Trending:


కీర్తి సురేష్ తో ఉన్న అబ్బాయి నాకు తెలుసు... పెళ్లిపై తండ్రి కీలక వ్యాఖ్యలు!

కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారని పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ అబ్బాయితో కీర్తి సురేష్ సన్నిహితంగా కనిపించారు. దీంతో ఎఫైర్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ ఫోటో ఉన్న వ్యక్తిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... కీర్తి సురేష్ తో ఉన్న అబ్బాయి నాకు కూడా తెలుసు. వారు మంచి మిత్రులు. ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వాడు. నా కూతురు...


నేను సురక్షితంగానే ఉన్నా.. కారు ప్రమాదంపై శర్వానంద్‌ పోస్ట్..

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కి గురయ్యింది. దీంతో అంతా ఆందోళన చెందారు. అటు టాలీవుడ్‌ సినిమా వర్గాలు, ఇటు అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. శర్వానంద్‌కి గాయాలనే వార్త ఒక్కసారిగా కలవరానికి గురి చేసింది. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి ఉండగా ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో అంతా టెన్షన్‌కి గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రమాద ఘటనపై హీరో శర్వానంద్‌...


ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆయన అందించిన సేవలు అనేకం. తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన ఆయన కేవలం నటుడిగానే కాదు రాజకీయ నాయకుడిగాను ఎన్నో సంచలనాలను సృష్టించారు. అలాంటి మహనీయుడి శతజయంతి ఉత్సవాలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఆయన శతజయంతి సందర్భంగా ఆయన సినీ సినీ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర...


హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

హుండీని  ఎత్తుకెళ్లిన దొంగలు గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జమ్ములమ్మ కొడుకుగా పిలిచే పరశురాముడి గుడిలో హుండీని దొంగలు ఎత్తుకెళ్లినట్లు రూరల్  ఎస్ఐ ఆనంద్  తెలిపారు. హుండీని ఇద్దరు ఎత్తుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించామని చెప్పారు. గుడిలోకి వచ్చిన దొంగలు ముందుగా దేవుడికి నమస్కరించి ఎదురుగా ఉన్న హుండీ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. సాధ్యం కాక...


NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం

NTR Centenary Celebrations: ఎన్టీఆర్‌ పేరు శాశ్వతం తెలుగు వారు ఉద్వేగానికి లోనయ్యే పేరు ఎన్టీఆర్‌. తెలుగునేల పులకించి పోయే నేత కూడా ఆయనే. తెలుగు ప్రజలందరి చేత అన్నగారు అనిపిలిపించుకున్న మహానేత, యుగపురుషుడు. తెలుగు నేల ఉన్నంత వరకూ ఆయన చిరస్మరణీయుడు. తెలుగువారి సామాజిక రాజకీయ జీవనంలో ఎన్టీఆర్‌ది ఓ కీలక ఘట్టం. వందేళ్ల క్రితం ఆయన జన్మించారు. వెండితెరను ఏలారు. తర్వాత రాష్ట్రాన్ని పాలిచించారు. ఆ దిగ్గజం శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు....


మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ముగ్గురు కుమార్తెలు వీరే.. ఒకరు సింగర్, మరొకరు డైరెక్టర్

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ (Music Director Raj) గత ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే, వాళ్ల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు. ఈరోజు వారు ముగ్గురూ మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్ సంతాప సభలో ఆయన ముగ్గురు కుమార్తెలు పాల్గొన్నారు.


RS Praveen Kumar: బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్‌లో చేరదామనుకున్నా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: వచ్చే ఎన్నికల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాయత్తం అవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.


‘మిస్‌‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుండి ధనుష్ పాడిన పాట

‘మిస్‌‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుండి ధనుష్ పాడిన పాట హీరోగానే కాక నిర్మాతగా, దర్శకుడిగా, లిరిక్ రైటర్‌‌‌‌గా, సింగర్‌‌‌‌గానూ మెప్పించాడు ధనుష్. ఈ మల్టీటాలెంటెడ్ హీరో తన సినిమాలతో పాటు ఇతర హీరోల సినిమాలకు కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతుంటాడు. తాజాగా ఓ తెలుగు సినిమా కోసం పాట పాడాడు ధనుష్. అనుష్క, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘...


తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ కథలు నచ్చక రిజెక్ట్ చేశా:వాణి భోజన్

తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ కథలు నచ్చక రిజెక్ట్ చేశా:వాణి భోజన్ సినిమాల్లో నటించడం అంత ఈజీ కాదు. వాటిలో అవకాశాలు రావడమే గొప్పయితే.. వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయంలో సక్సెస్​ఫుల్​ కెరీర్​ అందుకుంది వాణీ భోజన్. ఎంత పెద్ద ప్రొడక్షన్​ అయినా, మంచి కథ ఉన్నా.. తనకు ఇబ్బందిగా అనిపించే రోల్, నటన వంటివి ఉంటే మొహమాటం లేకుండా చెప్పేస్...


NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

నందమూరి తారక రామారావు వెండితెరపై తిరుగులేని కథానాయకుడు. తెలుగు రాజకీయాల్లో ఎదురు లేని నాయకుడు. దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు. తెలుగు ప్రజలు చూసిన రాముడు ఆయనే. కృష్ణుడూ ఆయనే. తెలుగు గడ్డపై పుట్టిన చాలా మందికి తెలిసిన దేవుడు ఎన్టీఆరే. ఆయన్ను దైవాంశ సంభూతునిగా చూసే ప్రజలు ఎంతో మంది. ఎన్టీ రామారావును కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా, తెరపై దేవుడిగా కంటే నిజ జీవితంలోనూ తమ దైవంగా జనాలు ఎందుకు కొలుస్తున్నారు? అందుకు కారణాలు ఏమిటి? అని...


Ys Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఇదే.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు

Ys Avinash Reddy: అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.


మరో చిన్నారిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు

మరో చిన్నారిపై వీధి కుక్కల దాడి.. తీవ్ర గాయాలు హైదరాబాద్ లో మరో చిన్నారి వీధి కుక్కల బారిన పడింది. పటాన్ చెరు పట్టణంలోనీ మార్కెట్ లో మాహీర (6) అనే బాలిక పై వీధి కుక్కల దాడి చేశాయి. చిన్నారి గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి కుక్కలను తరిమివేశారు. ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలైయ్యాయి. కుక్కల దాడి చేయడంతో మహీర తల, వీపుపై గాయాలైయ్యాయి. గాయపడిన బాలికను ...


Pawan Kalyan | ఎన్టీఆర్‌ తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు : పవన్‌ కళ్యాణ్‌

Sr.Ntr @100 Years | విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని పలువురు టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయనని గుర్తు చేసుకుంటున్నారు. శత జయంతి వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఘనంగా నిర్వహిస్తున్నారు.


ఫుల్‌‌ బాటిల్ నవ్వులు

ఫుల్‌‌ బాటిల్ నవ్వులు సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మిస్తున్న చిత్రం ‘ఫుల్ బాటిల్’. సంజన ఆనంద్ హీరోయిన్. ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో లాంచ్ చేసి క్రేజీగా ఉందని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌కి దర్శకులు చందు మొండేటి, రాహుల్ సాంకృత్యాయన్, కార్తీక్ దండు, సాయి రాజేష్​...


Sharwanand Accident : శర్వా కారుకు యాక్సిడెంట్ - ఆందోళన అక్కర్లేదు, క్లారిటీ ఇచ్చిన టీమ్!

యువ కథానాయకుడు శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పింది. ఇది స్వల్ప ఘటన అని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని హీరో ప్రతినిథులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారు అందరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. శర్వానంద్ కారుకు పెద్ద ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన టీమ్ పేర్కొంది. కారుకు మాత్రం చిన్న గీత పడిందని, ఘటన జరిగిన సమయంలో డ్రైవర్ అక్కడే ఉన్నారని, ఇది చాలా స్వల్ప సంఘటన...


ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి

ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఈడ మొత్తం కొల్లగొట్టారు.. ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డరు : పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఇకనైనా పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కొత్తగూడెంలో  ‘పోడు భరోసా’ ర్యాలీ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణను కొల్లగొట్టింది చాలక ...


Funeral: మరణంలోనూ వీడని స్నేహం.. మండుతోన్న మిత్రుడి చితిలోకి దూకి వ్యక్తి ఆత్మార్పణం

Funeral అమ్మా నాన్నలు, సోదరులను దేవుడే ఇచ్చినా.. స్నేహితులను మాత్రం మనమే ఎంచుకుంటాం. స్నేహం ఓ మధురమైన అనుభూతి. కన్నవారితో, కట్టుకున్నవారితో, తోబుట్టువులతో చెప్పుకోలేని విషయాలను మిత్రులతో చెప్పుకోవడం మిత్రత్వం గొప్పదనం. కష్టసుఖాల్లో అండగా ఉంటూ.. నిస్వార్థంగా సాయం అందించేవారు నిజమైన మిత్రులు. సృష్టిలో స్నేహాం కంటే గొప్పది లేదు. అలాంటి ఓ స్నేహితుడు.. అనారోగ్యంతో చనిపోవడం తట్టుకోలేకపోయాడు ఓ వ్యక్తి. అతడు లేని ప్రపంచంలో నేను ఉండాలేనంటూ మిత్రుడి...


5 జెన్ జెడ్ ఫేవరేట్ స్టాక్స్: యువ తరం యొక్క స్టాక్ పిక్ ల గురించి తెలుసుకోండి!.

జనరేషన్ Z ద్వారా ప్రాతినిధ్యం వహించే యువ వినియోగదారుల సమూహం బలంగా పెరుగుతోంది మరియు మొత్తం ఇంటర్నెట్ వినియోగంపై బహుళ-డైమెన్షనల్ ప్రభావాన్ని చూపుతుంది. వారి వినియోగ దృక్పథం మరింత వ్యక్తిగతమైనది, ఆసక్తి ప్రాధాన్యత, అనుభవంపై దృష్టి సారించడం మరియు హేతుబద్ధమైన వినియోగం వంటి బహుళ లక్షణాలను చూపిస్తుంది కాబట్టి, వినియోగం అనేది వారికి అవసరాలను తీర్చడమే కాకుండా, జీవనశైలిని అనుసరించడం కూడా. అత్యంత ప్రభావవంతమైన జెన్ జెడ్ కంపెనీలను అందించే జాబితా ఇక్కడ ఉంది....


టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ: ‘ఎవరెస్ట్‌పైకి సాధారణ వ్యక్తులుగా వెళ్లి, ప్రపంచ హీరోలుగా తిరిగొచ్చారు’

ఎవరెస్ట్ పర్వతాన్ని మొట్టమొదటిసారి అధిరోహించి 70 ఏళ్లు పూర్తయ్యాయి. దీని శిఖరంపై తొలిసారి పాదం మోపింది టెన్జింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ. ఈ ఇద్దరు పర్వతారోహకుల కుమారులు జామ్లింగ్ టెన్జింగ్ నార్గే, పీటర్ హిల్లరీ వారి తండ్రుల వీరోచిత గాథలను వింటూ పెరిగారు. వీరు కూడా ఎవరెస్ట్‌ ఎక్కారు.


Ram Charan: నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్

The India House - Nikhil: రామ్ చరణ్ వీ మెగా పిక్చర్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి ‘ది ఇండియా హౌస్’ అనే సినిమాను నిర్మించబోతున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది.


ఎన్టీఆర్ జయంతి: అన్నగారితో ఈ హీరోలు నటించిన మూవీస్ భలే బాగుంటాయ్!

Senior NTR : తెలుగు సినిమాకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు ప్రేక్షకులకు అన్నగారిగా దగ్గరైన ఆయన.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా రాజకీయ పదవులనూ అలరింకరించారు. తన కెరీర్ లో భిన్న రకాల క్యారెక్టర్స్ పోషించి, నవరస నటసార్వభౌమగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆయన చేసిన పౌరణిక చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటన, హావ భావాలు, డైలాగ్స్.. ఇలా ఒక్కటేమిటి పాత్రకు తగ్గట్టు...


Minister Talasani Srinivas yadav | ఆదర్శనీయుడు.. యుగపురుషుడు ఎన్టీఆర్‌: మంత్రి తలసాని

తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ (NTR) శతజయంతి సందర్భంగా (100th Birth Anniversery) మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ (Minister Talasani Srinivas yadav) నివాళులర్పించారు.


ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో 'మేజర్ చంద్రకాంత్' సినిమా కూడా ఒకటి. అంతేకాదు అన్నగారు నటించిన చివరి సినిమా కూడా ఇదే. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మన సమీక్షలో తెలుసుకుందాం. శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్...


ఐఫాలో సత్తా చాటిన ఆలియా భట్ సినిమా.. ఏకంగా 3 అవార్డ్ లు సాధించిన గంగూబాయ్

రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది పైనే అవుతుంది గంగూబాయి కతియావాడి సినిమా. ఇండియన్ బాక్సాఫీస్‌పై దాడి చేసి సంచలనం సృష్టించింది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమా.. బాలీవుడ్ లో.. ఆ రేంజ్‌ హడావిడి చేయడం మునుపెన్నడూ జరుగలేదు. సంజయ్‌లీలా భన్సాలీ సినిమా అంటేనే స్పెషల్.. ఆయన విజన్‌కు‌, ఆలియాభట్‌ నటనతోడై.. ఆడియన్స్ ఉర్రూతలూగారు. స్టార్ హీరోల మాదిరి వంద కోట్ల కలెక్షన్స్ తో ..... హిందీ బెల్ట్‌పై ఆలియాభట్‌ సూపర సక్సెస్ సాధించింది. కలెక్షన్లు మాత్రమే కాదు.. అనేక అవార్డులు...


The India House History : 'ఇండియా హౌస్' హిస్టరీ తెలుసా? సావర్కర్ కథను రామ్ చరణ్ ఎందుకు తీసుకున్నాడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సమర్పణలో నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా రూపొందుతున్న సినిమా 'ది ఇండియా హౌస్' (The India House Film). ఈ రోజు సినిమాను వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇండియా హౌస్... స్టూడెంట్ హాస్టల్! The India House Story : ఇండియా హౌస్ అనేది లండన్ (London)లో హైగేట్ ఏరియాలోని క్రోమ్...


హాలీవుడ్ మూవీలో సమంత

హాలీవుడ్ మూవీలో సమంత ఇటీవల ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత.. విజయ్ దేవరకొండకు జంటగా ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. అలాగే ‘సిటాడెల్’ హిందీ వెర్షన్ వెబ్‌‌ సిరీస్‌‌లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్‌‌గా నటించబోతోంది. ‘చెన్నై స్టోరీ’ అనే టైటిల్‌‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఫిలిప్ జాన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇంగ్లాండ్‌‌క...


Y V S Chowdary | ఎన్టీఆర్‌ వీరాభిమాని అనే గుర్తింపు చాలు!

‘ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారు. గుండెల నిండా అభిమానంతో ఆ యుగ పురుషున్ని స్మరించుకుంటున్నారు.


ఉరుకుల పరుగుల ముంబై నగరంలో విజయ్ సేతుపతి - ట్రైలర్ చూశారా?

తమిళ ప్రముఖ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన తొలి హిందీ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది అయితే. ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. విజయ్ సేతుపతి నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ 'ముంబై కర్'. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేద్దామని మేకర్స్ ముందుగా అనుకున్నారట. కానీ తాజా సమాచారం ప్రకారం థియేటర్స్ లో కాకుండా నేరుగా ఈ సినిమా ప్రముఖ...


నిస్సాన్​ మాగ్నైట్​ గిజా స్పెషల్​ ఎడిషన్​ లాంచ్

నిస్సాన్​ మాగ్నైట్​ గిజా స్పెషల్​ ఎడిషన్​ లాంచ్ నిస్సాన్​ మోటార్​ ఇండియా తన మాగ్నైట్​ కారు స్పెషల్​ ఎడిషన్​ ‘గిజా’ను రూ.7.39 లక్షల (ఎక్స్​షోరూమ్​) ధరతో లాంచ్​ చేసింది. దీనిని రూ.11 వేలు చెల్లించి బుక్​ చేసుకోవచ్చు. ఇందులో 9 ఇంచుల టచ్​ స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​, జేబీఎల్​ మ్యూజిక్​ సిస్టమ్​, 1.0 లీటర్​ ఇంజన్​, 5 స్పీడ్​ మాన్యువల్​ గేర్​ బాక్స్​ ఉంటా...


మా గుండెలని మరొక్కసారి తాకిపోండి తాతా.. జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. శతజయంతి సందర్భంగా అభిమానులు, తారలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. నందమూరి వారసుడిగా తాతకి తగ్గ మనవడిగా యంగ్ టైగర్ ఎన్టీర్ పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తిరుగులేని క్రేజ్ తో తారక్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. కాగా నేడు ఎన్టీఆర్...


Ashish Vidyarthi Marriage: రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే? అసలు విషయం చెప్పిన ఆశిష్ విద్యార్థి!

నార్త్ టు సౌత్ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అశిష్ విద్యార్థి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు పలు సినీ పరిశ్రమల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. 60 ఏళ్ల వయస్సులో అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బారువాకు మూడు ముళ్లు వేశారు. మే 25న తమ సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు కోర్టులో వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లి ఎందుకు...


Minister Errabelli Dayakar rao | తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు: మంత్రి ఎర్రబెల్లి

విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని చెప్పారు.


విజయశాంతి ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పిన ఎన్టీఆర్.. చిరంజీవితో డబ్బింగ్ చెబుతుండగా, నటి కామెంట్స్

స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. శతజయంతి సందర్భంగా అభిమానులు, తారలు, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. లేడి సూపర్ స్టార్, బిజెపి నేత...


అమ్మాయి పుట్టిందని.. ఏనుగు అంబారీపై ఊరేగింపుగా తీసుకొచ్చి స్వాగతం పలికి కుటుంబం

ఓ తండ్రి తనకు కూతురు పుట్టిందని తెలిసి.. ఎగిరి గంతేశాడు. స్వయంగా మహాలక్ష్మినే తన ఇంటిలో అడుగుపెట్టిందని ఆయన సంబరపడ్డాడు. ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంలో పాపను రథంపై ఊరేగించిన ఘటన ఇటీవల పంజాబ్‌లో జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, మహారాష్ట్రలోని ఓ ఫ్యామిలీ సైతం తమకు ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకుంది. ఆ పాపను అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చే సమయంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం దీని గురించి చర్చించుకుంటున్నారు.


ఇంటింటికి నల్లాలన్నరు.. ఇప్పుడేమో హ్యాండ్ బోరింగులేస్తున్నరు

ఇంటింటికి నల్లాలన్నరు.. ఇప్పుడేమో హ్యాండ్ బోరింగులేస్తున్నరు ట్యాంకులు పూర్తయినా వాటర్​ ఇయ్యట్లే      పెద్దపల్లి టౌన్‌‌‌‌లో ఏండ్ల తరబడి సాగుతున్న పనులు     భగీరథపై ఆశలు వదిలేసుకుంటున్న జనం పెద్దపల్లి, వెలుగు: మిషన్​భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పెద్దపల్లి టౌన్‌‌‌‌లో భగీరథ ట్యాంకు...


కారు యాక్సిడెంట్‌ తర్వాత శర్వానంద్ రియాక్షన్..సండేపై టాలీవుడ్ హీరో కామెంట్

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ (Sharwanand)తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై స్పందించారు. ఆదివారం ఉదయం జరిగిన కారు యాక్సిడెంట్‌ చాలా చిన్నదని..తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని..కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షితంగా ఆరోగ్యంగానే ఉన్నానని సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ పెట్టారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై తన ఆరోగ్య పరిస్థితిపై చింతించాల్సిన పనిలేదని కోరారు. తనకు ప్రమాదం జరిగిందని...


26 నుంచి ఎంసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

26 నుంచి ఎంసెట్  అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్      కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి  మూడు విడతల్లో అడ్మిషన్లు     జూన్ 26న మొదలై ఆగస్టు 9న ముగియనున్న ప్రాసెస్ హైదరాబాద్, వెలుగు: బీఈ, బీటెక్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ను ఖరారు చేసింది. శనివారం కౌన్సిల్  చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టెక్న...


రాజకీయాల్లో ఎన్టీఆర్ నాటిన మొక్కలే నేడు చెట్లయ్యాాయి: ఎన్టీఆర్ కు తలసాని నివాళులు

హైదరాబాద్: రాజకీయంగా ఎన్టీఆర్ నాటిన మొక్కలే నేడు చెట్లుగా మారాయని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారంనాడు హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ సమాధికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.యువతకు ఎన్టీఆర్ రాజకీయంగా అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ నాడు పిలుపునిచ్చారనన్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు ఎందరో...


2018 | హృదయాలను కదిలిస్తున్నది

‘2018 చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్నది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత బన్నీ వాసుగారు 2018లో కేరళ వరద బాధితుల సహాయనిధికి 63 లక్షలు విరాళంగా అందించారు.


Thirumala : శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..| Vips visit tirumala | News18 Telugu

Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Thirumala : శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..| Vips visit tirumala | News18 Telugu#tirumalatemple #news18telugu #vipsdarshan Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


ఇంగ్లాండ్ కుర్రాడితో సమంత ప్రేమాయణం, కొత్తదనం కోసం అన్వేషణ

శాకుంతలం డిజాస్టర్ ప్రభావం సమంత కెరీర్ పై ఏ మాత్రం పడలేదు. ఆమె క్రేజ్ రోజు రోజుకీ రెట్టింపు అవుతోంది. కేవలం తమిళ, తెలుగు లలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిన సమంతకు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ తర్వాత ఇప్పుడు నార్త్ లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రాజెక్టు సైన్ చేసి మరో మెట్టు ఎక్కింది 36 ఏళ్ల సమంత. సమంత త్వరలో 'చెన్నై స్టోరీ' అనే ఆంగ్ల చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాలో ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరోగా నటించనున్నాడు....


NTR 100th Birth Anniversary: తెలుగు జాతికి ఘనకీర్తి తెచ్చిన మహనీయుడు, కారణజన్ముడు- ఎన్టీఆర్ ను స్మరించుకున్న సినీ ప్రముఖులు

నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా రంగానికి, తెలుగు రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చిరకాలం మన మనసులలో మిగిలిపోతారు- చిరంజీవి నూటికో కోటికో ఒక్కరు, వందేళ్లు కాదు, చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు ఎన్టీఆర్ అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా...


సంగారెడ్డిలో దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య!

Sangareddy Crime: భర్తపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా ఉట్ల గ్రామంలో చోటు చేసుకంది. భార్య భర్తల మధ్య గొడవ చెలరేగగా.. ఆగ్రహానికి లోనైన భార్య.. భర్త ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం అదృష్టంగా భావిస్తున్నా : బాలకృష్ణ

ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం  అదృష్టంగా భావిస్తున్నా  : బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని  సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఎన్టీఆర్ శత జయంతిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని చ...


ఆల్​ఇన్​ మదన్​

ఆల్​ఇన్​ మదన్​ చరిత్ర, సైన్స్, పాలిటిక్స్​, ఫిలాసఫీ, కరెంట్​ అఫైర్స్​... ఒక్కటేమిటి అన్ని టాపిక్​లకు కేరాఫ్​ మదన్​ గౌరి యూట్యూబ్​ ఛానెల్​. వాస్తవానికి ఈ తరంవాళ్లకు ఇలాంటి సబ్జెక్ట్స్​ పెద్దగా నచ్చవు. కానీ.. మదన్​ చెప్పే స్టైల్​ నచ్చి చాలామంది ఈ వీడియోలు చూస్తున్నారు. అందుకే మదన్​ తమిళనాడులో సెలబ్రిటీ అయిపోయాడు. ప్రాంతీయ భాషలో వీడియోలు చేసినా ఇంతలా ...


నేను ఈ సినిమా చేసింది రామానాయుడు గారి కోసమే | Director Teja Speech @ AHIMSA Pre-Release Event

నేను ఈ సినిమా చేసింది రామానాయుడు గారి కోసమే | Director Teja Speech @ AHIMSA Pre-Release Event | News18 Telugu#DirectorTeja #ahimsamovie #news18telugu Join in Telegram : https://t.me/News18Telugu_Updates-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


కడుపున పుడితే వారసులు కారు, ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు ఆయనే - జగన్‌కు జీవితంతం రుణపడతా: లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్‌ వారసులం అంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారని, కేవలం కడుపున పుట్టినంత మాత్రాన వారసులు కాబోరని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు అని అన్నారు. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉన్నది దేవినేని నెహ్రూ మాత్రమే అని, దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు అని మాట్లాడారు. విజయవాడ నగరంలోని ఎన్టీఆర్‌ విజ్ఞాన్‌ ట్రస్ట్‌, దేవినేని నెహ్రూ...


జర్మనీ: లైంగికంగా వేధించారేమోనని 7 నెలల వయసులోనే భారత చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేశారు

2021 సెప్టెంబర్‌లో అరిహా యోనికి దగ్గర్లో రక్తం కనిపించడంతో, ఆమెను దగ్గర్లోని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు భావేష్, ధారా షా. డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారు. చికిత్స చేసినప్పటికీ, ఆ తర్వాత రోజు మళ్లీ యోనిలో రక్తం కనిపించింది.


Telangana: హైదరాబాద్ లో 'గ్యాంగ్' సినిమా తరహాలో ఘరానా మోసం

Hyderabad | Crime News: ప్రస్తుత రోజుల్లో మోసాలు పెరిగిపోయాయి. చదువుకొని వారితో పాటు చదువుకున్న వాళ్లు కూడా మోసాల బారిన పడుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించి ఆ తరువాత నోరెళ్ల బెడుతున్నారు. ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఇందులో ఎక్కువగా యువతే ఉండడం గమనార్హం. సైబర్ నేరాలతో పాటు మన కళ్ల ముందే మోసం జరిగినా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక...


Bride Trapped Fire: పెళ్లైన కాసేపటికే మంటల్లో చిక్కుకుని నవ వధువు మృతి

Bride Trapped Fire: వరుడితో కలిసి అతడి తాతాల నివాసానికి వెళ్లిన నవ వధువు.. ఊహించని విధంగా అగ్ని ప్రమాదంలో చనిపోయింది. అప్పటి వరకూ ఎంతో ఆనందంగా తమతో గడిన ఆమె.. చనిపోవడంతో బంధువులు దిగ్భ్రాంతి చెందారు. గాఢ నిద్రలో ఉండగా జరిగిన అగ్ని ప్రమాదంలో వధువు ఊపిరాడక మృతిచెందింది. మంటలు చెలరేగి గదిలో మొత్తం మంటలు వ్యాపించడంతో మిగతా వారు ఎలాగోలా బయటపడినా ఆమె మాత్రం అందులో చిక్కుకుంది.