Trending:


Elephant Surgery: ఏనుగుకు అరుదైన సర్జరీ.. సరికొత్త రికార్డు నెలకొల్పిన ఫారెస్ట్ సిబ్బంది.. అసలేం జరిగిందంటే..?

Karnataka news: కొన్నిరోజులుగా చామరాజ నగర్ లోని బందీపూర్ అడవుల నుంచి ఒక ఏనుగు సమీపంలోని గ్రామం మీద పడి పంట పొలాలను నాశనం చేసేది. అంతేకాకుండా.. అడ్డు వచ్చిన అక్కడి ప్రజలు మీద దాడులు చేసేది. దీంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.


ఘనంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. శ్రీవారి నుంచి భారీగా కానుకలు

తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గోవిందరాజస్వామికి ఆభరణాలను కానుకగా అందజేశారు. మరోవైపు తిరుమలలో మే 22న నరసింహ జయంతి, మే 23న పౌర్ణమి గరుడవాహన సేవను నిర్వహించనున్నారు.


మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు

మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్​ నుంచి ఎంజీఎంకు వచ్చే ...


Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్

Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ పై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. సినిమాల పరంగా కాకుండా పర్సనల్ గా కూడా టార్గెట్ చేస్తూ భయంకరంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో.. స్టార్స్ సైతం బైటికి వచ్చి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా నటి అనికా సురేంద్రన్ కి కూడా అదే పరిస...


బేబీ బంప్‌తో దీపిక పదుకొణె.. ముంబైలో ఓటేసిన ముద్దుగుమ్మ

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ శుభావార్తను తమ ఫ్యాన్స్‌కి తెలియజేసింది రణవీర్ -దీపిక జంట. ఇక తాజాగా వీరిద్దరూ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముంబైలోని పోలింగ్ కేంద్రంలో వీరిద్దరూ ఓటేశారు. ఈ సందర్భంగా దీపిక బేబీ బంప్‌తో కనిపించిన వీడియో వైరల్ అవుతోంది.


ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ...


గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ స...


Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?

Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?


HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు మే 20 ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కి పండుగ రోజు. ఎందుకంటే ఆరోజు ఆయన పుట్టినరోజు. అందుకే ఆరోజున ఆ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు కేకులు కట్ చేసి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఇండస్...


ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు…

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి.... అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ...వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


అచ్చం నాలానే ఉన్నాడు.. చూసి నవ్వుకున్నాం : శ్రీకాంత్

బెంగళూరు రేవ్ పార్టీ ఘటన మీద శ్రీకాంత్ స్పందించాడు. కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై శ్రీకాంత్ రియాక్ట్ అయ్యాడు. తాను రేవ్ పార్టీలో ఉన్నానని కొంత మంది వార్తలు రాశారు. ఇంకొంత మంది తనను సంప్రదించి అసలు విషయం తెలుసుకుని వార్తలు రాయలేదట. అయితే అలా రాసిన వారిది కూడా తప్పులేదని, ఒక వ్యక్తి అచ్చం తనలానే ఉన్నాడని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి శ్రీకాంత్ తన ఇంటిని చూపించి.. ఇంట్లోంచి బయటకు వస్తున్న విజువల్స్ కూడా వదిలి.. అందరికీ క్లారిటీ ఇచ్చాడు.


Renu Desai: ఈ 55 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసింది ఏంటి?.. కడిగిపారేసిన రేణూ దేశాయ్

Renu Desai పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో రేణూ దేశాయ్ నిత్యం పోరాటం చేయాల్సి వస్తోంది. పవన్ కళ్యాణ్ పేరుతో పదే పదే రేణూ దేశాయ్‌ని ఇబ్బంది పెడుతున్నారు అభిమానులు. రేణూ దేశాయ్‌కి దక్కాల్సిన క్రెడిట్స్‌ను కూడా అభిమానులు పవర్ స్టార్ ఖాతాలోనే వేసేస్తున్నారు. దీంతో రేణూ దేశాయ్‌కి మండిపోతోంది.


