Trending:


ఈ పానీపూరీ షాప్‌లోకి మహిళలను రానీయరు.. ఎందుకంటే..Women not allowed at this Gwalior golgappa shop!

#golgappa #golgappapani #news18originals ఈ పానీపూరీ షాప్‌లోకి మహిళలను రానీయరు.. ఎందుకంటే..Women not allowed at this Gwalior golgappa shop! Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


అదాశర్మలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కర్రసాము చేస్తూ హనుమాన్ చాలిసా పఠనం | Adah Sharma | | News18 Telugu

అదాశర్మలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కర్రసాము చేస్తూ హనుమాన్ చాలిసా పఠనం | Adah Sharma | | News18 TeluguJoin in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


భర్త కోసం డైటింగ్.. ఇప్పుడు అస్తిపంజరంగా జీవిస్తుంది

భర్త కోసం డైటింగ్.. ఇప్పుడు అస్తిపంజరంగా జీవిస్తుంది పూర్వ కాలంలో భర్తే దైవమని తలిచేవారు భార్యలు. భర్త ఇష్టాలను తమ ఇష్టాలుగా మల్చుకొనేవారు.కాలం మారిన కొద్దీ ఎవరి ఇష్టాలకనుకుగుణంగా వారు నడుచుకోవడం మొదలు పెట్టారు.  అయితే రష్యాలో యన అనే మహిళ భర్త ఆమె చాలా లావుగా ఉండని.. బరువు తగ్గించుకోమని ఒత్తిడి చేయడంతో తిండి తినడం మానేసి డైటింగ్ చేసింది.  ఇంకేముంది...


యాటకూర తిన్నాకా.. తోటకూర తినగలమా, మల్లారెడ్డి మాట్లాడక నేను మాట్లాడినా అంతే : కేటీఆర్

తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై అభిమానం చాటుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,...


తిన్నా, పడుకున్నా సుధీర్ గురించే.. ఇన్‌డైరెక్ట్‌గా నాకు ఫ్యామిలీ దొరికింది: హీరోయిన్

జబర్దస్త్ ద్వారా పాపులరైన సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ సెపరేట్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆయన లేటెస్ట్ చిత్రం ‘కాలింగ్ సహస్ర’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరోయిన్.. సుధీర్ ఎలాంటివాడో చెప్తూ, ఆయన ఫ్యాన్స్ ఎక్కువగా తనను దేనికోసం అడుగుతున్నారో వెల్లడించింది.


కల్తీ కల్లు తయారు చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

కల్తీ కల్లు తయారు చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు మెదక్​ (మనోహరాబాద్​), వెలుగు: కల్తీ కల్లు తయారు చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మెదక్ ఒకటో అడిషనల్​ సెషన్స్​ జడ్జి లక్ష్మీ శారద బుధవారం తీర్పు ఇచ్చినట్లు నర్సాపూర్​ ఎక్సైజ్​ ఇన్‌స్పెక్టర్​ పద్మ తెలిపారు. ఆమె వివరాల ప్రకారం.. 2016 ఏప్రిల్​12న మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లిలోని  కల్లు దుకా...


Pragya Singh Thakur | యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ.. ఆ తర్వాత ముస్లిం ప్రియుడితో కలిసి ఆమె పరార్‌

Pragya Thakur | వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ఒక యవతికి బీజేపీ ఎంపీ చూపించారు. అనంతరం ఆమె ముస్లిం ప్రియుడితో కలిసి పారిపోయింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది.


The Expendables 4 Trailer: ‘ది ఎక్స్పెండబుల్ 4’ ట్రైలర్ వచ్చేసింది - తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు యాక్షన్ హీరోలు!

The Expendables 4 Trailer: ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి వచ్చే కొన్ని మూవీ సిరీస్ లు ఎంత గానో ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో ‘ది ఎక్స్పెండబుల్’ సిరీస్ కూడా ఒకటి. 2010 లో వచ్చిన ‘ది ఎక్స్పెండబుల్’ నుంచి ఈ సిరీస్ ప్రారంభం అయింది. త్వరలోనే ‘ది ఎక్స్పెండబుల్ 4’ మూవీ రాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు హాలీవుడ్ మూవీ లవర్స్. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల...


Megha Akash Wedding: పెళ్లి పీటలెక్కబోతున్న మేఘా ఆకాష్? వరుడు ఎవరో తెలుసా?

Megha Akash : నటి మేఘా ఆకాష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. మేఘా ఇటీవలే తెలుగులో ‘రావణాసుర’, ఓటీటీలో ‘బూ’ మూవీలతో ఆకట్టుకుంది. అయితే, ఆ సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడం, అవకాశాలు కూడా తగ్గడంతో మేఘా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేఘా పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుడు, వ్యాపారవేత్త కొడుకును పెళ్లి చేసుకోనున్నట్లు...


బుల్లితెరపై తొలి యాంకర్ గీతాంజలి కన్నుమూత, దూరదర్శన్ న్యూస్ ప్రజంటర్ గా రికార్డు

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ ఎంతో మంది ఈలోకాన్ని వదిలి వెళ్ళి పోయారు. అన్ని భాషలనుంచి స్టార్స్ మరణిస్తున్నారు. వెండితెర మాత్రమే కాదు కాదు బుల్లితెర తారలు కూడా ఎంతో మంది లోకాన్ని వదిలివెళ్ళిపోతున్నారు. ఆమధ్య సీనియర్ నటుడు శరత్ బాబు మరణం మరువకముందే.. బాలీవుడ్ లో శకుని పాత్రలకు ఫేమస్అయిన నటుడు కన్నుమూశారు. ఇక తాజాగా బుల్లితెర మొదటి యాంకర్..కమ్ న్యూస్ ప్రజెంటర్ గీతాంజలి మరించారు. బుల్లితెర తొలితరం యాంకర్, ఇంగ్లీష్ న్యూస్ ప్రెజంటర్...


ఆ హీరో వల్ల ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోదాం అనుకున్నా.. ఇక పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నటి ప్రగతి కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. తన కెరీర్ ఆరంభముల్ జరిగిన సంఘటనలని నటి ప్రగతి తరచుగా ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో సునామీగా మారిపోయారు. 90 వ దశకం నుంచి ఆమె నటిగా రాణిస్తున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. తల్లి, అత్త తరహా పాత్రలకు...


Woman Stabs Husband | పెళ్లైన మరునాడు.. భర్త ప్రైవేట్‌ భాగాలపై కత్తితో దాడి చేసిన భార్య

Woman Stabs Husband | పెళ్లైన మరునాడు భర్త ప్రైవేట్‌ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది (Woman Stabs Husband). తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించిన సినిమా 'ధూమం' (Dhoomam Movie). మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. సినిమా సైతం ఈ భాషలు అన్నిటిలోనూ విడుదల కానుంది. ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే? 'ధూమం' అంటే 'పొగ' అని అర్థం. రోడ్డు మీద మనకు పొగరాయుళ్ళు చాలా మంది కనబడతారు. పొగ (చుట్ట, బీడీ, సిగరెట్ వగైరా వగైరా) తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని, హానికరం అని ప్రభుత్వం ప్రకటనలు రూపొందిస్తోంది....


Padamati Sandhyaragam: ప్రశాంత్ మీద రివెంజ్ తీర్చుకున్న రామలక్ష్మి.. శీను కోసం షాపింగ్ చేస్తున్న ఆధ్య?

ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు వచ్చావు అంటూ ప్రశాంత్ మీద కోప్పడుతుంది రామలక్ష్మి. అలా అడుగుతున్నావేంటి, అయినా ఆరోజు కాబోయే భర్తని అని కూడా చూడకుండా అలా వచ్చేసావేంటి అంటూ అమాయకంగా అడుగుతాడు ప్రశాంత్. ఆరోజు నేను ఇబ్బందులు పడ్డాను తెలుసా.. అక్కడ ఉండడం సేఫ్టీ కాదని వచ్చేస్తుంటే రౌడీలు వెంటపడ్డారు ఎవరో కాపాడారు కాబట్టి సరిపోయింది. నేను రావటం ఆలస్యం అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడ్డారో తెలుసా అంటూ గట్టిగా మాట్లాడుతుంది రామలక్ష్మి. ఇంత జరిగినా కూడా...


పెండ్లి ఇష్టం లేక మతం మార్చుకున్న యువతి

పెండ్లి ఇష్టం లేక మతం మార్చుకున్న యువతి మెహిదీపట్నం, వెలుగు: పెండ్లి ఇష్టం లేక ఓ యువతి మతం మార్చుకున్న ఘటన లంగర్ హౌస్​ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్​కు చెందిన సోని(23) తల్లిదండ్రులు చాలా ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం సిటీకొచ్చి బాపునగర్​లో ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట యువతి తండ్రి చనిపోయాడు. ఇటీవల సోనిక...


‘గృహలక్ష్మి’ జూన్ 08 ఎపిసోడ్: లాస్య మొదటి మొగుడొచ్చాడూ.. నీ ప్రేమ కావాలి శేఖర్‌.. నందుకి విడాకులిచ్చేస్తా

ఓ వైపు కూతురు దివ్య అత్తింట్లో అష్టకష్టాలు పడుతుంటే.. తల్లి తులసి మాజీ మొగుడ్ని జైలు నుంచి విడిపించుకోవడానికి నానా కష్టాలు పడుతుంది. కేసుని రీ ఓపెన్ చేయించడమే కాకుండా.. బ్రహ్మాస్త్రం దొరికింది అంటూ కీలకమైన సాక్ష్యాన్ని పట్టేస్తుంది. ఇక ఈరోజు (జూన్ 08) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. నందుపై పెట్టిన గృహహింస కేసు రీ ఓపెన్ చేశారని తెలుసుకున్న లాస్య.. ‘కేసు రీ ఓపెన్ చేయించింది అంటే.. అది ఖచ్చితంగా తులసి పనే అని.. ఖచ్చితంగా ఏదో ఆధారం...


సీఎం కేసీఆర్ ని కలసిన కొత్త పెళ్లి కొడుకు శర్వానంద్.. రిసెప్షన్ కి ఆహ్వానిస్తూ..

టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల జైపూర్ లో జరిగిన వివాహ వేడుకలో ఓ ఇంటివాడయ్యాడు. రక్షిత రెడ్డితో శర్వానంద్ వివాహం ఘనంగా జరిగింది. శర్వానంద్ పెళ్ళికి టాలీవుడ్ నుంచి కొందరు ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరై ఆశీర్వదించారు. శర్వా బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా పెళ్లి వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా శర్వానంద్, రక్షిత రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లో జూన్ 9న గ్రాండ్ గా జరగనుంది. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో...


వరుణ్ తేజ్ కోసం పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్.. ఎంగేజ్మెంట్ కి ఎవరెవరు వస్తున్నారంటే..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గత కొన్ని నెలలుగా ఎన్నో రూమర్లు.. ఎన్నో కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ కపుల్ కాబోతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి గత కొన్ని నెలలుగా ఎన్నో రూమర్లు.. ఎన్నో కథనాలు వెలువడ్డాయి. వాటన్నింటిని నిజం చేస్తూ ఈ ఆన్ స్క్రీన్ జంట రియల్ లైఫ్ కపుల్ కాబోతున్నారు. జూన్ 9న శుక్రవారం రోజు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల...


మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

అవును, లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు - త్వరలో పెళ్లి, రేపే ఎంగేజ్మెంట్ మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ఇంట్లో అతి త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆయన నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తెలుగు తెర 'అందాల రాక్షసి' లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi)తో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారనేది కొత్త వార్త ఏమీ కాదు....


Delhi: జేఎన్‌యూలో కలకలం.. ఇద్దరు విద్యార్ధినులపై లైంగిక వేధింపులు.. ఆపై కిడ్నాప్ ప్రయత్నం

Delhi ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్ధినులు మంగళవారం రాత్రి భోజనం ముసిన తర్వాత వాక్ చేద్దామని బయటకు వచ్చారు. ఈ సమయంలో ఓ కారులో ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన ఐదుగురు వ్యక్తులు వారిపై దాడికి దిగారు. లైంగికంగా వేధిస్తూ కిడ్నాప్ చేయడానికి వారిని కారులోకి లాగారు. వారి నుంచి బాధితులు తప్పించుకుని.. అక్కడ నుంచి పరారయ్యారు. తాజాగా, దీనిపై పోలీసులు కేసు నమోదుచేశారు.


రెచ్చిపోయిన ఉన్మాది.. ఆడుకుంటున్న పిల్లల‌పై కత్తితో దాడి

రెచ్చిపోయిన ఉన్మాది.. ఆడుకుంటున్న పిల్లల‌పై కత్తితో దాడి ఫ్రాన్స్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్న పిల్లల‌పై సడన్ గా వచ్చి కత్తితో దాడి చేశాడు.  ఈ ఘటనలో  మొత్తం ఆరుగురు పిల్లలు గాయపడ్డారు. ఈ ఘటన ఫ్రాన్స్‌ లోని ఆల్ప్స్ ప‌ర్వత శ్రేణుల్లోని అనెక్కీ అనే ప‌ట్టణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:45 గంటల ప్రాంతంలో ఓ...


మళ్లీ సౌత్‌‌లో..

మళ్లీ సౌత్‌‌లో.. క్యారెక్టర్ డిమాండ్ చేయాలేకానీ ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్‌‌‌‌ చేసేందుకైనా రెడీ అంటుంది రాధికా ఆప్టే. ఇప్పటికే అలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చేసింది కూడా. ‘రక్తచరిత్ర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. బాలకృష్ణకు జంటగా లెజెండ్, లయన్ చిత్రాలతో పాటు కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆమె తెలుగులో సినిమా చేసి ఎనిమిదేళ్లు అ...


Watch Video: పార్లమెంట్‌లోనే బిడ్డకు పాలిచ్చిన మహిళా ఎంపీ, చప్పట్లతో మారుమోగిన ప్రాంగణం

Watch Video: ఇటలీ పార్లమెంట్‌లో.. ఇటలీ పార్లమెంట్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడి ఎంపీ గిల్డా స్పోర్టిలో (Gilda Sportiello) తన బిడ్డకు పార్లమెంట్‌లోనే పాలిచ్చింది. ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే బిడ్డ ఆకలి తీర్చేందుకు వెనక్కి వెళ్లి ఓ బెంచ్‌పై కూర్చుని బ్రెస్ట్ ఫీడింగ్ (Breast Feeding) చేసింది. ఇది చూసిన సభ్యులు వెంటనే లేచి నిలబడ్డారు. చప్పట్లు కొడుతూ ఆమెని అభినందించారు. చాలా సేపటి వరకూ ఆ హాల్‌ చప్పట్లతో మారు మోగింది. "మీ అబ్బాయి నిండు...


సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్.. రిసెప్షన్‌కు ఆహ్వానం!

హీరో శర్వానంద్‌‌కు (Sharwanand Marriage) ఇటీవలే రక్షితారెడ్డితో వివాహం జరిగింది. జూన్ 3న జైపూర్‌లో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ క్రమంలోనే జూన్ 9న హైదరాబాద్‌లో రిసెప్షన్ వేడుక (Sharwanand Wedding Reception) నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్.. రిసెప్షన్‌కు ఆయనను ఆహ్వానించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


పెళ్లి చేసుకున్న టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ.. ఫోటోలు వైరల్

భారత క్రికెట్ జట్టు పేసర్ ప్రసిధ్ కృష్ణ ఓ ఇంటివాడయ్యాడు. మూడు రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రసిధ్.. నిన్న పెళ్లి చేసుకున్నాడు. ప్రసిధ్ భార్య పేరు రచన. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, కృష్ణప్ప గౌతమ్ తో పాటు ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ లో ఆడే దేవదత్ పడిక్కల్ లు హాజరయ్యారు. 27 ఏండ్ల ప్రసిధ్.. గత ఐపీఎల్...


విచారణకు హాజరు కావాల్సిందే.. డింపుల్ కు షాకిచ్చిన హైకోర్ట్

విచారణకు హాజరు కావాల్సిందే.. డింపుల్ కు షాకిచ్చిన హైకోర్ట్ టాలీవుడ్ నటి డింపుల్ హయాతి(Dimple Hayathi)కి తెలంగాణ హైకోర్ట్(Telangana high court) షాకిచ్చింది. పోలీసు అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్న ఆరోపణలు  ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమెను, న్యాయవాది డేవిడ్‌ ను పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరికీ సీఆర్‌పీసీ...


boy stuck | బ్రిడ్జి పిల్లర్‌, శ్లాబ్‌ మధ్య చిక్కుకున్న బాలుడు.. రక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు

boy stuck | బ్రిడ్జి పిల్లర్‌, శ్లాబ్‌ మధ్య ఒక బాలుడు చిక్కుకున్నాడు (Boy trapped). ఈ విషయం తెలిసిన అధికారులు ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Tamanna: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. తన అందం, అభినయంతో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆమె ఇండస్ట్రీకు వచ్చి దాదాపు దశబ్దకాలం పైనే అవుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో డాన్స్ బాగా చేసే కొద్దిమంది హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు. ఆమె నటన, గ్లామర్ షో తోనే కాకుండా తన డాన్స్ తో కూడా ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించుకుంది. ‘రచ్చ’ సినిమాలో రామ్ చరణ్ తో అయినా...


తన సినిమాపైనే సెటైర్లు వేసుకున్న సుడిగాలి సుధీర్‌.. 32లో స్టార్ట్ అయితే 35లో రిలీజ్‌ అంటూ..

సుడిగాలి సుధీర్‌ టీవీకి గుడ్‌ బై చెప్పి ఇప్పుడు పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టాడు. ఆయన ఇప్పటికే `సాఫ్ట్ వేర్‌ సుధీర్‌`, `వాంటెడ్‌ పండుగాడ్‌`, `గాలోడు` చిత్రాల్లో నటించాడు. హీరోగా మెప్పించాడు. `గాలోడు` చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నారు. `కాలింగ్‌ సహస్త్ర` అనే చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా బుధవారం ఈ సినిమాలోని `కలయా నిజమా` అనే పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో...


ఆగస్టులో అర్జునుడు వస్తున్నాడు

ఆగస్టులో అర్జునుడు వస్తున్నాడు డిఫరెంట్ జానర్స్‌‌ టచ్ చేస్తూ, హీరోగా టాలీవుడ్‌‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం ‘గాంఢీవధారి అర్జున’ అనే యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. శ్రీ వెంక‌‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌‌ర్‌‌పై బి.వి.ఎస్‌‌.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలై...


కొడుకుకు బాధ్యతను గుర్తు చేసిన్రు

కొడుకుకు బాధ్యతను గుర్తు చేసిన్రు నవాబుపేట, వెలుగు: కన్నతల్లికి తిండిపెట్టకుండా, వైద్యం చేయించకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన కొడుకుకు సీనియర్స్​ సిటిజన్స్​ ఫోరం సభ్యులు కౌన్సిలింగ్​ ఇచ్చారు. మండలంలోని యన్మన్​గండ్ల గ్రామానికి చెందిన కొల్లూరు మైసమ్మ (70)ని ఆమె  కొడుకు నర్సింలు, కోడలు వేధించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి ఆమె మహబూబ్​నగర్​ల...


హైకోర్టులో హీరోయిన్ డింపుల్ హయాతి పంచాయితీ.. పోలీసులకు కీలక ఆదేశాలు..!

హీరోయిన్ డింపుల్ హయాతి వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. కాగా.. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదవగా.. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించింది డింపుల్ హయాతి. తనపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేసేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం పోలీసులకు పలు కీలక ఆదేశాలు చేసింది.


న్యూమరాలజీ: చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి..!

న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి ఈ రోజు చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. పెద్ద అధికారి లేదా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తితో సమావేశం మీ పనిలో సహాయపడుతుంది. సంఖ్య 1 (ఏదైనా నెలలో 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు) పురోగతికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన అనుభవజ్ఞుడైన వ్యక్తి ఉనికిని కనుగొనవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో సంపద...


‘ఆదిపురుష్’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలుసా? ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (PRabhas), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన చిత్రం Adipurush. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన చిత్రంగానూ.. రామాయణం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. భారీ విజువల్ ఎక్స్ పీరియన్స్ ను అందించేందుకు త్రీడీలోనూ తెరెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. మరోవైపు...


జనసేనాని వారాహి యాత్ర.. ఈ నెల 13న హోమం చేయనున్న పవన్, మంగళగిరిలో ఏర్పాట్లు

ఈ నెల 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. అయితే తన యాత్రకు దైవ బలం కూడా పొందేందుకు పవన్ హోమం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా జూన్ 13న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో హోమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు చేస్తున్నారు. కాగా.. వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్ ను జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్...


భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటే ఈ లాభాలు కూడా ఉంటాయ్..

మ్యారేజ్ రిలేషన్‌‌‌షిప్‌లో గొడవలు చాలా కామన్. ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరు పడనప్పుడు గొడవ మొదలవుతుంది. చిన్నదైనా, పెద్దదైనా అది ఒకరిపై ఒకరు మాటలు అనుకునేదాకా వెళ్తుంది. దీంతో సమస్య పెద్దగా మారుతుంది. అయితే, ఈ గొడవలు జరగడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అదేంటండి అలా అంటారు అనుకోవద్దు. నిజంగానే గొడవల కారణంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.


Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu : క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు తాడేపల్లిలో క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఆయన ఇటీవలి కాలంలో సీఎం జగన్ ను ప్రశంసిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందని కొన్ని మీడియా సంస్థలకు చెప్పారు. అలాగే క్రికెట్ అకాడెమీ కూడా పెట్టాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ తో భేటీ చర్చనీయాంశమవుతోంది. గుంటూరులో పుట్టిన అంబటి రాయుడు రాజకీయాల్లోకి రావాలని చాన్నాళ్ల...


ఈ రాశివారు చాలా ఎమోషనల్, నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు..!

అలా తమను పట్టించుకోకపోయినా కొందరు ఏం ఫీలవ్వరు. కానీ, ఈ కింది రాశులవారు మాత్రం అలాకాదు. తమను నిర్లక్ష్యం చేస్తే అస్సలు తట్టుకోలేరు. తెగ ఫీలైపోతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు రిలేషన్ షిప్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా భావిస్తారు. తమ భాగస్వామి పట్ల ప్రేమను చూపించరు. పెద్దగా పట్టించుకోరు. అలా తమను పట్టించుకోకపోయినా కొందరు ఏం ఫీలవ్వరు. కానీ, ఈ కింది రాశులవారు మాత్రం అలాకాదు. తమను నిర్లక్ష్యం చేస్తే అస్సలు తట్టుకోలేరు. తెగ ఫీలైపోతూ ఉంటారు. జోతిష్యశాస్త్రం...


ముసలాయన హద్దుల్లో ఉంటే మంచిది.. కోట శ్రీనివాసరావుపై నట్టికుమార్ ఫైర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా చెప్పుకోవడాన్ని ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కోటపై పవన్ కళ్యాణ్ అభిమానులు విరుచుకుపడ్డారు. ఇప్పుడు తాజాగా నిర్మాత నట్టికుమార్ కూడా కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలను తప్పుబట్టారు.


బ్రహ్మముడి: 'కావ్య కంటే మీరే కత్తిలా ఉన్నారు మేడమ్'.. రుద్రాణిపై ఫ్యాన్స్ పొగడ్తల వర్షం!

బ్రహ్మముడి సీరియల్‌లో ఉన్న మెయిన్ క్యారెక్టర్లలో రుద్రాణి పాత్ర ఒకటి. ఈ క్యారెక్టర్‌కీ సీరియల్‌లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే పాత్రకు కన్నడ నటి షర్మిత గౌడను ఏరికోరి తీసుకున్నారు. అందుకు తగ్గట్లే ఆమె ఈ పాత్రను అల్లాడిస్తోంది. ఈ మధ్య రుద్రాణిపై ఫ్యాన్స్ తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు.


విడాకులు తీసుకున్న బుల్లితెర నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్ వైరల్

విడాకులు తీసుకున్న బుల్లితెర నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్ వైరల్ బుల్లితెర సీరియల్‌ నటి చారు అసోపా- రాజీవ్‌ సేన్‌ గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇందులోభాగంగానే గతేడాది డిసెంబరులో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ...


Mega Heroes | మెగా అభిమానులకు పండగే.. నెల గ్యాప్‌లోనే మూడు సినిమాలు

Mega Heroes | మెగా అభిమానులకు మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తమ అభిమాన హీరోల (Mega Heroes) సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ సినిమాలు కొన్ని రోజుల వ్యవధిలో విడుదల కాబోతుండటంతో అభిమానులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు.


హైద్రాబాద్ లో కాల్ మనీ తరహా వేధింపులు:యువతి ప్రైవేట్ వీడియోలు స్నేహితులకు పంపిన నిందితుడు

హైద్రాబాద్ లో కాల్ మనీ తరహ ఘటన వెలుగు చూసింది. యువతితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను స్నేహితులకు పంపాడు నిందితుడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైద్రాబాద్ నగరంంలో కాల్ మనీ తరహా మోసం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో పరిచయం ఈ దారుణానికి కారణమైంది. loveహైద్రాబాద్ కు చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్ లో చెన్నైకి చెందిన పూర్ణేష్ యాదవ్ పరిచయమయ్యాడు. వీరిద్దరూ తరుచుగా చాటింగ్ చేసుకొనేవారు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే పూర్ణేష్...


ఈ రాశులవారికి పాజిటివ్ థింకింగ్ చాలా ఎక్కువ..!

అలాగే ఏ సమస్య వచ్చినా పాజిటివ్ గా చూసి డీల్ చేస్తారు. కష్టం వచ్చినా, దానిలో కూడా పాజిటివిటీ గురించి ఆలోచించడం ఈ రాశులకు మాత్రమే సాధ్యం అని చెప్పాలి. సవాళ్లు లేని జీవితం జీవితమే కాదు. జీవితంలోని ప్రతి దశలోనూ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కోకుండా పురోగతి సాధించలేము. ప్రతికూల భావోద్వేగాలలో మునిగితే వాటిని ఎదుర్కోవడం సాధ్యం కాదు. సానుకూలంగా ఆలోచించి చురుగ్గా ఉండాలి. అయితే, ఇది అందరికీ సాధ్యం కాదు. క్లిష్ట పరిస్థితుల్లో బాధపడేవారు ఎక్కువ. అయితే, కొన్ని...


Saptamatrika: స‌ప్త‌ మాతృక‌లు ఎవరు? వారి లక్షణాలు ఏమిటి?

Saptamatrika: సప్త మాతృక అంటే ఏమిటి..? హైంద‌వ సంస్కృతిలోని శాస్తా శాఖలో నిబంధనల ప్రకారం సప్త మాతృకను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సప్తమాతృకాయను మాతృక లేదా మాతృ అని కూడా అంటారు. కొంతమంది పండితులు సప్తమాతృక‌ను శైవ దేవతగా భావిస్తారు. సప్తమాతృక‌లు అంటే ఏడుగురు తల్లులు. దేవీ మహాత్మ్యం లేదా దుర్గా సప్తశతిలో స‌ప్త మాతృక‌ల ప్రస్తావన ఉంది. Also Read : సునామీని కూడా తిప్పికొట్టిన అమ్మవారు, ఇది సమర్పిస్తే చాలు మీ కోర్కె నెరవేరతుందట సప్తమాతృక‌లు సృష్టి...


పరశురాం అప్పులకు దిల్ రాజు హామీ.. కోట్ల రూపాయలు తీర్చేందుకు సిద్ధం!

డైరెక్టర్ పరశురాం (Parasuram) ఇండస్ట్రీలో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ‘సర్కారు వారి పాట’ చిత్రంం తర్వాత ఆయన మరో చిత్రానికి సైన్ చేయలేదు. అనివార్య కారణాల వల్ల డిలే అవుతుండగా.. నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్సులు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండతో సినిమా ఓకే అయినా.. బకాయిలు చెల్లిస్తే (Parasuram Dues) గానీ ముందుకెళ్లేలా లేదు. దీంతో దిల్ రాజు (Dil Raju) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.


వెండితెరపై మరో సారి రామాయణం, సీతగా సాయి పల్లవి... మరి రాముడు ఎవరు..?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించబోతుందా..? వెండితెరపై మరో రామాయణం ఆవిష్క్రుతం కాబోతోందా..? మరి రాముడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు...? ఇప్పటికే ఆదిపురుష్ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతో ఉత్కంటతో ఎదరుచూస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది ఆదిపురుష్. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసన్ సందడి చేయబోతున్నారు. ఇక ఆదిపురుష్ రిలీజ్ కంటే...


Sharwanand | ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శర్వానంద్‌ ఆహ్వానం

Sharwanand | యువ హీరో శర్వానంద్ (Sharwanand)-రక్షితారెడ్డి (Sharwa Rakshita) జూన్‌ 3 (శనివారం)న శర్వానంద్‌-వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా శర్వానంద్‌ ఫ్యామిలీ జూన్‌ 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CMKCR)ను కలిశారు.


టైమ్ ట్రావెల్‌‌ జానర్‌‌‌‌లో.. మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ

టైమ్ ట్రావెల్‌‌ జానర్‌‌‌‌లో.. మనిషి ఆయుష్షు నేపథ్యంలో సాగే కథ ప్రశాంత్‌‌ కార్తీ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘అనంత’. మధుబాబు దర్శకుడు. రితిక చక్రవర్తి హీరోయిన్. ఈ నెల 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రశాంత్ కార్తీ మాట్లాడుతూ ‘ధృవ, చెక్, కొండా చిత్రాల్లో నటించిన నాకు హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. దర్శకుడు మధుబాబు చెప్పిన ఇన్వెస్టిగేషన్‌‌ థ్రిల్లర్ ...


కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ అడ్డుకుంటాం : శివరామ్ బాధితుల వార్నింగ్, టెన్షన్

గుంటూరు:పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామంలో కోడెల శివప్రసాదరావు విగ్రహన్ని అడ్డుకుంటామని కోడెల శివరామ్ బాధితులు చెబుతున్నారు. కోడెల శివప్రసాదరావు విగ్రహన్ని ఆవిష్కరించి తీరుతామని శివరామ్ వర్గీయులు చెబుతున్నారు. కోడెల శివరామ్ తమ వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడని కొందరు ఆరోపిస్తున్నారు.ఈ డబ్బులు చెల్లించకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. రూ. 60 లక్షలు ఇస్తానని కోడెల శివరామ్ మధ్యవర్తులకు ఒప్పుకున్నాడని బాధితులు...