Trending:


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడు ఉన్నాయంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 15 మే 2024 బుధవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 15 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం బుధవారం తిథి :- సప్తమి ఉ॥5:51 ని॥ వరకు తదుపరి అష్టమి నక్షత్రం :- ఆశ్రేష సా॥ 4:57ని॥ వరకు యోగం:- వృద్ధి ఉ॥9:28 ని॥ వరకు కరణం:- వణిజి ఉ॥ 5:51భద్ర సా॥ 6:35ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ. 6:36ని॥ వరకు అమృత ఘడియలు:- ప॥...


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


Mangal-Rahu Yuti 2024: అంగారక కీడు యోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి బ్యాడ్‌ లక్‌ స్టార్ట్‌!

Mangal-Rahu Yuti 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీడుగా భావించే అంగారక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా మేష రాశిలో పాటు మరికొన్ని రాశులవారియ జీవితాల్లో తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన సమస్యలు కూడా వస్తాయి.


మే 15న అమ్మవారి రథోత్సవం

మే 15న అమ్మవారి రథోత్సవం కాశీబుగ్గ, వెలుగు : భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే అమ్మవారి రథోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని మాజీ మేయర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రెసిండెంట్ గుండా ప్రకాశ్ రావు అన్నారు. మంగళవారం వరంగల్​ చౌరస్తాలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్​లో ఆయన మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘ...


Theatres Close: సినీ పరిశ్రమకు థియేటర్ల షాక్‌.. తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

10 Theatres Close In Telangana Due No Movie Releases Due To Elections and Examination.


Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2

Divorce Celebrity Couples: నాగ్, పవన్ సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు..Part 2


Salman Khan: కృష్ణ జింక కేసు, సల్మాన్‌ ఖాన్‌ స్వయంగా గుడికి వచ్చి క్షమాపణలు చెప్పాలి - బిష్ణోయ్‌ కమ్యూనిటీ డిమాండ్‌

Bishnoi Community Demands If Salman Khan Apologises We Will Consider It: కొంతకాలంగా బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను కృష్ణ జింక కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి హత్యా బెదిరింపుల కూడా వచ్చాయి. అంతేకాదు పలుమార్లు ఇటీవల గ్యాంగస్టర్‌ లారెన్స్‌ గ్యాంగ్‌ మనుషులు ఆయన ఇంటిపై కాల్పుల కూడా జరిపారు. ఇక సల్మాన్‌ను ఎప్పటికైనా చంపేస్తామంటూ ఆ మధ్య లారెన్స్‌ బిష్ణోయ్‌ బహిరంగ హెచ్చరికలు కూడా చేశాడు....


చిన్న పిల్లలను ముద్దు పెట్టుకోవచ్చా..?

. పిల్లలను ముఖం, పెదాలపై ముద్దు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. పిల్లలకు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు. ఆ పిల్లల ఆలనా , పాలనా చూసుకుంటూ ఇంట్లో వాళ్లు మురిసిపోతూ ఉంటారు. ఇక చిన్న పిల్లల అమాయకపు చూపులు, బోసి నవ్వులు ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. వెంటనే వాళ్లని అలా చూడగానే ముద్దు వచ్చేస్తారు. ఆటోమెటిక్ గా పిల్లలను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది పెట్టేస్తూ ఉంటాం కూడా....