Kajal: బాబు పుట్టిన రెండు నెలలకే చాలా పెయిన్ అనుభవించాను.. కాజల్ షాకింగ్ కామెంట్స్

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..


Kakani Govardhan Reddy | కారుంటే నేనున్నట్టా..! ఇది టీడీపీ కుట్ర

బర్త్ డే పార్టీ పేరుతో సిలికాన్ సిటీ బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరు రేవ్ పార్టీ పై కాకాని గోవర్ధన్ కామెంట్స్ చేస్తూ ఇది నా పై టీడీపీ చేస్తున్న కుట్ర అంటూ స్పందిచారు


ఆ రేవ్ పార్టీతో నాకు సంబంధం లేదు: హేమ

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకి ఎలాంటి సంబంధం లేదని నటి హేమ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఉన్నానని.. ఆ రేవ్ పార్టీతో తనకి సంబంధం లేదని హేమ చెప్పారు. ఆ పార్టీలో తాను ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దంటూ హేమ తెలిపారు. బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరిట రేవ్ పార్టీ నిర్వహించారు. దీనిపై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్‌తో పాటు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలువురు తెలుగు టీవీ నటీనటులు ఉన్నట్లు చెబుతున్నారు.


వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధా...


ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు పానగల్, వెలుగు :  మండలంలోని మందాపురం గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన అఖిలేశ్​రెడ్డి(నాగర్ కర్నూల్), కుందూరు భూపాల్ రెడ్డి(నంద్యాల), త్రిషా రెడ్డి(గుంటూరు), నాగయ్య(నంద్యాల), దొడ...


Vidya Malvade: నా ఓటు గల్లంతయ్యింది... కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి.. వీడియో వైరల్..

Loksabha elections 2024: దేశంలో ఈరోజు ఐదో విడత ఎన్నికలు ముగిశాయి. ఉదయం నుంచే రాజకీయ ప్రముఖులు, సినిమా రంగంలోకి దిగ్గజాలు, అనేక రంగాలలోని ఫెమస్ పర్సనాలీస్ తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.


' పుష్ప – 2' టీమ్ ని ఈ మూడు ఇబ్బందులే భయ పెడుతున్నాయి?

రిలీజ్ టైమ్ కు టైమ్ దగ్గర పడుతున్న టైమ్ లో ఈ సినిమాకు కొత్త ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ముఖ్యంగా మూడు సమస్యలు ఈ టీమ్ ని భయపెడుతున్నాయి. పుష్ప పార్ట్ 1 రిలీజ్ నాటికి ఈ క్రేజ్ లేదు..ఈ స్దాయి ఎక్సపెక్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు సీన్ వేరు. ‘పుష్ప ది రైజ్’ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో...


Srikanth: బర్త్-డే పార్టీలు తప్ప.. రేవ్ పార్టీలు నాకు తెలియదు: శ్రీకాంత్

Srikanth Rave Party: బెంగుళూరులో నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీ..ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. చాలామంది తెలుగు నటీనటులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం రావడంతో..ఈ విషయం కాస్త తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చర్చలకు దారితీస్తోంది. అందులో మన టాలీవుడ్ నుంచి వినిపించిన ప్రముఖుల పేర్లలో శ్రీకాంత్ పేరు కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ హీరో ఇదే విషయంపై స్పందించారు..


V6 DIGITAL 20.05.2024 EVENING EDITION

V6 DIGITAL 20.05.2024 EVENING EDITION టాలీవుడ్ లో రేవ్ పార్టీ కలకలం.. వీడియోలు రిలీజ్! రూ.200 కోట్ల  మోసం.. తెరవెనుక బ్యాంకు జీఎం! కవితకు దక్కని ఊరట.. చార్జిషీట్ పై రేపు డెసిషన్ ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి ©️ VIL Media Pvt Ltd.


శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు నిండిపోయిన క్యూలైన్లు స్వామి దర్శనానికి 4గంటలు హైదరాబాద్​:  శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్యూలైన్లు  నిండిపోయాయి.  ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు  స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ...


Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..

Jr NTR Top Disaster Movies: జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో రాడ్ రంబోలా డిజాస్ట‌ర్ మూవీస్ ఇవే..


బీచ్‌లో బెండ్ అయిన దీప్తి సునయన

బిగ్ బాస్ బ్యూటీగా దీప్తి సునయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యూట్యూబ్ బ్యూటీగా, డబ్ స్మాష్ బ్యూటీగా అంతకు ముందే దీప్తి సునయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే దీప్తి సునయన సిల్వర్ స్క్రీన్ గానీ, బుల్లితెరపైగానీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపించడం లేదు.


సింగిల్ పీస్ డ్రెస్సులో దీప్తి సునైనా హాట్ ఫోటోషూట్

యూట్యూబర్, బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా సోషల్ మీడియాలో కుర్రాళ్ల చూపులకు వల వేస్తోంది. కవ్వించే విధంగా డ్రెస్‌లు వేసుకునే హాట్ హాట్ పోజులిస్తూ ఫోటోషూట్ చేస్తోంది. రీసెంట్ గా అమ్మడి షేర్ చేసిన పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.(Photo:Instagram) బ్లాక్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్సులో క్లీవేజ్ పార్ట్ కనిపించేలా స్లీవ్ లెస్ మోడ్రన్ ఔట్ ఫిట్ లో డిఫరెంట్ లైటింగ్ మధ్య పోటోషూట్ చేసింది. ఈఫోటోల్లో దీప్తిసునైనా మరింత గ్లామర్ గా క్యూట్ గా కనిపిస్తోంది.(Photo:Instagram) డిఫరెంట్ షేడ్స్ ఉన్న లైటింగ్ లో ఫోటోలు దిగిన దీప్తి సునైనా తనలోని గ్లామర్ షేడ్స్ బయటపెట్టడమే కాకుండా వై దిస్ కొలవెరి డి అంటూ కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.(Photo:Instagram) లూజ్ హెయిర్ తో బటర్ ఫ్లై డిజైన్డ్ లైటింగ్ లో దీప్తి సునైనా మరింత క్యూట్ గా కనిపించడంతో కుర్రాళ్లు ఏమైనా ప్రాబ్లమ్ ఉందా దీపు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.జస్ట్ ఇమాజిన్ యువర్ అరోమా అంటూ కామెంట్ పెట్టాడు. (Photo:Instagram) చూడటానికి కాలేజీ అమ్మాయిలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం మసాలా సమోసాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిచెడగొడుతోంది. రీసెంట్‌గా షేర్ చేసిన ట్రెడిషనల్ పిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.(Photo:Instagram) పరశించిపోతూ స్మైలీ లుక్స్‌తో ఫోటోషూట్ చేసింది దీప్తి సునైనా. ఈ అమ్మాయి గ్లామర్ చూసి నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. గంటల వ్యవధిలోనే లక్షన్నర లైక్‌లు వచ్చాయి. అమ్మాయి అందాన్ని వర్ణిస్తూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.(Photo:Instagram) రీసెంట్‌గా షేర్ చేసిన దీప్తి సునైనా పిక్స్‌కి కాంప్లిమెంట్స్‌తో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈసారి పట్టుచీరలో అలంకరించుకున్న ముద్దుగుమ్మను ప్రెట్టీ, అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు . (Photo:Instagram) సోషల్ మీడియాలో పాపులారిటీ రావాలంటే ముద్దుగుమ్మలకు కష్టపడాల్సిన పనిలేదు. తమ అంద, చందాలను ఒలకబోస్తూ హాట్ హాట్ ఫోటోషూట్ ఒకటి చేసి ఆ ఫోటోలను షేర్ చేస్తే చాలు..క్రేజ్‌తో పాటు ..ఫ్యాన్‌ ఫాలోయింగ్ దానంతటికి అదే పెరుగుతుంది. బిగ్‌బాస్ బ్యూటీ దీప్తిసునైనా పొజిషన్‌ కూడా అలాగే మారిపోయింది. (Photo:Instagram) దీప్తి సునైనా రీసెంట్ గా చిలక అనే సాంగ్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో కూడా రన్ అవుతోంది. తెలుగమ్మాయిగా ఉండి ..సినిమాల్లో కాకుండా వెబ్ సిరీస్, యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులారిటీ సంపాదించుకుంది.(Photo:Instagram) అమ్మో అమ్మాయేనా ..ఎల్లోరా శిల్మమా అంటూ మరో నెటిజన్ సినిమాలో పాటతో దీప్తి సునైనా అందాన్ని వర్ణిస్తూ కామెంట్ చేశాడు. దీపమ్మ ఐ లవ్ యు అంటో మరొక అభిమాని తన ప్రేమను చాటుకుంటున్నాడు.(Photo:Instagram) ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోయిన్‌కి కూడా ఉండనంత క్రేజ్ ఈ తెలుగమ్మాయి సంపాదించుకుంది. అందుకే సోషల్ మీడియా క్వీన్‌గా..గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. శరీరంలోని లవ్లీ స్పాట్స్‌ చూపిస్తూ మతిచెడగొడుతోంది.(Photo:Instagram) యూట్యూబర్ గానే కాకుండా పబ్లిక్ ఫిగర్ గా సోషల్ మీడియాలో తన అప్డేట్స్ షేర్ చేసుకునే దీప్తి సునైనా సినిమాల్లో నటించడానికి ఎందుకు ఆసక్తి చూడపటం లేదో అర్దం కావడం లేదు. అయితే వస్తే గిస్తే హీరోయిన్ ఛాన్సు కోసమే ఎదురుచూస్తోందని ఆమె ఫాలోవర్స్ గుసగుసలాడుతున్నారు..(Photo:Instagram)


ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య

ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య లోక్ సభ ఐదో విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది.  మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ముంబైలో పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తమ ...


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


కన్నడ సుందరి టాలెంట్ చూశారా?

కన్నడ సుందరి సంయుక్త హెగ్డే నెట్టింట్లో చేసే వర్కవుట్లు, డ్యాన్స్ వీడియోలు, నడుము చుట్టూ తిప్పే రింగులు అందరికీ తెలిసిందే. ఇక ఆమె నడుముని తిప్పే విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా సంయుక్త హెడ్డే వేసిన డ్యాన్స్, ఆ మెలికల్ తిరిగిన విధానం చూస్తే స్ప్రింగ్‌లా స్టెప్పులేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


రాజు యాదవ్కు..మెగా బ్లెస్సింగ్స్

రాజు యాదవ్కు..మెగా బ్లెస్సింగ్స్ గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు చిరంజీవి తన విషెస్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. ఆదివారం చిరంజీవిని కలిసిన  గెటప్‌‌‌‌‌‌‌‌ శ్రీను ఆయన బ్లెస్స...


గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్

గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న కంగనా రనౌత్.. తాజాగా సినీ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. తాను ఎంపీగా గెలి...


Viral Video: ప్రాణం తీసిన ట్రోలర్లు! ఆత్మహత్య చేసుకున్న పసికందు తల్లి!

కొన్ని వారాల కిందట.. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ టిన్ రూఫ్ నుంచి పసికందు జారి పడిపోతుంటే.. లక్కీగా స్థానికులు.. ఆ పసికందును అతి కష్టమ్మీద కాపాడారు. ఐతే.. ఆ చిన్నారి తల్లి.. ఆదివారం కోయంబత్తూర్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శవమై కనిపించింది.ఏప్రిల్ 28న చెన్నై.. అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పసికండు జారిపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 8 నెలల పసికందు.. ఓ ప్లాస్టిక్ షీట్‌పై మెల్లగా జారుతూ ఉంటే.. అది గమనించిన చుట్టుపక్కల...


