Trending:


కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు నామా గెలిస్తే  కేంద్ర మంత్రి ఎలా అయితడు బీఆర్ఎస్ కు రెండో స్థానం వస్తే  దేనికైనా సిద్ధం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్​: కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన...


బర్త్ డే రోజు అనసూయ ఏం చేసిందో తెలుసా?... అతని అదృష్టానికి కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు!

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి....


Hari Om OTT: రక్తి నుంచి భక్తికి.. దేశంలోనే తొలి భక్తి ఓటీటీని ప్రారంభిస్తున్న ‘ULLU’ యాప్ యాజమాన్యం

Hari Om OTT: ఉల్లు (ULLU) యాప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అడల్ట్ కంటెంట్‌ను అందించే ఈ యాప్.. రక్తి నుంచి భక్తి వైపు అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ యాప్ యాజమాన్యం ‘హరి ఓం’ అనే ఓటీటీ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. దేశంలోనే తొలి భక్తి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఉల్లు’ (ULLU) ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. ‘హరి ఓం’ పేరుతో ఈ సరికొత్త ఫ్లాట్ ఫారమ్ ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీలో ‘భారతీయ పురాణాలు,...


Pics: షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మొక్కులు చెల్లించుకుంటోన్న టీడీపీ అధినేత..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు గురువారం మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన వీరు.. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు.


ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!

ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..! అనారోగ్యం అయినా.. రోగం వచ్చినా.. ముందుగా ఆస్పత్రి కంటే మనకు కనిపించేది.. గుర్తుకొచ్చేది మెడికల్ షాపు. ముందు ఓ ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని ఉపశమనం పొందుదాం.. ఆ తర్వాత ఆస్పత్రికి వెళదాం అనుకుంటాం.. అలాంటి మెడికల్ షాపులోనే నకిలీ మందులు అమ్ముతున్న దుర్మార్గులు తయారు అయ్యారు. హైదరాబాద...


‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు

‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో గురువారం నుంచి ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ దయాల్‌‌‌‌సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్యసేవలను ట్రాన్స్​జెండర్లు వినియోగి...


Mammootty: మమ్ముట్టి సినిమాపై విమర్శలు - అగ్రకులాన్ని అవమానించినట్టుగా ఉందంటూ వ్యాఖ్యలు

Mammootty Puzhu Movie Controversy: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఊహించని ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన ‘పురు’ అనే మూవీ విడుదలయ్యింది. ఈ సినిమాను అగ్రకులాన్ని అవమానించినట్టుగా తెరకెక్కించారని కొందరు సోషల్ మీడియాలో దీని గురించి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం విడుదలయిన సినిమా గురించి ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని ఏఐసీసీ జెనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అగ్రకులాన్ని...


Rashmika Mandanna: ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేలా రష్మిక వీడియో.. నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్

పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందనిపించేలా ఓ వీడియోను ఆమె తన సోషల్ హ్యాండిల్స్‌లో ప్రమోట్ చేశారు. అభివృద్ధికి ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. అయితే ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


అమీ జాక్సన్ కొడుకు అల్లరి చూశారా?

అమీ జాక్సన్ తాజాగా తన కొడుకుతో కలిసి తెగ అల్లరి చేసింది. కొడుకు తమ గార్డెన్ ఏరియాలో పని చేస్తూ కనిపించాడు. ఇక గార్డెన్ ఏరియాలో కొడుకుతో కలిసి అమీ జాక్సన్ కూడా చిన్న పిల్లలా మారిపోయింది.ఇద్దరూ కలిసి పైనుంచి అలా దొర్లుతూ ఆటలు ఆడారు. ప్రస్తుతం అమీ జాక్సన్ కొడుకు అల్లరి వేషాలు, ఈ వీడియోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాడో అని అనుకుంటున్నారు.


Prabhas: లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారు.. ప్రభాస్ చెప్పింది పెళ్లి గురించేనా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ' సినిమాతో బిజీగా ఉన్నారు. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్నారు.


Breaking: జూబ్లీహిల్స్‌లో స్థల వివాదం.. తెలంగాణ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్

Junior NTR High Court Petition: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్‌లో స్థలం వివాదంపై తెలంగాణ హైకోర్టను ఆశ్రయించారు. గీతాలక్ష్మి అనే మహిళ నుంచి కొనుగోలు చేసిన స్థలం విషయంలో ఈ వివాదం నడుస్తోంది.


Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..

Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..


ఒకప్పుడు చిన్న గదిలోనే నివాసం.. ఇప్పుడు రూ.550 కోట్ల సంపద.. తెలుగు సినిమాతో సూపర్ క్రేజ్!

సాధారణంగా సినీ తారలు, సెలబ్రిటీల పిల్లలు లగ్జరీ లైఫ్ గడుపుతారు. ఒక వయసు వచ్చే వరకు ఎంజాయ్ చేసి, తర్వాత మూవీ ఇండస్ట్రీలోనే సెటిల్ అవుతారు. సినిమా అవకాశాలు అందుకోవడం వారికి చాలా సులభం. మంచి దర్శకుడు మంచి కథతో లాంచ్ చేస్తే, వారు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అయితే అందరి జీవితాలు ఇలాగే సాగుతాయి అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా ఒక స్టార్ కిడ్ చాలా భిన్నంగా ఎదిగింది. చిన్న వయస్సులో సింగిల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో పెరిగింది. బాల నటిగా ఓ సినిమాలో పనిచేసింది. ఎంతో కష్టపడి నేడు సూపర్ స్టార్‌గా మారింది. ఆమె ఎవరో కాదు, RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అలియా భట్. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి ప్రస్తుతం భారతదేశంలోనే టాప్ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే వారిలో ఆమె ఒకరు. రూ.32 కోట్ల విలువైన బంగ్లా కూడా కొనుగోలు చేసింది. అలియా తండ్రి మహేష్ భట్ బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా కొనసాగుతున్నాడు. ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అయినా, అలియా మామూలు జీవితం గడిపింది. అలియా కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది, "హైవే", "హంప్టీ శర్మ కి దుల్హనియా", "రాజీ", "గంగూబాయి కాఠియావాడి" వంటి చిత్రాలతో సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ది నాడ్ మ్యాగ్ (The NoD Mag) అనే మ్యాగజైన్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అలియా తల్లి సోనీ రజ్దాన్ గతంలో వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో చెప్పింది. సోనీ కూడా ఒక నటి. కొన్ని సినిమాలకు ఆమె దర్శకత్వం వహించింది. కుమార్తెలు అలియా, షాహీన్‌లను చాలా సింపుల్‌గా పెంచానని ఆమె చెప్పింది. అలియాకు ప్లేరూమ్ కూడా లేదని, వారందరూ ఒక బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లో నానా ఇబ్బందులు పడుతూ నివసించారని చెప్పుకొచ్చింది. ‘ఒకప్పుడు మేం ఒక చిన్న ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో నివసించేవాళ్లం. మా చేతుల్లో పెద్దగా డబ్బు ఉండేది కాదు, బతకడమే కష్టంగా అనిపించేది. కానీ పిల్లలను చాలా ప్రేమతో పెంచాను. స్మార్ట్‌ఫోన్లు కూడా లేవు. అలియాకు ప్లేరూమ్ కూడా లేదు. కానీ అప్పటి జీవితం చాలా సులభం.’ అని సోనీ రజ్దాన్ తెలిపింది. అలియా ఇప్పుడు ఒక తల్లి అయ్యిందని, చిన్నప్పుడు దొరకని అన్ని సౌకర్యాలను కూతురు రాహాకు అందించగల స్థితిలో ఉందని చెప్పింది. "ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా పెంచాలని ఆశిస్తారు, వారి పిల్లలు తమ కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజు, రాహాకు చాలా మంచి జీవితం లభిస్తోంది. అలియా స్తోమతకు తగినట్లు బిడ్డకు బెస్ట్ చైల్డ్‌కేర్, బెస్ట్ నర్సులు, బెస్ట్ టాయ్స్ అందిస్తోంది. నేను ఇవ్వలేనివన్నీ రాహాకు అందిస్తూ ఆమెను బాగా చూసుకుంటోంది." అని సోనీ వెల్లడించింది. భారీ సంపదఆలియా ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల వరకు తీసుకుంటోంది. రిపోర్ట్స్ ప్రకారం, ఆమె నెట్ వర్త్ రూ.550 కోట్లు. ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. 2023లో కూతురు రాహాకు జన్మనిచ్చింది. ప్రస్తుతం "జిగ్‌రా" సినిమా చేస్తోంది. ఇది సెప్టెంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. సంజయ్ లీలా భన్సాలి "లవ్ & వార్" సినిమాలో కూడా అలియా నటిస్తోంది.


