Trending:


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ స...


Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..


Krishna Mukunda Murari Serial Today May 20th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణ, మురారిల కొంప ముంచేసిన ముకుంద.. నిజంగానే గర్భం తీయించుకుందా? ఆదర్శ్‌తో పెళ్లి కోసమే ఈ నాటకమా?

Krishna Mukunda Murari Today Episode : కృష్ణ.. మురారిని చాటుగా పిలిచి మీరా కాల్ చేసి రెస్టారెంట్‌కి రమ్మని చెప్పిందని చెప్తుంది. మురారి సరే వెళ్లి ఏంటో కనుక్కుందామని అంటాడు. ఇద్దరూ వెళ్తుండగా లోపలి నుంచి భవాని చూసి కృష్ణను పిలుస్తుంది. అందరూ లోపల ఉంటే మీరు అక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. కృష్ణ.. భవాని దగ్గరకు వెళ్తే మీరా ఇంటికి వచ్చాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని అంటుంది. కృష్ణ: మీరా రాత్రంతా ఎక్కడికి వెళ్లిపోయావ్. అసలే ఒట్టి మనిషివి కూడా...


Chandu suicide: ఐదేళ్లుగా పవిత్రతో నాభర్త ఎఫైర్... నిజాలను ఏడుస్తు బైటపెట్టిన భార్య శిల్ప..

Serial actor Chandu death: సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోవడం ప్రస్తుతం వారి కుటుంబంలో తీవ్ర విషారకంగా మారింది. ఈ నేపథ్యంలో తన భర్త, పవిత్రతో ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడంటూ శిల్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.


డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!

డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మొదలయ్యాక సైబర్​ నేరాలు ఎక్కువైపోయాయి. ఏఐని వాడుకుని సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి ఫాల్స్​ న్యూస్ స్ర్పెడ్ చేస్తున్నారు కొందరు. అందులో ముఖ్యంగా డీప్​ ఫేక్​ ఫీచర్ ఒకటి. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు  ఇబ్బందులు పడ్డారు. దీనికి సొల్యూషన్ వెత...


ఐశ్వర్య రాయ్ కి సర్జరీ.. వివరాలు

ఐశ్వర్యరాయ్ లాస్ట్ వీకెండ్ లో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది....


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్

గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న కంగనా రనౌత్.. తాజాగా సినీ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. తాను ఎంపీగా గెలి...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, సీఎం జగన్ పై విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటన సరికాదన్నారు.


కలర్‌ తక్కువగా ఉన్నావ్‌, అక్కడ సర్జరీ చేయించుకో.. బంధువుల్లో, ఇండస్ట్రీలో ఈషా రెబ్బాకి దారుణమైన అవమానాలు..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా డస్కీ బ్యూటీ. కానీ ఆమె కలర్‌ విషయంలో చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. బంధువులే దారుణంగా అవమానించినట్టు చెప్పింది ఈషా. సినిమా అంటేనే గ్లామర్‌. ఇందులో హీరోయిన్ల గ్లామర్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు అందం కోసం రకరకాలు సర్జరీలు చేయించుకుంటారు. మంచి కలర్‌ కోసం సర్జరీలు, లేదా ఏదైనా పార్ట్ బాగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాకి కూడా ప్రారంభంలో చాలా రకాలుగా కామెంట్‌ చేశారట. ఈషా...


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?

Kalvakuntla Kavitha News: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో నేడు (మే 20) కవితను తీహార్ జైలు అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తుంది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు...


Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్ ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ, పాపం పాయల్ రాజ్ పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. పాయల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఏ థ్రిల్లర్ మూవీ...


గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన  సౌమ్య..  గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిర ఆనంద్  గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగిరెడ్డి పల్లెలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పెళ్లి చేసుక...