Ramayan: రణబీర్, యశ్, సాయి పల్లవిల ‘రామాయణ్’ - హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్న మేకర్స్

Nitesh Tiwari Ramayan Latest Update: రామాయణం లాంటి ఇతిహాసాన్ని ఎంతమంది దర్శకులు ఎన్నిసార్లు తెరకెక్కించినా... దానిని చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తారు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ కూడా ఈసారి తన స్టైల్‌లో రామాయణాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అసలు నితేష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న వార్తలు నిజమా కాదా అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌లో ఉండగా తాజాగా ఈ మూవీ సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవ్వడంతో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా...


గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్...


Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్ ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ, పాపం పాయల్ రాజ్ పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. పాయల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఏ థ్రిల్లర్ మూవీ...


ఖరీదైన బంగ్లాలు, లగ్జరీలు కార్లు, ఫార్మ్ హౌస్లు... ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరు. సినిమాకు వంద కోట్లు తీసుకుంటున్న హీరో. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు తెలిస్తే మతిపోవాల్సిందే. వారసత్వం అతిపెద్ద బాధ్యత. లెజెండ్ ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్ గా ఎదిగాడు. నటన, డైలాగ్ డెలివరీలో తాతను గుర్తు చేస్తున్నాడు. మెరుపు వేగంతో కాలు కదిపే ఎన్టీఆర్ దేశంలోనే గొప్ప డాన్సర్స్ లో ఒకరు. అతి చిన్న ప్రాయంలో...


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


ఈ 5 రాశుల వారు చాలా స్పెషల్.. వయసు పెరిగే కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది!

సాధారణంగా మనుషుల వయసు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. వయసుతో పాటు ప్రజల వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనా ధోరణి మారడం సహజం. కొందరు ఏజ్ పెరిగే కొద్దీ బోరింగ్‌గా మారిపోతారు. యుక్త వయసులో చాలా యాక్టివ్‌గా ఉన్నవారు మధ్య వయసుకు వచ్చేసరికి బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచిస్తారు, యావరేజ్ పర్సన్‌గా మిగిలిపోతారు. కానీ కొంతమంది వ్యక్తులు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా యాక్టివ్‌గా మారుతారు. ఏజ్‌తో పాటు వీరి చర్మిస్మా, మెచ్యూరిటీ పెరుగుతాయి. వీరి వ్యక్తిత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఓల్డ్ వైన్‌ మాదిరిగా వీరు బెటర్ పర్సన్ అవుతారు. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం, 5 రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తులా రాశితులారాశి వారు త్రాసులా న్యాయంగా, బ్యాలెన్స్‌డ్‌గా ప్రవర్తిస్తారు. వీరు అందరితో బాగా కలిసిపోతుంటారు, ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడతారు. వయసు పెరిగే కొద్దీ మరింత అట్రాక్టివ్‌గా మారుతారు. వారి చిరునవ్వు, మాటలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వీరిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం అంత బాగుంటుంది. ఈ మార్పు వయసుతో పాటు వస్తుంది. మకరంమకరరాశి వారు మేకలా కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు. చాలా లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించాలనే దృఢనిశ్చయంతో ఉంటారు. వీరు ఎంతో శక్తివంతులు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగలరు. అయితే ఏజ్ బార్ అవుతున్నకొద్దీ వీరు మరింత గొప్పవారిగా మారుతారు. వయసుతో పాటు పెరిగే జ్ఞానం, వీరి వ్యక్తిత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది. మీనంమీనరాశి వారికి జాటి, కరుణ, ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. వీరు ఇతరులు ఏమనుకుంటున్నారో ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపిస్తారు. అపారమైన జ్ఞానం వీరి సొంతం. అయితే మీనరాశి వారు ఏజ్ బార్ అయినా ఆకర్షణీయంగానే కనిపిస్తారు, మరింత ఆధ్యాత్మికంగా మారుతారు. వీరి జ్ఞానం, కరుణ వీరి మాటలలో, చేతలలో కనిపిస్తాయి. వృశ్చికంఈ రాశి వ్యక్తులు చాలా సీక్రెట్ లైఫ్ గడుపుతారు. అయినా ఇతరులను ఎప్పుడూ ఆకర్షిస్తారు. వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు వయస్సు పైబడుతున్నా ఎక్కువ మందిని ఆకర్షించగలరు. వీరి ఇంటెన్స్ ఎమోషన్స్, ఆలోచనలు ఇతరులపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. వృషభంవృషభం రాశి వారు ఎద్దులా బలంగా, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలోని ఆనందాలను ఆస్వాదించడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడికి అసలు లోను కారు. వయస్సు పెరిగే కొద్దీ వృషభ రాశి వ్యక్తులు బెటర్ పర్సన్‌గా మారుతారు, వీరి చరిష్మా కూడా ఏజ్‌తో పాటు పెరుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం.. హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే ...


అనుకున్నది సాధించడంలో ఈ రాశుల తర్వాతే ఎవరైనా.. ఒక్కసారి కమిట్ అయితే వారి మాట వారే వినరు

జీవితంలో ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే కొందరు వాటిని అలా అనుకుని వదిలేస్తే.. మిగిలిన వారు ఆచరణలో పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం) వారు తమ కలలను సాకారం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. తమ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే కష్టాలకు భయపడి కొందరు మార్గం మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెబుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదరైనా వీరు తాము అనుకున్నది సాధించే తీరుతారు. ’నెవర్ గివప్‘ అనే పదం ఈ రాశుల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే.. (ప్రతీకాత్మక చిత్రం) వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశివారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతి దానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. తమ పనిని మాత్రం ఆపరు. (ప్రతీకాత్మక చిత్రం) వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారిలా కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కొవడం అంటే వీరికి చాలా సరదా. వీరు తమ లక్ష్యానికి చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) నెవర్ గివప్ అనే పదానికి కన్య రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా.. ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక పజిల్ లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తోంది. ఉదాహరణకు వీరు తమ ఇంటికి సైకిల్ పై వెళ్తున్నారనుకోండి. మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదనుకునే సమయంలో.. వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే తొక్కకుండా కూడా సైకిల్ రయ్ మని దూసుకెళ్తోంది. అదే విధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహరాశి వారు ప్రతి పనిని కూడా పక్కా ప్రణాళికతో ఆరంభిస్తారు. తాము ఒక పనిని చేసేటప్పుడు మరో దాని గురించి ఆలోచించరు. తమ పని పూర్తయ్యాకే వేరే పని గురించి ఆలోచిస్తారు. ఇఖ పనిలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే సామర్థ్యం ఈ రాశి వారి సొంతం. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


Telangana News: తెలంగాణలో దారుణాలు - మానసిక స్థితి సరిగా లేని కూతురి హత్య, తాగునీటి కోసం మామను చంపేసిన కోడలు

Parents Killed Their Daughter In Siricilla: తమ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మానసిక స్థితి సరిగా లేని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కూతురి ఆరోగ్యం కుదుటపడాలని ఆస్పత్రులు, దేవాలయాల చుట్టూ తిరిగారు. అయినా, వారి ఆశ నెరవేరలేదు. చివరకు విసిగిపోయి తమ బిడ్డను వారే నూలు దారం గొంతుకు బిగించి హతమార్చారు. 13 నెలల మనవడికి కన్నతల్లిని దూరం చేశారు. ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు,...


ఆఖరాటలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆఖరాటలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతగడ్డపై పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చెక్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ​క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌...


Rave Party in Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం, అందులో ఏపీ ఎమ్మెల్యే కారు, తెలుగు సినీ ప్రముఖులు!

Bengaluru Rave Party News: బెంగళూరులో ఓ రేవ్ పార్టీని అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సీసీబీకి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రేవ్ పార్టీలో భారీగా లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా యువతీయువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది....


