Trending:


YS Birth Anniversary YSRCP : వైఎస్ 75వ జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - క్యాడర్ అంతా పాల్గొనేలా కార్యక్రమాలు

YCP is making arrangements for YS 75th birth anniversary : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించేందుకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఊరిలోనూ వైసీపీ అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. ఆస్పత్రుల్లో పండ్లు పంపిణ చేయడం, మొక్కలు నాటడం, రక్తదానం చేయడం, పిల్లలకు స్కూల్ బుక్స్ పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు...


Rajtarun case: రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన పోలీసులు..

Rajtarun Lavanya controvercy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న (శుక్రవారం ) అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.


Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


గుమ్మ‌డి హ‌ల్వా సింపుల్‌గా ఇలా చేయండి!

నోరూరించే స్వీట్ల‌లో హ‌ల్వాకు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. దీనిని వివిధ ర‌కాలుగా త‌యారుచేస్తారు. అందులో ఒక‌టి గుమ్మ‌డి హ‌ల్వా. ఈ గుమ్మ‌డి హ‌ల్వా త‌యారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


Swapna Varma suicide: సినీ ఇండస్ట్రీలో పెను విషాదం.. సూసైడ్ చేసుకున్న లేడీ ప్రొడ్యూసర్..

Swapna Varma suicide: టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) సూసైడ్ చేసుకుంది. మాదాపూర్‌లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డినట్లు తెలుస్తోంది.


Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా...

Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా... తెలంగాణలో ప్రత్యేకమైన అతిపెద్ద జాతర బోనాల పండగ.. ఈ ఆదివారం(  జులై 7) ఆషాడంలో వచ్చే తొలి ఆదివారం గోల్కొండ బోనాలతో నగరంలో బోనాల సందడి జరుగనుంది. తొలుత గోల్కొండ, తరవాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, ఆ తరవాత పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. బోనం అంటే భోజనం...


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు

Man Bites Snake: బిహార్‌లో ఓ వ్యక్తి తనను కరిచిన పాముని కొరికి అవతల పారేశాడు. నోట కరుచుకుని కసి తీరా కొరికి ప్రాణాలు తీశాడు. నవాదాలో జరిగిందీ ఘటన. సంతోష్ లోహార్ రైల్వేలో పని చేస్తున్నాడు. చాలా రోజుల తరవాత కాస్త విశ్రాంతి తీసుకుందాని బేస్‌ క్యాంప్‌లో నిద్రపోయాడు. ఆ సమయంలోనే పాము కాటు వేసింది. వెంటనే ఆ పాముని పట్టుకుని కసకసా కొరికేశాడు. రెండు సార్లు బలంగా కొరకడం వల్ల ఆ పాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాము కాటు వేసినప్పుడు విషం ఎక్కకూడదంటే...


వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్ తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ...


అవునా.. నిజమా..? : రోబో సూసైడ్ చేసుకుందా?

అవునా.. నిజమా..? : రోబో సూసైడ్ చేసుకుందా? దక్షిణ కొరియాలో ఓ షాకింగ్ వార్త వైరల్ గా మారింది. అక్కడ గుమి నగర కౌన్సిల్‌ ఆఫీస్ లో ఒక రోబో కౌన్సిల్‌ మెట్లదారిపై నుంచి పడిపోయింది. రోబో దానికిఅదే మెట్లపై నుంచి పడిపోయిందట. అయితే, రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతున్నది. రోబో ఎందుకు పడిపోయిందని అధికారులు ఆర్చశ్య పోతున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు ...


Saturday motivation: తొందరపాటు మాని.. మనసుల్ని గెలవండి..

Saturday motivation: తొందరపాటూ, ఆతృత వల్ల మన జీవితంలో అనేక అనర్థాలు జరగొచ్చు. ఈ అలవాటు మానుకుంటే ఎన్ని లాభాలో చూడండి.


Actor: మెగా హీరోపై రూ.125 కోట్ల బడ్జెట్.. వర్కవుట్ అవుతుందా..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ పడుతూ లేస్తూ వస్తుంది. ఒకదశలో పూర్తిగా పడిపోయింది. ఇక మెగా మేనల్లుడి పని అవుట్ అనుకున్న టైమ్‌లో విరూపాక్షతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్ల రీ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత మేనమామతో కలిసి బ్రో సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. పైగా రీమేక్ అవడం.. సినిమా కూడా కాస్త బోరింగ్‌గా ఉండటంతో బెడిసికొట్టింది. మరోవైపు సినిమాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఆగిపోలేదని వినిపిస్తుంది. ఇలాంటి అయోమయ పరిస్థితిలో మెగా మేనల్లుడికి సంబంధించిన కొత్త సినిమా అప్‌డేట్ సినీ లవర్స్‌ను ఎగ్‌జైట్ చేస్తుంది. సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా.. ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా.. ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు హనుమాన్ వంటి అరివీర భయంకర హిట్టు కొట్టిన నిర్మాతలు.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం అక్షరాల రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. మెగా హీరోపై అన్నేసి కోట్లు.. అందులోనూ ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ కూడా లేని సాయి ధరమ్ తేజ్‌పై అన్ని కోట్ల బడ్జెట్ అంటే మేకర్స్ రిస్క్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్‌కి కూడా ఇది తొలి సినిమా. ఎంత గొప్ప కాన్సెప్ట్ అయినా సరే.. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌పై నమ్మకంతో ఇంత ఇన్వెస్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు.. ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.


రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా?

రామగుండం పవర్ ​ప్లాంట్​ సింగరేణికా..జెన్​కో కా? ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి వైపే మొగ్గు చూపే చాన్స్​ జెన్​కో ప్లాంట్​ మూసేసిన నేపథ్యంలో తమకే ఇవ్వాలంటున్న 26 సంఘాల లీడర్లు  జెన్​కో, ట్రాన్స్​కో సీఎండీ రిజ్వీకి వినతిపత్రం  సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండంలో1971లో విద్యుత్​ఉత్పత్తి ప్రారంభించి 52 ఏ...


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


మళయాళి చిత్రం 'వర్షంగళ్కు శేషం' ఓటిటి రివ్యూ

ఓటీటీలోకి వ‌చ్చిన మ‌ల‌యాళ డ్రామా చిత్రం (Varshangalkku Shesham) ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ఫీల్ గుడ్ సినిమాలకు పెట్టింది పేరు మళయాళ చిత్ర పరిశ్రమ. అందులోనూ చిన్న సినిమా అంటే వాళ్లు చాలా భావుకతతో చెక్కుతుంటారు. భారీ బడ్జెట్ లు ఉండవు కాబట్టి స్క్రిప్టుని నమ్మి చేసే సినిమాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా స్టార్స్ లేని సినిమాలు అక్కడ బాగా ఆడుతున్నాయి. అక్కడ హిట్టైన సినిమాలు మనకు తెలుగులో డబ్బింగ్ అయ్యి ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ఆ క్రమంలో రీసెంట్...


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార...


పతంజలిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు: చర్యలు తీసుకోవాలంటూ బాబా రామ్‌దేవ్..

ఢిల్లీ : పతంజలిని నాశనం చేసేందుకు ఆయుర్వేద వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారని ఆయుర్వేద యోగా గురువు రామ్‌దేవ్ అన్నారు. బాబా రామ్‌దేవ్ కంపెనీ పతంజలికి వ్యతిరేకంగా కార్పొరేట్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, మేధావులు, రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి గ్రూపులు పతంజలి గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని బాబా రామ్‌దేవ్ పేర్కొన్నారు. ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. బాబా రామ్‌దేవ్ పతంజలి...


మణుగూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ

మణుగూరులో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ మణుగూరు, వెలుగు : పోరాటయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా గురువారం మణుగూరులో ఆయన విగ్రహాన్ని పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రం కోసం బ్రిటీష్ సైనికులపై పోరాడిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రేగా క...


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


Sumalatha: దర్శన్ నా కొడుకులాంటి వాడు - అభిమాని హత్య ఘటనపై సుమలత షాకింగ్ కామెంట్స్

Sumalatha About Darshan: రేణుకా స్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయం సినీ పరిశ్రమలోనే సంచలనంగా మారింది. ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులంతా దర్శన్‌ను తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ హీరోకు సపోర్ట్‌గా నిలబడ్డారు. దర్శన్ అలా చేసి ఉండడని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం దర్శన్‌కు సపోర్ట్ చేశారు. అలాంటి వారి లిస్ట్‌లో అలనాటి నటి...


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


తాజుద్దీన్​ బాబా దర్గాలో మొక్కులు

తాజుద్దీన్​ బాబా దర్గాలో మొక్కులు హైదరాబాద్​, వెలుగు: చెన్నూర్​ ఎమ్మెల్యే గడ్డం వివేక్​ వెంకటస్వామి గురువారం మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో పర్యటించారు. అక్కడ తాజుద్దీన్​బాబా దర్గాను సందర్శించారు. తాను ఎమ్మెల్యేగా,  తన కొడుకు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలవడంతో మొక్కులు చెల్లించుకున్నారు. ©️ VIL Media Pvt Ltd.


ప్లీజ్ ..హెల్ప్ చేయండి, మంచు లక్ష్మీ ప్రసన్న రిక్వెస్ట్

నటి, నిర్మాత మంచు సోషల్‌ మీడియాలో షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. సాయం చేయండి అంటూ నెటిజన్లను రిక్వెస్ట్‌ చేయటం వైరల్ విషయంగా మారింది. వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా తాను పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ నటి, నిర్మాత మంచు లక్ష్మి (Lakshmi Manchu) సోషల్‌ మీడియా ఇనిస్ట్రాలో అభిమానులను కోరారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్‌ గార్సెట్టి ఇనిస్ట్రా ఖాతాలనూ ట్యాగ్‌ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ...


ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన! మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు...


బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో...


Malavath Purna | ఎయిర్‌ ఇండియా మ్యాగజైన్‌లో పూర్ణ.. తెలంగాణ గిరిపుత్రికకు అరుదైన గౌరవం

రాష్ర్టానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్‌ పూర్ణ మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్‌ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్‌ఫ్లైట్‌ మ్యాగజైన్‌ ‘నమస్తే ఏఐ’లో చోటు దక్కించుకున్నది.


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


Raj Tarun: హీరో రాజ్‌ తరణ్‌పై చీటింగ్‌ కేసు - హీరోయిన్‌తో ఎఫైర్‌, నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు ఫిర్యాదు

Case Filed Hero Raj Tarun: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా రాజ్‌ తరుణ్‌పై నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం(జూన్‌ 5) చీటింగ్‌ కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసు రాజ్‌ తరుణ్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 11 ఏళ్లుగా తాను, రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నట్లు బాధిత యువతి ఫిర్యాదులో...


విశ్వక్ సేన్‌తో అనుదీప్?.. మొత్తానికి సెట్ చేసుకున్నాడా

Vishwak sen anudeep kv project విశ్వక్ సేన్, అనుదీప్ కలిసి ఓ సినిమాను చేయబోతోన్నారనే టాక్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలే అనుదీప్ ప్రిన్స్ తరువాత ఓ ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. జాతి రత్నాలు ఊపుతో ప్రిన్స్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించాడు. అది రెండు భాషల్లో బోల్తా కొట్టేసింది. దీంతో అనుదీప్ మూడో ప్రాజెక్ట్‌కు అడ్రస్ లేకుండాపోయింది. మధ్యలో రవితేజ ప్రాజెక్ట్ వినిపించింది. కానీ తాజాగా విశ్వక్ సేనుడితో సినిమా అని...


కల్కి సినిమాలో అదరగొట్టిన ఈ బాలుడిని గుర్తు పట్టారా.. ఏ సీన్‌లో వస్తారో చెప్పండి మరి..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కీ మూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష .కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


భారత జెండాతో టీమిండియా ప్లేయర్ల సందడి.. డాన్స్ ఇరగదీశారు!

టీమిండియా ఫ్యాన్స్‌ను చూడగానే ప్లేయర్లకు పూనకాలు వచ్చాయి. డాన్స్‌తో ఇరగదీశారు.


ఈ పుస్తకం ఖరీదు రూ.7కోట్లు.. దీని పేరు వింటే షాక్ అవుతారు.. ప్రత్యేకత ఏంటంటే..?

నేటి ప్రపంచం ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతోంది. అయితే, సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా పుస్తకాలను చదవడానికి ఇష్టపడే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం నచ్చితే ఎక్కడికైనా వెళ్లి, వెంటనే కొంటారు. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం గురించి తెలుసుకుందాం. దీని ధర రూ.7కోట్లు. ఈ రోజుల్లో పుస్తకాన్ని అంత ధర పెట్టి కొన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ.. కానీ ఇది నిజం.. తాజాగా దీనికి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఘోస్ట్ బుక్ గా పిలువబడే ఈ పుస్తకాన్ని ఆకాశం నుండి చాలా మంది చదివారని నమ్ముతారు. 1818లో ముద్రించిన ఈ పుస్తకం 2024లో రూ.7.04 కోట్లకు అమ్ముడుపోయింది. 1818లో ఒక బ్రిటిష్ మహిళా రచయిత్రి రచించి ప్రచురించిన ఈ పుస్తకం యొక్క ఒక కాపీ మాత్రమే ఉంది. అంతేకాదు ఆ పుస్తకాన్ని వేలం వేసినప్పుడు నమ్మశక్యం కాని మొత్తానికి అమ్ముడు పోయింది. నిజానికి 1818 కంటే ముందు ప్రచురించిన ఎన్నో పుస్తకాలు ప్రస్తుతం ఉన్నాయి. కానీ ఈ పుస్తకమే అంత ఖరీదు పలకడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటీష్ రచయిత్రి మేరీ షెల్లీ ఈ పుస్తకాన్ని రాశారు. 21 ఏళ్ల వయసులో రాసిన ఈ పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఫ్రాంకెన్ స్టైయిన్: ఆర్, ది మోడరన్ ప్రోమెథియస్' అనే టైటిల్ తో తెరకెక్కిన ఫ్రాంకెన్ స్టైయిన్ పాత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇందులో ఫ్రాంకెన్ స్టైయిన్ పేరు వివిధ సందర్భాల్లో పదేపదే వస్తుంది. 1818 లో ప్రచురించబడిన ఈ పుస్తకం యొక్క మూడు మొదటి కాపీలు ఇప్పటికీ ఉన్నాయి. పింక్ కవర్ ఉన్న ఈ మూడు కాపీలలో ఒక కాపీని మాత్రమే ప్రైవేట్ సేకరణ నుండి వేలం వేశారు. మిగిలిన రెండు ప్రతులను న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో భద్రపరిచారు.


ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి

ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం షూటింగ్​ సందడి నెలకొంది. ఆషాడ మాసం సందర్భంగా బోనాల పాటను చిత్రీకరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ ప్రాధాన్యం తెలిపేలా ఈ పాటను రూపొందిస్తున్నామని డైరెక్టర్​ మదన్​తెలిపారు. షూటింగ్ లో బలగం రమేశ్ రేఖ, సింగర్ శ్రీ విద్య, అజయ్ గౌడ్, నీ...


ముసిముసి నవ్వులు నవ్వుతూ.. మస్త్‌గా ఉన్న అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఎరుపు రంగు చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది.


Harirama Jogaiah | పవన్‌ కల్యాణ్‌కు కీలక సూచనలు చేస్తూ హరిరామ జోగయ్య లేఖ

Harirama Jogaiah | జనసేన బాగోగులు కోరే కాపు నాయకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్యఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు మరో లేఖ రాశారు.


Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడ్డ టీఎంసీ నేత ఆరోగ్యం విషమం : వైద్యులు

Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయంతో ఆసుపత్రిలో చేరిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ సీనియర్‌ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్‌ రాయ్‌ (Mukul Roy) ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా (critical) ఉన్నట్లు వైద్యులు తాజాగా వెల్లడించారు.


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


ఆమె నా ఫ్లాట్‌లోనే ఉంటుంది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు: రాజ్ తరుణ్

Raj Tarun: యువ హీరో రాజ్ తరుణ్ తనపై ఫిర్యాదు చేసిన యువతి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనకు సంబంధించిన ఫ్లాట్‌లోనే నివాసం ఉంటుందని, అయితే ఏనాడూ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో తనకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో లావణ్య పేరు వెలుగులోకి వచ్చినప్పుడే తనకు నచ్చజెప్పానని.. ఆమె ఏమాత్రం మారలేదని రాజ్ తరుణ్ అన్నారు. ప్రతి విషయానికి ఆమె బెదిరించేదని.. ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణితోనే తనపై కేసు పెట్టిందని చెప్పారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ‘రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు న్యాయం చేయండి’ అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


రాజ్ తరుణ్ తో ముద్దులు,హగ్గులు, బెడ్ రూమ్ సీన్స్ పై.. స్పందించిన హీరోయిన్, ఏమంటుందంటే..?

ప్రస్తుతం ఓ కేస్ లో ఇబ్బందిపడుతున్నాడు తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్. తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఈహీరోపై కంప్లైంట్ ఇచ్చింది. కాగా ఈక్రమంలో రాజ్ తరుణ్ జోడీగా నటించిన ఓ హీరోయిన్ అతనితో రొమాంటిక్ సీన్స్ పై స్పందించింది. టాలీవుడ్ యంగ్ హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ వైజాగ్ కుర్రాడు.. ఆతరువాత కుమారీ 21ఎఫ్ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. కాని ఆతరువాత కథ సెలక్షన్ లో పొరపాట్లు, కెరీర్ పై నిర్లక్ష్యంతో మంచి మంచి...


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


మైఖేల్ జాక్సన్ బయోపిక్‌లో టాలీవుడ్ స్టార్ హీరో.. సందీప్ రెడ్డి వంగా ప్లానింగ్ అరాచకం..!

ఒక టాలీవుడ్ దర్శకుడు హిందీ రీజినల్ లాంగ్వేజ్‌లో సంచలనాలు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. రాజమౌళి తర్వాత అలాంటి సంచలనం అనే మాటను సందీప్ రెడ్డి వంగా సృష్టించాడు. సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు బాలీవుడ్‌లో సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటివరకు ఆయన హిందీలో తీసింది రెండు సినిమాలు మాత్రమే. అందులో ఒకటి తెలుగు రీమేక్ సినిమానే. కానీ పది, పదిహేను సినిమాలకు సరిపడ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కబీర్ సింగ్‌తో షాహిద్‌కు, యానిమల్‌తో రణ్‌బీర్ కపూర్‌కు వాళ్ల సినీ కెరీర్‌లోనే అత్యధిక గ్రాసర్ సినిమాలు ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు హిందీ నాట సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. కమర్షియల్‌గానే కాదు.. ఈ రెండు సినిమాల టైమ్‌లో వచ్చిన కాంట్రవర్సీలను కూడా తన స్టైల్లో ఇచ్చి పడేశాడు. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇది ప్రభాస్‌కు పాతికవ సినిమా. కల్కీతో అఖండ విజయం సాధించిన ప్రభాస్‌.. తన తదుపరి సినిమా సందీప్‌తో చేస్తుండటంతో యావత్ సినీ ప్రియుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు ఇందులో ప్రభాస్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నట్లు తెలియడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా అని ఆడియెన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి వంగా సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ క్రేజీ కాంబోకి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. అదేంటంటే... ఈ సినిమా మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా తెరకెక్కబోతున్నట్ల ఓ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. మైఖేల్ జాక్సన్ బయోపిక్‌గా కాకుండా.. కొన్ని ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని సందీప్ రెడ్డి వంగా కథ రాసుకున్నట్లు రూమర్ వినిపిస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి మైఖేల్ జాక్సన్‌ను ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అలాంటి గొప్ప సింగర్, డ్యాన్సర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కితే మాత్రం మాములుగా ఉండదు. కానీ ఇందులో నిజా నిజాలు తెలియలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే...


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


Trinayani Serial Today July 6th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ బ్యాగ్‌లో క్షుద్రపూజ సామాగ్రి.. ఇంటికి చింతామణిని తీసుకొచ్చిన విశాలాక్షి!

Trinayani Today Episode హాసిని పేపర్ మీద గాయత్రీ పాపనే గాయత్రీ దేవి అని రాస్తుంది. అయితే విశాల్ అది ఎవరికీ చెప్పకుండా హాసిని తిలోత్తమ చీర కొట్టేసింది అని చెప్తాడు. తిలోత్తమ అడిగి తీసుకోవచ్చు కదా అని రెండు తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు గాయత్రీ పాప పాదాలకు పావనా మూర్తి మొక్కుతాడు. చిన్నపాపకి దండం పెట్టడం ఏంటి మామయ్య అని అడిగితే తను పాప కాదు గాయత్రీ దేవి అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఏంటి మీ రహస్యాలు అని అడుగుతుంది. విశాల్, పావనా...


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


బెరిల్: ‘మా ద్వీపం మొత్తాన్ని తుడిచిపెట్టేసిన హరికేన్ ఇది’ అంటున్న బాధితులు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే....

కొన్ని భవనాలు మాత్రమే హరికేన్‌‌ దెబ్బను తట్టుకుని నిలిచాయి. చాలా ఇళ్లు కూలిపోయాయి. కూలిన భవనాల శిథిలాలలో రోడ్లన్నీ నిండిపోయాయి. వీధుల్లోని కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.