వీడియో

Trending:


తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్

రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా రాజు యాదవ్ గెటప్ శ్రీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి దర్శకత్వంలో  ప్రశాంత్ రెడ్డి , రాజేష్ కల్లెపల్లి నిర్మించారు. మే 17న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ‘మాది మహబూబ్ నగర్. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చా. నీది నాది ఒకే కథ, విరాటపర్వం చిత్రాలకు దర్శకుడు వేణు ఉడుగుల  దగ్గర అసోస...


మీ అరచేతిలో ఈ రేఖ ఉంటే... మీకు డబ్బు కి తిరుగుండదు..!

మన అర చేతిలో ఒక రేఖ కనుక ఉంటే.. మనకు జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలుస్తుందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. కేవలం డబ్బు మాత్రమే కాదు.. మన చేతిలో మన ఆయుష్షు, విద్య , ఆరోగ్యం రేఖలు కూడా ఉంటాయి. మీ చేతి గీతలను బట్టి.. మీ జీవితం ఉంటుంది అంటే మీరు నమ్ముతారు. హస్తసాముద్రికం పై నమ్మకం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. భారతదేశంలో చాలా మంది దీనిని బాగా నమ్ముతారు. మన చేతి రేఖల ఆధారంగా మన జీవితంలో ప్రేమ, పెళ్లి, డబ్బు లాంటి విషయాలు కూడా తెలుస్తాయట....


Brahmamudi Serial Today May 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : మాయ గురించి తెలుసుకున్న కావ్య – బస్తీలో కావ్యను కిడ్నాప్ చేయనున్న రౌడీలు

Brahmamudi Serial Today Episode : కళ్యాణ్‌ ఆఫీసుకు వెళ్లననడంతో అపర్ణ కోప్పడుతుంది. దీంతో కళ్యాణ్‌ కూడా అపర్ణపై కోప్పడతాడు. అన్నయ్యను కంపెనీ బాధ్యతల నుంచి తప్పించావ్. అది నా సమస్య కాదు. కంపెనీ గురించి మాట్లాడే ముందు నువ్వే ఓసారి ఆలోచిస్తే మంచిది అని కల్యాణ్ అంటాడు. దాంతో కల్యాణ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. సుభాష్‌: ఎందుకు కోపం తెచ్చుకుంటావు. చిన్నవాడైనా సత్యం చెప్పాడు. ఏడాది క్రితం రాజ్‌కు మించినవాడు లేడు అని పట్టాభిషేకం చేశాము. ఇప్పుడు రాజ్‌ను...


Janhvi Kapoor: ధోనితో కలిసి సినిమా చూడాలనుంది, మనసులో మాట బయటపెట్టిన జాన్వీ కపూర్

Actress Janhvi Kapoor About Dhoni: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, హీరో రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’. స్పోర్ట్స్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మూవీకి సంబంధించిన 'దేఖా తేను' పాటను విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న...


Nagababu : అల్లు అర్జున్ పై నాగబాబు సంచలన ట్వీట్

అల్లు అర్జున్ పై నాగబాబు సంచలన ట్వీట్.


Vijay: స్టార్ హీరో విజయ్ టెన్త్ క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు..!