పవిత్రా జయరామ్ ఏజ్ 53 ఏళ్లు.. సూసైడ్ చేసుకున్న చందు ఆమె కంటే ఎంత చిన్నవాడంటే

నటి పవిత్రా జయరామ్ మరణానంతరం తెలుగు టీవీ నటుడు చందు తన ప్రియురాలి నుండి విడిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ సహనటి పవిత్ర జయరామ్ ప్రాణాలు కోల్పోయిన 5 రోజుల తర్వాత నటుడు కూడా సూసైడ్ చేసుకోవడం టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo: Instagram) హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో శుక్రవారం చందు శవమై కనిపించాడు. పవిత్ర మరణం తర్వాత చందు డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ కలిసి జీవించారు. పవిత్రకు 53 ఏళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (Photo: Instagram) పవిత్ర జయరామ్ వయస్సు 53 సంవత్సరాలు. నటికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు వయసును మాత్రం వెల్లడించలేదు. ఫొటో, లుక్‌ని చూసిన నెటిజన్లు.. పవిత్ర కంటే చందు చాలా చిన్నవాడని అంటున్నారు. సుమారు 35ఏళ్లలోపు ఉండవచ్చని చెబుతున్నారు.(Photo: Instagram) ప్రియురాలు పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో చందు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతకీ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చందు కుటుంబ సభ్యులు చందు గది తలుపులు పగులగొట్టారు. సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. నార్సింగి పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. (Photo: Instagram) చందు, పవిత్ర రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మీడియాలో వార్తలు వచ్చాయి. నటీనటులిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా చెబుతున్నారు. మరికొందరికి పెళ్లి కాలేదు. కానీ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. (Photo: Instagram) పవిత్రతో సహజీవనం చేస్తున్న చందుకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు భార్యను విడిచిపెట్టగా, పవిత్రను ప్రేమించాడు.ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయారు. త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా చేయాలనుకుంటున్నారు. పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నాడు చందు.(Photo: Instagram) బుల్లితెర నటి పవిత్రా జయరామ్, చందు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని విధంగా ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటిస్తూనే నిజజీవితంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.(Photo: Instagram) ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా..ఆంటీ వయసులో ఉన్న పవిత్రతో చందు అధికారికంగా పెళ్లి చేసుకోకుండా భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పటికీ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడలేదు. బదులుగా, వారిద్దరూ తమ సంబంధం గురించి చాలా ఓపెన్‌గా చెప్పారు. (Photo: Instagram)


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప

సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం (Serial actor Chandu death)తో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాను... తాను చావనని చెప్పారు, ఇంతలో! పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు... సోషల్ మీడియాలో పలు...


డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. మైసూరులోని...


'పవన్ కళ్యాణ్‌కు అంతలేదు'.. మాజీ భార్య సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే. యూత్ అంతా థియేటర్స్ ముందు ముందు క్యూ కట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒకవార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.---- Polls module would be displayed here...


Hiramandi: హీరామండి వెబ్ సిరీస్‌‌... ముక్కు పుడుక తీసేస్తే దాని అర్థం అంత ఉందా?

సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరాముండి: ది డైమండ్ బజార్' ఈ రోజుల్లో ముఖ్యాంశాలలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సిరీస్ అవిభక్త భారతదేశంలోని లాహోర్‌కు చెందిన మల్లికా జాన్ అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఈ ధారావాహిక ద్వారా, నవాబులు . సభికుల మధ్య ఉన్న సంబంధం , వేశ్య జీవితం గురించి కూడా మనం ఒక సంగ్రహావలోకనం పొందుతాము.'హిరమండి'లో వేశ్య జీవితంలో ఒక ముఖ్యమైన దశ అయిన 'నాథ్ ఉత్రై' గురించి పదే పదే ప్రస్తావించబడింది. వ్యభిచార గృహాలలో నివసించే ఒంటరిగా ఉన్న బాలికలు వారి ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడుక ధరిస్తారు. ది కోర్టేసన్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు మంజరి చతుర్వేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనంలో 'నాథ్ ఉత్రాయ్' అనేది కన్యత్వాన్ని విక్రయించే మార్గం అని రాశారు.కన్యత్వానికి బదులుగా బార్న్ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూలు చేసేవారు. 'నాథ్ ఉత్రై' వేడుకకు ధనవంతులందరినీ ఆహ్వానించారు. అప్పుడు కన్య అమ్మాయి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అత్యధిక ధర పలికిన వ్యక్తి మొదటిసారిగా అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి తన ముక్కుపుడకను బహిరంగంగా తీసేసి తవైఫ్ చేసేది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ముక్కుపుడక పెట్టుకోలేదు.అస్లాం మహమూద్ రాసిన 'అవధ్ సింఫనీ: నోట్స్ ఆన్ ఎ కల్చరల్ ఇంటర్‌లూడ్' అనే పుస్తకం కూడా వేశ్యలు , సభికుల జీవితాల గురించి ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. ఈ పుస్తకంలో ఔద్‌లోని ప్రముఖ సభికుల కథలు ఉన్నాయి , వారి రోజువారీ జీవితాలను హైలైట్ చేస్తుంది.'నాథ్ ఉత్రై'కి ముందు తవైఫ్‌ల జీవితంలో మరో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదటిది 'అంగ్య' . రెండవది 'మిస్సీ'. వేశ్యాగృహంలో నివసించే ఒక అమ్మాయి తన యుక్తవయస్సు దాటినప్పుడు, ఆమెకు మొదటగా బ్రా లాంటి అంగ్యాను ధరిస్తారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఆ రోజుల్లో, ఒక వేశ్య యొక్క గోధుమ పెదవులు , నీలం దంతాలు అందానికి చిహ్నాలుగా పరిగణించబడ్డాయి. 'నాథ్ ఉత్రై'కి ముందు 'మసి' నిర్వహించబడుతుంది. ఇందులో కాపర్ సల్ఫేట్‌తో తయారు చేసిన ప్రత్యేక పౌడర్‌తో బాలిక పళ్లను నల్లగా మారుస్తారు ఇది వేశ్య యొక్క అత్యంత సీనియర్ తవైఫ్ చేత చేయిస్తారు బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది.


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


సింగపూర్‌లో జోరుగా కరోనా. 30 వేల కొత్త కేసులు. ఇండియాకీ వచ్చేసింది!

సింగపూర్ చాలా చిన్నది. మన హైదరాబాద్ అంతే ఉంటుంది. ఐతే.. ఇది అత్యాధునిక కాస్మొపాలిటన్ సిటీ. అందువల్ల ప్రపంచ దేశాల ప్రజలంతా సింగపూర్‌కి రకరకాల అవసరాల కోసం వస్తుంటారు. అలాగే సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు ఓడల్లో ఎగుమతులు, దిగుమతులూ జరుగుతుంటాయి. ఇదో పెద్ద వాణిజ్య కేంద్రం. ఇలాంటి నగరంలో కరోనా వస్తే.. అది వేగంగా వ్యాపించడం సహజం. అలాగే.. ప్రపంచ దేశాలకూ వ్యాపించగలదు. ప్రస్తుతం సింగపూర్‌లో కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్లీ ప్రజలు మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. సింగపూర్‌తోపాటూ.. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ఫ్లిర్ట్ (FLiRT) అని పిలుస్తున్నారు. ఈ వైరస్ గాలితోపాటూ.. నీటిలో కూడా జీవించగలుగుతోంది అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ కొత్త వేరియంట్.. ఆమధ్య జోరుగా ఉన్న ఒమిక్రాన్‌ను పోలి ఉంది. ఇది వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైనదే. ఎందుకంటే.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలను సైతం ఈ కొత్త వేరియంట్ ఎదుర్కోగలుగుతోందని నిపుణులు. సింగపూర్‌లో మే 5 నుంచి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఐతే.. రోజురోజుకూ ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వచ్చే నాలుగు వారాల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ లోకీ వచ్చేసింది: ఫ్లిర్ట్ వేరియంట్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 250 వరకు కేసులు వచ్చాయని తెలిసింది. మహారాష్ట్రలో 91 కేసులు రాగా.. మే రెండవ వారంలో పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రాజెనెకా నిలిపివేసింది. కొత్త కేసులు విజృంభిస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు.


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


`రక్షణ` సినిమా వివాదంలో పాయల్‌ రాజ్‌పుత్‌.. తెలుగులో బ్యాన్‌ చేస్తామంటూ బెదిరింపులు..

పాయల్‌ రాజ్‌పుత్‌ `ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే ఆకట్టుకుంటుంది. అందులో అద్భుతమైన నటనతో మెప్పించింది. గ్లామర్‌ ట్రీట్‌తోపాటు, నెగటివ్‌ షేడ్‌ ని చూపించి మెప్పించింది. తెలుగులో హీరోయిన్‌ పాత్రలకు సంబంధించి ఓ కొత్త పంథాని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆ స్థాయి విజయాలు పడలేదు. గతేడాది `ఆర్‌ఎక్స్ 100` దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలోనే `మంగళవారం` మూవీ చేసింది. థ్రిల్లర్‌ ప్రధానంగా సాగే ఈ మూవీ మంచి విజయాన్ని...


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది.


Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం


Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...

Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో... పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే మరపురాని సంబరం. అందుకే పెళ్లి అంటే బంధుమిత్రులతో పాటు పెద్దలను ఆహ్వానించి సంప్రదాయం ప్రకారం సన్నాయి మేళాలు, డీజే చప్పుళ్ల మధ్య జరుపుతుంటారు. అయితే ఈరోజుల్లో మనుషులకే పెళ్లిళ్లు అవుతుండటం కష్టంగా మారితే.. కొందరు మాత్రం కుక్కలకు కూడా వి...


' పుష్ప – 2' టీమ్ ని ఈ మూడు ఇబ్బందులే భయ పెడుతున్నాయి?

రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి. పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో...


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్!

Meenaakshi Chaudhary: విర‌హాగ్నితో మీనాక్షి డార్క్ థీమ్ ఫోటోషూట్..ఇంట‌ర్నెట్ని నమ్ముకున్న కుర్రాళ్ళ హార్ట్ బ్రేక్! కుర్రాళ్ల కలల రాణి మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) తాజా పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన  డార్క్ థీమ్ ఫొటోల్లో అదిరిపోయింది.అంతేకాదు..ఈ ఫోటో షూట్తో కుర్రాళ్ల గుండెల్ని బెదరగొట్టింది.మీనా...


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్...


Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..


ఆఖరాటలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆఖరాటలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతగడ్డపై పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చెక్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ​క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌...


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు పానగల్, వెలుగు :  మండలంలోని మందాపురం గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన అఖిలేశ్​రెడ్డి(నాగర్ కర్నూల్), కుందూరు భూపాల్ రెడ్డి(నంద్యాల), త్రిషా రెడ్డి(గుంటూరు), నాగయ్య(నంద్యాల), దొడ...


పెళ్లి తర్వాత తన భర్తకి కాజల్ చూపించిన ఫస్ట్ మూవీ 'మగధీర'..బాబోయ్ ఇలాంటి రియాక్షనా..

బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత కాజల్ భగవంత్ కేసరి లాంటి హిట్ సొంతం చేసుకుంది. త్వరలో కాజల్ సోలోగా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత కాజల్ భగవంత్ కేసరి లాంటి హిట్ సొంతం చేసుకుంది. త్వరలో కాజల్ సోలోగా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ఈ నెల...


భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు

భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు మెయింటనెన్స్​ కింద నెలకు రూ.5 లక్షలు ఇప్పించాలని వినతి జైపూర్ : భార్య, కొడుకు తనను టార్చర్ చేశారంటూ రాజస్థాన్​లోని భరత్​పూర్ రాజ వంశీయుడు, మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టుకెక్కారు. వారి నుంచి తనకు నెలకు రూ.5 లక్షల మెయింటనెన్స్ చా...


పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా

పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా ఇండియన్ సినిమాల్లో విదేశీయులు నటించడం చూస్తూనే ఉంటాం. కానీ, వాళ్లు నటించే భాషలో కాకుండా ఇంగ్లిష్​లోనే మాట్లాడుతుంటారు. అంతెందుకు మనదేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్తే భాష రాక ఇంగ్లిష్​లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అలాంటిది చూడ్డానికి అచ్చం ఫారినర్​లా కనిపిస్తూనే.. దేశీ భాషలో అలవోకగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీ మీద ప...