వీడియో

Trending:


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


Samantha: సమంతకి వరుస షాక్స్.. ఇదంతా పక్కా ప్లాన్ అంటున్న అభిమానులు!

Samantha Recent Movie : ఒకప్పుడు వరుస విజయాలతో, స్టార్ హీరోల సినిమాలతో ఇండస్ట్రీని ఏలిన నటి సమంత.‌ అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ తెలుగులో అసలు ఆఫర్లు అందుకోలేకుంది. ఈ నేపథ్యంలో సామ్ ను కావాలని ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌

Actor Nabeel Zafar Comments on Sania Mirza Second Marriage: భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయాబ్‌ మాలిక్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్‌-పాకిస్తాన్‌ అనే సరిహద్దులను కూడా లెక్కచేయకుండ ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తాయి. దీంతో 14 ఏళ్ల తమ వైవాహిక జీవితాన్ని స్వస్తీ చెబుతూ విడాకులు తీసుకుని విడిపోయారు. భర్తతో విడిపోయిన సానియా మిర్జా ప్రస్తుతం సింగిల్‌...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా

పరిచయం..ఆఫీసర్ రోల్స్​ ఎంజాయ్ చేస్తా ఇండియన్ సినిమాల్లో విదేశీయులు నటించడం చూస్తూనే ఉంటాం. కానీ, వాళ్లు నటించే భాషలో కాకుండా ఇంగ్లిష్​లోనే మాట్లాడుతుంటారు. అంతెందుకు మనదేశంలోనే పక్క రాష్ట్రానికి వెళ్తే భాష రాక ఇంగ్లిష్​లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అలాంటిది చూడ్డానికి అచ్చం ఫారినర్​లా కనిపిస్తూనే.. దేశీ భాషలో అలవోకగా మాట్లాడుతున్నాడు. ఇండస్ట్రీ మీద ప...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..

NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.


Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున...


బాహుబలి వల్ల కమెడియన్ సంపాదించిన డబ్బంతా గోవిందా.. జబర్దస్త్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా ?

ప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఒకప్పుడు జబర్దస్త్ ప్రధానంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత పాపులారిటీ పెరగడంతో అనేక చిత్రాల్లో కమెడియన్ వేషాలు వేశాడు. ప్రముఖ కమెడియన్ ధనరాజ్ ఒకప్పుడు జబర్దస్త్ ప్రధానంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత పాపులారిటీ పెరగడంతో అనేక చిత్రాల్లో కమెడియన్ వేషాలు వేశాడు. భీమిలి కబడ్డీ జట్టు, పరుగు, పిల్ల జమిందార్, రాజుగారి గది లాంటి చిత్రాలు ధన్ రాజ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. జబర్దస్త్ షోతో పాటు సినిమాల్లో నటిస్తూ ధన్ రాజ్ బాగానే...


Prabhas: ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్.. అదే జరిగితే.. ఇక అంతే సంగతులు?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిబీగా ఉంటున్నాడు. ఓ పక్క కల్కి 2898ఏడీ సినిమా చేస్తూనే.. సలార్2 చిత్రానికి డేట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కల్కి 2989ఏడీ‌ సినిమాతో ప్రభాస్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ.. మరోపక్క మారుతి డైరెక్షన్‌లో వస్తున్న...


Naga Babu: తాజా పరిణామాలపై నాగబాబు స్పందన

Naga Babu Sensational Comments


Raj Bhang Yog సూర్య, శుక్ర కలయికతో రాజ్ భంగ్ యోగం.. ఈ రాశులకు 24 రోజులు కష్టకాలం..!

Raj Bhang Yog జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే 19వ తేదీ ఆదివారం నాడు వృషభంలో సూర్య, శుక్రుల కలయికతో రాజ్ భంగ్ యోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి కష్టకాలం ఎదురవ్వనుంది. ఈ సందర్భంగా ఆ రాశులేవో తెలుసుకోండి...


