వీడియో

Trending:


KTR Birthday Celebrations: తండ్రితో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్...అచ్చం శైలిమలా కేటీఆర్ కూతురు

KTR Birthday Celebrations: తండ్రితో కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్...అచ్చం శైలిమలా కేటీఆర్ కూతురు


Vijaya Nirmala | సూపర్‌స్టార్‌తో పెళ్లికి మా నాన్న అభ్యంతరం చెప్పారు..!

తెలుగు ,తమిళం,కన్నడ ,మళయాళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించి దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కిన ఘనత సొంతం చేసుకున్న సీనియర్ నటి స్వర్గీయ విజయనిర్మల.


Actress: తెలుగులో చేసింది 2 సినిమాలే.. కానీ ఆస్తులు మాత్రం రూ.100 కోట్లకు పైమాటే..!

పదేళ్ల కిందట వచ్చిన మహేష్ '1 నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. 'ఆవ్ తుజొ మోగ్ కోర్తా' అంటూ యూత్‌తో పిచ్చ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అదే ఏడాది హిందీలో హీరోపంతి సినిమాతో నార్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవడంతో నార్త్‌లో కూడా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇక ఆ మరుసటి ఏడాది అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి దోచెయ్ సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అవడంతో తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్‌లు రాలేదు. దాంతో ఈ సొగసరి ముంబైకి షిప్ట్ అయిపోయింది. దోచెయ్ తర్వాత ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే పెట్టింది. ఇక బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి బాగా కలిసొచ్చింది. హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌ వరకు చేరుకుంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. మూడేళ్ల కిందట వచ్చిన 'మిమీ'తో ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. ఆ సినిమాలో సరోగేట్ మదర్‌గా టెర్రిఫిక్ పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. 'బరేలీకి బర్ఫీ', 'లుక్కా చుప్పీ', 'దిల్‌వాలే', 'హౌజ్ ఫుల్-4' వంటి సినిమాలు ఈ బ్యూటీకి హిందీలో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక గతేడాది ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. కృతిసనన్‌కు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే ఈ బ్యూటీ 'తెరి బాతూన్ మెరి ఐసా ఉల్జా జియా', క్రూ అనే రెండు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం డూ పట్టి సినిమా చేస్తుంది. అంతేకాదు ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుంది. ఇక ఆ బ్యూటీ బర్త్‌డే ఈరోజు. దాంతో సోషల్ మీడియాలో మొత్తం బర్త్‌డే పోస్ట్‌లతో నిండిపోయింది. ఇక ఈ బ్యూటీ ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నట్లు బాలీవుడ్ టాక్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆస్తుల విలువ వంద కోట్లకు పైమాటే అట. అంతేకాకుండా కృతి సనన్ ఒక్కో సినిమా రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.


Ram NRI Movie Review:‘రామ్ ఎన్నారై’ మూవీ రివ్యూ..ప్రేక్షకులను మెప్పించిందా..!

Ram NRI Movie Review: బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రామ్ ఎన్నారై’. ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. మన మూవీ రివ్యూలో చూద్దాం..


Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు

సింహ వాహిని మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహుదుర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.


Guppedantha Manasu Today జూలై 27 ఎపిసోడ్: తానే రిషినని వసుధారకి చెప్తున్న రంగా.. నిశ్చితార్థ ఉంగరంతో తేలిన నిజం

Guppedantha Manasu July 27 Episode: రంగానే రిషి అనే విషయం సీరియల్ చూసే ప్రతి ఒక్కరికీ అర్ధం అయిపోయింది. అయితే రంగా మాత్రం.. తానే రిషిని అనే నిజాన్ని వసుధార ముందు ఒప్పుకోవడం లేదు. ఎందుకు అలా చేస్తున్నాడు? దానికి కారణం ఏంటో ఇప్పటి వరకూ తేలలేదు. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో తానే రిషిని అని వసుధారకి సమాచారం అందించాడు రంగా.


Kumki Elephants: పవన్ కళ్యాణ్ చెప్పిన 'కుంకీ ఏనుగుల' గురించి తెలుసా.. రైతుల కోసం ఐడియా అదిరింది

Pawan Kalyan Request On Kumki Elephants: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్న విషయం ప్రస్తావనకు రాగా.. ఈ క్రమంలో అప్పుడే కుంకీ ఏనుగుల గురించి చర్చ జరిగింది. అయితే కర్ణాటక నుంచి వీటిని తీసుకోవడానికి స్వయంగా తానే అక్కడి ప్రభుత్వానికి రిక్వెస్ట్...


ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం

ఇస్మార్ట్ మూడో పాటకు ముహూర్తం రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. కావ్య థాపర్ హీరోయిన్.  సంజయ్ దత్ విలన్‌‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌‌తో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. తాజాగా మూడో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ వర్షా కాలంలో రాబోతున్న రొమాంటిక్ సాంగ్ ఇదని,  జులై 29న ...


విడాకుల బాటలో మరో టాలీవుడ్ స్టార్ నటుడు.. వైరల్ అవుతున్న కూతురు పోస్ట్

[caption id="attachment_2539195" align="alignnone" width="944"] Jisshu,Nilanjanaa-Sara:సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితాన్ని అర్దాంతరంగా ముగించుకుంటున్నారు. కలిసి జీవించలేకనో లేక ఇంతకాలం ఒకరినొకరు చూసుకొని విరక్తి పుట్టడమో తెలియదు..డైవర్స్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ లిస్టులో మరో టాలీవుడ్ నటుడు చేరిపోయాడు.[/caption] బెంగాలీ యాక్టర్ జిషు సేన్‌గుప్తా టాలీవుడ్‌లో పదుల సంఖ్యలో నటించిన ప్రతీనాయకుడు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన జిషు సేన్‌గుప్తా ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారిపోయాడు. (Photo:Instagram) చిరంజీవి ఆచార్యలో కూడా యాక్ట్ చేసిన జిషు సేన్‌గుప్తా ఇప్పుడు తన ఇరవై ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. చూడటానికి హీరోలా ఉండే ఈ నటుడు డైవర్స్ ఎందుకు తీసుకుంటున్నాడనే వార్తపై కామెంట్స్ కూడా వస్తున్నాయి. (Photo:Instagram) 20 సంవత్సరాలుగా పెనవేసుకున్న సంబంధం. జాగ్రత్తగా ఏర్పాటు చేసుకున్న కుటుంబం పేకమేడలా కూలిపోవడానికి కారణం ఆమె అంటూ కామెంట్స్ కూడా వస్తున్నాయి. నీలాంజనా సేన్ గుప్తాతో నటుడు విడిపోతున్నాడట.(Photo:Instagram) ఈ నటుడు వ్యక్తిగత విషయాలపై నోరు పారేసుకోవడం వంటి అంశాలే నీలాంజనతో డైవర్స్‌ వరకు దారి తీశాయని టాక్ నడుస్తోంది. ఇదంతా నటుడు జిషు సేన్‌గుప్తాని కూతురు సారా అన్‌ఫోలో చేయడంతో ఈవార్తలకు మరింత బలం చేకూరింది. (Photo:Instagram) కొన్ని రోజుల క్రితం నీలాంజనా తన ఇద్దరు కుమార్తెలు సారా ,జరా సోదరి చందనాతో కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీళ్లే తన బలానికి మూలం అంటూ కామెంట్ పెట్టింది. (Photo:Instagram) ఆ పోస్ట్‌లో నీలాంజన జీసస్ గురించి చాలా స్పృహతో ప్రస్తావించలేదని చాలా మంది అనుకుంటారు. అయితే సారా తన తల్లి మార్గాన్ని అనుసరించి ఆమె పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నారా?(Photo:Instagram) నీలాంజనా తర్వాత సారా కూడా జిషు సేన్‌గుప్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. అయినప్పటికీ సారా ఖాతాలో ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులతో తీసిన ఫోటోలున్నాయి.(Photo:Instagram) జీసస్-నీలాంజన ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి తీపి గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు కూడా పుట్టారు. ఒకరి ఎత్తుపల్లాలను మరొకరు చూశారు. అయితే ఈసారి వీళ్ల కాపురంపై వస్తున్న రూమర్స్ నిజమేనా లేక పుకార్ల అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.(Photo:Instagram) నీలాంజన సేన్‌గుప్తా ఇన్‌స్టాలో భర్త, పిల్లలతో దిగిన ఫోటోలను డిలీట్ చేయలేదు. కాని జిషు సేన్‌గుప్తా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మాత్రంలో భార్యతో దిగిన ఫోటోలు లేవు. కాబట్టి ఈ నటుడికి డైవర్స్ ఇష్టమేనా అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.(Photo:Instagram)


Jovial Star | హీరో రాజ్ త‌రుణ్‌కు కొత్త ట్యాగ్.. ఇంత‌కీ ఏ స్టార్ తెలుసా.!

Purushothamudu | యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ఒకవైపు లావ‌ణ్య వివాదంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈ కుర్ర హీరో మ‌రోవైపు త‌న సినిమాల‌ను చ‌క చ‌క కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’.


Shivaparvathi: శివపార్వతుల నుంచి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన విషయాలివే..

Shivaparvathi: పార్వతీదేవికి, శివునికి మధ్య ఉన్న అనుబంధం మనకు ఎంతో నేర్పుతుంది. పెళ్లైన ప్రతి జంట తమ జీవితంలో ఈ విషయాలను తప్పక పాటించాలి.


వేములవాడలో పోచమ్మకు బోనాలు

వేములవాడలో పోచమ్మకు బోనాలు వేములవాడ​, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆషాఢం సందర్భంగా టీఎన్​జీవో ఆధ్వర్యంలో అమ్మవారికి పోతరాజు, శివపార్వతులు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.కార్యక్రమంలో సిరిసిరి శ్రీరాములు, మూర్తి, చంద్రశేఖర్​,...


Ajith Kumar | జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా అజిత్‌?

‘హను-మాన్‌'తో పాన్‌ఇండియా విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌'ని కూడా ఆయన అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని పూర్తి చేసి, పూజాకార్యక్రమాలను కూడా నిర్వహించారాయన.


కరోనా లాంటి డేంజరస్ వైరస్.. పెరుగుతున్న కేసులు.. తెలుగు ప్రజలకు కీలక హెచ్చరికలు!

దేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ సోకితే కొన్ని గంటల్లోనే 14 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఈ వైరస్ మరో ఇద్దరికి సోకింది. కేరళలో ఈనెల 21న మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి శనివారం నిఫా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఆ బాలుడికి చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల కాంటాక్ట్ లిస్టులోని ప్రతి ఒక్కరికి వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం 9 మందిలో నిఫా వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయని.. వారికి ఇంకా అధికారికంగా నిర్థారణ కాలేదన్నారు. చనిపోయిన బాలుడి సన్నిహితుల్లో ఇద్దరికి మాత్రం అధికారికంగా నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడి కుటుంబాల కాంటాక్టు లిస్టులలో ‘నెగెటివ్’ మెడికల్ రిపోర్టు వచ్చిన వారి సంఖ్య 68కి చేరింది. కాంటాక్ట్ లిస్ట్‌లో మొత్తం 472 మంది ఉండగా.. వారిలో 220 మంది హై- రిస్క్ కేటగిరీలో ఉన్నారు. ప్రారంభంలో, వ్యాధి సోకిన వ్యక్తులు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పిని అనుభవిస్తారు. దీని తరువాత, ఇన్ఫెక్షన్ మైకము, మగత, నరాల సమస్యలు, స్పృహలో మార్పు వంటి లక్షణాలను కలిగిస్తుంది. నిపా వైరస్ జంతువుల నుంచి (గబ్బిలాలు లేదా పందులు వంటివి) లేదా కలుషితమైన ఆహార పదార్థాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. నేరుగా మనిషి నుంచి మనిషికి కూడా వ్యాపిస్తుంది. క్రమంగా నిఫా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అటు తమిళనాడుతో పాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. అత్యవసరమైతే తప్ప కేరళ వెల్లవద్దని హెచ్చరించింది. నిఫా వైరస్ కోసం అన్ని ఆస్పత్రిల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.


Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?

Viral News in Telugu: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్‌ శ్లాబ్‌లపై పెద్ద చర్చే జరుగుతోంది. సీరియస్ డిస్కషన్‌తోపాటు సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. రకరకాల వీడియోలు, ఫొటోలతో నెటిజన్లు తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ పడకుండా ఎలా తప్పించుకోవచ్చో ఓ యూజర్‌ చాలా ఫన్నీగా చెప్పాడు. ఇంట్లో పెరిగిన గడ్డిని చూపిస్తూ ఓ వీడియో తీశాడు. ఆదాయపు పన్ను పడకుండా ఇలా...


Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!

Lip Care Tips: గులాబీ రేకులు వంటి పెదవుల కోసం ఈ చిట్కాలు!


పూరి జగన్నాథ్, ఛార్మికి బిగ్ రిలీఫ్..మొత్తానికి నష్టాల నుంచి బయట పడ్డారు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా భావించారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆశలన్నీ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ చిత్రంపైనే ఉన్నాయి. ఎందుకంటే లైగర్ చిత్రం మిగిల్చిన నష్టాలు అంతా ఇంతా కాదు. డబుల్ ఇస్మార్ట్ చిత్ర రిలీజ్ కి కూడా లైగర్ నష్టాలు అడ్డు తగులుతాయని అంతా...


Vishal vs TFPC: టీఎఫ్‌పీసీ-విశాల్ మధ్య మాటల యుద్దం..సినిమాలు చేస్తూనే ఉంటా..దమ్ముంటే ఆపుకోండి

Vishal vs TFPC: టీఎఫ్‌పీసీ-విశాల్ మధ్య మాటల యుద్దం..సినిమాలు చేస్తూనే ఉంటా..దమ్ముంటే ఆపుకోండి తనదైన నటనతో తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు హీరో విశాల్(Vishal). ఆయన తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది విశాల్. అలాంటి నటుడిపై నిర్మాతల మండలి బ్యాన్ విధించడం పట్ల తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది....


పారిస్‌‌ మెరిసె..ప్రపంచం మురిసె


నాగ పంచమి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేసేరు..

ఈ ఏడాదిలో నాగపంచమి పండుగ ఆగస్టు 9వ తేదీ న అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఈ రోజు పాముని, పరమేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. అయితే ఈరోజు తెలిసీ తెలియక కొన్ని పనులను చేస్తే మీకు పూజా ఫలం కూడా దక్కదు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాగ పంచమి పండుగను శ్రావణ మాసం శుక్లపక్షంలో ఐదో రోజున జరుపుకుంటారు. ఇతర పండుగలతో పాటుగా నాగపంచమిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. మరి...


Chiranjeevi: పిక్ టాక్.. భార్య సురేఖతో కలిసి ఒలంపిక్స్‌లో మెగాస్టార్..!

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురు చూసిన ఒలంపిక్స్ మొదలయ్యాయి. ఈ వేడుకను చూసేందుకు దేశ, విధేశాల నలుమూలనుంచి ప్రజలు వస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రెటీలు సైతం ఒలంపిక్స్‌ను చూడడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా మెగా స్టార్ తన ఫ్యామిలీతో కలిసి ఒలంపిక్స్ వేడుకల్లో సందడి చేశాడు. తాజాగా మెగాస్టార్ ఒలంపిక్ టార్చ్‌ను పట్టుకుని ఫోటోలు దిగాడు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.పారిస్‌ వేదికగా జరుగుతోన్న...


Drugs: తెలంగాణలో డ్రగ్స్ దందా - కొడుకును సరఫరాదారునిగా మార్చిన తండ్రి, తండ్రీకొడుకుల అరెస్ట్

Rachakonda Police Arrested Father And Son In Drugs Case: నగరంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు (Rachakonda Police) రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తోన్న తండ్రీకొడుకులను శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హనీఫ్ షా, సిద్ధిక్ షా తండ్రి కొడుకులు. వీరిద్దరూ హెరాయిన్ నగరానికి తెచ్చి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పక్కా సమాచారం...


Padmanabham | ఫైనాన్షియర్ చేతిలో మోసపోయిన సీనియర్‌ నటుడు స్వర్గీయ పద్మనాభం..!

Padmanabham | పద్యం మీద ఉన్న ఆసక్తితో నటనా రంగంలో అడుగుపెట్టారు స్వర్గీయ పద్మనాభం (Padmanabham) . . ఆయన సహజ సిద్దమైన నటనతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసేవారు. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో చేసి తనకంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయన తీసిన సినిమాల గురించి చెబుతూ ఓ ఫైనాన్షియర్ (Financier) చేతిలో ఎలా మోసపోయారో చెప్పుకొచ్చారు.


ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు

ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు ఎంపీడీవోగా చలామణి అవుతూ పేదలను మోసం చేస్తున్న వ్యక్తి     8న సత్తుపల్లి ఎమ్మెల్యే చేత శంకుస్థాపన చేయించిన నిందితుడు       ఎంక్వైరీ చేయడంతో బయటపడ్డ  బాగోతం పెనుబల్లి, వెలుగు : తాను ఎంపీడీవోగా పనిచేసి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ అయ్యానని, ఎన్‌‌‌‌‌‌‌‌జీవో తరఫున పేదలకు ఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ నమ్మించి ఏకంగా ఎమ్మెల్య...


వాటిని అస్సలు పట్టించుకోను

కీర్తి సురేశ్‌ కొంతకాలంగా ప్రేమలో ఉన్నదట. తన చిరకాల స్నేహితుడే తన ప్రియుడట. త్వరలోనే అతడ్ని కీర్తి పెళ్లాడబోతున్నదట. గత కొంతకాలంగా కోలీవుడ్‌ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతున్నది. ఇదిలావుంటే.. కీర్తిసురేశ్‌ నటించిన ‘రఘు తాత’ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదల కానుంది.


Shiva Blessed Zodiacs: ఈ రాశులంటే శివుకుడి చాలా ఇష్టం.. శ్రావణ మాసంలో వీరికి డబ్బే డబ్బు!

Shiva Blessed Zodiacs: శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయిగా వస్తోంది. అయితే ఈ మహా శివుడు శ్రావణ మాసంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాడు. అయితే ఈ సమయంలో శివుడి అనుగ్రహం పొందే రాశులేంటో తెలుసుకోండి.


Sai Dharam Tej: నటి పావలా శ్యామలకు హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆర్థిక సాయం..అండగా ఉంటానని భరోసా

Sai Dharam Tej: నటి పావలా శ్యామలకు హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఆర్థిక సాయం..అండగా ఉంటానని భరోసా సినీ రంగుల ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని ఇప్పుడు చీక‌ట్లు క‌మ్మేశాయి. వెండితెర‌పై న‌వ్వులు పూయించిన ఆ న‌టి ప్రస్తుతం దీన స్థితిలోకి వెళ్లిపోయింది. త‌న‌ను కాపాడంటూ చేతులెత్తి ఆర్థిస్తోంది. ద‌యనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల(Pavala shyamala)...


Renu Desai: మంత్రి కొండ సురేఖను కలిసిన సినీనటి రేణు దేశాయ్ - కారణం ఏంటంటే

Renu Desai meets Konda Surekha: ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం (జూలై 26) జూబ్లిహిల్స్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి...


వెయిట్‌లిఫ్టర్‌ మమ్మీ

సోషల్‌ మీడియాలో రోష్నిదేవి ఇప్పుడో సంచలనం. ఈమె రోదసిలోకి వెళ్లలేదు. ఎవరెస్ట్‌ శిఖరమూ అధిరోహించలేదు. కానీ, ఆమె చేస్తున్న ఫీట్లు చూసి.. ఈ పెద్దమ్మ అంతకుమించి అని పొగుడుతున్నారు నెటిజన్లు. ఢిల్లీకి చెందిన రోష్నిదేవికి ఇప్పుడు 69 ఏండ్లు. చాలా ఏండ్లనుంచి ఆమె కీళ్లనొప్పులతో సతమతమవుతున్నది. రెండేండ్ల కిందట ఊపిరి సలపనంతగా నొప్పులు అధికమయ్యాయి.


Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..

Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..


Srisailam | మల్లికార్జునుడి సేవలో ఏపీ కార్మిక మంత్రి వాసంశెట్టి

శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్‌ దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో పెద్దిరాజు, ఏఈఓ శ్రీనివాసరావు అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు.. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈమె బాలీవుడ్, టాలీవుడ్‌నే కాకుండా హాలివుడ్‌లో నటిస్తోంది. 17 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొణె స్టార్‌డమ్, ఆస్తుల పరంగా భారతదేశపు అగ్రగామి నటీమణులలో ఒకరు. రెమ్యునరేషన్ విషయానికొస్తే బాలీవుడ్‌లో దీపికా పదుకొణే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈమె ఒక చిత్రానికి 15-20 కోట్ల పారితోషకం అందుకుంటుందట. అతిథి పాత్రకు కూడా ఈ నటి రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ విషయంలో తన భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుందంట. ఈ బ్యూటీ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ అయ్యాయి. కల్కి రికార్డు కలెక్షన్లు సాధించింది. 2023లో దీపికా సూపర్‌హిట్‌లు.. పఠాన్, జవాన్. దీపికా పదుకొణె తన సహచర నటుడు రణవీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది. రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాల తర్వాత దీపికా, రణ్‌వీర్‌సింగ్‌ జంటగా నటించిన చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. అతిథి పాత్రకు కూడా ఈ నటి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ విషయంలో తన భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుందంట. పలు యాడ్స్, ప్రకటన ద్వారా సంపాదిస్తుందట. అత్యధిక పారితోషం అందుకున్న వారిలో దీపికా తర్వాతి స్థానంలో అలియా భట్ ఉంది. అలియా ఓ చిత్రానికి రూ.15 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుందట. దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అయినప్పటికీ..అలియా భట్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రా, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజాగా ఆమె లేడీ ఓరియంటడ్ రోల్స్ చేస్తోంది. అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో కరీనా కపూర్ మూడో స్థానంలో ఉన్నారు. ఈమె ఒక్కో సినిమాకు రూ.8 నుంచి 11 కోట్ల అందుకుంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ లిస్ట్‌లో కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ ఒక్కో సినిమాకి రూ. 8-10 కోట్లు సంపాదిస్తున్నారు. కృతిసనం, కియారా అద్వానీ, కంగనా, తాప్సీ పన్ను ఈ జాబితాలో ఉన్న ఇతర తారలు.


Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు

Man Murdered His Mother In Law In Annamayya District: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) దారుణం జరిగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు నియోజకవర్గం కె.వి.పల్లి మండలంలోని నారమాకులపల్లికి చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. ఎన్నికల సమయంలో నీలావతి పెద్ద కుమార్తెకు, అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె...


Cheetah | శ్రీశైలం ఆలయం వద్ద చిరుత కలకలం .. నెల రోజుల్లో ఆరుసార్లు కనిపించిన చిరుత

Cheetah | నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.


Mohan Babu University : శాటిలైట్ రెడీ చేసిన మోహన్ బాబు స్టూడెంట్ - ఇస్రో సాయంతో నింగిలోకి పంపుతున్నామన్న మంచు విష్ణు

ISRO is launching a satellite made by a student of Mohan Babu University : మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. తమకు చెందిన మోహన్ బాబు యూనివర్శిటీకి చెందిన విద్యార్థి ఒకరు శాటిలైట్ తయారు చేశారని దాన్ని ఇస్రో సాయంతో శనివారమే నింగిలోకి లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇందు కోసం నేషనల్ అట్మోస్ఫరిక్ రీసెర్చ్ లేబోరేటరీ సాయం చేసిందన్నారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా లాంచ్‌ చేస్తారు.. దాన్ని ఎవరైనా చూడవచ్చా.. ఆ శాటిలైట్ ఎలాంటి పనితీరు చూపిస్తుంది.. అనే అంశాలపై...


త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు

త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ  telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వరావు, తెలుగు జర్నలిస్టుల సంక్షేమం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేడవరపు రంగనాయకులు తెలిపారు. శుక్రవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడా...


తెలుగు దర్శకుడితో..రాఘవ లారెన్స్‌‌

తెలుగు దర్శకుడితో..రాఘవ లారెన్స్‌‌ కోలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌‌లోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో రాఘవ లారెన్స్‌‌.  తను హీరోగా నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతోంది.  అతను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి మాత్రం చాలా కాలమైంది. అయితే త్వరలోనే లారెన్స్‌‌ ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు.  శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ సినిమా తెరకెక్కించిన బి. క...


Darshan: కన్నడ దర్శన్‌కు కోర్టులో ఎదురు దెబ్బ - అలాంటివి జైల్లో కుదరవంటూ షాకిచ్చిన న్యాయస్థానం

Court Denies Darshan’s Request For Home Food: తన అభిమాని చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఆయనకు జైలులో సాధారణ ఖైదీ మాదిరిగానే అధికారులు ట్రీట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదు. జైలు భోజనమే పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ తనకు కొన్ని వసతులు కల్పించాలని...


Shasha Raja Yoga: శశ రాజయోగం.. ఈ రాశులవారికి డబ్బుతో పాటు విపరీతమైన ఆదాయం..

Shasha Raja Yoga: శశ రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


మత్తెక్కిస్తోన్న మంచు లక్ష్మి.. అందానికి వయస్సు లేదు మావా!

మంచు లక్ష్మి తన కూతురితో కలిసి వరల్డ్ టూర్‌కి వెళ్లింది.


వీడెంత మంచి దొంగో..!: దోపిడీకి వెళ్లినచోట చిలిగవ్వ లేదని... తన జేబులో డబ్బులే పెట్టిసాడు...

వీడు దొంగే... కానీ మరీ అంత దుర్మార్గుడిలా కనిపించడంలేదు. అందరు దొంగల్లా కాకుండా వీడికి కాస్తో కూస్తో మంచిగుణం వున్నట్లుంది. ఇలా ఓ దొంగను పొగడడానికి కారణమేంటో తెలుసా..? Hyderabad : మానవత్వమే లేకుండా వ్యవహరిస్తారు... డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడని రాక్షసులు... ఇదే దొంగలపై ప్రతిఒక్కరి అభిప్రాయం. దొంగతనానికి వెళ్లిన ఇంటిని ఊడ్చేయడమే దొంగల పని. డబ్బులు, విలువైన వస్తువులే వారి టార్గెట్. ఒక్కసారి దొంగలు దోపిడీకి ఫిక్స్ అయ్యారంటే ఏమాత్రం జాలి,...


Double Ismart: రిలీజ్‌కు ముందే రూ.100 కోట్ల లాభాల్లోకి డబుల్ ఇస్మార్ట్ సినిమా..?

హిట్టయిన సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుందంటే ఆడియెన్స్‌లో ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. తొలిపార్టుతో ఊహించని రికార్డులు కొల్లగొట్టిన సినిమా.. సీక్వెల్‌తో బాక్సాఫీస్ దగ్గర ఊచకోతే అని ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో నెంబర్ 2 అనేది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంది. సీక్వెల్ పేరుతో తెరకెక్కిన సినిమాల్లో ఒకటి, రెండు తప్పితే.. టాలీవుడ్‌లో పెద్దగా ఆడింది లేదు. అయితే మా సినిమా అలా కాదు.. తొలిపార్టుకు మించి సెకండ్ పార్ట్ హిట్టవుతుందని ధీమాగా ఉన్నారు డబుల్ ఇస్మార్మ్ టీమ్. ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు రీమేక్. ఐదేళ్ల కిందట బాక్సాఫీస్‌ దగ్గర ఇస్మార్ట్‌ శంకర్‌ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పటికీ టాలీవుడ్‌ టాప్-10 మోస్ట్‌ ప్రాఫిటెబుల్‌ మూవీస్‌ లిస్ట్‌లో ఇది ఒకటి. అప్పటివరకు లవర్‌ బాయ్‌ రోల్స్‌తో అదరగొట్టిన రామ్‌ పోతినేని.. తొలిసారి మాస్‌ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. ఈ సినిమాతో రామ్‌కు మాస్‌ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రామ్ కథల ఎంపికలో కూడా చాలా చేంజేస్ వచ్చాయి. అదే క్రేజ్‌తో డబుల్ ఇస్మార్ట్‌ను స్టార్ట్ చేశారు. గతేడాది జులైలో సెట్స్ మీదకు వెళ్లిన డబుల్ ఇస్మార్ట్.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. ఓ వైపు లైగర్ తో భారీ దెబ్బ తిన్న పూరి.. ఈ సారి ఎలాగైనా మాస్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. పైగా సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా జరిగిన బిజనెస్ తెలిస్తే షాక్ అవడం ఖాయం. ఈ సినిమాకు అక్షరాల రూ.150 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ఇన్ సైడ్ టాక్. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు రూపంలో రూ.60 కోట్ల మేర డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. దీనితో పాటుగా ఆడియో రైట్స్ రూ.9 కోట్లు, సౌత్ డిజిటిల్ హక్కులకు రూ.33 కోట్లు, హిందీ డిజిటల్‌తో పాటు శాటిలైట్(తెలుగు అండ్ హిందీ) హక్కులకు మరో రూ.50 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ఈ లెక్కన పెట్టిన బడ్జెట్‌కు ఆల్రెడీ వంద కోట్ల లాభాల్లోకి ఇస్మార్ట్ శంకర్ వచ్చేసినట్లే.. ఇక లైగర్ దెబ్బతో పూరీ ఈ సినిమాను పరిమిత బడ్జెట్‌లోనే పూర్తి చేశాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు రూ.45-50 కోట్ల మధ్యలో బడ్జెట్ అయిందని తెలుస్తుంది. ఈ లెక్కన ఆల్రెడీ రూ.100 కోట్ల ప్రాఫిట్ డబుల్ ఇస్మార్ట్‌కు వచ్చేసినట్లే..