Narasimha Jayanti 2024 ఈ ఏడాది నరసింహ జయంతి ఎప్పుడొచ్చింది.. శుభ సమయం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...

Narasimha Jayanti 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది నరసింహ జయంతి ఎప్పుడొచ్చింది మే 21న లేదా మే 22న? ఈ సందర్భంగా నరసింహ స్వామి జయంతి పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు.. జాన్వీ, అక్షయ్ కుమార్

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు అంతా ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, టబు సహా పలువురు నటీనటులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత తొలసారి అక్షయ్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా అభివృద్ధికే ఓటేయాలని అక్షయ్ కోరారు.


నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్చారు.  రవీంద్ర భారతిలో బాల్కొండ శివం డాన్స్ అకాడమీ నిర్వహించిన ప్రదర్శనలో అగ్రతి, సాత్విక, మేక కీర్తన, మనస్విని, సహస్ర,  శ్రీ మహేశ్వరి, వీక్షణ, మిథున, నిత్యశ్...


Money Scam: అధిక వడ్డీ ఆశ చూపి రూ.200 కోట్ల మోసం - పోలీసులను ఆశ్రయించిన బాధితులు

Two Hundred Crores Money Fraud In Abids Private Enterprise: 'మా సంస్థలో పెట్టుబడి పెడితే మార్కెట్ రేటు కంటే అధిక వడ్డీ చెల్లిస్తాం.' ఇలాంటి మాటలు నమ్మిన చాలా మంది సామాన్యులు తాము కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రైవేట్ సంస్థల్లో డిపాజిట్ చేసి మోసపోతున్నారు. తాజాగా, హైదరాబాద్ లో మరో మోసం వెలుగుచూసింది. అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి.. అందరితో డిపాజిట్లు చేయించుకుని దాదాపు రూ.200 కోట్ల మేర మోసం చేసింది. దాదాపు...


బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. డ్రగ్స్‌తో పట్టుబడ్డ సినీ ప్రముఖులు

బెంగళూరు నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ వద్ద ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న రేవ్ పార్టీపై దాడులు చేశారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టిన రోజు పేరుతో ఫౌమ్‌హౌస్‌ను బుక్ చేసి.. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నాడు. అయితే, సమయం దాటిన తర్వాత కూడా పార్టీ కొనసాగడంతో కర్ణాటక సీసీబీ పోలీసుల బృందం దాడి చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్టు గుర్తించారు. వీరిలో పలువురు టీవీ నటీనటులు, మోడళ్లు ఉన్నట్టు నిర్ధారించారు. అదుపులోకి తీసుకున్నవారిలో 25 మంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.


Satyabhama Serial Today May 20th: సత్యభామ సీరియల్: నందిని, హర్షలను ఒకటి చేయడానికి హనీమూన్‌కి బయల్దేరిన క్రిష్, సత్యలు.. మహదేవయ్య కోరిక నెరవేరుతుందా!

Satyabhama Today Episode :సత్య తన అన్నయ్య హర్షతో హనీమూన్ గురించి మాట్లాడుతుంది. హర్ష తన తలనొప్పులు తాను పడతానని తన గురించి వదిలేయ్ మని సత్యతో చెప్తాడు. సత్య అలా కుదరదు అని అంటుంది. పెళ్లి విషయంలో తనని ఎందుకు వదిలేయలేదని నందినిని ఇచ్చి పెళ్లి చేయమని ఎందుకు పట్టుపట్టావని అడుగుతుంది. సత్య: అన్నయ్య నువ్వు నందిని విషయంలో బాధ్యతగా ఉంటాను అని మాట ఇచ్చావు. బాధ్యత అంటే ఇదేనా. హర్ష: తను నన్ను వద్దు అనుకుంటుంది. నేనేం చేయను. సత్య: బాధ్యత అంటే ఓపిక ఉండాలి....


Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను జూన్ 3 వరకు కోర్టు పొడిగించింది.


తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్

తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అదానీకి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇల్లందులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు...