PANCHANGAM TODAY: నేటి పంచాంగం... ఉదయమే దుర్ముహుర్తం ఆ తర్వాత అమృత ఘడియలు.. !
నేడు 2024 శుక్రవారం మార్చి 29, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర రుతువు, ఫాల్గుణ మాసం.
ఇవాళ 6 గంటల 02 నిమిషాలకు సూర్యోదయం.
నేడు సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది.
ఇవాళ తిథి బహుళ. చవితి రాత్రి 8 గంటల నిమిషాల వరకు ఉంది. తర్వాత పంచమి. వారం బృగువాసరె. నక్షత్రం: విశాఖ రాత్రి 8 గంటల 32 నిమిషాల వరకు ఉంది. తదుపరి అనురాధ. యోగం వజ్ర రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు ఉంది. తదుపరి సిద్ధి. కరణం బవ ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బాలవ రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉంది. కరణం: బవ ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు ఉంది. తర్వాత బాలవ రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలవ.
నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. ఇవాళ ఉదయం 11 గంటల 01 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు అమృత ఘడియలు ఉన్నాయి.
దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 43 నిమిషాల నుంచి 9 గంటల 31 నిమిషాల వరకు ఉంది. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి 1 గంట 34 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు.
రాహుకాలం ఉదయం 1 0గంట నుంచి 30 గంటల 12 గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు.
యమ గండకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు.
అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 12 గంటల 46 నిమిషాల నుంచి 6 గంటల 28 నిమిషాల వరకూ ఉంది.
Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.