ఫస్ట్ మూవీ బ్లాక్‌బస్టర్..ఆ హీరోకి తప్ప మిగతావారికి నో ఛాన్స్..ప్రభాస్ సినిమాతో కమ్ బ్యాక్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక టైమ్‌ పీరియడ్ వరకు కొందరు నటీనటుల కాలం సాగుతుంది. ఆ తర్వాత వారు అన్ని సర్దుకుని బయటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే కొత్తగా ఇండస్ట్రీలో అడిగి పెట్టి ఫస్ట్ సినిమాతోనే హిట్టు కొట్టేవారికి తిరుగు ఉండదు. కానీ ఒక హీరోయిన్ విషయంలో అలా జరగలేదు. 1980ల చివరిలో బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, రేఖ, వినోద్ ఖన్నా లాంటి దిగ్గజ నటుల కాలం ముగిసింది. వాళ్ల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఓ కొత్త తరం నటి ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెన్సేషనల్ హిట్ కొట్టింది. కానీ ఆ హీరోయిన్ తక్కువ సమయంలోనే కనుమరుగైంది. ఆమె ఎవరో కాదు, ఓంకారం, రాధే శ్యామ్ వంటి సినిమాలతో తెలుగువారిని అలరించిన నటి భాగ్యశ్రీ. భాగ్యశ్రీ రాజ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చింది. 1989లో ఆమె నటించిన తొలి సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ అయి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. ఇద్దరు కొత్త నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ హీరో సూపర్ స్టార్ అయ్యాడు, కానీ హీరోయిన్ భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ సినిమా మరేదో కాదు "మైనే ప్యార్ కియా". ఈ మూవీ రిలీజ్ అయ్యే సమయానికి భాగ్యశ్రీకి 20 ఏళ్లు, అందులో హీరోగా చేసిన సల్మాన్ ఖాన్‌కు 24 ఏళ్లు. మైనే ప్యార్ కియా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో భాగ్యశ్రీ, సల్మాన్ ఇద్దరూ ఓవర్‌నైట్ స్టార్లు అయ్యారు. అయితే సల్మాన్‌కి సినిమా ఆఫర్లు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి. భాగ్యశ్రీ మాత్రం ఫస్ట్ హిట్ కొట్టాక సినిమాలు చేయకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది 1990లో, ఆమె హిమాలయ దాసానిని పెళ్లాడగా అది ఆమె కెరీర్‌కు ఒక బ్రేక్ లాగా పడింది. పెళ్లి తర్వాత, ఆమె మరే హీరోతోనూ నటించకూడదని, భర్తతో మాత్రమే సినిమాల్లో నటిస్తానని స్పష్టం చేసింది. వీరిద్దరూ కలిసి "ఖైదీ మే బుల్బుల్", "త్యాగి", "పాయల్" అనే మూడు సినిమాల్లో నటించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఇంకేముంది, భాగ్యశ్రీ 24 ఏళ్ల వయస్సులోనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్1997లో భాగ్యశ్రీ కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. అయితే, 2006 వరకు ఆమె పూర్తి స్థాయిలో సినిమాల్లో మంచి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయింది. 2006 తర్వాత ఈ అందాల తార సహాయక పాత్రలతో సరిపెట్టుకుంది. సపోర్టింగ్ రోల్స్ అయినా సరే "హమ్ కో దీవానా కర్ గయే" లాంటి పెద్ద సినిమాల్లో కనిపించి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగింది. భాగ్యశ్రీ రీసెంట్ టైమ్స్‌లో "తలైవి", "రాధే శ్యామ్" సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది, 2023లో "కిసీ కా భాయ్ కిసీ కి జాన్" సినిమాలో సల్మాన్ ఖాన్‌తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోగలిగింది. రాయల్ ఫ్యామిలీబాలీవుడ్‌లో రాయల్ ఫ్యామిలీకి చెందిన నటీమణులలో భాగ్యశ్రీ ఒకరు. ఆమె సంగ్లీ సంస్థానానికి చెందిన చివరి రాజు చింతామణరావు ధుండిరావు పట్వర్ధన్‌కు మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింగ్‌రావు మాధవరావు పట్వర్ధన్ సంగ్లీ రాజు కాగా, భాగ్యశ్రీ ఆ సంస్థానానికి యువరాణి అయ్యారు.


Jackie Shroff: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్‌ - ఆ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Jackie Shroff seeks court to protection from misuse of name word Bhidu: బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బి-టౌన్‌లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తెరపై ఆయన ఎంట్రీ సీన్‌కు వచ్చిందంటే థియేటర్లో ఈళలు పడాల్సిందే. అంతగా తన యాక్టింగ్‌ స్కిల్‌, స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటారు. అందుకే అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు....


Kalki 2898 AD: కల్కి2898AD ప్రీ-రిలీజ్ ఆ రోజే.. సంబరాలు మొదలుపెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas Kalki 2898 AD Update: కల్కి2898AD సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చే చిన్న అప్డేట్ కూడా చాలా పెద్దగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


సింగర్ సుచిత్రకు అసలేమైంది?.. వారిద్దరూ గే అంటూ పిచ్చి వాగుడు

Suchi Leaks: సింగర్ సుచిత్ర కోలీవుడ్‌లో ఎంతో మంది సెలెబ్రిటీల మీద దారుణమైన ఆరోపణల్ని చేసింది. ఇక్కడ శ్రీరెడ్డి ఎలా అయితే టాప్ హీరోల మీద ఆరోపణలు చేస్తుంటుందో.. అక్కడ సుచిత్ర కూడా సుచీ లీక్స్ పేరిట ధనుష్, త్రిష అంటూ టాప్ స్టార్స్‌ మీద దారుణంగా కామెంట్ చేస్తుంటుంది. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుచిత్ర వెలుగులోకి వచ్చింది.


Pulivarthi Nani Attacked: పులివర్తి నానిపై దాడితో చంద్రగిరిలో టెన్షన్ టెన్షన్- తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ముందు భార్య సుధారెడ్డి ధర్నా

Chandragiri News: చంద్రగిరిలో పులివర్తి నానిపై జరిగిన దాడి కేసు మరింత ముదురుతోంది. దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాల్సిందేనంటూ నాని భార్య సుధారెడ్డి ధర్నాకు దిగారు. ఆమెకు మిత్రపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత చాలా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసి మూడు రోజులు అవుతున్నా ఇంకా ఆ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంలలో నేతల జాతకాలు భద్రంగా ఉన్నాయి. చాలా మంది నేతలు వారి పనుల్లో బిజీ అయిపోయారు. కానీ...


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


Saripodhaa Sanivaaram Update: నాని ప్రతిధ్వనించే సమయం ఇది..స‌రిపోదా శ‌నివారం క్లైమాక్స్ అప్డేట్

Saripodhaa Sanivaaram Update: నాని ప్రతిధ్వనించే సమయం ఇది..స‌రిపోదా శ‌నివారం క్లైమాక్స్ అప్డేట్ నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram). దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు.డీవీవీ దానయ్య(DVV Danayya) నిర్మ...


వైన్‌ బాటిల్‌ చూసి ఆగలేకపోయిన రష్మి గౌతమ్‌.. పెగ్‌ వేస్తూ, ముద్దులు పెడుతూ `జబర్దస్త్` యాంకర్‌ చిలిపి పనులు

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలను పంచుకోవడంతోపాటు రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఫన్నీ వీడియోలు, ఆమె క్యూట్‌ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. రష్మి గౌతమ్‌.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తూనే ఉంటుంది. ఓ వైపు తన ఫోటోలు, వీడియోలు మాత్రమే కాదు, సోషల్ మీడియా పోస్ట్ లతోనూ ఆకట్టుకుంటుంది. నిత్యం అలరిస్తుందీ రష్మి. యాంకర్‌ రష్మి.. ఎక్కువగా యానిమల్స్ పై ప్రేమని చూపిస్తూ కనిపిస్తుంది....


Woman Argue For kurkure: భర్తకు బిగ్ షాక్.. కుర్ కురే కొనివ్వలేదని భార్య ఏంచేసిందో తెలుసా..?

Uttar pradesh: మహిళ తన భర్తకు ఇంటికి వచ్చేటప్పుడు కుర్ కురే తీసుకురమ్మని చెప్పింది. ఎంతగా చెప్పిన ఆయన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుని రావడం మాత్రం మరచిపోయాడు. దీంతో ఇంటికి వచ్చాక భర్తతో గొడవకు దిగింది. ఇది కాస్త పీక్స్ కు చేరిపోయింది.


White Tiger Death: అభిమన్యు కన్నుమూత.. హైదరాబాద్‌ నెహ్రూ జూ పార్కులో మృతి చెందిన తెల్లపులి

White Tiger Death: హైదరాబాద్‌ నెహ్రూ జువాలజిక్‌ పార్క్‌లో సుదీర్ఘకాలంగా సందర్శకుల్ని అలరించిన బెంగాల్‌ వైట్ టైగర్ అభిమన్యు అనారోగ్యంతో కన్నుమూసింది.


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


సినిమాలతో అనుష్క ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా?

అనుష్క ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారు..? ఆమె ఈ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు..? ఆమెకు ఉన్న లగ్జరీ కార్లు ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం... అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు దక్షిణాదిన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది అనుష్క నే. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సరసన కూడా నటించారు. ఆమె ఖాతాలో రూ.100కోట్ల సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే.. అనుష్క ఒక్కో సినిమాకి ఎంత...


Aparichitudu Rerelease: 'అపరిచితుడు' రీ రిలీజ్... రెండు దశాబ్దాల తర్వాత థియేటర్లలోకి మరోసారి - బాక్సాఫీస్‌ను షేక్ చేసేనా?

'Aparichitudu' Is Coming Back After Two Decades: ‘అపరిచితుడు’... సుమారు రెండు దశాబ్దాల క్రితం విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించిన చిత్రం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్, సదా జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిర్మాత రవి చంద్రన్ రూ. 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 17, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అవినీతి, అక్రమాలను...


OTT: సుస్సు పోయిస్తున్న హర్రర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే ఈ సినిమా చూడండి!

ప్ర‌స్తుతం ఓటీటీ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతివారం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. చాలా సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో హర్రర్, థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. క్షణ క్షణం ఉత్కంఠభరితంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉండే సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఓటీటీలో ఆడియన్స్ ని భయపెడుతున్న సినిమా పేరు 'పిండం'. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటించారు. భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. 1930ల్లో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలొ ఈ మూవీ విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆహా, అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


Pavithra Jayaram: అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోలనుకున్నా - ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ చివరి ఇంటర్వ్యూ

Pavithra Jayaram: ఎంతోమంది కన్నడ నటులు.. తెలుగు బుల్లితెరపై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌లో బిజీగా వెలిగిపోతున్న నటీనటులు చాలామంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారే. అందులో ఒకరు పవిత్ర జయరామ్. ‘త్రినయని’ సీరియల్‌లో మెయిన్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్న పవిత్ర.. తాజాగా కార్ యాక్సిడెంట్‌లో మృతిచెందారు. దీంతో ఆవిడ పాత ఇంటర్వ్యూలు, అందులో ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసిస్టెంట్...


కూటి కోసం కోటి తిప్పలు!

కూటి కోసం కోటి తిప్పలు! కూటి కోసం కోటి తిప్పలు అంటే ఇదేనేమో.. ఇల్లు గడిచేందుకు చంటిబిడ్డతో కలిసి ఓ తల్లి పడుతున్న పాట్లను ‘వెలుగు’ క్లిక్​మనిపించింది. ఆటోలో పుచ్చకాయలు అమ్ముతూ... అదే ఆటోలో పై భాగంలో చీరనే ఊయలగా కట్టి బిడ్డను నిద్రపుచ్చింది. ఓ వైపు బిడ్డను చూసుకుంటూ.. మరోవైపు గల్లీలన్నీ తిరుగుతూ పుచ్చకాయలు అమ్మే పనిలో నిమగ్నమైంది ఆ తల్లి.. - ఖమ్మం ఫ...


Satyabhama Serial Today May 15th : సత్యభామ సీరియల్: కట్టలు తెంచుకున్న మహదేవయ్య ఆగ్రహం, కొడుకు కోడళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్!

Satyabhama Today Episode : రేణుక దగ్గరకు భైరవి వస్తుంది. రేణుక రెడీ అవుతుంటే తిడుతుంది. ఇక రేణుక భైరవికి క్షమాపణ చెప్తుంది. అయితే గర్భం రాకుండా వాడిన ట్యాబ్లెట్స్ అక్కడే ఉండటంతో భైరవి చూస్తుందేమో అని రేణుక కంగారు పడుతుంది. చాటుగా దాచడానికి ప్రయత్నిస్తుంది కానీ భైరవి చూసేస్తుంది. రేణుకని నిలదీస్తే తలనొప్పి మాత్రలు అంటుంది. అయినా భైరవి రెట్టించి అడగడంతో చెమటలు పట్టేసిన రేణుకని చూసి అవి పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్సా అని అడిగితే అవును...


చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు

చదివింది జనరల్​ సర్జన్​చేస్తున్నవి సిజేరియన్లు సూర్యాపేటలో డీఎంహెచ్​వో తనిఖీల్లో బయటపడ్డ బాగోతం        రెండు నెలల్లో 48 మంది వస్తే  46 మందికి సిజేరియన్​     సుప్రజా హాస్పిటల్ ఆపరేషన్​థియేటర్, ల్యాబ్ సీజ్ సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేటలో జనరల్ సర్జన్ చదివిన ఓ డాక్టర్​ గైనకాలజిస్ట్ గా మారి ప్రసూతి ఆపరేషన్లు చేస్తుండడంతో జిల్లా వైద్యాధికారులు ఆపరేషన్...


బాలీవుడ్ క్వీన్ ఆస్తి ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. క్రిమినల్ కేసులు కూడా బానే

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2024 లోక్ సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంగళవారం కంగనా రనౌత్ నామినేషన్ వేశారు. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను ఆమె తన ఎలక్షన్ అఫిడవిట్ లో తెలిపింది. తన దగ్గర స్థిర, చరాస్థులు కలిపి మొత్తం రూ.90 కోట్ల సంపద ఉన్నట్లు ఎలక్షన్ అఫిడవిట్ లో కంగనా తెలిపింది. ప్రస్తుతం తన చేతిలో రూ.2 లక్షల క్యాష్, రూ.1.35 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు కంగనా తెలిపింది. చరాస్తులలో రూ.50 లక్షల విలువైన 60 కిలోల వెండి, రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల గోల్డ్ తోపాటు డైమెండ్స్ ఉన్నాయని అఫిడవిట్ లో తెలిపింది. తనకు రూ.17 కోట్ల అప్పు ఉందని కంగనా తెలిపింది. ఇవే కాకుండా 50 ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంది కంగనా. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి. BMW 730, మెర్సిడెస్ బెంజ్ GLE 250, మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 మూడు కార్లు ఓ వెస్పా స్కూటర్ తన దగ్గర ఉన్నాయని కంగనా తెలిపింది. తనపై 8 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని కంగనా తెలిపింది. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు.


Nagababu: ‘మావాడైనా పరాయివాడే’.. నాగబాబు పంచులు అల్లు అర్జున్‌ను ఉద్దేశించేనా?

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల ఉద్రిక్త ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే పూర్తైంది. ఇక ఏపీవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తించిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ భారీగా ఓటింగ్ శాతం నమోదైంది. తుది లెక్కలు ఇంకా రాకున్నా కూడా.. 80శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోమవారం రాత్రి పదిగంటల సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ మీద...


`జబర్దస్త్` ఫైమా బయట చేసే పనులు అవేనా? ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుందా?.. ఇదేం ట్విస్ట్

జబర్దస్త్ కమెడియన్‌ ఫైమా గురించి మరో షాకింగ్‌ విషయం బయటపడింది. ఆమె ఒక్కరితో కాదు ముగ్గురి జీవితాలతో ఆడుకుందట. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. జబర్దస్త్ ఫైమా.. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. కామెడీతో నవ్వులు పూయిస్తుంది. తనదైన స్పెషాలిటీ కామెడీతో నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తుంది. `పటాస్‌` షో నుంచి కెరీర్‌ ప్రారంభించింది ఫైమా. ఆ షోలో మెప్పించి, నెమ్మదిగా `జబర్దస్త్`లో కామెడీ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బోల్డ్...


Vijaykrishna Naresh : బైక్ స్టంట్ చేస్తూ 20 అడుగుల ఎత్తు నుంచి పడిపోయా, చచ్చిపోయా అనుకున్నా: నరేష్

Vijaykrishna Naresh About His Bike Accident: యాక్ట‌ర్ న‌రేశ్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. విజ‌య నిర్మ‌ల కొడుకుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. సూప‌ర్ హిట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు ఆయ‌న‌. ఇక ఆ త‌ర్వాత ఎన్నో సినిమాల్లో అన్న‌గా, నాన్న‌గా, ఫ్రెండ్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవ‌ల మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న త‌ల్లిని గుర్తు చేసుకున్నారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా త‌న ఇంటిలో...


Eye Shape:కంటి ఆకారంతో జాతకం చెప్పొచ్చు.. మీ జాతకం ఎలా ఉందో చెక్ చేసుకోండి

Eye Shape: కళ్ళు ఒక వ్యక్తి పాత్ర వారికి సంబంధించి అనేక అంశాలను బహిర్గతం చేయగలవు. వారి కదలికలు, రూపాలు చాలా ముఖ్యమైనవి. ఏ వ్యక్తి వ్యక్తిత్వం ,స్వభావం కళ్ల రంగు, ఆకృతిని బట్టి తెలుస్తుంది. తరచుగా మనస్సు ప్రతిబింబంగా పిలుస్తారు. కళ్ళు ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు , భావాలను తెలియజేస్తాయి. అంతేకాకుండా, కళ్ల ఆకృతి వ్యక్తిత్వ లక్షణాలకు కూడా ఆధారాలు ఇస్తుంది. పెద్దవి, విశాలమైన కళ్ళు: విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులు విశాలమైన మనస్సు కలిగి ఉంటారు. విభిన్న అభిప్రాయాలను అంగీకరించడానికి సిద్ధంగా ఉంటారు. వారు ఇతర వ్యక్తులకు సహాయం చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు కళాత్మక ప్రతిభతో ఆశీర్వదించబడతారు. సంబంధాలలో నిజాయితీని కొనసాగించడం పెద్ద మరియు విశాలమైన కళ్ళు ఉన్న వ్యక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం, కళ్ళు పెద్దవి, ఉబ్బిపోయి, సాగదీస్తే, అలాంటి వారు హృదయపూర్వకంగా ఉంటారు. ఈ వ్యక్తులు చాలా తెలివైనవారు. వారి జీవితంలో పెద్దది చేస్తారు. చిన్న కళ్ళు: ఈ రకమైన కళ్ళు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ వారి నిజమైన భావాలను చూపుతారు. తలపెట్టిన పనిపై దృష్టి సారించి, అనుకున్న సమయానికి పూర్తి చేసే సామర్థ్యం వీరికి ఉంటుంది. వారు ఎంచుకున్న రంగంలో నైపుణ్యం ,శ్రేష్ఠతను పొందుతారు. మరొక లక్షణం ఏమిటంటే వారి తెలివితేటలు వాటిని పూర్తి చేయడానికి సహాయపడతాయి. చిన్న కళ్ళు ఉన్నవారు ఇతరులను సులభంగా నమ్మరు. బాదం ఆకారంలో ఉండే కళ్లు: బాదం పప్పులాగా మధ్యలో కాస్త వెడల్పుగా, రెండు చివర్లలో సమానంగా కలిసే కళ్లు అందానికి సంకేతం. అటువంటి వ్యక్తులు అన్ని కార్యకలాపాలలో జాగ్రత్తగా పాల్గొంటారు. ఇది ఎటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవటానికి వీలు కల్పిస్తుంది. వారు తమ నిజమైన భావాలను వ్యక్తీకరించడానికి సిద్ధంగా లేనప్పటికీ, వారు మంచి హృదయపూర్వకంగా ఉంటారు. గుండ్రటి కళ్లు: గుండ్రని కళ్లు ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఆనందాన్ని పంచేందుకు ఇష్టపడే కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. వారు చాలా సృజనాత్మక వ్యక్తులు. కానీ వారు వివిధ పరిస్థితులలో వివిధ రకాల భావోద్వేగాలచే ప్రభావితమవుతారు.ఆచరణీయమైన ఆలోచనలలో మునిగిపోతారు. అలాగే వారు ఇతరుల దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. ప్రతి ఒక్కరూ వారిని ప్రేమిస్తారు. కళ్ల మధ్య పెద్ద ఖాళీ ఉంటే: రెండు కళ్ల మధ్య దూరం వ్యక్తి వ్యక్తిత్వం గురించి చాలా చెబుతుంది. కంటి పొడవు స్థలం ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందరి కళ్లూ ఇలా ఉండవు. రెండు కళ్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉన్నవాళ్లు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయాలనే తపనతో ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు కొత్త పోకడలు, ఫ్యాషన్‌లను అనుసరించే మొదటి వ్యక్తులుగా ఉంటారు. కానీ అలాంటి వ్యక్తులు వారి సాధారణ రోజువారీ పనులను పూర్తి చేయడానికి కష్టపడతారు. అయినప్పటికీ వారు ఏదైనా కొత్త పరిస్థితులకు అనుగుణంగా మరియు విస్తృత వైఖరిని కలిగి ఉంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


తరుణ్‌ కారణంగానే అల్లు అర్జున్‌కి `ఆర్య` వచ్చిందా?.. ఆ ఒక్క ఫోన్‌ కాల్‌ బన్నీ జీవితాన్నే మార్చేసిందా?

అల్లు అర్జున్‌ `ఆర్య` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్‌ పాత్ర ఉందట. ఆయన ఫోన్‌ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన రెండో మూవీ `ఆర్య`తో బిగ్‌ బ్రేక్‌ అందుకుని స్టార్‌ అయిపోయాడు. తొలి చిత్రం `గంగోత్రి` ఆడినా ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్లు రాలేదు. 70, 80 కథలు విని విసిగిపోయాడట అల్లు అర్జున్‌. ఆ సమయంలో `ఆర్య`...


అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు

అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్ టన్ లోని వైట్ హౌస్ లో ఇండియన్ సాంగ్ సారే జహాసే అచ్ఛా రెండవ సారి ఆలపించారు. మొదటిసారిగా జూన్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అప్పుడు ఈ పాట పాడారు. అంతేకాదు.. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ సమోసా, పానీపూరీ కూడా వడ్డించారు. ఇంతకీ ఆ సందర్భమేంటో త...


కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

కవిత ఉన్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉంటున్న తీహార్ జైలుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఓ అంగంతకుుడు జైలు అధికారులకు ఫోన్ చేసి జైలును బాంబు పెట్టి పెలుస్తానని బెదిరించాడు. తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు. పలు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు జైలుకు  చేరుకుని సెర్చింగ్ మొద...


భార్యకు విడాకులిచ్చిన టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. 11ఏళ్ల బంధానికి తెగతెంపులు

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వైవాహిక బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్‌గా ధనుష్,ఐశ్వర్య బంధం తెగిపోయిన కొద్దిరోజులకే మరో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లుగా ప్రకటించారు.అయితే వీళ్లిద్దరూ సంగీత ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్లు కావడం విశేషం.(Photo:Facebook) దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవిని 11ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఈజంట ఇన్నేళ్ల తర్వాత తమ వివాహ బంధాన్ని విడాకులతో తెంచుకున్నారు.ఈవిషయాన్ని స్వయంగా జీవీ ప్రకాష్ ప్రకటించారు.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో ఆలోచించి చివ‌రికి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. కాగా, ప్ర‌కాశ్‌, సైంధ‌వి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది..(Photo:Facebook) "ఎంతో ఆలోచించి సైంధ‌వి తాను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నామని.. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఇద్ద‌రి జీవితాల్లో మెరుగుకోసం ఒక‌రికొక‌రం ప‌ర‌స్ప‌ర గౌర‌వంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇద్ద‌రికీ మంచిద‌ని న‌మ్ముతున్నామని తెలిపారు.(Photo:Facebook) తామిద్దరం తీసుకున్న ీ నిర్ణ‌యాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటార‌ని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. మా ప్రైవ‌సీని గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నామని ప్రకటనలో విన్నవించుకున్నారు.జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మాత్రమే కాదు..ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు కూడా కావడం మరో విశేషం.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ త‌మిళ్‌తో పాటు తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించారు. 'అసుర‌న్‌', 'సుర‌రై పోట్రు' (ఆకాశ‌మే నీ హ‌ద్దు), 'యుగానికి ఒక్క‌డు', 'రాజా రాణి' వంటి హిట్ త‌మిళ సినిమాల‌కు స్వరాలు సమకూర్చాడు.(Photo:Facebook) అలాగే తెలుగులో 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త‌', 'జెండాపై క‌పిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు జీవీ ప్రకాష్. ఇక హీరోగా 15 మూవీల‌లో న‌టించాడు..(Photo:Facebook) చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్లే స్టార్ సెలబ్రిటీలు ఈవిధంగా నడి వయస్సు రాకుండానే విడాకులు తీసుకుంటున్నారని .. ఒంటరిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవింతాలని నిర్ణయించుకుంటున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..(Photo:Facebook)


Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

Nikhil Kamat: ప్రముఖ స్టాక్స్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. తనకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో కారణం వివరించాడు. వారసత్వం, వారసుడు వంటి ఆలోచనలపై తన సంచలన అభిప్రాయాలను ఇటీవలి తన లేటెస్ట్ పాడ్ కాస్ట్ లో వ్యక్తపరిచాడు. 'వారసత్వం' అనే ఆలోచనపై తనకు నమ్మకం లేదన్నాడు.


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


నా భర్త స్వలింగ సంపర్కుడు.. ధనుష్ తోనూ.. షాకింగ్ ఆరోపణలు చేసిన సింగర్

అతనో గే. ధనుష్ ,నా భర్త కలిసి గదిలో ఏమి చేస్తున్నారు? ఎలాంటి పార్టీ జరుగుతోందని సుచిత్ర ప్రశ్నించారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దాంపత్య జీవితంలో నిప్పులు పోసిన ఘటన సుచీ లీక్స్ అనే సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో ఆర్జేగా, గాయనిగా రాణిస్తున్న సుచిత్ర కార్తీక్ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అప్పట్లో ధనుష్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో ముంచి తనను ధనుష్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ శారీరకంగా అనుభవించారు అని...


ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత

ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత హైదరాబాద్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు.. అవును నిజం ఇది.. మే 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సినిమా ధియేటర్లను మూసివేయటం ఎందుకు.. కారణాలు ఏంటీ అనే అనుమానాలు రావొచ్చు. అక్కడికే వస్తున్న...


Rakhi Sawant: గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్‌ బెడ్డుపై రాఖీ సావంత్

Rakhi Sawant Hospitalised: ప్రస్తుతం నెట్టింట్లో రాఖీ సావంత్ హాస్పిటల్ బెడ్డు మీద కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధితో ఆమెకు హాస్పిటల్‌లో చేరినట్టుగా కనిపిస్తోంది. ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారని, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనే అప్డేట్ మాత్రం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.


Krishna Mukunda Murari Today మే 14 ఎపిసోడ్: ‘కృష్ణ గోడ్రాలు.. నేను కడుపుతో ఉన్నా’ ముకుంద రాక్షసానందం.. షాక్‌లో మురారీ..

Krishna Mukunda Murari 2024 May 14 Episode: ముకుంద రాక్షసానందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో కృష్ణను ఓ ఆట ఆడుకుంది ముకుంద. అల్లాడిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


GV Prakash: విడాకులు తీసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అదే కారణమని పోస్ట్

GV Prakash Divorce: బ్యాచిలర్ సినిమా ద్వారా తమిళంలో మంచి సక్సెస్ సాధించిన నటుడు జీవి ప్రకాష్. అయితే జీవి ప్రకాష్ నటుడు కన్నా మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికీ పరిచయమే. కాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన విడాకుల వార్త ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు..


భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి

భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి వనపర్తి, వెలుగు: దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  భగీరథుడి జయంతి సందర్భంగా  మంగళవారం సాగర సంఘం ఆధ్వర్యంలో వనపర్తిలోని మర్రికుంటలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో స...


ఆ పదం వాడితే రెండు కోట్లు జరిమానా

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించటం అంతటా చర్చనీయాంశమైంది. అందుకు కారణం తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేయటమే. బాలీవుడ్ లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు...


విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్‌కుమార్.. నెట్టింట పోస్ట్!

మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. పదకొండేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జీవీ ప్రకాశ్-సైంధవి అధికారికంగా ప్రకటించారు.


Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం బాలీవుడ్ స్టార్...


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.