Trending:


భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు!

భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు! ఈనెలలోనే పూర్తి కావాల్సింది..  కానీ ఇంకా పూనాది స్థాయిలోనే..      నిర్లక్ష్యం వీడని అధికారులు.. నిధులు నిల్చిపోయే  ప్రమాదం! భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పిలిగ్రేమేజ్​ రెజువెనేషన్​ అండ్​ స్పిర్చువల్​ ఆగ్​మెంటేషన్​ డ్రైవ్​(ప్రసాద్...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


గురువు గారూ బాగున్నారా..!

గురువు గారూ బాగున్నారా..! మిర్యాలగూడ, వెలుగు : తన ఆత్మీయ గురువు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నేత పొన్నూరు సుబ్బారావును మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మిర్యాలగూడలోని శాంతి నగర్ లో బుధవారం కలిశారు. aఅరగంటపాటు వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా అక్షరం దిద్దిన జానారెడ్డి ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగి14 శాఖలకు మంత్రిగా పనిచేశార...


Madhavi Raje: నేపాల్ యువరాణి.. భారత మహారాజాను పెళ్లి చేసుకొని.. ‘మహారాణి’ మాధవి రాజే గురించి తెలుసా?

Jyotiraditya Scindia Mother: జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె న్యుమోనియా, సెప్సిస్‌తో పోరాడుతూ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మాధవి రాజే సింధియా తన మంచి మనసు, దాతృత్వం ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. నేపాల్ రాజకుటుంబానికి చెందిన మాధవి రాజే.. మహారాజా మాధవరావు సింధియా IIను...


Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది


Pics: షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మొక్కులు చెల్లించుకుంటోన్న టీడీపీ అధినేత..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు గురువారం మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన వీరు.. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు.


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా దీపికా పిల్లి.. చిరునవ్వులతో ముంచేస్తూ క్రేజీ ఫోజులు

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి...


బన్నీ మొదట సినిమా ఆఫర్ గురించి నాగబాబు కామెంట్,షాకింగ్ మేటర్

ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఎవరికి తగినట్లుగా వారు అర్థాలు...


Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2

Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2


మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు

మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామ శివారులో రైతు మన్నెమోని  వెంకటయ్య పొలంలో బుధవారం ఫారెస్ట్  ఆఫీసర్లు, సిబ్బంది మామిడి చెట్లను తొలగించారు. దీంతో వెంకటయ్య భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషయంపై ఎఫ్ఆర్వో శరత్ చంద్రారెడ్డిని వివరణ కోరగా.. వెంకటయ్య తీర్నాంపల్లి గ్రామ శివారులోని సర్వే...


బర్త్ డే రోజు అనసూయ ఏం చేసిందో తెలుసా?... అతని అదృష్టానికి కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు!

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి....


Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్ మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్ గా ఉ...


Suchi Leaks: మళ్లీ మొదలైన సుచీ లీక్స్‌ వివాదం - కమల్‌ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్‌ ఫైర్‌

Singer Suchitra Shocking Comments on Kamal Haasan: ఆ మధ్య సుచి లీక్స్‌ కోలీవుడ్‌ ఇండస్ట్రీని ఎంతగా షేక్‌ చేసిందో ప్రత్యకంగా చెప్పనవరం లేదు. గాయనీ సుచిత్ర అకౌంట్‌ నుంచి హీరో ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఆండ్రియా, త్రిషల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు లీక్‌ అయిన అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుచీ లీక్స్ కారణంగా ధనుష్, అనిరుధ్‌, ఆండ్రియా, అమలాపాల్, హన్సిక, త్రిష, అమీ జాక్సన్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీంతో సుచీ లీక్స్‌...


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


Ester Noronha: పెళ్లయిన 16 రోజులకే నోయల్‌ నిజస్వరూపం తెలిసింది - నాపై యాసిడ్‌ పోస్తానని బెదిరించారు..

Ester Noronha Sensational Comments on Ex Husband Noel Sean: నటి ఎస్త‌ర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమే ఈ మధ్య బోల్డ్‌ కంటెంట్‌, బోల్డ్‌ రోల్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్‌ కమెడియన్‌ సునీల్‌ భీమవరం బుల్లోడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ హీరోయిన్‌గా ఎస్తర్‌కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు....


క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ

క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ సెలెక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమాలు చేస్తూ తన క్రేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత పెంచుకుంటోంది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా మరో ఆఫర్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు జంటగా కనిపించనుందనే టాక్ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినిపిస్తోంది. విజయ్ హీరోగా రవి కిరణ్ కోలా ...


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


బాలీవుడ్ క్వీన్ ఆస్తి ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. క్రిమినల్ కేసులు కూడా బానే

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంగళవారం కంగనా రనౌత్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపింది. తన దగ్గర స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో కంగనా తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు కంగనా తెలిపింది. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపింది. తనకు రూ.17 కోట్ల అప్పు ఉందని కంగనా తెలిపింది. ఇవే కాకుండా 50 ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంది కంగనా. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ తన దగ్గర ఉన్నాయని కంగనా తెలిపింది. తనపై 8 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని కంగనా తెలిపింది. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు.


Krishna Mukunda Murari Serial Today May 15th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: అందరి ముందు ముకుందకు గిఫ్ట్ ఇచ్చిన ఆదర్శ్‌, త్వరలో పెళ్లి.. జుట్టు పీక్కుంటున్న కృష్ణ, మురారి!

Krishna Mukunda Murari Today Episode : భవాని రేవతి, కృష్ణలను పిలిచి ఆదర్శ్‌, ముకుందల పెళ్లి గురించి చెప్తుంది. దీంతో రేవతి వీలైనంత తొందరగా పెళ్లి చేసేద్దామని అంటుంది. ఇక కృష్ణ వద్దు అని కంగారుగా చెప్తుంది. రేవతి కృష్ణకు కారణం అడుగుతుంది. భవాని: వాళ్లిద్దరికి పెళ్లి అనగానే పక్కనే బాంబు పేలినట్లు అంత ఉలిక్క పడ్డావు. నీ ముఖంలో ఏదో కంగారు ఏమైంది తింగరి. కృష్ణ: ఏం లేదు పెద్దత్తయ్య వాళ్ల ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా మనం ఒక నిర్ణయానికి రావడం మంచిది...


కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్?.. సంచలనంగా సింగర్ సుచిత్ర ఆరోపణలు

Kamal Haasan Drugs Party కమల్ హాసన్ డ్రగ్స్ పార్టీ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలు మళ్లీ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్, సింగర్ కార్తీక్, సైంధవి అంటూ ఇలా ఎంతో మంది పర్సనల్ విషయాలను టచ్ చేసింది సుచిత్ర.


Tadipatri News: తాడిపత్రి నుంచి హైదరాబాద్‌కు జేసీ ఫ్యామిలీ, బలవంతంగా తరలించిన పోలీసులు

JC Diwakar Reddy Family: ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారీ భద్రత మధ్య తాడిపత్రిలోని జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీని పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులను పోలీసులు హైదరాబాద్‌కు పంపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య, సోదరి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జేసీ దివాకర్ రెడ్డి సహాయకులను ఇంట్లోకి పంపించేందుకు...


కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు నామా గెలిస్తే  కేంద్ర మంత్రి ఎలా అయితడు బీఆర్ఎస్ కు రెండో స్థానం వస్తే  దేనికైనా సిద్ధం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్​: కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన...


కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌

కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌ చనిపోయిన మేకలతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో యువకుడి ధర్నా కొత్తపెల్లి, వెలుగు : వీధి కుక్కలు తన మేకలను చంపేస్తున్నాయని, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు చనిపోయిన మేకలతో కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌...


ఎన్టీఆర్ మంచి మనసు.. ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరిలోని ఓ ఆలయానికి ఎన్టీఆర్ భారీ విరాళం ఇచ్చారు. జగ్గన్నపేటలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.12 లక్షల 50 వేలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు గుడి బయట దాతల పేర్లను శిలాఫలకంపై రాయించగా వెలుగులోకి వచ్చింది. అందులో ఎన్టీఆర్, భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని పేర్లు కనిపించాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను అభినందిస్తున్నారు.


మొసలి ముఖంపై కొట్టి చెల్లిని కాపాడుకుంది

"అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆ మొసలి నన్ను పళ్లతో పట్టుకుని, నీళ్ళ కిందికి లాక్కుపోతున్నప్పుడు, నా పని అయిపోయిందనుకున్నాను’’


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేలా రష్మిక వీడియో.. నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్

పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందనిపించేలా ఓ వీడియోను ఆమె తన సోషల్ హ్యాండిల్స్‌లో ప్రమోట్ చేశారు. అభివృద్ధికి ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. అయితే ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Telugu Anchor: యాంకర్‌కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీకి!

Bad luck continues for Telugu anchor: బ్యాడ్ లక్... వెరీ బ్యాడ్ లక్... పాపం తెలుగు టీవీలో స్టార్ అన్పించుకున్న ఒక యాంకర్‌ను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. టీవీ షోస్ అక్కర్లేదని, సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని ఎగిరి ఎగిరి పడిన యాంకర్ దిశ దశ బాలేక మళ్లీ టీవీకి రావాల్సిన సందర్భం ఏర్పడింది. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రజెంట్ సైలెంట్‌గా టీవీ షోస్ స్టార్ట్ చేశాడు. యాంకర్‌తో లవ్ అంటూ లైమ్ లైట్‌లోకి! టీవీలో యాంకరింగ్ చేసి, ఆ తర్వాత సినిమాల్లోకి...


విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్.. నెట్టింట పోస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పదకొండేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జీవీ ప్రకాశ్-సైంధవి అధికారికంగా ప్రకటించారు.


Pulivarthi Nani Attacked: పులివర్తి నానిపై దాడితో చంద్రగిరిలో టెన్షన్ టెన్షన్- తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ముందు భార్య సుధారెడ్డి ధర్నా

Chandragiri News: చంద్రగిరిలో పులివర్తి నానిపై జరిగిన దాడి కేసు మరింత ముదురుతోంది. దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాల్సిందేనంటూ నాని భార్య సుధారెడ్డి ధర్నాకు దిగారు. ఆమెకు మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంకా ఆ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలలో నేతల జాతకాలు భద్రంగా ఉన్నాయి. చాలా మంది నేతలు వారి పనుల్లో బిజీ అయిపోయారు. కానీ...


కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ 2024 లోక సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె మంగళవారం నామినేషన్ వేశారు. అందులో ఆమె ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, దాంతోపాటు ఆస్థుల వివరాలు తెలిపింది.  స్థిర, చరాస్థులు కలిపి మొత్త...


కాజల్ అగర్వాల్ ఖతర్నాక్ ఫోటోషూట్.. అవకాశాల కోసం అందాలు ఆరబోత

పెళ్లి, పిల్లాడు పుట్టిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటించేందుకు తెగ ఆసక్తి చూపుతోంది. బాలయ్య మూవీ భగవంత్ కేసరితో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యాడ్స్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తోంది.Photo : Instagram అది అలా ఉంటే కాజల్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా భారీ పాన్ ఇండియా స్థాయిలో “కన్నప్ప” అనే మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే వివిధ భాషలకు చెందిన సూపర్ స్టార్స్ నటిస్తుండగా.. కా ఇక లేటెస్ట్‌గా కా జల్ కి కూడా అవకాశం కల్పిస్తున్నారు నిర్మాతలు. Photo : Instagram ఇక కాజల్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 60వ సినిమాకి సత్యభామ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే ఈరోజుల్లో 60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని తెలుస్తోంది.. Photo : Instagram లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ..చందమామతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో పెద్ద హీరోలందరితో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు పెంచాలని చూస్తోంది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఫోటోషూట్ వైరల్ అవుతోంది.Photo : Instagram సింగిల్ పీస్ ఫుల్ హ్యాండ్స్ బ్లూ డ్రెస్సుపై వైట్ ప్యాచ్ డిజైన్ తో ఉన్న ఈ డ్రెస్సులో కాజల్ అగర్వాల్ మరింత అందంగా కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా కనిపిస్తోంది. కాజల్ తన శరీర సౌందర్యం కనిపించేలా పోజులిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Photo : Instagram ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్‌లతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్దార్థ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా, స‌ముద్రఖని కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. Photo : Instagram ఇండస్ట్రీలో కొద్ది రోజుల్లో వంద కోట్ల ఆస్తి సంపాదించింది కాజల్. ఈ ముద్దుగుమ్మకు కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజ‌ల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడ‌బెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు.Photo : Instagram సినిమాలతో పాటు తన కెరీర్‌లో స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌ గౌతమ్‌తో క‌లిసి వ్యాపారం చేస్తున్నారు. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉన్నారు. Photo : Instagram


నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్

నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు  అడవిలోకి  వెళ్లిన యువకుడు బర్రెలతో  సహా తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. దీంతో  బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇందిరిశ్వరం గ్రామానికి చెందిన తరుణ్ అనే 22 సంవత్సరాల యువకుడు  మే 15...


మృణాల్ ఠాకూర్ బాయ్‌ఫ్రెండ్ ఇతడేనా..? కుర్రాళ్ల గుండెలు బద్దలు

Mrunal Thakur: సీతారామం సినిమాతో ‘సీత’గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకం స్థానం సంపాదించింది మృణాల్ ఠాకూర్. నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాలోనూ తన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్‌ను లక్షలాది మంది ఫాలో అవుతారు. అయితే, ఇప్పుడు ఓ వార్త కుర్రాళ్ల గుండెలను బద్దలు చేస్తోంది. మృణాల్ ఠాకూర్ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ టాక్ నడుస్తుండగానే.. యువ హీరో సిద్ధాంత్ చతుర్వేదితో ఓ రెస్టారెంట్‌లో కనిపించింది మృణాల్. అతడికి హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకొని బయటకు నడుచుకుంటూ వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్

బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రభుత్వం రూ.187 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తం రూ.187,13,87,000 నిధులకు అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేశారు. వచ్చే నెలలో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో గురుకుల ...


GV Prakash on Trolls: విడాకులపై ట్రోల్స్‌‌ - తమిళుల గౌరవం తగ్గిపోయిందా? ట్రోలర్స్‌కి జీవీ ప్రకాశ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

GV Prakash Reacts On Trolls: ప్రముఖ సంగీత దర్శకుడు,నటుడు జీవీ ప్రకాష్‌ ఇటీవల తన భార్య సైంధవితో విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే తాము విడిపోతున్నామంటూ జీవీ, సైంధవ్‌లో అధికారికంగా ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్స్‌ చేస్తూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని పదకొండేళ్లు అన్యోన్యంగా జీవించిన వీరి ఇలా విడిపోవడానికి వారి సన్నిహితులు, ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ విడాకులు ప్రకటన...


Aparichitudu Rerelease: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

'Aparichitudu' Is Coming Back After Two Decades: ‘అపరిచితుడు’... సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన చిత్రం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, సదా జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిర్మాత రవి చంద్రన్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, అక్రమాలను...


Jr NTR - High Court: వివాదంలో జూనియర్ ఎన్టీఆర్.. హైకోర్టులో పిటిషన్..

Jr NTR - High Court: గత కొన్నేళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినిమాలే లోకంగా బతుకుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తారక్.


Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్ ఈమధ్య సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారింది. ఆమధ్య నాగ చైతన్య-సమంత, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య.. రెండు రోజుల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి తమ తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. తాజాగా ఈ లిస్టులో ఓ సీరియల్ నటి కూడ...


Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌, ప్రస్తుతం..

Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో దిగిన ఓ హీరోయిన్‌ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌ మంచి క్రేజ్‌ ఉన్న నటి. తెలుగులో స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అంతేకాదు ఓ మెగా హీరో సరసన కూడా...


Mammootty: మమ్ముట్టి సినిమాపై విమర్శలు - అగ్రకులాన్ని అవమానించినట్టుగా ఉందంటూ వ్యాఖ్యలు

Mammootty Puzhu Movie Controversy: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఊహించని ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన ‘పురు’ అనే మూవీ విడుదలయ్యింది. ఈ సినిమాను అగ్రకులాన్ని అవమానించినట్టుగా తెరకెక్కించారని కొందరు సోషల్ మీడియాలో దీని గురించి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం విడుదలయిన సినిమా గురించి ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని ఏఐసీసీ జెనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. అగ్రకులాన్ని...


Getup Srinu Interview With Chandra Bose ఆ పాట వింటే గుండె బరువెక్కిపోతోంది

భారతదేశం, May 15 -- జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన చిత్రం "రాజు యాదవ్ ". యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా రాజు యాదవ్ టీం ప్రమోషన్స్ లో భాగంగా పాటల రచయిత చంద్రబోష్ ను కలిశారు.


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి పలువురి బీఆర్​ఎస్​ నేతల సంతాపం తల్లాడ/ఖమ్మం టౌన్,  వెలుగు : ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు మృతి చెందారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకట శేషగిరిరావు(69) కొంతకాలంగా లివర్ కు సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ...


Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా.. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది.మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా పూజ చేయాలి..  దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. హిందూ మతంలో మోహినీ ఏకాదశ...


Purushothamudu Movie: మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ.. 'పురుషోత్తముడు' టీజర్ లాంచ్‌లో రాజ్ తరుణ్

Purushothamudu Movie Teaser: రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పురుషోత్తముడు. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.


Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!

Krishnamma Movie Digital Streaming Platform: అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'కృష్ణమ్మ'. మే 10న థియేటర్లలో విడుదల అయ్యింది. కట్ చేస్తే... అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. వారానికి ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ సినిమా! Krishnamma Movie OTT Platform: 'కృష్ణమ్మ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో సినిమా విడుదల చేసినప్పుడు తమ ఓటీటీ...


పెళ్లిపై జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్.. కలల రాకుమారుడు వాడేనంటూ..!

సెలబ్రిటీల తాలూకు పెళ్లి విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే మీడియా నుంచి కూడా సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా తారసపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందు తన పెళ్లి, కలల రాకుమారుడిపై ఓపెన్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయటపెట్టింది. నా కలలను తనవిగా భావించి.. ఎల్లప్పుడూ అండగా ఉండే వాడే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు కావాలని, బాధల్లో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్‌. తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.