Trending:


పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా

పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తిరగబడరా స్వామి' సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వీ మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని.. ఆమె కూడా తనను బెదరిస్తుందని జూలై 5వ తేదీన లావణ్య నార్సింగ్ ప...


Sumalatha: దర్శన్ నా కొడుకులాంటి వాడు - అభిమాని హత్య ఘటనపై సుమలత షాకింగ్ కామెంట్స్

Sumalatha About Darshan: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది. ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులంతా దర్శన్‌ను తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోకు సపోర్ట్‌గా నిలబడ్డారు. దర్శన్ అలా చేసి ఉండడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్‌కు సపోర్ట్ చేశారు. అలాంటి వారి లిస్ట్‌లో అలనాటి నటి...


Hathras stampede: భోలే బాబా సంచలనం.. తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఏమన్నారంటే..?

Bhole baba First reaction on Hathras: హత్రాస్ విషాద ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో దాదాపు 121 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఈ ఘటనపై తాజాగా భోలేబాబా మీడియా ముందుకు వచ్చారు.


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార...


వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్ తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ...


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


రాంచరణ్ కి షాక్.. ఆ పాత్రలో ప్రభాస్ ని నటించమని చెబుతా.. కృష్ణంరాజు భార్య కామెంట్స్

శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది....


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


ముసిముసి నవ్వులు నవ్వుతూ.. మస్త్‌గా ఉన్న అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఎరుపు రంగు చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది.


Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


Raj Tharun – Lavanya | రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్.. లావణ్యకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Raj Tharun – Lavanya | టాలీవుడ్ న‌టుడు రాజ్ తరుణ్ త‌న‌ని మోసం చేశాడంటూ అత‌ని ప్రేయ‌సి లావణ్య (lavanya) పోలీసుల‌కు కంప్ల‌యింట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.


Trinayani Serial Today July 6th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ బ్యాగ్‌లో క్షుద్రపూజ సామాగ్రి.. ఇంటికి చింతామణిని తీసుకొచ్చిన విశాలాక్షి!

Trinayani Today Episode హాసిని పేపర్ మీద గాయత్రీ పాపనే గాయత్రీ దేవి అని రాస్తుంది. అయితే విశాల్ అది ఎవరికీ చెప్పకుండా హాసిని తిలోత్తమ చీర కొట్టేసింది అని చెప్తాడు. తిలోత్తమ అడిగి తీసుకోవచ్చు కదా అని రెండు తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు గాయత్రీ పాప పాదాలకు పావనా మూర్తి మొక్కుతాడు. చిన్నపాపకి దండం పెట్టడం ఏంటి మామయ్య అని అడిగితే తను పాప కాదు గాయత్రీ దేవి అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఏంటి మీ రహస్యాలు అని అడుగుతుంది. విశాల్, పావనా...


మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ అరాచకం..!

ఒక టాలీవుడ్ దర్శకుడు హిందీ రీజినల్ లాంగ్వేజ్‌లో సంచలనాలు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. రాజమౌళి తర్వాత అలాంటి సంచలనం అనే మాటను సందీప్ రెడ్డి వంగా సృష్టించాడు. సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు బాలీవుడ్‌లో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఆయన హిందీలో తీసింది రెండు సినిమాలు మాత్రమే. అందులో ఒకటి తెలుగు రీమేక్ సినిమానే. కానీ పది, పదిహేను సినిమాలకు సరిపడ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కబీర్ సింగ్‌తో షాహిద్‌కు, యానిమల్‌తో రణ్‌బీర్ కపూర్‌కు వాళ్ల సినీ కెరీర్‌లోనే అత్యధిక గ్రాసర్ సినిమాలు ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు హిందీ నాట సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. కమర్షియల్‌గానే కాదు.. ఈ రెండు సినిమాల టైమ్‌లో వచ్చిన కాంట్రవర్సీలను కూడా తన స్టైల్లో ఇచ్చి పడేశాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇది ప్రభాస్‌కు పాతికవ సినిమా. కల్కీతో అఖండ విజయం సాధించిన ప్రభాస్‌.. తన తదుపరి సినిమా సందీప్‌తో చేస్తుండటంతో యావత్ సినీ ప్రియుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఇందులో ప్రభాస్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నట్లు తెలియడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే... ఈ సినిమా మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా తెరకెక్కబోతున్నట్ల ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా కాకుండా.. కొన్ని ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సందీప్ రెడ్డి వంగా కథ రాసుకున్నట్లు రూమర్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి మైఖేల్ జాక్సన్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అలాంటి గొప్ప సింగర్, డ్యాన్సర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కితే మాత్రం మాములుగా ఉండదు. కానీ ఇందులో నిజా నిజాలు తెలియలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే...


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


Anant Ambani Radhika Merchant Wedding: అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ వెడ్డింగ్ గెస్ట్‌లు వీళ్లే, సౌత్ నుంచి వెళ్లేది ఎవరు?

Anant Ambani Radhika Merchant Wedding Guests: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వెడ్డింగ్ వేడుకలకు (anant ambani radhika merchant wedding) అంతా సిద్ధమవుతోంది.ఇప్పటికే సంగీత్ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్‌ తారలంతా ఈ ఈవెంట్‌కి క్యూ కట్టారు. అంబానీ కుటుంబంతో కలిసి స్టెప్పులేశారు. జస్టిన్ బీబర్‌ షో హైలైట్‌గా నిలిచింది. జులై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ఒక్కటి కానున్నారు. జులై 12-14 వరకూ ఈ వేడుకలు ఇంతే ఘనంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే...


Ashada Masam | ఇంద్రకీలాద్రిలో ఆషాఢ మాసం ఉత్సవాలు

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నందు ఆషాడ మాస మొదటి రోజున దేవస్థానము వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది ఆషాడం మాస తొలిసారి అమ్మవారికి సమర్పించారు


ఆలూరులో చోరీకి వచ్చిన దొంగకు షాకిచ్చిన మహిళ.. ఈమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Alur Woman Caught Thief: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇద్దరు దొంగలు చోరీకి వచ్చారు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటనే పోలీసులు అక్కడికిరాగా.. ఇద్దిరలో ఒకరు మాత్రమే దొరికారు. అయితే మరో దొంగ ఇంట్లో డబ్బులు, బంగారంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Manish Sisodia | మరోసారి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్‌ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


Malavika Manoj | అందాల ‘ఓ భామ’కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Malavika Manoj | జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకుంది త‌మిళ న‌టి మాళవిక మనోజ్(Malavika Manoj). ఈ భామ ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’(O bhama Ayyo Raama)లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడుగా చేస్తున్నారు.


Disha Patani: ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన దిశా పటానీ - డార్లింగ్ ఫ్యాన్స్ ఇది విన్నారా!

Disha Patani’s Tattoo Mystery: ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’లో కీలక పాత్ర పోషించింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. రాక్సీ పాత్రతో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో ఆమె ప్రభాస్ వెనకాల తిరిగే అమ్మాయిగా కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎడమ చేతిపై వేయించుకున్న టాటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘PD’ ఉన్న ఈ టాటూపై రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని, అతడి పేరుతోనే ‘ప్రభాస్ డార్లింగ్’ టాటూ వేయించుకుందంటూ రకరకాలుగా నెటిజన్లు...


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


ప్రభాస్ కంటే ముందు అనుష్క ఆ ముగ్గురితో ఎఫైర్స్ నడిపిందా? ఆ వార్తల్లో నిజమెంత?

అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చాలా పద్దతిగా ఉంటారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే ఆమె గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. చాలా అరుదుగా స్పందిస్తారు. పరిశ్రమలో ఆమెను అందరూ...


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


హే శ్రీలీల.. ఏంటి జేమ్స్‌బాండ్ చెల్లిగా మారావ్!

శ్రీలీల ఉన్నట్టుండి జేమ్స్‌బాండ్ చెల్లిగా మారిపోయింది.


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


సింగపూర్ బీచ్లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

సింగపూర్ బీచ్లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ లో మృతి చెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్ లో పవన్.. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. జూలై 5వ తేదీన సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి పవన్ స్థానిక బీచ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి ...


Telangana News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - లారీ కింద పడి నుజ్జయిన చిన్నారి, గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి

Young Boy Died In An Accident In Tandur In Vikarabad: తెలంగాణలో (Telangana) ఒకే రోజు రెండు తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఓ 8 ఏళ్ల బాలుడు లారీ కింద పడి ప్రాణాలు కోల్పోగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూర్ (Tandur) పట్టణంలో ఓ బాలుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఉదయం తండ్రి తన కుమార్తె, కుమారున్ని స్కూల్...


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.


Actor: పేరుకు ఆ తెలుగు హీరో ఆస్తి రూ.5000 కోట్లు.. పిల్లలకు మాత్రం చిల్లిగవ్వ కూడా రాదు..?

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పటౌడీ వంశానికి పదవ నవాబు. ఈ స్టార్ హీరో తన తండ్రి దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడి నుండి దీన్ని వారసత్వంగా పొందాడు. అలీ ఖాన్ భారత క్రికెట్ జట్టులో ఆడాడు. 2011లో మన్సూర్ అలీ ఖాన్ మరణానంతరం హర్యానాలోని పటౌడీ ఊర్లో సింబాలిక్ పగ్రీ వేడుక జరిగింది. సైఫ్ అతన్ని పటౌడీకి పదవ నవాబుగా పట్టాభిషేకం చేశారు. ఆ ఊరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైఫ్ తన కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించాడు. సైఫ్ అలీ ఖాన్‌కు ఇద్దరు చెల్లెళ్లు. అందులొో ఒకరు సబా అలీ ఖాన్, మరోకరి ప్రముఖ నటి సోహా అలీ ఖాన్. వీరంతా నవాబు కుటుంబానికి చెందిన వారసులు. సైఫ్‌కు హర్యానాలోని పటౌడీ ప్యాలెస్‌తో పాటు భోపాల్‌లోని ఇతర పూర్వీకుల ఆస్తులు విలువ మొత్తం అక్షరాల రూ. 5,000 కోట్లు. కాగా సైఫ్ అలీఖాన్ తండ్రి, తాత సమాధులు హర్యానాలో ఉన్నాయి. తన తండ్రి నుండి ఆస్తిని వారసత్వంగా పొందడంతో, సైఫ్ తన పిల్లలైన సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, తైమూర్ అలీ ఖాన్ తో పాటు జహంగీర్ అలీ ఖాన్‌లను కూడా వారసత్వంగా పొందడం ఆనవాయితి. అయితే ఇక్కడ న్యాయపరమైన చిక్కు ఒకటుంది. అదేంటంటే.. బాలీవుడ్‌లైఫ్ నివేదిక ప్రకారం, హౌస్ ఆఫ్ పటౌడీ భారత ప్రభుత్వానికి సంబంధించిన వివాదాస్పద శత్రు వివాదాల చట్టం కిందకు వస్తుంది. కాబట్టి ఎవరూ దానిని వారసులుగా చెప్పుకోలేరు. హౌస్ ఆఫ్ పటౌడీకి చెందిన అన్ని ఆస్తులు మరియు ఇతర సంబంధిత ఆస్తులన్నీ అదే చట్టం కిందకు వస్తాయి. దాంతో అలాంటి ఆస్తికి ఎవరూ వారసులమని చెప్పలేరు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఆస్తులు, ఆస్తులు తమకు చెందవని చెబుతున్నారు. అయితే ఈ కుంటుంబానికి చెందిన వ్యక్తి ఆస్తులను క్లెయిమ్ చేయాలనుకుంటే, ఆ ఆస్తి తమదని నమ్మితే, వాళ్లు హైకోర్టు, అది విఫలమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగక పోతే చివరకు రాష్ట్రపతిని ఆశ్రయించవచ్చు. ప్రస్తుతం సైఫ్ దేవర సినిమాలో విలన్‌గా చేస్తున్నాడు.


Raj tarun case: నీకు పెద్ద దండం.. రాజ్ తరుణ్ ను వదిలేయ్ అంటున్న లావణ్య..

Raj Tarun Lover Lavanya Audio Call Leak goes on social media pa


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణ వైరల్... లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం!

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా లావణ్యను దూరం...


Nag Ashwin: ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్-3పై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - అలా షాకిచ్చావేంటి నాగీ

Nag Ashwin: ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరే వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 - A.D’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా అన్నిచోట్లా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. రెండో వారంలోనూ భారీ కలెక్షన్లు రాబడుతూ, రూ. 1000 కోట్ల మైలురాయి మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కల్కి...


రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా?

రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి వైపే మొగ్గు చూపే చాన్స్​ జెన్​కో ప్లాంట్​ మూసేసిన నేపథ్యంలో తమకే ఇవ్వాలంటున్న 26 సంఘాల లీడర్లు  జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ రిజ్వీకి వినతిపత్రం  సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో1971లో విద్యుత్​ఉత్పత్తి ప్రారంభించి 52 ఏ...


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


ఇండియన్ సినిమా సరికొత్త రారాజు మనోడే.. దెబ్బకు బాలీవుడ్ స్టార్స్‌కు చెమటలు

‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో ప్రభాస్ తన రికార్డులు తానే తిరగరాస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజైన తొలి 6 రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డులు సృష్టిస్తోంది. సినిమాలో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ, విదేశాల నుంచి అభిమానులు వచ్చి సినిమాను చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ప్రభాస్ అంకితభావం అతడిని ఇండియన్ సూపర్ స్టార్‌గా నిలబెట్టిందని పలువురు ప్రశంసిస్తున్నారు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమాలు : ప్రతి సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీలో ఓ బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన కల్కితో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిపాడు. బాహుబలి, సలార్ తర్వాత కల్కి సినిమాతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాల్లో ప్రభాస్‌వే మూడున్నాయి. ఇలా ఎవ్వరూ సాధించని ఫీట్‌ని చేరుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచాడు. కల్కీ చూడటానికి జపాన్ నుంచి ఇండియాకు : బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడలేని ఉత్సాహం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ సలార్ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ‘కల్కి 2898 ఏడీ’పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ మూవీని చూడటానికి జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఇండియాకి వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ‘రెబెల్ ట్రక్‌’ పక్కన నిలబడుతూ ఫొటోలు దిగారు. ఈ విషయాన్ని మూవీ టీం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇంత అభిమానాన్ని సంపాదించడం ప్రభాస్‌కి ఎలా సాధ్యమైందని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్ : ఇండియాలో ప్రభాస్ స్టార్‌డమ్‌ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ పనితీరే ఇందుకు నిదర్శనం. ఎంచుకున్న ప్రతి పాత్రపై ఎంతో డెడికేషన్ చూపిస్తాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాడు. అందుకే, కాంటెంపరరీ సినిమాలో ప్రభాస్ అత్యంత ఐకానిక్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నిలుస్తున్నాడు. పని విషయంలో స్ట్రిక్ట్ : పని విషయంలో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఇచ్చిన క్యారెక్టర్‌కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి శ్రమిస్తాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. ఈ పట్టుదల, సంకల్పం, సినిమా మీదున్న ప్యాషన్.. డార్లింగ్‌ని స్టార్‌గా మలిచాయి. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని ప్రభాస్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ ‘డార్లింగే’ : ప్రొఫెషనల్ కెరీర్ సంగతి అటుంచితే ప్రభాస్ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎంతో మంది చిన్నారులకు సాయం చేస్తాడు. ఇక, సెలబ్రిటీలకు మర్యాదలు చేయడంలో ప్రభాస్ తర్వాతే ఎవరైనా. ప్రభాస్‌తో నటించే ప్రతి ఒక్క కో స్టార్ ఈ విషయాన్ని చెబుతారు. ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రభాస్ గొప్పతనం గురించి వివరిస్తారు. అలా, ప్రభాస్ మానవత్వం, నిజాయితీ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టాయి.


Budhaditya Yog: జూలై 16 నుంచి ఈ రాశులవారు ధన వంతులు కాబోతున్నారు!

Budhaditya Yog: జూలై 16వ తేదిన బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కన్యా రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అయితే ఈ యోగం కారణంగా లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.


అనాథల జీవిత చిత్రం

ఏబీసీడీ ప్రొడక్షన్స్‌ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘గల్లీ గ్యాంగ్‌స్టార్స్‌'. ధర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నెల్లూరులో చిత్రీకరణ జరిపాం.


Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై‌ సోనాక్షి సిన్హా రియాక్షన్‌ - ఇకపై అసలు హాస్పిటల్‌కే వెళ్లం...

Sonakshi Sinha Reacts on her Pregnancy Rumours: సోనాక్షి సిన్హా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, మూవీ రైటర్‌ జహీర్ ఇక్బాల్‌ని పెద్దల సమక్షంలో వైవాహిక (Sonakshi Sinha Wedding) బంధంలోకి అడుగుపెట్టింది. జూన్‌ 23న జహీర్‌తో ఏడడుగులు వేసింది. ఇటీవల ఈ కొత్త జంట హనీమూన్‌కి కూడా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. అయితే పెళ్లయిన వారంలో రోజులకే సోనాక్షి ఆస్పత్రిలో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ...


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


Kalki 2898 AD: హిందీలోనే కాదు, ఆ రాష్ట్రంలో కూడా ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల సునామీ - ఇది ఊహించి ఉండరు

‘Kalki 2898 AD’s Collections In Tamil Nadu: ప్రభాస్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ 2898 AD’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ అద్భుతంగా వసూళ్లను సాధిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 700 కోట్లు క్రాస్ చేసింది. 8వ రోజు కూడా మంచి వసూళ్లను అందుకుంది. భారత్ లో రూ. 22.5 కోట్లు సాధించింది. తెలుగులో రూ....