Trending:


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


తన ప్రియురాలు రమ్మందంటూ నటుడు చందు సూసైడ్.. పవిత్ర డెత్ తర్వాత ట్విస్ట్

వారం రోజుల్లో ఇద్దరు టీవీ సీరియల్ నటులు చనిపోవడం టీవీ పరిశ్రమతో పాటు సీరియల్స్ చూసే అభిమానుల్ని షాక్ కు గురి చేసింది.తెలుగులోప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించిన చందు శనివారం తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నాడు.(Photo:Instagram) త్రినయని సీరియల్ తో పాటు పలు సీరియల్స్ లో నటించిన పవిత్ర జయరాం యాక్సిడెంట్ లో చనిపోయిన వార్త జనం మర్చిపోక ముందే అదే కారు ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రియుడు, ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకోవడం అందర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo:Instagram) నాలుగు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో చనిపోయింది పవిత్ర జయరాం. ఆమెతో గత కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు చందు. అయితే తన కళ్ల ముందే పవిత్ర జయరాం చనిపోవడం చూసి చందు షాక్ కు గురయ్యాడు. ఈవిషయాన్ని తానే స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు.(Photo:Instagram) ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగానే అందరూ భావించినప్పటికి చందుకి పవిత్ర జయరాంతో వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే చందు పవిత్ర లోకేష్ మరణాన్ని జీర్ణించుకోలేక మణికొండలోని తన ఫ్లాట్ లో ఉరివేసుకొని చనిపోయాడు..(Photo:Instagram) టీవీ సీరియల్స్ లో నటిస్తున్న చందుకి గతంలోనే శిల్ప అనే యువతితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో పవిత్ర జయరాంతో కూడా లివింగ్ లైఫ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది..(Photo:Instagram) ఈరోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవిత్ర మరణం తర్వాత ఒక యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు ముందుగానే చెప్పాడు. తనకు ఏది ఎక్కువ సేపు గుర్తు ఉండటం లేదని కూడా చెప్పాడు..(Photo:Instagram) చందుకి 2015లో శిల్ప అనే యువతీతో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన తర్వాత శిల్పకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ రోజు పవిత్ర పుట్టినరోజు..నిన్ను మర్చిపోలేక పోతున్నా, మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు.. జిమ్ వెళ్దాం అని పోస్ట్ లు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగాతెలుస్తోంది..(Photo:Instagram) రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇప్పుడు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది? ఎలా చనిపోయాడు అనే విషయం మీద మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కల్కి టీమ్ నుండి అనుకోని సర్ప్రైజ్... భైరవ వాహనం బుజ్జిని చూస్తారా?

దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో గొప్పగానే ప్లాన్ చేశాడు. కల్కి 2829 AD చిత్రం నుండి వస్తున్న ఒక్కో పోస్టర్, అప్డేట్ అంచనాలు పెంచేస్తున్నాయి. కల్కి చిత్రీకరణకు నాగ్ అశ్విన్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడాడు. కల్కి మూవీలో కనిపించే వాహనాలు, వస్తువులు ఎన్నడూ చూడని విధంగా ఉంటాయట. కల్కి మూవీలో వాడే వాహనాలకు టెక్నాలజీ విషయంలో సహాయం అందించాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నాగ్ అశ్విన్ అడిగారు. కాగా కల్కి మూవీలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అట. ఆయన ఓ ప్రత్యేక...


బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్

బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌గా దూసుకెళ్లిన పూజాహెగ్డే.. గత కొంత కాలంగా రేసులో కొంత వెనుకబడింది. వరుస పరాజయాలు పలకరించడంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తాజాగా కోలీవుడ్‌‌ నుంచి ఆమెకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సూర్యకు జంటగా ఆమె ఓ చిత్రంలో నటించబోతోంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుత...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్..

Darshini Movie Review: సినీ ఇండస్ట్రీలో హార్రర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉంటే ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ రూట్లోనే వచ్చిన మరో సినిమా 'దర్శిని'. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


ఎన్టీఆర్‌-నీల్‌లకు షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?.. ఇదేం ట్విస్ట్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేసన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న ఈ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుందట. ఇప్పటికే ఈమూవీని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు షూటింగ్‌ డిటెయిల్స్ తోపాటు సినిమా టైటిల్‌ని కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మేరకు సినిమా టైటిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో రావాల్సిన ఈ మూవీకి `డ్రాగన్‌` అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌...


Pithapuram | పిఠాపురానికి బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. ఏపీ మాత్రమే కాదు తెలంగాణలో కూడా పవన్ పోటీ, గెలుపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం పోలింగ్ పూర్తికాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు.. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92శాతం ఓటింగ్ నమోదు కాగా.. 2014లో 79.44శాతం నమోదైంది. గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది.