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-17 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- నవమి ఉ॥ 9:06ని॥ వరకు నక్షత్రం:- పూ.ఫల్గుణీ రాత్రి 9:37 ని॥ వరకు యోగం:- వ్యాఘాతం ఉ॥ 10:08ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥09:06తైతుల రాత్రి 10:06 ని॥ వరకు వర్జ్యం:- అమృత ఘడియలు:- సా॥2:34 ని॥ల 4:26ని॥...


మెగా ఫ్యామిలీ పరువు తీసిన లావణ్య త్రిపాఠి... ఏడాదిలోపే కొత్త కోడలు చేసిన పనికి తిట్టిపోస్తున్న జనాలు!

హీరో వరుణ్ తేజ్ ని పెళ్లాడిన లావణ్య త్రిపాఠి మెగా కోడలు హోదా పొందింది. టాలీవుడ్ ని శాసిస్తున్న అతిపెద్ద కుటుంబంలో ఆమె అడుగుపెట్టారు. ఏళ్ల తరబడి రహస్యంగా ప్రేమించుకున్న లావణ్య-వరుణ్ గత ఏడాది ఎంగేజ్మెంట్ ప్రకటన చేశారు. 2023 నవంబర్ 5న ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి స్టేటస్ మారిపోయింది. అదే సమయంలో ఆమె బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాగా లావణ్య త్రిపాఠి...


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


త్రివిక్రమ్ ఆమెకి అబద్దాలు చెప్పి ఒప్పించాడా.. జరిగిందంతా బయటపెట్టిన తెలుగు హీరోయిన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు గమ్మత్తుగా ఉంటాయి. కేవలం సాంగ్స్ కి, రొమాన్స్ కి మాత్రమే పరిమితం కావు. హీరో తో పాటు ట్రావెల్ అయ్యేలా హీరోయిన్లని త్రివిక్రమ్ కథలో ఇన్వాల్వ్ చేస్తారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు గమ్మత్తుగా ఉంటాయి. కేవలం సాంగ్స్ కి, రొమాన్స్ కి మాత్రమే పరిమితం కావు. హీరో తో పాటు ట్రావెల్ అయ్యేలా హీరోయిన్లని త్రివిక్రమ్ కథలో ఇన్వాల్వ్ చేస్తారు. అయితే...


ఫైనల్లో నిఖత్

ఫైనల్లో నిఖత్ అస్తానా (కజకిస్తాన్‌‌‌‌) : ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌‌‌‌ ఎలోర్డా కప్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు మరో ముగ్గురు విమెన్‌‌‌‌ బాక్సర్లు ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన 52 కేజీ సెమీఫైనల్ బౌట్‌‌‌‌లో వరల్డ్ చాంపియన్‌‌‌‌ నిఖత్ 5–0తో కజకిస్తాన్‌‌‌‌కు చెందిన టొమిరిస్‌‌‌‌ మిర్జాకుల్‌‌‌‌న...


Satyabhama Serial Today May 17th: సత్యభామ సీరియల్: వారసుడు కావాల్సిందే.. రెండు జంటల్ని హనీమూన్‌కి పంపిన మహదేవయ్య!

Satyabhama Today Episode : విశ్వనాథం హాల్‌లో ఉంటే విశాలాక్షి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. హర్ష వచ్చి లంచ్ బాక్స్ ఇమ్మంటే నందినిని తీసుకురావడానికి వెళ్లమని విశాలాక్షి చెప్తుంది. సంధ్య వచ్చి మర్చిపోయాడేమో అని అంటుంది. హర్ష: ఇప్పుడు తను వచ్చి ఇక్కడేం చేయాలి. ఎవరికీ మనస్శాంతి లేకుండా చేస్తుంది. తను వస్తే ఎవరికి సంతోషం అందరిని ఏడిపించడం తప్ప చేసేది ఏం లేదు. విశాలాక్షి: అదేంటిరా అలా అంటున్నావ్. వీడేంటి అండి ఇలా మాట్లాడుతున్నాడు. వీడు మొండి వాడో...


తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్ మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్ గా ఉ...


జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్

జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్ హైదరాబాద్, వెలుగు :  టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఎగ్జామ్ ను జూన్ 3న నిర్వహిస్తామని లాసెట్  కన్వీనర్  ప్రొఫెసర్  విజయలక్ష్మి తెలిపారు. అయితే, గతంలో రెండు సెషన్లలోనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించామని, ప్రస్తుతం మూడు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. జూన్ 3న  ఉదయం 9 నుంచి 10.30 వరకు ...


మీ అరచేతిపై ఈ గుర్తులు ఉన్నాయా..? జీవితంలో మీకు తిరుగు ఉండదు..!

మన అరచేతుల్లో కనిపించే రేఖలు కేవలం గీతలు మాత్రమే కాదు, అవి మన వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించి అనేక విషయాలు తెలియజేస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈ నమ్మకం ఆధారంగా పుట్టుకొచ్చిందే హస్తసాముద్రిక శాస్త్రం (Palmistry). ఈ శాస్త్రం ప్రకారం, అరచేతి (Palm)లోని వివిధ రేఖలకు, గుర్తులకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు, జీవిత రేఖ (Life line) ఒక వ్యక్తి ఆరోగ్యం, శక్తిని సూచిస్తుంది. విధి రేఖ (Destiny line) వారి జీవిత పథాన్ని, అదృష్టాన్ని తెలుపుతుంది....


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా

ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ...


Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!

Krishnamma Movie Digital Streaming Platform: అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'కృష్ణమ్మ'. మే 10న థియేటర్లలో విడుదల అయ్యింది. కట్ చేస్తే... అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. వారానికి ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ సినిమా! Krishnamma Movie OTT Platform: 'కృష్ణమ్మ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో సినిమా విడుదల చేసినప్పుడు తమ ఓటీటీ...


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌, ప్రస్తుతం..

Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో దిగిన ఓ హీరోయిన్‌ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌ మంచి క్రేజ్‌ ఉన్న నటి. తెలుగులో స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అంతేకాదు ఓ మెగా హీరో సరసన కూడా...


Rahul Gets Emotional: పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం

Rahul Gets Emotional: పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం


వైద్యుడి నిర్వాకం.. వేలికోసం వెళ్తే.. చిన్నారి నాలుకకు సర్జరీ చేశాడు!

ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరో వేలు ఉండటంతో.. సర్జరీ చేసి దానిని తొలగించాలని కుటుంబసభ్యులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే, అక్కడ డాక్టర్‌ పొరపాటున వేలికి బదులు నాలుకకు శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తమ కుమార్తెకు నోటి వద్ద బ్యాండెజ్ చూసి తల్లిదండ్రులు విస్తుపోయారు. అసలు వేలికి సర్జరీ అయితే.. నోటికి దూది ఉండటం ఏంటని ఆరా తీయడంతో వైద్యుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


NTR - Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని క్రేజీ టైటిల్.. ?

NTR - Prashanth Neel: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ 2 కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బన్నీ మొదట సినిమా ఆఫర్ గురించి నాగబాబు కామెంట్,షాకింగ్ మేటర్

ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఎవరికి తగినట్లుగా వారు అర్థాలు...


Suchitra: కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్?.. సంచలనంగా సింగర్ సుచిత్ర ఆరోపణలు

Kamal Haasan Drugs Party: కమల్ హాసన్ డ్రగ్స్ పార్టీ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలు మళ్లీ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్, సింగర్ కార్తీక్, సైంధవి అంటూ ఇలా ఎంతో మంది పర్సనల్ విషయాలను టచ్ చేసింది సుచిత్ర.


హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌

హైకోర్టును ఆశ్రయించిన జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైదరాబాద్, వెలుగు :  జాబ్లీహిల్స్‌‌ హౌసింగ్‌‌ సొసైటీలో 2007లో స్థలం కొనుగోలు చేసి నిర్మించిన ఇంటిపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని నటుడు జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకులకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్...


రాజు యాదవ్..వారం వాయిదా

రాజు యాదవ్..వారం వాయిదా గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌‌‌‌‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ ...


పార్టీలలో కమల్ డ్రగ్స్ తీసుకునేవారా?, పాత ఫొటో వైరల్

తమిళ చిత్ర పరిశ్రమలో కొకైన్ స‌ర‌ఫ‌రా వార్త పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా విశ్వ‌న‌టుడుగా పేరొందిన‌.. క‌మ‌ల్ హాస‌న్ చుట్టూ.. ఈ వివాదం నెలకొని ఉండటంతో వ ైరల్ అవుతోంది. సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్...


ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది! రష్మిక మందన్నా వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్!

టాలీవుడ్ నటి రష్మికా మందన్నా.. యానిమల్ సినిమాతో.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె.. బీజేపీకి అనుకూలంగా చేసిన యాడ్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్వీట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీ-ట్వీట్ చేశారు.రష్మికా.. తన x లో ఓ వీడియోని మే 16న ట్వీట్ చేసింది. అందులో.. ముంబైలో సముద్రంపై నిర్మించిన.. అటల్ సేతు గురించి వివరించింది. "ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్.. భారత అతిపెద్ద సముద్ర వంతెన. ఏకంగా 22...


Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులు- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విజువల్స్

Anantapuram News: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురంలోని తాడిపత్రిలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి, టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు. ఇది తీవ్ర రూపం దాలుస్తున్న టైంలో పోలీసులు కలుగు చేసుకొని ఇద్దర్నీ రహస్య ప్రాంతాలకు...


ఈ సమ్మర్ కి బెస్ట్ సెల్ఫీ పాయింట్ ఎగ్జిబిషన్ ఇదే..

వేసకాలం వచ్చిందంటే పిల్లలకు సమ్మర్ క్యాంపులు, ఎగ్జిబిషన్లు అంటే ఎంతో ఇష్టం. పిల్లలను, పెద్దలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు సెలవు కావడంతో అధిక శాతం ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అటువంటి వారికి వేసవి కాలంలో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేందుకు సూర్య ఆదిత్య ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు.ఈ సమ్మర్ లో పిల్లలను ఆకట్టుకునే విధంగా చిన్న పిల్లల గేమ్స్...


Suchi Leaks: మళ్లీ మొదలైన సుచీ లీక్స్‌ వివాదం - కమల్‌ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్‌ ఫైర్‌

Singer Suchitra Shocking Comments on Kamal Haasan: ఆ మధ్య సుచి లీక్స్‌ కోలీవుడ్‌ ఇండస్ట్రీని ఎంతగా షేక్‌ చేసిందో ప్రత్యకంగా చెప్పనవరం లేదు. గాయనీ సుచిత్ర అకౌంట్‌ నుంచి హీరో ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఆండ్రియా, త్రిషల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు లీక్‌ అయిన అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుచీ లీక్స్ కారణంగా ధనుష్, అనిరుధ్‌, ఆండ్రియా, అమలాపాల్, హన్సిక, త్రిష, అమీ జాక్సన్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీంతో సుచీ లీక్స్‌...


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


మొసలి ముఖంపై కొట్టి చెల్లిని కాపాడుకుంది

"అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆ మొసలి నన్ను పళ్లతో పట్టుకుని, నీళ్ళ కిందికి లాక్కుపోతున్నప్పుడు, నా పని అయిపోయిందనుకున్నాను’’


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి

హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న కారు అదుపుతప్పి పక్కనే పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చనిపోగా.. మరొకరికి తీవ్రగాయాలు   అయ్యాయి. తెల్లవారుజామున 4గంటలకు జరిగిన  కియా కార్నివల్ కారు డ్ర...


పెళ్లిపై జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్.. కలల రాకుమారుడు వాడేనంటూ..!

సెలబ్రిటీల తాలూకు పెళ్లి విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే మీడియా నుంచి కూడా సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా తారసపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందు తన పెళ్లి, కలల రాకుమారుడిపై ఓపెన్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయటపెట్టింది. నా కలలను తనవిగా భావించి.. ఎల్లప్పుడూ అండగా ఉండే వాడే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు కావాలని, బాధల్లో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్‌. తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.


Eesha Rebba: వేరే భాషల్లో అలా ఉండదు, తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యమివ్వాలి - ఈషా రెబ్బ

Eesha Rebba About Chances For Telugu Girls: ఇండస్ట్రీలో రోజులు మారుతున్నాయని ఎవరు ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ టాలీవుడ్‌లో కూడా సరిపడా తెలుగమ్మాయిలు లేరు. ఇప్పుడిప్పుడు తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయని చెప్పినా.. వేరే భాషల హీరోయిన్లను సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికే దర్శకులు ఇష్టపడుతున్నారు. దీనిపై ఈషా రెబ్బ స్పందించింది. ఈషా.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు అయ్యింది. అయినా కూడా తనకు తగినంత గుర్తింపు రావడం లేదు. దీనిపై కూడా ఈషా...


GV Prakash on Trolls: విడాకులపై ట్రోల్స్‌‌ - తమిళుల గౌరవం తగ్గిపోయిందా? ట్రోలర్స్‌కి జీవీ ప్రకాశ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

GV Prakash Reacts On Trolls: ప్రముఖ సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్‌ ఇటీవల తన భార్య సైంధవితో విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే తాము విడిపోతున్నామంటూ జీవీ, సైంధవ్‌లో అధికారికంగా ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్స్‌ చేస్తూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని పదకొండేళ్లు అన్యోన్యంగా జీవించిన వీరి ఇలా విడిపోవడానికి వారి సన్నిహితులు, ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ విడాకులు ప్రకటన...