ్‌లో ఎక్కేసింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ లెవల్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్ గా అనిపించాయి. ఏడాది కిందట మొదలైన ఈ ప్రాజెక్ట్‌ చక చక షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమాను రిలీజ్‌ చేసే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ను సూర్య వెల్లడించాడు. ఈ సినిమా కథ రెండు టైమ్ లైన్‌లో జరుగుతుందట. ఒకటి 1500 ఏళ్లు ముందు జరగగా.. ఇంకోటి ప్రస్తుతం కాలం అట. అలా ఏకకాలంలో రెండు టైమ్ లైన్‌లో జరుగుతుందట. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా స్టోరీ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుందిట గిరిజన యోధుడు 1500 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏమిటి…ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేసారనేదే కథ. ఈ సినిమా కథ మొత్తం మూడు టైం పీరియడ్స్ తో ఉండబోతుందని ఇన్ సైడ్ టాక్. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో నభూతో నభవిష్యత్తు రేంజ్ లో ఉండబోతుందట. ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు ఓ రేంజ్‌లో డీల్ కుదిరినట్లు తెలుస్తుంది. సూర్యకు ఇప్పటివరకు ఇక్కడ కేవలం రూ.10 కోట్ల మార్కెట్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువ రేటుతోనే థియేటర్‌లలో రిలీజ్ కాబోతుంది. అయితే సూర్య బ్రాండ్ నేమ్‌తో పాటు… యూవీ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాకు ఆ రేంజ్‌లో బిజినెస్ జరిగిందని టాక్.


ప్రభాస్ పెళ్లికి షాపింగ్ ఎక్కడో ఫిక్స్ చేసిన పెద్దమ్మ శ్యామలాదేవి... డార్లింగ్ కి అమ్మాయి దొరికిందా?

ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఎక్కడో డిసైడ్ చేసింది పెద్దమ్మ శ్యామలాదేవి. కాబోయే కోడలికి ఖరీదైన పట్టు చీరలు కొంటుందట. ప్రభాస్ పెళ్లి మీద శ్యామలాదేవి హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రభాస్ నాలుగు పదుల వయసు ఎప్పుడో దాటేశాడు. ప్రభాస్ ఈ పాటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి కావాల్సింది. ప్రభాస్ తోటి హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సకాలంలో పెళ్లి చేసుకుని వారసులను కన్నారు. ప్రభాస్ మాత్రం ఆ ఊసు ఎత్తడం లేదు....


Vishwambhara: మిల్కీ బ్యూటీకే పోటీ.. ఆషికా రంగనాథ్ లేటెస్ట్ లుక్స్

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌కి టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. అమిగోస్, నా సామిరంగ చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించిన ఈ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సాలిడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. చూడటానికి క్యూట్‌గా ఉండే ఈ బ్యూటీ అందానికి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు.


Sai Dharam Tej: నటి పావల శ్యామలకు మెగా మేనల్లుడు ఆర్థిక సహాయం...!

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హెల్పింగ్ నేచర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎవరైనా కష్టం ఉందని తలుపు తడితే.. తనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సాయి దుర్గ తేజ్ తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. సీనియర్‌ నటి పావలా శ్యామలా ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఆయన తన వంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో పావల శ్యామలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌...


ఇండియా దగ్గుమందు టానిక్‌లు ఇంత డేంజరా? : 141మంది చిన్నారులు చనిపోయిండ్రు

ఇండియా దగ్గుమందు టానిక్‌లు ఇంత డేంజరా? : 141మంది చిన్నారులు చనిపోయిండ్రు ఇండియాలో తయారు చేసిన కాఫ్ సిరప్ లు 141 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా 100కు పైగా కంపెనీలు చిన్న పిల్లల దగ్గుమందు టానిక్ లను ప్రపంచవ్యాప్తంగా సేల్ చేస్తున్నాయి. ఇండియాలో 100కు పైగా ఫార్మా కంపెనీలు ఔషదాలు అంటూ.. విషాన్ని అమ్ముతున్నాయి. గాంబియా, ఉజ్బెకిస్తా...


TTD Tickets: తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఇకపై అక్కడ కూడా టికెట్లు ఇస్తారు..?

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మరో శుభావార్త చెప్పింది. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు సంబంధించిన టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని ఆదిశేషు విశ్రాంతి గృహంలో టికెట్ల జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈవో జే శ్యామలరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని పరిశీలించి అక్కడ సరైన వసతులు లేకపోవడంతో.. డీఎఫ్‌వో కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతవరకు దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవలే టీటీడీ.. శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 1,000కి పరిమితం చేసింది. మొత్తం వెయ్యిలో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్‌లైన్‌లో 250 టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది. ఇప్పటికే టీటీడీ 500 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.


బలవంతం చేయడంతో ఇష్టం లేకపోయినా చేశాను... ఆ మూవీ విషయంలో బాధపడుతున్న నాగార్జున హీరోయిన్ టబు!

బలవంతం చేయడంతో ఇష్టం లేకపోయినా ఓ మూవీ చేశాను అంటుంది హీరోయిన్ టబు. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ చేసినందుకు బాధపడుతుందట. టబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ టబు మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. 1991లో విడుదలైన కూలీ నెంబర్ వన్ లీడ్ హీరోయిన్ గా ఆమెకు మొదటి చిత్రం దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన కూలీ నెంబర్ వన్ సూపర్ హిట్. టబుకు ఫస్ట్ మూవీతోనే తెలుగులో గుర్తింపు వచ్చింది. కూలీ నెంబర్ వన్ హిట్ అయినప్పటికీ టబుకి దాదాపు...


వేములవాడలో పోచమ్మకు బోనాలు

వేములవాడలో పోచమ్మకు బోనాలు వేములవాడ​, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆషాఢం సందర్భంగా టీఎన్​జీవో ఆధ్వర్యంలో అమ్మవారికి పోతరాజు, శివపార్వతులు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.కార్యక్రమంలో సిరిసిరి శ్రీరాములు, మూర్తి, చంద్రశేఖర్​,...


Shasha Raja Yoga: శశ రాజయోగం.. ఈ రాశులవారికి డబ్బుతో పాటు విపరీతమైన ఆదాయం..

Shasha Raja Yoga: శశ రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


Ajith Kumar | జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా అజిత్‌?

‘హను-మాన్‌'తో పాన్‌ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌'ని కూడా ఆయన అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను కూడా నిర్వహించారాయన.


Chatrapathi: 'ఛత్రపతి'‌లో ప్రభాస్ ఫ్రెండ్ గుర్తున్నాడా?.. ఆయన భార్య టాలీవుడ్‌లో క్రేజీ నటి

[caption id="attachment_2538594" align="alignnone" width="300"] చంద్ర శేఖర్ అంటే వెంటనే స్ట్రైక్ కాదు కానీ.. ఛత్రపతి శేఖర్ అనగానే టక్కున గుర్తొస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్‌గా భద్రం క్యారెక్టర్‌లో టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్ చూపించాడు. ఇక చంద్రశేఖర్ టాలీవుడ్‌లో ఒకప్పుడు యమ బిజీగా ఉన్న యాక్టర్‌లలో ఆయన ఒకడు.[/caption] మరీ మఖ్యంగా రాజమౌళి సినిమాలన్నింటిలో చంద్ర శేఖర్ కనిపిస్తుంటాడు. ఒక్క బాహుబలి సిరీస్ తప్పితే.. తొలి సినిమా స్టూడెంట్ నెం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ప్రతీ సినిమాలో నటించాడు. రాజమౌళి సైతం చంద్రశేఖర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తాడని ఆయన స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు. ఇక ఈ మధ్య అడపా దడపాగా కనిపిస్తున్నాడు. గతేడాది వీరసింహా రెడ్డి, విరూపాక్ష వంటి సినిమాల్లో కనిపించాడు. ఈ ఏడాది మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో ఓ చిన్న రోల్‌లో కనిపించాడు. ఇక చంద్రశేఖర్‌ గురించి చాలా మందికి తెలుసు కానీ.. ఆయన ఫ్యామిలీ గురించి మాత్రం ఎక్కువగా ఎవ్వరికి తెలియదు. ఆయన భార్య కూడా టాలీవుడ్‌లో క్రేజీ యాక్టర్. ఆమె పేరు నీల్య భవాని. (Pc Ctredit-Facebook@NeelyaBhavani) సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ ఈ బ్యూటీ నటించింది. రామ్ పోతినేని పండగ చేస్కో, కిక్-2 ,సైరా, జెంటిల్ మ్యాన్ ఇలా పలు సినిమాల్లో నీల్య భవాని సపోర్టింగ్ రోల్స్ చేసింది.(Pc Ctredit-Facebook@NeelyaBhavani) ఇక నీల్య భవాని, చంద్ర శేఖర్.. ఇద్దరు ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడంతో తొందరగా ఫ్రెండ్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమించుకొని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.(Pc Ctredit-Facebook@NeelyaBhavani) అయితే ఈ జంట ఎక్కువ కాలం కలసుండలేకపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో.. విడాకులు తీసుకుని, ఇద్దరు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.(Pc Ctredit-Facebook@NeelyaBhavani)


తెలుగు దర్శకుడితో..రాఘవ లారెన్స్‌‌

తెలుగు దర్శకుడితో..రాఘవ లారెన్స్‌‌ కోలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌‌లోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో రాఘవ లారెన్స్‌‌.  తను హీరోగా నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతోంది.  అతను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి మాత్రం చాలా కాలమైంది. అయితే త్వరలోనే లారెన్స్‌‌ ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు.  శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమా తెరకెక్కించిన బి. క...


ఏమైందో మనసే

స్వీయ దర్శకత్వంలో పవన్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. స్నేహ మాల్వియ కథానాయిక. ఆగస్ట్‌ 2న విడుదలకానుంది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిస్తున్నారు.


Mahesh Babu: కేవలం నమ్రత కారణంగానే మహేష్ బాబు బలవంతంగా అలాంటి పనులు చేస్తున్నాడా..?

టాలీవుడ్‌లోని బెస్ట్ కపుల్స్‌లో నమ్రత, మహేష్ బాబు ఒకరు. వీరిద్దరు వంశీ టైమ్‌లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దాదాపు వీళ్ల పెళ్లై 19ఏళ్లు అవుతుంది. త్వరలోనే రెండు వసంతాలు కూడా పూర్తి చేసుకోబోతున్నారు. ఇక మహేష్ బాబు.. తన ఫ్యామిలీకి ఎంత టైమ్ ఇస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు... ఫ్యామిలీతో కలిసి టూర్‌లు చుట్టేస్తుంటాడు. అంతేకాకుండా టాలీవుడ్‌లో ఫ్యామిలీకి ఎక్కువ టైమ్ కేటాయించే ఒకే ఒక్క హీరో మహేష్ బాబే. ఇక...


Hyderabad News: ఓఆర్ఆర్‌పై మూత్రం పోస్తుండగా బాలుడు దుర్మరణం

Telugu News: హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడు ఔటర్ రింగ్ రోడ్డుపై చనిపోయాడు. ఓఆర్ఆర్ పై మూత్ర విసర్జన చేస్తుండగా ఓ కారు టైరు ఆ బాలుడ్ని ఢీకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి బాలుడికి తీవ్రంగా గాయాలు అయి చనిపోయాడు. పటాన్‌ చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్‌ రెడ్డి అనే వ్యక్తి గత ఆదివారం రాత్రి...


కరోనా లాంటి డేంజరస్ వైరస్.. పెరుగుతున్న కేసులు.. తెలుగు ప్రజలకు కీలక హెచ్చరికలు!

దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకితే కొన్ని గంటల్లోనే 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఈ వైరస్ మరో ఇద్దరికి సోకింది. కేరళలో ఈనెల 21న మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి శనివారం నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడికి చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల కాంటాక్ట్ లిస్టులోని ప్రతి ఒక్కరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం 9 మందిలో నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని.. వారికి ఇంకా అధికారికంగా నిర్థారణ కాలేదన్నారు. చనిపోయిన బాలుడి సన్నిహితుల్లో ఇద్దరికి మాత్రం అధికారికంగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబాల కాంటాక్టు లిస్టులలో ‘నెగెటివ్’ మెడికల్ రిపోర్టు వచ్చిన వారి సంఖ్య 68కి చేరింది. కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 472 మంది ఉండగా.. వారిలో 220 మంది హై- రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ప్రారంభంలో, వ్యాధి సోకిన వ్యక్తులు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పిని అనుభవిస్తారు. దీని తరువాత, ఇన్ఫెక్షన్ మైకము, మగత, నరాల సమస్యలు, స్పృహలో మార్పు వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిపా వైరస్ జంతువుల నుంచి (గబ్బిలాలు లేదా పందులు వంటివి) లేదా కలుషితమైన ఆహార పదార్థాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది. క్రమంగా నిఫా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అటు తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప కేరళ వెల్లవద్దని హెచ్చరించింది. నిఫా వైరస్ కోసం అన్ని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.


MLC Kavitha Liquor Scam: కవితను వెంటాడుతున్న బ్యాడ్‌లక్.. రిమాండ్ మళ్లీ పొడిగింపు.. ఈసారి ఎప్పటివరకంటే..?

రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో అరెస్టయి.. నాలుగు నెలలుగా జైలులోనే ఉంటున్న కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికే బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానాలు తిరస్కరించగా.. మరోసారి కవిత రిమాండ్‌ను పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ కేసులో ఈ నెల 31 వరకు.. సీబీఐ కేసులో ఆగస్టు 8 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ.. రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


Shivaparvathi: శివపార్వతుల నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలివే..

Shivaparvathi: పార్వతీదేవికి, శివునికి మధ్య ఉన్న అనుబంధం మనకు ఎంతో నేర్పుతుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో ఈ విషయాలను తప్పక పాటించాలి.


Guppedantha Manasu Today జూలై 27 ఎపిసోడ్: తానే రిషినని వసుధారకి చెప్తున్న రంగా.. నిశ్చితార్థ ఉంగరంతో తేలిన నిజం

Guppedantha Manasu July 27 Episode: రంగానే రిషి అనే విషయం సీరియల్ చూసే ప్రతి ఒక్కరికీ అర్ధం అయిపోయింది. అయితే రంగా మాత్రం.. తానే రిషిని అనే నిజాన్ని వసుధార ముందు ఒప్పుకోవడం లేదు. ఎందుకు అలా చేస్తున్నాడు? దానికి కారణం ఏంటో ఇప్పటి వరకూ తేలలేదు. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో తానే రిషిని అని వసుధారకి సమాచారం అందించాడు రంగా.


Keerthi Suresh: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!

Keerthi Suresh Upcoming Movies: పెళ్లిపై రూమర్స్ వస్తున్న నేపథ్యంలో రఘు తాత మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ వ్యక్తిగత, కుటుంబ జీవిత విషయాలపై వచ్చే రూమర్స్ పట్టించుకోను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె పెళ్లి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది ఈ హీరోయిన్. ప్రస్తుతం సౌత్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్.. తన పెళ్లి గురించి ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం..


వాటిని అస్సలు పట్టించుకోను

కీర్తి సురేశ్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్‌ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తిసురేశ్‌ నటించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.


Nayanthara | నయనతార హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేవారో తెలుసా.. ?

Nayanthara | నయనతార (Nayanthara) ఈ పేరు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ద కథానాయికగా అందరికి సుపరిచితమే. తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో బిజీగా సినిమాలు చేసే ఈ అందాలభామ దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా పేరు తెచ్చుకుంది.


ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం

ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ హీరోయిన్.  సంజయ్ దత్ విలన్‌‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వర్షా కాలంలో రాబోతున్న రొమాంటిక్ సాంగ్ ఇదని,  జులై 29న ...


Peka Medalu: దేశాలు దాటిన పేక మేడలు.. చిన్న సినిమా పెద్ద సెన్సేషన్..!

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. జులై 19న విడుదలై చిన్న సినిమా గా వచ్చి పెద్ద విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా ప్రీమియర్స్ ని 50 రూపాయలకే ప్రత్యేక షోలు వేసి పేక మేడలు సినిమా వైపు చూసే లాగా చేశారు. ప్రీమియర్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న పేక మేడలు...


Renu Desai: మంత్రి కొండ సురేఖను కలిసిన సినీనటి రేణు దేశాయ్ - కారణం ఏంటంటే

Renu Desai meets Konda Surekha: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం (జూలై 26) జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి...


త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ  telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరావు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడా...


Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్‌ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్‌షాకు అరుదైన గౌరవం

Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్‌ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్‌షాకు అరుదైన గౌరవం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రెవిన్ మ్యూజియం (Grevin Museum)  బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌(Shah Rukh Khan)ను బంగారు నాణెంతో సత్కరించింది. ఈ అరుదైన గౌరవం అందుకున్న తొలి నటుడు ఆయనే. ఈ బంగారు నాణేలు షారూఖ్ ఖాన్‌ యొక్క పోలికను కలిగి ఉం...


ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు

ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు ఎంపీడీవోగా చలామణి అవుతూ పేదలను మోసం చేస్తున్న వ్యక్తి     8న సత్తుపల్లి ఎమ్మెల్యే చేత శంకుస్థాపన చేయించిన నిందితుడు       ఎంక్వైరీ చేయడంతో బయటపడ్డ  బాగోతం పెనుబల్లి, వెలుగు : తాను ఎంపీడీవోగా పనిచేసి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యానని, ఎన్‌‌‌‌‌‌‌‌జీవో తరఫున పేదలకు ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ నమ్మించి ఏకంగా ఎమ్మెల్య...


పారిస్‌ ఒలింపిక్స్: ఘనంగా ఆరంభ వేడుకలు, భారత బృందానికి సారథ్యం వహించిన పీవీ సింధు, శరత్ కమల్...

మొట్టమొదటిసారి ఒలింపిక్ వేడుకలు ఒక స్టేడియంలో కాకుండా, నగరం మధ్యలో నది దగ్గర జరిగాయి. ఒలింపిక్స్ కోసం పారిస్‌కు తరలివెళ్లిన ఆటగాళ్లంతా సెన్ నదిలో బోట్లలో విహరించారు.