Trending:


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


Naresh: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్

Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా...


JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

JD Lakshmi Narayana : ఏపీలో పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, సీఎం జగన్ పై విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దాల్సిన పరిస్థితుల్లో సీఎం విదేశీ పర్యటన సరికాదన్నారు.


Karimnagar News: నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు

Karimnagar woman news: పురాణాల్లో నాగ కన్య గురించి విన్నాం సినిమాల్లో చూశాం.. కానీ ఆధునిక కాలంలో కూడా నాగ కన్యలు ఉంటారా..? అప్పుడప్పుడు మనిషి పాముగా మారడం, పాములా ప్రవర్తించడం, నాగ కన్యలా మారడం చూశారా.. కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి.. అలాంటిదే కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరుగుతుంది. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే యువతి గత ఆరు సంవత్సరాలుగా...


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


అదా శర్మను చూస్తే వావ్ అనాల్సిందే..

అదా శర్మ ప్రస్తుతం నెట్టింట్లో వదిలిన వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. బస్తర్ సినిమా కోసం ఆమె ఎలా కష్టపడిందో చూపించింది. కర్రసాము ప్రాక్టీస్ చేస్తూ వదిలిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అయితే అదా శర్మను ఇలా కర్రసాము చేస్తూ చూడటంతో జనాలు ఆశ్చర్యపోతోన్నారు. ఇలా చీరకట్టులో అదరగొట్టేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.


Music Shop Murthy Movie: 'మ్యూజిక్ షాప్ మూర్తి' నుంచి రాహుల్ సిప్లిగంజ్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన అజయ్ ఘోష్ స్టెప్పులు

Angrezi Beat Lyrical Video Song: అజయ్ ఘోష్, చాందినీ చౌదరి కీలక పాత్రల్లో శివ పాలడుగు దర్శకత్వంతో తెరకెక్కిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘అంగ్రేజీ బీట్’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...


త్వరలో పంచాయతీ అవార్డులు

త్వరలో పంచాయతీ అవార్డులు క్వశ్చనీర్‌‌‌‌ను జీపీలకు పంపనున్న అధికారులు     10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్‌‌‌‌ ఇవ్వనున్న సెక్రటరీలు     ఎన్నికల కోడ్‌‌ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ హైదరాబాద్, వెలుగు :  ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేస...


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..

NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.


Kota Srinivasa Rao : షియాజీ షిండేపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు.. నటన రానివాళ్లకోసం తెలుగువారిని పక్కన పెట్టేస్తున్నారంటూ ఆవేదన

Kota Srinivasa Rao About Tollywood Actors: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు నటీనటులతో కళకళలాడిందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. రాను రాను పరభాష నటీనటుల ప్రభావం పెరిగిందన్నారు. టాలీవుడ్ లో తెలుగు వారికే అవకాశం దక్కడం లేదన్నారు. సినిమాలో పాత్రకు తగినట్టుగా నటీనటులను ఎంపిక చేసుకుంటే కథ వెయిట్ పెరుగుతుందన్నారు. ఈ రోజుల్లో సినిమాలు సర్కస్ మాదిరిగా కనిపిస్తున్నాయని కోట శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు చెప్పగానే సినిమా...


Pavithra Jayaram: చందు కంటే ముందు ఐదుగురితో ఎఫైర్లు నడిపిన పవిత్ర జయరాం?

బుల్లితెర నటి, 'త్రినయని' సీరియల్ ఫేమ్ పవిత్రా జయరాం (Pavithra Jayaram Accident) వివాహేతర సంబంధాల మీద నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ (Serial Actor Chandu) భార్య శిల్ప సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త కంటే ముందు ఆవిడకు పలువురితో ఎఫైర్స్ ఉన్నాయని కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... పవిత్ర జీవితంలో ఆరో మగాడు నా భర్త! Serial Actor Chandu Wife Shilpa: చందు జీవితంలో పవిత్ర జయరాం వచ్చిన తర్వాత తన జీవితం పరమ నాశనం అయ్యిందని శిల్ప కన్నీరు...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


Prabhas: ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్.. అదే జరిగితే.. ఇక అంతే సంగతులు?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిబీగా ఉంటున్నాడు. ఓ పక్క కల్కి 2898ఏడీ సినిమా చేస్తూనే.. సలార్2 చిత్రానికి డేట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కల్కి 2989ఏడీ‌ సినిమాతో ప్రభాస్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ.. మరోపక్క మారుతి డైరెక్షన్‌లో వస్తున్న...


Pulivarthi Nani | మాపైనే అక్రమ కేసులా..!

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పై దాడి చేసిన ఘటనలో 13 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీస్ అధికారులు. ఈ ఘటనలో అమాయకులైన మా కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసారంటూ బాధిత కుటుంబాలు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలుపుతున్నాయి.


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


'పవన్ కళ్యాణ్‌కు అంతలేదు'.. మాజీ భార్య సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే. యూత్ అంతా థియేటర్స్ ముందు ముందు క్యూ కట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒకవార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.---- Polls module would be displayed here...


మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు

తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలతో వార్తల్లో నిలిచిన పద్మావతి యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. వర్సిటీలో మారణాయుధాలు బయటపడ్డాయి. పోలీసుల తనిఖీల్లో వర్సిటీ ప్రాంగణంలో కత్తులు, స్టిక్స్, ఐరన్ రాడ్లు బయటపడ్డాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.


Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది.


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


Nagababu Viral Tweet | వెనక్కి తగ్గిన నాగబాబు

సినీనటుడు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ తో తలనొప్పిగా మారిన వ్యవహారం.. మెగా కుటుంబంలో అసమతి.. అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్.. వెనక్కి తగ్గిన నాగబాబు


Sita Ramam: సీతారామం కథ ముందుగా వెళ్ళింది మెగా హీరోకి.. ఎందుకు వదులుకున్నారంటే?

Dulquer Salmaan Sita Ramam : చాలాకాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన ప్రేమ కథ సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ పాత్రలో జీవించారు. కానీ నిజానికి ఆ సినిమాలో రామ్ పాత్ర దుల్కర్ సల్మాన్ కి బదులు మరొక హీరో చేయాల్సిందట.


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


Hiramandi: హీరామండి వెబ్ సిరీస్‌‌... ముక్కు పుడుక తీసేస్తే దాని అర్థం అంత ఉందా?

సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరాముండి: ది డైమండ్ బజార్' ఈ రోజుల్లో ముఖ్యాంశాలలో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే సిరీస్ అవిభక్త భారతదేశంలోని లాహోర్‌కు చెందిన మల్లికా జాన్ అనే వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఈ ధారావాహిక ద్వారా, నవాబులు . సభికుల మధ్య ఉన్న సంబంధం , వేశ్య జీవితం గురించి కూడా మనం ఒక సంగ్రహావలోకనం పొందుతాము.'హిరమండి'లో వేశ్య జీవితంలో ఒక ముఖ్యమైన దశ అయిన 'నాథ్ ఉత్రై' గురించి పదే పదే ప్రస్తావించబడింది. వ్యభిచార గృహాలలో నివసించే ఒంటరిగా ఉన్న బాలికలు వారి ముక్కుకు ఎడమ వైపున ముక్కు పుడుక ధరిస్తారు. ది కోర్టేసన్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకురాలు మంజరి చతుర్వేది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక కథనంలో 'నాథ్ ఉత్రాయ్' అనేది కన్యత్వాన్ని విక్రయించే మార్గం అని రాశారు.కన్యత్వానికి బదులుగా బార్న్ నిర్వాహకులు భారీ మొత్తంలో వసూలు చేసేవారు. 'నాథ్ ఉత్రై' వేడుకకు ధనవంతులందరినీ ఆహ్వానించారు. అప్పుడు కన్య అమ్మాయి మాట్లాడటం ప్రారంభిస్తుంది. అత్యధిక ధర పలికిన వ్యక్తి మొదటిసారిగా అమ్మాయితో సెక్స్‌లో పాల్గొంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ అమ్మాయి తన ముక్కుపుడకను బహిరంగంగా తీసేసి తవైఫ్ చేసేది. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ ముక్కుపుడక పెట్టుకోలేదు.అస్లాం మహమూద్ రాసిన 'అవధ్ సింఫనీ: నోట్స్ ఆన్ ఎ కల్చరల్ ఇంటర్‌లూడ్' అనే పుస్తకం కూడా వేశ్యలు , సభికుల జీవితాల గురించి ఒక సంగ్రహావలోకనం ఇస్తుంది. ఈ పుస్తకంలో ఔద్‌లోని ప్రముఖ సభికుల కథలు ఉన్నాయి , వారి రోజువారీ జీవితాలను హైలైట్ చేస్తుంది.'నాథ్ ఉత్రై'కి ముందు తవైఫ్‌ల జీవితంలో మరో రెండు ముఖ్యమైన దశలు ఉన్నాయి. మొదటిది 'అంగ్య' . రెండవది 'మిస్సీ'. వేశ్యాగృహంలో నివసించే ఒక అమ్మాయి తన యుక్తవయస్సు దాటినప్పుడు, ఆమెకు మొదటగా బ్రా లాంటి అంగ్యాను ధరిస్తారు. ఈ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఆ రోజుల్లో, ఒక వేశ్య యొక్క గోధుమ పెదవులు , నీలం దంతాలు అందానికి చిహ్నాలుగా పరిగణించబడ్డాయి. 'నాథ్ ఉత్రై'కి ముందు 'మసి' నిర్వహించబడుతుంది. ఇందులో కాపర్ సల్ఫేట్‌తో తయారు చేసిన ప్రత్యేక పౌడర్‌తో బాలిక పళ్లను నల్లగా మారుస్తారు ఇది వేశ్య యొక్క అత్యంత సీనియర్ తవైఫ్ చేత చేయిస్తారు బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది.


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sircilla Crime : మానసిక పరిస్థితి సరిగా లేని కూతురికి సరైనా వైద్యం అందించకుండా బాబాలు, భూతవైద్యల వద్దతు తిప్పుతూ ఇల్లు గుల్ల చేసుకున్నారు తల్లిదండ్రులు. చివరికి కూతురిని చికిత్స చేయించే స్థోమతలేక...ఉరి వేసి హత్య చేశారు.


నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు

నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని ఆవేదన చెందాడు. కారణంలేకుండానే పదే పదే దాడి చేస్తుందని ఆమె నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫి...


ప్రభాస్ ‘బుజ్జి’ కోసం టీం ఎంత కష్టపడిందో.. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ భలేగుందే

Bujji Introduction ప్రభాస్ కల్కి 2899 ఏడీ మూవీకి సంబంధించిన అప్డేట్‌ సాయంత్రం ఐదు గంటలకే రావాల్సింది. ఈ మూవీ నుంచి బుజ్జిని పరిచయం చేస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి మాత్రం ఇంత వరకు రాలేదు. ఐదు గంటలకు అని చెప్పారు. కానీ ఏడు అవుతున్నా కూడా అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో దారుణంగా తిడుతున్నారు.


`దేవర` ఫియర్‌ సాంగ్‌కి ముందున్న టార్గెట్‌ ఇదే.. లేదంటే అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ వదలరేమో?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని `దేవర` మూవీ నుంచి తొలి పాటని విడుదల చేయబోతున్నారు. `ఫీయర్‌` పేరుతో ఈ పాటని రిలీజ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన హింట్‌ ఇచ్చింది యూనిట్‌. ఈ రోజు(మే19) సాయంత్రం ఏడుగంటలకు ఈ పాటని విడుదల చేయబోతున్నారు. దీంతో పాట కోసం ఎన్టీఆర్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ప్రోమో అదిరిపోయింది....


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


వేడుకగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు.. తరించిన భక్తజనం..

తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరాయి. పరిణయోత్సవంలో రెండవ రోజైన శనివారం వైశాఖశుద్ధ దశమి. ఇదే అసలు అలనాటి ముహూర్తదినమని పురాణాల ద్వారా తెలుస్తోంది. మొదటిరోజు మాదిరే శ్రీవారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలమాలలు మార్చడం, పూలబంతులాట, నూతన వస్త్రధారణ తదితర కార్యక్రమాలు పూర్తయిన తరువాత కొలువు చేపట్టారు. ఈ కొలువులో భూపాల, వసంత, శంకరాభరణం, మలయమారుతం, మధ్యమావతి, యమునా కల్యాణి, నీలాంబరి రాగాలను సుమధురంగా నాదశ్వరం ఫై పలికించిన . తరువాత అన్నమాచార్య సంకీర్తన గానం, హరికథ, ఇత్యాది కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. కనుక ఈ మూడు రోజుల పద్మావతీ పరిణయోత్సవంలో రెండవ రోజు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనాన్ని అధిరోహించి వేంచేపు చేయగా, వెంట స్వర్ణ పల్లకీలో శ్రీదేవి మరియు భూదేవి అనుసరించారు. అనంతరం శ్రీవారు దేవేరులతో బంగారు తిరుచ్చిలో తిరువీధులగుండా ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండవరోజు పరిణయోత్సవ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Chiranjeevi: నేటితరం కమెడియన్స్ లో తన ఫేవరెట్ బయటపెట్టిన చిరంజీవి.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Vishwambhara: ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరో ఈ మధ్య తన ఫేవరెట్ కమెడియన్ ఎవరో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.. మరి ఆ వివరాలు ఒకసారి చూద్దాం


Sirivennela Birth Anniversary: సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ఇండస్ట్రీ ఘన నివాళి..

Sirivennela Birth Anniversary: దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి సి.నారాయణ రెడ్డి తర్వాత పద్మ పురస్కారం అందుకున్న సినీ రచయతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన దిగ్గజ గీత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా సినీ ఇండస్ట్రీ 'నా ఉచ్చ్వాసం కవనం' ప్రోగ్రామ్‌కు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు.


Naga Babu: తాజా పరిణామాలపై నాగబాబు స్పందన

Naga Babu Sensational Comments


Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..

Kangana ranaut: బిగ్ షాక్ ఇచ్చిన కంగానా రనౌత్.. ఎంపీగా గెలిస్తే ఆ పని చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు..


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


పుష్ప స్టెప్పులేసిన మీనా

సీనియర్ నటి మీనా తాజాగా నెట్టింట్లో పుష్ప పుష్ప అంటూ స్టెప్పులు వేసింది. బన్నీ స్టైల్లోనే మీనా కూడా ఐకానిక్ మూమెంట్స్ వేసింది. మీనా వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.​


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 13న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న పవిత్ర కొన్ని రోజులు ఊరిలో ఉన్నారు....