Trending:


అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు

అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్ టన్ లోని వైట్ హౌస్ లో ఇండియన్ సాంగ్ సారే జహాసే అచ్ఛా రెండవ సారి ఆలపించారు. మొదటిసారిగా జూన్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అప్పుడు ఈ పాట పాడారు. అంతేకాదు.. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ సమోసా, పానీపూరీ కూడా వడ్డించారు. ఇంతకీ ఆ సందర్భమేంటో త...


Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2

Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్

Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు...


Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!

Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది! టాలీవుడ్ నటి ఎస్తేర్ నోరోన్హా(Ester Noronha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఆమె సుపరిచితమే. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన వేయి అబద్దాలు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఎస్తేర్.. ఆ తరువాత సునీల్ తో భీమవరం బుల్లోడు సినిమా చేసింది. అయితే.. ఈ రెండు సి...


Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత

Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత ప్రముఖ మలయాళ రంగస్థల కళాకారుడు M.C. చాకో(75) మంగళవారం మే14న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య, వృద్ధాప్య వ్యాధులతో బాధపడుతూ ఇవాళ చాకో మరణించాడు. ఆయన అసలు పేరు M C చాకో అయినప్పటికీ, అతను M C కట్టప్పనా అని ప్రసిద్ధి చెందాడు. అతను 7000 వేదికలపై ప్రదర్శించిన 30కి ...


Sushil Kumar Modi: సుశీల్ మోదీ లవ్ స్టోరీ.. ఆరెస్సెస్, హిందుత్వ భావజాలం ఉన్నా క్రిస్టియన్‌తో ప్రేమ పెళ్లి

Sushil Kumar Modi: సుశీల్ కుమార్ మోదీ ఒక ఆరెస్సెస్ వాది. విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ, ఆరెస్సెస్‌లలో తిరిగారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, లోక్‌సభ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నో పదవులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిగత జీవితం గురించి చూస్తే.. సుశీల్ కుమార్ మోదీ భార్య ఒక క్రిస్టియన్. హిందుత్వ భావజాలం ఉన్న సుశీల్ కుమార్ మోదీ.. క్రైస్తవ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం...


కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

కూతురు పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య తూప్రాన్, వెలుగు: కూతురు వివాహం చేయలేని స్థితిలో ఉన్నానని మనస్థాపం చెంది హల్ది వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.  మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన చీర్ల ఆగమయ్య భార్య కొంతకాలం కిందట చనిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా కూతురు పెళ్లి చేయలేనని తెలిస...


కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ 2024 లోక సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె మంగళవారం నామినేషన్ వేశారు. అందులో ఆమె ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, దాంతోపాటు ఆస్థుల వివరాలు తెలిపింది.  స్థిర, చరాస్థులు కలిపి మొత్త...


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.


Dulquer Salman: మహానటి సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫేవరెట్ సీన్ అదే.. బయటపెట్టిన హీరో

Mahanati: సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమా.. ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ చిత్రం ఈ మధ్యనే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. దుల్కర్ సల్మాన్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది


టాలీవుడ్ స్టార్స్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూతులు ఇవే.. చిరు, మహేష్, ఎన్టీఆర్ ఎక్కడెక్కడంటే

సోమవారం రోజు అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ డే అనే చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం రోజు జరగబోతోంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ సినీ తారలంతా వారి వారి ఏరియాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటారో అనే వివరాలు...


ఛలో సినిమా సూపర్ హిట్, కానీ మాకు డబ్బులు రాలేదు..నాగ శౌర్య తల్లి కామెంట్స్

టాలీవుడ్ లో రాణిస్తున్న యువ హీరోల్లో నాగ శౌర్య ఒకరు. నాగ శౌర్య బాగా కష్టపడుతున్నప్పటికీ ఆశించిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఛలో లాంటి హిట్ నాగ శౌర్య కి మళ్ళీ రిపీట్ కాలేదు. ఇటీవల నాగ శౌర్య నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయితే నాగ శౌర్యకి తన తల్లి ఉషా మూల్పూరి అతడికి బ్యాక్ బోన్ లా నిలిచారు. నాగ శౌర్య నటించిన కొన్ని చిత్రాలని ఆమె నిర్మించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉషా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. నాగ శౌర్య చిన్నప్పటి నుంచి...


