Trending:


పవన్ ఫ్యాన్స్‌కు భారీ బ్యాడ్ న్యూస్.. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలను వరుసగా చేస్తున్నారు. ఆయన చేస్తోన్న సినిమాల్లో ఒకటి ఓజీ.. సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. Photo : Twitter ఇక ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన విడుదలైంది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా అనుకున్న డేట్‌కు విడుదల ఉండక పోవచ్చని లేటెస్ట్ టాక్. దీనికి కారణం కూడా పెద్దదే.. విషయం ఏమంటే ఈ సినిమాకు ఇంకా ఓటీటీ కాలేదట. దీంతో విడుదలను వాయిదా వేసే అవకాశం ఉండోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటన రానుంది. ఇక గ్యాంగ్ స్టర్ డ్రామా జానర్‌లో వస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ఓ తమిళ రీమేక్‌లో నటించిన సంగతి తెలిసిందే. వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో నిర్మించారు. సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం జూలై 28న విడుదలై ఓకే అనిపించుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి అవ్వడంతో ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడలో అందుబాటులో ఉంది. Photo : Twitter పవన్ చేస్తోన్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో కీలక పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారట. ఇక ఇదే సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter(Twitter/Photo) ఈ సినిమా తమిళ తెరి సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. గతంలో కూడా హరీష్ శంకర్, పవన్‌తో ఓ రీమేక్‌ను చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ వరుస ఫ్లాపుల్లో ఉన్నపుడు దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఓ రేంజ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తోన్న అభిమానులకు అదిరిపోయే కిక్ అందించాడు. అందుకే ఆయన దర్శకత్వంలో రెండో సినిమా సినిమా కోసం అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు.. Photo : Twitter గబ్బర్ సింగ్ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేశారు. అందులో అంత్యాక్షరి ఎపిసోడ్‌ని పెట్టి అభిమానులకు అలరించారు. అందుకే పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా అనగానే అభిమానుల్లో ఒకరకమైన వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఎపుడో అనౌన్స్‌మెంట్ చేసిన ఈ సినిమాకు ముందుగా ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ పెట్టారు. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా కొద్దిగా పేరు మార్చారు. Photo : Twitter ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ“హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 65 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. Photo : Twitter పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. Photo : Twitter


ధనుష్ లేకుండానే ఐశ్వర్య రజినీకాంత్ గృహ ప్రవేశం.. కొత్తిల్లు కొన్న సూపర్ స్టార్ కూతురు..

రీసెంట్ గా కొత్త ఇల్లు కొన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు.. స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్. చాలా సింపుల్ గా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. స్టార్ హీరో ధనుష్ నుండి విడిపోయిన తర్వాత... అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా రీసెంట్ గా ఐశ్వర్య ఓ కొత్త ఇంటిని కొనుగోలుచేశారు. ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ప్లాట్ ను ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక...


సూర్య నటన చూసి భయపడ్డ పవన్‌ కళ్యాణ్‌.. గుండు గీయించుకోవాల్సి వస్తుందనే ఆ బ్లాక్‌ బస్టర్‌ని రిజెక్ట్ చేశాడా?

పవన్‌ కళ్యాణ్‌ చాలా రీమేక్‌ చిత్రాలు చేసి సక్సెస్‌ అందుకున్నాడు. స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. కానీ `గజిని` రీమేక్‌ని మాత్రం ఆయన రిజెక్ట్ చేశాడట. కారణం బయటపెట్టాడు పవన్‌. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన చిత్రాల్లో చాలా వరకు రీమేక్‌ లే ఉంటాయి. రీమేక్‌ లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌డమ్‌ని, సక్సెస్‌ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు పవర్‌ స్టార్‌గా రాణించడం వెనుక వాటి పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. ఇటీవల కూడా ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు...


భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు, పారిపోతే పట్టుకొచ్చి మరీ..!

ఇన్ని రోజులు భార్యలను భర్తలు కొట్టిన వార్తలే వచ్చేవి. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టటమో.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయయటమో ఇలాంటి సంఘటనలు చూసేవాళ్లం. కానీ.. వాటన్నింటికీ భిన్నంగా.. తన భర్తను గొలుసులతో కట్టేసి మూడు రోజులు చిత్రహింసలు పెట్టిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంతగా తన భర్తను బాధపెట్టిన ఘటన ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్

Kalvakuntla Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె జ్యుడీషియల్ కస్టడీ మే 7వ తారీఖుతో ముగియనుంది. ఈ క్రమంలో.. ఆమెను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనుండగా.. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా ధర్మాసనం ముందే హాజరుపర్చాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు.


Bandi Sanjay | కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.


బ్లాక్ డ్రెస్సులో టాప్ లేపేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. శ్రియ శరణ్ స్కిన్ షో అదుర్స్

టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ అందం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరుగుతోంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్సులో బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. అమ్మడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు నెటిజన్లుకు.(Photo:Instagram) ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో కూడా స్వీట్ సిక్స్ టీన్ లా తన జీరో సైజ్ ఫిజిక్ చూపిస్తూ కుర్రాళ్ల ను కట్టిపడేస్తోంది. అంగాంగ ప్రదర్శన చేస్తూ అందాలు ఆరబోస్తున్న ఈ హాట్ లేడీ బోల్డ్ లుక్స్ చూసి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.(Photo:Instagram) ఇండియన్ సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ నువ్వే హాటెస్ట్ యాక్టరస్ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థైస్ కనిపించేలా హాఫ్ కట్ బ్లాక్ డ్రెస్సులో టాప్ కవర్ చేస్తూ డౌన్ చూపిస్తూ టెంపరేచర్ పెంచుతోంది ముద్దుగుమ్మ. (Photo:Instagram) ఈసుందరాంగి సొగసులు, సౌందర్యం చూసి కుర్రాళ్లు కళ్లు తేలేస్తున్నారు. తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మలు వదిన, అక్క పాత్రలు చేస్తుంటే శ్రియ మాత్రం చెక్కు చెదరని తన గ్లామర్‌తో ఇంకా హీరోయిన్‌గానే కొనసాగుతోంది. సీనియర్ హీరోలకు సరిసమానమైన జోడిగా శ్రియను సెలక్ట్ చేస్తున్నారు దర్శకులు. (Photo:Instagram) శ్రియ పైట చాటున ఉన్న పరువాలు చూపిస్తూ కుర్రాళ్లనే కాదు నెటిజన్ల చూపుల్ని కూడా తనవైపు తిప్పుకుంటోంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్న శ్రియ అన్నీ విషయాల్లో బోల్డ్ గా ఉంటుంది. (Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లను చూపులు తిప్పుకోనివ్వడం లేదు. స్లిమ్ ఫిజిక్ తో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్టైల్లో అందాలు ఆరబోస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా శ్రియ బిజీగా మారిపోయింది..(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సులో టెంప్ట్ చేసే విధంగా ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలకు నెటిజన్లు ఐ లవ్ యు శ్రియ అంటూ ప్రపోజల్స్ పెడుతున్నారు నెటిజన్లు.అయితే నిజంగా అజంత శిల్పంగా కనిపిస్తోంది శ్రియ శరణ్ .(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సునామీ సృష్టిస్తున్నాయి. ఈ అమ్మడి సోకులు, సొగసులు వర్ణించలేక నెటిజన్లు దేవత, గార్జియస్, క్వీన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే వయసు దాచుకోని ఈముద్దుగుమ్మ తన కూతురిని ఎత్తుకొని కూడా కొన్ని ఫోటోషూట్ లు చేసింది. (Photo:Instagram)


175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా?

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయస్వామి భక్తునికి ఏంతో ధర్యాన్ని నింపుతాయి. అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతీ ఊరులో ఉంటాయి. కానీ శ్రీకాకుళం పట్టణానికి 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయం ఉంది. ఈ అభ్యంజనేయస్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు.అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలుతో 2021 సంవత్సరంలో నిర్మాణం...


రాఘవేంద్రరావుని పట్టుకుని క్రిస్మస్‌ తాత అనేసిన అనుష్క శెట్టి.. స్వీటీ మాటలకు దర్శకేంద్రుడి రియాక్షన్‌ ఏంటంటే

అనుష్క శెట్టి.. రాఘవేంద్రరావుపై షాకింగ్‌కి కామెంట్‌ చేసింది. ఆయన్ని చూసిన తన తొలి ఎక్స్ పీరియెన్స్ ని షేర్‌ చేసుకుంది. అందరికి పెద్ద షాకిచ్చింది. అనుష్క శెట్టి కొంత గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మళ్లీ స్పీడ్‌ పెంచింది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ, మలయాళంలో ఓ చిత్రం చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో దూసుకుపోతుంది. పెద్ద హీరోల సరసన, కమర్షియల్‌ సినిమాలకు నో చెబుతూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. హీరోలకు ధీటుగా రాణించే...


Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

Chanakya Niti On Life : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు. ఎలాంటి విషయాలు పాటిస్తే జీవితంలో విజయం సాధిస్తారో వివరించాడు.


సినిమాలతో ఫేమస్ అవుతుందనుకుంటే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ తో సూపర్ క్రేజ్..ఆమె బికినీ ఫొటోలతో నెటిజన్లు రచ్చ

ఒక్క ఐపీఎల్ మ్యాచ్ వల్ల ఓవర్ నైట్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది రమ్య పసుపులేటి. గురువారం రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ జరిగింది. 23 ఏళ్ళ యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా రాణించే ప్రయత్నం చేస్తోంది. కొన్ని చిన్న చిత్రాల్లో ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. మైల్స్ ఆఫ్ లవ్, కమిట్మెంట్ లాంటి చిత్రాల్లో నటించింది. మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే చిత్రం త్వరలో రిలీజ్ కి...


పిల్లలకు కూచిపూడి నేర్పించాలనుకునే వారికి గుడ్ న్యూస్..

స్పష్టమైన కేశంకలరణ, ఆకర్షణీయమైన కదలికలు, వేగవంతమైన ఫుట్ వర్క్ విలక్షణమైన లక్షణం, స్వచ్చమైన నృత్యం, నాటకీయ కలయికతో కథను చెప్పే తెలుగు రాష్ట్రంలో పుట్టిన భారతీయ నృత్య రూపం కూచిపూడి నాట్యం. ఈ మధ్య వేదికల పైన చిన్నారుల నాట్యం చూస్తుంటే మన పిల్లలకి కూడా నేర్పించాలి అనే ఆలోచనలో వెళ్తుంటాం కదా అయితే మీ పిల్లలకు కూచిపూడి నేర్పించాలి అనుకుంటున్నారా.. కూచిపూడి నాట్యంలోఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఇన్స్టిట్యూట్ మీకు పరిచయం చేస్తాం. ఇక్కడ మీ పిల్లలను చేర్పించి...


పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకునే వార్త.. హరిహర వీరమల్లు సీక్రెట్ రివీల్

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రాబోతున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా ల్యాగ్ అవుతూ వస్తోంది. వాయిదా పడుతున్న షూటింగ్స్ చూసి ఇక ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ కష్టమే అనుకున్న ఫ్యాన్స్‌కి సడెన్ గా టీజర్ వదిలి పూనకాలు తెప్పించారు మేకర్స్. ప్రస్తుతం హరిహర వీరమల్లు రిలీజ్ రికార్డులు తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం మరో తీపి...


ఆ ఒక్కటీ అడక్కు

Aa Okkati Adakku Review ఆ ఒక్కటీ అడక్కు మూవీతో అల్లరి నరేష్ మళ్లీ నవ్వించేందుకు థియేటర్లోకి వచ్చాడు. ఈ మధ్య అల్లరి నరేష్ సీరియస్ పాత్రలే చేస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఇలా తన కామెడీ టైమింగ్‌ను ఈ చిత్రంతో చూపించే ప్రయత్నం చేశాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.


Bharat Margani Interview | రాజమండ్రి ని స్మార్ట్ సిటీగా మారుస్తా

రాజమండ్రి ఎమ్మెల్యే గా గెలిపిస్తే రాజమండ్రిని స్మార్ట్ సిటీగా మారుస్తానని న్యూస్18 ఇంటర్వ్యూ లో తెలిపారు.


చాణక్య నీతి : ఇంట్లో చెడుకాలం మొదలైందనడానికి ఇదే సంకేతం.. జాగ్రత్త!

చాలా మంది జీవితంలో చాణక్యుడి నీతిని పాటిస్తారు. ఈ పోస్ట్‌లో మీరు ఆయన చెప్పిన విషయాలను, చెడు శకునాన్ని సూచించే కొన్ని ముందు జాగ్రత్తలను చూడవచ్చు. ఇంట్లో వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని కొన్ని సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు. చాణక్య నీతిలో ఈ లక్షణాలు ఏమిటో చూద్దాం. చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు. అతను తన నీతిలో దీని గురించి చాలా రాశాడు. జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది. అందుకే చాలా మంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మన జీవితంలో చెడుకాలం మొదలైందని మనం ఎలా గుర్తించగలమో చాణక్యుడి ఏం చెప్పాడో చూద్దాం. ఎండిపోయిన తులసి మొక్క :సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను ఉంచుకుంటారు. అయితే మీ ఇంట్లో ఉండే తులసి మొక్క మీ చెడు కాలాన్ని తెలియజేస్తుందని చాణక్యుడు చెప్పాడు. అంటే ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి తులసి మొక్క వాడిపోతుంటే అది మీకు చెడు కాలం అని గుర్తుంచుకోండి. రోజువారీ గొడవలు :మీ ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతుంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదని చాణక్యుడు అంటాడు. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందని, చెడు కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. పగిలిన గాజు:ఇంట్లో పగిలిన గాజు చెడ్డ శకునాన్ని సూచిస్తుంది. చాణక్యుడు చెప్పిన ప్రకారం, ఇంట్లో గాజు పగిలిపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందని నమ్ముతారు. పూజ లేని ఇల్లు:చాణక్యుడి నీతి ప్రకారం, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం సాధారణ పూజ చాలా అవసరం. రోజూ ఇంట్లో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని చెబుతారు. మురికి పూజ గది కూడా చెడ్డ శకునమే అని అంటారు. పెద్దలను అగౌరవపరచడం:చాణక్యుడి ప్రకారం, పెద్దలను గౌరవించని ఇంట్లో లక్ష్మి నివసించదని చెబుతారు. అంతేకాదు ఆనందం ఇంట్లో ఉండదు, రాదు. అందుకే పెద్దలను గౌరవించాలని ఎప్పుడూ చెబుతుంటారు. Disclaimer : ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


ఇద్దరు పిల్లల తండ్రి, ఆ కుర్ర హీరోయిన్‌ అందంపై మోజు పడి.. ఏం చేశాడో తెలుసా..

ఈ నటుడికి అప్పటికే వివాహం అయ్యింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టార్ యాక్టర్‌గా వెలుగొందిన ఈ నటుడికి ఎలాంటీ లోటు లేదు. ప్రేమగల భార్య, ఇద్దరు కుమారులు, చాలా సినిమాలు, కీర్తి, డబ్బు, డిమాండ్ ఉన్నాయి. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ స్టార్ యాక్టర్ రెండోసారి ఓ హీరోయిన్ అందానికి ముగ్దుడైయ్యాడు, అంతేకాదు ప్రేమలో పడ్డాడు. ఆ అందం కుటుంబాన్ని మరిచిపోయింది. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేసిన వెంటనే వారి మధ్య అపూర్వమైన సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవాలనీ భావించింది. కానీ హిందువు అయిన ఈ నటుడికి మరో పెళ్లి చేసుకునే అవకాశం లేదు. దీంతో ఈ నటుడు తాను ప్రేమించిన ఈ భామను వివాహం చేసుకోవడం గురించి వేరే ఏమీ ఆలోచించలేదు. కాబట్టి అతను రెండవ వివాహం కోసం ఇస్లాం మతంలోకి మారాడు. దీంతో రెండో పెళ్లికి అడ్డంకి తొలగిపోయింది. ఆ నటుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? మరెవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర. అవును, ఈ నటుడు ధర్మేంద్ర, మరో అందాల హీరోయిన్ హేమమాలినిల ప్రేమ కథ గురించి తెలియంది కాదు.. ఈ సెలెబ్రిటీ జంట లవ్ స్టోరీ, ఏ సినిమా కథ కంటే తక్కువ కాదు. ఈ ప్రేమకథలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయన్నది నిజం. బాలీవుడ్ 'హి మ్యాన్' ధర్మేంద్ర, 'డ్రీమ్ గర్ల్' హేమా మాలినిల అందమైన సంబంధం అందరికీ తెలుసు, కానీ వారు అసలు కలిసారో.. ఎక్కడ కలిసారో అందరికీ తెలియదు. 'తుమ్ హసీన్ మై జవాన్' షూటింగ్ సమయంలో ధర్మేంద్ర, హేమమాలిని మధ్య ప్రేమ చిగురించింది. రీల్ జంటగా నటిస్తూ క్రమంగా రియల్ జంటగా మారిపోయారు. అయితే వారి ప్రేమ కథకు అంత సులభంగా శుభం కార్డ్ పడలేదు. ధర్మేంద్ర మొదట, ప్రకాష్ కౌర్‌‌ను పెళ్లి చేసుకున్నారు. దీంతో ఒకరు, ఇద్దరు భార్యలను కలిగి ఉండకూడదనే హిందూ వివాహ చట్టం ప్రకారం కుదరదు. మరోవైపు ధర్మేంద్ర తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇక హేమకు దూరంగా ఉండలేకపోయాడు. దీంతో ముస్లింలోకి మారాడు, ముస్లీంలు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉందని.. ముస్లిం చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నటుడు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ధర్మేంద్ర 1979లో ఇస్లాంలోకి మారాడు. ధర్మేంద్ర తన పేరును దిలావర్ ఖాన్ కేవల్ కృష్ణగా మార్చుకున్నాడు. హేమ తన పేరును ఐషా బి ఆర్ చక్రవర్తిగా మార్చుకుంది. ఇక చివరగా 1980లో ఈ జంట దిలావర్, ఐషాగా వివాహం చేసుకున్నారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ జంట, ఇషా డియోల్, తరువాత అహానా డియోల్‌‌లకు జన్మనిచ్చారు. ధర్మేంద్ర, హేమమాలిని తమ మత మార్పిడి గురించి మీడియాలో ఎప్పుడూ చర్చించలేదు. అయితే భారతీయ జనతా పార్టీ (బిజెపి) తరపున బికనీర్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఈ రహస్యం వెల్లడైంది. డియోల్ ధర్మేంద్ర కేవల్ కృష్ణగా ఆయన నామినేషన్ పత్రాన్ని పూరించారు. జీవిత భాగస్వామి కాలమ్‌లో తన మొదటి భార్య పేరు రాశాడు. ఢిల్లీ మ్యాగజైన్ ఔట్‌లుక్ హేమా మాలినితో ధర్మేంద్ర నిఖా ఫోటోకాపీని ప్రచురించినప్పుడు ఇది కూడా నిజమని తేలింది.


ఆహా అనిపించే పాయల్ అందాల విందు

పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం నెట్టింట్లో వదిలిన వీడియోతో మంటలు పుట్టించేస్తోంది. ఓ ఫోటో షూట్ కోసం ఎంతలా రెడీ అవుతారో బిహైండ్ సీన్‌ను చూపించింది. పాయల్ మేకోవర్‌కు ఇప్పుడు అంతా ఫిదా అవుతున్నారు. పాయల్ అందాల విందుకు కుర్రకారు ఉడికిపోతోన్నారు. ప్రస్తుతం పాయల్ వీడియో నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది.


Malavika Jayaram : గుడిలో సింపుల్‌గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం

Malavika Jayaram : గుడిలో సింపుల్‌గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం ప్రముఖ మలయాళ స్టార్ హీరో జయరామ్ మరియు పార్వతిల కుమార్తె మాళవిక వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. తన కాబోయే భర్త నవనీత్ గిరీష్‌ను శుక్రవారం (మే3న) గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ హిందూ వివాహంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు కొంతమంది స్నేహితులు మాత్...


Budhaditya Rajyog: మే 10న బుధాదిత్య రాజ్యయోగం ఏర్పాటు.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Budhaditya Rajyog in Aries 2024: మేషరాశిలో బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరుగుతాయి. దీంతో పాటు నిలిపోయిన పనులు కూడా పరిష్కారమవుతాయి.


బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి

బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థలో బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఎన్నికల‌ ప్రచారంలో డీజే వాహనం అదుపుతప్పి ప్రచారంలో కార్యకర్తలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా.. ఇద్దరికి తీవ్రగాయలు అయ్యాయి. చనిపోయిన ఉప్పల్ కు చెందిన బీఆర్ఎస...


అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసు.. నిందితులకు బెయిల్

అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసు.. నిందితులకు బెయిల్ అమిత్ షా మార్పింగ్ వీడియో కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీ పీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ ఏ1, మన్నె సతీష్ ఏ2, నవీన్ఏ3, ఆస్మా తస్లీమ్ ఏ4, గీత ఏ5లను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.   నాంపల్లి కోర్టులో ఇవాళ బెయిల్ పిట...


Sabari Movie Review: 'శబరి'గా వరలక్ష్మి శరత్ కుమార్ మెప్పించిందా.. ?

Sabari Movie Review: వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు సహా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చాలా యేళ్ల తర్వాత కథానాయికగా నటించిన సినిమా 'శబరి'. ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ హిట్ అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


బుట్టబొమ్మ భలేగుందే.. పూజా హెగ్డే కొత్త ఫోటో షూట్ చూశారా?

Pooja Hegde Photos పూజా హెగ్డే ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. పూజా హెగ్డే నిజంగానే బుట్టబొమ్మలా రెడీ అయింది. ఆమె వింత డ్రెస్సుని చూసి అంతా షాక్ అవుతున్నారు. పూజా హెగ్డే అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.


పద్మశ్రీ మొగులయ్యకు కళాకారుల పింఛన్ ఆగిపోయిందా..? ఇదిగో ప్రూఫ్..!

తెలంగాణ ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత.. కిన్నెరమెట్ల మొగులయ్యకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆయనకు నెల నెలా ఇచ్చే 10 వేల కళాకారుల పింఛన్ ఆగిపోయిందని.. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం డబ్బులు కూడా అయిపోయాయని.. మొగులయ్య ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా.. ఈ వార్తలపై ప్రభుత్వం స్పందించింది. పలు విషయాలపై క్లారిటీ ఇచ్చింది.


ఖుషీఖుషీగా కుషిత.. అశ్విని అందాల సునామీ.. నవ్య స్వామి లేటెస్ట్ లుక్

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.


కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు

కళ్యాణ్ జ్యువెలర్స్ లో పేలిన ఏసీ.. ముగ్గురికి గాయాలు కర్ణాటకలోని బళ్లారిలో  ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ స్టోర్‌లో  ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ)పేలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జ్యువెలరీ షోరూమ్‌లోని ఏసీ సిస్టమ్‌లో గ్యాస్‌ నింపేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో షార్ట్ సర్క్యూ...


ప్రసన్న వదనం రివ్యూ.. సుహాస్ ఏమేరకు థ్రిల్ చేశాడు.. సినిమా ఎలా ఉందంటే..

సుహాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితం కంటెంట్ వుంటుందని నమ్మకం. తను ఎంచుకుంటున్న కథలు ఈ నమ్మకాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రసన్న వదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. సుకుమార్ శిష్యుడు అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచాయి. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ క్యురియాసిటీని కలిగించింది. మరి ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించిందా ? సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా? కథ విషయానికి వస్తే :సూర్య...


నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్

నాన్న టైటిల్ను బాధ్యతగా ఫీలవుతున్నా: నరేష్ అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మించిన చిత్రం 'ఆ ఒక్కటీ అడక్కు' శుక్రవారం సినిమా రిలీజ్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ' నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. థియేటర...


అరుణాచలంలో గిరిప్రదక్షిణకు స్పెషల్ టూర్ ప్యాకేజీ

నిండు పౌర్ణమినాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం అరుణాచలం టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మే 20, జూన్ 19న హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. మే 22, జూన్ 21 తేదీల్లో అరుణాచలంలో గిరిప్రదక్షిణలో పాల్గొనవచ్చు. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీలో అరుణాచలేశ్వర ఆలయంతో పాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి. ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి. అరుణాచలం టూర్ మొదటి రోజు హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6.30 గంటలకు సీఆర్ఓ బషీర్‌బాగ్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత కాణిపాకం ఆలయంలో దర్శనం పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత తిరువణ్ణామలై బయల్దేరాలి. మధ్యాహ్నం 1 గంటకు తిరువణ్ణామలై చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలేశ్వర ఆలయ దర్శనం ఉంటుంది. గిరిప్రదక్షిణలో పాల్గొనవచ్చు. రాత్రికి అరుణాచలంలో బస చేయాలి. మూడో రోజు ఉదయం అరుణాచలం నుంచి బయల్దేరాలి. మధ్యాహ్నానికి వెలూరు చేరుకుంటారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూడొచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. నాలుగో రోజు ఉదయం హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. తెలంగాణ టూరిజం అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి పెద్దలకు రూ.7,500, పిల్లలకు రూ.6,000 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, అకామడేషన్ కవర్ అవుతాయి. దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.


Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్‌ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?

Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్‌ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా? బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli). పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. లేటెస్ట్గా డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీ...


తండ్రి పేరు జూనియర్ కి దక్కినందుకు రగిలిపోయిన బాలయ్య.. హరికృష్ణ కౌంటర్ తో కీలక విషయం వెలుగులోకి!

తారక్ ని నందమూరి వారసుడిగా అంగీకరించని బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం ఇష్టపడలేదట. ఈ క్రమంలో హరికృష్ణ గట్టి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు తారక్ కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం.. ఒక లెజెండరీ నేమ్ లేదా ట్యాగ్ తగిలించుకోవడం చాలా ఈజీ. కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక ప్రభంజనం కాగా... ఆ పేరు పెట్టుకున్న తారక్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. అసలు తారక్ స్టార్ గా ఎదగడానికి ఎన్టీఆర్ అనే పేరులో...


చిరంజీవి సినిమా అక్కడే చచ్చిపోయింది..బాబోయ్ జయసుధ రెమ్యునరేషన్ డిమాండ్లు, సీనియర్ రచయిత కామెంట్స్

చిరంజీవికి తల్లిగా ఒక హీరోయిన్ నటించాలి. నేను వెళ్లి జయసుధని అడిగాను. మదర్ రోల్ లో నటించాలా.. నేనెందుకు చేయాలి.. కుదరదు అని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే సినిమా గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం అప్పట్లో చిత్ర పరిశ్రమలో ఉండేది. ఫ్యాన్స్ కూడా అనుమానం అక్కర్లేదు.. ఈ సినిమా హిట్ అంటూ ఫిక్స్ అయ్యేవారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరికొన్ని చిత్రాలు మిస్ అయ్యాయి. ముందుగా కోందండ రామిరెడ్డిని దర్శకుడిగా అనుకుని ఆయన...


Peddapalli | మీ పిల్లలకు కూచిపూడి నాట్యం నేర్పించాలనుకుంటే..

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనిలో వైష్ణవి నాట్య స్థల్ అనే ఇన్స్టిట్యూట్ లో జ్యోతిర్మయి గత 8 ఏళ్లుగా కూచిపూపూడి నాట్య శిక్షణ ఇస్తుంది. ఇక్కడ నేర్చుకునే పిల్లలు ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డు,వరల్డ్ రికార్డు వంటివి అందుకున్న వారు కూడా ఉన్నారు. వీరి వద్ద కొత్తగా నేర్చుకునే పిల్లలకి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణా అనే కాకుండా రెగ్యులర్ గా ఇక్కడే శిక్షణ చేస్తున్నారు.వీరికి రెండు బ్రాంచీలు కూడా ఉన్నాయి. మార్కెండయ కాలనీతో పాటు ఎన్టీపీసీ కృష్ణానగర్ మాతృ మందిర్ స్కూల్ లో వారానికి మూడు రోజులు శిక్షణ ఇస్తారు. ఇక ఫీ డిటైల్స్ నెలకి 1000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు.


Prasanna Vadanam Review: ప్రసన్నవదనం రివ్యూ.. సుహాస్ ఖాతాలో మరో హిట్ పడిందా..?

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది నాని. కాని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో నేచురల్ స్టార్ దొరికాడు. కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోగా మారి.. మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ.. సందడి చేస్తున్నాడు సుహాస్. ఈరోజు సుహాస్ నటించిన ప్రసన్నవదనం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా తో మరో హిట్ ను సుహాస్ తన ఖాతాలో వేసుకున్నాడా..? సుహాస్ హీరోగా.. పాయల్ రాధాకృష్ణన్, రాశీ సింగ్ హీరోయిన్లు గా .....


Akshay Kumar: విష్ణు మంచు ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ షూట్ పూర్తి.. పోస్ట్ వైరల్

Kannappa Movie Updates: విష్ణు మంచు కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. అక్షయ్‌తో తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు ఎలా ఉంది?

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు ఎలా ఉంది?


Triple Talaq in Train: వీడేం మొగుడు రా నాయన... రన్నింగ్ ట్రైన్ లో భార్యకు ట్రిపుల్ తలాక్.. కారణం ఏంటంటే..?

Triple Talaq in Train: మహ్మద్ అర్షద్ అనే టెకీ ఝాన్సీ సమీపంలో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకింగ్ కు గురైంది. ఆతర్వాత ఆమెతో వాగ్వాదం జరిపి, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


మీ పిటిషన్​లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు

మీ పిటిషన్​లో జోక్యం చేసుకోలేం: గీతాకుమారి అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి నామినేషన్‌‌‌‌  వేస్తే తిరస్కరించడాన్ని సవాల్‌‌‌‌  చేస్తూ అడ్వొకేట్  గీతాకుమారి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకునేందుకు వీల్ల...


అందాల రాశీ..! ఇంతలా ఓపెన్ చేస్తే కుర్రాళ్ళు ఆగమైపోరు..

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కుర్రకారు గుండెల్లో పదిలమైన స్థానం ఏర్పర్చుకుంది హీరోయిన్ రాశి ఖన్నా. కెమెరా ముందు తన టాలెంట్ బయట పెడుతూనే సిల్వర్ స్క్రీన్ పై అందాలు వడ్డించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అయింది ఈ ఢిల్లీ భామ. సినిమాల పరంగా దూకుడుగా వెళ్లకుండా ఆచితూచి అడుగులేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ క్రమంగా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటోంది. క్రమంగా తన లుక్ పూర్తిగా మార్చేసి ఆశ్చర్యపరుస్తోంది ఈ యంగ్ లేడీ. రెగ్యులర్ వర్కవుట్స్ చేస్తూ తన శరీర సౌష్టవాన్ని మార్చుకున్న రాశీ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఫ్యాన్స్ తో టచ్ లోకి వస్తూ రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎద అందాల గేట్లు మొత్తం ఎత్తేసి రచ్చ చేసింది ఈ బ్యూటీ. కెమెరా ముందు గ్లామర్ ఒలకబోసింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఊహలు గుసగుసలాడే, సుప్రీమ్, బెంగాల్ టైగర్, జిల్, హైపర్, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పర్చుకుంది రాశీ ఖన్నా. స్టార్ స్టేటస్ వరించనప్పటికీ.. అమ్మడి అందాల తడికి అంతా కనెక్ట్ అయ్యారు. దీంతో రాశీ ఖన్నా పాపులారిటీ పెరిగిపోయింది. తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పర్చుకుంది ఈ యంగ్ హీరోయిన్. ఈ మధ్య కాలంలో రాశీ ఖన్నా కెరీర్ కాస్త స్లో అయింది. 2022లో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాల్లో నటించిన రాశీ ఖన్నా.. ప్రస్తుతం అవకాశాల కోసం ముమ్మర వేట కొనసాగిస్తోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తమన్నాతో కలిసి బాక్ మూవీ చేసింది. తమిళ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ అరణ్మనై 4 మూవీ మే 3, 2024న తెలుగులో బాక్ పేరుతో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా రోల్ స్పెషల్ గా అట్రాక్ట్ చేయనుందట.


Bandla Ganesh: కోట్ల రూపాయల ఇల్లు కబ్జా.. బండ్ల గణేష్‌పై క్రిమినల్ కేసు

కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువై ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ (Bandla Ganesh) నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సినీ, రాజకీయ విషయాలపై ఆయన చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతుంటాయి. పలు కాట్రవర్సీలతో జనం నోళ్ళలో నానే బండ్ల గణేష్ పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ఇల్లు కబ్జా చేశారనే ఆరోపణతో బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు.ఫిలిం నగర్ లో హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ కి చెందిన రూ. 75 కోట్ల...


బొంగరంలా నడుముని తిప్పేసిందే.. చూస్తే బుర్రపాడే

శ్రియా ప్రస్తుత బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. ఇప్పుడు అక్కడే ఉంటోంది. అక్కడి ఈవెంట్లలో సందడి చేస్తోంది. తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శ్రియా సందడి చేసింది. అక్కడి కెమెరామెన్లు డ్యాన్స్ చేయమని అడిగితే ఇలా బొంగరంలా నడుముని తిప్పేసింది. కెమెరామెన్లు పాట పాడుతూ ఉంటే.. శ్రియా ఇలా డ్యాన్స్ చేసి వాళ్లని ఖుషీ చేసింది. ప్రస్తుతం శ్రియా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


Director Koratala Shiva on Devra update కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్

భారతదేశం, May 3 -- హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ vv గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కృష్ణమ్మ మే 10 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, కొరటాల శివ, రాజమౌళి లు చీఫ్ గెస్ట్ లుగా హాజరు అయ్యారు.


పూజా హెగ్డేకి లైఫ్‌ ఇస్తానంటోన్న టిల్లుగాడు.. `టిల్లుక్యూబ్‌`లో మెరవబోతున్న బుట్టబొమ్మ?

బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్‌ ఒక్కసారిగా తలక్రిందులైంది. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌లోనే నెంబర్‌ వన్‌ హీరోయిన్‌. కానీ వరుస పరాజయాలు ఆమెని అమాంతం కింద పడేశాయి. ఉన్న అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఖాలీ అయిపోయింది పూజా హెగ్డే. షూటింగ్‌ దశలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది కూడా హిందీ మూవీనే. కానీ తెలుగులో మాత్రం మూడు నాలుగు సినిమాలు టాక్స్ లో ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్‌ సినిమాలో...


Varuthini Ekadashi 2024 ఈసారి వరూథిని ఏకాదశి ఎప్పుడొచ్చింది... పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి...

Varuthini Ekadashi 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఛైత్ర మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని వరూథిని ఏకాదశి అంటారు. ఈసారి ఈ ఏకాదశి ఎప్పుడొచ్చింది.. దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


కీర్తి సురేష్‌ గ్లామర్‌ యాంగిల్‌ను మన దర్శకులు ఎందుకు వాడట్లేదు..

కీర్తి సురేష్ ఆమధ్య దసరా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్‌లో నటించింది. ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది..మెహెర్ రమేష్ దర్శకుడు. ఈ సినిమా తమిళ వేదాళంకు రీమేక్‌గా వచ్చింది. తమన్నా హీరోయిన్‌గా నటించింది.. Photo : Instagram అది అలా ఉంటే ఈమధ్య కీర్తి సురేష్ కూడా గ్లామర్ సైడ్ ఓపెన్ చేస్తోంది. ఇన్నాళ్లు కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తోన్న ఈ భామ ఇక నుంచి కాస్తా గ్లామర్‌‌ను కూడా ఒలికించనుందని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీలవ కీర్తి సురేష్ కాస్తా గ్లామర్ డోస్‌ను పెంచిందని అంటున్నారు నెటిజన్స్. ఇక కీర్తి ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.. అక్కడ అదిరిపోయే రేంజ్ లో గ్లామర్ షో చేస్తుందని టాక్. అయితే మరోవైపు కొందరు కీర్తి ఫ్యాన్స్ మాత్రం మన తెలుగులో ఈ భామ గ్లామర్‌ను ఎందుకు ఉపయోగించట్లేదు అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. ఇక కీర్తి ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఈ భామకు తెలుగులో దసరా తర్వాత మంచి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. విషయంలోకి వస్తే.. కీర్తి సురేష్, ప్రభాస్ స్పిరిట్‌లో హీరోయిన్‌గా ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఈ మలయాళీ ముద్దుగమ్మ ఓకే అయ్యిందట. పోలీస్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో షురూ కానుందని సమాచారం. Photo : Instagram మరోవైపుర ఈ భామకు తెలుగులో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో ఇప్పటికే వరుస సినిమాలతో అదరగొడుతోన్న ఈ భామ లేటెస్ట్‌గా మరో హిట్ కాంబినేషన్‌లో వచ్చే మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. కీర్తికి అల్లు అర్జున్, అట్లీ మూవీలో ఛాన్స్ వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. Photo : Instagram ఈ మూవీ ఆగష్టు 15న పాన్ ఇండియన్ రేంజ్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా తరువాత జవాన్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక మాస్ యాక్షన్ మూవీ చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా స్టార్ నటి కీర్తి సురేష్ నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాను సన్ పిశ్చర్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. Photo : Instagram ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవల విడుదలైంది. కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈవెబ్ సిరీస్‌కు ధర్మరాజ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Instagram ప్రముఖ హిందీ నిర్మాత ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈచిత్రంలో కీర్తీ సురేష్‌తో పాటు మరో కీలక పాత్రలో రాధికా ఆప్టే నటిస్తున్నారు. ఈవెబ్ సిరీస్‌కు ‘అక్క’ అనే పేరును ఖరారు చేశారు. అయితే సడెన్‌గా కీర్తి సురేష్ ఓటీటీ బాటపట్టడంపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ మధ్య ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో.. ఇలా ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. Photo : Instagram ఇక కీర్తి సురేష్‌కు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన తెరీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారట. ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన నటించనుందని తెలుస్తోంది. తెరీ విషయానికీ వస్తే.. ఒరిజినల్‌గా తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్’‌ నటించాడు. దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని హిందీలో అట్లీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది ఇక ఇదే సినిమాను తెలుగులో పవన్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకుడు. Photo : Twitter తన సినిమాల విషయంలో ఏనాడు హద్దులు దాటలేదు కీర్తి. గ్లామర్ విషయంలో ఎప్పుడూ తన లిమిట్‌ నుంచి బయటకు రాలేదు. గ్లామర్‌ను నమ్మకుండా నటనతో రాణిస్తోంది. అంతేకాదు మహానటి సినిమాకు ఈ అమ్మడుకు ఉత్తమ జాతీయనటి అవార్డ్ అందుకుంది. ఈ మధ్యే కాస్తా గ్లామర్ విషయంలో కొంత దూకుడుగా ఉంటోంది కీర్తి. Photo : Instagram అయితే ఒక్క విషయంలో మాత్రం కీర్తి ఎప్పుడూ గీత దాటదట. అదే లిప్ కిస్ విషయంలో.. సినిమాలో ఎంత పెద్ద సన్నివేశం అయినా.. ఎంత డిమాండ్ చేసిన ఏ నటుడుకి లిప్ కిస్ మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పిందట. రీసెంట్ గా తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ కీర్తికి ఓ కథ చెప్పాడట. అంతేకాదు కథ డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్‌ను లిప్ లాక్ సీన్స్‌లో నటించమంటు అడిగారట. కీర్తి మాత్రం లిప్ లాక్ ఇవ్వను అంటూ తెగేసి చెప్పిసిందట.. Photo : Instagram కీర్తి సురేష్, మహేష్ బాబు‌ సరసన సర్కారు వారి పాటలో నటించి మంచి హిట్టు కొట్టింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరా అనే సినిమా చేశారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బంపర్ హిట్ అయ్యింది. భారీ అంచనాల నడుమ వచ్చేసిన ఈ సినిమా అన్ని చోట్లా అద్బుతమైన వసూళ్లను అందుకుంటూ అదరగొట్టింది. సినిమా నాని కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. Photo : Instagram ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటించారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించింది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వచ్చింది. ఇక కీర్తి సురేష్ ఆస్తులు, రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఆమె నికర ఆస్తుల విలువ రూ.22 కోట్లు వరకు ఉంటుందని టాక్. ఇక ఆమె ఒక్కో సినిమాకు ఫీజు 2.5 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సెలెబ్రిటీల ఆస్తుల గురించి రాసే ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె సంవత్సరానికి 4 నుంచి 6 కోట్ల రేంజ్‌లో సంపాదిస్తుందని తెలుస్తోంది.. Photo : Instagram


పెళ్లి కాకుండానే ఆ పని చేస్తున్నాము, ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేస్తాడు... పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ కీర్తి!

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ చేసిన కామెంట్స్ ఒకింత సంచలనం రేపుతున్నాయి. పెళ్ళికి ముందే కాబోయేవాడితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నానని ఆమె ఓపెన్ చెప్పింది. అలా చేయడం తప్పేమి కాదంటుంది. సీరియల్ నటి కీర్తి భట్ బిగ్ బాస్ వేదికగా పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 6లో పాల్గొన్న అమ్మడు ఫైనల్ కి వెళ్ళింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాస్క్ లలో సత్తా చాటింది. కీర్తి భట్ ఒక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం దక్కించుకుంది. కీర్తి భట్ గత ఏడాది...


Sunil Gavaskar: చాలామందికి తెలియని నిజం.. సునీల్ గవాస్కర్ సోదరిని పెళ్లి చేసుకున్న దిగ్గజ బ్యాట్స్‌మెన్

Sunil Gavaskar: చాలామందికి తెలియని నిజం.. సునీల్ గవాస్కర్ సోదరిని పెళ్లి చేసుకున్న దిగ్గజ బ్యాట్స్‌మెన్


వరలక్ష్మి శరత్‌ కుమార్‌ `శబరి` మూవీ రివ్యూ రేటింగ్‌..

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ `శబరి`. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది. మరి ఆకట్టుకునేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైపోయింది. ఆమె బలమైన కంటెంట్‌ ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ మెప్పిస్తుంది. సినిమాలే కాదు, ఆమె పాత్రలు కూడా అంతే బలంగా ఉంటాయి. వరలక్ష్మి తాజాగా `శబరి` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో వచ్చింది. ఆమె తమిళంలో...


ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష

ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే నేరం తీవ్రతను బట్టి ఏడాది, నాలుగేళ్లు మహా అయితే 14ఏళ్ళ యావజ్జీవ శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో అధిక నేరాలు ఒకేసారి రుజువైతే కోర్టులు 20ఏళ్ళు, 30ఏళ్ళు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఏకంగా 760ఏళ్ళ జైలు శిక్ష పడటం విన్నారా ఎప్పుడైనా... అ...