Trending:


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు

మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్​ నుంచి ఎంజీఎంకు వచ్చే ...


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ...


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.


'పవన్ కళ్యాణ్‌కు అంతలేదు'.. మాజీ భార్య సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే. యూత్ అంతా థియేటర్స్ ముందు ముందు క్యూ కట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒకవార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.---- Polls module would be displayed here...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..

Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


165 కోట్ల నెక్లెస్, 450 కోట్ల ఇల్లు! అంబానీ కూతురా.. మజాకా..

ఇషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. ఆమె కూడా తన తండ్రిలాగే పెద్ద వ్యాపారవేత్త. ఇషా అంబానీ రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్‌లో కీలక ఎగ్జిక్యూటివ్. ముంబైలో 2023లో ప్రారంభించిన అంబానీ కల్చరల్ సెంటర్ని కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఇషా అంబానీ స్కూలింగ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసింది. తరువాత USకి వెళ్లి యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టభద్రురాలైంది, ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్...


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం


Hiramandi: హీరామండి వెబ్ సిరీస్‌‌... ముక్కు పుడుక తీసేస్తే దాని అర్థం అంత ఉందా?

సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరాముండి: ది డైమండ్ బజార్' ఈ రోజుల్లో ముఖ్యాంశాలలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సిరీస్ అవిభక్త భారతదేశంలోని లాహోర్‌కు చెందిన మల్లికా జాన్ అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఈ ధారావాహిక ద్వారా, నవాబులు . సభికుల మధ్య ఉన్న సంబంధం , వేశ్య జీవితం గురించి కూడా మనం ఒక సంగ్రహావలోకనం పొందుతాము.'హిరమండి'లో వేశ్య జీవితంలో ఒక ముఖ్యమైన దశ అయిన 'నాథ్ ఉత్రై' గురించి పదే పదే ప్రస్తావించబడింది. వ్యభిచార గృహాలలో నివసించే ఒంటరిగా ఉన్న బాలికలు వారి ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడుక ధరిస్తారు. ది కోర్టేసన్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు మంజరి చతుర్వేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనంలో 'నాథ్ ఉత్రాయ్' అనేది కన్యత్వాన్ని విక్రయించే మార్గం అని రాశారు.కన్యత్వానికి బదులుగా బార్న్ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూలు చేసేవారు. 'నాథ్ ఉత్రై' వేడుకకు ధనవంతులందరినీ ఆహ్వానించారు. అప్పుడు కన్య అమ్మాయి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అత్యధిక ధర పలికిన వ్యక్తి మొదటిసారిగా అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి తన ముక్కుపుడకను బహిరంగంగా తీసేసి తవైఫ్ చేసేది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ముక్కుపుడక పెట్టుకోలేదు.అస్లాం మహమూద్ రాసిన 'అవధ్ సింఫనీ: నోట్స్ ఆన్ ఎ కల్చరల్ ఇంటర్‌లూడ్' అనే పుస్తకం కూడా వేశ్యలు , సభికుల జీవితాల గురించి ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. ఈ పుస్తకంలో ఔద్‌లోని ప్రముఖ సభికుల కథలు ఉన్నాయి , వారి రోజువారీ జీవితాలను హైలైట్ చేస్తుంది.'నాథ్ ఉత్రై'కి ముందు తవైఫ్‌ల జీవితంలో మరో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదటిది 'అంగ్య' . రెండవది 'మిస్సీ'. వేశ్యాగృహంలో నివసించే ఒక అమ్మాయి తన యుక్తవయస్సు దాటినప్పుడు, ఆమెకు మొదటగా బ్రా లాంటి అంగ్యాను ధరిస్తారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఆ రోజుల్లో, ఒక వేశ్య యొక్క గోధుమ పెదవులు , నీలం దంతాలు అందానికి చిహ్నాలుగా పరిగణించబడ్డాయి. 'నాథ్ ఉత్రై'కి ముందు 'మసి' నిర్వహించబడుతుంది. ఇందులో కాపర్ సల్ఫేట్‌తో తయారు చేసిన ప్రత్యేక పౌడర్‌తో బాలిక పళ్లను నల్లగా మారుస్తారు ఇది వేశ్య యొక్క అత్యంత సీనియర్ తవైఫ్ చేత చేయిస్తారు బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది.


Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్స్ షురూ.. జూలై 12న వరల్డ్ వైడ్‌గా విడుదల..

Bharatheeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన 'భారతీయుడు' ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2' రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున స్టార్ట్ చేయబోతుంది.


ఐశ్వర్య రాయ్ కి సర్జరీ.. వివరాలు

ఐశ్వర్యరాయ్ లాస్ట్ వీకెండ్ లో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది....


Krishna Mukunda Murari Serial Today May 20th: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : కృష్ణ, మురారిల కొంప ముంచేసిన ముకుంద.. నిజంగానే గర్భం తీయించుకుందా? ఆదర్శ్‌తో పెళ్లి కోసమే ఈ నాటకమా?

Krishna Mukunda Murari Today Episode : కృష్ణ.. మురారిని చాటుగా పిలిచి మీరా కాల్ చేసి రెస్టారెంట్‌కి రమ్మని చెప్పిందని చెప్తుంది. మురారి సరే వెళ్లి ఏంటో కనుక్కుందామని అంటాడు. ఇద్దరూ వెళ్తుండగా లోపలి నుంచి భవాని చూసి కృష్ణను పిలుస్తుంది. అందరూ లోపల ఉంటే మీరు అక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది. కృష్ణ.. భవాని దగ్గరకు వెళ్తే మీరా ఇంటికి వచ్చాక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయమని అంటుంది. కృష్ణ: మీరా రాత్రంతా ఎక్కడికి వెళ్లిపోయావ్. అసలే ఒట్టి మనిషివి కూడా...


కమల్ హాసన్ కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు.. శంకర్ ప్లాన్ అదుర్స్

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో భారతీయుడు-2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో కమల్ హాసన్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా.. అది కూడా శంకర్ డైరెక్షన్‌లో వస్తున్నందున ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.---- Polls module would be displayed here ----గతంలో వచ్చిన...


వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధా...


భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు

భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు మెయింటనెన్స్​ కింద నెలకు రూ.5 లక్షలు ఇప్పించాలని వినతి జైపూర్ : భార్య, కొడుకు తనను టార్చర్ చేశారంటూ రాజస్థాన్​లోని భరత్​పూర్ రాజ వంశీయుడు, మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టుకెక్కారు. వారి నుంచి తనకు నెలకు రూ.5 లక్షల మెయింటనెన్స్ చా...


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


సింగపూర్‌లో జోరుగా కరోనా. 30 వేల కొత్త కేసులు. ఇండియాకీ వచ్చేసింది!

సింగపూర్ చాలా చిన్నది. మన హైదరాబాద్ అంతే ఉంటుంది. ఐతే.. ఇది అత్యాధునిక కాస్మొపాలిటన్ సిటీ. అందువల్ల ప్రపంచ దేశాల ప్రజలంతా సింగపూర్‌కి రకరకాల అవసరాల కోసం వస్తుంటారు. అలాగే సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు ఓడల్లో ఎగుమతులు, దిగుమతులూ జరుగుతుంటాయి. ఇదో పెద్ద వాణిజ్య కేంద్రం. ఇలాంటి నగరంలో కరోనా వస్తే.. అది వేగంగా వ్యాపించడం సహజం. అలాగే.. ప్రపంచ దేశాలకూ వ్యాపించగలదు. ప్రస్తుతం సింగపూర్‌లో కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్లీ ప్రజలు మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. సింగపూర్‌తోపాటూ.. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ఫ్లిర్ట్ (FLiRT) అని పిలుస్తున్నారు. ఈ వైరస్ గాలితోపాటూ.. నీటిలో కూడా జీవించగలుగుతోంది అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ కొత్త వేరియంట్.. ఆమధ్య జోరుగా ఉన్న ఒమిక్రాన్‌ను పోలి ఉంది. ఇది వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైనదే. ఎందుకంటే.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలను సైతం ఈ కొత్త వేరియంట్ ఎదుర్కోగలుగుతోందని నిపుణులు. సింగపూర్‌లో మే 5 నుంచి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఐతే.. రోజురోజుకూ ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వచ్చే నాలుగు వారాల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ లోకీ వచ్చేసింది: ఫ్లిర్ట్ వేరియంట్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 250 వరకు కేసులు వచ్చాయని తెలిసింది. మహారాష్ట్రలో 91 కేసులు రాగా.. మే రెండవ వారంలో పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రాజెనెకా నిలిపివేసింది. కొత్త కేసులు విజృంభిస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు.


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ స...


భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్

భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ ఆదిలాబాద్: వాట్సాప్ మేసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన అబ్దుల్ అతీక్ (32) తన మొదటి భార్య జాస్మిన్ కు ట్రిపుల్ తలాక్ చెప్పడంలో అతనిపై కేసే నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో జాస్మిన్ ను అబ్దుల్ అతీక్ ...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు వేములవాడ, వెలుగు : వేసవి, సెలవురోజు కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.  రాష్ర్టంతో పాటు పక్క రాష్ర్టాలైనా అంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర  నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయమే స్వామివారి కల్యాణ కట్టలో తలనీలాలు ...


ఈ వుడెన్ ట్రెడ్ మిల్ కరెంటు లేకుండానే పనిచేస్తుంది..!!

హరీష్ నిత్యం తన స్నేహితులతో కలిసి వాకింగ్ కు వెళ్లేవారు. ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచనతో ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారు చేశారు. అయితే ట్రెడ్ మిల్ ను కొనాలంటే సుమారుగా రూ:25 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. దానికి తోడు విద్యుత్ భారం కూడా మోయాల్సిందే. సామాన్య ప్రజలకు విద్యుత్ ట్రెడ్మిల్ ఉపయోగించడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు.అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఏటువంటి విద్యుత్ అవసరం లేకుండా నడిచేలా ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారుచేసినట్లు హరీష్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి వ్యాయామం ఎంతో అవసరం అన్నారు. వ్యాయామం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయన్నారు. మానసిక ఒత్తిడి మాయమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో ఫిట్ నెస్ పెంపొందించడం కోసం ట్రెడ్ మిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ మనం విద్యుత్ తో నడిచే ట్రెడ్ మిల్స్ చూసుంటాం. కానీ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా కర్రతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ మాత్రం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు ఓ వుడెన్ ట్రెడ్ మిల్ ను రూపొందించారు. హరీష్ పీజీ వరకు చదువుకున్నారు. అయితే కులవృత్తి వడ్రంగి కావడంతో తన తండ్రికి ఆసరాగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. దీనిని పిల్లల నుంచి పెద్దవారి దాకా అన్ని వయస్సు గల వారు ఉపయోగించవచ్చన్నారు. దీనిని తయారు చేయడానికి సుమారుగా రూ:15 వేల వరకు ఖర్చయిందన్నారు. కర్రతో పాటు బేరింగులు, నట్లు, బోల్ట్ లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇప్పటికీ పది ఆర్డర్లు కూడా వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయడం ద్వారా ఎముకలు బలపడడంతో పాటు కండరాళ్లు పటిష్టమవుతాయి.


JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, సీఎం జగన్ పై విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటన సరికాదన్నారు.


పెళ్లి తర్వాత తన భర్తకి కాజల్ చూపించిన ఫస్ట్ మూవీ 'మగధీర'..బాబోయ్ ఇలాంటి రియాక్షనా..

బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత కాజల్ భగవంత్ కేసరి లాంటి హిట్ సొంతం చేసుకుంది. త్వరలో కాజల్ సోలోగా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా కెరీర్ లో బిజీగా ఉంది. మ్యారేజ్ తర్వాత కాజల్ భగవంత్ కేసరి లాంటి హిట్ సొంతం చేసుకుంది. త్వరలో కాజల్ సోలోగా తన సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ఈ నెల...


ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం.. హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే ...


Payal Rajput : ఆ ప్రొడ్యూసర్లు నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను - పాయల్ రాజ్‌పుత్

Payal Rajput About Rakshana Movie: ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌కు టాలీవుడ్‌లో ఒక గుర్తింపు ఉంది. బోల్డ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను తన గ్లామర్‌తో మెప్పించడంలో పాయల్ వెనకాడదు అని అంటుంటారు. అయితే పాయల్ క్రేజ్‌ను అడ్డం పెట్టుకొని కొందరు ప్రొడ్యూసర్స్ తన ఫేమ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. అంతే కాకుండా అలా చేస్తున్నవారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకుంటానని చెప్పుకొచ్చింది....


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. మైసూరులోని...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


Pawan Kalyan Fan | పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మోకాళ్లపై తిరుపతికి

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మోకాళ్లపై తిరుపతికి వెళ్లిన పవన్ అభిమాని.


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


వాట్సప్‌ వాయిస్ మెస్సేజ్‌తో మొదటి భార్యకు ట్రిపుల్ తలాక్.. కట్ చేస్తే భర్తకు ఝలక్..!

Triple Talaq Case: ఆదిలాబాద్ పట్టణంలో ఓ అరుదైన కేసు నమోదైంది. ఓ భర్త.. తన మొదటి భార్యకు వాట్సప్‍‌లో వాయిస్ మెస్సేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో.. ఆ భార్య తమ ఇరు వైపులా బంధువులకు ఆ వాయిస్ మెస్సేజ్ వినిపించి.. చివరికి పోలీసుల దగ్గరికి వెళ్లింది. ఈ ట్రిపుల్ తలాక్ పద్దతి చట్టరిత్యా నేరంగా సూప్రీం కోర్టు తీర్పునివ్వటంతో.. పోలీసులు ఆ భర్తపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు,...


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look