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


Jackie Shroff: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Jackie Shroff seeks court to protection from misuse of name word Bhidu: బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బి-టౌన్‌లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెరపై ఆయన ఎంట్రీ సీన్‌కు వచ్చిందంటే థియేటర్లో ఈళలు పడాల్సిందే. అంతగా తన యాక్టింగ్‌ స్కిల్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు....


చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు

చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు సూర్యాపేటలో డీఎంహెచ్​వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం        రెండు నెలల్లో 48 మంది వస్తే  46 మందికి సిజేరియన్​     సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్, ల్యాబ్ సీజ్ సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్​ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్...


Death Selfie: ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే, ప్రాణాలు కూడా పోవచ్చని హెచ్చరిస్తారు. ఎందుకంటే

ఇక్కడ సెల్ఫీ తీసుకుంటే, ప్రాణాలు కూడా పోవచ్చని హెచ్చరిస్తారు. ఎందుకంటే


బాలీవుడ్‌కి షిఫ్ట్ అవుతున్న మహానటి.. మరో సూపర్‌ స్టార్‌కి కీర్తిసురేష్‌ గ్రీన్‌ సిగ్నల్‌? అసలు ప్లాన్‌ అదేనా?

కీర్తిసురేష్‌ చూడబోతుంటే బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. పూజా, రకుల్‌, తమన్నా దారిలోనే వెళ్లేలా ఉంది. తాజాగా సూపర్‌ స్టార్‌తో నటించే ఆఫర్‌ అందుకుందట. కీర్తిసురేష్‌ తెలుగులో మహానటిలా వెలిగిపోయింది. ఆమె ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కి వెళ్లింది. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. అంతే ఈ అమ్మడికి సక్సెస్‌ దూరమయ్యాయి. `మహానటి` తర్వాత రకరకాల ప్రయోగాలు చేసింది కీర్తిసురేష్‌. కానీ ఏది వర్కౌట్‌ కావడం లేదు. `మహానటి` చిత్రం తర్వాత నేటితరం సావిత్రి...


ముస్లిం నటి.. ఎన్నో అవమానాలు.. భర్త నుంచి విడాకులు.. కానీ, ఒక్క పాత్రతో సంచలనం!

సినిమాల్లోకి వచ్చిన చాలామంది యాక్టర్స్, కెరీర్ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించి, తర్వాత పెద్ద సినిమాల్లో లీడ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక నటి.. కొన్నేళ్ల క్రితం సీరియల్స్‌తో టీవీ ఆడియన్స్‌కు దగ్గరైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా సక్సెస్ కాలేదు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన 21 ఏళ్లకు ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అది కూడా ఒకే ఒక్క వెబ్ సిరీస్‌తో. ఆ సిరీస్ ‘హీరామండి’ కాగా, దీంట్లో నటించి ఆడియన్స్‌ను మెప్పించిన యాక్ట్రెస్ సంజీదా షేక్. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన మొట్టమొదటి వెబ్‌సిరీస్ ‘హీరామండి: ద డైమండ్ బజార్’ హిట్ టాక్ తెచ్చుకుంది. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్, ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. దీంట్లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావ్ హైదరీ ప్రదాన పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే మరో నటి సంజీదా షేక్‌కు కూడా అదే స్థాయిలో గుర్తింపు వచ్చింది. అద్భుతమైన నటనతో ఆమె ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. 2003లో ఇండస్ట్రీకి ఎంట్రీసంజీదా కెరీర్ ప్రారంభంలో యాడ్స్‌లో నటించింది. ‘బాగ్‌బన్‌’(2003) సినిమాలో ఒక చిన్న పాత్రతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా హిట్ కాలేదు. అయితే ‘క్యా హోగా నిమ్మో కా’ (2006-2007) టీవీ షోలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సంజీదా ఏక్ హసీనా థీ, ఇష్క్ కా రంగ్ సఫేద్, నాగిన్ 3 హిట్ సీరియల్స్‌లో నటించింది. తైష్ (2020), కాళీ ఖుహి (2020) సినిమాల్లో లీడ్ రోల్‌లో నటించింది. ఇవి రెండూ OTTలో రిలీజ్ అయ్యాయి. కానీ వీటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఇండస్ట్రీకి పరిచయమైన 21 ఏళ్లకు, 2024లో సంజీదా నటించిన ఒక సినిమా, సిరీస్ సూపర్ హిట్ అయ్యాయి. మంచి క్రేజ్హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ‘ఫైటర్’ (2024)లో సంజీదా ముఖ్యమైన రోల్‌లో కనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. లేటెస్ట్ ఓటీటీ సంచలనం ‘హీరామండి: ది డైమండ్ బజార్‌’లో తవైఫ్ వహీదా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ రోల్‌తో ఆమె క్రేజ్ ఒక రేంజ్‌లో పెరిగింది. ఈ గుర్తింపుతో ఆమె కొన్ని పెద్ద ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. లవ్ మ్యారేజ్సంజీదా కో-యాక్టర్ అమీర్ అలీని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి 2007లో డ్యాన్స్ రియాలిటీ షో ‘నాచ్ బలియే 3’ టైటిల్ గెల్చుకున్నారు. ఈ జంట 2008 సీరియల్ ‘క్యా దిల్ మే హై’లో కలిసి నటించారు. 2012లో వీరు పెళ్లి చేసుకున్నారు. 2020లో సరోగసీ ద్వారా ఒక బిడ్డను కన్నారు. ఆ పాపకు ఐరా అలీ అని పేరు పెట్టారు. అయితే పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత, 2021లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. పాప కస్టడీ సంజీదాకు లభించింది.


సితారకు కొత్త గురువు.. ఆ లేడీ డ్యాన్సర్ ఎవరంటే?

సితార ప్రస్తుతం తన డ్యాన్సులతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇన్ని రోజులు యానీ మాస్టర్ దగ్గర సితార డ్యాన్సులు నేర్చుకుంది. కానీ ఇప్పుడు కొత్త డ్యాన్సర్‌ వద్ద సితార స్టెప్పులు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ పక్కన స్టెప్పులు వేసిన డ్యాన్సర్ ఫాల్గుణి ఇప్పుడు సితారకు ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన రీల్, వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ స్టెప్పులను శ్రీలీల చూసి ఫైర్ ఎమోజీలను కామెంట్ సెక్షన్లలో పెట్టేసింది.


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Allu Arjun- Jr NTR: ఓటేసిన అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి

Celebrities Cast Votes in Telangana Elections: లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు టాలీవుడ్ సెలబ్రెటీలు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వచ్చి అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ తమ ఓటు వేశారు.


GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్

GV Prakash Divorce: అందుకే విడిపోతున్నాం.. 11 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు పలికిన జీవీ ప్రకాష్ ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar) షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. తన 11 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తీ పలుకుతూ తన భార్య సింగర్ సైంధవి(Saindhavi) నుండి విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఈ ఇద్దరు సోషల్ మీడియాలో నోట్ ...


స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​?

స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​? సంప్రదాయ ఓటుతో పాటు రూరల్​పై కాంగ్రెస్​ ధీమా     యూత్, అర్బన్​ ఓటు తమదే అంటున్న బీజేపీ     సానుభూతి, ప్రభుత్వ​ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్​ యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్​సభ స్థానంపైనే ఉంది. గత లోక్​సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్​ పెరిగి 76...


Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

Tadipatri Violence : ఏపీలో పోలింగ్ పూర్తైన తర్వాత హింస చెలరేగింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారులు వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేశారు. ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు.


ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్‌ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్‌కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్‌నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్‌కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్‌కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్‌లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్‌లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్‌కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్‌రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


Karthika Deepam 2 Serial Today May 15th : కార్తీకదీపం 2 సీరియల్ : దండలు మార్చుకొని గుమ్మం ముందు కార్తీక్, దీపలు.. జ్యోత్స్నని పూర్తిగా మార్చేసిన పారిజాతం!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్‌ దీప వాళ్ల హోటల్‌కి వచ్చి ఉప్మా తిని చాలా బాగుందని చెప్తాడు. కార్తీక్ ఏదైనా సాయం కావాలి అంటే తనని అడగమని దీపతో చెప్తాడు. కస్టమర్ల దగ్గర సాయం తీసుకోనని చెప్తుంది. కార్తీక్‌ని వెళ్లిపోమని అంటుంది. కార్తీక్ వెళ్తూ నువ్వు వద్దన్నా ఏదో ఒక రకంగా సాయం చేస్తానని అంటాడు. ఇక జ్యోత్స్న తన తల్లి దీపని తన కూతురు అని అన్నమాటలు పారిజాతం చెప్పిన మాటలు తలచుకుంటుంది. తన తల్లి పాలు తీసుకొని వస్తే...


పెళ్లికి ముందు ఈ విషయాలు మాట్లాడుకున్నారా..?

పెళ్లి ముందు మాట్లాడుకునే సమయంలో ఏవేవో కబుర్లు కాకుండా.. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అసలు ఎలాంటి విషయాలు మాట్లాడాలి..? ఏవి మాట్లాడటం వల్ల... భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఒకప్పుడు పెళ్లి అంటే పెద్దలు మాత్రమే కుదిర్చేవారు. పెళ్లి తర్వాత మాత్రమే దంపతులు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు మొత్తం మారిపోయింది. ప్రేమ వివాహాలు మాత్రమే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్లి...


వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య

వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య కుర్కురే స్నాక్స్‌కు బానిసైపోయిన ఓ వివాహిత భర్తకు భారీ షాకిచ్చింది. ఇటీవల ఓ రోజు అతడు రూ.5ల కుర్కురే ప్యాకెట్ కొనుక్కుని రాకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన ఆమె చివరకు అతడికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కూడా...


హల్క్ లా మహేష్‌ బాబు.. జుంపాల జుట్టు, గెడ్డం, మీసాలతో అదిరిపోయేలా సూపర్‌ స్టార్‌.. రాజమౌళి సినిమా లుక్‌ ఇదేనా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కొత్త లుక్‌లో కనిపించారు. గెడ్డం, మీసాలతో కనిపించారు. అంతేకాదు బరువెక్కి అదరగొడుతున్నారు. లేటెస్ట్ లుక్‌ పెద్దచర్చనీయాంశంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మూవీ కోసమే ఆయన వర్కౌట్‌ చేస్తున్నారు. బాడీని మార్చుకుంటున్నారు. బాడీ ట్రాన్ఫర్మేషన్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తలుక్‌లో కనిపించారు. మహేష్‌ బాబు సోమవారం హైదరాబాద్‌లో ఓటు వేయడానికి వచ్చారు. తన...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం బాలీవుడ్ స్టార్...


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్‌ కల్యాణ్‌?.. నవ్వుకుంటున్న ఓటర్లు

Pawan Kalyan Casting Vote Video Goes Viral: ఎన్నికల సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆయన ఓటు వేసే సమయంలో వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


జూపార్క్​లో పులి మృతి

జూపార్క్​లో పులి మృతి ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమన్యు ​ హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్​ పార్క్​లో అభిమన్యు(9) అనే మగపులి మంగళవారం మృతి చెందింది.  బెంగాల్​టైగర్ అభిమన్యు.. ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూసింది. 2015 జనవరిలో ఆ పులి జన్మించింది. కొంతకాలంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ నెల 5వ తేదీ నుంచి నడవడానికి కూడా వ...


తండ్రి లేడు, పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత అన్నలని కోల్పోయా.. హీరోయిన్ జీవితంలో భరించలేని విషాదాలు

సౌత్ లో నటిగా ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ జీవితం మొత్తం కన్నీటి విషాదాలే ఉన్నాయట. ఇటీవల మదర్స్ డే సందర్భంగా ఐశ్వర్య రాజేష్ తన తల్లి గురించి చెబుతూ కొన్ని విషాదకర సంఘటనలని గుర్తు చేసుకుంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్...


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


అన్నా లెజినోవా ఇంతలా మారిపోయారే?

పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా చాలా రోజులకు బయటకు వచ్చింది. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ శ్రేణులు అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్‌లు విడిపోయారని పిచ్చిపిచ్చిగా వాగిన సంగతి తెలిసిందే. అలాంటి వారికి సమాధానం చెప్పేందుకు ఇలా వచ్చినట్టుగా కనిపించింది. అయితే ఓటు హక్కు లేని అన్నా లెజినోవా ఇలా పోలింగ్ బూత్‌లోకి రావడం నిబంధనలకు విరుద్దం అని అంటున్నారు. వీటిపై ఎలక్షన్ కమీషన్ చర్యలు తీసుకుంటుందా? అన్నది చూడాలి. అన్నా లెజినోవాను చాలా రోజుల తరువాత చూడటంతో షాక్ అవుతున్నారు.


