Trending:


Salaar 2: సలార్ 2 కోసం కొత్త విలన్.. మరొక ప్యాన్ ఇండియన్ నటుడితో ప్రభాస్..

Salaar 2 Latest Update : ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ 2 సినిమా మీద అంచనాలు రోజు రోజుకి.. పెరుగుతూ వస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కనులువిందు చేయబోతోంది. ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మరొక పాన్ ఇండియా నటుడిని విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.


లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు... టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ నెంబర్ హీరోయిన్ ఎవరో తేల్చేశారు ప్రేక్షకులు. తాజా సర్వేలలో ఊహించని ఫలితం వచ్చింది. రష్మిక మందాన, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ కి షాక్ తగిలింది. ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది. మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. మరి ఎవరి ర్యాంక్ హైయెస్ట్? ఎవరి ర్యాంక్ లోయెస్ట్? అనేది చూద్దాం... ప్రేక్షకులు కర్లీ బ్యూటీ అనుపమ...


Payal Rajput: ఆదివారాలు సపరేట్ గా ప్రభాస్ కోసం టైం కేటాయిస్తా.. పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్

Prabhas: ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్-డైరెక్ట్ పోస్ట్ లు వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.


పెళ్ళాం చేయకూడని పని అక్క చేయవచ్చా... పచ్చిగా ఆ డైరెక్టర్ పై రెచ్చిపోయిన అనసూయ, సెన్సేషనల్ పోస్ట్!

అనసూయ భరద్వాజ్ ఆ స్టార్ డైరెక్టర్ ని వదిలేలా లేదు. సందర్భం ఉన్నా లేకున్నా సోషల్ మీడియా పోస్ట్స్ తో టార్గెట్ చేస్తుంది. తాజాగా చెల్లికో న్యాయం పెళ్లానికో న్యాయమా అని నిలదీసింది. నటి అనసూయ భరద్వాజ్ ఇండిపెండెంట్ గా ఉంటుంది. విషయం ఏదైనా తన అభిప్రాయం చెప్పడంలో వెనుకాడదు. ఈ క్రమంలో ఆమెకు సోషల్ మీడియా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి. సోషల్ మీడియా వేధింపులకు అనసూయ భయపడదు. తిరిగి కౌంటర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అనసూయ కావాలని వివాదం...


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్

కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్​వోగా చంద్రశేఖర్ కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఇన్​ఛార్జి డీఎంహెచ్‌ వో గా డాక్టర్ చంద్ర శేఖర్​ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న డాక్టర్​ లక్ష్మణ్​ సింగ్​పై  లైంగిక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై  కేసులు నమోదు అయ్యాయి. డీఎంహెచ్ వో  సెలవులపై వెళ్లడంతో దోమకొండ డిప్యూటీ డీఎంహె...


Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి

Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి ...


రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన ఆస్తులు ఎంతో తెలుసా? ఫస్ట్ టైమ్‌ బయటపెట్టిన పవర్‌ స్టార్‌

పవన్‌ కళ్యాణ్‌ మొదటిసారి తన పిల్లలకు ఇచ్చిన ఆస్తులపై స్పందించారు. రేణు దేశాయ్‌, అకీరా, ఆద్యాలకు ఏం ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పాడు పవన్‌ కళ్యాణ్‌. అనేక రూమర్లకి చెక్‌ పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి భార్యకి కొంత అమౌంట్‌ని భరణంగా ఇచ్చాడని, అలాగే రెండో భార్య రేణు దేశాయ్‌ కి కోట్లల్లో మనీ, ఆస్తులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మొదటిసారి ఈ విషయంపై స్పందించారు పవన్‌ కళ్యాణ్‌. భార్య, పిల్లలకు తాను ఇచ్చిన...


'పవన్ కళ్యాణ్‌కు అంతలేదు'.. మాజీ భార్య సంచలన కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు స్టేట్స్ షేక్ అవ్వాల్సిందే. యూత్ అంతా థియేటర్స్ ముందు ముందు క్యూ కట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నిత్యం ఏదో ఒకవార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య ఆయన ఫ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.---- Polls module would be displayed here...


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


Malaika Arora: తన ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన మలైకా అరోరా - రెంట్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

Malaika Arora Rents Out Her Flat: దాదాపు బాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీలకు ఒకటికంటే ఎక్కువగా ఇళ్లు ఉన్నాయి. తాము ఎంతో ఇష్టం కొనుకున్న ఫ్లాట్స్‌ నుంచి చాలామంది సెలబ్రిటీలు షిఫ్ట్ అవుతున్నారు. అందులో మలైకా అరోరా కూడా ఒకరు. మామూలుగా మలైకా గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చిన ఫ్యాన్స్ దానిని ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతారు. ఎన్నో ఏళ్లుగా తను క్రియేట్ చేసుకున్న స్టార్‌డమ్ అలాంటిది. సోషల్ మీడియాలో తనకు మిలియిన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఈ సీనియర్ భామ...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి

వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’.  మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి  అంబికా కృష్ణ కెమెరా స్విచాన్ చేయగా.. వసుధ ఫౌండేషన్ ఛైర్మన్ మంతెన వెంకట ...


ప్రభాస్ ‘బుజ్జి’ కోసం టీం ఎంత కష్టపడిందో.. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ భలేగుందే

Bujji Introduction ప్రభాస్ కల్కి 2899 ఏడీ మూవీకి సంబంధించిన అప్డేట్‌ సాయంత్రం ఐదు గంటలకే రావాల్సింది. ఈ మూవీ నుంచి బుజ్జిని పరిచయం చేస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి మాత్రం ఇంత వరకు రాలేదు. ఐదు గంటలకు అని చెప్పారు. కానీ ఏడు అవుతున్నా కూడా అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో దారుణంగా తిడుతున్నారు.


ఈ వుడెన్ ట్రెడ్ మిల్ కరెంటు లేకుండానే పనిచేస్తుంది..!!

హరీష్ నిత్యం తన స్నేహితులతో కలిసి వాకింగ్ కు వెళ్లేవారు. ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచనతో ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారు చేశారు. అయితే ట్రెడ్ మిల్ ను కొనాలంటే సుమారుగా రూ:25 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. దానికి తోడు విద్యుత్ భారం కూడా మోయాల్సిందే. సామాన్య ప్రజలకు విద్యుత్ ట్రెడ్మిల్ ఉపయోగించడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు.అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఏటువంటి విద్యుత్ అవసరం లేకుండా నడిచేలా ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారుచేసినట్లు హరీష్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి వ్యాయామం ఎంతో అవసరం అన్నారు. వ్యాయామం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయన్నారు. మానసిక ఒత్తిడి మాయమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో ఫిట్ నెస్ పెంపొందించడం కోసం ట్రెడ్ మిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ మనం విద్యుత్ తో నడిచే ట్రెడ్ మిల్స్ చూసుంటాం. కానీ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా కర్రతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ మాత్రం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు ఓ వుడెన్ ట్రెడ్ మిల్ ను రూపొందించారు. హరీష్ పీజీ వరకు చదువుకున్నారు. అయితే కులవృత్తి వడ్రంగి కావడంతో తన తండ్రికి ఆసరాగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. దీనిని పిల్లల నుంచి పెద్దవారి దాకా అన్ని వయస్సు గల వారు ఉపయోగించవచ్చన్నారు. దీనిని తయారు చేయడానికి సుమారుగా రూ:15 వేల వరకు ఖర్చయిందన్నారు. కర్రతో పాటు బేరింగులు, నట్లు, బోల్ట్ లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇప్పటికీ పది ఆర్డర్లు కూడా వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయడం ద్వారా ఎముకలు బలపడడంతో పాటు కండరాళ్లు పటిష్టమవుతాయి.


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


Directors Day: రేవంత్ రెడ్డిని క‌లిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ స‌భ్యులు.. ‘డైరెక్ట‌ర్స్ డే’కి ఆహ్వానం

Directors Day Revanth Reddy Invitation: హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్ట‌ర్స్ డే వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు అతిర‌థ మ‌హారధుల‌ను ఎంద‌రికో ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఈనేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. రెవంత్ రెడ్డికి ఆహ్వానం.. ఈ...


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


డాక్టర్ ​ఇంట్లో రూ.20 లక్షల చోరీ

డాక్టర్ ​ఇంట్లో  రూ.20 లక్షల చోరీ జూబ్లీహిల్స్, వెలుగు : డాక్టర్ ఇంట్లో రూ.20లక్షలు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్​రోడ్​నంబర్ 52, ప్లాట్​నంబర్1061లో ఉండే అశోక్ కుమార్​డాక్టర్. ప్రస్తుతం అపోలో పనిచేస్తున్నారు. రోజూలాగే 17న ఉదయం ఉదయం డ్యూటీకి వెళ్లిన అశోక్​కుమార్​సాయంత్రం 8 గంటలకు ...


Mohini Ekadashi 2024 మోహిని ఏకాదశి వేళ ప్రత్యేక శుభ యోగాల వేళ ఈ పనులు చేస్తే సంపద పెరుగుతుంది..!

Mohini Ekadashi 2024 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శ్రీ విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ సందర్భంగా మోహిని ఏకాదశి వేళ చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


165 కోట్ల నెక్లెస్, 450 కోట్ల ఇల్లు! అంబానీ కూతురా.. మజాకా..

ఇషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. ఆమె కూడా తన తండ్రిలాగే పెద్ద వ్యాపారవేత్త. ఇషా అంబానీ రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్‌లో కీలక ఎగ్జిక్యూటివ్. ముంబైలో 2023లో ప్రారంభించిన అంబానీ కల్చరల్ సెంటర్ని కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఇషా అంబానీ స్కూలింగ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసింది. తరువాత USకి వెళ్లి యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టభద్రురాలైంది, ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్...


ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యాలి.. డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయాలని మెదక్‌‌‌‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో...


Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Vijayashanthi rejected the news of party change : భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను అభిప్రాయం...


Gajalakhmi RajYoga: మరో రెండు రోజుల్లో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు ధన లాభం..!

Rajyog Rashifal: ఈ మొత్తాలన్నీ మే 19న అందుకోబోతున్నాయనే శుభవార్త. మా లక్ష్మి వారి తలపై చేతులు పెట్టుకుంటుంది... Gajalakhmi RajYoga: గ్రహం యొక్క సంచారాన్ని బట్టి అదృష్ట చక్రం మారవచ్చు. గ్రహాల స్థానాలలో మార్పులు 12 వ రాశి వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga:శుక్రుడు, సంపద , శ్రేయస్సును ప్రసాదించేవాడు. మే 19న శుక్రుడు వృషభ రాశికి సంచారం చేస్తాడు. పర్యవసానంగా వృషభరాశిలో గురు, శుక్రుడు కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం Gajalakhmi RajYoga: గజలక్ష్మి రాజయోగం ఫలితంగా, కొన్ని రాశుల యొక్క నుదురు కొన్ని ప్రభావాలలో తెరవబడుతుంది. శుభకాలం ప్రారంభమవుతుంది. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి. Gajalakhmi RajYoga: మేష రాశి వారికి జీవితంలో ఉత్తమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. ఉద్యోగార్థులకు కూడా మంచి సమయం. గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. Gajalakhmi RajYoga: వృషభం: గురు, శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది, ఈ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఏదో పెద్దది జరగబోతోంది. సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు. కెరీర్‌లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga: మకరం: గజలక్ష్మి రాజయోగం కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. విజయాన్ని రుచి చూస్తారు. ఒకరి సహాయంతో పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. Gajalakhmi RajYoga: కుంభం: ఈ ప్రత్యేక యోగం కుంభరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో విలువలు పెరుగుతాయి. (Disclaimer: ఈ సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)


అబ్రాడ్‌కు వెళ్లిపోయిన సూపర్ స్టార్.. ఎందుకో తెలుసా..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాను నటించిన సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో.. విశ్రాంతి కోసం రజనీకాంత్ అబుదాబి బయలుదేరారు. చెన్నై నుంచి ఆయన అక్కడికి చేరుకున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో నటుడు రజనీకాంత్ నటిస్తున్న వేదాతీయన్ షూటింగ్ పూర్తికావడంతో విశ్రాంతి తీసుకోవడానికి అబుదాబి బయలుదేరారు. రజినీ తదుపరి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటించనున్నారు. జూన్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ సందర్భంలో రజనీకాంత్ విశ్రాంతి కోసకుని అబుదాబి నుంచి చెన్నై వచ్చిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి కూలీ షూటింగ్ లో పాల్గొంటారని టాక్. దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆయన అబుదాబిలో విశ్రాంతి తీసుకోనున్నారు.


సిరివెన్నెలకు నివాళిగా..

సిరివెన్నెలకు నివాళిగా.. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం ‘నా ఉచ్ఛ్వాసం కవనం’. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో కర్టెన్ రైజర్ ఈవెంట్‌‌ను హైదరాబాద్‌‌లో నిర్వహించారు.  దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరై టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సీతారామశాస్త్రి గారి పరిచయం ఒక అదృష్టంగా భావిస్తా. నేను ఏ సినిమా మొదల...


Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది.


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


Chandu suicide: ఐదేళ్లుగా పవిత్రతో నాభర్త ఎఫైర్... నిజాలను ఏడుస్తు బైటపెట్టిన భార్య శిల్ప..

Serial actor Chandu death: సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోవడం ప్రస్తుతం వారి కుటుంబంలో తీవ్ర విషారకంగా మారింది. ఈ నేపథ్యంలో తన భర్త, పవిత్రతో ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడంటూ శిల్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.


Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు గొడవలుపడి విడిపోతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ జంట ఓ చిన్న కుర్కురే ప్యాకెట్ కోసం దంపతులు గొడవపడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరి ఏకంగా విడాకులకు దారి తీసింది. వింటుంటే చాలా సిల్లీగా ఉంది కదా. ఓ భర్త భార్యకు ప్రేమతో క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడు. దీంతో గొడవకు దిగిన భార్య తన అత్తమామలను, భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్న గొడవ కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ వరకు వెల్లింది. అక్కడ...


Prabhas: 'బుజ్జి'ని పరిచయం చేయనున్న ప్రభాస్.. షాక్‌లో ఫ్యాన్స్..!

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి టాపిక్‌నే నడుస్తోంది. 'డ్లారింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు.. వెయిట్ చేయండి' అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో ప్రభాస్‌కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని చాలా మంది అనుకున్నారు. మరికొందరు కల్కి 2898ఏడీ సినిమా నుంచి అప్డేట్ రావొచ్చని భావించారు. ఈ కామెంట్స్‌తో ప్రభాస్ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.---- Polls module...


త్వరలో పంచాయతీ అవార్డులు

త్వరలో పంచాయతీ అవార్డులు క్వశ్చనీర్‌‌‌‌ను జీపీలకు పంపనున్న అధికారులు     10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్‌‌‌‌ ఇవ్వనున్న సెక్రటరీలు     ఎన్నికల కోడ్‌‌ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ హైదరాబాద్, వెలుగు :  ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేస...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Naga Babu: తాజా పరిణామాలపై నాగబాబు స్పందన

Naga Babu Sensational Comments


Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

NTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Krishna Mukunda Murari Today మే 18 ఎపిసోడ్:ముకుంద చెంప పగలగొట్టిన కృష్ణ..గర్భం తీయించేసుకున్న మీరా

Krishna Mukunda Murari 2024 May 18 Episode: రోజుకో ట్విస్ట్ ఇస్తూ.. షాకిస్తూ ముకుంద.. మీరా ముసుగులో.. కృష్ణ, మురారీలతో ఆట ఆడేసుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి కథనం ఉత్కంఠగా మారింది. (photo courtesy by star maa and disney+ hotstar)


Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం...


ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌లకు బిగ్ షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట తెగ చెక్కెర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.---- Polls module would be displayed here ----ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీకి సంబంధించిన అప్డేట్ ను తారక్ పుట్టిన రోజైన మే 20న వెల్లడించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. అయితే ఆ...


Devara: దసరాకి బాలయ్య దిగుతున్నారా? అబ్బాయ్‌తో బాబాయ్ క్లాష్

సమ్మర్‌కి రిలీజ్ కావాల్సిన జూ ఎన్టీఆర్ దేవర చిత్రం దసరాకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ- బాబీ కొల్లి కాంబోలో వస్తున్న చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.


Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు...


చిన్నప్పటి నుంచీ ప్రేమ.. నటుడు చందు భార్య ఎమోషనల్

నటుడు చందు శనివారం నాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియా, మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే చందు భార్య శిల్ప కోణం నుంచి బయటుక వస్తున్న విషయాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. చిన్న తనం నుంచి చందు ప్రేమించాడని, ఆ తరువాత పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నామని శిల్ప తెలిపింది. పవిత్ర జయరాం రాకతో తమ మధ్య గ్యాప్ వచ్చిందంటూ శిల్ప భోరున ఏడ్చేసింది.


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.