Trending:


మొసలి ముఖంపై కొట్టి చెల్లిని కాపాడుకుంది

"అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆ మొసలి నన్ను పళ్లతో పట్టుకుని, నీళ్ళ కిందికి లాక్కుపోతున్నప్పుడు, నా పని అయిపోయిందనుకున్నాను’’


Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?

Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రేండింగ్ లో నడుస్తోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ సైతం ప్రభాస్ పోస్ట్ ని బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసు...


Illegal Affair: వివాహేతర సంబంధంతో భర్తను చంపేసి.. కట్టుకథతో అంత్యక్రియలు పూర్తి, మూడ్నెల్ల తర్వాత నిందితుడు లొంగుబాటు

Illegal Affair: వివాహేతర సంబంధంతో కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య గుండెపోటుతో మృతి చెందాడని అందరిని నమ్మించింది. మూడు నెలల తర్వాత హంతకుల్లో ఒకరు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.


Urfi Javed | ఈ డ్రెస్‎లో ఉర్ఫీని చుస్తే కుర్రాళ్ళ పని ఇక అంతే ..

ఉర్ఫీ జావేద్ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. సినిమాల సంగతి ఏమో గానీ వింత డ్రెస్సులతో జనాలకు కోపాన్ని తెప్పిస్తుంది. ఈ డ్రెస్‎లో ఉర్ఫీని చుస్తే కుర్రాళ్ళ పని ఇక అంతే ..


గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...

గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...


Hero Xoom Model 2024: పిచ్చెక్కించే ఫీచర్స్‌తో హీరో కొత్త స్కూటర్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!

Hero Xoom New Model 2024: హీరో మోటర్‌ సైకల్‌ కంపెనీ తమ జూమ్‌ స్కూటర్‌ను కొత్త లుక్‌తో పరిచయం చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!

Krishnamma Movie Digital Streaming Platform: అగ్ర దర్శకులలో ఒకరైన కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'కృష్ణమ్మ'. మే 10న థియేటర్లలో విడుదల అయ్యింది. కట్ చేస్తే... అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. వారానికి ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ సినిమా! Krishnamma Movie OTT Platform: 'కృష్ణమ్మ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్లలో సినిమా విడుదల చేసినప్పుడు తమ ఓటీటీ...


Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్ ఈమధ్య సెలబ్రెటీలు విడాకులు తీసుకోవడం అనేది సాధారణమైన విషయంగా మారింది. ఆమధ్య నాగ చైతన్య-సమంత, నిహారిక-చైతన్య, ధనుష్-ఐశ్వర్య.. రెండు రోజుల క్రితం తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్-సైంధవి తమ తమ భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. తాజాగా ఈ లిస్టులో ఓ సీరియల్ నటి కూడ...


Pawan Kalyan: ఓటమి రోజున నాకు తెలియకుండానే నా భార్య ఆ ఫొటో తీసింది, అన్నయ్యలు కౌన్సిలింగ్ ఇచ్చారు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan About Failure In Politics: సినిమాల్లో పవర్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకుడిగా మారాలనుకున్న పవన్.. ఘోరమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేశారు. అయితే 2019లో ఓటమిని ఎదుర్కున్నప్పుడు తన భార్య అన్నా లెజ్‌నేవా ఎలా రియాక్ట్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు పవన్ కళ్యాణ్. తన దృష్టిలో ఓటమి అంటే...


Kangana Ranaut: 8 క్రిమినల్ కేసులు, 6 కిలోలకు పైగా బంగారం - కంగనా రనౌత్ ఆస్తుల పూర్తి వివరాలివే

Assets of Kangana Ranaut: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగనున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఇప్పటికే జోరుగా ప్రచారం చేస్తున్నారు. జూన్ 1వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కంగనా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో (Kangana Ranaut’s Assets) ఆమె ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా చూస్తే కంగనా రనౌత్ మొత్తం ఆస్తుల విలువ రూ.91.6...


దాక్షాయణి ఈజ్ బ్యాక్

దాక్షాయణి ఈజ్ బ్యాక్ యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బుల్లితెరపై ఆకట్టుకున్న అనసూయ భరద్వాజ్.. డిఫరెంట్ స్ర్కిప్టులతో వెండితెర ప్రేక్షకులనూ అలరిస్తోంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. ‘పుష్ప’ చిత్రంలో ఆమె పోషించిన  దాక్షాయణి పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రస్తుతం ‘పుష్ప2’లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. బుధవారం...


Today Panchangam: నేడు యమగండం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 17 మే 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :-17 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం శుక్రవారం తిథి:- నవమి ఉ॥ 9:06ని॥ వరకు నక్షత్రం:- పూ.ఫల్గుణీ రాత్రి 9:37 ని॥ వరకు యోగం:- వ్యాఘాతం ఉ॥ 10:08ని॥ వరకు కరణం:- కౌలవ ఉ॥09:06తైతుల రాత్రి 10:06 ని॥ వరకు వర్జ్యం:- అమృత ఘడియలు:- సా॥2:34 ని॥ల 4:26ని॥...


తల్లి కారణంగానే కుమారుడికి సంతానలేమి సమస్య.. ఆ జన్యు లోపంతోనే..?

పెళ్లై రెండు మూడేళ్లు గడిచిన తర్వాత పిల్లలు పుట్టకపోతే వారిలో ఏదో లోపం ఉన్నట్లు ఈ సమాజం చూస్తుంది. పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయే కారణం అని నిందిస్తుంటారు. ఇక అత్తలు అయితే సంతానలేమికి కోడలే కారణం అంటూ రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే వారికి పిల్లలు పుట్టకపోవడానికి అత్తలే కారణం అవ్వొచ్చని, లోపం అబ్బాయిల్లోనే ఉండొచ్చని ఓ పరిశోధనలో తేలింది. తల్లిలో ఉండే లోపభూయిష్టు కారణంగానే మగవారిలో సంతానలేమి సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు తొలిసారిగా...


Rashmika Mandanna: అంతకుమించిన సంతోషం ఏముంటుంది.. రష్మిక వీడియోకు ప్రధాని మోదీ రిప్లై

Rashmika Mandanna: సినీ నటి రష్మిక మందన్న ట్వీట్ చేసిన వీడియోకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. అంతకుమించిన సంతోషం ఏముంటుంది అంటూ ప్రధాని రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రష్మిక మందన్న ఏం వీడియో ట్వీట్ చేసింది. దానికి ప్రధానమంత్రి ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనే విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.


Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా..

Mohini ekadashi 2024: మోహినీ ఏకాదశి ఎప్పుడు.. ఆ రోజు ఏం చేయాలి.. పురాణాల్లో ఏముందో తెలుసా.. ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహినీ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది.మోహినీ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు ఎలా పూజ చేయాలి..  దీని విశిష్టత ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. హిందూ మతంలో మోహినీ ఏకాదశ...


రాజు యాదవ్..వారం వాయిదా

రాజు యాదవ్..వారం వాయిదా గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌‌‌‌‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ ...


బన్నీ మొదట సినిమా ఆఫర్ గురించి నాగబాబు కామెంట్,షాకింగ్ మేటర్

ఇంకా ఇంకాస్త మెచ్యూరిటీ రావాలి. యాక్టింగ్ లో ట్రైనింగ్ కావాలి. ఆ క్యారెక్టర్ బన్నీ అయితే బాగుంటాడు. తనని చేయమన్నాడు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఎవరికి తగినట్లుగా వారు అర్థాలు...


కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని 26 ఏళ్లు నేలమాళిగలో దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

వారసత్వం విషయంలో వచ్చిన గొడవ ఆధారంగా ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు ఆయన సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....


డిగ్రీ చదివగానే వేట షురూ.. అందాలు దాచేదే లేదంటూ వ్యాపారవేత్త కూతురు హల్చల్..

