Trending:


కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు

కంగనా ఆస్తులు : 7 కేజీల బంగారం.. 8 క్రిమినల్ కేసులు ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ 2024 లోక సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె మంగళవారం నామినేషన్ వేశారు. అందులో ఆమె ఇంటర్మీడియేట్ వరకు చదువుకుందని, దాంతోపాటు ఆస్థుల వివరాలు తెలిపింది.  స్థిర, చరాస్థులు కలిపి మొత్త...


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


TTD Seva: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసా, మూడు రోజుల పాటూ!

Tirumala Padmavathi Parinayotsavam From May 17 To 19: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్న సంగతి తెలసిందే. మూడు రోజుల పాటూ ఈ వేడుకలు జరగనున్నాయి.. టీటీడీ ఈ కార్యక్రమానికి సంబంధించి భారీగా ఏర్పాట్లుచేస్తోంది. ఈ మేరకు టీటీడీ మూడు రోజుల పాటూ కొన్ని సేవల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచన చేస్తోంది.


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన

Kalki 2898 AD: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్‌ను కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ కామన్‌గా ఒక డౌట్ కలుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు మొదలవుతాయేమో అని....


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


Chanakya Niti In Telugu : ఈ లక్షణాలు ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడుతారు

Chanakya Niti Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో స్త్రీ, పురుషుల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. పురుషులకు స్త్రీల ఆకర్శితులు అవ్వడానికి గల కారణాలను వివరించాడు.


అనుమతుల్లేని మెడికల్​షాపులపై దాడులు

అనుమతుల్లేని మెడికల్​షాపులపై దాడులు చీటూర్​లో నిర్వాహకుడిపై కేసు నమోదు, అల్లోపతి మందులు స్వాధీనం జనగామ అర్బన్, వెలుగు : అనుమతులు లేని మెడికల్ షాప్ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వరంగల్ డ్రగ్​కంట్రోల్​శాఖ అసిస్టెంట్​డైరెక్టర్​ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె పర్యవేక్షణలో జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం చీటూర్ లో అనుమతులు లే...


Jr NTR Birthday: ఎన్టీఆర్ బర్త్ డే - భార్య ప్రణతితో కలిసి వెళ్లింది ఆ దేశానికే!

Jr NTR to celebrate his birthday with family: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పాలి. మే 19న... అంటే తారక రాముడి పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు 'దేవర'లో ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని చెప్పడంతో అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. మరి, ఎన్టీఆర్ తన బర్త్ డేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసా? ఫ్యామిలీతో టర్కీ వెళ్లిన ఎన్టీఆర్! Jr NTR off to Turkey for Birthday: ప్రస్తుతం ఎన్టీఆర్...


Kannappa Teaser Update: కన్నప్ప టీజర్ రిలీజ్‍కు ముహూర్తం ఖరారు..అంతర్జాతీయ వేదికపై విష్ణు సినిమా

Kannappa Teaser Update: కన్నప్ప టీజర్ రిలీజ్‍కు ముహూర్తం ఖరారు..అంతర్జాతీయ వేదికపై విష్ణు సినిమా మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కాదా ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్లకు పై...


Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షాక్.. నంద్యాలలో కేసు నమోదు.. ఎందుకంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. అల్లు అర్జున్‌తో పాటుగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వేలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారని, ప్రోగ్రాం నిర్వహించారని.. డిప్యూటీ తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నంద్యాల టూటౌన్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నంద్యాల వైసీపీ...


భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి

భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి వనపర్తి, వెలుగు: దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  భగీరథుడి జయంతి సందర్భంగా  మంగళవారం సాగర సంఘం ఆధ్వర్యంలో వనపర్తిలోని మర్రికుంటలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో స...


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


సీతానవమి 2024: సీతాదేవి శివ ధనస్సును ఎక్కడ పూజించిందో తెలుసా...

సీతానవమి 2024: సీతాదేవి శివ ధనస్సును ఎక్కడ పూజించిందో తెలుసా... రామాయణం అనగానే మనకు స్ఫురణకు వచ్చే నగరాలు ఒకటి అయోధ్య, రెండోది మిథిల! మొదటిది రామచంద్రుడు పుట్టిన చోటు.. రెండోది జనకుడు-రత్నమాలలకు అయోనిజ సీతమ్మ దొరికిన చోటు! మైథిలి పుట్టినిల్లు! ఆ మిథిలానగరంలో సీతానవమి ( మే 16) వేడుకలు వైభవంగా జరుగుతాయి. అప్పట్లో మిథిలా రాజ్యం బిహార్‌ నుంచి నేపాల్‌ వ...


Viral Video: చీరకట్టులో ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు అదిరిపోయే డ్యాన్స్.. చించేశారుగా..!

Viral Video: దాదాపు నాలుగు నెలల క్రితం విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమాలో "కుర్చీ మడతపెట్టి" పాట సూపర్ హిట్ అయింది. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ చాలామంది వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఇద్దరు అందమైన అమ్మాయిలు చీర కట్టులోనే ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పర్ఫామెన్స్ చించేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వీడియోలో...


Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1

Divorce Celebrity Couples: జీవి ప్రకాష్, సైంధవి సహా విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు.. Part 1


Pithapuram | బాబయ్ ఇంటికి రామ్ చరణ్

Ram Charan : పవన్ కళ్యాణ్ ఇంటికి రామ్ చరణ్


Nikhil Kamat: పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో చెప్పిన ‘జెరోధా’ నిఖిల్ కామత్. వారసుడు అనే కాన్సెప్టే నాన్సెన్స్ అని కామెంట్

Nikhil Kamat: ప్రముఖ స్టాక్స్ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. తనకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నాడో కారణం వివరించాడు. వారసత్వం, వారసుడు వంటి ఆలోచనలపై తన సంచలన అభిప్రాయాలను ఇటీవలి తన లేటెస్ట్ పాడ్ కాస్ట్ లో వ్యక్తపరిచాడు. 'వారసత్వం' అనే ఆలోచనపై తనకు నమ్మకం లేదన్నాడు.


జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ

జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు. పాక్‌కు చెందిన ఓ యువకుడు దీని గురించి వీడియో చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది. కరాచ...


Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?


Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది

Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత వచ్చిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా విజయం తరు...


భవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి: తీన్మార్ మల్లన్న

భవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి: తీన్మార్ మల్లన్న నల్గొండ అర్బన్, వెలుగు:పేదల పక్షాన పోరాడుతున్న తనను భవిష్యత్ తరాల కోసం గెలిపించాలని వరంగల్–-ఖమ్మం-–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులను, జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళా...


Eesha Rebba: వేరే భాషల్లో అలా ఉండదు, తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యమివ్వాలి - ఈషా రెబ్బ

Eesha Rebba About Chances For Telugu Girls: ఇండస్ట్రీలో రోజులు మారుతున్నాయని ఎవరు ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ టాలీవుడ్‌లో కూడా సరిపడా తెలుగమ్మాయిలు లేరు. ఇప్పుడిప్పుడు తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయని చెప్పినా.. వేరే భాషల హీరోయిన్లను సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికే దర్శకులు ఇష్టపడుతున్నారు. దీనిపై ఈషా రెబ్బ స్పందించింది. ఈషా.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు అయ్యింది. అయినా కూడా తనకు తగినంత గుర్తింపు రావడం లేదు. దీనిపై కూడా ఈషా...


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


పెళ్లిపై జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్.. కలల రాకుమారుడు వాడేనంటూ..!

సెలబ్రిటీల తాలూకు పెళ్లి విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే మీడియా నుంచి కూడా సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా తారసపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందు తన పెళ్లి, కలల రాకుమారుడిపై ఓపెన్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయటపెట్టింది. నా కలలను తనవిగా భావించి.. ఎల్లప్పుడూ అండగా ఉండే వాడే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు కావాలని, బాధల్లో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్‌. తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.


సూర్యుడిపై రేడియో విస్పోటనం.. GIFలను విడుదల చేసిన నాసా

సూర్యుడిపై రేడియో విస్పోటనం.. GIFలను విడుదల చేసిన నాసా సూర్యుడి నుంచి మంటలు వస్తున్నట్లు.. GIFలను విడుదల చేసింది నాసా. సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి GIF లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్టు తెలిపింది.వీటిని ఎక్స్-క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మం...


Subhaleka Sudhakar: గౌతమి అలా తిట్టగానే షాకయ్యాను, ఆ సీన్ తర్వాత చాలాసార్లు సారి చెప్పా: ‘ద్రోహీ’ మూవీపై శుభలేఖ సుధాకర్

Subhaleka Sudhakar About Gouthami: కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్. పాత్రకు తగినట్టుగా ఒదిగిపోయిన నటించడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఏ పాత్రకు ఎంత మేర నటించాలో అంతే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు సుధాకర్. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో చక్కటి పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నెగెటివ్ పాత్రలు పోషించిన సినిమాల గురించి కీలక విషయాలు...


పొగిడిన వాళ్లే మోహం పట్టుకుని తిట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా జబర్దస్త్ కమెడియన్‌..పూరీ జగన్నాథ్‌ కాల్‌తో

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి షాకిచ్చాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే.. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది స్టార్‌ కమెడియన్లు అయిపోయారు. హీరోలుగా రాణిస్తున్నారు. దర్శకులుగానూ మారారు. హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు. ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. అలా ముక్కు అవినాష్‌ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు....


Telangana Theaters: సినిమా లవర్స్‌కి షాక్.. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్, కారణం ఇదే..

Telangana Theaters Close: సినిమా లవర్స్‌కు తెలంగాణ సింగిల్ స్కీన్ థియేటర్ల యజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మే 17 నుంచి 10 రోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయి.


'A'తో మొదలయ్యే ట్రెండింగ్ పిల్లల పేర్లు!

మీ బిడ్డకు Aతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని చూస్తు్న్నారా. అయితే ఈ పేర్లు చెక్ చేయండి.


పార్టీలలో కమల్ డ్రగ్స్ తీసుకునేవారా?, పాత ఫొటో వైరల్

తమిళ చిత్ర పరిశ్రమలో కొకైన్ స‌ర‌ఫ‌రా వార్త పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా విశ్వ‌న‌టుడుగా పేరొందిన‌.. క‌మ‌ల్ హాస‌న్ చుట్టూ.. ఈ వివాదం నెలకొని ఉండటంతో వ ైరల్ అవుతోంది. సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్...


ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్.. క్యూలైన్‌లో నిల్చొని

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయాన్నే మొదలైంది. సినీ సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకి వస్తున్నారు. హీరో జూ ఎన్టీఆర్ ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చారు. భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఉన్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూ లైన్‌లో నిల్చొని తన ఓటు వేశారు ఎన్టీఆర్.


Ram Charan: పిఠాపురానికి రామ్ చరణ్ - బాబాయ్ తరఫున ప్రచారం చేస్తారా?, ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది!

Actor Ram Charan Tour In Pithapuram: మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన తల్లి సురేఖ, మామయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం (Pithapuram) చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు మెగా ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో తల్లి, మామయ్యతో కలిసి పిఠాపురానికి వచ్చారు. దారిపొడవునా ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు స్వాగతం పలుకుతుండగా.. ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర...


ఎమర్జెన్సీ మూవీ మళ్లీ పోస్ట్​పోన్​

ఎమర్జెన్సీ మూవీ మళ్లీ పోస్ట్​పోన్​ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశ చరిత్రలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన తన లుక్‌‌‌‌కు మంచి రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. జూన్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ...


Chiranjeevi Cast his Vote పవన్ కళ్యాణ్ గురించి నేనేం మాట్లాడను.. అందరూ ఓటు వేయండి

భారతదేశం, May 13 -- మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తాను ఎప్పుడూ ఓటింగ్ ట్రెండ్ నేను ఫాలో అవ్వనని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి రిపోర్టర్ ప్రశ్నించగా తాను మాట్లాడమని సున్నితంగా తిరస్కరించారు.


అయ్యో ఆ నాలుగు సినిమాలు చేసి ఉంటే బాగుండేది... విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసి బాధపడ్డ బ్లాక్ బస్టర్స్!

జీవితంలో నిర్ణయాలే సక్సెస్ ఫెయిల్యూర్స్ ని నిర్ణయిస్తాయి. చిత్ర పరిశ్రమలో జడ్జిమెంట్స్ ఇంకా ముఖ్యం. కాగా ఓ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను విజయ్ దేవరకొండ చేజేతులా వదులుకున్నాడు. అవి చేసి ఉంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది.. విజయ్ దేవరకొండ టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరు. టైర్ 1లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్న టైర్ 2 హీరో. అయితే విజయ్ దేవరకొండను వరుస పరాజయాలు వేధిస్తున్నాయి. దానికి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా కారణం. అయితే అర్జున్ రెడ్డి మూవీ తర్వాత ఆయన ఓ నాలుగు...


కొత్త లైఫ్ స్టార్ట్ చేశా.. కానీ ఇవి భరించలేకపోతున్నా.. చనిపోతానేమోనని భయమేస్తుంది: బర్రెలక్క

తనపై సోషలో మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ దారుణంగా హింసిస్తున్నారని నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.


భార్యకు విడాకులిచ్చిన టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. 11ఏళ్ల బంధానికి తెగతెంపులు

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వైవాహిక బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్‌గా ధనుష్,ఐశ్వర్య బంధం తెగిపోయిన కొద్దిరోజులకే మరో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లుగా ప్రకటించారు.అయితే వీళ్లిద్దరూ సంగీత ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్లు కావడం విశేషం.(Photo:Facebook) దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవిని 11ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఈజంట ఇన్నేళ్ల తర్వాత తమ వివాహ బంధాన్ని విడాకులతో తెంచుకున్నారు.ఈవిషయాన్ని స్వయంగా జీవీ ప్రకాష్ ప్రకటించారు.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో ఆలోచించి చివ‌రికి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. కాగా, ప్ర‌కాశ్‌, సైంధ‌వి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది..(Photo:Facebook) "ఎంతో ఆలోచించి సైంధ‌వి తాను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నామని.. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఇద్ద‌రి జీవితాల్లో మెరుగుకోసం ఒక‌రికొక‌రం ప‌ర‌స్ప‌ర గౌర‌వంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇద్ద‌రికీ మంచిద‌ని న‌మ్ముతున్నామని తెలిపారు.(Photo:Facebook) తామిద్దరం తీసుకున్న ీ నిర్ణ‌యాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటార‌ని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. మా ప్రైవ‌సీని గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నామని ప్రకటనలో విన్నవించుకున్నారు.జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మాత్రమే కాదు..ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు కూడా కావడం మరో విశేషం.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ త‌మిళ్‌తో పాటు తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించారు. 'అసుర‌న్‌', 'సుర‌రై పోట్రు' (ఆకాశ‌మే నీ హ‌ద్దు), 'యుగానికి ఒక్క‌డు', 'రాజా రాణి' వంటి హిట్ త‌మిళ సినిమాల‌కు స్వరాలు సమకూర్చాడు.(Photo:Facebook) అలాగే తెలుగులో 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త‌', 'జెండాపై క‌పిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు జీవీ ప్రకాష్. ఇక హీరోగా 15 మూవీల‌లో న‌టించాడు..(Photo:Facebook) చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్లే స్టార్ సెలబ్రిటీలు ఈవిధంగా నడి వయస్సు రాకుండానే విడాకులు తీసుకుంటున్నారని .. ఒంటరిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవింతాలని నిర్ణయించుకుంటున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..(Photo:Facebook)


రాజు యాదవ్..వారం వాయిదా

రాజు యాదవ్..వారం వాయిదా గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌‌‌‌‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ ...


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


Karthika Deepam 2 Serial Today May 17th: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్యకు తన ఊరిలో సైకిల్ ఇచ్చింది కార్తీక్‌ అని తెలుసుకున్న పారిజాతం.. కార్తీక్‌ తండ్రికి ఎఫైర్!

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : జ్యోత్స్న పరధ్యానంలో ఉంటే కార్తీక్ వచ్చి ఏమైందని అడుగుతాడు. జ్యోత్స్న కార్తీక్‌తో తన భయాన్ని నిజం కాకుండా ఎవరూ ఆపలేరు కదా అని అంటుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. జ్యోత్స్న: మనసులో.. నేను ఇలా అన్నీ మనసులో పెట్టుకొని బాధ పడటం కాదు బావనే డైరెక్ట్‌గా అడుగుతాను. సుమిత్ర: మనసులో.. దీన్ని ఈ ఆలోచన నుంచి కార్తీక్ మాత్రమే బయటకు తీసుకురాగలడు. కార్తీక్: జ్యోత్స్న నేను...


స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్‌ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....

కొద్దిసేపటి తరువాత మేం కూర్చున్న టేబుల్ పక్కనుంచి వెళుతున్న ఓ వ్యక్తి తన జాకెట్ జిప్ తీసి, అందులోని తుపాకీని చూపి వెళ్ళిపోయాడు. మేమెంతటి ప్రమాదకర వ్యక్తుల గురించి వెదుకుతున్నామో ఆ ఘటనకు మాకు తెలియజేసింది.


Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.


ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది! రష్మిక మందన్నా వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్!

టాలీవుడ్ నటి రష్మికా మందన్నా.. యానిమల్ సినిమాతో.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె.. బీజేపీకి అనుకూలంగా చేసిన యాడ్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్వీట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీ-ట్వీట్ చేశారు.రష్మికా.. తన x లో ఓ వీడియోని మే 16న ట్వీట్ చేసింది. అందులో.. ముంబైలో సముద్రంపై నిర్మించిన.. అటల్ సేతు గురించి వివరించింది. "ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్.. భారత అతిపెద్ద సముద్ర వంతెన. ఏకంగా 22...


Krishnamma Collections: కృష్ణమ్మ కలక్షన్స్.. సత్యదేవ్ కెరియర్ లోనే మొదటిసారి ఇలా

Satya Dev Krishnamma: వైవిద్యమైన సినిమాలను ఎంచుకోవడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకుల దగ్గర నుంచే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూలు పొందినవే. కాగా ఈ హీరో కృష్ణమ్మ సినిమా ఈ మధ్య విడుదల కాగా ఈ చిత్రంకి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది..


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.


Jr N.T.RamaRao:కిలేడీ చేతిలో మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్..! హైకోర్టు లో కేసు ..

Jr N.T.RamaRao: ప్రముఖ నటుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తన ఇంటి స్థలం వివాదానికి సంబంధించి ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన స్థలంపై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్‌‌టీ (ట్రైబ్యునల్‌‌) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూ. ఎన్టీఆర్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఎన్టీఆర్‌ తరఫున న్యాయవాది పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌...