Trending:


గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ బెడ్డుపై రాఖీ సావంత్

Rakhi Sawant Hospitalised ప్రస్తుతం నెట్టింట్లో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో ఆమెకు హాస్పిటల్‌లో చేరినట్టుగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనే అప్డేట్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


Jackie Shroff: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Jackie Shroff seeks court to protection from misuse of name word Bhidu: బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బి-టౌన్‌లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెరపై ఆయన ఎంట్రీ సీన్‌కు వచ్చిందంటే థియేటర్లో ఈళలు పడాల్సిందే. అంతగా తన యాక్టింగ్‌ స్కిల్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు....


సీమా హైదర్ గురించి సంచలన విషయాలు

సీమా హైదర్ గురించి సంచలన విషయాలు ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఇండియా కుర్రాడితో ప్రేమలో పడిన సీమా హైదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సీమా హైదరీ తన పిల్లలతోపాటు అక్రమంగా ఇండియా వచ్చి సచిన్ మీనాని రెండవ పెళ్లి చేసుకుంది. ఆమెపై మొదటి భర్త గులాం హైదరీ కేసు వేశాడు. దీంతో ఈ టాపిక్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా గులాం హైదరీ తరపు న్యాయవాది సీమా గ...


Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!

Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని హీరోయిన్ సెంటిమెంట్ వాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


సుడిగాలి సుధీర్ కి షోలో అందరి ముందు వార్నింగ్ ఇచ్చిన కాజల్... ఇంతకీ ఏం జరిగింది?

స్టార్ యాంకర్ కమ్ హీరో సుడిగాలి సుధీర్ కి షోలో వార్నింగ్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆయన చేసిన తప్పేంటని పరిశీలిస్తే... సుడిగాలి సుధీర్ ఆహా లో ఒక షో చేస్తున్నాడు. సర్కార్ పేరుతో గేమ్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో సర్కార్ షోకి ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా ఉన్నాడు. అతడి స్థానంలోకి సుడిగాలి సుధీర్ వచ్చాడు. ఇటీవల మొదలైన సర్కార్ సీజన్ 4 సక్సెస్ఫుల్ గా సాగుతుంది. కాగా లేటెస్ట్ ఎపిసోడ్ కి కాజల్ అగర్వాల్ గెస్ట్ గా వచ్చింది. నవీన్ చంద్ర సైతం...


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


ఛీ అది కొనివ్వలేదని విడాకులు కోరిన భార్య.. 5 రూపాయలకు కక్కూర్తి పడిన భర్త

Weird Divorce Case: ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు కలిసే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకుంటున్నారు. కొందరు నవ్వు తెప్పించే కారణాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాకు చెందిన ఒక మహిళ, కుర్‌ కురే ప్యాకెట్ విషయంలో భర్తతో గొడవ పడింది. ఇప్పుడు ఆ గొడవ కారణంగానే విడాకులు కోరుతోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్...


Karthika Deepam 2 Serial Today May 15th : కార్తీకదీపం 2 సీరియల్ : దండలు మార్చుకొని గుమ్మం ముందు కార్తీక్, దీపలు.. జ్యోత్స్నని పూర్తిగా మార్చేసిన పారిజాతం!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్‌ దీప వాళ్ల హోటల్‌కి వచ్చి ఉప్మా తిని చాలా బాగుందని చెప్తాడు. కార్తీక్ ఏదైనా సాయం కావాలి అంటే తనని అడగమని దీపతో చెప్తాడు. కస్టమర్ల దగ్గర సాయం తీసుకోనని చెప్తుంది. కార్తీక్‌ని వెళ్లిపోమని అంటుంది. కార్తీక్ వెళ్తూ నువ్వు వద్దన్నా ఏదో ఒక రకంగా సాయం చేస్తానని అంటాడు. ఇక జ్యోత్స్న తన తల్లి దీపని తన కూతురు అని అన్నమాటలు పారిజాతం చెప్పిన మాటలు తలచుకుంటుంది. తన తల్లి పాలు తీసుకొని వస్తే...


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!

గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు! అంధ ప్రదేశ్‌లో ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. నడవలేని స్థితిలో ఇంటి దగ్గర ఉన్న ముసలోళ్లను పార్టీ కార్యకర్తలు ఎత్తుకెళ్లి నచ్చిన గుర్తుకు ఓటు వేపించుకుంటే.. మరికొన్ని చోట్ల పోలింగ్ సిబ్బందే తమకు నచ్చిన ఓటుకు గుద్దేశారు. ఆ కోవకు చేధింనదే ఈ ఘటన. తాను గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఎన్న...


GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్

GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తీ పలుకుతూ తన భార్య సింగర్ సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నోట్ ...


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 15 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 15 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం బుధవారం తిథి :- సప్తమి ఉ॥5:51 ని॥ వరకు తదుపరి అష్టమి నక్షత్రం :- ఆశ్రేష సా॥ 4:57ని॥ వరకు యోగం:- వృద్ధి ఉ॥9:28 ని॥ వరకు కరణం:- వణిజి ఉ॥ 5:51భద్ర సా॥ 6:35ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ. 6:36ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥...


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!

Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది! టాలీవుడ్ నటి ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన వేయి అబద్దాలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్.. ఆ తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమా చేసింది. అయితే.. ఈ రెండు సి...


Deepika Padukone: 'కల్కి' డబ్బింగ్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న దీపికా - ఆ మూడు భాషల్లో స్వయంగా వాయిస్‌..

Deepika Padukone Compeletes Kalki Dubbing Work: ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'కల్కి 2898 AD' రిలీజ్‌కి అంతా సిద్ధమవుతుంది. మూవీ రిలీజ్ డేట్‌ దగ్గరపడుతుండటంతో కల్కి టీం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను మొదలుపెట్టేసింది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమాతోనే...


స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​?

స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​? సంప్రదాయ ఓటుతో పాటు రూరల్​పై కాంగ్రెస్​ ధీమా     యూత్, అర్బన్​ ఓటు తమదే అంటున్న బీజేపీ     సానుభూతి, ప్రభుత్వ​ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్​ యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్​సభ స్థానంపైనే ఉంది. గత లోక్​సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్​ పెరిగి 76...


Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత

Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత ప్రముఖ మలయాళ రంగస్థల కళాకారుడు M.C. చాకో(75) మంగళవారం మే14న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతూ ఇవాళ చాకో మరణించాడు. ఆయన అసలు పేరు M C చాకో అయినప్పటికీ, అతను M C కట్టప్పనా అని ప్రసిద్ధి చెందాడు. అతను 7000 వేదికలపై ప్రదర్శించిన 30కి ...


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


పెళ్లికి ముందు ఈ విషయాలు మాట్లాడుకున్నారా..?

పెళ్లి ముందు మాట్లాడుకునే సమయంలో ఏవేవో కబుర్లు కాకుండా.. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి విషయాలు మాట్లాడాలి..? ఏవి మాట్లాడటం వల్ల... భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు మాత్రమే కుదిర్చేవారు. పెళ్లి తర్వాత మాత్రమే దంపతులు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం మారిపోయింది. ప్రేమ వివాహాలు మాత్రమే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి...


కామారెడ్డిలో పెరిగిన పోలింగ్

కామారెడ్డిలో పెరిగిన పోలింగ్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపిన యూత్​, వృద్ధులు కామారెడ్డి, కామారెడ్డి టౌన్​,  వెలుగు :  పార్లమెంట్​ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో అనూహ్యంగా పోలింగ్​ శాతం పెరిగింది. పోలింగ్​ ప్రారంభమైన ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలి వచ్చారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉదయం 11గంటల వరకే 30 శాతానికి పైగా పోలింగ్​ నమోద...


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


Jr Ntr: జూనియర్ ఎన్‌టీఆర్ వైసీపీకీ సపోర్ట్ చేశాడా? సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్..!

ఏపీ, తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా... ఓటింగులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్ని ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్...


White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

White Tiger Death: హైదరాబాద్‌ నెహ్రూ జువాలజిక్‌ పార్క్‌లో సుదీర్ఘకాలంగా సందర్శకుల్ని అలరించిన బెంగాల్‌ వైట్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో కన్నుమూసింది.


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమాకు ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు తేదీలు ఉంటున్నాయి.


చాణక్య నీతి: పోలీస్ స్టేట్ , వెల్ ఫేర్ స్టేట్..వీటి మధ్య వ్యత్యాసం తెలుసా!

Chanakya Neeti Telugu: పాలకుడు ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? రోజువారీ షెడ్యూల్ ఎలా ఉండాలి? ప్రజలకు ఎలాంటి పాలన అందించాలి? పాలకుడు ఎలాంటి తప్పులు చేయడం ద్వారా ప్రజాగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది?..ఇలా ఎన్నో విషయాలపై సూచనలు చేసిన ఆచార్య చాణక్యుడు రాజకీయ శాస్త్రంలో ఉండే రెండు రాజ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాడు.. మొదటిది పోలీస్ స్టేట్ రెండోది వెల్ ఫేర్ స్టేట్... Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !...


భారతీయ రాణుల స్ఫూర్తితో పిల్లలకు ఈ పేర్లు పెట్టొచ్చు!

భారత మహారాణుల స్ఫూర్తితో పిల్లలకు పేర్లు పెడదామని చూస్తున్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


హల్క్ లా మహేష్‌ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో అదిరిపోయేలా సూపర్‌ స్టార్‌.. రాజమౌళి సినిమా లుక్‌ ఇదేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కొత్త లుక్‌లో కనిపించారు. గెడ్డం, మీసాలతో కనిపించారు. అంతేకాదు బరువెక్కి అదరగొడుతున్నారు. లేటెస్ట్ లుక్‌ పెద్దచర్చనీయాంశంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్‌ చేస్తున్నారు. బాడీని మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్ఫర్మేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తలుక్‌లో కనిపించారు. మహేష్‌ బాబు సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చారు. తన...


మరోసారి మమ్ముట్టితో..

మరోసారి మమ్ముట్టితో.. తమిళనాట లేడీ సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకెళ్తున్న నయనతార.. మాతృభాష మలయాళంలోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ‘డియర్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తున్న ఆమె, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో నటించబోతోంది. మమ్ముట్టి హీరోగా నటించనున్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం ...


Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2

Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2


Pavithra Jayaram: అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలనుకున్నా - ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ చివరి ఇంటర్వ్యూ

Pavithra Jayaram: ఎంతోమంది కన్నడ నటులు.. తెలుగు బుల్లితెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో బిజీగా వెలిగిపోతున్న నటీనటులు చాలామంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. అందులో ఒకరు పవిత్ర జయరామ్. ‘త్రినయని’ సీరియల్‌లో మెయిన్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్న పవిత్ర.. తాజాగా కార్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. దీంతో ఆవిడ పాత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్...


బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు

బీరప్ప ఉత్సవాల్లో హరీశ్​ రావు సిద్దిపేట, వెలుగు: చిన్నకోడూర్ మండలం గంగాపూర్ లో  బీరప్ప ఉత్సవాల్లో సోమవారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల అందరం సల్లగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్బంగా ఆలయ ప్రతినిధులు హరీశ్ రావును సత్కరించారు. అనంతరం మాచాపూర్ లో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికో...


Mutton Bone: పెళ్లి భోజనంలో ఇరుక్కున్న మటన్‌ ముక్క.. తాతయ్య తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లగా

Mutton Bone Stuck In Throat Kamineni Doctors Successfully Removed: పెళ్లి వేడుకలో భోజనం చేస్తుండగా పొరపాటున మటన్‌ ముక్క ఇరుక్కుంది. ఇది మూడు రోజుల తర్వాత తెలియడంతో ఆ వృద్ధుడు తీవ్ర ఇబ్బందులతో ఆస్పత్రి పాలయ్యాడు.


Allu Arjun Vs Mega Family: చిరు కుటుంబంలో ఎన్నికల చిచ్చు.. కొణిదెల వర్సెస్‌ అల్లు కుటుంబాలు

Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్‌ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.


హాస్పటల్ లో రాఖీ సావంత్...అపస్మారక స్థితిలో ?

ఎప్పుడూ ఏదో ఒక వివాదాలతో వార్తల్లో నిలిచే రాఖీ సావంత్‌ హాస్పటిల్ పాలైంది. టీవీ నటి – రియాలిటీ షో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అయిన రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా రిపోర్ట్ లతో కూడిన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది. ఆమె భద్రత కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. హిందీ పాపరాజీ ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాఖీ సావంత్ యొక్క కొన్ని ఫోటోలను షేర్...


Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా?

Danush: కోటి రూపాయలు విరాళం ఇచ్చిన హీరో ధనుష్.. ఎందుకో తెలుసా? నడిగర్‌ సంఘం నూతన భవన నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. నటుడు నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. చాలా కాలం కృతయే ఈ భావన నిర్మాణం మొదలవగా.. నిధుల కొరత కారణంగా కొంత కాలంగా పనులు నిలిచిపోయాయి. అయితే.. తాజాగ...


Nagababu: వాడు మావాడైనా పరాయివాడే.. అల్లు అర్జున్‌ని కెలికిన నాగబాబు!!

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొంతకాలంగా ఎక్కడోచోట వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది. ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది. దీంతో జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్స్ షురూ అయ్యాయి. ఈ పరిస్థితులు చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ.. తాను ఏ పార్టీకి మద్దతు కాదని, తన అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తన మద్దతు ఉంటుందని అన్నారు. నంద్యాల రవి గారితో పాటు మావయ్య పవన్ కళ్యాణ్‌కి కూడా తన మద్దతు ఉంటుందని అన్నారు. సరిగ్గా ఎన్నికల వేళ అల్లు అర్జున్‌ ఇలా బెహేవ్ చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో అలజడి సృష్టించింది. ఇదిలా ఉండగానే మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ ట్వీట్ చేసి హీటు పెంచారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...! అంటూ సంచలన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌కి కౌంటరే అని అంటున్నారు. ఇది మరోసారి అల్లు- మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ అనేది తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఇష్యూ తీవ్ర దుమారం రేపింది. మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఆర్మీ నడుమ కామెంట్స్ వార్ నడుస్తోంది. కాగా.. సరిగ్గా ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం, మద్దతు తెలపడం రాజకీయంగా వేడి పెంచింది. తాజాగా దీనిపై పరోక్షంగా నాగబాబు కౌంటర్ వేయడం చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ రెండుగా విడిపోయిందనే సంకేతాలు వచ్చాయని చెప్పుకోవచ్చు.


ఎంత మంది తిట్టినా ప్రభాస్ ఓటు ఎందుకు వేయడో తెలుసా?

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ముఖ్యంగా సెలెబ్రిటీలు దీన్ని సామజిక బాధ్యతగా భావించాలి. ఓటు వేయడం వేయడం ద్వారా తన అభిమానులకు స్ఫూర్తిగా నిలవాలి. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ప్రతిసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సామాన్యుల వలె క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తారు. అయితే ఒక్క ప్రభాస్ మాత్రం ఓటు వేయరు. ఆయన ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన దాఖలాలు లేవు. అసలు ప్రభాస్ ఎందుకు ఓటు...


ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్‌ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్‌కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్‌నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్‌కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్‌కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్‌లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్‌లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్‌కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్‌రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.


నా భర్త స్వలింగ సంపర్కుడు.. ధనుష్ తోనూ.. షాకింగ్ ఆరోపణలు చేసిన సింగర్

అతనో గే. ధనుష్ ,నా భర్త కలిసి గదిలో ఏమి చేస్తున్నారు? ఎలాంటి పార్టీ జరుగుతోందని సుచిత్ర ప్రశ్నించారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్ అనే సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో ఆర్జేగా, గాయనిగా రాణిస్తున్న సుచిత్ర కార్తీక్ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అప్పట్లో ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ముంచి తనను ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శారీరకంగా అనుభవించారు అని...


Mudragada Padmanabham 'ముద్రగడగారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక'.. జనసైనికులు మొదలెట్టారుగా

Janasena Party Trolls On Mudragada Padmanabham Namakarana Mahatsava: ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ ఓ ఆహ్వాన పత్రికను వైరల్ చేస్తున్నారు . జూన్ 4న సాయంత్రం ఈ కార్యక్రమానికి అందరూ రావాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణు గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడను జనసైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


10Years Telangana: కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు, ప్రవాస తెలంగాణ వాసుల సంబురాలు

10Years Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తైన సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాస తెలంగాణ వాసులు సంబురాలు చేసుకున్నారు.


సింగర్ సుచిత్రకు అసలేమైంది?.. వారిద్దరూ గే అంటూ పిచ్చి వాగుడు

Suchi Leaks సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో ఎంతో మంది సెలెబ్రిటీల మీద దారుణమైన ఆరోపణల్ని చేసింది. ఇక్కడ శ్రీరెడ్డి ఎలా అయితే టాప్ హీరోల మీద ఆరోపణలు చేస్తుంటుందో.. అక్కడ సుచిత్ర కూడా సుచీ లీక్స్ పేరిట ధనుష్, త్రిష అంటూ టాప్ స్టార్స్‌ మీద దారుణంగా కామెంట్ చేస్తుంటుంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుచిత్ర వెలుగులోకి వచ్చింది.


Sushil Kumar Modi: సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. ఆరెస్సెస్, హిందుత్వ భావజాలం ఉన్నా క్రిస్టియన్‌తో ప్రేమ పెళ్లి

Sushil Kumar Modi: సుశీల్ కుమార్ మోదీ ఒక ఆరెస్సెస్ వాది. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో తిరిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.. సుశీల్ కుమార్ మోదీ భార్య ఒక క్రిస్టియన్. హిందుత్వ భావజాలం ఉన్న సుశీల్ కుమార్ మోదీ.. క్రైస్తవ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం...


బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతున్న మహానటి.. మరో సూపర్‌ స్టార్‌కి కీర్తిసురేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌? అసలు ప్లాన్‌ అదేనా?

కీర్తిసురేష్‌ చూడబోతుంటే బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. పూజా, రకుల్‌, తమన్నా దారిలోనే వెళ్లేలా ఉంది. తాజాగా సూపర్‌ స్టార్‌తో నటించే ఆఫర్‌ అందుకుందట. కీర్తిసురేష్‌ తెలుగులో మహానటిలా వెలిగిపోయింది. ఆమె ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కి వెళ్లింది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అంతే ఈ అమ్మడికి సక్సెస్‌ దూరమయ్యాయి. `మహానటి` తర్వాత రకరకాల ప్రయోగాలు చేసింది కీర్తిసురేష్‌. కానీ ఏది వర్కౌట్‌ కావడం లేదు. `మహానటి` చిత్రం తర్వాత నేటితరం సావిత్రి...


Mangal-Rahu Yuti 2024: అంగారక కీడు యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి బ్యాడ్‌ లక్‌ స్టార్ట్‌!

Mangal-Rahu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీడుగా భావించే అంగారక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మేష రాశిలో పాటు మరికొన్ని రాశులవారియ జీవితాల్లో తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు కూడా వస్తాయి.