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


ప్రభాస్ తో ఆమెకు భలే పులిహోర కలిపేసారే, వద్దంటే వద్దు బాబోయ్

ఒక వేళ అలాంటి వార్త ఏదైనా ఇస్తే మాత్రం దారుణంగా ఉంటుందని, చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అసలు ఈ రూమర్లు అన్నీ చూస్తే ప్రభాస్ కూడా షాక్ అవుతాడంటూ ఫన్నీ ట్రోల్స్ నడుస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అనేది మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అనుష్క ని చేసుకోబోతున్నాడంటూ కొద్ది కాలం, భీమవరం కు చెందిన అమ్మాయంటూ కొద్ది కాలం ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ప్రభాస్ పెళ్లితో ముడి పడి ఉంటుంది. అంతుకు ముందు కృష్ణం రాజు మీడియా దగ్గర కనపడటం పాపం...ప్రబాస్ పెళ్లి గురించే...


ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది

ఆస్తి పంపకాల కోసం తల్లి శవం వద్దే కొడుకు, కూతుళ్ల పంచాది రెండ్రోజులు ఫ్రీజర్​లోనే మృతదేహం ఆస్తి పంపకాలు పూర్తయ్యాక అంత్యక్రియలకు డబ్బుల్లేవన్న కొడుకు  ఖర్చులకు రూ.2 లక్షలు ఇచ్చిన తర్వాతే తల్లికి తలకొరివి సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో ఘటన నేరేడుచర్ల, వెలుగు : ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలను రెండ్రోజుల పాటు ఆపేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్ల...


Natti Kumar: పెద్ద హీరోల వల్లే తెలుగు సినిమాకు ఈ దుస్థితి: ‘ఏబీపీ దేశం’ ఇంటర్వ్యూలో న‌ట్టికుమార్ షాకింగ్ కామెంట్స్

Natti Kumar on Single Screen Theatres Close: తెలంగాణ వ్యాప్తంగా మే 17 నుంచి ప‌ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత‌పడుతున్న విష‌యం తెలిసిందే. సినిమాలు లేక న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో మూసేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఆ నిర్ణ‌యం స‌మంజ‌సం కాద‌ని, ఎవ‌రినీ సంప్ర‌దించ‌కుండా ఆ నిర్ణ‌యం ఎలా తీసుకుంటార‌ని అన్నారు ప్రొడ్యూస‌ర్ న‌ట్టికుమార్. పెద్ద హీరోల వ‌ల్లే ఇలాంటి ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి అని అన్నారు ఆయ‌న‌....


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది

టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది టీవీఎస్ మోటార్ టీవీఎస్​ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్  బ్లాక్ ఎడిషన్‌‌ను రూ. 1.09 లక్షల (ఎక్స్​షోరూం) ధరతో విడుదల చేసింది. అయితే టీవీఎస్ ​అపాచీ ఆర్టీఆర్​ 160 4 వాల్వ్ వేరియంట్​ రూ. 1,19,990లకు అందుబాటులో ఉంటుంది.  ఇందులోని 159.7 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజన్ 17.31 బీహెచ్​పీని,  14.73 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుం...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు

ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు జూబ్లీహిల్స్​, వెలుగు : ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ పరిధి ఎన్ఆర్ఆర్​పురం కాలనీలో వెంకటేశ్వర క్లినిక్​, ఏయా హెల్త్​ కేర్​పేరుతో  డాక్టర్లుగా రాజమౌళి, ఉదయ్ ​కుమార్​ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.  వీరికి ఎంబీబీఎస్​ సర్టిఫికెట్లు లేవు. మెడికల్ ​కౌన్సిల్...


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


Dirty Fellow: విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించిన 'డర్టీ ఫెలో' మూవీ ట్రైలర్..

Dirty Fellow: శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటించిన మూవీ 'డర్డీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించారు


కన్నప్పలో కీ రోల్

కన్నప్పలో కీ రోల్ ‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రభాస్‌‌ ఇటీవల ఈ మూవీ సెట్స్‌‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ...


ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందా? ఫ్యాన్స్‌కి ఇక పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ప్రభాస్. " డార్లింగ్స్.. త్వరలోనే మన లైఫ్‌లోకి ఓ స్పెషల్ వ్యక్తి వస్తున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ డార్లింగ్ త్వరలోనే పెళ్లి వార్త చెప్పబోతున్నాడంటూ సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అంతలేదు.. ఇది ప్రమోషన్స్ కోసం అనుకుంటా అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి ప్రభాస్ దేని గురించి ఆ పోస్ట్ పెట్టాడో చూడాలి.


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన

Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన సీరియల్ నటులు చంద్రకాంత్(Chandrakanth), పవిత్ర జయరాం(Pavitra Jayaram) మరణవార్తలు సీరియల్ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపాయి. గత ఆదివారం నటి పవిత్ర కారు ప్రమాదంలో మృతిచెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రకాంత్ ఇంట తీవ్ర విష...


అద్దం ముందు సుప్రిత అందాల విందు

సురేఖా వాణి కూతురిగా సుప్రిత చాలా మందికి పరిచయమే. ఇక ఇప్పుడు సుప్రిత తన కాళ్ల మీద తాను నిలబడబోతోంది. సినిమాల్లోకి హీరోయిన్‌గా సుప్రిత ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.


సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లో  నివాసం ఉంటున్న చంద్రకాంత్.. మే 17వ తేదీ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ...


Prabhas: ప్రభాస్‌తో పాయల్ పెళ్లా? ఇదిగో హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ హడావిడి, వాస్తవం ఏమిటంటే?

Prabhas - Payal Rajput: సినీ పరిశ్రమలో ఒక రూమర్ వైరల్ అవ్వాలంటే ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా పాపులారిటీని సంపాదించుకున్న హీరోల విషయంలో రూమర్స్ అనేవి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇటీవల ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక అప్డేట్ వల్ల సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన పోస్ట్ కూడా...


Chanakya Niti Telugu : మీకు ఈ అలవాట్లు ఉంటే పేదరికంలోనే ఉండిపోతారు

Chanakya Niti On Poverty : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో పేదరికానికి కారణాలను చెప్పాడు. కొంతమందికి ఉన్న అలవాట్లు పేదరికానికి దారితీస్తాయి.


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కు...


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..

Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


తలకిందులుగా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్టింట్లో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో కీర్తి సురేష్ తలకిందులుగా కనిపిస్తోంది. అలా అప్ సైడ్ డౌన్ చేయాలని సూచించింది.


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


సితార క్యూట్ ఫోటోలు.. చూస్తే వావ్ అనాల్సిందే

Sitara Ghattamaneni Latest Pics మహేష్ బాబు కూతురిగా సితారకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక సితార నెట్టింట్లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను పెంచేసుకుంది. ఇక ఇప్పుడు నెట్టింట్లో సితార వదిలిన ఫోటోలు చూస్తే ఘట్టమనేని ఫ్యాన్స్ అవాక్కవ్వాల్సిందే.


Rakhi Sawant: రాఖీ సావంత్ అనారోగ్యానికి కారణం ఇదేనట, సర్జరీ తప్పదని వెల్లడి - టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన తర్వాతే ఇలా!

Rakhi Sawant Health: బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు దక్కించుకుంది రాఖీ సావంత్. బీ టౌన్‌లో తను ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను అందిస్తుంటుంది రాఖీ. అదే విధంగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదంటూ ఆసుప్రతిలో చేరినట్టు తెలిపింది. రాఖీ సావంత్ హాస్పటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బయటికొచ్చిన రాఖీని తన హెల్త్ గురించి...


Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి

Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి ...


Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం...


NTR 31 Title: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్ష‌న్‌

NTR 31 Title: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్ష‌న్‌ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) కు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ హిట్ తరువాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే ఆయన సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే తన నెక్స...


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


SSMB 29: మహేశ్, రాజమౌళి సినిమాలో మలయాళ నటుడు - హైప్ కోసం మేకర్స్ ప్లాన్?

Malayalam Actor In SSMB 29: దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమా ఎస్ఎస్ఎమ్‌బీ 29. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు, ఇతర క్యాస్టింగ్ ఎవరు లాంటి వివరాలను మూవీ టీమ్ ఫైనల్ చేయకపోయినా.. దీనికి సంబంధించిన ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక మలయాళ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


Shani Lucky Zodiac: వచ్చే 2025 ఏడాది వరకు ఈ రాశులవారికి లాభాలే, లాభాలు!

Shani Lucky Zodiac In Telugu: వచ్చే 2025 సంవత్సరం వరకు శని అనుగ్రహంతో ఈ మూడు రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.


ఆ హీరోతో లిప్ లాక్ సీన్ కి ఓకె..కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్ ?

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన...


Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు గొడవలుపడి విడిపోతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ జంట ఓ చిన్న కుర్కురే ప్యాకెట్ కోసం దంపతులు గొడవపడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరి ఏకంగా విడాకులకు దారి తీసింది. వింటుంటే చాలా సిల్లీగా ఉంది కదా. ఓ భర్త భార్యకు ప్రేమతో క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడు. దీంతో గొడవకు దిగిన భార్య తన అత్తమామలను, భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్న గొడవ కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ వరకు వెల్లింది. అక్కడ...


Naresh: బాలకృష్ణతో బాండింగ్ అలా ఉంటుంది, ఆరోజు చచ్చిపోయాను అనుకున్నాను - నరేశ్

Naresh About Balakrishna: సీనియర్ యాక్టర్ నరేశ్.. తన పర్సనల్ లైఫ్ గురించి గానీ, ప్రొఫెషనల్ లైఫ్ గురించి గానీ ఎక్కువశాతం ఓపెన్‌గానే ఉంటారు. నరేశ్.. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోగా ఎంతో సక్సెస్ చూసిన ఆయన.. ఇప్పుడు బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇక ఈ హీరోలతో ఆయనకు ఉన్న బాండింగ్ గురించి చెప్తూ.. బాలకృష్ణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నరేశ్. అంతే కాకుండా ఒకసారి సినిమా...


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...