Trending:


బాలయ్య చేసిన పని బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను.. ఆ రోజు దేవుడు కనిపించాడంటూ ఎమోషనల్‌

తన జీవితంలో చేదు అనుభవాలను పంచుకుంది యాంకర ఉదయభాను. బాలయ్యతో అనుబంధాన్ని, ఆయన చేసిన పనిని బయటపెట్టి ఎమోషనల్‌ అయ్యింది ఉదయభాను. ఉదయ భాను ఒకప్పుడు యాంకర్‌గా రాణించిన విషయం తెలిసిందే. యాంకర్‌ సుమకి గట్టి పోటీ ఇచ్చింది. ఏక కాలంలో అనేక షోస్‌తోపాటు సినిమా ఈవెంట్లు కూడా చేసి మెప్పించింది. యాంకర్‌గా పీక్‌లోకి వెళ్తున్న సమయంలోనే ఆమె సడెన్‌గా బ్రేక్‌ తీసుకుంది. పెళ్లి, పిల్లలు వంటి కారణాలతో ఆమె దూరయ్యింది. నటిగా కెరీర్‌ని ప్రారంభించింది ఉదయభాను. అడపాదడపా...


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


Sushil Kumar Modi: సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. ఆరెస్సెస్, హిందుత్వ భావజాలం ఉన్నా క్రిస్టియన్‌తో ప్రేమ పెళ్లి

Sushil Kumar Modi: సుశీల్ కుమార్ మోదీ ఒక ఆరెస్సెస్ వాది. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో తిరిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.. సుశీల్ కుమార్ మోదీ భార్య ఒక క్రిస్టియన్. హిందుత్వ భావజాలం ఉన్న సుశీల్ కుమార్ మోదీ.. క్రైస్తవ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం...


Sukumar: ‘ఆర్య’ సినిమాకు బన్నీ వద్దు, ఆ హీరో‌ను తీసుకుందామని దిల్ రాజు చెప్పారు: దర్శకుడు సుకుమార్

Director Sukumar About ‘Arya’ Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సాలిడ్ హిట్ అందించిన సినిమా ‘ఆర్య’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా అను మెహతా హీరోయిన్‌గా ఈ సినిమా తెరకెక్కింది. శివ బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 7, 2004లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఒకే అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించే, ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యువతను ఓ రేంజిలో ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన...


టాలీవుడ్ స్టార్స్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూతులు ఇవే.. చిరు, మహేష్, ఎన్టీఆర్ ఎక్కడెక్కడంటే

సోమవారం రోజు అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ డే అనే చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం రోజు జరగబోతోంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ సినీ తారలంతా వారి వారి ఏరియాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటారో అనే వివరాలు...


హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం తెరుచుకున్న వైన్స్ - HT Telugu #wineshop #viralvideo

భారతదేశం, May 14 -- హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో నిన్న సాయంత్రం తెరుచుకున్న వైన్స్ - HT Telugu #wineshop #viralvideo


Krishna From Brindavanam: గోవాలో కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్.. ఆది సాయి కుమార్ పెద్ద ప్లానే వేశారే..!

Aadi Sai Kumar Krishna From Brindavanam: ఆది సాయికుమార్ 'కృష్ణ ఫ్రమ్ బృందావనం' మూవీతో ఆడియన్స్‌ను అలరించనున్నారు. ఈ సినిమాలో సాంగ్స్‌పై మూవీ టీమ్ గట్టి కసరత్తు చేస్తోంది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్‌కు వెళ్లింది.


Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్

Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు...


అన్నా లెజినోవా ఇంతలా మారిపోయారే?

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా చాలా రోజులకు బయటకు వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ శ్రేణులు అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్‌లు విడిపోయారని పిచ్చిపిచ్చిగా వాగిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి సమాధానం చెప్పేందుకు ఇలా వచ్చినట్టుగా కనిపించింది. అయితే ఓటు హక్కు లేని అన్నా లెజినోవా ఇలా పోలింగ్ బూత్‌లోకి రావడం నిబంధనలకు విరుద్దం అని అంటున్నారు. వీటిపై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకుంటుందా? అన్నది చూడాలి. అన్నా లెజినోవాను చాలా రోజుల తరువాత చూడటంతో షాక్ అవుతున్నారు.


