Trending:


కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు నామా గెలిస్తే  కేంద్ర మంత్రి ఎలా అయితడు బీఆర్ఎస్ కు రెండో స్థానం వస్తే  దేనికైనా సిద్ధం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్​: కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన...


Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్ మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో ఇండియా వైడ్ గా ఉ...


Genelia| పొట్టి డ్రెస్సులో అదరగొట్టిన జెనీలియా

ఒకప్పుడు యువత మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ జెనీలియా. ఇప్పుడు కూడా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అందరినీ ఆకట్టుకుంటుంది.


Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్ ఈమధ్య సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారింది. ఆమధ్య నాగ చైతన్య-సమంత, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య.. రెండు రోజుల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి తమ తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. తాజాగా ఈ లిస్టులో ఓ సీరియల్ నటి కూడ...


Kangana Ranaut: 8 క్రిమినల్ కేసులు, 6 కిలోలకు పైగా బంగారం - కంగనా రనౌత్ ఆస్తుల పూర్తి వివరాలివే

Assets of Kangana Ranaut: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కంగనా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో (Kangana Ranaut’s Assets) ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.91.6...


Suchitra: కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్?.. సంచలనంగా సింగర్ సుచిత్ర ఆరోపణలు

Kamal Haasan Drugs Party: కమల్ హాసన్ డ్రగ్స్ పార్టీ గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. సింగర్ సుచిత్ర చేసిన ఆరోపణలు మళ్లీ కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ధనుష్, జీవీ ప్రకాష్, సింగర్ కార్తీక్, సైంధవి అంటూ ఇలా ఎంతో మంది పర్సనల్ విషయాలను టచ్ చేసింది సుచిత్ర.


Tollywood Actress: అబ్దుల్‌ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌, ప్రస్తుతం..

Tollywood Actress With Abdul Kalam: ఈ మధ్య హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ హీరోయిన్‌ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో దిగిన ఓ హీరోయిన్‌ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బయటకు వచ్చింది. ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌ మంచి క్రేజ్‌ ఉన్న నటి. తెలుగులో స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంటుంది. అంతేకాదు ఓ మెగా హీరో సరసన కూడా...


Suchi Leaks: మళ్లీ మొదలైన సుచీ లీక్స్‌ వివాదం - కమల్‌ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్‌ ఫైర్‌

Singer Suchitra Shocking Comments on Kamal Haasan: ఆ మధ్య సుచి లీక్స్‌ కోలీవుడ్‌ ఇండస్ట్రీని ఎంతగా షేక్‌ చేసిందో ప్రత్యకంగా చెప్పనవరం లేదు. గాయనీ సుచిత్ర అకౌంట్‌ నుంచి హీరో ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఆండ్రియా, త్రిషల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు లీక్‌ అయిన అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుచీ లీక్స్ కారణంగా ధనుష్, అనిరుధ్‌, ఆండ్రియా, అమలాపాల్, హన్సిక, త్రిష, అమీ జాక్సన్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీంతో సుచీ లీక్స్‌...


వైద్యుడి నిర్వాకం.. వేలికోసం వెళ్తే.. చిన్నారి నాలుకకు సర్జరీ చేశాడు!

ఓ నాలుగేళ్ల పాప చేతికి ఆరో వేలు ఉండటంతో.. సర్జరీ చేసి దానిని తొలగించాలని కుటుంబసభ్యులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.. అయితే, అక్కడ డాక్టర్‌ పొరపాటున వేలికి బదులు నాలుకకు శస్త్రచికిత్స చేశాడు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తమ కుమార్తెకు నోటి వద్ద బ్యాండెజ్ చూసి తల్లిదండ్రులు విస్తుపోయారు. అసలు వేలికి సర్జరీ అయితే.. నోటికి దూది ఉండటం ఏంటని ఆరా తీయడంతో వైద్యుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


ఈ సమ్మర్ కి బెస్ట్ సెల్ఫీ పాయింట్ ఎగ్జిబిషన్ ఇదే..

వేసకాలం వచ్చిందంటే పిల్లలకు సమ్మర్ క్యాంపులు, ఎగ్జిబిషన్లు అంటే ఎంతో ఇష్టం. పిల్లలను, పెద్దలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు సెలవు కావడంతో అధిక శాతం ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అటువంటి వారికి వేసవి కాలంలో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేందుకు సూర్య ఆదిత్య ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు.ఈ సమ్మర్ లో పిల్లలను ఆకట్టుకునే విధంగా చిన్న పిల్లల గేమ్స్...


Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా.. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది.మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా పూజ చేయాలి..  దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. హిందూ మతంలో మోహినీ ఏకాదశ...


Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..

Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే

VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే ది ఫ్యామిలీ స్టార్(The Family star) సినిమా తరువాత ఫుల్ జోష్ లో ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda). వరుసగా భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు. నిజానికి.. విజయ్ కి గీత గోవిందం తరువాత చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. అందుకే అదే డైరెక్టర్ ను రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా చేశారు. కానీ...


Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Illegal Affair: వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. మూడు నెలల తర్వాత హంతకుల్లో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.


Karthika Deepam 2 Serial Today May 17th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకు తన ఊరిలో సైకిల్ ఇచ్చింది కార్తీక్‌ అని తెలుసుకున్న పారిజాతం.. కార్తీక్‌ తండ్రికి ఎఫైర్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న పరధ్యానంలో ఉంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. జ్యోత్స్న కార్తీక్‌తో తన భయాన్ని నిజం కాకుండా ఎవరూ ఆపలేరు కదా అని అంటుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. జ్యోత్స్న: మనసులో.. నేను ఇలా అన్నీ మనసులో పెట్టుకొని బాధ పడటం కాదు బావనే డైరెక్ట్‌గా అడుగుతాను. సుమిత్ర: మనసులో.. దీన్ని ఈ ఆలోచన నుంచి కార్తీక్ మాత్రమే బయటకు తీసుకురాగలడు. కార్తీక్: జ్యోత్స్న నేను...


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


Pics: షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మొక్కులు చెల్లించుకుంటోన్న టీడీపీ అధినేత..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతులు గురువారం మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించిన వీరు.. అనంతరం షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు.


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


మొసలి ముఖంపై కొట్టి చెల్లిని కాపాడుకుంది

"అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆ మొసలి నన్ను పళ్లతో పట్టుకుని, నీళ్ళ కిందికి లాక్కుపోతున్నప్పుడు, నా పని అయిపోయిందనుకున్నాను’’


Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?

Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రేండింగ్ లో నడుస్తోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ సైతం ప్రభాస్ పోస్ట్ ని బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసు...


బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి

బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ ఖానలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా భార్య భర్తలు గొడవలు పడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవగా భార్య సంతోషి ఆమె అన్నదమ్ములకు ఫోన్ చేసి చెప్పింది. కోపంతో సంతోషి అన్నదమ్ములు మే 10న బేగం బజార్ తోప్ ఖాన లోని బావ ఇంటిపై దాడి చే...


Ester Noronha: పెళ్లయిన 16 రోజులకే నోయల్‌ నిజస్వరూపం తెలిసింది - నాపై యాసిడ్‌ పోస్తానని బెదిరించారు..

Ester Noronha Sensational Comments on Ex Husband Noel Sean: నటి ఎస్త‌ర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమే ఈ మధ్య బోల్డ్‌ కంటెంట్‌, బోల్డ్‌ రోల్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్‌ కమెడియన్‌ సునీల్‌ భీమవరం బుల్లోడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ హీరోయిన్‌గా ఎస్తర్‌కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు....


Viral Video: జపాన్ వీధుల్లో చీరకట్టుతో యువతి.. జపనీయుల రియాక్షన్ చూశారా!

జపాన్ వీధుల్లో ఓ యువతి అక్కడ ఉన్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే చీరకట్టుకుని క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసింది. దానికి అక్కడి జపనీయులు ఫిదా అయిపోయారు. జీన్స్, టీషర్ట్స్.. వెస్ట్రన్ డ్రెస్‌లు వేసుకుని ఉన్న అమ్మాయిల మధ్య.. భారత సంప్రదాయ చీరకట్టుతో మెరిసిపోతున్న ఆ యువతిని చూసి.. కుర్రకారు గుండెల్లో వీణ మోగింది. ఇంతకీ ఎవరా యువతి. ఎందుకు జపాన్ వీధుల్లో చీర కట్టుకుని వెళ్లిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


OTT: ఏం సినిమారా.. భయపెట్టి చంపేస్తోంది.. ఒంటరిగా అస్సలు చూడొద్దు!

OTT Movies: మీరు హర్రర్ సినిమాలు చూడటం ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. ఇది మామూలు సినిమా కాదు. హర్రర్ సినిమాల్లోనే అత్యంత భయంకరమైన సినిమా. ఇందులో కొన్ని సీట్లు గుండె ఆగేలా చేస్తాయి. అందువల్ల ఒంటరిగా చూడకూడదు. హార్ట్ సమస్యలు ఉన్న వారు కూడా ఈ సినిమా చూడకపోవడం మేలు. ఈ సినిమాలో సింపుల్ కథ ఉంటుంది. కెమెరాను ఇష్టమొచ్చినట్లు కదిపెయ్యరు. కళ్లకు సినిమా కూల్‌గా కనిపిస్తుంది. ఇందులో దెయ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ప్రేక్షకులు రియల్ థ్రిల్ ఫీలవుతారు. మీరు ఈ సినిమా చూడాలి అనుకుంటే.. దీని కోసం 1 గంట 27 నిమిషాలు కేటాయించండి. ఈ సినిమా మీకు అమెజాన్ ప్రైమ్‌లో, ఇంకా చాలా ప్లాట్‌ఫామ్స్‌లో లభిస్తోంది. మొత్తం సినిమాని ఒకేసారి చూసేలా ప్లాన్ చేసుకోండి. ఈ సినిమాని చీకటిలో చూస్తే... భయం రెట్టింపు వస్తుంది. అలా వద్దు అనుకునేవారు.. పగలు సమయంలో దీన్ని చూడటం మేలు. ఎందుకంటే.. ఇందులోని కొన్ని సీన్లు.. ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తాయి. ఈ సినిమా పేరు The Grudge. ఇది 2004లో వచ్చిన సినిమా. ఇది ప్రజలకు బాగా నచ్చడంతో.. చాలా సీక్వెల్స్ వచ్చాయి. అన్నీ నచ్చాయి. ఐతే.. మొదటి సినిమా ఎక్కువ మందికి నచ్చింది. ఈ సినిమా కథేంటి అనేది ముందే తెలుసుకుంటే థ్రిల్ ఉండదు కాబట్టి.. మీకు చెప్పట్లేదు. ఓ అమెరికా నర్సు.. జపాన్ లోని టోక్యోలో ఉంటుంది. ఆమెకు ఎదురైన అసాధారణ పరిస్థితులే ఈ సినిమా. గ్రడ్జ్ అంటే.. పగ, ప్రతీకారం వంటి అర్థాలు వస్తాయి. అంటే.. ఇందులో దెయ్యం ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అంచనా వేసుకోవచ్చు. ఈ సినిమాకి IMDb 5.9 రేటింగ్ ఇచ్చింది. ఐతే, ప్రేక్షకుల స్పందన ఇంకా ఎక్కువగా వచ్చింది. ఈ సినిమాని పిల్లలు చూడకూడదు. అంటే.. 16 ఏళ్లు దాటిన వారు చూడొచ్చు. హర్రర్ సినిమా కాబట్టి.. పిల్లలు చూస్తే భయపడతారు. ఇందులో శబ్దాలు కూడా భయంకరంగానే ఉంటాయి. కొన్ని కారణాల వల్ల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాని ఇండియాలో చూడనివ్వట్లేదు. కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఇది ఇండియాలో కూడా లభిస్తోంది. దీని డైరెక్టర్ తకాషీ షిమిజు. నిర్మాతలు శామ్ రైమీ, తకా ఇచిసె, రాబ్ టాపెర్ట్. ఇందులో సారా మిషెల్లే గెల్లార్, బిల్ పుల్‌మాన్, క్లియా దువాల్ కీలక పాత్రలు పోషించారు. లయన్స్ గేట్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్ దీన్ని సమర్పించింది.


ఫైనల్లో నిఖత్

ఫైనల్లో నిఖత్ అస్తానా (కజకిస్తాన్‌‌‌‌) : ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌‌‌‌ ఎలోర్డా కప్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. ఆమెతో పాటు మరో ముగ్గురు విమెన్‌‌‌‌ బాక్సర్లు ఫైనల్ చేరుకున్నారు. గురువారం జరిగిన 52 కేజీ సెమీఫైనల్ బౌట్‌‌‌‌లో వరల్డ్ చాంపియన్‌‌‌‌ నిఖత్ 5–0తో కజకిస్తాన్‌‌‌‌కు చెందిన టొమిరిస్‌‌‌‌ మిర్జాకుల్‌‌‌‌న...


pithapuram | అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్

అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్.


Krishna Mukunda Murari Today మే 17 ఎపిసోడ్: ముకుంద తల్లి కాబోతుందని తెలుసుకున్న భవానీ దేవి.. మీరాపై కృష్ణకు మొదలైన అనుమానం

Krishna Mukunda Murari 2024 May 17 Episode: మీరా డబుల్ గేమ్ ఆడుతూ రాక్షసానందం పొందుతోంది. ఇంట్లో ఆదర్శ్ పెళ్లి వరకూ కథను నడిపించి.. ఇప్పుడు ఆ పెళ్లిని మీరే ఆపండి అంటూ మురారీ, కృష్ణలను ఇరికిస్తోంది. ఈ క్రమంలోనే మీరా నాటకాన్ని కనిపెట్టింది కృష్ణ. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


వైట్ డ్రెస్ లో జాబిలమ్మలా దీపికా పిల్లి.. చిరునవ్వులతో ముంచేస్తూ క్రేజీ ఫోజులు

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. అదే తరహాలో దీపికా పిల్లి...


Nagababu Twitter: వివాదస్పద ట్వీట్‌, రెండు రోజులకే నాగబాబు ట్విట్టర్‌ ఖాతా డిలీట్‌ - అసలేం జరిగిందంటే!

Nagababu Deactivated His Twitter Account After a Cryptic Post: ఓ వివాదస్పద ట్వీట్‌ తర్వాత మెగా బ్రదర్‌ నాగబాబు ఎక్స్‌ అకౌంట్‌ మాయం అయ్యింది. నాగబాబు తన ఎక్స్‌ అకౌంట్‌ని డిలిట్‌ చేశాడు. ప్రస్తుతం దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన తన ఎక్స్‌ అకౌంట్‌ని డిలిట్‌ చేశాడు, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందా? అంతా ఇప్పుడు దీనిపై చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికల సెగ ఫిలిం ఇండస్ట్రీకి తాకిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య...


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లేటెస్ట్ లుక్!

విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. అతని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్న సూర్య సేతుపతి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ మీకోసం... దేశం మెచ్చిన నటుల్లో విజయ్ సేతుపతి ఒకరు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి హీరో స్థాయికి ఎదిగాడు. విలక్షణ నటుడిగా విభిన్నమైన పాత్రలు చేస్తూ అత్యంత డిమాండ్ ఉన్న నటుడు అయ్యాడు. విజయ్ సేతుపతికి ఇండియా వైడ్...


Rahul Gets Emotional: పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం

Rahul Gets Emotional: పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం


నేచర్ లో అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్సుపై బీభత్సమైన ట్రోల్స్

సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఈవెంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే యాంకర్ నుంచి యాక్టరస్ గా మారిన అనసూయ భరద్వాజ్ విషయంలో మాత్రం ఇది మరింత టూ మచ్ గా మారింది. అందుకే రంగమ్మత్త తన స్టేటస్ లో ఏది పోస్ట్ చేసినా కుర్రాళ్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. (Photo:Instagram) టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తన హబ్బీతో రొమాంటిక్ మూడ్ ని ఎంజాయ్ చేస్తోంది. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ గా నెటిజన్లతో షేర్ చేసుకున్న ఈ రంగమ్మత్త తన బర్త్ డే సందర్భంగా గా భర్త భరద్వాజ్ తో దిగిన ఫోటోలను ఇన్స్ స్టాలో షేర్ చేసింది. (Photo:Instagram) అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ల కంట్లో పడటమే శాపమైపోయింది.(Photo:Instagram) అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ల కంట్లో పడటమే శాపమైపోయింది.(Photo:Instagram) ఈఫోటోలు చూసి అనసూయను కుర్రాళ్ల తెగ కామెంట్స్ చేస్తున్నారు. మీ పెద్ద కొడుక్కి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావని ఒకరు, పగలు కేకు నాకిస్తారు రాత్రికి .. అంటూ వల్గర్ పోస్ట్ పెట్టాడో నెటిజన్.(Photo:Instagram) హ్యాపీ బర్త్ డే అనసూయ ఆంటీ, హ్యాపీ బర్త్ డే ఆంటీ, హ్యాపీ బర్త్ డే అను అంటూ ముద్దు చేస్తూ విషెస్ చెబుతూనే ఆటపట్టిస్తున్నారు.అయితే అనసూయ ఇలాంటి కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోదు. తన జాలీ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది.(Photo:Instagram) సెలయేటి పక్కన గుండ్రని బండరాళ్లపై కూర్చొని ముద్దు ముద్దుగా చూస్తోంది అనసూయ. అక్కడే కేక్ కట్ చేసి తన భర్త, కొడుకులకు తినిపించింది. ప్రస్తుతం అనసూయ వయసు 38ఏళ్లు అంటే ఎవరూ నమ్మనంత యంగ్ గా కనిపిస్తోంది.(Photo:Instagram) సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది రంగమ్మత్త. నిన్నటి వరకు అందాలను పరిచేసిన ఈ జబర్దస్త్ లేడీ ఇప్పుడు తన ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటోంది.(Photo:Instagram) సినిమాల్లో ఛాన్సులు పెరగడంతో ..టీవీ షోలకు నో చెప్పిన అమ్మడు ..సోషల్ మీడియాలో మాత్రం అప్ డేట్స్ షేర్ చేస్తోంది. భర్తతో అనసూయ లేటెస్ట్ ఫోటోలపై అగ్లీ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. రంగమ్మత్త రొమాంటిక్ ఫీలింగ్స్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. (Photo:Instagram) ఇద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోలపై నెటిజన్లు నిజంగానే నవ్వొస్తుందా లేక ఫోటోల్లో పోజుల కోసం నవ్వుతున్నట్లుగా నటిస్తు్న్నారా అని ఆట పట్టిస్తున్నారు. పదే పదే అనసూయ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తూ ఈవిధంగా కామెంట్స్ చేస్తున్నా రంగమ్మత్త మాత్రం తగ్గేదేలే అంటోంది.(Photo:Instagram)


ఈ ప్రముఖుల మరణాలు నేటికీ మిస్టరీగానే.. ఈ హత్య కేసుల్లో దోషి ఎవరో ఎవరికీ తెలియదు..!

కొద్ది రోజుల క్రితం పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు అమర్‌సింగ్ చామ్కిలా జీవితంపై బాలీవుడ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఇతన్ని ఎవరు హత్య చేశారో నేటికీ తెలియదు. చమ్కిలా హత్య ఇప్పటికీ మిస్టరీలో ఉన్నట్లే, దేశంలోని మరికొందరు ప్రముఖుల మరణాలు కూడా అలాగే ఉన్నాయి. దేశంలో ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి, ఇందులో అసలు దోషి ఎవరో నేటికీ తెలియదు. సునంద పుష్కర్: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భార్య సునంద పుష్కర్. అయితే ఈ సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు నేటికీ వీడలేదు. హైప్రొఫైల్ స్కామ్‌కు పాల్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వైట్ కాలర్ వ్యక్తుల తప్పుడు ముఖాన్ని బహిర్గతం చేసే సమాచారం తమ వద్ద ఉందని చాలా మంది నమ్ముతారు. పాకిస్థాన్ జర్నలిస్టు మెహర్ తరార్, శశి థరూర్ మధ్య ఎఫైర్ నడిచినట్లు సమాచారం. ట్విట్టర్‌లో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. అదే రోజు హోటల్ లీలా ప్యాలెస్‌లోని రూం నంబర్ 345లో సునంద పుష్కర్ శవమై కనిపించారు. అయితే సునంద మరణం మామూలుది కాదు. ఆమె శరీరంపై చాలా గాయాల గుర్తులు కనిపించాయి. ఈ గాయాలే ఆమె మృతికి కారణమని వైద్యులు తెలిపారు. అక్టోబరు 10, 2014న, వైద్య బృందం ఆమె మరణం విషం కారణంగా సంభవించిందని నివేదించింది. 2015 జనవరి 6న ఢిల్లీ పోలీసులు కూడా పుష్కర్ హత్యకు గురయ్యారని చెప్పారు. అయితే ఆమెని ఎవరు చంపారన్నది నేటికీ తెలియదు. చంద్రశేఖర్ ప్రసాద్: చంద్రశేఖర్ ప్రసాద్‌ను 1997 మార్చి 31న రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ షార్ప్ షూటర్లు కాల్చి చంపారు. బీహార్‌లోని సివాన్‌లో పేద కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ తన ప్రాథమిక విద్యను జుమ్రీ తలైయాలోని సైనిక పాఠశాలలో చదివాడు. తర్వాత అతను ఇండియన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. అయితే రాజకీయాల్లో చేరేందుకు ఎన్డీయే నుంచి వైదొలిగి మొదట పాట్నా యూనివర్సిటీలో, ఆ తర్వాత జేఎన్‌యూలో అడ్మిషన్ తీసుకున్నారు. అతను మార్చి 31, 1997న సివాన్‌లో ప్రసంగిస్తూ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. అయితే ప్రసాద్ హత్యకు సూత్రధారి ఎవరన్నది మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. రాజీవ్ దీక్షిత్: రాజీవ్ దీక్షిత్ 30 నవంబర్ 2010న 43 సంవత్సరాల వయస్సులో మరణించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వంటి అంశాల గురించి మాట్లాడేవారు. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై జరిగిన దాడిపై కూడా అతను చాలా వివాదాస్పద అభిప్రాయాలను కలిగి ఉన్నాడు. అతని మాటలు అభిప్రాయాలు అతనికి చాలా మంది శత్రువులను చేశాయి. అతను 30 నవంబర్ 2010న ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో భారత్ స్వాభిమాన్ యాత్రకు ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తుండగా మరణించాడు. దేశభక్తుడు రాజీవ్ దీక్షిత్ హత్య మిస్టరీ నేటికీ వీడలేదు. హత్యపై ఎలాంటి విచారణ జరగలేదు. పోస్టుమార్టం నివేదిక కూడా రాలేదు. అతను గుండెపోటుతో మరణించాడా లేదా స్లో పాయిజనింగ్‌తో మరణించాడా అనేది మిస్టరీగా మిగిలిపోయింది. లాల్ బహదూర్ శాస్త్రి: మానవత్వం, దాతృత్వం, దయాగుణానికి పేరుగాంచిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విదేశీ గడ్డపై అనుమానాస్పదంగా మరణించారు. రష్యాలోని తాష్కెంట్ నగరంలో తెల్లవారుజామున 2 గంటలకు ఆయన మరణించారు. అతని మరణానికి ముందు అతను తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశాడు. ఆయన మరణం వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రి మరణం తర్వాత శవపరీక్ష నిర్వహించలేదు. అందువల్ల విషప్రయోగం వల్లే ఆయన మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అనేక RTIలు కూడా దాఖలు చేయబడ్డాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. శాస్త్రి మరణం వెనుక సీఐఏ హస్తం ఉందని గ్రెగరీ కౌలీ అనే జర్నలిస్ట్ తన కాన్వర్సేషన్స్ విత్ క్రో పుస్తకంలో పేర్కొన్నాడు. అమర్‌సింగ్ చమ్కిలా : అమర్‌సింగ్ సంగీత ప్రపంచానికి రాజు మరియు పంజాబ్‌లో జన్మించిన ఉత్తమ కళాకారుడిగా పరిగణించబడ్డాడు. వివాహేతర సంబంధాలు, మద్యపానం, డ్రగ్స్, కోపం మొదలైన వాటి గురించి బహిరంగంగా మాట్లాడాడు. కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్న సమయంలో ఖలిస్తాన్‌ ఉగ్రవాదుల నుంచి అతడికి తరచూ హత్య బెదిరింపులు వచ్చేవి. అంతేకాదు అతను వేరే కులానికి చెందిన అమర్‌జెర్ కౌర్‌ని కూడా వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ 1988 మార్చి 8న పంజాబ్‌లోని మెహసంపూర్‌కు ఈవెంట్ కోసం వచ్చారు. ఇద్దరూ కారు దిగగానే కాల్పులు జరిపారు. ఆ సమయంలో అమర్‌జ్యోత్ గర్భవతి. ఈ హత్యకు ఉగ్రవాదులే కారణమని ఆరోపించారు. అమర్ సింగ్‌పై ఇతర పంజాబీ గాయకులు కుట్ర పన్నారని కొందరు భావిస్తున్నారు. వీరిని ఎవరు చంపారనేది ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదు.


Eesha Rebba: వేరే భాషల్లో అలా ఉండదు, తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యమివ్వాలి - ఈషా రెబ్బ

Eesha Rebba About Chances For Telugu Girls: ఇండస్ట్రీలో రోజులు మారుతున్నాయని ఎవరు ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ టాలీవుడ్‌లో కూడా సరిపడా తెలుగమ్మాయిలు లేరు. ఇప్పుడిప్పుడు తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయని చెప్పినా.. వేరే భాషల హీరోయిన్లను సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికే దర్శకులు ఇష్టపడుతున్నారు. దీనిపై ఈషా రెబ్బ స్పందించింది. ఈషా.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు అయ్యింది. అయినా కూడా తనకు తగినంత గుర్తింపు రావడం లేదు. దీనిపై కూడా ఈషా...


ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్

ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్ అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలోని అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన రవికాంత్ గౌడ్  బంగారు నెక్లెస్ ను బహూకరించారు. హైదరాబాద్  నాగోల్ కు చెందిన రవికాంత్, రమ్య దంపతులు గతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కుకున్నారు. అమ్మవారికి రూ.80 వేల విలువ చేసే నెక్లెస్ ను ఆలయ చైర్మన్  కందుల...


NTR31: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ - NTR31 టైటిల్‌ ఇదేనట!

Here is About Jr NTR and Prashanth Neel Title: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, కేజీయఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. #NTR31 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇది వచ్చి కూడా ఏడాది గడిచిపోయింది. అప్పటికే ఎన్టీఆర్‌ దేవర, ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సలార్‌ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ అయిపోయింది.. దేవర షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయినట్టే. దీంతో కొద్ది...


కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌

కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌ చనిపోయిన మేకలతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో యువకుడి ధర్నా కొత్తపెల్లి, వెలుగు : వీధి కుక్కలు తన మేకలను చంపేస్తున్నాయని, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు చనిపోయిన మేకలతో కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


బర్త్ డే రోజు అనసూయ ఏం చేసిందో తెలుసా?... అతని అదృష్టానికి కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు!

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి....


Jr NTR: ఎన్టీఆర్ మోసపోయాడు - ఇంటి స్థలం వివాదంలో హైకోర్టుకు వెళ్లిన జూనియర్

Jr NTR filed petition in Telangana High Court over his house land controversy in Hyderabad: ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఈ హీరోకి చెందిన ఇంటి స్థలం వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్లుగా డెట్‌ రకవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్టీ)లో నలుగుతున్న ఈ గొడవ ఇప్పుడు కోర్టుకు చేరింది. అసలు గొడవ ఏమిటి? ఎందుకు కోర్టుకు వెళ్లారు? అనే వివరాల్లోకి వెళితే... సుంకు గీత నుంచి 2003లో స్థలం కొన్న ఎన్టీఆర్ Jr NTR House In Hyderabad: జూనియర్‌ ఎన్టీఆర్‌...


రాజు యాదవ్..వారం వాయిదా

రాజు యాదవ్..వారం వాయిదా గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌‌‌‌‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ ...


Rashmika Mandanna: ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేలా రష్మిక వీడియో.. నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్

పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ముంగిట ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తుందనిపించేలా ఓ వీడియోను ఆమె తన సోషల్ హ్యాండిల్స్‌లో ప్రమోట్ చేశారు. అభివృద్ధికి ఓటేయాలని రష్మిక పిలుపునిచ్చారు. అయితే ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చేే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు

‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో గురువారం నుంచి ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ దయాల్‌‌‌‌సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్యసేవలను ట్రాన్స్​జెండర్లు వినియోగి...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


Breaking: జూబ్లీహిల్స్‌లో స్థల వివాదం.. తెలంగాణ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్

Junior NTR High Court Petition: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్‌లో స్థలం వివాదంపై తెలంగాణ హైకోర్టను ఆశ్రయించారు. గీతాలక్ష్మి అనే మహిళ నుంచి కొనుగోలు చేసిన స్థలం విషయంలో ఈ వివాదం నడుస్తోంది.


తీవ్ర ఆర్థిక కష్టాలు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నందమూరి హీరో.. పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాగానే ఇలా..

ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నారు. కానీ తాను కూడా ఉన్నానంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు తన ఉనికి చాటుకుంటున్నారు. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులని అలరిస్తూ దూసుకుపోతున్నారు. కానీ తాను కూడా ఉన్నానంటూ నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు తన ఉనికి చాటుకుంటున్నారు. పడిలేచిన కెరటం లాగా ఆయన ప్రతి సారీ కంబ్యాక్ ఇస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ గురించి చెప్పాలంటే...