Trending:


స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్‌ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....

కొద్దిసేపటి తరువాత మేం కూర్చున్న టేబుల్ పక్కనుంచి వెళుతున్న ఓ వ్యక్తి తన జాకెట్ జిప్ తీసి, అందులోని తుపాకీని చూపి వెళ్ళిపోయాడు. మేమెంతటి ప్రమాదకర వ్యక్తుల గురించి వెదుకుతున్నామో ఆ ఘటనకు మాకు తెలియజేసింది.


టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 15 నుండి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో...


పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది.ప్రచార పర్వానికి గడువు కూడా ముగియటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పిఠాపురంలో చివరి ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దత్తపుత్రుడు ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్లు భార్యలను మ...


సోనియాలా మారిపోయిన ప్రియాంక రేవంత్ పాటకు స్టెప్పులు

Priyanka Gandhi Dance In CM Revanth Reddy Sabha


Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన

Kalki 2898 AD: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్‌ను కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ కామన్‌గా ఒక డౌట్ కలుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు మొదలవుతాయేమో అని....


Manchu Vishnu: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు

Manchu Vishnu About Kannappa: ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ స్పీడ్ తగ్గిపోయింది. సినిమాల ఔట్‌పుట్ బాగా రావాలని చాలా సమయం తీసుకుంటున్నాడు ఈ హీరో. కానీ ఇప్పటినుండి అలా జరగకూడదని సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’లో కూడా ప్రభాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఇందులో ప్రభాస్.. శివుడిగా...


Katrina Kaif: ప్రెగ్నెన్సీ వార్తలపై కత్రినా కైఫ్ రియాక్షన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉంది. అయితే ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని ఆ ట్రీట్‌మెంట్ కోసమే లండన్ వెళ్లిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై కత్రినా టీమ్ రియాక్ట్ అయింది.


Ram Charan: బాబాయ్ పవన్ కు అబ్బాయ్ మద్దతు - ఫ్యాన్స్ కు ఇరువురి అభివాదం, పిఠాపురంలో ఫుల్ జోష్

Ram Charan Meet Pawan Kalyan In Pithapuram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తన బాబాయ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను కలిశారు. శనివారం చేబ్రోలులోని (Chebrolu) పవన్ నివాసానికి వెళ్లిన అనంతరం ఇరువురూ బయటకు వచ్చి బాల్కనీ నుంచి ప్రజలు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం సురేఖ, అల్లు అరవింద్ అంతా అభిమానులకు అభివాదం చేశారు. ఎన్నికల టైంలో తన బాబాయ్ కు ఆయన మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో పవన్ నివాస ప్రాంగణం వద్ద సందడి నెలకొంది....


Adi Shankaracharya Jayanti 2024: నేడు జగద్గురు ఆది శంకరాచార్యులు 1236వ జయంతి.. అద్వైత సిద్దాంతకర్త గూర్చి ఈ విషయాలు మీకు తెలుసా?

Adi Shankaracharya Jayanti 2024: సాక్షాత్తు పరమ శివుడి అవతారంగా భావించే ఆది శంకరుల కృపే ఈరోజు హిందూధర్మంలో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత, ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందరో మహర్షులు, బుుుషుల నోట అంతర్యామి వాక్కులుగా పలికిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలన చేసి, విమర్శలు చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలం నుంచి స్వయంగా మహాపురుషుల నోట వచ్చిన సచ్చిదానంద వేదాలు. హిందువులను సంఘటితం చేయడంలో...


వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్ అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్న...


Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటే

Allu Arjun: ఈరోజు నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. వివరాల్లోకి వెళితే..


Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.


భార్య అల్లు స్నేహారెడ్డికి 2.5కోట్ల గిఫ్ట్.. అల్లు అర్జున్‌ భారీ సర్ ప్రైజ్‌ ఏంటో తెలుసా?

