వీడియో

Trending:


Pawan Kalyan | గెలవకపోతే సినిమాలు చేసుకుంటా

Pawan Kalyan | గెలవకపోతే సినిమాలు చేసుకుంటా.


చిరు సినిమా ఫ్లాప్, త్రివిక్రమ్ ని తిట్టిన అశ్విని దత్.. టాలీవుడ్ లో అలాంటి వాళ్ళు వారిద్దరే

మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత...


Roja Daughter Anshu : రోజా కూతురు అవధులు లేని ఆనందం.. అసలు విషయం ఏంటంటే..!

టాలీవుడ్‌ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన రోజా.. ఇప్పుడు రాజకీయాల్లోను సత్తా చాటుతున్నారు. ఏపీ మంత్రి కూడా అయ్యారు. రోజా ఎంత పాపులారిటీ సంపాదించారో.. రోజా కూతురు కూడా అన్షు మాలిక కూడా అంతే ప్రాముఖ్యత సంపాదించుకుంది. Minister R K Roja's daughter: తల్లికి తగ్గ కూతురిగా అన్షు మాలికకు యూత్‌లో చాలా క్రేజ్ ఉంది. రోజా కూతురు అన్షు మాళిక కూడా మంచి అందగత్తే. ఆమె తన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిత్తూరు జిల్లా నగరిలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్కే రోజా. తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రోజా కూతురు అన్షు మల్లిక. దీంతో అన్షుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంత్రి రోజా కూతురు అన్షు మాలిక అందంలో అచ్చం అమ్మ పోలికే. ఆ నవ్వు, ముఖం మొత్తం అమ్మ రోజాలాగే ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫొటోలకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. రోజా కూతురు అన్షు మాలిక చిన్న వయసులో సత్తా చాటుతోంది. అన్షు వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ప్రతిభ చూపిస్తోంది. అన్షు ఓ మంచి రైటర్ కూడా. ఆమె రాసిన పుస్తకానికి జీ టౌన్ మ్యాగజైన్ నుంచి బెస్ట్ ఆథర్ ఫ్రం సౌత్ ఇండియా అవార్డు లభించింది.


చనిపోవాలని అనిపిస్తుంది... పెళ్ళైన రెండు నెలలకే షాకింగ్ కామెంట్స్ చేసిన బర్రెలక్క!

బర్రెలక్క కామెంట్స్ సంచనలం రేపుతున్నాయి. తనకు చనిపోవాలనిపిస్తుందని చెప్పడం చర్చకు దారి తీసింది. అసలు ఇలాంటి కామెంట్స్ ఆమె ఎందుకు చేసిందో చూద్దాం. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ...


విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ టైమ్.. రిస్క్ తీసుకుంటున్నాడా?

. అదే ధైర్యంతో విజయ్ దేవరకొండ వెంటనే ప్రాజెక్టు సైన్ చేసేసాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ద్విపాత్రాభినయం చేస్తునన్నాడని సమాచారం. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ సినిమాలు ఏమీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కావటం లేదు. లైగర్ నుంచి మరీ దారుణంగా తయారైంది. చేస్తున్న ప్రతీ సినిమా యావరేజ్ లేదా ప్లాఫ్ అన్నట్లుగా తయారైంది. విజయ్ దేవరకొండ జడ్జిమెంట్ పవర్ తగ్గిందని కొందరు అంటున్నారు. ట్రెండ్ ని పట్టుకోకుండా ఖుషీ, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు చేసి దెబ్బ...


మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రా...


Chiranjeevi: సరైన నాయకుల్ని ఎన్నుకోండి.. మీ పవర్ చూపించండి: చిరంజీవి

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన చిరంజీవి క్యూ లైన్‌లో నిల్చొని తన ఓటు వేశారు. అనంతరం ఓటు ఎంత విలువైనదో చెబుతూ అందరూ వినియోగించుకోవాలని కోరారు.


ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..

ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు.. పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉండటం మాములే కానీ, మితి మీరిన పిచ్చి ప్రమాదకరం అని చెప్పాలి. చంద్రబాబు మీద పిచ్చి అభిమనంతో ఒక వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నంత ...


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 12 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-12 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం ఆదివారం తిథి :- పంచమి తె.4:26ని॥వరకు నక్షత్రం : -ఆరుద్ర ప॥12:52ని॥వరకు యోగం:- ధృతి ఉ॥11:01 ని॥వరకు కరణం:- బవ సా॥4:42బాలవ తె4:26 ని॥వరకు వర్జ్యం:- రాత్రి 01:18 ని॥ల 2:58ని॥ వరకు అమృత ఘడియలు:- అమృతాభావః...


Krishna Mukunda Murari Serial Today May 13th : కృష్ణ ముకుంద మురారి సీరియల్: మీరా కడుపులో ఉంది మన బిడ్డే: కృష్ణతో మురారి.. రచ్చ రచ్చ చేసిన తింగరి, ఆదర్శ్ జీవితం నాశనమైందని ఏడుపు!

Krishna Mukunda Murari Today Episode : కృష్ణతో పాటు డాక్టర్ అమృత కూడా ముకుందని పరీక్షించి ప్రెగ్నెంట్ అని కనిపెట్టేస్తుంది. ఇక కృష్ణ టెన్షన్ చూసిన అమృత భవాని వాళ్లతో కృష్ణలాగే ఆవిడ కూడా ముకుంద నీరసంగా ఉందని అనేస్తుంది. దీంతో కృష్ణ సీనియర్ గైనకాలజిస్ట్ ఇలా చెప్పడం ఏంటని ఆలోచిస్తుంది. తానే తప్పుగా అనుకున్నానేమో అని మరో సారి టెస్ట్ చేసి కన్ఫ్మమ్ చేసుకుంటుంది. ఇక కృష్ణ.. ముకుంద ముఖం మీద నీళ్లు చల్లి లేపుతుంది. భవాని: ఇప్పుడు బాగానే ఉందా ముకుంద....


జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు

జూబ్లీహిల్స్ లో ఓటు వేసిన చిరంజీవి దంపతులు తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్ లో మెగా స్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా చిరవంజీవి మాట్లాడుతూ ప్రతి...


కన్న బిడ్డ కోసం తల్లి త్యాగం.. ప్రాణాలు పణంగా పెట్టి పునర్జన్మ ప్రసాదించిన అమ్మ కథ..!

కొడుకు కోసం తన జీవితాన్నే పణంగా పెట్టింది ఓ తల్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ సాగర్ లోని సిరోంజలో నివసిస్తున్న 45 ఏళ్ల కాంతిబాయి రాజ్‌పుత్ తన కిడ్నీని దానం చేసి తన 25 ఏళ్ల కొడుకు మోహిత్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు తల్లీకొడుకులు ఒక్కో కిడ్నీతో సంతోషంగా జీవిస్తున్నారు. కాంతిబాయి భర్త కృపాల్ సింగ్ 2009లో చనిపోయాడు. అనంరతం ఆమె తన ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లను పెంచడానికి ఎంతో కష్టపడింది. కుటుంబ పోషన కష్టం కావడంతో 11 ఏళ్ల వయసులో తన కొడుకు కూడా పని చేయడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడే సాంచి మిల్క్ యూనియన్‌లో పనిచేయడం ప్రారంభించాడు. అతని జీతం నెలకు 9000 కానీ మంచి ఆహారం లేకపోవడంతో అతని శరీరం బలహీనపడటం ప్రారంభించింది. మోహిత్ గ్రామీణ క్రికెట్ జట్టులో ఆల్-రౌండర్ ఆటగాడు.. అయితే అతడు వెన్నునొప్పి మరియు బలహీనత కారణంగా ఒక సంవత్సరంలో గణనీయంగా క్షీణించాడు. దీంతో పని కూడా మానేశాడు. ఆ తర్వాత స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. వైద్యులు పరిశీలించగా అతని కిడ్నీలు చెడిపోయాయని తెలిసింది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుజరాత్‌లోని మురళీ భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందుకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అతడి ప్రాణాలు కాపాడాలంటే కిడ్నీని మార్చాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో వారి గుండెల్లో రాయి పడినట్లయ్యింది. వారానికి రెండు సార్లు డయాలసిస్.. ఒక్క సారికి 2 నుంచి 3 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కిడ్నీ మార్పిడికి రూ.20 లక్షలు ఖర్చయింది. 25 ఏళ్ల మోహిత్ తల్లి తన రెండో కిడ్నీని ఇచ్చేందుకు అంగీకరించింది. అంనంతరం ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. 2 నెలల్లో కిడ్నీ మార్పిడికి డబ్బులు వసూలు అయ్యాయి. అనంతరం గుజరాత్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతో ఆ తల్లి రెండో సారి తన కుమారుడికి ప్రాణం పోసింది. ఇప్పుడు ఈ తల్లీ కొడుకులు పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నారు.


Telangana Elections: రేపు తెలంగాణలో ఓటేసే సినీ ప్రముఖులు వీరే.. !

తెలంగాణలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీంగ్ కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని...తరలించారు. అయితే రేపు లోక్ సభ ఎన్నికల సందర్భంగా ... సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు వేయనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు....


'బటన్' రాజకీయాలపై హరీష్ శంకర్ డైరక్ట్ సెటైర్

దర్శకుడు హరీష్ శంకర్ ఓటు హక్కు ప్రాధాన్యత గురించి బటన్ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి చాలా మంది తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పోలీంగ్ హోరా హోరీగా జరుగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఖచ్చితంగా ఓటు వేసి తమ సత్తా ఏమిటో చూపించి తమ నాయకుడుని ఎన్నుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. సామాన్యులకు ప్రేరణ ఇస్తూ సెలబ్రెటీలు లైన్ లో నుంచుని మరీ తమ...


Katrina Kaif: ప్రెగ్నెన్సీ వార్తలపై కత్రినా కైఫ్ రియాక్షన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉంది. అయితే ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని ఆ ట్రీట్‌మెంట్ కోసమే లండన్ వెళ్లిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై కత్రినా టీమ్ రియాక్ట్ అయింది.


Krishnamma Collections: కృష్ణమ్మ కలక్షన్స్.. సత్యదేవ్ కెరియర్ లోనే మొదటిసారి ఇలా

Satya Dev Krishnamma: వైవిద్యమైన సినిమాలను ఎంచుకోవడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకుల దగ్గర నుంచే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూలు పొందినవే. కాగా ఈ హీరో కృష్ణమ్మ సినిమా ఈ మధ్య విడుదల కాగా ఈ చిత్రంకి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది..


Betting Murder: బెట్టింగ్‌ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్య

Father Killed Betting Addicted Son In Medak District: బెట్టింగ్‌ ఆ కుటుంబంలో చిచ్చురేపింది.. ఆస్తిపాస్తులను తాకట్టు పెట్టించింది. చివరకు ఆ బెట్టింగ్‌ ఒక ప్రాణం తీసింది. బెట్టింగ్‌ కారణంగా ఓ తండ్రి తన కొడుకును దారుణంగా హత్యకు పాల్పడ్డాడు.


Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్

Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్ బిగ్ బాస్ 16 కంటెస్టెంట్, సోషల్ మీడియా సంచలనం అబ్దు రోజిక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. జూలై 7న తన ప్రేయసి అమీరాతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 24న దుబాయ్ వేదికగా వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను రోజిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు...


పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది.ప్రచార పర్వానికి గడువు కూడా ముగియటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పిఠాపురంలో చివరి ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దత్తపుత్రుడు ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్లు భార్యలను మ...


హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు తన అలవాట్లు ఎలా ఉంటాయో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు. 45ఏళ్లు ఫాలో అయిన ఒక హ్యాబిట్‌ని మానేయడం వెనుక స్టోరీ చెప్పాడు. శోభన్‌బాబు అంటే సోగ్గాడు అనే పదం గుర్తుకు వస్తుంది. సోగ్గాడు అనేది శోభన్‌బాబుకి పర్యాయపదంగా మారింది. సినిమా స్టార్లలో సిస్టమాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేసిన నటుడిగా శోభన్‌బాబు నిలుస్తారు. ఆయన ఏదైనా ఓ పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. తన నియమాలతోనే జీవితం గానీ, సినిమా కెరీర్‌గానీ సాగింది....


Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.


సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు

సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న  బ్రెజిల్ దేశస్థుడిని  ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు.  9.75 కోట్ల విలువైన 975 గ్రాముల కొకైన్‌  స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన బ్రెజిల్ దేశస్థుడిని ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. అనంతరం అతన్...


Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి

Orry About His Income: ఉద్యోగం, బిజినెస్ లాంటివి ఏం లేకపోయినా కేవలం సోషల్ మీడియాతో, దాని ద్వారా వారు పెంచుకునే పాపులారిటీ ద్వారా కూడా రెండు చేతులా సంపాదించవచ్చని ఇప్పటికే పలువురు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు నిరూపించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంటర్నెట్ స్టార్ ఓర్హాన్ అవత్రమాని అలియాస్ ఓర్రీ. అసలు ఓర్రీ ఏం చేస్తుంటాడు, ఎక్కడ నుండి వచ్చాడు ఎవరికీ తెలియదు. కానీ అతడి పని మాత్రం బాలీవుడ్ పార్టీలలో సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగడమే. దీని...


Prashanth Varma : ప్రశాంత్ వర్మ-రణవీర్ సింగ్ సినిమా పేరు ఇదే.. ఎంతో వింతగా!

Prashanth Varma- Ranveer Singh : హను మ్యాన్ సినిమాతో తెలుగులో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా మంచి హిట్ అందుకున్నారు ప్రశాంత్ వర్మ. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మకి ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది. రణవీర్ సింగ్ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


TS lok Sabha Polls 2024: చిరు, ఎన్టీఆర్, బన్ని సహా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..

TS lok Sabha Polls 2024: చిరు, ఎన్టీఆర్, బన్ని సహా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..


గీతా మాధురితో విడాకులపై నటుడు నందు అదిరిపోయే క్లారిటీ.. లైవ్‌ లో ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే

నటుడు నందు, స్టార్‌ సింగర్‌ గీతా మాధురీ విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అన్ని రూమర్స్ ని బ్లాస్ట్ చేశాడు నందు. నటుడు నందు, సింగర్‌ గీతా మాధురి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు నందు సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు. రాణిస్తున్నాడు. మరోవైపు సింగింగ్‌ షోస్‌ ద్వారా వచ్చి ఇప్పుడు స్టార్‌ సింగర్‌గా రాణిస్తుంది గీతా మాధురి. ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దల...


బెట్టింగులు, అప్పులతో కొడుకు జల్సా హత్య చేసిన తండ్రి

బెట్టింగులు, అప్పులతో కొడుకు జల్సా హత్య చేసిన తండ్రి రూ. 2 కోట్లు పోగొట్టాడని ఆగ్రహం      ఆస్తులు అమ్ముతుండడంతో  కొట్టి చంపాడు      మెదక్ జిల్లా భాగిర్తిపల్లిలో ఘటన చిన్నశంకరంపేట, వెలుగు : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం భాగిర్తిపల్లిలో జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి బెట్టింగ్​లు పెట్టి రూ.2 కోట్లు పోగొట్టడంతో ఆగ్రహించిన అతడి తండ్రి చంపేశాడు. ప...


కొత్త లైఫ్ స్టార్ట్ చేశా.. కానీ ఇవి భరించలేకపోతున్నా.. చనిపోతానేమోనని భయమేస్తుంది: బర్రెలక్క

తనపై సోషలో మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ దారుణంగా హింసిస్తున్నారని నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.


నిషా ఎక్కించిన మంజూష.. చీరలో సిరి సొగసులు.. దివి నేచురల్ లుక్

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు మీ కోసం.


పొగిడిన వాళ్లే మోహం పట్టుకుని తిట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా జబర్దస్త్ కమెడియన్‌..పూరీ జగన్నాథ్‌ కాల్‌తో

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి షాకిచ్చాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే.. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది స్టార్‌ కమెడియన్లు అయిపోయారు. హీరోలుగా రాణిస్తున్నారు. దర్శకులుగానూ మారారు. హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు. ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. అలా ముక్కు అవినాష్‌ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు....


టాలీవుడ్ స్టార్స్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూతులు ఇవే.. చిరు, మహేష్, ఎన్టీఆర్ ఎక్కడెక్కడంటే

సోమవారం రోజు అన్ని రాజకీయ పార్టీలకు బిగ్ డే అనే చెప్పాలి. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం రోజు జరగబోతోంది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాలీవుడ్ సినీ తారలంతా వారి వారి ఏరియాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎవరెవరు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకుంటారో అనే వివరాలు...


మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్

మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ఎల్ బీ నగర్, వెలుగు: పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఇంటిపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రెయిడ్ చేశారు. ఆదివారం ఆయన ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ హయత్ నగర్ లోని మధుయాష్కీ గౌడ్ ఇంట్లో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదు రావడంతో ఫ్ల...


డాక్టర్ కాళ్ళమీద పడి అడుక్కుంటే ఆ మాట అన్నారు, నా భార్య ఇంకా ఏడుస్తోంది.. ముక్కు అవినాష్ భావోద్వేగం

2021లో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు. ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర...


అమ్మాయిలా ఉంటాడు, పెళ్లి వద్దు అన్నారు.. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్యతో జబర్దస్త్ మోహన్

లేడి గెటప్పుల్లో ఎక్కువగా కనిపించే జబర్దస్త్ మోహన్ తొలిసారి తన భార్యతో శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో కూడా ఇదే తరహా కామెడీ ఉంటోంది. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం నవ్వులు పూయిస్తున్నారు. లేటెస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ సరికొత్తగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ప్రోమో ఫన్నీగా ఉంటూ...


వంగా గీతకు బ్రహ్మరథం పడుతున్నారు.. నటుడు గౌతం రాజు

నటుడు గౌతం రాజు పిఠాంపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత తరుపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరి ఇష్టం వారిదని, నచ్చిన వారికి సపోర్ట్ చేస్తామని, తనకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం నచ్చిందని, వంగా గీతా గారు పిఠాపురం ప్రజలకు ఎంతో సేవ చేశారని, కాకితో కబురు పంపినా చాలు ప్రతీ గడపకు వెళ్తుంటారని, కరోనా టైంలో ఎంతో మందికి వంగా గీత సాయపడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రజలంతా కూడా ఆమె రావాలని, కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆమెకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారని గౌతం రాజు చెప్పుకొచ్చాడు.


Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల - నటిగా కాదు రచయితగా.. ఏ మూవీకో తెలుసా?

Telugu Actress Ananya Nagalla Became Writer For Hindi Movie: 'మ‌ల్లేశం' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన తెలుగమ్మాయి అన‌న్య నాగ‌ళ్ల‌. 'మ‌ల్లేశం'లో ఆమె యాక్టింగ్ కి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక అక్క‌డ నుంచి వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మూవీ 'వ‌కీల్ సాబ్'లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక ఈ మ‌ధ్యే 'తంత్ర' పేరుతో అంద‌రినీ భ‌య‌పెట్టింది. ఇక 'పొట్టేల్' తో మ‌రో సారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న విష‌యం తెలిసిందే....


Samantha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సమంత సంస్థలో ఉద్యోగాలు

Samantha: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సమంత సంస్థలో ఉద్యోగాలు సౌత్ స్టార్ బ్యూటీ సమంత(Samantha) తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. తన సంస్థలో ఉద్యోగాలు ఉన్నాయని, ఎవరైనా అందులో పనిచేయాలనుకుంటే ఇలా చేయండి అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రకటన చూసిన నెటిజన్స్.. సమంత సంస్థలో వర్క్ చేయాలంట...


Maharashtra: 66 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు.. దగ్గరుండి చేసిన కుమారులు, కుమార్తెలు

అతడికి 84 ఏళ్లు. ఆమెకు 66 సంవత్సరాలు. ఇద్దరూ కలిసి ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారి వివాహాన్ని.. వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరుండి జరిపించారు. ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించి.. అందులో డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఆ వయసులో ఆ ఇద్దరు వృద్ధులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు అంత ఘనంగా వివాహాన్ని జరిపించారు. అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


రానా యాక్టింగ్ అంత దారుణమా?.. కారులో ఎక్కించుకుని నాలుగు గంటలు క్లాస్‌ పీకిన సూర్య.. ఇలా షాకిచ్చారేంటి?

సూర్య, రానా మంచి స్నేహితులు. అయితే ప్రారంభంలో రానా యాక్టింగ్‌ స్కిల్స్ పై సూర్య క్లాస్‌ పీకాడట. కారులు ఎక్కించుకుని మూడు నాలుగు గంటలు గ్యాప్‌ లేకుండా ఆడుకున్నాడట. రానా.. ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా, విక్టరీ వెంకటేష్‌ అక్కడ కొడుకుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే తన ప్రత్యేకత చాటుకున్నాడు. `లీడర్‌` సినిమా రాజకీయాలను ప్రశ్నించాడు. అవినీతి రాజకీయాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత బాలీవుడ్‌...