తమిళ చిత్ర పరిశ్రమలో కోట్లాది మంది అభిమానుల నటుడు స్టార్ హీరో విజయ్ దళపతి. ఇటీవల తమిళనాడు వెట్రి కజగం అనే పార్టీని ప్రారంభించిన నటుడు విజయ్, ప్రజల కోసం పూర్తి సమయం పని చేస్తానని ప్రకటించారు. ఇక ప్రస్తుతం కోడ్ సినిమాలో నటిస్తున్న విజయ్.. తాను తదుపరి నటించబోయే తలపతి 69 సినిమానే తన చివరి సినిమా అని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఓ వైపు నటుడు విజయ్ 10వ తరగతి జనరల్ పరీక్ష స్కోర్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్‌కి స్కూల్‌ డేస్‌ నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది, అయితే చదువు పూర్తయిన తర్వాతే దాని గురించి ఆలోచించాలని విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ స్ట్రిక్ట్‌గా చెప్పారు. అలా చదువుపైనే దృష్టి సారించిన విజయ్ 10వ తరగతి సాధారణ పరీక్షలో 1100 మార్కులకు 711 మార్కులు సాధించాడు. దాని ప్రకారం విజయ్ తమిళంలో 155/200, గణితంలో 95/200, ఇంగ్లీషులో 133/200, సైన్స్‌లో 206/300, సోషల్ సైన్స్‌లో 122/200 మార్కులు సాధించాడు. తలపతి విజయ్ 10వ తరగతి జనరల్ ఎగ్జామ్ స్కోర్‌ను విజయ్ అభిమానులు ఇంటర్నెట్‌లో పంచుకున్నారు . దీంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.


ఆ పదం వాడితే రెండు కోట్లు జరిమానా

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ హై కోర్టును ఆశ్రయించటం అంతటా చర్చనీయాంశమైంది. అందుకు కారణం తన అనుమతి లేకుండా ప్రజలు తన పేరును తమ పనికి వాడుకుంటున్నారని జాకీ అభ్యంతరం వ్యక్తం చేయటమే. బాలీవుడ్ లో అతడికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అతడి స్టైల్‌, మ్యానరిజం, డైలాగ్‌ డెలివరికి ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఆయన అభిమానులు ఆయనను ముద్దుగా 'భీడు' అని పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరు విషయమై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వానికి, పేరుకు...


భార్యకు విడాకులిచ్చిన టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. 11ఏళ్ల బంధానికి తెగతెంపులు

ఈమధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ తమ వైవాహిక బంధాన్ని తెంచుకొని విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్‌గా ధనుష్,ఐశ్వర్య బంధం తెగిపోయిన కొద్దిరోజులకే మరో సెలబ్రిటీ కపుల్స్ విడిపోతున్నట్లుగా ప్రకటించారు.అయితే వీళ్లిద్దరూ సంగీత ప్రపంచంలో ఫేమస్ అయిన వాళ్లు కావడం విశేషం.(Photo:Facebook) దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవిని 11ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే ఈజంట ఇన్నేళ్ల తర్వాత తమ వివాహ బంధాన్ని విడాకులతో తెంచుకున్నారు.ఈవిషయాన్ని స్వయంగా జీవీ ప్రకాష్ ప్రకటించారు.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎంతో ఆలోచించి చివ‌రికి విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. కాగా, ప్ర‌కాశ్‌, సైంధ‌వి 2013లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు అన్వీ ఉంది..(Photo:Facebook) "ఎంతో ఆలోచించి సైంధ‌వి తాను 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నామని.. మాన‌సిక ప్ర‌శాంత‌త‌, ఇద్ద‌రి జీవితాల్లో మెరుగుకోసం ఒక‌రికొక‌రం ప‌ర‌స్ప‌ర గౌర‌వంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణ‌యం ఇద్ద‌రికీ మంచిద‌ని న‌మ్ముతున్నామని తెలిపారు.(Photo:Facebook) తామిద్దరం తీసుకున్న ీ నిర్ణ‌యాన్ని మీడియా మిత్రులు, అభిమానులు అర్థం చేసుకుంటార‌ని అనుకుంటున్నామంటూ పేర్కొన్నారు. మా ప్రైవ‌సీని గౌర‌విస్తార‌ని ఆశిస్తున్నామని ప్రకటనలో విన్నవించుకున్నారు.జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు మాత్రమే కాదు..ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సొంత మేనల్లుడు కూడా కావడం మరో విశేషం.(Photo:Facebook) జీవీ ప్ర‌కాశ్ కుమార్ త‌మిళ్‌తో పాటు తెలుగులో ప‌లు హిట్ చిత్రాల‌కు మ్యూజిక్ అందించారు. 'అసుర‌న్‌', 'సుర‌రై పోట్రు' (ఆకాశ‌మే నీ హ‌ద్దు), 'యుగానికి ఒక్క‌డు', 'రాజా రాణి' వంటి హిట్ త‌మిళ సినిమాల‌కు స్వరాలు సమకూర్చాడు.(Photo:Facebook) అలాగే తెలుగులో 'డార్లింగ్‌', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'ఒంగోలు గిత్త‌', 'జెండాపై క‌పిరాజు', 'ఎందుకంటే ప్రేమంటా', 'రాజాధిరాజా' సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు జీవీ ప్రకాష్. ఇక హీరోగా 15 మూవీల‌లో న‌టించాడు..(Photo:Facebook) చిన్న వయసులోనే వివాహాలు చేసుకోవడం వల్లే స్టార్ సెలబ్రిటీలు ఈవిధంగా నడి వయస్సు రాకుండానే విడాకులు తీసుకుంటున్నారని .. ఒంటరిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవింతాలని నిర్ణయించుకుంటున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..(Photo:Facebook)


Anita Goyal: నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత.. పాపం భార్య కోసమే బెయిల్‌పై బయటికి వస్తే తీరని శోకం!

Jet Airways Founder Naresh Goyal Wife: జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్‌కు తీరని శోకం మిగిలింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరేశ్ గోయల్ సతీమణి అనితా గోయల్ గురువారం ఉదయం కన్నుమూశారు. తనకు సహా తన భార్య ఆరోగ్యం బాగోలేదని ఆయన బెయిల్‌పై బయటికి వచ్చిన వారంలోనే ఇలా జరిగింది.


బర్త్ డే రోజు అనసూయ ఏం చేసిందో తెలుసా?... అతని అదృష్టానికి కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు!

అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి బుల్లితెర సంచలనం. జబర్దస్త్ వేదికగా సంచనాలు చేసిన ఫైర్ బ్రాండ్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్. అనసూయకు ముందు జనరేషన్ యాంకర్స్ ఎవరూ పొట్టిబత్తలు ధరించి స్కిన్ షో చేసింది లేదు. టెలివిజన్ కార్యక్రమాలు అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసేవి....


పెళ్లిపై జాన్వీ కపూర్ ఓపెన్ కామెంట్స్.. కలల రాకుమారుడు వాడేనంటూ..!

సెలబ్రిటీల తాలూకు పెళ్లి విషయాలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లపై జనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అందుకే మీడియా నుంచి కూడా సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా తారసపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందు తన పెళ్లి, కలల రాకుమారుడిపై ఓపెన్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న ఈ బ్యూటీ.. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన మనసులో మాట బయటపెట్టింది. నా కలలను తనవిగా భావించి.. ఎల్లప్పుడూ అండగా ఉండే వాడే తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. తనకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉండేవాడు కావాలని, బాధల్లో పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు కావాలని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్. మరోవైపు సామజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆమె ఫొటోలే దర్శనమిస్తున్నాయి. పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీకి కామన్. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేస్తుంటుంది జాన్వీకపూర్‌. తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్పెషల్ ప్రియార్టీ ఇస్తోంది. రోటీన్ కు భిన్నంగా ఉండే రోల్స్ ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీ కపూర్.. ఎన్టీఆర్- కొరటాల శివ దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాను తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ.


భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు!

భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ ​పనులు! ఈనెలలోనే పూర్తి కావాల్సింది..  కానీ ఇంకా పూనాది స్థాయిలోనే..      నిర్లక్ష్యం వీడని అధికారులు.. నిధులు నిల్చిపోయే  ప్రమాదం! భద్రాచలం, వెలుగు :  భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పిలిగ్రేమేజ్​ రెజువెనేషన్​ అండ్​ స్పిర్చువల్​ ఆగ్​మెంటేషన్​ డ్రైవ్​(ప్రసాద్...


దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్

దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్ ఎల్లారెడ్డిపేట, వెలుగు: ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామం దర్శాల గుట్టపై ఉన్న దుర్వేషావలి దర్గాను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే  కేటీఆర్‌‌‌‌ దర్శించుకున్నారు. మంగళవారం దర్గాలో షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. కేటీఆర్​ దర్గాపై చాదర...


తాకట్టులో భారత్ అనేవారు మా నాన్న..

Pavan Kalyan Emotional Comments On His Father


Theatres Closed: తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్!

Single Screen Theatres: తెలంగాణలో 10 రోజులు థియేటర్లు మూతపడనున్నాయి. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలు షాకింగ్ ప్రకటన చేశాయి. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని స్పష్టం చేశాయి. మల్టీ స్క్రీన్ థియేటర్స్ కాకుండా.. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేస్తామని వెల్లడించాయి. మే 17 నుంచి దీనిని పాటిస్తామని తెలిపాయి. ఎన్నికలు, ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా.. వాటితో నష్టాల నుంచి గట్టెక్కలేకపోతున్నట్లు బాధను వెళ్లగక్కాయి.


Today Panchangam: నేడు రాహుకాలం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 16 మే 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 16 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం గురువారం తిథి :- అష్టమి ఉ॥ 7:20ని॥ వరకు తదుపరి నవమి నక్షత్రం :- మఘ రాత్రి7:10 ని॥ వరకు యోగం:- ధృవం ఉ॥9:41 ని॥ వరకు కరణం:- బవ ఉ॥7:20బాలవ రాత్రి 8:14 ని॥ వరకు వర్జ్యం:- ఉ॥ 6:03 ని॥ల 7:48ని॥ వరకు పునః తె. 3:59...


Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు

Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది. తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం బాలీవుడ్ స్టార్...


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్

ఉమామహేశ్వరీ దేవికి బంగారు నెక్లెస్ అచ్చంపేట, వెలుగు: శ్రీశైలం ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలోని అమ్మవారికి హైదరాబాద్ కు చెందిన రవికాంత్ గౌడ్  బంగారు నెక్లెస్ ను బహూకరించారు. హైదరాబాద్  నాగోల్ కు చెందిన రవికాంత్, రమ్య దంపతులు గతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మొక్కుకున్నారు. అమ్మవారికి రూ.80 వేల విలువ చేసే నెక్లెస్ ను ఆలయ చైర్మన్  కందుల...


మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు

మామిడి చెట్లను నరికిన ఫారెస్ట్ ఆఫీసర్లు కోడేరు, వెలుగు: పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామ శివారులో రైతు మన్నెమోని  వెంకటయ్య పొలంలో బుధవారం ఫారెస్ట్  ఆఫీసర్లు, సిబ్బంది మామిడి చెట్లను తొలగించారు. దీంతో వెంకటయ్య భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ విషయంపై ఎఫ్ఆర్వో శరత్ చంద్రారెడ్డిని వివరణ కోరగా.. వెంకటయ్య తీర్నాంపల్లి గ్రామ శివారులోని సర్వే...


అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు

అమెరికా వైట్‍హౌస్‌లో సారే జహాసే అచ్చా సాంగ్: సమోసా, పానీపురీ వంటకాలు అగ్ర రాజ్యం అమెరికా రాజధాని వాషింగ్ టన్ లోని వైట్ హౌస్ లో ఇండియన్ సాంగ్ సారే జహాసే అచ్ఛా రెండవ సారి ఆలపించారు. మొదటిసారిగా జూన్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన అప్పుడు ఈ పాట పాడారు. అంతేకాదు.. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ సమోసా, పానీపూరీ కూడా వడ్డించారు. ఇంతకీ ఆ సందర్భమేంటో త...


విషాదంలో మునిగిపోయిన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్... ఆమె మరణంతో !