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క!

బర్రెలక్క కామెంట్స్ సంచనలం రేపుతున్నాయి. తనకు చనిపోవాలనిపిస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అసలు ఇలాంటి కామెంట్స్ ఆమె ఎందుకు చేసిందో చూద్దాం. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ...


Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2

Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2


పోలింగ్ ముగిశాక మందుబాబుల వెతలు.. పగోడికి కూడా ఈ కష్టం రావొద్దు భయ్యా..!

గత రెండ్రోజులుగా తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయగా.. పోలింగ్ ముగియటంతో సాయంత్రం 6 గంటల తర్వాత వైన్ షాపులు ఓపెన్ చేశారు. దీంతో హైదరాబాద్‌లోని పలు మద్యం దుకాణాలుకు మందుబాబులు పోటెత్తారు.


నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు

నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు హైదరాబాద్, వెలుగు: ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Happy Mother's Day 2024: పురాణాల్లో సింగిల్ మదర్స్ వీళ్లే - ఎన్నో కష్టాలు పడ్డారు కానీ తనయుల్ని వీరులుగా తీర్చిదిద్దారు!

Legendary Mothers of Mythology: అక్షరానికి, ఉపన్యాసానికి అందనిది అమ్మ ప్రేమ. ప్రేయసి అందాన్ని వర్ణించగలరు, రాజులో వీరత్వాన్ని పొగడగలరు..కనిపించని దేవుడిని కూడా స్తుతించగలరు..నవరసాలను అక్షరరూపంలో మలచగరు..కానీ అమ్మను వర్ణించే సంపద ఏ కలానికి, కుంచెకి లేదు. పంచిన ప్రేమ, పెంచిన జ్ఞానం, నేర్పించిన సంస్కారం...వీటన్నింటికీ నిలువెత్తు కృతజ్ఞతతో కళ్లుమూసుకుని చేతులు జోడించి ప్రేమగా నమస్కరించడం తప్ప.. అమ్మకు ఇంతకు మించి ఏమీ ఇవ్వలేం..అసలు పిల్లల నుంచి ఏమీ...


కొత్త లైఫ్ స్టార్ట్ చేశా.. కానీ ఇవి భరించలేకపోతున్నా.. చనిపోతానేమోనని భయమేస్తుంది: బర్రెలక్క

తనపై సోషలో మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ దారుణంగా హింసిస్తున్నారని నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.


పెళ్లికి ముందు ఈ విషయాలు మాట్లాడుకున్నారా..?

పెళ్లి ముందు మాట్లాడుకునే సమయంలో ఏవేవో కబుర్లు కాకుండా.. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి విషయాలు మాట్లాడాలి..? ఏవి మాట్లాడటం వల్ల... భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు మాత్రమే కుదిర్చేవారు. పెళ్లి తర్వాత మాత్రమే దంపతులు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం మారిపోయింది. ప్రేమ వివాహాలు మాత్రమే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి...


Trinayani Serial Today May 14th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపకి ప్రమాదం వస్తే ముందే ఎందుకు పసిగట్టలేకపోయానని ఫీల్ అయిన నయని.. విశాలాక్షి పరువు తీసే ప్లాన్​లో తిలోత్తమ!

Trinayani Today Episode : విశాలాక్షి, గాయత్రీ పాప చుట్టూ మంట అంటుకుంటుంది. అందరూ కంగారు పడతారు. కానీ విశాలాక్షి తనకు, పాపకు ఏం కావడం లేదని ఆందోళన చెందొద్దని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. విశాల్: నిజంగా ఇదో వండర్. కేవలం భగవంతుడి దయాదాక్ష్యిణ్యాలు ఉంటే తప్ప ఇలా అవ్వదు. విశాలాక్షి: చెప్పాను కదా నాన్న ఏం కాదు అని.. మంటలు రేగడానికి కారణం అయిన సుమనకు కూడా ఏం కాలేదు అంటే అందుకు కారణం తను కూడా ఓం నమఃశివాయ అని స్మరించుకుంది అని. దురంధర: విశాలాక్షి...


హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు తన అలవాట్లు ఎలా ఉంటాయో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు. 45ఏళ్లు ఫాలో అయిన ఒక హ్యాబిట్‌ని మానేయడం వెనుక స్టోరీ చెప్పాడు. శోభన్‌బాబు అంటే సోగ్గాడు అనే పదం గుర్తుకు వస్తుంది. సోగ్గాడు అనేది శోభన్‌బాబుకి పర్యాయపదంగా మారింది. సినిమా స్టార్లలో సిస్టమాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేసిన నటుడిగా శోభన్‌బాబు నిలుస్తారు. ఆయన ఏదైనా ఓ పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. తన నియమాలతోనే జీవితం గానీ, సినిమా కెరీర్‌గానీ సాగింది....


OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమాకు ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు తేదీలు ఉంటున్నాయి.


మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రా...


సత్య మూవీ రివ్యూ: టీనేజ్ ప్రేమకథలో ట్విస్టులు మెప్పించాయా..?

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన కొత్త సినిమా సత్య. వాలీ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నేడు (మే 10) థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. శివమల్లాల నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో హమరేశ్, ప్రార్ధనా సందీప్, ‘ఆడుగాలం’ మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర మెప్పించిందనేది ఈ రివ్యూలో చూద్దామా..కథ:హీరో సత్యమూర్తి గవర్నమెంట్‌ కాలేజిలో ప్లస్‌ వన్‌ చదువుకుంటూ ఆడుతూ, పాడుతూ హాయిగా తిరిగే...


వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్ అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్న...


Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత

Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత ప్రముఖ మలయాళ రంగస్థల కళాకారుడు M.C. చాకో(75) మంగళవారం మే14న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతూ ఇవాళ చాకో మరణించాడు. ఆయన అసలు పేరు M C చాకో అయినప్పటికీ, అతను M C కట్టప్పనా అని ప్రసిద్ధి చెందాడు. అతను 7000 వేదికలపై ప్రదర్శించిన 30కి ...


Mudragada Padmanabham 'ముద్రగడగారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక'.. జనసైనికులు మొదలెట్టారుగా

Janasena Party Trolls On Mudragada Padmanabham Namakarana Mahatsava: ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ ఓ ఆహ్వాన పత్రికను వైరల్ చేస్తున్నారు . జూన్ 4న సాయంత్రం ఈ కార్యక్రమానికి అందరూ రావాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణు గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడను జనసైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


Vijay Deverakond: మళ్ళీ సమంత సెంటిమెంట్ వాడనున్న రౌడీ హీరో.. మరోసారి అలాంటి పాత్ర!

Vijay Deverakonda-Samantha: వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరొక డిజాస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న విజయ్ దేవరకొండ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలని హీరోయిన్ సెంటిమెంట్ వాడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రభాస్ సినిమాలో మహేష్ బాబు.. ఇది కదా కావాల్సింది‌.. ఫ్యాన్స్ చించేసుకోవాల్సిందే..

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తాజాగా సలార్‌తో పలకరించాడు. ఈ సినిమా 2023 డిసెంబర్ 22న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కెజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 650 కోట్ల వరకు గ్రాస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న కల్కి 2898 ఏడి (Kalki 2898 AD) సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ...


Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా? టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2989 AD). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Pabhas) హీరోగా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్ తో...


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి

Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్(Pavitra jayaram) కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవి...


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


కామారెడ్డిలో పెరిగిన పోలింగ్

కామారెడ్డిలో పెరిగిన పోలింగ్ ఓటు వేసేందుకు ఆసక్తి చూపిన యూత్​, వృద్ధులు కామారెడ్డి, కామారెడ్డి టౌన్​,  వెలుగు :  పార్లమెంట్​ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో అనూహ్యంగా పోలింగ్​ శాతం పెరిగింది. పోలింగ్​ ప్రారంభమైన ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలి వచ్చారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉదయం 11గంటల వరకే 30 శాతానికి పైగా పోలింగ్​ నమోద...


ఈ సినిమా అద్భుతం, ప్రతి ఒక్కరూ చూడాల్సిందే : రేణు దేశాయ్ కీలక కామెంట్స్..

రేణు దేశాయ్‌, పవన్ కళ్యాణ్‌లు కొంత కాలం కాపురం చేసి ప్రస్తుతం విడి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్‌గా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. Photo : Instagram అది అలా ఉంటే సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఇటీవల పెట్స్‌కి బాగా లేదని, సర్జరీ కోసం డబ్బు కావాల్సి ఉందని చెప్పడమే కాదు. ఆమె తన వంతుగా ముప్పై వేలు ఇవ్వడం అందరికీ తెలిసిందే. Photo : Instagram ఇక లేటేస్ట్‌గా తాజాగా మరోసారి రేణు దేశాయ్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయంలోకి వస్తే.. తాజాగా రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది. విషయంలోకి వస్తే.. Photo : Instagram రేణు దేశాయ్ కూతురు ఆద్య ఒక సంవత్సరం పాటుగా ముక్కు కుట్టించుకోమంటే తప్పించుకుని తిరుగుతుందట. ఇక తాజాగా తాను ముక్కు కుట్టించుకుందంటూ ఓ వార్తను తన ఫాలోవర్స్‌తో పంచుకుంది నటి రేణు దేశాయ్. దీనికి సంబంధించిన ఓ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Instagram ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. రేణు దేశాయ్ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్‌తో విడిపోయిన తర్వాత ఓ వ్యక్తితో రేణు దేశాయ్‌కు ఎం‌గేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో తెలియదు. అది క్యాన్సల్ అయ్యింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ మరో రెండేళ్లలో రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. Photo : Instagram అంతేకాదు తన రెండో పెళ్లి ఎంగేజ్‌మెంట్ ఎందుకు క్యాన్సల్ అయ్యిందో కూడా తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. కుటుంబీకులు, స్నేహితుల అంగీకారంతోనే నిశ్చితార్థం జరిగింది. కానీ పిల్లలున్నారు, వాళ్లకు తోడుగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కూతురి కోసమే పెళ్లి రద్దు చేసుకున్నానని.. అప్పటికీ నా కూతురి ఏడేళ్లు.. ఆ వయస్సులో పెళ్లి చేసుకుని.. వేరొకరితో వెళ్లిపోతే తనేం కావాలి.. అని ఆలోచించానని పేర్కోంది. Photo : Instagram ఇంకా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని తెలిపింది. ఆద్య కాలేజీకి వెళ్లాక.. పెళ్లి గురించి ఆలోచిస్తాను. అయితే నేను రెండో పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే అని తెలిపింది. ఆ విషయంలో వారు సంతోషంగానే ఉన్నారు. మళ్లీ పెళ్లి చేసుకో అని అకీరా, ఆద్య చెబుతున్నారని తెలిపింది. Photo : Instagram ఇక రేణు దేశాయ్ పర్సనల్ విషయానికి వస్తే.. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్ (Renu Desai). ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. Photo : Instagram డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ (Badri) సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ దేశాయ్.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడ్డారు. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణూ దేశాయ్.. Photo : Instagram


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


పైట చాటు అందాలు కెమెరా ముందు.. బిగ్ బాస్ బ్యూటీ ఆరాటం అదేనా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో హవా అంతా అందాల భామలదే. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా యువత మనసు దోచేస్తున్నారు యంగ్ లేడీస్. ఆ లిస్టులో తొలి వరుసలో ఉంటుంది బిగ్ బాస్ లేడీ పిల్ల అషు రెడ్డి. తన లేలేత పరువాలను ఆన్ లైన్ మాధ్యమాలపై పెట్టేసి రచ్చ చేస్తుంటుంది. తన కట్టు, బొట్టుతో జూనియర్ సమంతగా పేరొందిన అషు రెడ్డి.. నెట్టింట అందాల జాతర చేయడంలో ఏ మాత్రం వెనకడుగేయదు. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఉప్పొంగుతున్న అందాలతో సెగలు పుట్టించింది. మినీ మోడ్రన్ డ్రెస్సులో అందాలన్నీ కెమెరా ముందు పెట్టేసింది ఈ బిగ్ బాస్ భామ. దీంతో ఈ ఫొటోస్ క్షణాల్లో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు. రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ మైమరచిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగానే నేమ్, ఫేమ్ కొట్టేసింది అషు రెడ్డి. ఎప్పటికప్పడు హాట్ డోస్ దట్టించడమే కాదు తన లోని డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది. సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం డిఫరెంట్ దారుల్లో వెళుతూ అట్రాక్ట్ చేస్తోంది. బోల్డ్ గా మాట్లాడటం, సెక్సీ లుక్స్ తో కవ్వించడంలో తనదే ముందు స్థానం అన్నట్లుగా దూసుకెళ్తుంది అషు రెడ్డి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూస్ చేసి రచ్చ చేసింది. ఈ ఇంటర్వ్యూల్లో తనకు సంబంధించిన ఎన్నో బోల్డ్ విషయాలను బయటపెట్టింది. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అషుకి మంచి గుర్తింపు ఉంది. ఏకంగా పవన్ కళ్యాణ్ పేరును తన ఎద భాగంలో టాటూగా వేసుకొని అప్పుడప్పుడు ఆ టాటూ చూపిస్తూ రొమాంటిక్ ట్రీట్ ఇస్తోంది అషు. అషు రెడ్డి తీరుతో ఆమె పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అషు అందాల తడిలో తడిసి ముద్దవుతోంది యూత్ అంతా. ఇలా ఆన్ లైన్ వేదికలపై అషు ఫాలోయింగ్ రెట్టింపవుతోంది. నిత్యం అమ్మడి అందాల కోసం వేట కొనసాగిస్తున్నారు నెటిజన్లు. వెండితెరపై కూడా సత్తా చాటాలనే ప్రయత్నాల్లో భాగంగా ఇలా ఓవర్ డోస్ ట్రీట్ ఇస్తోంది అషు రెడ్డి. ప్రస్తుతం యేవమ్ మూవీ చేస్తున్న ఈ భామ.. మంచి ఆఫర్ వస్తే తన అందాలతో సిల్వర్ స్క్రీన్ షేక్ చేయడానికి రెడీ అన్నట్లుగా హింట్స్ ఇస్తోంది.


జాలీ LLB 3..షూటింగ్ మొదలైంది, ఆపమంటూ కేసు

సినిమా మొత్తం లా మీద, లాయర్‌ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చుతూంటాయి. బాలీవుడ్‌లో అలా వచ్చిన జాలీ ఎల్‌.ఎల్‌.బి., జాలీ ఎల్‌.ఎల్‌.బి –2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. మొదటిది 2013లో, రెండోదీ 2017లో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాల డైరెక్టరూ ఒకరే. సుభాష్‌ కపూర్‌. కథ కూడా ఆయన రాసుకున్నదే. ఫస్ట్‌ జాలీలో అర్షద్‌ వార్సీ ఢిల్లీలో ఉండే లాయర్‌. రెండో జాలీలో అక్షయ్‌కుమార్‌ లక్నోలో ఉండే లాయర్‌. ఇద్దరి పేర్లూ సినిమాలో ‘జాలీ’నే. మూడో జాలీకి, నాలుగో...


రామ్ చరణ్‌కు ఎంత ప్రేమో.. ఉపాసన ఎంత గొప్పగా చెప్పారో

రామ్ చరణ్ పక్కా ఫ్యామిలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. ఇంటి పనుల్లో భాగం పంచుకుంటాడు. భార్య పట్ల ఎంతో ప్రేమ, కేరింగ్‌తో ఉంటాడు. తాజాగా రామ్ చరణ్ ప్రేమ, కేరింగ్ నేచర్ గురించి ఉపాసన చెప్పుకొచ్చారు. గర్భం దాల్చిన నుంచి బిడ్డను కనే వరకు, క్లీంకార వచ్చిన తరువాత తాను ఎదుర్కొన్న సమస్యలకు రామ్ చరణ్ అండగా నిల్చున్నారని, ఎంతో ప్రేమను కురిపించాడంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.


Brahma Anandam Movie: తాత పాత్రలో 'బ్రహ్మానందం'.. కొడుకు గౌతమ్‌తో కలిసి సినిమా

Brahma Anandam Movie: దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం ఓ సరికొత్త పాత్రతో ఆడియన్స్‌ను మరోసారి పలకరించబోతున్నారు. ఇటీవలి కాలంలో సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న బ్రహ్మానందం తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు.


Brahmanandam: సెట్స్ మీదకు బ్రహ్మానందం.. సుమంత్ సినిమాలో స్పెషల్ రోల్

Sumanth Mahendragiri Varahi సుమంత్ ఎప్పుడూ కూడా ఓ డిఫరెంట్ సినిమాను చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో హిట్లు వచ్చినా ఫ్లాపులు ఎదురైనా తన ప్రయత్నం మాత్రం మానుకోడు. ఇప్పుడు సుమంత్ మరో కొత్త కథతో రాబోతోన్నాడు. మహేంద్ర గిరి వారాహి అంటూ సుమంత్ చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది


హల్క్ లా మహేష్‌ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో అదిరిపోయేలా సూపర్‌ స్టార్‌.. రాజమౌళి సినిమా లుక్‌ ఇదేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కొత్త లుక్‌లో కనిపించారు. గెడ్డం, మీసాలతో కనిపించారు. అంతేకాదు బరువెక్కి అదరగొడుతున్నారు. లేటెస్ట్ లుక్‌ పెద్దచర్చనీయాంశంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్‌ చేస్తున్నారు. బాడీని మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్ఫర్మేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తలుక్‌లో కనిపించారు. మహేష్‌ బాబు సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చారు. తన...


Allu Arjun- Jr NTR: ఓటేసిన అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి

Celebrities Cast Votes in Telangana Elections: లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వచ్చి అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ తమ ఓటు వేశారు.


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు.. పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా...


కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరించాడు. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పలు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు జైలుకు  చేరుకుని సెర్చింగ్ మొద...


విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్.. నెట్టింట పోస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పదకొండేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జీవీ ప్రకాశ్-సైంధవి అధికారికంగా ప్రకటించారు.


Nagababu: ‘మావాడైనా పరాయివాడే’.. నాగబాబు పంచులు అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఉద్రిక్త ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే పూర్తైంది. ఇక ఏపీవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. తుది లెక్కలు ఇంకా రాకున్నా కూడా.. 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ మీద...


పోలింగ్ కు.. ఎన్టీఆర్ ఆ కలర్ చొక్కా వేసుకొచ్చింది అందుకా?

ఎదుటివాళ్లు ఏ ఆలోచనతో ఉన్నా తమకు కావాల్సినట్లు తమకు అనుకూలమే అంటూ ప్రచారం చేస్తూ మలుచుకుంటారు కొందరు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్తూంటారు. ఆ క్రమంలో సోషల్‌ మీడియాలో కొన్ని ఊహించని విధంగా వైరల్ అవుతూండటం గమనించవచ్చు. తాజాగా ఎన్నికల పోలింగ్‌ జరుగుతున్న వేళ ఎన్టీఆర్‌ షర్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్‌ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది....


Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, మే 20 వరకు రిమాండ్ పొడిగింపు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం లభించడంలేదు. కవిత రిమాండ్ ను మే 20 వరకు పొడిగిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్

GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తీ పలుకుతూ తన భార్య సింగర్ సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నోట్ ...