Trending:


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


ఆ హీరోతో లిప్ లాక్ సీన్ కి ఓకె..కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్ ?

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


ఓ భర్త, ఇద్దరు భార్యలు.. మధ్యలో పోలీసులు.. ఇక చూస్కో..!

సాధారణంగా ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం మనం చూస్తుంటా. ఆ గొడవలు కాస్త మితిమీరి చంపుకున్న వార్తలు కూడా వినే ఉంటా. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ కాస్త మారి.. ఓ అబ్బాయి కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఘటనే ఇప్పుడు మన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.హైదరాబాద్‌లో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ఆ వ్యక్తి తన భర్త అంటే.. తన భర్త అంటూ ఆ ఇద్దరు...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్

కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్ కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్‌ వో గా డాక్టర్ చంద్ర శేఖర్​ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న డాక్టర్​ లక్ష్మణ్​ సింగ్​పై  లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై  కేసులు నమోదు అయ్యాయి. డీఎంహెచ్ వో  సెలవులపై వెళ్లడంతో దోమకొండ డిప్యూటీ డీఎంహె...


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


Aravana Prasadam: లక్షలాది అయ్యప్ప అరవణ ప్రసాదం డబ్బాలను నాశనం చేయనున్న ట్రావెన్‌కోర్ బోర్డు

Aravana Prasadam: శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని నాశనం చేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రస్తుతం చర్యలు చేపట్టింది. లక్షలాది అరవణ ప్రసాదం డబ్బాలను డిస్పోజ్ చేయాలని నిర్ణయించింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అయితే పవిత్రమైన అయ్యప్ప ప్రసాదాన్ని డిస్పోజ్ చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి కోర్టు ఎందుకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Shani Lucky Zodiac: వచ్చే 2025 ఏడాది వరకు ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

Shani Lucky Zodiac In Telugu: వచ్చే 2025 సంవత్సరం వరకు శని అనుగ్రహంతో ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందా? ఫ్యాన్స్‌కి ఇక పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ప్రభాస్. " డార్లింగ్స్.. త్వరలోనే మన లైఫ్‌లోకి ఓ స్పెషల్ వ్యక్తి వస్తున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ డార్లింగ్ త్వరలోనే పెళ్లి వార్త చెప్పబోతున్నాడంటూ సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అంతలేదు.. ఇది ప్రమోషన్స్ కోసం అనుకుంటా అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి ప్రభాస్ దేని గురించి ఆ పోస్ట్ పెట్టాడో చూడాలి.


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


Prajwal Revanna Case: ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు, దేవెగౌడ కీలక వ్యాఖ్యలు

Prajwal Revanna Case Updates: కర్ణాటక రాజకీయాల్ని కుదిపేస్తున్న ప్రజ్వల్ రేవణ్న కేసుపై తొలిసారి స్పందించారు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ. మనవడితో పాటు కొడుకు హెచ్‌డీ రేవణ్న కూడా నిందితులుగా ఉన్న ఈ కేసుపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆయన నోరు విప్పారు. అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. పేర్లు చెప్పేందుకు ఇష్టపడని దేవె గౌడ ఈ కేసులో ఎవరున్నా సరే విడిచిపెట్టొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రజ్వల్ రేవణ్న జర్మనీలో ఉన్నట్టు సమాచారం....


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


ఎన్టీఆర్‌-నీల్‌లకు షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?.. ఇదేం ట్విస్ట్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేసన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న ఈ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుందట. ఇప్పటికే ఈమూవీని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు షూటింగ్‌ డిటెయిల్స్ తోపాటు సినిమా టైటిల్‌ని కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మేరకు సినిమా టైటిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో రావాల్సిన ఈ మూవీకి `డ్రాగన్‌` అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌...


Prabhas: 'బుజ్జి'ని పరిచయం చేయనున్న ప్రభాస్.. షాక్‌లో ఫ్యాన్స్..!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి టాపిక్‌నే నడుస్తోంది. 'డ్లారింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్ చేయండి' అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో ప్రభాస్‌కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని చాలా మంది అనుకున్నారు. మరికొందరు కల్కి 2898ఏడీ సినిమా నుంచి అప్డేట్ రావొచ్చని భావించారు. ఈ కామెంట్స్‌తో ప్రభాస్ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.---- Polls module...


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు గొడవలుపడి విడిపోతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ జంట ఓ చిన్న కుర్కురే ప్యాకెట్ కోసం దంపతులు గొడవపడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరి ఏకంగా విడాకులకు దారి తీసింది. వింటుంటే చాలా సిల్లీగా ఉంది కదా. ఓ భర్త భార్యకు ప్రేమతో క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడు. దీంతో గొడవకు దిగిన భార్య తన అత్తమామలను, భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్న గొడవ కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ వరకు వెల్లింది. అక్కడ...


బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్

బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌గా దూసుకెళ్లిన పూజాహెగ్డే.. గత కొంత కాలంగా రేసులో కొంత వెనుకబడింది. వరుస పరాజయాలు పలకరించడంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తాజాగా కోలీవుడ్‌‌ నుంచి ఆమెకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సూర్యకు జంటగా ఆమె ఓ చిత్రంలో నటించబోతోంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుత...


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


కన్నప్పలో కీ రోల్

కన్నప్పలో కీ రోల్ ‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రభాస్‌‌ ఇటీవల ఈ మూవీ సెట్స్‌‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


తలకిందులుగా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్టింట్లో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో కీర్తి సురేష్ తలకిందులుగా కనిపిస్తోంది. అలా అప్ సైడ్ డౌన్ చేయాలని సూచించింది.


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


నా బుజ్జిని చూపించాలని ఆగలేకపోతోన్నా : ప్రభాస్

kalki 2898 ad heroine bujji కల్కి మూవీ నుంచి ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేయబోతోన్నాడు. ఈ మేరకు ప్రభాస్ వేసిన పోస్ట్ నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. సినిమా ప్రమోషన్స్ అని ముందే తెలిసినా కొంత మంది మాత్రం ప్రభాస్ పెళ్లి అంటూ హంగామా చేశారు. ఏ సంబంధం లేని పాయల్‌, ప్రభాస్‌లకు లింక్ పెట్టి కూడా మీమ్స్ వేశారు.


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు

ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు జూబ్లీహిల్స్​, వెలుగు : ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ పరిధి ఎన్ఆర్ఆర్​పురం కాలనీలో వెంకటేశ్వర క్లినిక్​, ఏయా హెల్త్​ కేర్​పేరుతో  డాక్టర్లుగా రాజమౌళి, ఉదయ్ ​కుమార్​ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.  వీరికి ఎంబీబీఎస్​ సర్టిఫికెట్లు లేవు. మెడికల్ ​కౌన్సిల్...


Naresh: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్

Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా...


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


Rakhi Sawant: రాఖీ సావంత్ అనారోగ్యానికి కారణం ఇదేనట, సర్జరీ తప్పదని వెల్లడి - టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన తర్వాతే ఇలా!

Rakhi Sawant Health: బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు దక్కించుకుంది రాఖీ సావంత్. బీ టౌన్‌లో తను ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను అందిస్తుంటుంది రాఖీ. అదే విధంగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదంటూ ఆసుప్రతిలో చేరినట్టు తెలిపింది. రాఖీ సావంత్ హాస్పటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బయటికొచ్చిన రాఖీని తన హెల్త్ గురించి...


Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు...


అద్దం ముందు సుప్రిత అందాల విందు

సురేఖా వాణి కూతురిగా సుప్రిత చాలా మందికి పరిచయమే. ఇక ఇప్పుడు సుప్రిత తన కాళ్ల మీద తాను నిలబడబోతోంది. సినిమాల్లోకి హీరోయిన్‌గా సుప్రిత ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


నయనతార జాతకంలో గండం ఉందా..? అందుకే భర్తతో కలిసి ఆ పూజలు చేస్తుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో దోశం ఉందా..? అందుకే ఆమె గుళ్ళు గోపురాలు తిరుగుతుందా.. భర్తతో కలిసి ప్రత్యేక పూజల వెనక కారణం అదేనా..? ఇంకేమైనా ఉందా..? ఈ మధ్య ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరుగుతోంది నయనతార. తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది. వరుసగా దైవ దర్శనాలు చేస్తోంది. ఇలా వరుసగా పుణ్యక్షేత్రాలు.. ప్రత్యేక పూజల వెనుక కారణం ఏంటి..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఏంత..? నయనతార .. సౌత్ ఇండస్ట్రీలో...


SSMB 29: మహేశ్, రాజమౌళి సినిమాలో మలయాళ నటుడు - హైప్ కోసం మేకర్స్ ప్లాన్?

Malayalam Actor In SSMB 29: దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమా ఎస్ఎస్ఎమ్‌బీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు, ఇతర క్యాస్టింగ్ ఎవరు లాంటి వివరాలను మూవీ టీమ్ ఫైనల్ చేయకపోయినా.. దీనికి సంబంధించిన ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక మలయాళ...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...


Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప

Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) జీవితం ఆధారంగా ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు విశ్వనేత(Vishwanetha) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. దాదాపు భారతదేశంలోని అన్ని  భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. సి.హెచ్‌.క్రాంతి కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వందే మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పత...


Directors Day: రేవంత్ రెడ్డిని క‌లిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ స‌భ్యులు.. ‘డైరెక్ట‌ర్స్ డే’కి ఆహ్వానం

Directors Day Revanth Reddy Invitation: హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్ట‌ర్స్ డే వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు అతిర‌థ మ‌హారధుల‌ను ఎంద‌రికో ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఈనేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. రెవంత్ రెడ్డికి ఆహ్వానం.. ఈ...


Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం...


Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

NTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు... టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ నెంబర్ హీరోయిన్ ఎవరో తేల్చేశారు ప్రేక్షకులు. తాజా సర్వేలలో ఊహించని ఫలితం వచ్చింది. రష్మిక మందాన, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ కి షాక్ తగిలింది. ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది. మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. మరి ఎవరి ర్యాంక్ హైయెస్ట్? ఎవరి ర్యాంక్ లోయెస్ట్? అనేది చూద్దాం... ప్రేక్షకులు కర్లీ బ్యూటీ అనుపమ...


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


తన ప్రియురాలు రమ్మందంటూ నటుడు చందు సూసైడ్.. పవిత్ర డెత్ తర్వాత ట్విస్ట్

వారం రోజుల్లో ఇద్దరు టీవీ సీరియల్ నటులు చనిపోవడం టీవీ పరిశ్రమతో పాటు సీరియల్స్ చూసే అభిమానుల్ని షాక్ కు గురి చేసింది.తెలుగులోప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించిన చందు శనివారం తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నాడు.(Photo:Instagram) త్రినయని సీరియల్ తో పాటు పలు సీరియల్స్ లో నటించిన పవిత్ర జయరాం యాక్సిడెంట్ లో చనిపోయిన వార్త జనం మర్చిపోక ముందే అదే కారు ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రియుడు, ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకోవడం అందర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo:Instagram) నాలుగు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో చనిపోయింది పవిత్ర జయరాం. ఆమెతో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు చందు. అయితే తన కళ్ల ముందే పవిత్ర జయరాం చనిపోవడం చూసి చందు షాక్ కు గురయ్యాడు. ఈవిషయాన్ని తానే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు.(Photo:Instagram) ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగానే అందరూ భావించినప్పటికి చందుకి పవిత్ర జయరాంతో వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే చందు పవిత్ర లోకేష్ మరణాన్ని జీర్ణించుకోలేక మణికొండలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకొని చనిపోయాడు..(Photo:Instagram) టీవీ సీరియల్స్ లో నటిస్తున్న చందుకి గతంలోనే శిల్ప అనే యువతితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో పవిత్ర జయరాంతో కూడా లివింగ్ లైఫ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది..(Photo:Instagram) ఈరోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు ముందుగానే చెప్పాడు. తనకు ఏది ఎక్కువ సేపు గుర్తు ఉండటం లేదని కూడా చెప్పాడు..(Photo:Instagram) చందుకి 2015లో శిల్ప అనే యువతీతో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన తర్వాత శిల్పకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రోజు పవిత్ర పుట్టినరోజు..నిన్ను మర్చిపోలేక పోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. జిమ్ వెళ్దాం అని పోస్ట్ లు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగాతెలుస్తోంది..(Photo:Instagram) రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇప్పుడు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది? ఎలా చనిపోయాడు అనే విషయం మీద మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Serial Actor Chandu Death: చందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?

Serial Actor Chandu Death News: తెలుగు టీవీ ఇండస్ట్రీ ఐదు రోజుల్లో ఇద్దరు ఆర్టిస్టుల్ని కోల్పోయింది. 'త్రినయని' సీరియల్ ఫేమ్, నటి పవిత్రా జయరామ్ ఈ నెల 12న (ఆదివారం) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కారులో ఉన్న నటుడు, ఆమెతో ఆరేళ్లుగా సహ జీవితం చేస్తున్న చందు అలియాస్ చంద్రకాంత్ శుక్రవారం రాత్రి బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నారు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో చందు వాట్సాప్ ఛాట్ కీలకం కానున్నట్లు...


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...