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకడు. టీమ్ మెంబర్ గా పరిచయమై లీడర్ గా ఎదిగాడు. కెవ్వు కార్తీక్-ముక్కు అవినాష్ ఒక టీమ్ కి లీడర్స్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ముక్కు అవినాష్ జబర్దస్త్ కి దూరమయ్యాడు. కెవ్వు కార్తీక్ సోలోగా టీమ్ ని లీడ్ చేస్తున్నాడు. తనదైన కామెడీ స్టైల్ క్రియేట్ చేసుకున్న కెవ్వు కార్తీక్ హీరో నాగార్జునను చక్కగా ఇమిటేట్ చేస్తాడు అందరి చేత నవ్వులు పూయించే కెవ్వు కార్తీక్ జీవితంలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి...


Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!

Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్‌ సిరీస్‌లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే! తన నటన,అభినయంతో రెండు జాతీయ,ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు(Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. 42 ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుుంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పల...


బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది

బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది కేటీఆర్ మీటింగ్ కు సగం మంది డుమ్మా  రాకేశ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ పై విముఖత ‘పల్లా’మనిషికే టికెట్ ఇచ్చారంటూ విమర్శలు  టికెట్ ఆశించిన వాసుదేవరెడ్డి, పల్లె రవి కుమార్, దూదిమెట్ల హైదరాబాద్: బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పంచాది తారస్థాయికి చేరింది. పల్లా వర్గానికి చెందిన ఏనుగుల రాకేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్న...


కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌

కుక్కలు నా మేకల్ని చంపుతున్నయ్‌‌‌‌‌‌‌‌ చనిపోయిన మేకలతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో యువకుడి ధర్నా కొత్తపెల్లి, వెలుగు : వీధి కుక్కలు తన మేకలను చంపేస్తున్నాయని, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు చనిపోయిన మేకలతో కొత్తపల్లి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఛాంబర్‌‌‌‌‌‌‌‌...


పెద్దమ్మతల్లికి పంచలోహ కిరీటం

పెద్దమ్మతల్లికి పంచలోహ కిరీటం మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్​లోని గోపాలపురం పెద్దమ్మ తల్లి విగ్రహానికి పంచలోహ కిరీటాన్ని ఎన్ఆర్ఐ స్టూడెంట్ గుండెల వినయ్​బాబు బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, సలహాదారుడు సింగని అశోక్​మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్​ గుండెల రాజు, రేణుక దంపతుల పెద్ద కుమారుడు వినయ్​బాబు రూ.26వేల విలు...


Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Mutton Bone Stuck : ఓ వివాహ విందులో ఆ వ్యక్తి అనుకోకుండా 3.5 సెంటీమీటర్ల పొడవైన మటన్ బోన్ ఎముకను మింగేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఛాతినొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు అన్నవాహికలో మటన్ బోన్ గుర్తించారు.


Double iSmart: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. మాకి కిరికిరి మాములుగా లేదుగా

Double Ismart Teaser on Ram Birthday: హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది.


తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.!

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా.! హైదరాబాద్, వెలుగు: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించే ఆలోచనతో సీఎం రేవంత్ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఈ వేడుకలకు ఆహ్వానిస్తే.. రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని భావిస్...


రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్

రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్ హైదరాబాద్:  రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోనున్నాయి. వేసవి సెలవుల వేళ పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం కరువు కానుంది. ముఖ్యంగా పట్టణాల్లో సినిమాల ప్రదర్శన నిలిచిపోనుంది. నగరాలు, మహానగరాల్లోని మల్టీప్లెక్స్ లతోపాటు, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండ...


Devara: ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది, రజనీకాంత్ హుకుం మర్చిపోతారు - దేవర పాటతో మాస్ మెంటల్ గ్యారంటీ!

హైప్ ఎక్కించారు... అది కూడా అలా ఇలా కాదు! భీభత్సంగా! అసలే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు కళ్లు కాయలు కాసేలా విపరీతంగా వెయిట్ చేస్తున్నది ఏదైనా ఉందంటే... అది 'దేవర' ఫస్ట్ సింగిల్ కోసమే! ఆ ఎదురు చూపులకు తెర దించుతూ... ఎన్టీఆర్ పుట్టినరోజు (Jr NTR Birthday) సందర్భంగా మే 19న 'ఫియర్ సాంగ్' (Devara Fear Song) రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ నాగ వంశీ సూర్యదేవర, సాంగ్ రైటర్ రామ జోగయ్య...


Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్‌

EC Rejected Nomination Shyam Rangeela Who Contested Against Narendra Modi In Varanasi: పదేళ్ల పాలనను విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. అతడి నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.


Madhavi Raje: నేపాల్ యువరాణి.. భారత మహారాజాను పెళ్లి చేసుకొని.. ‘మహారాణి’ మాధవి రాజే గురించి తెలుసా?

Jyotiraditya Scindia Mother: జ్యోతిరాదిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె న్యుమోనియా, సెప్సిస్‌తో పోరాడుతూ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మాధవి రాజే సింధియా తన మంచి మనసు, దాతృత్వం ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. నేపాల్ రాజకుటుంబానికి చెందిన మాధవి రాజే.. మహారాజా మాధవరావు సింధియా IIను...


నాగబాబు "పరాయివాడు" ట్వీట్.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి స్ట్రాంగ్ కౌంటర్లు

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మీద ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే వాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది అల్లు అర్జున్‌ను ఉద్ధేశించి చేసిన ట్వీట్ అంటూ పలువురు నెటిజనం అభిప్రాయపడుతుండగా... నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు.


Telangana Theaters: సినిమా లవర్స్‌కి షాక్.. రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్, కారణం ఇదే..

Telangana Theaters Close: సినిమా లవర్స్‌కు తెలంగాణ సింగిల్ స్కీన్ థియేటర్ల యజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మే 17 నుంచి 10 రోజుల పాటు థియేటర్లు మూతపడనున్నాయి.


ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న శ్రీముఖి.. తస్సదియ్యా ఏం సోకులురా బాబు

స్మాల్ స్క్రీన్ బ్యూటీ శ్రీముఖి రోజు రోజుకు తన హాట్ హాట్ అందాలతో నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేస్తోంది. ఓవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో అంతకు మించి ఎంటర్ టైన్ చేస్తోంది. రీసెంట్ గా రంగు రంగుల పొట్టి గౌను వేసుకొని కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. (Photo : Instagram) చూడటానికి చాలా బబ్లీగా ఉండే శ్రీముఖి వయసు పెరుగుతున్న ఫేస్ లో గ్లామర్ మాత్రం తగ్గడం లేదు. థైస్ కనిపించేలా పిక్కలపైకి ఉండే షార్ట్ డ్రెస్సులో కిల్లింగ్ లుక్స్ తో హాట్ ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. (Photo : Instagram) ఫార్టీ ప్లస్ ఏజ్ కి చేరుకున్న శ్రీముఖి ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు ఓ లవర్ ఉండేవాడని, బ్రేకప్ అయిందని ఆమె ఓ షోలో చెప్పింది. అయితే ఇప్పుడు మాత్రం అదే పెళ్లి విషయంలో ఆమె కొంత విచారంగానే ఉంది. (Photo : Instagram) టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. కానీ, శ్రీముఖి మాత్రం తన పెళ్లి గురించి అసలు మాట్లాడటమే లేదు. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు వాటే లెగ్స్ అంటూ ఆమె తైస్ ను మెచ్చుకుంటున్నారు. (Photo : Instagram) నీతోనే డ్యాన్స్ 2.0 షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి ..ఈ షో కోసం అందాల బొమ్మలా తయారైంది. రీసెంట్ గా షేర్ చేసిన పిక్స్ కి నెటిజన్లు గ్రీన్ ఆపిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే గార్జియస్ బ్యూటీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.(Photo : Instagram) తన తర్వాత టీవీ షోలు, యాంకరింగ్ స్టార్ట్ చేసిన అనసూయ, రష్మి షోలు, సినిమాలు చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంటే ఈ అమ్మడు మాత్రం టీవీ షోలకే పరిమితం అయింది. అయితే శ్రీముఖికి సినిమాలు పెద్దగా కలిసి రాలేదు.(Photo : Instagram) ఈ ఏజ్ బార్ యాంకర్ యాక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ లు కావడంతో పోటీ లేని టీవీ పరిశ్రమే బెటర్ అనుకొని షోలు చేసుకుంటోంది. అయితే ఆమధ్యలో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేసిన శ్రీముఖి అది కూడా వర్కవుట్ కాకపోవడంతో బ్యాక్ టు హోం అన్నట్లుగా స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తోంది..(Photo : Instagram) రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలు చూసి ఓ నెటిజన్ యువర్ మై ఫేవరెట్ క్రష్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇంత స్పీడున్న అమ్మాయికి ఎవరు సెట్ అవుతారో చూడాలి. లేదంటే శ్రీముఖి అల్రెడీ సెట్ చేసుకొనే పెళ్లి కోసం వెయిట్ చేస్తోందా అనే అనుమానాలు నెటిజన్లకు కలుగుతున్నాయి.(Photo : Instagram) యాంకర్ శ్రీముఖి రోజు రోజుకు సోషల్ మీడియాలో హంగామా ఎక్కువ చేస్తోంది. ఫార్టీ ప్లక్‌కి చేరుకున్న ఇంకా బాలాకుమారిలాగానే పోజులిస్తూ ఫోటోషూట్ లు చేస్తోంది.(Photo : Instagram) రీసెంట్‌గా మెటాలికా కలర్(సిమెంట్)శారీలో ముద్దుగుమ్మ సోగులు ఆరబోసింది. ఈఫోటోలు చూసి కుర్రాళ్లు ఎంత అందంగా ఉన్నావు శ్రీ అంటున్నారు.(Photo : Instagram)


Hari Om OTT: రక్తి నుంచి భక్తికి.. దేశంలోనే తొలి భక్తి ఓటీటీని ప్రారంభిస్తున్న ‘ULLU’ యాప్ యాజమాన్యం

Hari Om OTT: ఉల్లు (ULLU) యాప్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అడల్ట్ కంటెంట్‌ను అందించే ఈ యాప్.. రక్తి నుంచి భక్తి వైపు అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ యాప్ యాజమాన్యం ‘హరి ఓం’ అనే ఓటీటీ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. దేశంలోనే తొలి భక్తి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ‘ఉల్లు’ (ULLU) ఓటీటీ అధినేత విభు అగర్వాల్ తెలిపారు. ‘హరి ఓం’ పేరుతో ఈ సరికొత్త ఫ్లాట్ ఫారమ్ ను పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఓటీటీలో ‘భారతీయ పురాణాలు,...


నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్

నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపుతోంది. బర్రెలు కాచేటందుకు  అడవిలోకి  వెళ్లిన యువకుడు బర్రెలతో  సహా తప్పిపోయాడు. ఎంత వెతికినా దొరకడం లేదు. దీంతో  బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇందిరిశ్వరం గ్రామానికి చెందిన తరుణ్ అనే 22 సంవత్సరాల యువకుడు  మే 15...


గురువు గారూ బాగున్నారా..!

గురువు గారూ బాగున్నారా..! మిర్యాలగూడ, వెలుగు : తన ఆత్మీయ గురువు, మానవ హక్కుల సంఘం రాష్ట్ర నేత పొన్నూరు సుబ్బారావును మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి మిర్యాలగూడలోని శాంతి నగర్ లో బుధవారం కలిశారు. aఅరగంటపాటు వారితో ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన చేతుల మీదుగా అక్షరం దిద్దిన జానారెడ్డి ఆ తర్వాత రాజకీయ నేతగా ఎదిగి14 శాఖలకు మంత్రిగా పనిచేశార...


బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్

బీసీ గురుకులాలకు 187 కోట్లు రిలీజ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ గురుకులాలకు ప్రభుత్వం రూ.187 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తం రూ.187,13,87,000 నిధులకు అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం రెండు వేర్వేరు జీవోలను విడుదల చేశారు. వచ్చే నెలలో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో గురుకుల ...