Mani Sharma | కేసీఆర్‌ అంటే అందరికీ గౌరవం.. ఆయన సరదాగా చెప్పిన మాటను పాటలో తీసుకున్నాం: మణిశర్మ

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌' చిత్రంలోని ‘మార్‌ముంత ఛోడ్‌చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్‌ మరీ..’ అనే మాటలను హుక్‌లైన్‌గా తీసుకోవడం వివాదానికి దారితీసింది. తెలంగాణ సాధకుడు, పదేళ్లు రాష్ర్టాధినేతగా పనిచేసిన కేసీఆర్‌ వంటి గొప్ప నాయకుడిని కించపరిచే విధంగా ఆయన మాటలను వాడారని తెలంగాణవాదుల నుంచి విమర్శలొచ్చాయి.


Raayan Review: తన 50వ సినిమా ‘రాయన్‌’తో ధనుష్ అంచనాలను అందుకోగలిగాడా?

Raayan Review: తన 50వ సినిమా ‘రాయన్‌’తో ధనుష్ అంచనాలను అందుకోగలిగాడా?


APJ Abdul Kalam | మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళులు అర్పించిన జనం.. Video

APJ Abdul Kalam | భారత దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అణు శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్‌ కలాం (APJ Abdul Kalam) కు జనం నివాళులు అర్పించారు. జూలై 27న (శనివారం) ఆయన వర్థంతిని పురస్కరించుకుని తమిళనాడులోని రామేశ్వరంలోగల అబ్దుల్‌ కలాం స్మారకాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు.


అబ్దుల్ కలాం: చనిపోవడానికి ముందు ఆ చివరి 5 గంటల్లో ఏం జరిగింది?

"నా పదవీ కాలంలో రెండు ప్రభుత్వాలను చూశాను. పార్లమెంటులో ప్రతిష్ఠంభన ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉంది. అది ఏమాత్రం సరైంది కాదు. మార్పు రావాల్సిన అవసరం ఉంది" అని కలాం అన్నారు.


దయచేసి నన్ను కలవండి.. అభిమానికి అనసూయ రిక్వెస్ట్

Anchor Anasuya Fans యాంకర్ అనసూయ తన ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతుంటుంది. నెట్టింట్లో వారితో ముచ్చట్లు పెడుతుంటుంది. టైం దొరికినప్పుడల్లా అనసూయ నెట్టింట్లో చిట్ చాట్ చేస్తుంటుంది. అయితే తాజాగా అనసూయను చూసేందుకు సింబా ఈవెంట్ దగ్గరకు ఓ అభిమాని వచ్చాడట. కానీ అనసూయు కలవలేకపోయాడట. తన లైఫ్‌లో రెండో సారి అనసూయను చూశాను.. అంతే చాలు అంటూ ట్విట్టర్లో పోస్ట్ వేశాడు.దానికి అనసూయ రిప్లై ఇచ్చింది. నన్ను కలిసి మాట్లాడి ఉండొచ్చు కదా అని అడిగేసింది.


Samantha | సమంతా సిటాడెల్‌కు డేట్‌ కన్‌ఫర్మ్ అయ్యిందా?

సమంతా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్: హనీ-బన్నీ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందుంతుంది. సమంతా హీరోయిన్ గా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఈ సిరీస్ లో నటిస్తున్నారు.


ఏమైందో మనసే

స్వీయ దర్శకత్వంలో పవన్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. స్నేహ మాల్వియ కథానాయిక. ఆగస్ట్‌ 2న విడుదలకానుంది. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైర్‌గా తెరకెక్కిస్తున్నారు.


Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి తన పురోగతిని సాధించాడు. అగ్ర దిగ్గజ దర్శ కుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి` చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి-1 ,బాహుబలి-2 తరువాత ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సాహో చిత్రాలు యావరేజీగా నిలవగా.. ఆదిపురుష్ చిత్రం డిజాస్టర్‌ అనిపించుకుంది.