Trending:


రాజు యాదవ్..వారం వాయిదా

రాజు యాదవ్..వారం వాయిదా గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌‌‌‌‌‌‌పై బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. మే 24న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నట్టు గురువారం కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను అనౌన్స్ ...


Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం...


Krishnamma OTT: ఏడు రోజులకే ఓటీటీలోకి.. తెలుగు సినిమాలలో ఇలా మొదటిసారి!

Satyadev Krishnamma: కొరటాల శివ సమర్పణలు సత్యదేవ హీరోగా వచ్చిన సినిమా కృష్ణమ్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రావడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తోంది. వివరాల్లోకి వెళితే..


టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది

టీవీఎస్​ అపాచీ బ్లాక్ ఎడిషన్‌‌ వచ్చేసింది టీవీఎస్ మోటార్ టీవీఎస్​ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్  బ్లాక్ ఎడిషన్‌‌ను రూ. 1.09 లక్షల (ఎక్స్​షోరూం) ధరతో విడుదల చేసింది. అయితే టీవీఎస్ ​అపాచీ ఆర్టీఆర్​ 160 4 వాల్వ్ వేరియంట్​ రూ. 1,19,990లకు అందుబాటులో ఉంటుంది.  ఇందులోని 159.7 సీసీ ఆయిల్-కూల్డ్ ఇంజన్ 17.31 బీహెచ్​పీని,  14.73 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుం...


చందు ఆత్మహత్యపై వాచ్ మెన్ భార్య ఏమని చెప్పిందంటే?

టీవీ నటుడు చందు ఆత్మహత్య ఘటన అందరినీ కలిచి వేస్తోంది. పవిత్ర, చందు ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని, ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారని, కలిసే జిమ్‌కు వెళ్లే వారని చెప్పుకొచ్చింది. ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిందని, తీరా చూస్తే సూసైడ్ చేసుకుని ఉన్నారని చెప్పుకొచ్చింది. నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇధంతా జరిగిందని తెలుస్తోంది.


కాజల్ భర్తపై హైపర్ ఆది సెటైర్లు, ముట్టుకోవడానికి ప్రయత్నం.. అందరిముందు పరువు తీసేసిందిగా

ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. ఢీ డ్యాన్స్ షోకి నందు యాంకరింగ్ చేస్తున్నాడు. నందు యాంకరింగ్, హైపర్ ఆది కామెడీ తో పాటు కంటెస్టెంట్స్ ఇచ్చే డ్యాన్స్ పెర్ఫామెన్స్ లతో ఢీ షో క్రేజీగా మారింది. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ...


Rakhi Sawant: రాఖీ సావంత్ అనారోగ్యానికి కారణం ఇదేనట, సర్జరీ తప్పదని వెల్లడి - టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన తర్వాతే ఇలా!

Rakhi Sawant Health: బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు దక్కించుకుంది రాఖీ సావంత్. బీ టౌన్‌లో తను ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను అందిస్తుంటుంది రాఖీ. అదే విధంగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదంటూ ఆసుప్రతిలో చేరినట్టు తెలిపింది. రాఖీ సావంత్ హాస్పటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బయటికొచ్చిన రాఖీని తన హెల్త్ గురించి...


Jr NTR: జూ.ఎన్టీఆర్ సినిమా విషయంలో నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ సెన్సేషనల్ వ్యాఖ్యలు

NTR-Trivikram: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా గురించి ఒక నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


నా బుజ్జిని చూపించాలని ఆగలేకపోతోన్నా : ప్రభాస్

kalki 2898 ad heroine bujji కల్కి మూవీ నుంచి ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేయబోతోన్నాడు. ఈ మేరకు ప్రభాస్ వేసిన పోస్ట్ నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. సినిమా ప్రమోషన్స్ అని ముందే తెలిసినా కొంత మంది మాత్రం ప్రభాస్ పెళ్లి అంటూ హంగామా చేశారు. ఏ సంబంధం లేని పాయల్‌, ప్రభాస్‌లకు లింక్ పెట్టి కూడా మీమ్స్ వేశారు.


బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్

బుట్టబొమ్మకి..కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌గా దూసుకెళ్లిన పూజాహెగ్డే.. గత కొంత కాలంగా రేసులో కొంత వెనుకబడింది. వరుస పరాజయాలు పలకరించడంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తాజాగా కోలీవుడ్‌‌ నుంచి ఆమెకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సూర్యకు జంటగా ఆమె ఓ చిత్రంలో నటించబోతోంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుత...


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్

రిగ్గింగ్​ వీడియో వైరల్ ​కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ ​శ్రావణ్​ అరెస్ట్ మల్కాజిగిరి, వెలుగు : లోక్​సభ ఎన్నికల పోలింగ్​సందర్భంగా బహుదూర్ పురాలోని ఓ పోలింగ్​బూత్​లో రిగ్గింగ్ కు పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసిన కేసులో సీసీఎస్​ పోలీసులు మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్​కుమార్​తోపాటు మరో నలుగురిని అరెస్ట్​చేశారు. సీసీఎస్ పోలీస్​...


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


Kajal Aggarwal in Kannappa: కన్నప్పలో కాజల్ అగర్వాల్.. మంచు విష్ణు ప్లాన్ మాములుగా లేదుగా..

Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.


లేటెస్ట్ సర్వేలో ఊహించని ఫలితాలు... టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ నెంబర్ హీరోయిన్ ఎవరో తేల్చేశారు ప్రేక్షకులు. తాజా సర్వేలలో ఊహించని ఫలితం వచ్చింది. రష్మిక మందాన, పూజా హెగ్డే, కీర్తి సురేష్ వంటి ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ కి షాక్ తగిలింది. ప్రముఖ మీడియా సంస్థ టాలీవుడ్ టాప్ 10 హీరోయిన్స్ ఎవరో తెలియజేసింది. మోస్ట్ పాప్యులర్ ఫిమేల్ స్టార్స్ తెలుగు పేరిట ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. మరి ఎవరి ర్యాంక్ హైయెస్ట్? ఎవరి ర్యాంక్ లోయెస్ట్? అనేది చూద్దాం... ప్రేక్షకులు కర్లీ బ్యూటీ అనుపమ...


Directors Day: రేవంత్ రెడ్డిని క‌లిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ స‌భ్యులు.. ‘డైరెక్ట‌ర్స్ డే’కి ఆహ్వానం

Directors Day Revanth Reddy Invitation: హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్ట‌ర్స్ డే వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు అతిర‌థ మ‌హారధుల‌ను ఎంద‌రికో ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఈనేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. రెవంత్ రెడ్డికి ఆహ్వానం.. ఈ...


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


Siddhu Jonnalagadda: అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ - ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?

Siddhu Jonnalagadda Remuneration: నటీనటులు వరుసగా హిట్స్ సాధించిన తర్వాత కచ్చితంగా వారి రెమ్యునరేషన్‌పై ఫోకస్ పెడతారు. వారికి స్టార్‌డమ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్‌ను పెంచాలని సన్నాహాలు చేస్తుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా యాడ్ అయ్యాడు. సిద్ధు అంటే ఎవరో గుర్తుపట్టని ప్రేక్షకులు కూడా ‘డీజే టిల్లు’ అంటూ గుర్తుపడతారు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ‘డీజే టిల్లు’ మాత్రమే కాదు.. దాని సీక్వెల్‌తో కూడా...


Aishwarya Rai: కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యకు తోడుగా ఆరాధ్య - గాయపడిన తల్లికి కూతురు సాయం

Aishwarya Rai Bachchan At Cannes: 2002 నుంచి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రెగ్యులర్‌గా అటెండ్ అవుతున్న ఇండియన్ సెలబ్రిటీల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఒకరు. అందుకే 2024లో కేన్స్ ఫెస్టివల్‌ను మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేతికి గాయమైనా కూడా.. కట్టుతోనే రెడ్ కార్పెట్‌పై నడిచింది ఈ మాజీ విశ్వసుందరి. చేతికి కట్టు ఉన్నా కూడా ఐశ్వర్య కాన్ఫిడెన్స్ ఏ మాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ కట్టుతో, అంత పెద్ద గౌన్‌తో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ మెట్లు...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు

ఇద్దరు ఫేక్ డాక్టర్లపై క్రిమినల్ కేసులు జూబ్లీహిల్స్​, వెలుగు : ఫేక్ డాక్టర్లపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ పరిధి ఎన్ఆర్ఆర్​పురం కాలనీలో వెంకటేశ్వర క్లినిక్​, ఏయా హెల్త్​ కేర్​పేరుతో  డాక్టర్లుగా రాజమౌళి, ఉదయ్ ​కుమార్​ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు.  వీరికి ఎంబీబీఎస్​ సర్టిఫికెట్లు లేవు. మెడికల్ ​కౌన్సిల్...


సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నారు. మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్ టౌన్ షిప్ రోడ్ నెంబర్ 20లో  నివాసం ఉంటున్న చంద్రకాంత్.. మే 17వ తేదీ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.  సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ...


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు హైదరాబాద్: బీఆర్ఎస్  ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంటనే వెంకట్ రామిరెడ్డిని అరెస్టు చేయాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ...


Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు...


Prabhas: ప్రభాస్‌తో పాయల్ పెళ్లా? ఇదిగో హింట్ ఇచ్చిందంటూ నెటిజన్స్ హడావిడి, వాస్తవం ఏమిటంటే?

Prabhas - Payal Rajput: సినీ పరిశ్రమలో ఒక రూమర్ వైరల్ అవ్వాలంటే ఎక్కువ సమయం పట్టదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా పాపులారిటీని సంపాదించుకున్న హీరోల విషయంలో రూమర్స్ అనేవి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇటీవల ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగింది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక అప్డేట్ వల్ల సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా చర్చలు మొదలయ్యాయి. అయితే అనూహ్యంగా హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ షేర్ చేసిన పోస్ట్ కూడా...


అద్దం ముందు సుప్రిత అందాల విందు

సురేఖా వాణి కూతురిగా సుప్రిత చాలా మందికి పరిచయమే. ఇక ఇప్పుడు సుప్రిత తన కాళ్ల మీద తాను నిలబడబోతోంది. సినిమాల్లోకి హీరోయిన్‌గా సుప్రిత ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


Pawan Kalyan: అతను నాలాగా ప్రేమ, కేరింగ్ చూపించడు..మరోసారి పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ అసహనం

Renu Desai: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకొని ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. పవన్ అభిమానులు మాత్రం ఇంకా రేణు దేశాయిని.. పవన్ కళ్యాణ్ భార్య లానే ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇందువలన రేణు దేశాయ్ పలుమార్లు తన సోషల్ మీడియా అకౌంట్లో అసహనం వ్యక్తం చేయాల్సి వచ్చింది..


ఆ హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్... మరో బాంబు పేల్చిన సింగర్ సుచిత్ర!

2017లో సింగర్ సుచిత్ర కోలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. హీరో రానా-త్రిష, ధనుష్ -త్రిష, అనిరుధ్ రవిచంద్రన్-ఆండ్రియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సుచి లీక్స్ పేరిట ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం సంచలనమైంది. కొన్నాళ్ళు సద్దుమణిగిన సుచిత్ర మరలా సంచలన ఆరోపణలకు తెరలేపింది. ఇటీవల ఆమె ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, కమల్ హాసన్ లను టార్గెట్ చేసింది. వారిపై అనుచిత కామెంట్స్ చేశారు. ధనుష్-ఐశ్వర్య తమ రిలేషన్...


ఆ హీరోతో లిప్ లాక్ సీన్ కి ఓకె..కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్ ?

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన...


నయనతార జాతకంలో గండం ఉందా..? అందుకే భర్తతో కలిసి ఆ పూజలు చేస్తుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో దోశం ఉందా..? అందుకే ఆమె గుళ్ళు గోపురాలు తిరుగుతుందా.. భర్తతో కలిసి ప్రత్యేక పూజల వెనక కారణం అదేనా..? ఇంకేమైనా ఉందా..? ఈ మధ్య ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరుగుతోంది నయనతార. తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది. వరుసగా దైవ దర్శనాలు చేస్తోంది. ఇలా వరుసగా పుణ్యక్షేత్రాలు.. ప్రత్యేక పూజల వెనుక కారణం ఏంటి..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఏంత..? నయనతార .. సౌత్ ఇండస్ట్రీలో...


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


దోస్త్ ​అడ్మిషన్​ పోస్టర్ల రిలీజ్

దోస్త్ ​అడ్మిషన్​ పోస్టర్ల రిలీజ్ చేర్యాల, వెలుగు :  చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 2024కి సంబంధించి దోస్త్​ అడ్మిషన్ల పోస్టర్లను శుక్రవారం కలెక్టర్​మనుచౌదరి చేతుల మీదుగా విడుదల చేశారు. కార్యక్రమంలో కాలేజ్​ప్రిన్సిపాల్, లెక్చరర్లు, సిబ్బంది  పాల్గొన్నారు. ©️ VIL Media Pvt Ltd.


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


Konaseema News: ఆ గుడికి జూనియర్ ఎన్టీఆర్ విరాళం - ఎందుకంత ప్రత్యేకతో మీకు తెలుసా?

Junior NTR Funded Konaseema Bhadrakhali Temple Specialities: కోనసీమలోని (Konaseema) జగ్గన్నపేటలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) రూ.12.50 లక్షల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం మొన్నటి వరకూ ఎవరికీ తెలియలేదు. ఆ ఊరి గ్రామస్థులు గుడిలో ఎన్టీఆర్ కుటుంబం పేరుతో శిలా ఫలకం ఏర్పాటు చేసే వరకూ ఎవరికీ తెలియలేదు. పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన కొందరు యువకులు ఆ...


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look