Trending:


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.


కోచింగ్ లేకుండా.. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎంపికైన కుర్రాడు..

ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ కుర్రాడు ఇంర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకల్18 తో విజయ్ మాట్లాడుతూ.. తాను8వ తరగతి నుండి ఆడడం మొదలు పెట్టాను. ప్రస్తుతంఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాను. అలాగే రేటింగ్ వచ్చి 1533 ఉందన్నారు. తాను చెస్ నేర్చుకునే క్రమంలో ఎటువంటి కోచ్ అందుబాటులో లేవన్నారు . తనఫ్రెండ్ నాకంటే బెస్ట్ ప్లేయర్ అతని అధ్వర్యంలో చెస్ నేర్చుకున్నానన్నారు. తర్వాత బుక్స్ చదివి చెస్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. తనగోల్ వచ్చేసి గ్రాండ్మాస్టర్ కావాలని అదేవిధంగా నల్లగొండ జిల్లాలో చెస్ అకాడమీ పెద్దది స్థాపించాలి. ఎంతో మందిని చెస్ నేర్పించి తీర్చిదిద్దాలని నా కోరిక. చెస్ ఆటలో ఇరువైపులా బలగాలు ఒకే తీరుగా ఉంటాయి. అటువంటి ఆటలో ఎదుటి వ్యక్తి వేసే ఎత్తులను ఆలోచనని ముందే పసిగట్టాలి. అలాంటిది ఎటువంటి కోచ్ లేకుండా తన సొంత తెలివితో ఒక మారుమూల పట్టణం నుండి చెస్ ఆటలో ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా ఎదిగాడు. అదెక్కడో కాదు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన విజయ్, లోకల్ 18 ఛానల్ తో మరిన్ని వివరాలు తెలియజేశారు. అదేవిధంగా చెస్ ఆట ఆడడం వల్ల మెదడు చాలా ఉత్తేజితంగా పనిచేస్తుందని, అలాగే మెదడు ఐ క్యూ కూడా పెరుగుతుందన్నారు. చెస్ ఆట ఆడడం మెదడుకు ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. చెస్ లో ఇరువైపులా బలాబలగాలు ఓకే తీరుగా ఉంటాయి చాలా మంది తల్లిదండ్రులు చెస్ ఆటను ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. చెస్ ఆడడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెస్ ఆడితే బ్రెయిన్ ఎక్ససైజ్ అవుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులు చాలామంది ఎక్కువగా స్పోర్ట్స్ పరంగా క్రికెట్ లాంటి ఆటలు వాయ్యమం రూపంలో ఉన్న ఆటలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.


Hema: రేవ్ పార్టీలో తన పేరుపై నటి హేమ క్లారిటీ - వీడియో విడుదల

Actress Hema Clarity in Reve Party: బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారంటూ కన్నడ మీడియా సహా తెలుగులోనూ వస్తున్న ప్రచారంపై ఆమె స్వయంగా ఖండించారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని హేమ కొట్టిపారేశారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. బెంగళూరు రేవ్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో అనవసరంగా తనను లాగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో కూడా తనపై జరుగుతున్న ప్రచారాన్ని నటి హేమ...


Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..

Bengaluru Rave Party: బెంగళూరులో అనధికారికంగా జరిగిన భారీ రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎస్వోటి పోలీసులు అదుపులో టాలీవుడ్ సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం.. హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే ...


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు…

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి.... అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ...వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


Serial Actor Chandu: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన చందు

Trinayani serial cast Chandrakanth wife Shilpa sensational comments: పవిత్ర జయరాంతో కలిసి తన భర్త తనను చిత్రహింసలకు గురి చేశాడని, తన జీవితం నాశనం కావడానికి పవిత్రా జయరాం కారణమని 'త్రినయని' ఫేమ్ చందు అలియాస్ చంద్రకాంత్ భార్య శిల్పా జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాగొచ్చి నన్ను కొట్టేవాడు... నానా విధాలుగా హింసించాడు! పవిత్ర జయరాం మాయలో పడిన తర్వాత తనను చంద్రకాంత్ పూర్తిగా దూరం పెట్టాడని శిల్ప పేర్కొన్నారు. తనకు పవిత్ర ఫోన్ చేసి 'వాడు నా మొగుడు!...


భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి

భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి ప్రభాస్‌‌‌‌‌‌‌‌ నటిస్తున్న  ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్‌‌‌‌‌‌‌‌ మూవీ ‘కల్కి 2898 ఎడి’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌‌‌‌‌‌‌‌ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తోంది.  జూన్‌‌‌‌‌‌‌‌ 27న పాన్ వరల్డ్‌‌‌‌‌‌‌‌ మూవీగా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.  మన జీవితంలోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతుందని ఇటీవ...


HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు మే 20 ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కి పండుగ రోజు. ఎందుకంటే ఆరోజు ఆయన పుట్టినరోజు. అందుకే ఆరోజున ఆ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు కేకులు కట్ చేసి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఇండస్...


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు,...


' పుష్ప – 2' టీమ్ ని ఈ మూడు ఇబ్బందులే భయ పెడుతున్నాయి?

రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి. పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో...


భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్

భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ ఆదిలాబాద్: వాట్సాప్ మేసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ అతీక్ (32) తన మొదటి భార్య జాస్మిన్ కు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో అతనిపై కేసే నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జాస్మిన్ ను అబ్దుల్ అతీక్ ...


Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..


Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' నుంచి రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన అజయ్ ఘోష్ స్టెప్పులు

Angrezi Beat Lyrical Video Song: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంతో తెరకెక్కిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అంగ్రేజీ బీట్’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.


మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు

మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్​ నుంచి ఎంజీఎంకు వచ్చే ...


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?

Kalvakuntla Kavitha News: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో నేడు (మే 20) కవితను తీహార్ జైలు అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తుంది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు...


వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధా...


ఐశ్వర్య రాయ్ కి సర్జరీ.. వివరాలు

ఐశ్వర్యరాయ్ లాస్ట్ వీకెండ్ లో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది....


ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ...


తెలుగువారి కీర్తి విశ్వవ్యాప్తం.. గోపీచంద్ తోటకూర అంతరిక్ష యానం, సరికొత్త రికార్డ్ నమోదు

Gopichand Thotakura Space Tour: తెలుగు తేజం గోపీచంద్‌ తోటకూర సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేసిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు రాకేష్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు దక్కింది. ఆయన విజయవాడలో జన్మించగా.. అమెరికాలో నివాసం ఉంటుండగా.. భారత పాస్‌పోర్ట్ కూడా ఉంది. అంతేకాదు గోపీచంద్ తోటకూర పైలట్‌గా కూడా శిక్షణ పొందారు.


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. మైసూరులోని...


Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్ ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ, పాపం పాయల్ రాజ్ పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. పాయల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఏ థ్రిల్లర్ మూవీ...


గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ స...


కలర్‌ తక్కువగా ఉన్నావ్‌, అక్కడ సర్జరీ చేయించుకో.. బంధువుల్లో, ఇండస్ట్రీలో ఈషా రెబ్బాకి దారుణమైన అవమానాలు..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా డస్కీ బ్యూటీ. కానీ ఆమె కలర్‌ విషయంలో చాలా అవమానాలు ఫేస్‌ చేసిందట. బంధువులే దారుణంగా అవమానించినట్టు చెప్పింది ఈషా. సినిమా అంటేనే గ్లామర్‌. ఇందులో హీరోయిన్ల గ్లామర్‌కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లు అందం కోసం రకరకాలు సర్జరీలు చేయించుకుంటారు. మంచి కలర్‌ కోసం సర్జరీలు, లేదా ఏదైనా పార్ట్ బాగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. తెలుగు బ్యూటీ ఈషా రెబ్బాకి కూడా ప్రారంభంలో చాలా రకాలుగా కామెంట్‌ చేశారట. ఈషా...


నెల్లూరు జిల్లాలో విషాదం.. అక్క మరణాన్ని తట్టుకోలేక గంటల్లోనే చెల్లి మృతి, కేక్ కట్ చేసి చివరి పుట్టిన రోజు!

Nellore Two Sisters Died: నెల్లూరు జిల్లాలో గంటల వ్యవధిలో అక్కాచెల్లెలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మల్లికార్జునకు ముగ్గురు కుమార్తెలు.. పెద్ద కుమార్తె యమున ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చేరగా సర్జరీ చేశారు. అయితే డిశ్చార్జ్ అయ్యే సమయంలో బీపీ పెరిగి ప్రాణాలు కోల్పోయింది. అయితే అక్క చనిపోయిందనే విషయాన్ని జీర్ణించుకోలేక చెల్లి కూడా గంటల వ్యవధిలో చనిపోవడంతో కుటుంబం తీవ్ర...


ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు గతంలో భార్యను హత్య చేసిన నిందితుడు ఖమ్మం జిల్లాలో విషాదం హైదరాబాద్​:  ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి చంపేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో పిట్టల వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి  తన ఇద్దరి కూతుళ్లు నీరజ(10), ఝాన్సీ(6)తో కలిసి తన తల్లి పిచ్చమ్మ((60)తో  ఉంటున్నాడు.ఈ క్రమ...


బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్

Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఓ రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లు...


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్...


Satyabhama Serial Today May 20th: సత్యభామ సీరియల్: నందిని, హర్షలను ఒకటి చేయడానికి హనీమూన్‌కి బయల్దేరిన క్రిష్, సత్యలు.. మహదేవయ్య కోరిక నెరవేరుతుందా!

Satyabhama Today Episode :సత్య తన అన్నయ్య హర్షతో హనీమూన్ గురించి మాట్లాడుతుంది. హర్ష తన తలనొప్పులు తాను పడతానని తన గురించి వదిలేయ్ మని సత్యతో చెప్తాడు. సత్య అలా కుదరదు అని అంటుంది. పెళ్లి విషయంలో తనని ఎందుకు వదిలేయలేదని నందినిని ఇచ్చి పెళ్లి చేయమని ఎందుకు పట్టుపట్టావని అడుగుతుంది. సత్య: అన్నయ్య నువ్వు నందిని విషయంలో బాధ్యతగా ఉంటాను అని మాట ఇచ్చావు. బాధ్యత అంటే ఇదేనా. హర్ష: తను నన్ను వద్దు అనుకుంటుంది. నేనేం చేయను. సత్య: బాధ్యత అంటే ఓపిక ఉండాలి....


భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు

భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు మెయింటనెన్స్​ కింద నెలకు రూ.5 లక్షలు ఇప్పించాలని వినతి జైపూర్ : భార్య, కొడుకు తనను టార్చర్ చేశారంటూ రాజస్థాన్​లోని భరత్​పూర్ రాజ వంశీయుడు, మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టుకెక్కారు. వారి నుంచి తనకు నెలకు రూ.5 లక్షల మెయింటనెన్స్ చా...


Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు వేములవాడ, వెలుగు : వేసవి, సెలవురోజు కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.  రాష్ర్టంతో పాటు పక్క రాష్ర్టాలైనా అంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర  నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయమే స్వామివారి కల్యాణ కట్టలో తలనీలాలు ...


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...