నేటితరం అందాల భామలు గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడం లేదు. సోషల్ మీడియాలో తమ అందాల సెగలు పోస్ట్ చేస్తూ యమ కిక్కిస్తున్నారు. అలాంటి ఓ బ్యూటీ గురించి ఇప్పుడు చూద్దాం. వ్యాపారవేత్త కూతురైన ఈ చిన్నది.. అందాలకు అడ్డే వద్దంటూ తెగ హల్చల్ చేస్తోంది. జర్నలిజంలో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీతో పట్టభద్రురాలై.. సోషల్ మీడియాలో అందాల జాతర చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రకారు ఫాలోయింగ్ అమాంతం పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఇంతకీ ఆమె ఎవరంటారా..? ఆమెనే హాట్ హాట్ శ్రద్ధ దాస్. వెండితెరపై అయినా, కెమెరా ముందైనా పరువాల ప్రదర్శన చేయడంలో శ్రద్ద దాస్ ముందు వరుసలో ఉంటుంది. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. నిత్యం ఈ అమ్మడి పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా వెకేషన్ ట్రిప్ ఫొటోస్ వదిలి వేడి పుట్టించింది. ఎవరేమనుకున్నా నా శరీరం నా ఇష్టం అన్నట్లుగా కెమెరా ముందు రచ్చ చేస్తోంది శ్రద్దా దాస్. అందాల ఆరబోతలో తనను మించిన వాళ్లు ఎవరూ లేన్నట్లుగా బాడీలోని ప్రతి అణువు చూపిస్తూ కొంటె చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. దీంతో సోషల్ మీడియాలో అమ్మడి హవా నడుస్తోంది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా దాస్.. వెండితెరకు తన గ్లామర్ అద్ది పాపులర్ అయింది. కెరీర్ పరంగా భారీ సక్సెస్ అందుకోనప్పటికీ అందాల భామగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ఆర్య 2 నుంచి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకుల్లో భారీ డిమాండ్ చేకూరింది. దీంతో ఈ అమ్మడు గ్లామర్‌నే నమ్మకుంది. అయిన సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది శ్రద్దా దాస్. సోషల్ మీడియాలో శ్రద్ద చేస్తున్న హంగామాకు ఆమె ఫాలోయింగ్ పెరగడంతో పాటు దర్శకనిర్మాతల చూపు ఆమెపై పడుతోంది. ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు రెడీగా ఉన్న శ్రద్దా దాస్.. ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. గత కొంతకాలంగా అందాలు ఆరబోయడంలో సరికొత్త దారులు వెతుకుతూ నెట్టింట రచ్చ చేస్తోంది శ్రద్ద దాస్. దీంతో యూత్ అంతా ఆమె సోషల్ మీడియా వాల్ పై ఓ కన్నేసి ఉంచుతున్నారు.


ఆపరేషన్ సక్సెస్ కానీ..ఈ వైద్యుల నిర్వాకం తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే !

వైద్యో నారాయణో హరి అనే వాక్యం వైద్య వృత్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. ఈ వాక్యం పరమార్థం ఇదే వైద్యుడు.. దేవుడితో సమానమని. ఎందరో వైద్య వృత్తిలో రాణిస్తూ.. ప్రజల చేత అభినందనలు పొందే వైద్యులు సైతం ఉన్నారు ఈ సమాజంలో. కానీ కొందరు వైద్యుల నిర్వాకం చూస్తే.. వైద్యవృత్తికే కళంకం తెస్తున్నారని పలువురు వైద్యులే బాహాటంగా విమర్శిస్తున్నారు. అటువంటి ఘటన ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వైద్యుల నిర్వాకం తెలిసి యావత్ భారతావని ముక్కున వేలేసుకుంది. ఇంతకు ఆ...


Suchi Leaks: మళ్లీ మొదలైన సుచీ లీక్స్‌ వివాదం - కమల్‌ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్‌ ఫైర్‌

Singer Suchitra Shocking Comments on Kamal Haasan: ఆ మధ్య సుచి లీక్స్‌ కోలీవుడ్‌ ఇండస్ట్రీని ఎంతగా షేక్‌ చేసిందో ప్రత్యకంగా చెప్పనవరం లేదు. గాయనీ సుచిత్ర అకౌంట్‌ నుంచి హీరో ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌, ఆండ్రియా, త్రిషల ప్రైవేటు వీడియోలు, ఫోటోలు లీక్‌ అయిన అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుచీ లీక్స్ కారణంగా ధనుష్, అనిరుధ్‌, ఆండ్రియా, అమలాపాల్, హన్సిక, త్రిష, అమీ జాక్సన్, సింగర్ చిన్మయి ఇలా ఎందరో హాట్‌టాపిక్‌ అయ్యారు. దీంతో సుచీ లీక్స్‌...


కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు

కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు: వెలిచాల రాజేందర్ రావు నామా గెలిస్తే  కేంద్ర మంత్రి ఎలా అయితడు బీఆర్ఎస్ కు రెండో స్థానం వస్తే  దేనికైనా సిద్ధం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు హైదరాబాద్​: కేటీఆర్ అంటే కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు అని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన...


Ester Noronha: పెళ్లయిన 16 రోజులకే నోయల్‌ నిజస్వరూపం తెలిసింది - నాపై యాసిడ్‌ పోస్తానని బెదిరించారు..

Ester Noronha Sensational Comments on Ex Husband Noel Sean: నటి ఎస్త‌ర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమే ఈ మధ్య బోల్డ్‌ కంటెంట్‌, బోల్డ్‌ రోల్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్‌ కమెడియన్‌ సునీల్‌ భీమవరం బుల్లోడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ హీరోయిన్‌గా ఎస్తర్‌కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు....


Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి

Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్(Karthik Aryan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముంబైలో ఇటీవల భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన ఈదురు గాలులకు భారీ హోర్డింగ్ కుప్పకూలింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోగా, 40 మందికి ...


బర్త్ డే రోజు అనసూయ ఏం చేసిందో తెలుసా?... అతని అదృష్టానికి కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు!

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి....


`మిరల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

`ప్రేమిస్తే` భరత్‌ తాజాగా `మిరల్` చిత్రంతో వస్తున్నారు. వాణి భోజన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ నేడుశుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. `ప్రేమిస్తే` భరత్‌ తెలుగు ఆడియెన్స్ కి కనిపించి చాలా రోజులవుతుంది. ఆ సినిమా తర్వాత ఆయన ఒకటి రెండు సినిమాల్లో మెరిసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండేళ్ల క్రితం `హిట్‌` చిత్రంలో మెరిసినా ఆ మూవీ ఆడలేదు. ఇప్పుడు తమిళ డబ్బింగ్‌ మూవీ `మిరల్‌`తో వస్తున్నాడు. భరత్‌కి జోడీగా వాణి భోజన్‌...


అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..

అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు.. ఏపీలో ఎన్నికల తర్వాత పెనుదుమారం రేపిన పల్నాడు అల్లర్ల వేడి ఇంకా చల్లారలేదు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ అక్కడ 144 సెక్షన్ విధించింది. దీంతో పాటు వైసీపీ, టీడీపీ నాయకులకు గృహ నిర్బంధం విధించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి...


Purushothamudu Movie: మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ.. 'పురుషోత్తముడు' టీజర్ లాంచ్‌లో రాజ్ తరుణ్

Purushothamudu Movie Teaser: రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పురుషోత్తముడు. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.


pithapuram | అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్

అల్లు అర్జున్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్.


అప్పుడు రజినీకాంత్ మూవీలో సపోర్టింగ్ రోల్... ఇప్పుడు 300 కోట్ల బ్లాక్ బస్టర్ హీరోయిన్!

రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం లింగ. దర్శకుడు కే ఎస్ రవికుమార్ తెరకెక్కించిన లింగ చిత్రం 2014లో విడుదలైంది. అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన సివిల్ ఇంజనీర్ గా కనిపిస్తారు. ఈ పాత్రకు భార్యగా కనిపిస్తుంది సోనాక్షి సిన్హా. కాగా సోనాక్షి సిన్హా పక్కన ఉండే అమ్మాయి పాత్రలో కనిపించింది ఇప్పటి హీరోయిన్. అప్పుడు సపోర్టింగ్ రోల్ చేసిన ఆమె ఇప్పుడు సోలో హీరోయిన్...


జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్

జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్ హైదరాబాద్, వెలుగు :  టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్ ఎగ్జామ్ ను జూన్ 3న నిర్వహిస్తామని లాసెట్  కన్వీనర్  ప్రొఫెసర్  విజయలక్ష్మి తెలిపారు. అయితే, గతంలో రెండు సెషన్లలోనే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించామని, ప్రస్తుతం మూడు సెషన్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. జూన్ 3న  ఉదయం 9 నుంచి 10.30 వరకు ...


నేచర్ లో అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్సుపై బీభత్సమైన ట్రోల్స్

సినిమా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఈవెంట్స్ ను సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే యాంకర్ నుంచి యాక్టరస్ గా మారిన అనసూయ భరద్వాజ్ విషయంలో మాత్రం ఇది మరింత టూ మచ్ గా మారింది. అందుకే రంగమ్మత్త తన స్టేటస్ లో ఏది పోస్ట్ చేసినా కుర్రాళ్లు ట్రోల్ చేస్తూనే ఉంటారు. (Photo:Instagram) టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ తన హబ్బీతో రొమాంటిక్ మూడ్ ని ఎంజాయ్ చేస్తోంది. తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ గా నెటిజన్లతో షేర్ చేసుకున్న ఈ రంగమ్మత్త తన బర్త్ డే సందర్భంగా గా భర్త భరద్వాజ్ తో దిగిన ఫోటోలను ఇన్స్ స్టాలో షేర్ చేసింది. (Photo:Instagram) అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ల కంట్లో పడటమే శాపమైపోయింది.(Photo:Instagram) అనసూయ బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో ఏదో ట్రిప్ వేసింది. అక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కేక్ కట్ చేసి వాటర్ లో సరదాగా గడుపుతున్న ఫోటోలను ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఈఫోటోల్లో రంగమ్మత్త యెల్లో కలర్ టాప్, జీన్స్ షార్ట్ వేసుకొని పిక్కలు చూపిస్తూ కుర్రాళ్ల కంట్లో పడటమే శాపమైపోయింది.(Photo:Instagram) ఈఫోటోలు చూసి అనసూయను కుర్రాళ్ల తెగ కామెంట్స్ చేస్తున్నారు. మీ పెద్ద కొడుక్కి పెళ్లి ఎప్పుడు చేస్తున్నావని ఒకరు, పగలు కేకు నాకిస్తారు రాత్రికి .. అంటూ వల్గర్ పోస్ట్ పెట్టాడో నెటిజన్.(Photo:Instagram) హ్యాపీ బర్త్ డే అనసూయ ఆంటీ, హ్యాపీ బర్త్ డే ఆంటీ, హ్యాపీ బర్త్ డే అను అంటూ ముద్దు చేస్తూ విషెస్ చెబుతూనే ఆటపట్టిస్తున్నారు.అయితే అనసూయ ఇలాంటి కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోదు. తన జాలీ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది.(Photo:Instagram) సెలయేటి పక్కన గుండ్రని బండరాళ్లపై కూర్చొని ముద్దు ముద్దుగా చూస్తోంది అనసూయ. అక్కడే కేక్ కట్ చేసి తన భర్త, కొడుకులకు తినిపించింది. ప్రస్తుతం అనసూయ వయసు 38ఏళ్లు అంటే ఎవరూ నమ్మనంత యంగ్ గా కనిపిస్తోంది.(Photo:Instagram) సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది రంగమ్మత్త. నిన్నటి వరకు అందాలను పరిచేసిన ఈ జబర్దస్త్ లేడీ ఇప్పుడు తన ఇంట్లో జరిగే ప్రతీ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటోంది.(Photo:Instagram) సినిమాల్లో ఛాన్సులు పెరగడంతో ..టీవీ షోలకు నో చెప్పిన అమ్మడు ..సోషల్ మీడియాలో మాత్రం అప్ డేట్స్ షేర్ చేస్తోంది. భర్తతో అనసూయ లేటెస్ట్ ఫోటోలపై అగ్లీ మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. రంగమ్మత్త రొమాంటిక్ ఫీలింగ్స్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. (Photo:Instagram) ఇద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోలపై నెటిజన్లు నిజంగానే నవ్వొస్తుందా లేక ఫోటోల్లో పోజుల కోసం నవ్వుతున్నట్లుగా నటిస్తు్న్నారా అని ఆట పట్టిస్తున్నారు. పదే పదే అనసూయ ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తూ ఈవిధంగా కామెంట్స్ చేస్తున్నా రంగమ్మత్త మాత్రం తగ్గేదేలే అంటోంది.(Photo:Instagram)


కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా

ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ...


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


Eesha Rebba: వేరే భాషల్లో అలా ఉండదు, తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యమివ్వాలి - ఈషా రెబ్బ

Eesha Rebba About Chances For Telugu Girls: ఇండస్ట్రీలో రోజులు మారుతున్నాయని ఎవరు ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ టాలీవుడ్‌లో కూడా సరిపడా తెలుగమ్మాయిలు లేరు. ఇప్పుడిప్పుడు తెలుగమ్మాయిలకు అవకాశాలు వస్తున్నాయని చెప్పినా.. వేరే భాషల హీరోయిన్లను సినిమాల్లో క్యాస్ట్ చేసుకోవడానికే దర్శకులు ఇష్టపడుతున్నారు. దీనిపై ఈషా రెబ్బ స్పందించింది. ఈషా.. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి పదేళ్లు అయ్యింది. అయినా కూడా తనకు తగినంత గుర్తింపు రావడం లేదు. దీనిపై కూడా ఈషా...


అనసూయ ఎంత ఇష్టంగా తింటుందో

అనసూయ ప్రస్తుతం తన బర్త్ డేను ఫ్యామిలీతో కలిసి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇక ఈ మేరకు రెస్టారెంట్‌కి వెళ్లి బాగానే ఆరగించినట్టుగా ఉన్నారు. చివర్లో అనసూయ ఐస్ క్రీంను ఆరగిస్తుంటే..వెనకాల పిల్లలు కుప్పి గంతులు వేసి వెక్కిరిస్తూ ఉన్నారు. ఇక అనసూయని, పిల్లలు చేసే అల్లరిని ఆమె భర్త అలా వీడియోాలో బంధించారు. అనసూయ కంటే.. వెనకాల పిల్లలు చేస్తున్న చేష్టలే అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!

ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..! అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు టూరిస్ట్‌ సీజన్‌లో రెస్టారెంట్లలో బీరు, బార్‌లలో కల్లు విక్రయించాలని కేరళ ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు సిఫార్సు చేశాయి. లైసెన్సు రుసుమును  రూ.1 లక్షగా డ్రాఫ్ట్ సిఫార్సు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ త్రీ స్టార్‌ హోటల్స్ గా  వర్గీకరించిన బార్‌లు, ...


Viral Video: జపాన్ వీధుల్లో చీరకట్టుతో యువతి.. జపనీయుల రియాక్షన్ చూశారా!

జపాన్ వీధుల్లో ఓ యువతి అక్కడ ఉన్న వారందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే చీరకట్టుకుని క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసింది. దానికి అక్కడి జపనీయులు ఫిదా అయిపోయారు. జీన్స్, టీషర్ట్స్.. వెస్ట్రన్ డ్రెస్‌లు వేసుకుని ఉన్న అమ్మాయిల మధ్య.. భారత సంప్రదాయ చీరకట్టుతో మెరిసిపోతున్న ఆ యువతిని చూసి.. కుర్రకారు గుండెల్లో వీణ మోగింది. ఇంతకీ ఎవరా యువతి. ఎందుకు జపాన్ వీధుల్లో చీర కట్టుకుని వెళ్లిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


ఇంతకంటే సంతృప్తి ఏముంటుంది! రష్మిక మందన్నా వీడియోపై ప్రధాని మోదీ రియాక్షన్!

టాలీవుడ్ నటి రష్మికా మందన్నా.. యానిమల్ సినిమాతో.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె.. బీజేపీకి అనుకూలంగా చేసిన యాడ్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్వీట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ రీ-ట్వీట్ చేశారు.రష్మికా.. తన x లో ఓ వీడియోని మే 16న ట్వీట్ చేసింది. అందులో.. ముంబైలో సముద్రంపై నిర్మించిన.. అటల్ సేతు గురించి వివరించింది. "ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్.. భారత అతిపెద్ద సముద్ర వంతెన. ఏకంగా 22...


‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు

‘ఖని’ హాస్పిటల్​లో ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు గోదావరిఖని, వెలుగు : సింగరేణి మెడికల్​ కాలేజీకి అనుబంధంగా ఉన్న గోదావరిఖనిలోని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో గురువారం నుంచి ట్రాన్స్​జెండర్లకు వైద్య సేవలు ప్రారంభించినట్లు సూపరింటెండెంట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ దయాల్‌‌‌‌సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్యసేవలను ట్రాన్స్​జెండర్లు వినియోగి...


Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?

Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే? ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేల మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికల్లో మామయ్య పవన్ కళ్యాణ్(Pawan kalyan) తరుపున కాకుండా తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు అల్లు అర్జున్(Allu Arjun). దీంతో మెగా అభిమాను...


భర్తతో రొమాన్స్ చేస్తూ కొండల్లో కోనల్లో తిరుగుతున్న అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. బుల్లితెరపై యాంకర్ గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీ బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్రలు చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తోంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది....


పాయల్, ప్రభాస్‌కి లింక్ కట్టేశారే.. బెదిరిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas And Payal Rajput ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్‌ల మీద నెట్టింట్లో ఇప్పుడు వస్తున్న పోస్టులు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. ఈ ఇద్దరికీ లింక్ కలిపి నెటిజన్లు కథలు అల్లేసుకుంటున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


'ఎట్టకేలకు నా జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి' ... పెళ్ళికి సిద్ధమైన ప్రభాస్? కీలక ప్రకటన!

ప్రభాస్ సోషల్ మీడియా ప్రకటన టాలీవుడ్ వర్గాలలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన పెళ్లి పై హింట్ ఇచ్చేశాడని. జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి వస్తుందంటూ ప్రభాస్ చేసిన కామెంట్ పెళ్లి గురించే అంటున్నారు. ఫ్యాన్స్ ఈ క్రమంలో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే చర్చ ఇప్పటిది కాదు. గత ఐదారేళ్లుగా జోరుగా జరుగుతున్న ప్రచారం అవుతుంది. ప్రభాస్ పెళ్లిపై తరచుగా కథనాలు వస్తుంటాయి. హీరోయిన్ అనుష్కను వివాహం చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున...


Guppedanta Manasu Serial Today May 17th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : బెడిసికొట్టిన శైలేంద్ర ప్లాన్ - వసును కిడ్నాప్ చేసిన రాజీవ్

Guppedanta Manasu Serial Today Episode : వసుధారను తీసుకెళ్తానని శైలేంద్ర, మహేంద్రకు చెప్పి వసుధారను వెళ్దామని అడగడంతో వసుధార వెళ్తూ మామయ్యా మీ కొడుకును కాపాడే భాద్యత నాది అనడంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు. కొడుకు అంటుందేంటి అని మనసులో అనుకుంటాడు. ఇంతలో వసుధార అదే మామయ్యా మీరు దత్తత తీసుకోవాలనుకున్న కొడుకుని కాపాడతానని చెప్తుంది. దీంతో శైలేంద్ర ఊపిరి పీల్చుకుంటాడు. తర్వాత వసుధార, అనామికకు మహేంద్రకు చెప్పి శైలేంద్రతో వెళ్తుంది. శైలేంద్ర, వసుధార కారులో...


Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!

Most Rich Zodiac Sign: ఈ 3 రాశుల వారు మే 19 నుంచి లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు!


Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

NTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.