తెలంగాణ

Trending:


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది అనుష్క నే. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటించారు. ఆమె ఖాతాలో రూ.100కోట్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అనుష్క ఒక్కో సినిమాకి ఎంత...


Nagababu: ‘మావాడైనా పరాయివాడే’.. నాగబాబు పంచులు అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఉద్రిక్త ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే పూర్తైంది. ఇక ఏపీవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. తుది లెక్కలు ఇంకా రాకున్నా కూడా.. 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ మీద...


Rakhi Sawant: గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ బెడ్డుపై రాఖీ సావంత్

Rakhi Sawant Hospitalised: ప్రస్తుతం నెట్టింట్లో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో ఆమెకు హాస్పిటల్‌లో చేరినట్టుగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనే అప్డేట్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, మే 20 వరకు రిమాండ్ పొడిగింపు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం లభించడంలేదు. కవిత రిమాండ్ ను మే 20 వరకు పొడిగిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?


ముస్లిం నటి.. ఎన్నో అవమానాలు.. భర్త నుంచి విడాకులు.. కానీ, ఒక్క పాత్రతో సంచలనం!

సినిమాల్లోకి వచ్చిన చాలామంది యాక్టర్స్, కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి, తర్వాత పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక నటి.. కొన్నేళ్ల క్రితం సీరియల్స్‌తో టీవీ ఆడియన్స్‌కు దగ్గరైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేదు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన 21 ఏళ్లకు ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అది కూడా ఒకే ఒక్క వెబ్ సిరీస్‌తో. ఆ సిరీస్ ‘హీరామండి’ కాగా, దీంట్లో నటించి ఆడియన్స్‌ను మెప్పించిన యాక్ట్రెస్ సంజీదా షేక్. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన మొట్టమొదటి వెబ్‌సిరీస్ ‘హీరామండి: ద డైమండ్ బజార్’ హిట్ టాక్ తెచ్చుకుంది. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్, ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. దీంట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావ్ హైదరీ ప్రదాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే మరో నటి సంజీదా షేక్‌కు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. అద్భుతమైన నటనతో ఆమె ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. 2003లో ఇండస్ట్రీకి ఎంట్రీసంజీదా కెరీర్ ప్రారంభంలో యాడ్స్‌లో నటించింది. ‘బాగ్‌బన్‌’(2003) సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా హిట్ కాలేదు. అయితే ‘క్యా హోగా నిమ్మో కా’ (2006-2007) టీవీ షోలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంజీదా ఏక్ హసీనా థీ, ఇష్క్ కా రంగ్ సఫేద్, నాగిన్ 3 హిట్ సీరియల్స్‌లో నటించింది. తైష్ (2020), కాళీ ఖుహి (2020) సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించింది. ఇవి రెండూ OTTలో రిలీజ్ అయ్యాయి. కానీ వీటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇండస్ట్రీకి పరిచయమైన 21 ఏళ్లకు, 2024లో సంజీదా నటించిన ఒక సినిమా, సిరీస్ సూపర్ హిట్ అయ్యాయి. మంచి క్రేజ్హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘ఫైటర్’ (2024)లో సంజీదా ముఖ్యమైన రోల్‌లో కనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లేటెస్ట్ ఓటీటీ సంచలనం ‘హీరామండి: ది డైమండ్ బజార్‌’లో తవైఫ్ వహీదా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ రోల్‌తో ఆమె క్రేజ్ ఒక రేంజ్‌లో పెరిగింది. ఈ గుర్తింపుతో ఆమె కొన్ని పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లవ్ మ్యారేజ్సంజీదా కో-యాక్టర్ అమీర్ అలీని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి 2007లో డ్యాన్స్ రియాలిటీ షో ‘నాచ్ బలియే 3’ టైటిల్ గెల్చుకున్నారు. ఈ జంట 2008 సీరియల్ ‘క్యా దిల్ మే హై’లో కలిసి నటించారు. 2012లో వీరు పెళ్లి చేసుకున్నారు. 2020లో సరోగసీ ద్వారా ఒక బిడ్డను కన్నారు. ఆ పాపకు ఐరా అలీ అని పేరు పెట్టారు. అయితే పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత, 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. పాప కస్టడీ సంజీదాకు లభించింది.


హల్క్ లా మహేష్‌ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో అదిరిపోయేలా సూపర్‌ స్టార్‌.. రాజమౌళి సినిమా లుక్‌ ఇదేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కొత్త లుక్‌లో కనిపించారు. గెడ్డం, మీసాలతో కనిపించారు. అంతేకాదు బరువెక్కి అదరగొడుతున్నారు. లేటెస్ట్ లుక్‌ పెద్దచర్చనీయాంశంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్‌ చేస్తున్నారు. బాడీని మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్ఫర్మేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తలుక్‌లో కనిపించారు. మహేష్‌ బాబు సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చారు. తన...


మరోసారి మమ్ముట్టితో..

మరోసారి మమ్ముట్టితో.. తమిళనాట లేడీ సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దూసుకెళ్తున్న నయనతార.. మాతృభాష మలయాళంలోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అక్కడ ‘డియర్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌’ అనే చిత్రంలో నటిస్తున్న ఆమె, తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో నటించబోతోంది. మమ్ముట్టి హీరోగా నటించనున్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం ...


Satyabhama Serial Today May 15th : సత్యభామ సీరియల్: కట్టలు తెంచుకున్న మహదేవయ్య ఆగ్రహం, కొడుకు కోడళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్!

Satyabhama Today Episode : రేణుక దగ్గరకు భైరవి వస్తుంది. రేణుక రెడీ అవుతుంటే తిడుతుంది. ఇక రేణుక భైరవికి క్షమాపణ చెప్తుంది. అయితే గర్భం రాకుండా వాడిన ట్యాబ్లెట్స్ అక్కడే ఉండటంతో భైరవి చూస్తుందేమో అని రేణుక కంగారు పడుతుంది. చాటుగా దాచడానికి ప్రయత్నిస్తుంది కానీ భైరవి చూసేస్తుంది. రేణుకని నిలదీస్తే తలనొప్పి మాత్రలు అంటుంది. అయినా భైరవి రెట్టించి అడగడంతో చెమటలు పట్టేసిన రేణుకని చూసి అవి పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్సా అని అడిగితే అవును...


`జబర్దస్త్` ఫైమా బయట చేసే పనులు అవేనా? ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుందా?.. ఇదేం ట్విస్ట్

జబర్దస్త్ కమెడియన్‌ ఫైమా గురించి మరో షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె ఒక్కరితో కాదు ముగ్గురి జీవితాలతో ఆడుకుందట. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. జబర్దస్త్ ఫైమా.. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కామెడీతో నవ్వులు పూయిస్తుంది. తనదైన స్పెషాలిటీ కామెడీతో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. `పటాస్‌` షో నుంచి కెరీర్‌ ప్రారంభించింది ఫైమా. ఆ షోలో మెప్పించి, నెమ్మదిగా `జబర్దస్త్`లో కామెడీ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బోల్డ్...


Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!

Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని హీరోయిన్ సెంటిమెంట్ వాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


Mangal-Rahu Yuti 2024: అంగారక కీడు యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి బ్యాడ్‌ లక్‌ స్టార్ట్‌!

Mangal-Rahu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీడుగా భావించే అంగారక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మేష రాశిలో పాటు మరికొన్ని రాశులవారియ జీవితాల్లో తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు కూడా వస్తాయి.


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


Dulquer Salman: మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ సీన్ అదే.. బయటపెట్టిన హీరో

Mahanati: సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమా.. ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం ఈ మధ్యనే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దుల్కర్ సల్మాన్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది


YSRCP Fans Video: వైఎస్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్.. పోలింగ్ అయిపోగానే ఉలిక్కిపడే కాంబినేషన్!

పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒకరు నిప్పు అయితే మరొకరు నీరు. వీరిద్దరి పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం. దేశంలోనే పవర్‌పుల్ వ్యక్తులతో విబేధించి సొంతంగా పార్టీ పెట్టి రాష్ట్రం మొత్తాన్ని కాలి నడకన చుట్టొచ్చి.. జనం అభిమానంతో సీఎం అయిన వ్యక్తి ఒకరయితే.. సినిమాల్లో సూపర్ స్టార్ హోదాతో లగ్జరీ లైఫ్ గడిపే అవకాశం ఉన్నా సరే ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లో కష్టపడుతున్నది మరొకరు.


అభిమన్యు ఇక లేడు.. అసలు ఏమైందంటే ?

హైదరాబాద్‌ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన జంతువులు సైతం ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది రాయల్‌ బెంగాల్‌ జాతికి చెందిన మగ తెల్లపులి. ఈ జూకి సందర్శన కోసం వచ్చిన సందర్శకులు తప్పనిసరిగా.. ఈ తెల్లపులిని చూసి తీరాల్సిందే. ఈ తెల్లపులి పేరే అభిమన్యు. తొమ్మిదేళ్ల వయస్సు గల ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది ఏప్రిల్‌లో ‘నెఫ్రిటీస్‌’ కిడ్నీ సంబంధమైన జబ్బు ఉన్నట్లు జూ అధికారులు గుర్తించారు.Tirumala: శ్రీవారిని మొదటి గడపనుంచి దర్శించుకుంటారా? ఇదే...


ఆ పదం వాడితే రెండు కోట్లు జరిమానా

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించటం అంతటా చర్చనీయాంశమైంది. అందుకు కారణం తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేయటమే. బాలీవుడ్ లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు...


White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

White Tiger Death: హైదరాబాద్‌ నెహ్రూ జువాలజిక్‌ పార్క్‌లో సుదీర్ఘకాలంగా సందర్శకుల్ని అలరించిన బెంగాల్‌ వైట్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో కన్నుమూసింది.


Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

Son Killed Mother: అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు కన్నతల్లిని తనయుడు హత్య చేశాడు.


TS TET Hall Ticket 2024: మరికాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. TET Hall Tickets డౌన్‌లోడ్‌ ప్రాసెస్‌ ఇదే

tstet.cgg.gov.in Hall Ticket 2024: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2024) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ల విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలను పరిశీలిస్తే..


అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు

అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్ టన్ లోని వైట్ హౌస్ లో ఇండియన్ సాంగ్ సారే జహాసే అచ్ఛా రెండవ సారి ఆలపించారు. మొదటిసారిగా జూన్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అప్పుడు ఈ పాట పాడారు. అంతేకాదు.. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ సమోసా, పానీపూరీ కూడా వడ్డించారు. ఇంతకీ ఆ సందర్భమేంటో త...


Sushil Kumar Modi: సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. ఆరెస్సెస్, హిందుత్వ భావజాలం ఉన్నా క్రిస్టియన్‌తో ప్రేమ పెళ్లి

Sushil Kumar Modi: సుశీల్ కుమార్ మోదీ ఒక ఆరెస్సెస్ వాది. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో తిరిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.. సుశీల్ కుమార్ మోదీ భార్య ఒక క్రిస్టియన్. హిందుత్వ భావజాలం ఉన్న సుశీల్ కుమార్ మోదీ.. క్రైస్తవ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం...


చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు

చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు సూర్యాపేటలో డీఎంహెచ్​వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం        రెండు నెలల్లో 48 మంది వస్తే  46 మందికి సిజేరియన్​     సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్, ల్యాబ్ సీజ్ సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్​ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్...


స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​?

స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​? సంప్రదాయ ఓటుతో పాటు రూరల్​పై కాంగ్రెస్​ ధీమా     యూత్, అర్బన్​ ఓటు తమదే అంటున్న బీజేపీ     సానుభూతి, ప్రభుత్వ​ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్​ యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్​సభ స్థానంపైనే ఉంది. గత లోక్​సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్​ పెరిగి 76...


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1

Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్

Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు...


ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్‌ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్‌కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్‌నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్‌కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్‌కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్‌లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్‌లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్‌కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్‌రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.


ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత

ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత హైదరాబాద్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు.. అవును నిజం ఇది.. మే 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సినిమా ధియేటర్లను మూసివేయటం ఎందుకు.. కారణాలు ఏంటీ అనే అనుమానాలు రావొచ్చు. అక్కడికే వస్తున్న...


Aparichitudu Rerelease: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

'Aparichitudu' Is Coming Back After Two Decades: ‘అపరిచితుడు’... సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన చిత్రం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, సదా జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిర్మాత రవి చంద్రన్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, అక్రమాలను...


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


OTT: సుస్సు పోయిస్తున్న హర్రర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే ఈ సినిమా చూడండి!

ప్ర‌స్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలా సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో హర్రర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండే సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఓటీటీలో ఆడియన్స్ ని భయపెడుతున్న సినిమా పేరు 'పిండం'. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించారు. భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. 1930ల్లో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలొ ఈ మూవీ విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


Dune Prophecy: టబుకు హాలీవుడ్ ఆఫర్ - పాపులర్ ఇంగ్లీష్ సిరీస్‌లో ఇండియన్ యాక్ట్రెస్

Tabu in 'Dune: Prophecy' Series: అందం, అభినయంతో భారతీయ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి టబు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తన అద్భుత నటనకు గాను ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఐదు పదుల వయసున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినిమా పరిశ్రమలో రాణిస్తోంది. సినిమాలే కాదు, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘డ్యూన్:...


తండ్రి లేడు, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత అన్నలని కోల్పోయా.. హీరోయిన్ జీవితంలో భరించలేని విషాదాలు

సౌత్ లో నటిగా ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ జీవితం మొత్తం కన్నీటి విషాదాలే ఉన్నాయట. ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తన తల్లి గురించి చెబుతూ కొన్ని విషాదకర సంఘటనలని గుర్తు చేసుకుంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్...


Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత

Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత ప్రముఖ మలయాళ రంగస్థల కళాకారుడు M.C. చాకో(75) మంగళవారం మే14న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతూ ఇవాళ చాకో మరణించాడు. ఆయన అసలు పేరు M C చాకో అయినప్పటికీ, అతను M C కట్టప్పనా అని ప్రసిద్ధి చెందాడు. అతను 7000 వేదికలపై ప్రదర్శించిన 30కి ...


Kiara Advani: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కియారా అద్వానీ - ప్రపంచ సెలబ్రిటీలతో కలిసి డిన్నర్ చేసే అవకాశం

Kiara Advani At Women In Cinema Gala: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు అవ్వడాన్ని గౌరవంగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. ముఖ్యంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగే ఈవెంట్స్‌కు హాజరయ్యే అవకాశం అందరికీ దక్కదు. ముఖ్యంగా మన ఇండియన్ హీరోయిన్లకు ఈ అవకాశం దక్కడం చాలా అరుదు. అలాంటిది యంగ్ బ్యూటీ కియారా అద్వానీ మాత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసిందట. ఇప్పటివరకు చాలా తక్కువమంది యంగ్ హీరోయిన్స్‌కు మాత్రమే ఈ కేన్స్ ఫిల్మ్...


Allu Arjun Vs Mega Family: చిరు కుటుంబంలో ఎన్నికల చిచ్చు.. కొణిదెల వర్సెస్‌ అల్లు కుటుంబాలు

Allu Arjun Election Campaign Dispute In Mega Family: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు సినీ కుటుంబంలో చిచ్చు రేపింది. మెగా వర్సెస్‌ అల్లు కుటుంబంగా మారింది. నంద్యాలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం రేపడం కలకలం ఏర్పడింది.


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరించాడు. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పలు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు జైలుకు  చేరుకుని సెర్చింగ్ మొద...


విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్.. నెట్టింట పోస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పదకొండేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జీవీ ప్రకాశ్-సైంధవి అధికారికంగా ప్రకటించారు.


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్

GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తీ పలుకుతూ తన భార్య సింగర్ సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నోట్ ...


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


సింగర్ సుచిత్రకు అసలేమైంది?.. వారిద్దరూ గే అంటూ పిచ్చి వాగుడు

Suchi Leaks: సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో ఎంతో మంది సెలెబ్రిటీల మీద దారుణమైన ఆరోపణల్ని చేసింది. ఇక్కడ శ్రీరెడ్డి ఎలా అయితే టాప్ హీరోల మీద ఆరోపణలు చేస్తుంటుందో.. అక్కడ సుచిత్ర కూడా సుచీ లీక్స్ పేరిట ధనుష్, త్రిష అంటూ టాప్ స్టార్స్‌ మీద దారుణంగా కామెంట్ చేస్తుంటుంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుచిత్ర వెలుగులోకి వచ్చింది.


Vijaykrishna Naresh : బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయా, చచ్చిపోయా అనుకున్నా: నరేష్

Vijaykrishna Naresh About His Bike Accident: యాక్ట‌ర్ న‌రేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. విజ‌య నిర్మ‌ల కొడుకుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. సూప‌ర్ హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ఆయ‌న‌. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో అన్న‌గా, నాన్న‌గా, ఫ్రెండ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న త‌ల్లిని గుర్తు చేసుకున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌న ఇంటిలో...


ఛీ అది కొనివ్వలేదని విడాకులు కోరిన భార్య.. 5 రూపాయలకు కక్కూర్తి పడిన భర్త

Weird Divorce Case: ఒకప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు కలిసే ఉండేవారు. కానీ ఈ రోజుల్లో చిన్నపాటి గొడవలకే విడాకులు తీసుకుంటున్నారు. కొందరు నవ్వు తెప్పించే కారణాలతో విడిపోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా అలాంటి ఒక విచిత్రమైన విడాకుల కేసు వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాకు చెందిన ఒక మహిళ, కుర్‌ కురే ప్యాకెట్ విషయంలో భర్తతో గొడవ పడింది. ఇప్పుడు ఆ గొడవ కారణంగానే విడాకులు కోరుతోంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్...