పాయల్ పాప న్యూ అవతార్.. అప్పుడలా ఇప్పుడిలా

Payal rajput Rakshana పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం కొత్త అవతారంలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇంత వరకు గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన బ్యూటీ ఇకపై యాక్షన్‌లోకి దిగేలా ఉంది. ఇంత వరకు పాయల్ తెరపై అందాలను ప్రదర్శించి. కానీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్‌లోకి దిగబోతోంది. రక్షణ అంటూ పాయల్ మెప్పించేందుకు రెడీ అవుతోంది.


హైదరాబాద్లో ఓటేసిన సెలబ్రిటీలు

హైదరాబాద్లో ఓటేసిన సెలబ్రిటీలు తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది.  ఉదయం 9 గంటల వరకు  9.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు   ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు క్యూ కట్టారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినీ నటులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, మ్యూజి...


Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి

Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్(Pavitra jayaram) కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవి...


Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ నేడు(మే 12 ) మథర్స్ డే సందర్బంగా ప్రతీఒక్కరు తమ అమ్మని తలుచుకుంటున్నారు. అమ్మతో తమకున్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనా దేవి(Anjana Devi) గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. తన అమ్మతో దిగిన ఫోటోలను చేస్తూ.....


Chanakya Niti In Telugu : భర్తతో సంతృప్తిగా లేకపోతే భార్య ఈ పనులు చేస్తుంది

Chanakya Niti On Wife and Husband : ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల సంబధం గురించి చాణక్య నీతిలో చాలా విషయాలు చెప్పాడు. ఇద్దరు కలిసి ఉండేందుకు కొన్ని విషయాలు పాటించాలని వివరించాడు.


Adi Shankaracharya Jayanti 2024: నేడు జగద్గురు ఆది శంకరాచార్యులు 1236వ జయంతి.. అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా?

Adi Shankaracharya Jayanti 2024: సాక్షాత్తు పరమ శివుడి అవతారంగా భావించే ఆది శంకరుల కృపే ఈరోజు హిందూధర్మంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత, ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందరో మహర్షులు, బుుుషుల నోట అంతర్యామి వాక్కులుగా పలికిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలన చేసి, విమర్శలు చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలం నుంచి స్వయంగా మహాపురుషుల నోట వచ్చిన సచ్చిదానంద వేదాలు. హిందువులను సంఘటితం చేయడంలో...


వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్ అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్న...


Jr Ntr: జూనియర్ ఎన్‌టీఆర్ వైసీపీకీ సపోర్ట్ చేశాడా? సోషల్ మీడియాలో జోరుగా కామెంట్స్..!

ఏపీ, తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతుంది. దీంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా... ఓటింగులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం ఉదయాన్ని ఓటు వేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూనియర్...


Allu Arjun Nandyal: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. పోలీసులకు కొత్త తలనొప్పులు

EC orders Action on Nandyal SP: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్.. నంద్యాల పర్యటన పోలీసులకు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే అనుమతి లేకుండా జనసమీకరణ చేశారంటూ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పారవి, అల్లు అర్జున్ మీద కేసు నమోదు కాగా.. ఇప్పుడు పోలీసులకు కూడా చిక్కులు వచ్చిపడ్డాయి. అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఎఫెక్ట్ కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో విఫలమయ్యారంటూ నంద్యాల ఎస్పీ రఘవీరారెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశించింది. నంద్యాల ఎస్పీ మీద శాఖాపరమైన...


ఆ పదం వాడినందుకు.. క‌రీనా క‌పూర్‌కు కోర్టు నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ కు ఇద్దరు పిల్లలు. నటిగా నెంబర్ వన్ గా ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం వంటివి ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఆమె మీద చాలా ఒత్తిడి చూపించాయి. దాంతో తనకే కాదు...ఏ ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా ఇలాగే కలగవచ్చని ఆమెకు అనిపించింది. దాంతో ప్రెగ్నిన్సీ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసి ఆమె...


Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..

Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..