Trending:


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


ప్రభాస్ ‘బుజ్జి’ కోసం టీం ఎంత కష్టపడిందో.. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ భలేగుందే

Bujji Introduction ప్రభాస్ కల్కి 2899 ఏడీ మూవీకి సంబంధించిన అప్డేట్‌ సాయంత్రం ఐదు గంటలకే రావాల్సింది. ఈ మూవీ నుంచి బుజ్జిని పరిచయం చేస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి మాత్రం ఇంత వరకు రాలేదు. ఐదు గంటలకు అని చెప్పారు. కానీ ఏడు అవుతున్నా కూడా అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో దారుణంగా తిడుతున్నారు.


భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్

భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ ఆదిలాబాద్: వాట్సాప్ మేసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ అతీక్ (32) తన మొదటి భార్య జాస్మిన్ కు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో అతనిపై కేసే నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జాస్మిన్ ను అబ్దుల్ అతీక్ ...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది

టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది టీవీఎస్ మోటార్ టీవీఎస్​ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్  బ్లాక్ ఎడిషన్‌‌ను రూ. 1.09 లక్షల (ఎక్స్​షోరూం) ధరతో విడుదల చేసింది. అయితే టీవీఎస్ ​అపాచీ ఆర్టీఆర్​ 160 4 వాల్వ్ వేరియంట్​ రూ. 1,19,990లకు అందుబాటులో ఉంటుంది.  ఇందులోని 159.7 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజన్ 17.31 బీహెచ్​పీని,  14.73 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుం...


పుష్ప స్టెప్పులేసిన మీనా

సీనియర్ నటి మీనా తాజాగా నెట్టింట్లో పుష్ప పుష్ప అంటూ స్టెప్పులు వేసింది. బన్నీ స్టైల్లోనే మీనా కూడా ఐకానిక్ మూమెంట్స్ వేసింది. మీనా వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.​


Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' నుంచి రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన అజయ్ ఘోష్ స్టెప్పులు

Angrezi Beat Lyrical Video Song: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంతో తెరకెక్కిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అంగ్రేజీ బీట్’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


అదా శర్మను చూస్తే వావ్ అనాల్సిందే..

అదా శర్మ ప్రస్తుతం నెట్టింట్లో వదిలిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బస్తర్ సినిమా కోసం ఆమె ఎలా కష్టపడిందో చూపించింది. కర్రసాము ప్రాక్టీస్ చేస్తూ వదిలిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే అదా శర్మను ఇలా కర్రసాము చేస్తూ చూడటంతో జనాలు ఆశ్చర్యపోతోన్నారు. ఇలా చీరకట్టులో అదరగొట్టేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.


NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..

NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.


ఆ హీరోతో లిప్ లాక్ సీన్ కి ఓకె..కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్ ?

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన...


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా

పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా ఇండియన్ సినిమాల్లో విదేశీయులు నటించడం చూస్తూనే ఉంటాం. కానీ, వాళ్లు నటించే భాషలో కాకుండా ఇంగ్లిష్​లోనే మాట్లాడుతుంటారు. అంతెందుకు మనదేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్తే భాష రాక ఇంగ్లిష్​లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అలాంటిది చూడ్డానికి అచ్చం ఫారినర్​లా కనిపిస్తూనే.. దేశీ భాషలో అలవోకగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీ మీద ప...


'పవన్ కళ్యాణ్‌కు అంతలేదు'.. మాజీ భార్య సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే. యూత్ అంతా థియేటర్స్ ముందు ముందు క్యూ కట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒకవార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.---- Polls module would be displayed here...


Prabhas: ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్.. అదే జరిగితే.. ఇక అంతే సంగతులు?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిబీగా ఉంటున్నాడు. ఓ పక్క కల్కి 2898ఏడీ సినిమా చేస్తూనే.. సలార్2 చిత్రానికి డేట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కల్కి 2989ఏడీ‌ సినిమాతో ప్రభాస్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ.. మరోపక్క మారుతి డైరెక్షన్‌లో వస్తున్న...


Pawan Kalyan Fan | పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మోకాళ్లపై తిరుపతికి

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మోకాళ్లపై తిరుపతికి వెళ్లిన పవన్ అభిమాని.


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.


Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌

Actor Nabeel Zafar Comments on Sania Mirza Second Marriage: భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయాబ్‌ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌-పాకిస్తాన్‌ అనే సరిహద్దులను కూడా లెక్కచేయకుండ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 14 ఏళ్ల తమ వైవాహిక జీవితాన్ని స్వస్తీ చెబుతూ విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడిపోయిన సానియా మిర్జా ప్రస్తుతం సింగిల్‌...


Naresh: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్

Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


చిన్నప్పటి నుంచీ ప్రేమ.. నటుడు చందు భార్య ఎమోషనల్

నటుడు చందు శనివారం నాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియా, మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే చందు భార్య శిల్ప కోణం నుంచి బయటుక వస్తున్న విషయాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. చిన్న తనం నుంచి చందు ప్రేమించాడని, ఆ తరువాత పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నామని శిల్ప తెలిపింది. పవిత్ర జయరాం రాకతో తమ మధ్య గ్యాప్ వచ్చిందంటూ శిల్ప భోరున ఏడ్చేసింది.


Kota Srinivasa Rao : షియాజీ షిండేపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు.. నటన రానివాళ్లకోసం తెలుగువారిని పక్కన పెట్టేస్తున్నారంటూ ఆవేదన

Kota Srinivasa Rao About Tollywood Actors: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు నటీనటులతో కళకళలాడిందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. రాను రాను పరభాష నటీనటుల ప్రభావం పెరిగిందన్నారు. టాలీవుడ్ లో తెలుగు వారికే అవకాశం దక్కడం లేదన్నారు. సినిమాలో పాత్రకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటే కథ వెయిట్ పెరుగుతుందన్నారు. ఈ రోజుల్లో సినిమాలు సర్కస్ మాదిరిగా కనిపిస్తున్నాయని కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు చెప్పగానే సినిమా...


వాట్సప్‌ వాయిస్ మెస్సేజ్‌తో మొదటి భార్యకు ట్రిపుల్ తలాక్.. కట్ చేస్తే భర్తకు ఝలక్..!

Triple Talaq Case: ఆదిలాబాద్ పట్టణంలో ఓ అరుదైన కేసు నమోదైంది. ఓ భర్త.. తన మొదటి భార్యకు వాట్సప్‍‌లో వాయిస్ మెస్సేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో.. ఆ భార్య తమ ఇరు వైపులా బంధువులకు ఆ వాయిస్ మెస్సేజ్ వినిపించి.. చివరికి పోలీసుల దగ్గరికి వెళ్లింది. ఈ ట్రిపుల్ తలాక్ పద్దతి చట్టరిత్యా నేరంగా సూప్రీం కోర్టు తీర్పునివ్వటంతో.. పోలీసులు ఆ భర్తపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు

నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని ఆవేదన చెందాడు. కారణంలేకుండానే పదే పదే దాడి చేస్తుందని ఆమె నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫి...


Karimnagar News: నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు

Karimnagar woman news: పురాణాల్లో నాగ కన్య గురించి విన్నాం సినిమాల్లో చూశాం.. కానీ ఆధునిక కాలంలో కూడా నాగ కన్యలు ఉంటారా..? అప్పుడప్పుడు మనిషి పాముగా మారడం, పాములా ప్రవర్తించడం, నాగ కన్యలా మారడం చూశారా.. కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి.. అలాంటిదే కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరుగుతుంది. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే యువతి గత ఆరు సంవత్సరాలుగా...


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


Nagababu Viral Tweet | వెనక్కి తగ్గిన నాగబాబు

సినీనటుడు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ తో తలనొప్పిగా మారిన వ్యవహారం.. మెగా కుటుంబంలో అసమతి.. అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్.. వెనక్కి తగ్గిన నాగబాబు


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


Sita Ramam: సీతారామం కథ ముందుగా వెళ్ళింది మెగా హీరోకి.. ఎందుకు వదులుకున్నారంటే?

Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.


Pulivarthi Nani | మాపైనే అక్రమ కేసులా..!

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి చేసిన ఘటనలో 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీస్ అధికారులు. ఈ ఘటనలో అమాయకులైన మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసారంటూ బాధిత కుటుంబాలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలుపుతున్నాయి.


Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది.


పవిత్రా జయరామ్ ఏజ్ 53 ఏళ్లు.. సూసైడ్ చేసుకున్న చందు ఆమె కంటే ఎంత చిన్నవాడంటే

నటి పవిత్రా జయరామ్ మరణానంతరం తెలుగు టీవీ నటుడు చందు తన ప్రియురాలి నుండి విడిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ సహనటి పవిత్ర జయరామ్ ప్రాణాలు కోల్పోయిన 5 రోజుల తర్వాత నటుడు కూడా సూసైడ్ చేసుకోవడం టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo: Instagram) హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో శుక్రవారం చందు శవమై కనిపించాడు. పవిత్ర మరణం తర్వాత చందు డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ కలిసి జీవించారు. పవిత్రకు 53 ఏళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (Photo: Instagram) పవిత్ర జయరామ్ వయస్సు 53 సంవత్సరాలు. నటికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు వయసును మాత్రం వెల్లడించలేదు. ఫొటో, లుక్‌ని చూసిన నెటిజన్లు.. పవిత్ర కంటే చందు చాలా చిన్నవాడని అంటున్నారు. సుమారు 35ఏళ్లలోపు ఉండవచ్చని చెబుతున్నారు.(Photo: Instagram) ప్రియురాలు పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో చందు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతకీ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చందు కుటుంబ సభ్యులు చందు గది తలుపులు పగులగొట్టారు. సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. నార్సింగి పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. (Photo: Instagram) చందు, పవిత్ర రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మీడియాలో వార్తలు వచ్చాయి. నటీనటులిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా చెబుతున్నారు. మరికొందరికి పెళ్లి కాలేదు. కానీ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. (Photo: Instagram) పవిత్రతో సహజీవనం చేస్తున్న చందుకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు భార్యను విడిచిపెట్టగా, పవిత్రను ప్రేమించాడు.ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయారు. త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా చేయాలనుకుంటున్నారు. పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నాడు చందు.(Photo: Instagram) బుల్లితెర నటి పవిత్రా జయరామ్, చందు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని విధంగా ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటిస్తూనే నిజజీవితంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.(Photo: Instagram) ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా..ఆంటీ వయసులో ఉన్న పవిత్రతో చందు అధికారికంగా పెళ్లి చేసుకోకుండా భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పటికీ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడలేదు. బదులుగా, వారిద్దరూ తమ సంబంధం గురించి చాలా ఓపెన్‌గా చెప్పారు. (Photo: Instagram)


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


Pavithra Jayaram: చందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు నడిపిన పవిత్ర జయరాం?

బుల్లితెర నటి, 'త్రినయని' సీరియల్ ఫేమ్ పవిత్రా జయరాం (Pavithra Jayaram Accident) వివాహేతర సంబంధాల మీద నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ (Serial Actor Chandu) భార్య శిల్ప సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త కంటే ముందు ఆవిడకు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... పవిత్ర జీవితంలో ఆరో మగాడు నా భర్త! Serial Actor Chandu Wife Shilpa: చందు జీవితంలో పవిత్ర జయరాం వచ్చిన తర్వాత తన జీవితం పరమ నాశనం అయ్యిందని శిల్ప కన్నీరు...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...