వీడియో

Trending:


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లో  నివాసం ఉంటున్న చంద్రకాంత్.. మే 17వ తేదీ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ...


Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు గొడవలుపడి విడిపోతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ జంట ఓ చిన్న కుర్కురే ప్యాకెట్ కోసం దంపతులు గొడవపడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరి ఏకంగా విడాకులకు దారి తీసింది. వింటుంటే చాలా సిల్లీగా ఉంది కదా. ఓ భర్త భార్యకు ప్రేమతో క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడు. దీంతో గొడవకు దిగిన భార్య తన అత్తమామలను, భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్న గొడవ కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ వరకు వెల్లింది. అక్కడ...


Dirty Fellow: విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించిన 'డర్టీ ఫెలో' మూవీ ట్రైలర్..

Dirty Fellow: శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటించిన మూవీ 'డర్డీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించారు


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందా? ఫ్యాన్స్‌కి ఇక పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ప్రభాస్. " డార్లింగ్స్.. త్వరలోనే మన లైఫ్‌లోకి ఓ స్పెషల్ వ్యక్తి వస్తున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ డార్లింగ్ త్వరలోనే పెళ్లి వార్త చెప్పబోతున్నాడంటూ సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అంతలేదు.. ఇది ప్రమోషన్స్ కోసం అనుకుంటా అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి ప్రభాస్ దేని గురించి ఆ పోస్ట్ పెట్టాడో చూడాలి.


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


నా బుజ్జిని చూపించాలని ఆగలేకపోతోన్నా : ప్రభాస్

kalki 2898 ad heroine bujji కల్కి మూవీ నుంచి ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేయబోతోన్నాడు. ఈ మేరకు ప్రభాస్ వేసిన పోస్ట్ నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. సినిమా ప్రమోషన్స్ అని ముందే తెలిసినా కొంత మంది మాత్రం ప్రభాస్ పెళ్లి అంటూ హంగామా చేశారు. ఏ సంబంధం లేని పాయల్‌, ప్రభాస్‌లకు లింక్ పెట్టి కూడా మీమ్స్ వేశారు.


అమ్మో శ్రద్దా దాస్ ఏం ఊపిందిరా బాబు

శ్రద్దా దాస్ ప్రస్తుతం బాలీ వెకేషన్‌‌లో ఎంజాయ్ చేస్తోంది. ఆమె దెబ్బకు సోషల్ మీడియా వేడెక్కి పోతోంది. హాట్ ఫోటోలతో ఇన్ స్టాను ఊపేస్తోంది. ఇక తాజాగా ఊ అంటావా అంటూ తెగ ఊపుతూ డ్యాన్స్ వేసింది. శ్రద్దా దాస్ నడుము తిప్పడం, ఆ ఊపడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శ్రద్దా దాస్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


కన్నప్పలో కీ రోల్

కన్నప్పలో కీ రోల్ ‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రభాస్‌‌ ఇటీవల ఈ మూవీ సెట్స్‌‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ...


సితార క్యూట్ ఫోటోలు.. చూస్తే వావ్ అనాల్సిందే

Sitara Ghattamaneni Latest Pics మహేష్ బాబు కూతురిగా సితారకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక సితార నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకుంది. ఇక ఇప్పుడు నెట్టింట్లో సితార వదిలిన ఫోటోలు చూస్తే ఘట్టమనేని ఫ్యాన్స్ అవాక్కవ్వాల్సిందే.


టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది

టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది టీవీఎస్ మోటార్ టీవీఎస్​ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్  బ్లాక్ ఎడిషన్‌‌ను రూ. 1.09 లక్షల (ఎక్స్​షోరూం) ధరతో విడుదల చేసింది. అయితే టీవీఎస్ ​అపాచీ ఆర్టీఆర్​ 160 4 వాల్వ్ వేరియంట్​ రూ. 1,19,990లకు అందుబాటులో ఉంటుంది.  ఇందులోని 159.7 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజన్ 17.31 బీహెచ్​పీని,  14.73 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుం...


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు

ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు జూబ్లీహిల్స్​, వెలుగు : ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ పరిధి ఎన్ఆర్ఆర్​పురం కాలనీలో వెంకటేశ్వర క్లినిక్​, ఏయా హెల్త్​ కేర్​పేరుతో  డాక్టర్లుగా రాజమౌళి, ఉదయ్ ​కుమార్​ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.  వీరికి ఎంబీబీఎస్​ సర్టిఫికెట్లు లేవు. మెడికల్ ​కౌన్సిల్...


Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది


Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

NTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Rakhi Sawant: రాఖీ సావంత్ అనారోగ్యానికి కారణం ఇదేనట, సర్జరీ తప్పదని వెల్లడి - టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన తర్వాతే ఇలా!

Rakhi Sawant Health: బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు దక్కించుకుంది రాఖీ సావంత్. బీ టౌన్‌లో తను ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను అందిస్తుంటుంది రాఖీ. అదే విధంగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదంటూ ఆసుప్రతిలో చేరినట్టు తెలిపింది. రాఖీ సావంత్ హాస్పటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బయటికొచ్చిన రాఖీని తన హెల్త్ గురించి...


పాయల్, ప్రభాస్‌కి లింక్ కట్టేశారే.. బెదిరిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas And Payal Rajput ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్‌ల మీద నెట్టింట్లో ఇప్పుడు వస్తున్న పోస్టులు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. ఈ ఇద్దరికీ లింక్ కలిపి నెటిజన్లు కథలు అల్లేసుకుంటున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


Rashmika Mandanna: అంతకుమించిన సంతోషం ఏముంటుంది.. రష్మిక వీడియోకు ప్రధాని మోదీ రిప్లై

Rashmika Mandanna: సినీ నటి రష్మిక మందన్న ట్వీట్ చేసిన వీడియోకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. అంతకుమించిన సంతోషం ఏముంటుంది అంటూ ప్రధాని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రష్మిక మందన్న ఏం వీడియో ట్వీట్ చేసింది. దానికి ప్రధానమంత్రి ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా!

Naga babu: ట్విట్టర్కి రీ-ఎంట్రీ ఇచ్చిన నాగబాబు.. మరో పోస్ట్తో క్లారిటీ ఇచ్చేశాడుగా! ఏపీ ఎన్నికల నేపధ్యంలో మెగా(Mega), అల్లు(Allu) ఫ్యామిలీల మధ్య గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కల్యాణ్ తరపున కాకుండా తన స్నేహితుడి తరపున ప్రచారం చేశారు. ఈ విషయాన్ని మెగా అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పు బట్టాయి. పవన్ క...


Actor Chandrakanth: ఆత్మహత్యపై ముందే హింట్‌ ఇచ్చిన చంద్రకాంత్‌? - సూసైడ్‌కి ముందు సంచలన పోస్ట్‌

Trinayani Actor Chandrakanth Died by Suicide: చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. పవిత్ర మృతిని జీర్ణించుకోలేకపోయిన చందు చివరికి ఆత్మహతకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి మరణం సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తన ఆత్మహత్యకు ముందు చందు షేర్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ప్రస్తుతం సంచలనం రేపుతుంది. ఇది చూసి అంతా షాక్‌ అవుతున్నారు. తన ఆత్మహత్యపై ముందే హింట్‌ ఇచ్చాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకి ఆ పోస్ట్‌ ఏంటేంటే.. మొదట...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కు...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌

Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌ తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్...


అద్దం ముందు సుప్రిత అందాల విందు

సురేఖా వాణి కూతురిగా సుప్రిత చాలా మందికి పరిచయమే. ఇక ఇప్పుడు సుప్రిత తన కాళ్ల మీద తాను నిలబడబోతోంది. సినిమాల్లోకి హీరోయిన్‌గా సుప్రిత ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.


తన ప్రియురాలు రమ్మందంటూ నటుడు చందు సూసైడ్.. పవిత్ర డెత్ తర్వాత ట్విస్ట్

వారం రోజుల్లో ఇద్దరు టీవీ సీరియల్ నటులు చనిపోవడం టీవీ పరిశ్రమతో పాటు సీరియల్స్ చూసే అభిమానుల్ని షాక్ కు గురి చేసింది.తెలుగులోప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించిన చందు శనివారం తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నాడు.(Photo:Instagram) త్రినయని సీరియల్ తో పాటు పలు సీరియల్స్ లో నటించిన పవిత్ర జయరాం యాక్సిడెంట్ లో చనిపోయిన వార్త జనం మర్చిపోక ముందే అదే కారు ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రియుడు, ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకోవడం అందర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo:Instagram) నాలుగు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో చనిపోయింది పవిత్ర జయరాం. ఆమెతో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు చందు. అయితే తన కళ్ల ముందే పవిత్ర జయరాం చనిపోవడం చూసి చందు షాక్ కు గురయ్యాడు. ఈవిషయాన్ని తానే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు.(Photo:Instagram) ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగానే అందరూ భావించినప్పటికి చందుకి పవిత్ర జయరాంతో వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే చందు పవిత్ర లోకేష్ మరణాన్ని జీర్ణించుకోలేక మణికొండలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకొని చనిపోయాడు..(Photo:Instagram) టీవీ సీరియల్స్ లో నటిస్తున్న చందుకి గతంలోనే శిల్ప అనే యువతితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో పవిత్ర జయరాంతో కూడా లివింగ్ లైఫ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది..(Photo:Instagram) ఈరోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు ముందుగానే చెప్పాడు. తనకు ఏది ఎక్కువ సేపు గుర్తు ఉండటం లేదని కూడా చెప్పాడు..(Photo:Instagram) చందుకి 2015లో శిల్ప అనే యువతీతో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన తర్వాత శిల్పకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రోజు పవిత్ర పుట్టినరోజు..నిన్ను మర్చిపోలేక పోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. జిమ్ వెళ్దాం అని పోస్ట్ లు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగాతెలుస్తోంది..(Photo:Instagram) రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇప్పుడు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది? ఎలా చనిపోయాడు అనే విషయం మీద మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


Naresh: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్

Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా...


Directors Day: రేవంత్ రెడ్డిని క‌లిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ స‌భ్యులు.. ‘డైరెక్ట‌ర్స్ డే’కి ఆహ్వానం

Directors Day Revanth Reddy Invitation: హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్ట‌ర్స్ డే వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు అతిర‌థ మ‌హారధుల‌ను ఎంద‌రికో ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఈనేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. రెవంత్ రెడ్డికి ఆహ్వానం.. ఈ...


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...


Prabhas: ప్రభాస్‌తో పాయల్ పెళ్లా? ఇదిగో హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ హడావిడి, వాస్తవం ఏమిటంటే?

Prabhas - Payal Rajput: సినీ పరిశ్రమలో ఒక రూమర్ వైరల్ అవ్వాలంటే ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా పాపులారిటీని సంపాదించుకున్న హీరోల విషయంలో రూమర్స్ అనేవి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇటీవల ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక అప్డేట్ వల్ల సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన పోస్ట్ కూడా...


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి.. దాదాపు రెండు నెలలుగా జ్యూడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. బాల్కసుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లకు పైగా ఈ కేసు నడిపిస్తున్నారని.. ఇప్పటివరకు ఈ కేసులో కల్వకుంట్ల కవిత దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడినట్టు చిన్న ఆధారం కూడా అధికారుల దగ్గర లేదని...


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa