Trending:


కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరించాడు. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పలు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు జైలుకు  చేరుకుని సెర్చింగ్ మొద...


Telangana Theaters: సినిమా లవర్స్‌కి షాక్.. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్, కారణం ఇదే..

Telangana Theaters Close: సినిమా లవర్స్‌కు తెలంగాణ సింగిల్ స్కీన్ థియేటర్ల యజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మే 17 నుంచి 10 రోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయి.


Eye Shape:కంటి ఆకారంతో జాతకం చెప్పొచ్చు.. మీ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకోండి

Eye Shape: కళ్ళు ఒక వ్యక్తి పాత్ర వారికి సంబంధించి అనేక అంశాలను బహిర్గతం చేయగలవు. వారి కదలికలు, రూపాలు చాలా ముఖ్యమైనవి. ఏ వ్యక్తి వ్యక్తిత్వం ,స్వభావం కళ్ల రంగు, ఆకృతిని బట్టి తెలుస్తుంది. తరచుగా మనస్సు ప్రతిబింబంగా పిలుస్తారు. కళ్ళు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు , భావాలను తెలియజేస్తాయి. అంతేకాకుండా, కళ్ల ఆకృతి వ్యక్తిత్వ లక్షణాలకు కూడా ఆధారాలు ఇస్తుంది. పెద్దవి, విశాలమైన కళ్ళు: విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులు విశాలమైన మనస్సు కలిగి ఉంటారు. విభిన్న అభిప్రాయాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. వారు ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు కళాత్మక ప్రతిభతో ఆశీర్వదించబడతారు. సంబంధాలలో నిజాయితీని కొనసాగించడం పెద్ద మరియు విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం, కళ్ళు పెద్దవి, ఉబ్బిపోయి, సాగదీస్తే, అలాంటి వారు హృదయపూర్వకంగా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. వారి జీవితంలో పెద్దది చేస్తారు. చిన్న కళ్ళు: ఈ రకమైన కళ్ళు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ వారి నిజమైన భావాలను చూపుతారు. తలపెట్టిన పనిపై దృష్టి సారించి, అనుకున్న సమయానికి పూర్తి చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం ,శ్రేష్ఠతను పొందుతారు. మరొక లక్షణం ఏమిటంటే వారి తెలివితేటలు వాటిని పూర్తి చేయడానికి సహాయపడతాయి. చిన్న కళ్ళు ఉన్నవారు ఇతరులను సులభంగా నమ్మరు. బాదం ఆకారంలో ఉండే కళ్లు: బాదం పప్పులాగా మధ్యలో కాస్త వెడల్పుగా, రెండు చివర్లలో సమానంగా కలిసే కళ్లు అందానికి సంకేతం. అటువంటి వ్యక్తులు అన్ని కార్యకలాపాలలో జాగ్రత్తగా పాల్గొంటారు. ఇది ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి వీలు కల్పిస్తుంది. వారు తమ నిజమైన భావాలను వ్యక్తీకరించడానికి సిద్ధంగా లేనప్పటికీ, వారు మంచి హృదయపూర్వకంగా ఉంటారు. గుండ్రటి కళ్లు: గుండ్రని కళ్లు ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఆనందాన్ని పంచేందుకు ఇష్టపడే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. వారు చాలా సృజనాత్మక వ్యక్తులు. కానీ వారు వివిధ పరిస్థితులలో వివిధ రకాల భావోద్వేగాలచే ప్రభావితమవుతారు.ఆచరణీయమైన ఆలోచనలలో మునిగిపోతారు. అలాగే వారు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. ప్రతి ఒక్కరూ వారిని ప్రేమిస్తారు. కళ్ల మధ్య పెద్ద ఖాళీ ఉంటే: రెండు కళ్ల మధ్య దూరం వ్యక్తి వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది. కంటి పొడవు స్థలం ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందరి కళ్లూ ఇలా ఉండవు. రెండు కళ్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నవాళ్లు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు కొత్త పోకడలు, ఫ్యాషన్‌లను అనుసరించే మొదటి వ్యక్తులుగా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తులు వారి సాధారణ రోజువారీ పనులను పూర్తి చేయడానికి కష్టపడతారు. అయినప్పటికీ వారు ఏదైనా కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరియు విస్తృత వైఖరిని కలిగి ఉంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


వైన్‌ బాటిల్‌ చూసి ఆగలేకపోయిన రష్మి గౌతమ్‌.. పెగ్‌ వేస్తూ, ముద్దులు పెడుతూ `జబర్దస్త్` యాంకర్‌ చిలిపి పనులు

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలను పంచుకోవడంతోపాటు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఫన్నీ వీడియోలు, ఆమె క్యూట్‌ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. రష్మి గౌతమ్‌.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు తన ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు, సోషల్ మీడియా పోస్ట్ లతోనూ ఆకట్టుకుంటుంది. నిత్యం అలరిస్తుందీ రష్మి. యాంకర్‌ రష్మి.. ఎక్కువగా యానిమల్స్ పై ప్రేమని చూపిస్తూ కనిపిస్తుంది....


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


Salman Khan: కృష్ణ జింక కేసు, సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా గుడికి వచ్చి క్షమాపణలు చెప్పాలి - బిష్ణోయ్‌ కమ్యూనిటీ డిమాండ్‌

Bishnoi Community Demands If Salman Khan Apologises We Will Consider It: కొంతకాలంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను కృష్ణ జింక కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి హత్యా బెదిరింపుల కూడా వచ్చాయి. అంతేకాదు పలుమార్లు ఇటీవల గ్యాంగస్టర్‌ లారెన్స్‌ గ్యాంగ్‌ మనుషులు ఆయన ఇంటిపై కాల్పుల కూడా జరిపారు. ఇక సల్మాన్‌ను ఎప్పటికైనా చంపేస్తామంటూ ఆ మధ్య లారెన్స్‌ బిష్ణోయ్‌ బహిరంగ హెచ్చరికలు కూడా చేశాడు....


TS TET Hall Ticket 2024: మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. TET Hall Tickets డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌ ఇదే

tstet.cgg.gov.in Hall Ticket 2024: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2024) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలను పరిశీలిస్తే..


కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ 2024 లోక సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె మంగళవారం నామినేషన్ వేశారు. అందులో ఆమె ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, దాంతోపాటు ఆస్థుల వివరాలు తెలిపింది.  స్థిర, చరాస్థులు కలిపి మొత్త...


Nagababu: వాడు మావాడైనా పరాయివాడే.. అల్లు అర్జున్‌ని కెలికిన నాగబాబు!!

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొంతకాలంగా ఎక్కడోచోట వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది. దీంతో జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఈ పరిస్థితులు చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. తాను ఏ పార్టీకి మద్దతు కాదని, తన అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తన మద్దతు ఉంటుందని అన్నారు. నంద్యాల రవి గారితో పాటు మావయ్య పవన్ కళ్యాణ్‌కి కూడా తన మద్దతు ఉంటుందని అన్నారు. సరిగ్గా ఎన్నికల వేళ అల్లు అర్జున్‌ ఇలా బెహేవ్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. ఇదిలా ఉండగానే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ ట్వీట్ చేసి హీటు పెంచారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...! అంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌కి కౌంటరే అని అంటున్నారు. ఇది మరోసారి అల్లు- మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ అనేది తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇష్యూ తీవ్ర దుమారం రేపింది. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ నడుమ కామెంట్స్ వార్ నడుస్తోంది. కాగా.. సరిగ్గా ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం, మద్దతు తెలపడం రాజకీయంగా వేడి పెంచింది. తాజాగా దీనిపై పరోక్షంగా నాగబాబు కౌంటర్ వేయడం చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయిందనే సంకేతాలు వచ్చాయని చెప్పుకోవచ్చు.


`జబర్దస్త్` ఫైమా బయట చేసే పనులు అవేనా? ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుందా?.. ఇదేం ట్విస్ట్

జబర్దస్త్ కమెడియన్‌ ఫైమా గురించి మరో షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె ఒక్కరితో కాదు ముగ్గురి జీవితాలతో ఆడుకుందట. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. జబర్దస్త్ ఫైమా.. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కామెడీతో నవ్వులు పూయిస్తుంది. తనదైన స్పెషాలిటీ కామెడీతో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. `పటాస్‌` షో నుంచి కెరీర్‌ ప్రారంభించింది ఫైమా. ఆ షోలో మెప్పించి, నెమ్మదిగా `జబర్దస్త్`లో కామెడీ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బోల్డ్...


Vijaykrishna Naresh : బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయా, చచ్చిపోయా అనుకున్నా: నరేష్

Vijaykrishna Naresh About His Bike Accident: యాక్ట‌ర్ న‌రేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. విజ‌య నిర్మ‌ల కొడుకుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. సూప‌ర్ హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ఆయ‌న‌. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో అన్న‌గా, నాన్న‌గా, ఫ్రెండ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న త‌ల్లిని గుర్తు చేసుకున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌న ఇంటిలో...


Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!

Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది! టాలీవుడ్ నటి ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన వేయి అబద్దాలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్.. ఆ తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమా చేసింది. అయితే.. ఈ రెండు సి...


సీమా హైదర్ గురించి సంచలన విషయాలు

సీమా హైదర్ గురించి సంచలన విషయాలు ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఇండియా కుర్రాడితో ప్రేమలో పడిన సీమా హైదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సీమా హైదరీ తన పిల్లలతోపాటు అక్రమంగా ఇండియా వచ్చి సచిన్ మీనాని రెండవ పెళ్లి చేసుకుంది. ఆమెపై మొదటి భర్త గులాం హైదరీ కేసు వేశాడు. దీంతో ఈ టాపిక్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా గులాం హైదరీ తరపు న్యాయవాది సీమా గ...


Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్

Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు...


White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

White Tiger Death: హైదరాబాద్‌ నెహ్రూ జువాలజిక్‌ పార్క్‌లో సుదీర్ఘకాలంగా సందర్శకుల్ని అలరించిన బెంగాల్‌ వైట్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో కన్నుమూసింది.


Jackie Shroff: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Jackie Shroff seeks court to protection from misuse of name word Bhidu: బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బి-టౌన్‌లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెరపై ఆయన ఎంట్రీ సీన్‌కు వచ్చిందంటే థియేటర్లో ఈళలు పడాల్సిందే. అంతగా తన యాక్టింగ్‌ స్కిల్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు....


Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?


Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..

Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..


ఆ పదం వాడితే రెండు కోట్లు జరిమానా

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించటం అంతటా చర్చనీయాంశమైంది. అందుకు కారణం తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేయటమే. బాలీవుడ్ లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు...


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


ఛలో సినిమా సూపర్ హిట్, కానీ మాకు డబ్బులు రాలేదు..నాగ శౌర్య తల్లి కామెంట్స్

టాలీవుడ్ లో రాణిస్తున్న యువ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. నాగ శౌర్య బాగా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఛలో లాంటి హిట్ నాగ శౌర్య కి మళ్ళీ రిపీట్ కాలేదు. ఇటీవల నాగ శౌర్య నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయితే నాగ శౌర్యకి తన తల్లి ఉషా మూల్పూరి అతడికి బ్యాక్ బోన్ లా నిలిచారు. నాగ శౌర్య నటించిన కొన్ని చిత్రాలని ఆమె నిర్మించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉషా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నాగ శౌర్య చిన్నప్పటి నుంచి...


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


Snake: అతను పిలవగానే పాములు వచ్చి.. పాలు తాగుతాయి.. సినిమాలో కాదండి బాబు నిజంగానే..!

ప్రస్తుతం ఓ ఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. దీనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇదేదో సినిమాలో సీను అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే నిజంగానే ఇది జరిగింది. చాలా సినిమాల్లో హీరో లేదా హీరోయిన పిలవగానే.. పుట్టలో నుంచి పాము వచ్చి పాలు తాగి వారిని దీవిస్తుంటుంది. అంత విషపూరితమైన పాము కూడా వారిని ఏమీ చేయకుండా చాలా స్నేహంగా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చెరువులో నీటిని చేతితో కదిలించినప్పుడు.. ఇక్కడికి రెండు పాములు వేగంగా వచ్చాయి. స్థానికులు చెప్పన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రమైన బైకుంత్‌పూర్‌కు పది కిలోమీటర్ల దూరంలోని చర్పారా వద్ద ఉన్న సరస్సు దగ్గర ఇటీవల కొందరు వ్యక్తులు వాకింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఓ వ్యక్తి చేతులతో నీటిని కదిలిచాడు. వెంటనే అతని దగ్గరకు రెండు పాములు వచ్చాయి. వాటిని చూసి అతను భయపడలేదు. ఆ పాములను అతను పట్టుకొని పాలు అందించాడు. అవికూడా వాటికోసమే ఎదురు చూస్తున్నట్లు తాగి తిరిగి సరస్సులోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన వాకర్స్ గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించారు. దీంతో ఆ వార్త చుట్టుపక్కల అన్ని గ్రామాల వారికి దావానంలా పాకింది. వెంటనే అందరూ చెరువు వద్దకు చేరుకున్నారు. వెంటనే ఆ వ్యక్తి పాములకు ఆహారం పాలు మరోసారి ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ జంట పాములు రోజూ పాలు తాగడానికి వచ్చి మళ్లీ వెళ్లిపోతున్నాయని స్థానికులు చెపుతున్నారు. ఇది నిజంగా అద్భుతమని.. దేవుని ఆశీస్సులతో ఇలా జరుగుతోందని గ్రామస్థులు అంటున్నారు.


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


ఛీ అది కొనివ్వలేదని విడాకులు కోరిన భార్య.. 5 రూపాయలకు కక్కూర్తి పడిన భర్త

Weird Divorce Case: ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు కలిసే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకుంటున్నారు. కొందరు నవ్వు తెప్పించే కారణాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాకు చెందిన ఒక మహిళ, కుర్‌ కురే ప్యాకెట్ విషయంలో భర్తతో గొడవ పడింది. ఇప్పుడు ఆ గొడవ కారణంగానే విడాకులు కోరుతోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్...


Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం బాలీవుడ్ స్టార్...


Double iSmart: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. మాకి కిరికిరి మాములుగా లేదుగా

Double Ismart Teaser on Ram Birthday: హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


Pulivarthi Nani Attacked: పులివర్తి నానిపై దాడితో చంద్రగిరిలో టెన్షన్ టెన్షన్- తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ముందు భార్య సుధారెడ్డి ధర్నా

Chandragiri News: చంద్రగిరిలో పులివర్తి నానిపై జరిగిన దాడి కేసు మరింత ముదురుతోంది. దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాల్సిందేనంటూ నాని భార్య సుధారెడ్డి ధర్నాకు దిగారు. ఆమెకు మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంకా ఆ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలలో నేతల జాతకాలు భద్రంగా ఉన్నాయి. చాలా మంది నేతలు వారి పనుల్లో బిజీ అయిపోయారు. కానీ...


ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత

ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత హైదరాబాద్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు.. అవును నిజం ఇది.. మే 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సినిమా ధియేటర్లను మూసివేయటం ఎందుకు.. కారణాలు ఏంటీ అనే అనుమానాలు రావొచ్చు. అక్కడికే వస్తున్న...


పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల్లో ఒకేలాంటి ఆలోచనలు.. అందుకేనా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరూ తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ఓ స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ స్టార్ హీరోలు ఇద్దరూ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారు. స్టార్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో వచ్చినా సరే తమ నటనతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు ఉన్నా సరే టాలీవుడ్ లో వీరందరి కంటే పవన్, మహేష్ బాబుల ఇమేజ్ పెద్దది. వీరిద్దరికి ఉన్న ఇమేజ్ తెలుగు...


OTT: సుస్సు పోయిస్తున్న హర్రర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే ఈ సినిమా చూడండి!

ప్ర‌స్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలా సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో హర్రర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండే సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఓటీటీలో ఆడియన్స్ ని భయపెడుతున్న సినిమా పేరు 'పిండం'. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించారు. భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. 1930ల్లో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలొ ఈ మూవీ విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు

చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు సూర్యాపేటలో డీఎంహెచ్​వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం        రెండు నెలల్లో 48 మంది వస్తే  46 మందికి సిజేరియన్​     సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్, ల్యాబ్ సీజ్ సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్​ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్...


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


బాలీవుడ్ క్వీన్ ఆస్తి ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. క్రిమినల్ కేసులు కూడా బానే

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంగళవారం కంగనా రనౌత్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపింది. తన దగ్గర స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో కంగనా తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు కంగనా తెలిపింది. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపింది. తనకు రూ.17 కోట్ల అప్పు ఉందని కంగనా తెలిపింది. ఇవే కాకుండా 50 ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంది కంగనా. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ తన దగ్గర ఉన్నాయని కంగనా తెలిపింది. తనపై 8 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని కంగనా తెలిపింది. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు.


Mangal-Rahu Yuti 2024: అంగారక కీడు యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి బ్యాడ్‌ లక్‌ స్టార్ట్‌!

Mangal-Rahu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీడుగా భావించే అంగారక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మేష రాశిలో పాటు మరికొన్ని రాశులవారియ జీవితాల్లో తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు కూడా వస్తాయి.


Saripodhaa Sanivaaram Update: నాని ప్రతిధ్వనించే సమయం ఇది..స‌రిపోదా శ‌నివారం క్లైమాక్స్ అప్డేట్

Saripodhaa Sanivaaram Update: నాని ప్రతిధ్వనించే సమయం ఇది..స‌రిపోదా శ‌నివారం క్లైమాక్స్ అప్డేట్ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు.డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మ...


సింగర్ సుచిత్రకు అసలేమైంది?.. వారిద్దరూ గే అంటూ పిచ్చి వాగుడు

Suchi Leaks: సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో ఎంతో మంది సెలెబ్రిటీల మీద దారుణమైన ఆరోపణల్ని చేసింది. ఇక్కడ శ్రీరెడ్డి ఎలా అయితే టాప్ హీరోల మీద ఆరోపణలు చేస్తుంటుందో.. అక్కడ సుచిత్ర కూడా సుచీ లీక్స్ పేరిట ధనుష్, త్రిష అంటూ టాప్ స్టార్స్‌ మీద దారుణంగా కామెంట్ చేస్తుంటుంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుచిత్ర వెలుగులోకి వచ్చింది.


జూపార్క్​లో పులి మృతి

జూపార్క్​లో పులి మృతి ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమన్యు ​ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో అభిమన్యు(9) అనే మగపులి మంగళవారం మృతి చెందింది.  బెంగాల్​టైగర్ అభిమన్యు.. ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూసింది. 2015 జనవరిలో ఆ పులి జన్మించింది. కొంతకాలంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ నెల 5వ తేదీ నుంచి నడవడానికి కూడా వ...


గొంతులో కఫాన్ని తగ్గించే పవర్ ఫుల్ చిట్కాలు!

ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో కఫం ఏర్పడుతుంది. దీనివల్ల దగ్గు ఉంటుంది. ఈ కఫాన్ని తగ్గించడం కోసం కొన్ని చిట్కాలు పాటించండి.


Rakhi Sawant: గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ బెడ్డుపై రాఖీ సావంత్

Rakhi Sawant Hospitalised: ప్రస్తుతం నెట్టింట్లో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో ఆమెకు హాస్పిటల్‌లో చేరినట్టుగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనే అప్డేట్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​?

స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​? సంప్రదాయ ఓటుతో పాటు రూరల్​పై కాంగ్రెస్​ ధీమా     యూత్, అర్బన్​ ఓటు తమదే అంటున్న బీజేపీ     సానుభూతి, ప్రభుత్వ​ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్​ యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్​సభ స్థానంపైనే ఉంది. గత లోక్​సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్​ పెరిగి 76...


Pavithra Jayaram: అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలనుకున్నా - ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ చివరి ఇంటర్వ్యూ

Pavithra Jayaram: ఎంతోమంది కన్నడ నటులు.. తెలుగు బుల్లితెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో బిజీగా వెలిగిపోతున్న నటీనటులు చాలామంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. అందులో ఒకరు పవిత్ర జయరామ్. ‘త్రినయని’ సీరియల్‌లో మెయిన్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్న పవిత్ర.. తాజాగా కార్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. దీంతో ఆవిడ పాత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్...


Brahmamudi Serial Today May 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : మాయ గురించి తెలుసుకున్న కావ్య – బస్తీలో కావ్యను కిడ్నాప్ చేయనున్న రౌడీలు

Brahmamudi Serial Today Episode : కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్లననడంతో అపర్ణ కోప్పడుతుంది. దీంతో కళ్యాణ్‌ కూడా అపర్ణపై కోప్పడతాడు. అన్నయ్యను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించావ్. అది నా సమస్య కాదు. కంపెనీ గురించి మాట్లాడే ముందు నువ్వే ఓసారి ఆలోచిస్తే మంచిది అని కల్యాణ్ అంటాడు. దాంతో కల్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. సుభాష్‌: ఎందుకు కోపం తెచ్చుకుంటావు. చిన్నవాడైనా సత్యం చెప్పాడు. ఏడాది క్రితం రాజ్‌కు మించినవాడు లేడు అని పట్టాభిషేకం చేశాము. ఇప్పుడు రాజ్‌ను...


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


భార్యకు విడాకులిచ్చిన టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. 11ఏళ్ల బంధానికి తెగతెంపులు

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వైవాహిక బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్‌గా ధనుష్,ఐశ్వర్య బంధం తెగిపోయిన కొద్దిరోజులకే మరో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లుగా ప్రకటించారు.అయితే వీళ్లిద్దరూ సంగీత ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్లు కావడం విశేషం.(Photo:Facebook) దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవిని 11ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఈజంట ఇన్నేళ్ల తర్వాత తమ వివాహ బంధాన్ని విడాకులతో తెంచుకున్నారు.ఈవిషయాన్ని స్వయంగా జీవీ ప్రకాష్ ప్రకటించారు.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో ఆలోచించి చివ‌రికి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. కాగా, ప్ర‌కాశ్‌, సైంధ‌వి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది..(Photo:Facebook) "ఎంతో ఆలోచించి సైంధ‌వి తాను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నామని.. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఇద్ద‌రి జీవితాల్లో మెరుగుకోసం ఒక‌రికొక‌రం ప‌ర‌స్ప‌ర గౌర‌వంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇద్ద‌రికీ మంచిద‌ని న‌మ్ముతున్నామని తెలిపారు.(Photo:Facebook) తామిద్దరం తీసుకున్న ీ నిర్ణ‌యాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటార‌ని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. మా ప్రైవ‌సీని గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నామని ప్రకటనలో విన్నవించుకున్నారు.జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మాత్రమే కాదు..ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు కూడా కావడం మరో విశేషం.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ త‌మిళ్‌తో పాటు తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించారు. 'అసుర‌న్‌', 'సుర‌రై పోట్రు' (ఆకాశ‌మే నీ హ‌ద్దు), 'యుగానికి ఒక్క‌డు', 'రాజా రాణి' వంటి హిట్ త‌మిళ సినిమాల‌కు స్వరాలు సమకూర్చాడు.(Photo:Facebook) అలాగే తెలుగులో 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త‌', 'జెండాపై క‌పిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు జీవీ ప్రకాష్. ఇక హీరోగా 15 మూవీల‌లో న‌టించాడు..(Photo:Facebook) చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్లే స్టార్ సెలబ్రిటీలు ఈవిధంగా నడి వయస్సు రాకుండానే విడాకులు తీసుకుంటున్నారని .. ఒంటరిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవింతాలని నిర్ణయించుకుంటున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..(Photo:Facebook)


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 15 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 15 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం బుధవారం తిథి :- సప్తమి ఉ॥5:51 ని॥ వరకు తదుపరి అష్టమి నక్షత్రం :- ఆశ్రేష సా॥ 4:57ని॥ వరకు యోగం:- వృద్ధి ఉ॥9:28 ని॥ వరకు కరణం:- వణిజి ఉ॥ 5:51భద్ర సా॥ 6:35ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ. 6:36ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥...


జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స

జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స టీడీపీ సీనియర్ లీడర్  జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న  తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గ్యాస్ ఎఫెక్ట్ తో ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు.  వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కో...