అల్లు అర్జున్‌ తన భార్య అల్లు స్నేహారెడ్డిపై ప్రతి సందర్భంలోనూ తన ప్రేమని వ్యక్తం చేస్తూనే ఉంటాడు. సోషల్‌ మీడియాలో ఆ విషయాలను పంచుకుంటాడు. అప్పట్లో `ఇద్దరమ్మాయిలతో` సినిమా సమయంలోనే భార్యపై తనకు ఉన్న ప్రేమని బయటపెట్టాడు. అందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వాళ్లు తనకు రెండు కళ్లలాంటి వారు అని చెప్పాడట. మరి మీ భార్య ఏంటి ? అని దర్శకుడు అడిగితే ఆమె నా హార్ట్ సర్‌, హార్ట్ లేకపోతే జీవితమే లేదు, అల్లు స్నేహారెడ్డి లేకపోతే తన లైఫే లేదు అని చెప్పి తన భార్య...


Srikanth Day 1 Collections: ‘శ్రీకాంత్’ మూవీకి పాజిటివ్ టాక్ - తన పర్ఫర్మెన్స్‌తో కలెక్షన్స్ కురిపిస్తున్న రాజ్‌కుమార్ రావు

Srikanth Box Office Day 1 Collections: బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయపడుతుంటారు. అదే అభిప్రాయాన్ని చాలాసార్లు బీ టౌన్ మేకర్స్ నిజం చేశారు కూడా. తాజాగా మరో బయోపిక్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది బాలీవుడ్. ఈసారి ఒక తెలుగు వ్యక్తి బయోపిక్‌తో పాజిటివ్ రివ్యూలను అందుకుంటోంది. అమెరికాకు వెళ్లి చదువుకున్న మొదటి బ్లైండ్ స్టూడెంట్‌గా రికార్డ్ సాధించిన శ్రీకాంత్ జీవిత కథ ఆధారంగా...


ఆ పదం వాడినందుకు.. క‌రీనా క‌పూర్‌కు కోర్టు నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ కు ఇద్దరు పిల్లలు. నటిగా నెంబర్ వన్ గా ఉన్న సమయంలో గర్భధారణ, ప్రసవం వంటివి ఆమె జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఆమె మీద చాలా ఒత్తిడి చూపించాయి. దాంతో తనకే కాదు...ఏ ఇతర ఏ రంగంలో ఉన్న స్త్రీలకు కూడా ఇలాగే కలగవచ్చని ఆమెకు అనిపించింది. దాంతో ప్రెగ్నిన్సీ నుంచి ప్రసవం వరకూ వుండే సవాలక్ష సందేహాలకు తాను పొందిన జవాబులు అందరికీ చెప్పాలని ఆమెకు అనిపించింది. ‘ప్రెగ్నెన్సీ బైబిల్‌’టైటిల్ పెట్టి ఓ పుస్తకం రాసి ఆమె...


ఏడవమంటే కాజల్‌ దర్శకుడు తేజకి ఫ్యూజులు ఎగిరిపోయే సమాధానం.. తండ్రి తిడితే కన్నీళ్లు.. ఫస్ట్ ఆడిషన్‌ అనుభవం

అందాల చందమామ కాస్త ఇప్పుడు సత్యభామలా మారుతుంది కాజల్‌. తాజాగా ఆమె దర్శకుడు తేజకి ఫస్ట్ ఆడిషన్‌లో ఝలక్‌ ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టింది. తెలుగు తెర అందాల చందమామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు అవుతుంది. తెలుగులోకి వచ్చిన 17ఏళ్లు అవుతుంది. ఆమె `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. పెద్ద బ్లాక్‌ బస్టర్ కాకపోయినా కంటెంట్‌ పరంగా అందరి దృష్టిని...


అల్లు అర్జున్‌పై కేసు నమోదు

Case Files Against Allu Arjun & MLA Shilpa Ravi in Nandyal


Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024 Wishes in Telugu: మాతృ దినోత్సవం రోజు తల్లి ప్రేమను అందించిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము.


జీరో సైజ్ బాడీలో కాజల్.. తస్సాదియ్యా సొగసరే

కాజల్ అగర్వాల్ జీరో సైజ్ బాడీతో నెట్టింట ఫొటోలు షేర్ చేసింది. పెళ్లయినా కూడా అదే బాడీ మెయింటేన్ చేస్తూ సొగసరి అనిపించుకుంది.


Swetha PVS : టాలీవుడ్ నుంచి మరో దర్శకురాలు - ఆర్జే నుంచి డైరెక్టర్‌గా మారుతున్న శ్వేత పీవీఎస్

Swetha PVS Introduces As Director: ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు కూడా సినిమాల్లో ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ ఉండడానికే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చాలామంది డైరెక్టర్లు అవ్వాలనే కలతో తమ కెరీర్లను ప్రారంభిస్తున్నారు. ఇక టాలీవుడ్‌లోని లేడీ డైరెక్టర్స్ లిస్ట్‌లోకి మరో పేరు యాడ్ అవ్వనుంది. అదే శ్వేత. మామూలుగా శ్వేత అని చెప్తే చాలామందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆర్జే శ్వేత అని లేదా శ్వేత పీవీఎస్ అని చెప్తే మాత్రం నెటిజన్లు చాలావరకు గుర్తుపట్టేస్తారు....


ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం : ఇంద్రకరణ్ రెడ్డి

ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం : ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్మణచాంద(మామడ), వెలుగు : కాంగ్రెస్ ​ఆదిలాబాద్​ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మామడ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ హనుమ గౌడ్ ఆధ్వర్యంలో కాం...


Priyanka Gandhi Dance: రాహుల్ పాటకు ప్రియాంక స్టెప్పులు

Priyanka Gandhi Dance In CM Revanth Reddy Meeting


జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ

జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు. పాక్‌కు చెందిన ఓ యువకుడు దీని గురించి వీడియో చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది. కరాచ...


హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. శనివారం సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఈ చిత్రం నుంచి ‘మురుగుడి మాయేరా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను రఘు కుంచె ...


Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది

Samyuktha Menon: టాలీవుడ్లో అది చిరాకేస్తుంది.. కానీ, మలయాళంలో నేచురల్గా ఉంటుంది మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత వచ్చిన బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా విజయం తరు...


రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్న పల్లవి ప్రశాంత్... చీకటి బాగోతం బట్టబయలు!

పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతం బట్టబయలు అయ్యింది. అతడు రైతుల మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో గురు శిష్యులు పల్లవి ప్రశాంత్, శివాజీలను ఏకి పారేస్తున్నారు జనాలు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు పల్లవి ప్రశాంత్. ఒక సామాన్యుడిగా హౌస్లో అడుగుపెట్టి తన ఆటతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఒదిగి ఉండే పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఫైర్ అయ్యేవాడు. ఇక టాస్క్ లలో సత్తా చాటేవాడు. మొదట్లో తడబడ్డ రైతుబిడ్డ మెల్లగా...


మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రా...


Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్

Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్ బిగ్ బాస్ 16 కంటెస్టెంట్, సోషల్ మీడియా సంచలనం అబ్దు రోజిక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. జూలై 7న తన ప్రేయసి అమీరాతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 24న దుబాయ్ వేదికగా వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను రోజిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు...


Pithapuram: పవన్‌ కళ్యాణ్‌కు సపోర్టుగా టీమిండియా క్రికెటర్

hanuma vihari support to pawan kalyan: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు. తాజాగా భారతీయ క్రికెటర్ సైతం పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. జనసేనానికి మద్దతుగా ట్వీట్ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో గెలిపించాలంటూ ట్వీట్ చేశారు.


సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల

సత్యభామ మూవీ నుండి వెతుకు వెతుకు అనే పాట మే 15న విడుదల కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అమరేందర్ అనే కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నాడు. సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరిస్తూ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే అందించాడు. బాబీ తిక్క...


మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి?

మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి? రోజూ సాయంత్రం తన పెట్​ డాగ్​ స్పానియల్ కాస్సీని బయటికి తీసుకెళ్లే అలవాటు ఉంది ఎలిస్ ట్రెవోరోకు. అలా 2014లో ఒకరోజు ఆ కుక్కని తీసుకుని ఓ బ్రిడ్జి మీదుగా వెళ్తోంది. అక్కడి  వాతావరణం హాయిగా అనిపించింది ఆమెకు. ఆ పచ్చదనంలో కాసేపు సేద తీరాలి అనుకుంది. అలా అనిపించడం ఆలస్యం వెంటనే కారు ఆపింది. కారు డో...


Viral Video: చీరకట్టులో ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు అదిరిపోయే డ్యాన్స్.. చించేశారుగా..!

Viral Video: దాదాపు నాలుగు నెలల క్రితం విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమాలో "కుర్చీ మడతపెట్టి" పాట సూపర్ హిట్ అయింది. సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ చాలామంది వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఇద్దరు అందమైన అమ్మాయిలు చీర కట్టులోనే ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో పర్ఫామెన్స్ చించేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వీడియోలో...


Krishnamma Collections: కృష్ణమ్మ కలక్షన్స్.. సత్యదేవ్ కెరియర్ లోనే మొదటిసారి ఇలా

Satya Dev Krishnamma: వైవిద్యమైన సినిమాలను ఎంచుకోవడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకుల దగ్గర నుంచే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూలు పొందినవే. కాగా ఈ హీరో కృష్ణమ్మ సినిమా ఈ మధ్య విడుదల కాగా ఈ చిత్రంకి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది..


త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల

త్వరలో దేవర మూవీ ఫస్ట్ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. కోస్టల్ ఏరియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అక్టోబ...


Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ నేడు(మే 12 ) మథర్స్ డే సందర్బంగా ప్రతీఒక్కరు తమ అమ్మని తలుచుకుంటున్నారు. అమ్మతో తమకున్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనా దేవి(Anjana Devi) గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. తన అమ్మతో దిగిన ఫోటోలను చేస్తూ.....


Raja Singh: అక్బరుద్దీన్ ను మెంటల్ ఆస్పత్రికి పంపాలి.. ఒవైసీ బ్రదర్స్ ను ఆడుకున్న రాజాసింగ్

Goshamahal mla raja singh hot comments on owaisi brothers pa


ప్రధాని మనవరాలు.. 12 మందితో ఎఫైర్.. సినిమాల్లో స్టార్ హీరోయిన్.. చివరికి ఒంటరిగా!

ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇక, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె కుటుంబం రాజకీయాల్ని శాసించింది. ఈ భామ కూడా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఓ సీనియర్ తార 12 మందితో డేటింగ్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు, బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇక, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి స్టార్ హీరోయిన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈమె కుటుంబం రాజకీయాల్ని శాసించింది. ఈ భామ కూడా సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన ఓ సీనియర్ తార 12 మందితో డేటింగ్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం. ఇప్పటికే ఆమె ఎవరో అర్థమై ఉంటుంది. సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరమండి' 'మల్లికా జాన్' అలియాస్ మనీషా కోయిరాలా. హిరామండి వెబ్ సిరీస్‌తో మళ్లీ ట్రెండింగ్‌లో నిలిచింది. నేపాల్‌లో 1970లో జన్మించిన మనీషా కోయిరాలా..1991లో తన నట జీవితాన్ని ప్రారంభించింది. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేసింది. తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. గత 33 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో యాక్టివ్‌గా ఉంది. మనీషా కొయిరాలా ప్రముఖ రాజకీయ కుటుంబంలో జన్మించింది. మనీషా కొయిరాలా ప్రకాష్ కోయిరాలా కుమార్తె. నేపాల్ మాజీ ప్రధాని బిశేశ్వర్ ప్రసాద్ కొయిరాలా మనవరాలు. నేపాలీ చిత్రం ఫేరి భేతౌలా (1989)తో మనీషా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.ఆ తర్వతా సౌదాగర్ (1991) అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్, దిలీప్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత మనీషా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, నేపాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో వర్క్ చేసింది. మనీషా తన 33 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 70 సినిమాల్లో నటించింది. ఈ 33 ఏళ్ల కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. అలాగే, అనేక ప్రధాన పాత్రల్లో కీ రోల్ ప్లే చేసింది. అమీర్ ఖాన్ తో మ్యాన్ , సల్మాన్ ఖాన్ తో మజ్ధార్ , అజయ్ దేవగన్ తో కచ్చే ధాగే ధన్వాన్, 1942: అనిల్ కపూర్ తో ఎ లవ్ స్టోరీ, గోవిందతో మహారాజా, షారుఖ్ ఖాన్ దిల్ సే, నానా పటేకర్ తో అగ్ని సాక్షి వంటి సినిమాలు చేసింది మనీషా. అయితే మనీషా కోయిరాలా వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది. మనీషా కొయిరాలా నేపాల్ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను 2010లో వివాహం చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలలో విడాకులు తీసుకున్నారు. 2012లో భర్త నుంచి విడిపోయిన మనీషా 53 ఏళ్ల వయస్సులో ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతోంది. వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌తో వివాహానికి ముందు మనీషా కోయిరాలా ఏకంగా 11 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్ లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. మనీషా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు వివేక్ ముష్రాన్, నానా పటేకర్, DJ హుస్సేన్, నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్‌లతో ఎఫైర్ నడిపిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. మీడియా కథనాల ప్రకారం నానా పటేకర్‌ను వివాహం చేసుకోవడానికి ప్రయత్నిచింది. కానీ, కుదరలేదు. మనీషా కోయిరాలా డేటింగ్ చేసిన వాళ్లలో.. వ్యాపారవేత్త అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడు తారిక్ ప్రేమ్‌జీ, మోడల్ రాజీవ్ మూల్‌చందానీ, సంగీత స్వరకర్త సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డోరిస్‌లు ఉన్నారు. కానీ, ఇప్పుడు మాత్రం చివరికి ఒంటరిగా మిగిలిపోయింది.


చెత్తకుప్ప, గడ్డి మీద పడుకున్న లారెన్స్ మాస్టార్

రాఘవ లారెన్స్ ప్రస్తుతం మాట్రం పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆటోలు, ట్రాక్టర్లు, సైకిళ్లు అందిస్తూ చేతనైన సాయం చేస్తున్నారు. తన ఆశ్రమంలో చదివి ప్రయోజకులైన పిల్లలు కూడా ఈ మాట్రం సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. తాజాగా అందరికీ తన చేత్తో వడ్డించి అందరికీ తినిపించిన లారెన్స్.. అక్కడే పక్కన ఉన్న చెత్త కుప్ప, గడ్డి మీద సాధారణం పవళించాడు. ఎంత ఉన్నా.. చివరకు మిగిలేది ఇదే అన్నట్టుగా సందేశం ఇచ్చినట్టు అనిపిస్తోంది.


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 12 మే 2024 ఆదివారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-12 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం ఆదివారం తిథి :- పంచమి తె.4:26ని॥వరకు నక్షత్రం : -ఆరుద్ర ప॥12:52ని॥వరకు యోగం:- ధృతి ఉ॥11:01 ని॥వరకు కరణం:- బవ సా॥4:42బాలవ తె4:26 ని॥వరకు వర్జ్యం:- రాత్రి 01:18 ని॥ల 2:58ని॥ వరకు అమృత ఘడియలు:- అమృతాభావః...


అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్, ఈ కేసులో జైల్లో ఉన్న కవిత పరిస్థితేంటి? కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నారు?

దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ 50 రోజుల తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వండంతో మే 10న జైలు నుంచి బయటకు వచ్చారు.


పొగిడిన వాళ్లే మోహం పట్టుకుని తిట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా జబర్దస్త్ కమెడియన్‌..పూరీ జగన్నాథ్‌ కాల్‌తో

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి షాకిచ్చాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే.. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది స్టార్‌ కమెడియన్లు అయిపోయారు. హీరోలుగా రాణిస్తున్నారు. దర్శకులుగానూ మారారు. హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు. ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. అలా ముక్కు అవినాష్‌ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు....


జూ ఎన్టీఆర్‌ని హీరోగా నిలబెట్టాలనేది ఎన్టీ రామారావు కోరికా?.. రాజమౌళికి కాదు, రాఘవేంద్రరావుకి ఆ బాధ్యతలు..

జూ ఎన్టీఆర్‌ అంటే సీనియర్ ఎన్టీఆర్‌కి అంత ప్రేమనా. తారక్‌ని హీరోగా నిలబెట్టాలనేది తన కోరికేనా, ఆ బాధ్యతలు రాఘవేంద్రరావుకి అప్పగించాడా? ఆసక్తికర విషయాలు వెల్లడి. యంగ్‌ టైగర్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా హీరో అయ్యాడు. నందమూరి ఫ్యామిలీలో సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత ఆ ఇమేజ్‌ని బ్యాలెన్స్ చేసే హీరోగా నిలుస్తున్నారు. బాలయ్య హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని, సక్సెస్‌ని అందుకున్నా, ఆయన పరిధి తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి పాన్‌ ఇండియా...


Mother's Day Special : 'అమ్మ' ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన టాలీవుడ్ సినిమాలు ఇవే!

Mother Sentiment Movies in Telugu : నిస్వార్థ ప్రేమకు చిరునామా 'అమ్మ'. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం అమ్మ. ప్రతీ ఒక్కరికీ ఆది గురువు అమ్మ. ప్రేమానురాగాలకు, అంతులేని త్యాగాలకు, ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలకు, వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా ప్రతీ ఏడాది మే నెల రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నేడు 'మదర్స్‌ డే' సందర్భంగా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాల గురించి...


సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు

సూర్య సినిమాలో మాదిరి : కడుపులో రూ.10 కోట్ల డ్రగ్స్ పెట్టుకుని వచ్చాడు సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న  బ్రెజిల్ దేశస్థుడిని  ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు.  9.75 కోట్ల విలువైన 975 గ్రాముల కొకైన్‌  స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన బ్రెజిల్ దేశస్థుడిని ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. అనంతరం అతన్...


Study Tips: చదువుతున్న సమయంలో సంగీతం వినడం సరైనదేనా.. అందుకే ఈ ర్యాంక్స్ వస్తున్నాయా..?

నిత్యం ప్రశాంత వాతావరణంలో చదువులు సాగాలని నిపుణులు చెబుతుంటారు. దీని కారణంగా.. దృష్టి ఎటువైపు మరల్చడం కుదరదు. దీంతో చదవుపైనే మనస్సు నిమగ్నం అయి ఉండి.. ఏదైనా చాలా త్వరగా గుర్తుకు వస్తుంది. కానీ చదువుకుంటూనే ఎప్పుడూ సంగీతం వినేవాళ్లను చాలా మందిని చూశాం. వాటిని చూస్తుంటే.. ఒక వ్యక్తి సంగీతం ప్లే చేస్తున్నప్పుడు చదువుపై ఎలా ఏకాగ్రత పెట్టగలడని అనిపిస్తుంది. అలాంటి వారి చెవుల్లో సంగీత ధ్వని ప్రతిధ్వనిస్తే తప్ప, చదువుకోవాలని అనిపించదు.ఇది మాత్రమే...


కన్నుకొట్టి.. ముద్దులిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. కృతిసనన్ ఎంత హాట్ గురూ

బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ మరోసారి తన గార్జియస్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'హీరోపంతి' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్సులో రచ్చ రచ్చ చేస్తోంది.తన ఎద సంపద చూపిస్తూ కుర్రాళ్ల చూపులకు వల వేస్తోంది.(Photo:Instagram) ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన కృతిసనన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం తెలుగు సినిమాతోనే. రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ తో ఆదిపురుష్ లో నటించి మెప్పించింది. కృతిసనన్ ఫస్ట్ మూవీ సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన "1: నేనొక్కడినే". (Photo:Instagram) వన్ నేనొక్కడినే సినిమా 2014 సంవత్సరంలో విడుదలైంది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా కృతిసనన్ నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నాగచైతన్యతో దోచెయ్ సినిమాలో మరోసారి నటించింది. ఈ రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో ముద్దుగుమ్మ ముంబై హీరోలతో వరుసగా సినిమాలు చేసి సక్సెస్ అయింది. (Photo:Instagram) బాలీవుడ్ నటి కృతి సనన్ రీసెంట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో 'ఆదిపురుష్' మూవీలో జోడి కట్టింది. ఇందులో సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. సినిమా ప్రజాదరణ పొందనప్పటికి కమర్షియల్ గా హిట్ అయింది.(Photo:Instagram) ఆదిపురుష్ సినిమాతో కృతిసననన్ తన నటన పరంగా ప్రశంసలు అందుకుంది. ఇందులో ఆమె సీతా దేవి పాత్రలో ఒదిగిపోయింది. ఈ ముంబై ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. రీసెంట్‌గా హాట్ పిక్స్ షేర్ చేస్తే 12గంటల్లోనే 4లక్షల 50వేల లైక్‌లు వచ్చాయి. .(Photo:Instagram) సోషల్ మీడియలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది కృతిసనన్. కేవలం ఇన్‌స్టాలోనే 55.9మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తల్లిదండ్రులు విద్యావంతులైనప్పటికి మోడలింగ్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.(Photo:Instagram) మీమీ సినిమాతో 2021 ఉత్తమ జాతీయ నటి అవార్డు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లు కావస్తున్నా..తెలుగు, హిందీ, తమిళ భాషా సినిమాల్లో హీరోయిన్‌గా పెద్ద హీరోల పక్కన నటించే అవకాశాలు దక్కించుకుంటోంది..(Photo:Instagram) గార్జియస్, బ్యూటీ అంటూ కృతిసనన్‌కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు. కత్తుల్లాంటి చూపులతో కుర్రాళ్లను కట్టిపడేసే విధంగా పరువాలు చూపిస్తూ ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలు చూస్తే తెలుగు ఆడియన్స్ ఈమె చాలా హాట్ గురూ అంటున్నారు. (Photo:Instagram)


అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి.. ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరి

అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదవశాత్తు జలపాతంలో మునిగి తనువు చాలించారు. ఈ ఘటన ఆరిజోనాలోని ఫాజిల్ క్రీక్ జలపాతం వద్ద చోటు చేసుకుంది. మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Pawan Kalyan: పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మాట వింటారు.. చిరంజీవి మాట వినరు.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan -Chiranjeeevi: పవన్ కళ్యాణ్ గురించి తరచూ ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేసేవారు కొంతమంది అయితే ఆయన్ని తిడుతూ వ్యాఖ్యలు చేసేవారు మరి కొంతమంది. అయితే చాలామంది కేవలం పబ్లిసిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతూ ఉంటారని అంటూ ఉంటారు ఆయన అభిమానులు.. ఇప్పుడు అలాంటి సంగతనే మరొకటి చోటు చేసుకుంది..


కృష్ణమ్మ’ మూవీ రివ్యూ: ఇంకాస్త ఘాటుగా ఉంటే బావుండేది!

ఊహించని పరిస్థితుల్లో ఈ ముగ్గురు అనాథలు తాము చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ, అది ఓ మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన నేరం. ఆ నేరం ఏంటో తెలియకుండా వారు ఎందుకు ఒప్పుకున్నారు? ఆ అమ్మాయి ఎవరు? ముగ్గురు మిత్రుల మీద వేసిన ఆ కేసులో ఎందుకు ఇద్దరే మిగిలారు? అన్నదే ఈ సినిమా కథ.


కాలేజీ రోజుల్లో రూ. 500 కోసం ఆ పని చేసిన అనసూయ.. ఎవరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా?

టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది. విమానం, పుష్ప, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనసూయ కెరీర్ మొదలైంది నటిగానే. చదువుకునే రోజుల్లోనే ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో అనసూయకు 2003లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన "నాగ' సినిమాలో ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ మూవీలో అనసూయకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే వెనుక అనసూయ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది. అయితే నాగ సినిమాలో అనసూయ కాలేజి స్టూడెంట్ పాత్రలో కనిపించే సమయానికి ఆమె వయస్సు 19 ఏళ్లు. అయితే ఆ పాత్రలో నటించిన అనసూయకు రూ. 500 చెల్లించారట. అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఆ రోజుల్లో ఇచ్చే పేమెంట్. ఇప్పుడు అనసూయ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది. నెటిజన్లు ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్లు పెట్టిన ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనసూయ.