Trending:


Dulquer Salman: మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ సీన్ అదే.. బయటపెట్టిన హీరో

Mahanati: సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమా.. ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం ఈ మధ్యనే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దుల్కర్ సల్మాన్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


Vijay: స్టార్ హీరో విజయ్ టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు..!

తమిళ చిత్ర పరిశ్రమలో కోట్లాది మంది అభిమానుల నటుడు స్టార్ హీరో విజయ్ దళపతి. ఇటీవల తమిళనాడు వెట్రి కజగం అనే పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్, ప్రజల కోసం పూర్తి సమయం పని చేస్తానని ప్రకటించారు. ఇక ప్రస్తుతం కోడ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. తాను తదుపరి నటించబోయే తలపతి 69 సినిమానే తన చివరి సినిమా అని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఓ వైపు నటుడు విజయ్ 10వ తరగతి జనరల్ పరీక్ష స్కోర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్‌కి స్కూల్‌ డేస్‌ నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది, అయితే చదువు పూర్తయిన తర్వాతే దాని గురించి ఆలోచించాలని విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్ట్రిక్ట్‌గా చెప్పారు. అలా చదువుపైనే దృష్టి సారించిన విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సాధించాడు. దాని ప్రకారం విజయ్ తమిళంలో 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించాడు. తలపతి విజయ్ 10వ తరగతి జనరల్ ఎగ్జామ్ స్కోర్‌ను విజయ్ అభిమానులు ఇంటర్నెట్‌లో పంచుకున్నారు . దీంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.


సీమా హైదర్ గురించి సంచలన విషయాలు

సీమా హైదర్ గురించి సంచలన విషయాలు ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఇండియా కుర్రాడితో ప్రేమలో పడిన సీమా హైదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సీమా హైదరీ తన పిల్లలతోపాటు అక్రమంగా ఇండియా వచ్చి సచిన్ మీనాని రెండవ పెళ్లి చేసుకుంది. ఆమెపై మొదటి భర్త గులాం హైదరీ కేసు వేశాడు. దీంతో ఈ టాపిక్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా గులాం హైదరీ తరపు న్యాయవాది సీమా గ...


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్

Renu Desai: అభిమానుల నుంచి రూ. 3500 విరాళం కోరింది తానేనని నటి రేణూ దేశాయ్ తెలిపారు. తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు. తనకు అంత స్వల్ప మొత్తం డబ్బు ఎందుకు అవసరం పడిందో వివరిస్తూ తాజాగా వీడియో విడుదల చేశారు. పిల్లలు, పెంపుడు జంతువులు, గోవుల కోసం తాను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాల గురించి వివరించారు. ఆవుల కోసం ఓ షెడ్డును నిర్మిస్తున్నట్లు రేణూ దేశాయ్ తెలిపారు.


Aparichitudu Rerelease: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

'Aparichitudu' Is Coming Back After Two Decades: ‘అపరిచితుడు’... సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన చిత్రం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, సదా జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిర్మాత రవి చంద్రన్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, అక్రమాలను...


Nagababu: ‘మావాడైనా పరాయివాడే’.. నాగబాబు పంచులు అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఉద్రిక్త ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే పూర్తైంది. ఇక ఏపీవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. తుది లెక్కలు ఇంకా రాకున్నా కూడా.. 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ మీద...


Allu Arjun- Jr NTR: ఓటేసిన అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి

Celebrities Cast Votes in Telangana Elections: లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వచ్చి అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ తమ ఓటు వేశారు.


Renu Desai: ఆ డబ్బులు అడిగింది నేనే, కొద్ది రోజులుగా నా ఆరోగ్యం బాగాలేదు - రూ. 3వేలు పంపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌

Renu Desai Shared Video on Her Account Hacking Rumours: జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ ఏదోక విధంగా వార్తల్లో నిలుస్తుంటారు. విడాకులకు ముందు మీడియాకు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆమె విడాకులు అనంతరం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. తరచూ తన మాజీ భర్తను ఉద్దేశిస్తూ పరోక్ష కామెంట్స్‌ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఇక విడాకుల తర్వాత తన పిల్లలు అకార, ఆద్యాలతో ఒంటరిగా జీవిస్తున్న ఆమె తరచూ తన పిల్లల...


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 15 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 15 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం బుధవారం తిథి :- సప్తమి ఉ॥5:51 ని॥ వరకు తదుపరి అష్టమి నక్షత్రం :- ఆశ్రేష సా॥ 4:57ని॥ వరకు యోగం:- వృద్ధి ఉ॥9:28 ని॥ వరకు కరణం:- వణిజి ఉ॥ 5:51భద్ర సా॥ 6:35ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ. 6:36ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥...


Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1

Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


ఆ పదం వాడితే రెండు కోట్లు జరిమానా

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించటం అంతటా చర్చనీయాంశమైంది. అందుకు కారణం తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేయటమే. బాలీవుడ్ లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు...


భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి

భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి వనపర్తి, వెలుగు: దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  భగీరథుడి జయంతి సందర్భంగా  మంగళవారం సాగర సంఘం ఆధ్వర్యంలో వనపర్తిలోని మర్రికుంటలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో స...


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


OTT: సుస్సు పోయిస్తున్న హర్రర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే ఈ సినిమా చూడండి!

ప్ర‌స్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలా సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో హర్రర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండే సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఓటీటీలో ఆడియన్స్ ని భయపెడుతున్న సినిమా పేరు 'పిండం'. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించారు. భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. 1930ల్లో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలొ ఈ మూవీ విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


Satyabhama Serial Today May 15th : సత్యభామ సీరియల్: కట్టలు తెంచుకున్న మహదేవయ్య ఆగ్రహం, కొడుకు కోడళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్!

Satyabhama Today Episode : రేణుక దగ్గరకు భైరవి వస్తుంది. రేణుక రెడీ అవుతుంటే తిడుతుంది. ఇక రేణుక భైరవికి క్షమాపణ చెప్తుంది. అయితే గర్భం రాకుండా వాడిన ట్యాబ్లెట్స్ అక్కడే ఉండటంతో భైరవి చూస్తుందేమో అని రేణుక కంగారు పడుతుంది. చాటుగా దాచడానికి ప్రయత్నిస్తుంది కానీ భైరవి చూసేస్తుంది. రేణుకని నిలదీస్తే తలనొప్పి మాత్రలు అంటుంది. అయినా భైరవి రెట్టించి అడగడంతో చెమటలు పట్టేసిన రేణుకని చూసి అవి పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్సా అని అడిగితే అవును...


మే 15న అమ్మవారి రథోత్సవం

మే 15న అమ్మవారి రథోత్సవం కాశీబుగ్గ, వెలుగు : భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే అమ్మవారి రథోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని మాజీ మేయర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిండెంట్ గుండా ప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం వరంగల్​ చౌరస్తాలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘ...


Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

Nikhil Kamat: ప్రముఖ స్టాక్స్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. తనకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో కారణం వివరించాడు. వారసత్వం, వారసుడు వంటి ఆలోచనలపై తన సంచలన అభిప్రాయాలను ఇటీవలి తన లేటెస్ట్ పాడ్ కాస్ట్ లో వ్యక్తపరిచాడు. 'వారసత్వం' అనే ఆలోచనపై తనకు నమ్మకం లేదన్నాడు.


నా భార్య ప్రమాదంలో చనిపోలేదు త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ భర్త కీలక కామెంట్స్!

ఇటీవల త్రినయని ఫేమ్ పవిత్ర జయరామ్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. అయితే పవిత్ర జయరామ్ మరణానికి ప్రమాదం కారణం కాదని ఆమె భర్త కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వెల్లడించాడు... కన్నడ నటి పవిత్ర జయరామ్ అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపోయారు. త్రినయని సీరియల్ లో మెయిన్ విలన్ గా చేస్తున్న త్రినయని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. త్రినయని సూపర్ హిట్ సీరియల్ కావడంతో పవిత్ర జయరామ్ కి జనాల్లో క్రేజ్...


నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు

నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు హైదరాబాద్, వెలుగు: ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.


Prabhas: బీజేపీకి సపోర్ట్ చేస్తున్న ప్రభాస్.. ఎందుకు ఓటు వేయరో తెలుసా..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఏపీ, తెలంగాణలో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ సార్ట్స్ అందరూ ఓటు వేయగా.. ప్రభాస్ మాత్రం ఓటు వేసినట్లు ఎక్కడా కనిపించలేదు. అటు ఏపీలో కానీ, ఇటు తెలంగాణలో కానీ ప్రభాస్ ఇంత వరకు ఓటు వేసిన దాఖలాలు లేవు. ప్రభాస్ ఓటు వేయకపోవడంతో.. నిజంగా అతనికి ఓటు హక్కు లేదా అనే దానిపై ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. మరి ప్రభాస్ కు నిజంగా ఓటు హక్కు లేదా? ఓటు హక్కు ఉంటే.....


Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం బాలీవుడ్ స్టార్...


Telangana Theaters: సినిమా లవర్స్‌కి షాక్.. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్, కారణం ఇదే..

Telangana Theaters Close: సినిమా లవర్స్‌కు తెలంగాణ సింగిల్ స్కీన్ థియేటర్ల యజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మే 17 నుంచి 10 రోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయి.


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.


భార్యకు విడాకులిచ్చిన టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. 11ఏళ్ల బంధానికి తెగతెంపులు

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వైవాహిక బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్‌గా ధనుష్,ఐశ్వర్య బంధం తెగిపోయిన కొద్దిరోజులకే మరో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లుగా ప్రకటించారు.అయితే వీళ్లిద్దరూ సంగీత ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్లు కావడం విశేషం.(Photo:Facebook) దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవిని 11ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఈజంట ఇన్నేళ్ల తర్వాత తమ వివాహ బంధాన్ని విడాకులతో తెంచుకున్నారు.ఈవిషయాన్ని స్వయంగా జీవీ ప్రకాష్ ప్రకటించారు.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో ఆలోచించి చివ‌రికి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. కాగా, ప్ర‌కాశ్‌, సైంధ‌వి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది..(Photo:Facebook) "ఎంతో ఆలోచించి సైంధ‌వి తాను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నామని.. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఇద్ద‌రి జీవితాల్లో మెరుగుకోసం ఒక‌రికొక‌రం ప‌ర‌స్ప‌ర గౌర‌వంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇద్ద‌రికీ మంచిద‌ని న‌మ్ముతున్నామని తెలిపారు.(Photo:Facebook) తామిద్దరం తీసుకున్న ీ నిర్ణ‌యాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటార‌ని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. మా ప్రైవ‌సీని గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నామని ప్రకటనలో విన్నవించుకున్నారు.జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మాత్రమే కాదు..ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు కూడా కావడం మరో విశేషం.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ త‌మిళ్‌తో పాటు తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించారు. 'అసుర‌న్‌', 'సుర‌రై పోట్రు' (ఆకాశ‌మే నీ హ‌ద్దు), 'యుగానికి ఒక్క‌డు', 'రాజా రాణి' వంటి హిట్ త‌మిళ సినిమాల‌కు స్వరాలు సమకూర్చాడు.(Photo:Facebook) అలాగే తెలుగులో 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త‌', 'జెండాపై క‌పిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు జీవీ ప్రకాష్. ఇక హీరోగా 15 మూవీల‌లో న‌టించాడు..(Photo:Facebook) చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్లే స్టార్ సెలబ్రిటీలు ఈవిధంగా నడి వయస్సు రాకుండానే విడాకులు తీసుకుంటున్నారని .. ఒంటరిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవింతాలని నిర్ణయించుకుంటున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..(Photo:Facebook)


Rakhi Sawant: గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ బెడ్డుపై రాఖీ సావంత్

Rakhi Sawant Hospitalised: ప్రస్తుతం నెట్టింట్లో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో ఆమెకు హాస్పిటల్‌లో చేరినట్టుగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనే అప్డేట్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..

Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..


ఛీ అది కొనివ్వలేదని విడాకులు కోరిన భార్య.. 5 రూపాయలకు కక్కూర్తి పడిన భర్త

Weird Divorce Case: ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు కలిసే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకుంటున్నారు. కొందరు నవ్వు తెప్పించే కారణాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాకు చెందిన ఒక మహిళ, కుర్‌ కురే ప్యాకెట్ విషయంలో భర్తతో గొడవ పడింది. ఇప్పుడు ఆ గొడవ కారణంగానే విడాకులు కోరుతోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్...


Sushil Kumar Modi: సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. ఆరెస్సెస్, హిందుత్వ భావజాలం ఉన్నా క్రిస్టియన్‌తో ప్రేమ పెళ్లి

Sushil Kumar Modi: సుశీల్ కుమార్ మోదీ ఒక ఆరెస్సెస్ వాది. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో తిరిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.. సుశీల్ కుమార్ మోదీ భార్య ఒక క్రిస్టియన్. హిందుత్వ భావజాలం ఉన్న సుశీల్ కుమార్ మోదీ.. క్రైస్తవ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం...


జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చిరవంజీవి మాట్లాడుతూ ప్రతి...


Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Mutton Bone Stuck : ఓ వివాహ విందులో ఆ వ్యక్తి అనుకోకుండా 3.5 సెంటీమీటర్ల పొడవైన మటన్ బోన్ ఎముకను మింగేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఛాతినొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు అన్నవాహికలో మటన్ బోన్ గుర్తించారు.


ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న శ్రీముఖి.. తస్సదియ్యా ఏం సోకులురా బాబు

స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి రోజు రోజుకు తన హాట్ హాట్ అందాలతో నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేస్తోంది. ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అంతకు మించి ఎంటర్ టైన్ చేస్తోంది. రీసెంట్ గా రంగు రంగుల పొట్టి గౌను వేసుకొని కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. (Photo : Instagram) చూడటానికి చాలా బబ్లీగా ఉండే శ్రీముఖి వయసు పెరుగుతున్న ఫేస్ లో గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. థైస్ కనిపించేలా పిక్కలపైకి ఉండే షార్ట్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ తో హాట్ ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. (Photo : Instagram) ఫార్టీ ప్లస్ ఏజ్ కి చేరుకున్న శ్రీముఖి ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని, బ్రేకప్ అయిందని ఆమె ఓ షోలో చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం అదే పెళ్లి విషయంలో ఆమె కొంత విచారంగానే ఉంది. (Photo : Instagram) టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కానీ, శ్రీముఖి మాత్రం తన పెళ్లి గురించి అసలు మాట్లాడటమే లేదు. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు వాటే లెగ్స్ అంటూ ఆమె తైస్ ను మెచ్చుకుంటున్నారు. (Photo : Instagram) నీతోనే డ్యాన్స్ 2.0 షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ..ఈ షో కోసం అందాల బొమ్మలా తయారైంది. రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్లు గ్రీన్ ఆపిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే గార్జియస్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Photo : Instagram) తన తర్వాత టీవీ షోలు, యాంకరింగ్ స్టార్ట్ చేసిన అనసూయ, రష్మి షోలు, సినిమాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంటే ఈ అమ్మడు మాత్రం టీవీ షోలకే పరిమితం అయింది. అయితే శ్రీముఖికి సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.(Photo : Instagram) ఈ ఏజ్ బార్ యాంకర్ యాక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ లు కావడంతో పోటీ లేని టీవీ పరిశ్రమే బెటర్ అనుకొని షోలు చేసుకుంటోంది. అయితే ఆమధ్యలో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేసిన శ్రీముఖి అది కూడా వర్కవుట్ కాకపోవడంతో బ్యాక్ టు హోం అన్నట్లుగా స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తోంది..(Photo : Instagram) రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు చూసి ఓ నెటిజన్ యువర్ మై ఫేవరెట్ క్రష్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇంత స్పీడున్న అమ్మాయికి ఎవరు సెట్ అవుతారో చూడాలి. లేదంటే శ్రీముఖి అల్రెడీ సెట్ చేసుకొనే పెళ్లి కోసం వెయిట్ చేస్తోందా అనే అనుమానాలు నెటిజన్లకు కలుగుతున్నాయి.(Photo : Instagram) యాంకర్ శ్రీముఖి రోజు రోజుకు సోషల్ మీడియాలో హంగామా ఎక్కువ చేస్తోంది. ఫార్టీ ప్లక్‌కి చేరుకున్న ఇంకా బాలాకుమారిలాగానే పోజులిస్తూ ఫోటోషూట్ లు చేస్తోంది.(Photo : Instagram) రీసెంట్‌గా మెటాలికా కలర్(సిమెంట్)శారీలో ముద్దుగుమ్మ సోగులు ఆరబోసింది. ఈఫోటోలు చూసి కుర్రాళ్లు ఎంత అందంగా ఉన్నావు శ్రీ అంటున్నారు.(Photo : Instagram)


Theatres Closed: తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్!

Single Screen Theatres: తెలంగాణలో 10 రోజులు థియేటర్లు మూతపడనున్నాయి. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలు షాకింగ్ ప్రకటన చేశాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని స్పష్టం చేశాయి. మల్టీ స్క్రీన్ థియేటర్స్ కాకుండా.. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేస్తామని వెల్లడించాయి. మే 17 నుంచి దీనిని పాటిస్తామని తెలిపాయి. ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా.. వాటితో నష్టాల నుంచి గట్టెక్కలేకపోతున్నట్లు బాధను వెళ్లగక్కాయి.


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


జూపార్క్​లో పులి మృతి

జూపార్క్​లో పులి మృతి ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమన్యు ​ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో అభిమన్యు(9) అనే మగపులి మంగళవారం మృతి చెందింది.  బెంగాల్​టైగర్ అభిమన్యు.. ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూసింది. 2015 జనవరిలో ఆ పులి జన్మించింది. కొంతకాలంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ నెల 5వ తేదీ నుంచి నడవడానికి కూడా వ...


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


బాలీవుడ్ క్వీన్ ఆస్తి ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. క్రిమినల్ కేసులు కూడా బానే

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంగళవారం కంగనా రనౌత్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపింది. తన దగ్గర స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో కంగనా తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు కంగనా తెలిపింది. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపింది. తనకు రూ.17 కోట్ల అప్పు ఉందని కంగనా తెలిపింది. ఇవే కాకుండా 50 ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంది కంగనా. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ తన దగ్గర ఉన్నాయని కంగనా తెలిపింది. తనపై 8 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని కంగనా తెలిపింది. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు.


V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION

V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION 10 రోజులు థియేటర్లు బంద్.. కారణం ఇదే! కేసీఆర్.. పక్కన డాక్టర్లను పెట్టుకో.. బండి సూచన​ వైట్ హౌస్ లో పానీపూరి, సమోసా.. ఎందుకంటే? ఇంకా మరెన్నో వార్తలు.. క్లిక్​ చేయండి ©️ VIL Media Pvt Ltd.


బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది

బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది కేటీఆర్ మీటింగ్ కు సగం మంది డుమ్మా  రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ పై విముఖత ‘పల్లా’మనిషికే టికెట్ ఇచ్చారంటూ విమర్శలు  టికెట్ ఆశించిన వాసుదేవరెడ్డి, పల్లె రవి కుమార్, దూదిమెట్ల హైదరాబాద్: బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పంచాది తారస్థాయికి చేరింది. పల్లా వర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్న...


Double iSmart: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. మాకి కిరికిరి మాములుగా లేదుగా

Double Ismart Teaser on Ram Birthday: హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.


సితారకు కొత్త గురువు.. ఆ లేడీ డ్యాన్సర్ ఎవరంటే?

సితార ప్రస్తుతం తన డ్యాన్సులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇన్ని రోజులు యానీ మాస్టర్ దగ్గర సితార డ్యాన్సులు నేర్చుకుంది. కానీ ఇప్పుడు కొత్త డ్యాన్సర్‌ వద్ద సితార స్టెప్పులు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ పక్కన స్టెప్పులు వేసిన డ్యాన్సర్ ఫాల్గుణి ఇప్పుడు సితారకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన రీల్, వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ స్టెప్పులను శ్రీలీల చూసి ఫైర్ ఎమోజీలను కామెంట్ సెక్షన్లలో పెట్టేసింది.