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


Panchangam Today: నేటి పంచాంగం. రెండు దుర్ముహూర్తాలతో జాగ్రత్త!

నేడు 2024 మంగళవారం, మే 14, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఇవాళ 5 గంటల 33 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి శుక్ల సప్తమి రాత్రి తెల్లవారుజాము 4 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత అష్టమివారం: జయవాసరెనక్షత్రం: పుష్యమి, మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాల వరకూ ఉంది. తర్వాత ఆశ్రేష.యోగం: గండ, ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వృద్దికరణం: గరజి, మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల వరకూ ఉంది. తర్వాత వణిజ రాత్రి తెల్లవారుజాము 4 గంటల 20 నిమిషాల వరకూ ఉంది. తర్వాత భద్ర.పితృతిథి: శుక్ల సప్తమి అమృతకాలం ఉదయం 6 గంటల 17 నిమిషాల నుంచి 7 గంటల 59 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 22 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు ఉంది. తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 3 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


నా భార్య ప్రమాదంలో చనిపోలేదు త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ భర్త కీలక కామెంట్స్!

ఇటీవల త్రినయని ఫేమ్ పవిత్ర జయరామ్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. అయితే పవిత్ర జయరామ్ మరణానికి ప్రమాదం కారణం కాదని ఆమె భర్త కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వెల్లడించాడు... కన్నడ నటి పవిత్ర జయరామ్ అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపోయారు. త్రినయని సీరియల్ లో మెయిన్ విలన్ గా చేస్తున్న త్రినయని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. త్రినయని సూపర్ హిట్ సీరియల్ కావడంతో పవిత్ర జయరామ్ కి జనాల్లో క్రేజ్...


మే 15న అమ్మవారి రథోత్సవం

మే 15న అమ్మవారి రథోత్సవం కాశీబుగ్గ, వెలుగు : భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే అమ్మవారి రథోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని మాజీ మేయర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిండెంట్ గుండా ప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం వరంగల్​ చౌరస్తాలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘ...


Ram Charan : రామ్ చరణ్ మొబైల్ వాల్ పేపర్ చూశారా..ఎవరున్నారంటే!

Ram Charan Upcoming Movies: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనేఉంటుంది. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ మొబైల్ ఫోన్ లో వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ వాల్ పేపర్ లో ఉన్నది ఎవరో చెప్పగలరా?


OTT: సుస్సు పోయిస్తున్న హర్రర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే ఈ సినిమా చూడండి!

ప్ర‌స్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలా సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో హర్రర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండే సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఓటీటీలో ఆడియన్స్ ని భయపెడుతున్న సినిమా పేరు 'పిండం'. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించారు. భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. 1930ల్లో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలొ ఈ మూవీ విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు

కవితకు బిగ్ షాక్.. కస్టడీ పొడిగింపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్  కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. మే 20 వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత  జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియడంతో  ఆమెను మే14వ తేదీ మంగళవారం రోజున వర్చువల్ గా  కోర్టు ముందు హాజరుపరిచారు ఈడీ అధ...


Mudragada Padmanabham 'ముద్రగడగారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక'.. జనసైనికులు మొదలెట్టారుగా

Janasena Party Trolls On Mudragada Padmanabham Namakarana Mahatsava: ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టిన జనసేన పార్టీ కార్యకర్తలు. ముద్రగడ నామకరణ మహోత్సవం అంటూ ఓ ఆహ్వాన పత్రికను వైరల్ చేస్తున్నారు . జూన్ 4న సాయంత్రం ఈ కార్యక్రమానికి అందరూ రావాలంటూ సెటైర్లు పేలుస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణు గెలుపు ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముద్రగడను జనసైనికులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.


Nagababu: ‘మావాడైనా పరాయివాడే’.. నాగబాబు పంచులు అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఉద్రిక్త ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే పూర్తైంది. ఇక ఏపీవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. తుది లెక్కలు ఇంకా రాకున్నా కూడా.. 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ మీద...