ఒంటరిగా ఉన్నా, చంపే ధైర్యం ఉంటే రా..పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న డైరెక్టర్ కి ఇచ్చిపడేసిన లయ

లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ హీరో నితిన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రంలో లయ నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. అచ్చతెలుగు అందం లయ స్వయంవరం, మనోహారం, పెళ్ళాంతో పనేంటి, విజయేంద్ర వర్మ లాంటి చిత్రాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లయ తెలుగు వారందరికీ సుపరిచయమే. ఆ తర్వాత లయ.. గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. త్వరలో లయ...


Getup Srinu Interview With Chandra Bose ఆ పాట వింటే గుండె బరువెక్కిపోతోంది

భారతదేశం, May 15 -- జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా సాయి వరుణవి క్రియేషన్స్, ఖరిష్మ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన చిత్రం "రాజు యాదవ్ ". యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మే 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా రాజు యాదవ్ టీం ప్రమోషన్స్ లో భాగంగా పాటల రచయిత చంద్రబోష్ ను కలిశారు.


పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి

పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో  దారుణం జరిగింది.  నటుడు పవన్ కళ్యాణ్  పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ ఇంటిపై పలువురు దాడి చేశారు. ఇంటి పైన రాళ్లు, రాడ్లు , కతులతో దాడి చేసి  సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.  పాత కక్షల  నేపథ్యంలో   రాజు అనే వ్యక్తి  వెంకట్ ఇంటి ముందు ఉన్న బైక్ ను  తగలబెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బైక...


ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత

ఎల్లుండి నుంచి (మే 17) హైదరాబాద్ లో సినిమా థియేటర్లు మూసివేత హైదరాబాద్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు.. అవును నిజం ఇది.. మే 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సినిమా ధియేటర్లను మూసివేయటం ఎందుకు.. కారణాలు ఏంటీ అనే అనుమానాలు రావొచ్చు. అక్కడికే వస్తున్న...


Jr Ntr: నందమూరి అభిమానులకు దిమ్మతిరిగే అప్‌డేట్.. విధ్వంసానికి ఆరంభం

పాన్ ఇండియా మూవీ RRR తర్వాత దాదాపు ఏడాదిన్న‌ర గ్యాప్ తీసుకుని దేవర రూపంలో రంగంలోకి దిగారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ సినిమాకు దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట డైరెక్టర్ కొరటాల శివ. ఈ మూవీ నుంచి బయటకొస్తున్న ఒక్కో అప్‌డేట్ వింటున్న...


డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి

డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి పలువురి బీఆర్​ఎస్​ నేతల సంతాపం తల్లాడ/ఖమ్మం టౌన్,  వెలుగు : ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు మృతి చెందారు. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాయల వెంకట శేషగిరిరావు(69) కొంతకాలంగా లివర్ కు సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని ఓ హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ...


Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..

Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..


Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Thursday Motivation: కొంతమంది భౌతికంగా దాడి చేయరు, కానీ మానసికంగా చంపేస్తారు. మానసికంగా చంపడం కేవలం మాటలతోనే సాధ్యం. మాటలను అదుపులో పెట్టుకుంటే ఎంతో మంచిది.


మే 16 నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్

మే 16 నుంచి సింగిల్ స్క్రీన్ టాకీసులు బంద్ పది రోజులు మూసివేయాలని కొందరు ఓనర్ల నిర్ణయం  ఐపీఎల్, ఎగ్జామ్స్, ఎలక్షన్స్ టైమ్ కావడంతో తగ్గిన ఆక్యుపెన్సీ  పెద్ద సినిమాలు రాక, చిన్న సినిమాలు మెప్పించక నష్టాలు నెలకు రూ.5 లక్షల ఖర్చు.. కలెక్షన్లు మాత్రం రూ.2 లక్షలు హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్ టాకీసులు పది రోజుల పాటు బంద్ కానున్నాయి. ...