ఆంధ్రప్రదేశ్

Trending:


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


`జబర్దస్త్` ఫైమా బయట చేసే పనులు అవేనా? ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుందా?.. ఇదేం ట్విస్ట్

జబర్దస్త్ కమెడియన్‌ ఫైమా గురించి మరో షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె ఒక్కరితో కాదు ముగ్గురి జీవితాలతో ఆడుకుందట. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. జబర్దస్త్ ఫైమా.. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కామెడీతో నవ్వులు పూయిస్తుంది. తనదైన స్పెషాలిటీ కామెడీతో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. `పటాస్‌` షో నుంచి కెరీర్‌ ప్రారంభించింది ఫైమా. ఆ షోలో మెప్పించి, నెమ్మదిగా `జబర్దస్త్`లో కామెడీ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బోల్డ్...


ఎంత మంది తిట్టినా ప్రభాస్ ఓటు ఎందుకు వేయడో తెలుసా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా సెలెబ్రిటీలు దీన్ని సామజిక బాధ్యతగా భావించాలి. ఓటు వేయడం వేయడం ద్వారా తన అభిమానులకు స్ఫూర్తిగా నిలవాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రతిసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సామాన్యుల వలె క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తారు. అయితే ఒక్క ప్రభాస్ మాత్రం ఓటు వేయరు. ఆయన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన దాఖలాలు లేవు. అసలు ప్రభాస్ ఎందుకు ఓటు...


వైఎస్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్.. పోలింగ్ అయిపోగానే ఉలిక్కిపడే కాంబినేషన్!

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒకరు నిప్పు అయితే మరొకరు నీరు. వీరిద్దరి పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. దేశంలోనే పవర్‌పుల్ వ్యక్తులతో విబేధించి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తాన్ని కాలి నడకన చుట్టొచ్చి.. జనం అభిమానంతో సీఎం అయిన వ్యక్తి ఒకరయితే.. సినిమాల్లో సూపర్ స్టార్ హోదాతో లగ్జరీ లైఫ్ గడిపే అవకాశం ఉన్నా సరే ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లో కష్టపడుతున్నది మరొకరు.


Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!

Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని హీరోయిన్ సెంటిమెంట్ వాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్

Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు...


ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్‌ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్‌కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్‌నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్‌కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్‌కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్‌లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్‌లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్‌కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్‌రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.


గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ బెడ్డుపై రాఖీ సావంత్

Rakhi Sawant Hospitalised ప్రస్తుతం నెట్టింట్లో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో ఆమెకు హాస్పిటల్‌లో చేరినట్టుగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనే అప్డేట్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరించాడు. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పలు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు జైలుకు  చేరుకుని సెర్చింగ్ మొద...


ఛలో సినిమా సూపర్ హిట్, కానీ మాకు డబ్బులు రాలేదు..నాగ శౌర్య తల్లి కామెంట్స్

టాలీవుడ్ లో రాణిస్తున్న యువ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. నాగ శౌర్య బాగా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఛలో లాంటి హిట్ నాగ శౌర్య కి మళ్ళీ రిపీట్ కాలేదు. ఇటీవల నాగ శౌర్య నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయితే నాగ శౌర్యకి తన తల్లి ఉషా మూల్పూరి అతడికి బ్యాక్ బోన్ లా నిలిచారు. నాగ శౌర్య నటించిన కొన్ని చిత్రాలని ఆమె నిర్మించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉషా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నాగ శౌర్య చిన్నప్పటి నుంచి...


విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్.. నెట్టింట పోస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పదకొండేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జీవీ ప్రకాశ్-సైంధవి అధికారికంగా ప్రకటించారు.


Pavithra Jayaram: అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలనుకున్నా - ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ చివరి ఇంటర్వ్యూ

Pavithra Jayaram: ఎంతోమంది కన్నడ నటులు.. తెలుగు బుల్లితెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో బిజీగా వెలిగిపోతున్న నటీనటులు చాలామంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. అందులో ఒకరు పవిత్ర జయరామ్. ‘త్రినయని’ సీరియల్‌లో మెయిన్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్న పవిత్ర.. తాజాగా కార్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. దీంతో ఆవిడ పాత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్...


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 15 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 15 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం బుధవారం తిథి :- సప్తమి ఉ॥5:51 ని॥ వరకు తదుపరి అష్టమి నక్షత్రం :- ఆశ్రేష సా॥ 4:57ని॥ వరకు యోగం:- వృద్ధి ఉ॥9:28 ని॥ వరకు కరణం:- వణిజి ఉ॥ 5:51భద్ర సా॥ 6:35ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ. 6:36ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥...


OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమాకు ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు తేదీలు ఉంటున్నాయి.


సింగర్ సుచిత్రకు అసలేమైంది?.. వారిద్దరూ గే అంటూ పిచ్చి వాగుడు

Suchi Leaks సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో ఎంతో మంది సెలెబ్రిటీల మీద దారుణమైన ఆరోపణల్ని చేసింది. ఇక్కడ శ్రీరెడ్డి ఎలా అయితే టాప్ హీరోల మీద ఆరోపణలు చేస్తుంటుందో.. అక్కడ సుచిత్ర కూడా సుచీ లీక్స్ పేరిట ధనుష్, త్రిష అంటూ టాప్ స్టార్స్‌ మీద దారుణంగా కామెంట్ చేస్తుంటుంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుచిత్ర వెలుగులోకి వచ్చింది.


Kiara Advani: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కియారా అద్వానీ - ప్రపంచ సెలబ్రిటీలతో కలిసి డిన్నర్ చేసే అవకాశం

Kiara Advani At Women In Cinema Gala: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు అవ్వడాన్ని గౌరవంగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. ముఖ్యంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగే ఈవెంట్స్‌కు హాజరయ్యే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా మన ఇండియన్ హీరోయిన్లకు ఈ అవకాశం దక్కడం చాలా అరుదు. అలాంటిది యంగ్ బ్యూటీ కియారా అద్వానీ మాత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసిందట. ఇప్పటివరకు చాలా తక్కువమంది యంగ్ హీరోయిన్స్‌కు మాత్రమే ఈ కేన్స్ ఫిల్మ్...


బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు

బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు సిద్దిపేట, వెలుగు: చిన్నకోడూర్ మండలం గంగాపూర్ లో  బీరప్ప ఉత్సవాల్లో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల అందరం సల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రతినిధులు హరీశ్ రావును సత్కరించారు. అనంతరం మాచాపూర్ లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికో...


GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్

GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తీ పలుకుతూ తన భార్య సింగర్ సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నోట్ ...


అప్పటి నుంచి అడగటం మానేశా.. పవన్ కళ్యాణ్ గురించి నాగబాబు ఎమోషనల్ ట్వీట్

Nagababu tweet on Pawan kalyan: మెగాబ్రదర్ నాగబాబు చేసే ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనను విమర్శించేవాళ్లకు సూటిగా తగిలేలా ఎంత పదునుగా ట్వీట్ల బాణాలు సంధించగలరో.. తాను అభిమానించే వారిపై కూడా అంతే ప్రేమను వ్యక్తపరచగలరు. తాజాగా జనసేన అధినేత, తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


హల్క్ లా మహేష్‌ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో అదిరిపోయేలా సూపర్‌ స్టార్‌.. రాజమౌళి సినిమా లుక్‌ ఇదేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కొత్త లుక్‌లో కనిపించారు. గెడ్డం, మీసాలతో కనిపించారు. అంతేకాదు బరువెక్కి అదరగొడుతున్నారు. లేటెస్ట్ లుక్‌ పెద్దచర్చనీయాంశంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్‌ చేస్తున్నారు. బాడీని మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్ఫర్మేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తలుక్‌లో కనిపించారు. మహేష్‌ బాబు సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చారు. తన...


సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది అనుష్క నే. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటించారు. ఆమె ఖాతాలో రూ.100కోట్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అనుష్క ఒక్కో సినిమాకి ఎంత...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


Jackie Shroff: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Jackie Shroff seeks court to protection from misuse of name word Bhidu: బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బి-టౌన్‌లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెరపై ఆయన ఎంట్రీ సీన్‌కు వచ్చిందంటే థియేటర్లో ఈళలు పడాల్సిందే. అంతగా తన యాక్టింగ్‌ స్కిల్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు....


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


ప్రముఖ నటుడిపై రక్తం వచ్చేలా దుండగుల దాడి.. తల్లితో గుడికి వెళ్లి వస్తుండగా..

ప్రముఖ కన్నడ నటుడు చేతన్ చంద్రపై ఏమాత్రం ఊహించని విధంగా దాడి జరిగింది. ఈ ఘటనలో దుండగులు చేతన్ ని రక్తం వచ్చేలా గాయపరిచారు. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే కన్నడ నటుడిగా చేతన్ చంద్ర రాణిస్తున్నారు. ఆదివారం రోజు మదర్స్ డే కావడంతో చేతన్ తన తల్లిని తీసుకుని గుడికి వెళ్ళాడు. బెంగుళూరులోని కల్గిపురలో ఓ గుడిని సందర్శించి తిరిగి వేస్తుండగా ఈ సంఘటన జరిగింది....


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ నేడు(మే 12 ) మథర్స్ డే సందర్బంగా ప్రతీఒక్కరు తమ అమ్మని తలుచుకుంటున్నారు. అమ్మతో తమకున్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనా దేవి(Anjana Devi) గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. తన అమ్మతో దిగిన ఫోటోలను చేస్తూ.....


పోలింగ్ కు.. ఎన్టీఆర్ ఆ కలర్ చొక్కా వేసుకొచ్చింది అందుకా?

ఎదుటివాళ్లు ఏ ఆలోచనతో ఉన్నా తమకు కావాల్సినట్లు తమకు అనుకూలమే అంటూ ప్రచారం చేస్తూ మలుచుకుంటారు కొందరు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్తూంటారు. ఆ క్రమంలో సోషల్‌ మీడియాలో కొన్ని ఊహించని విధంగా వైరల్ అవుతూండటం గమనించవచ్చు. తాజాగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఎన్టీఆర్‌ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....


Chanakya Niti In Telugu : భర్తతో సంతృప్తిగా లేకపోతే భార్య ఈ పనులు చేస్తుంది

Chanakya Niti On Wife and Husband : ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల సంబధం గురించి చాణక్య నీతిలో చాలా విషయాలు చెప్పాడు. ఇద్దరు కలిసి ఉండేందుకు కొన్ని విషయాలు పాటించాలని వివరించాడు.


Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?

Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా? నడిగర్‌ సంఘం నూతన భవన నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. నటుడు నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చాలా కాలం కృతయే ఈ భావన నిర్మాణం మొదలవగా.. నిధుల కొరత కారణంగా కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి. అయితే.. తాజాగ...


Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!

Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది! టాలీవుడ్ నటి ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన వేయి అబద్దాలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్.. ఆ తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమా చేసింది. అయితే.. ఈ రెండు సి...


పోలింగ్ ముగిశాక మందుబాబుల వెతలు.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు భయ్యా..!

గత రెండ్రోజులుగా తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయగా.. పోలింగ్ ముగియటంతో సాయంత్రం 6 గంటల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాలుకు మందుబాబులు పోటెత్తారు.


Allu Arjun Vs Mega Family: చిరు కుటుంబంలో ఎన్నికల చిచ్చు.. కొణిదెల వర్సెస్‌ అల్లు కుటుంబాలు

Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్‌ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.


రామ్ చరణ్‌కు ఎంత ప్రేమో.. ఉపాసన ఎంత గొప్పగా చెప్పారో

రామ్ చరణ్ పక్కా ఫ్యామిలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. ఇంటి పనుల్లో భాగం పంచుకుంటాడు. భార్య పట్ల ఎంతో ప్రేమ, కేరింగ్‌తో ఉంటాడు. తాజాగా రామ్ చరణ్ ప్రేమ, కేరింగ్ నేచర్ గురించి ఉపాసన చెప్పుకొచ్చారు. గర్భం దాల్చిన నుంచి బిడ్డను కనే వరకు, క్లీంకార వచ్చిన తరువాత తాను ఎదుర్కొన్న సమస్యలకు రామ్ చరణ్ అండగా నిల్చున్నారని, ఎంతో ప్రేమను కురిపించాడంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.


10Years Telangana: కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు, ప్రవాస తెలంగాణ వాసుల సంబురాలు

10Years Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తైన సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాస తెలంగాణ వాసులు సంబురాలు చేసుకున్నారు.


జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చిరవంజీవి మాట్లాడుతూ ప్రతి...


నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు

నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు హైదరాబాద్, వెలుగు: ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Nagababu: వాడు మావాడైనా పరాయివాడే.. అల్లు అర్జున్‌ని కెలికిన నాగబాబు!!

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొంతకాలంగా ఎక్కడోచోట వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది. దీంతో జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఈ పరిస్థితులు చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. తాను ఏ పార్టీకి మద్దతు కాదని, తన అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తన మద్దతు ఉంటుందని అన్నారు. నంద్యాల రవి గారితో పాటు మావయ్య పవన్ కళ్యాణ్‌కి కూడా తన మద్దతు ఉంటుందని అన్నారు. సరిగ్గా ఎన్నికల వేళ అల్లు అర్జున్‌ ఇలా బెహేవ్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. ఇదిలా ఉండగానే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ ట్వీట్ చేసి హీటు పెంచారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...! అంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌కి కౌంటరే అని అంటున్నారు. ఇది మరోసారి అల్లు- మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ అనేది తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇష్యూ తీవ్ర దుమారం రేపింది. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ నడుమ కామెంట్స్ వార్ నడుస్తోంది. కాగా.. సరిగ్గా ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం, మద్దతు తెలపడం రాజకీయంగా వేడి పెంచింది. తాజాగా దీనిపై పరోక్షంగా నాగబాబు కౌంటర్ వేయడం చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయిందనే సంకేతాలు వచ్చాయని చెప్పుకోవచ్చు.


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


ఛీ అది కొనివ్వలేదని విడాకులు కోరిన భార్య.. 5 రూపాయలకు కక్కూర్తి పడిన భర్త

Weird Divorce Case: ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు కలిసే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకుంటున్నారు. కొందరు నవ్వు తెప్పించే కారణాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాకు చెందిన ఒక మహిళ, కుర్‌ కురే ప్యాకెట్ విషయంలో భర్తతో గొడవ పడింది. ఇప్పుడు ఆ గొడవ కారణంగానే విడాకులు కోరుతోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్...


2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు.. పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా...


Happy Birthday Anasuya: ఈ 'రంగమ్మత్త' రూటే సపరేట్‌ - విమర్శలకు, వివాదాలకు తగ్గని హట్‌ యాంకర్, సోషల్‌ మీడియా సెన్సేషన్‌..

Anchor Anasuya Bharadwaj Birthday Special: ఇండస్ట్రీలో ఈమే ఒక సెన్సేషన్‌. సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్‌ పెట్టిందంటే చాలా అంతే అదే మాట్లాడుకుంటారు. లక్షల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్నా.. అదే స్థాయిలో విమర్శించే వాళ్లు కూడా ఉన్నారు. అయినా తగ్గేదే లే అంటూ విమర్శకులకు ధీటూగా ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తుంది. ఆమె మన గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌ 'రంగమ్మత్త'. ఓ గుర్తుపట్టేశారా? అవును యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.. ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు. వెండితెరపై గ్లామర్‌...


Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్

Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ప్రస్తుతం జెనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి కామెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఆయన నుండి వచ్చిన ప్రతీ సినిమా కామెడీ ప్రధానంగా వచ్చినవే కావడం విశేషం. మొదటి సినిమా పటాస్ నుండి F2, F3 వరకు ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవించాయి...


చాణక్య నీతి: పోలీస్ స్టేట్ , వెల్ ఫేర్ స్టేట్..వీటి మధ్య వ్యత్యాసం తెలుసా!

Chanakya Neeti Telugu: పాలకుడు ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? రోజువారీ షెడ్యూల్ ఎలా ఉండాలి? ప్రజలకు ఎలాంటి పాలన అందించాలి? పాలకుడు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది?..ఇలా ఎన్నో విషయాలపై సూచనలు చేసిన ఆచార్య చాణక్యుడు రాజకీయ శాస్త్రంలో ఉండే రెండు రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు.. మొదటిది పోలీస్ స్టేట్ రెండోది వెల్ ఫేర్ స్టేట్... Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !...


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


పిఠాపురంలో ఎర్ర కండువా వేసుకుని బూత్ వద్దకు వచ్చిన వ్యక్తి... అభ్యంతరం చెప్పిన వంగా గీత

పిఠాపురంలో ఎర్ర కండువా వేసుకుని బూత్ వద్దకు వచ్చిన వ్యక్తి... అభ్యంతరం చెప్పిన వంగా గీత ఏపీలో ఇవాళ  ( మే 13) సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు.   ఓ పోలింగ్​ కేంద్రానికి   వైసీపీ అభ్యర్థి వంగా గీత పరిశీలనకు వ...


సీమా హైదర్ గురించి సంచలన విషయాలు

సీమా హైదర్ గురించి సంచలన విషయాలు ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఇండియా కుర్రాడితో ప్రేమలో పడిన సీమా హైదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సీమా హైదరీ తన పిల్లలతోపాటు అక్రమంగా ఇండియా వచ్చి సచిన్ మీనాని రెండవ పెళ్లి చేసుకుంది. ఆమెపై మొదటి భర్త గులాం హైదరీ కేసు వేశాడు. దీంతో ఈ టాపిక్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా గులాం హైదరీ తరపు న్యాయవాది సీమా గ...


వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్

వెలిచాల రాజేందర్ రావుదే విజయం : పొన్నం ప్రభాకర్ కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు విజయం సాధించబోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు  పొందిన ఓటర్లకు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మహిళా ఓటర్లకు, రూ.500కే సిలిండర్లు లబ్ధి పొందిన ఓటర్లకు, భవిష్యత...


Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత

Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత ప్రముఖ మలయాళ రంగస్థల కళాకారుడు M.C. చాకో(75) మంగళవారం మే14న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతూ ఇవాళ చాకో మరణించాడు. ఆయన అసలు పేరు M C చాకో అయినప్పటికీ, అతను M C కట్టప్పనా అని ప్రసిద్ధి చెందాడు. అతను 7000 వేదికలపై ప్రదర్శించిన 30కి ...


Salman Khan: కృష్ణ జింక కేసు, సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా గుడికి వచ్చి క్షమాపణలు చెప్పాలి - బిష్ణోయ్‌ కమ్యూనిటీ డిమాండ్‌

Bishnoi Community Demands If Salman Khan Apologises We Will Consider It: కొంతకాలంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను కృష్ణ జింక కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి హత్యా బెదిరింపుల కూడా వచ్చాయి. అంతేకాదు పలుమార్లు ఇటీవల గ్యాంగస్టర్‌ లారెన్స్‌ గ్యాంగ్‌ మనుషులు ఆయన ఇంటిపై కాల్పుల కూడా జరిపారు. ఇక సల్మాన్‌ను ఎప్పటికైనా చంపేస్తామంటూ ఆ మధ్య లారెన్స్‌ బిష్ణోయ్‌ బహిరంగ హెచ్చరికలు కూడా చేశాడు....