త్వరలో పంచాయతీ అవార్డులు

త్వరలో పంచాయతీ అవార్డులు క్వశ్చనీర్‌‌‌‌ను జీపీలకు పంపనున్న అధికారులు     10 శాఖల నుంచి 575 ప్రశ్నలకు అన్సర్‌‌‌‌ ఇవ్వనున్న సెక్రటరీలు     ఎన్నికల కోడ్‌‌ ముగియగానే అవార్డుల ప్రక్రియ షురూ హైదరాబాద్, వెలుగు :  ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆగిన పంచాయతీ అవార్డుల ఎంపిక ప్రక్రియ కోడ్ ముగియగానే షురూ కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రెడీ చేస...


Serial Actor Chandu Wife: ఫుల్లుగా తాగి రోడ్డున పడ్డ చందు - ఆత్మహత్యకు ముందు ఏం చేశాడో చెప్పిన భార్య శిల్ప

సీరియల్ యాక్టర్ చందు అలియాస్ చంద్రకాంత్ మరణం (Serial actor Chandu death)తో ఆయన భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. ఆత్మహత్య చేసుకుంటారని అసలు ఊహించలేదని శిల్ప తెలిపారు. భర్త మరణంతో ఆవిడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చందు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందో వివరించారు. అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడాను... తాను చావనని చెప్పారు, ఇంతలో! పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిన చందు... సోషల్ మీడియాలో పలు...


Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Vijayashanthi rejected the news of party change : భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను అభిప్రాయం...


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


వర్షం మూవీలో ప్రభాస్ మేనల్లుడిగా చేసిన బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? డిటైల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్!

వర్షం మూవీలో ప్రభాస్, సునీల్ కాంబినేషన్ సీన్స్ లో కనిపిస్తాడు ఓ క్యూట్ కుర్రాడు. ప్రభాస్ మేనల్లుడు పాత్ర చేసిన ఆ చిన్నారి భలే నవ్విస్తాడు. అతడి పంచులు అలరిస్తాయి. అలాగే సంతోషం మూవీలో నాగార్జున కొడుకు పాత్ర చేశాడు. సంతోషం మూవీలో కూడా ఈ బుడ్డోడి కామెడీ నవ్వులు పూయిస్తుంది. అసలు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? 2002లో విడుదలైన సంతోషం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రియ, గ్రేసీ సింగ్ హీరోయిన్స్ గా...


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


Malaika Arora: తన ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన మలైకా అరోరా - రెంట్ ఎంతో తెలిస్తే షాకవుతారు!

Malaika Arora Rents Out Her Flat: దాదాపు బాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీలకు ఒకటికంటే ఎక్కువగా ఇళ్లు ఉన్నాయి. తాము ఎంతో ఇష్టం కొనుకున్న ఫ్లాట్స్‌ నుంచి చాలామంది సెలబ్రిటీలు షిఫ్ట్ అవుతున్నారు. అందులో మలైకా అరోరా కూడా ఒకరు. మామూలుగా మలైకా గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చిన ఫ్యాన్స్ దానిని ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతారు. ఎన్నో ఏళ్లుగా తను క్రియేట్ చేసుకున్న స్టార్‌డమ్ అలాంటిది. సోషల్ మీడియాలో తనకు మిలియిన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఈ సీనియర్ భామ...


Akshay Kumar: రాజ్.. నువ్ యాక్టింగ్ క్లాసులు షురూ చెయ్!- ‘శ్రీకాంత్‘ మూవీపై అక్షయ్ కుమార్ ప్రశంసల జల్లు

Akshay Kumar About Rajkummar Rao: తాజాగా విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్‘. రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ బయోపిక్ పై సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దివ్యాంగ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ అధినేత శ్రీకాంత్‌ బొల్లా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తుషార్ హీరానందానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ్యోతిక, శ‌రద్ కేల్క‌ర్ సహా పలువురు కీలక పాత్రలు...


Janhvi Kapoor: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్

Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం...


ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్

ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్ హైదరాబాద్:- నగరంలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు మహేశ్వరం ఎస్ఓటీ,  చైతన్య పురి పోలీసులు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ చేసి నిరుద్యోగ యువతి యువకులకు విక్రహిస్తున్న  ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నలుగురు పరారయ్యారు. అరెస్టైన వారిని మెహదీపట...


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


కరాటే కళ్యాణితో.. నటుడు చందు చివరి వాట్సప్ ఛాట్ వైరల్‌

నేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. గత మూడు రోజులుగా వరస ఊహించని సంఘటనలతో బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. త్రినయని సీరియల్ నటులు వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవ‌డ‌మే అందుకు కారణం. మొదట ఈ సీరియల్ లో కీల‌క పాత్ర పోషించిన‌ పవిత్రా జయరాం యాక్సిడెంట్ లో మరణించారు. ప్రేక్షకులు ఊహించని ఆ విషాదం నుంచి బయట పడేలోగా, అదే సీరియల్ లో న‌టించిన‌...


ఆ హీరోతో లిప్ లాక్ సీన్ కి ఓకె..కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్ ?

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన...


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


ఈ వుడెన్ ట్రెడ్ మిల్ కరెంటు లేకుండానే పనిచేస్తుంది..!!

హరీష్ నిత్యం తన స్నేహితులతో కలిసి వాకింగ్ కు వెళ్లేవారు. ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచనతో ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారు చేశారు. అయితే ట్రెడ్ మిల్ ను కొనాలంటే సుమారుగా రూ:25 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. దానికి తోడు విద్యుత్ భారం కూడా మోయాల్సిందే. సామాన్య ప్రజలకు విద్యుత్ ట్రెడ్మిల్ ఉపయోగించడం అసాధ్యమనే చెప్పుకోవచ్చు.అలాంటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఏటువంటి విద్యుత్ అవసరం లేకుండా నడిచేలా ఈ చెక్క ట్రెడ్ మిల్ ను తయారుచేసినట్లు హరీష్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషికి వ్యాయామం ఎంతో అవసరం అన్నారు. వ్యాయామం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయన్నారు. మానసిక ఒత్తిడి మాయమవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో ఫిట్ నెస్ పెంపొందించడం కోసం ట్రెడ్ మిల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది వాటినే ఉపయోగిస్తున్నారు. కానీ మనం విద్యుత్ తో నడిచే ట్రెడ్ మిల్స్ చూసుంటాం. కానీ ఎలాంటి విద్యుత్ అవసరం లేకుండా కర్రతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ మాత్రం అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు ఓ వుడెన్ ట్రెడ్ మిల్ ను రూపొందించారు. హరీష్ పీజీ వరకు చదువుకున్నారు. అయితే కులవృత్తి వడ్రంగి కావడంతో తన తండ్రికి ఆసరాగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. దీనిని పిల్లల నుంచి పెద్దవారి దాకా అన్ని వయస్సు గల వారు ఉపయోగించవచ్చన్నారు. దీనిని తయారు చేయడానికి సుమారుగా రూ:15 వేల వరకు ఖర్చయిందన్నారు. కర్రతో పాటు బేరింగులు, నట్లు, బోల్ట్ లు ఉపయోగించినట్లు తెలిపారు. ఇప్పటికీ పది ఆర్డర్లు కూడా వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అభిప్రాయపడ్డారు. నేటి సమాజంలో మనిషికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో మంది వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయడం ద్వారా ఎముకలు బలపడడంతో పాటు కండరాళ్లు పటిష్టమవుతాయి.


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌

Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్‌..అవతార్‌,అవెంజర్స్‌ నిపుణుల వీఎఫ్‌ఎక్స్‌ తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు(Venkat Prabhu)తో G.O.A.T(Greatest Of All Time) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్...


చిన్నప్పటి నుంచీ ప్రేమ.. నటుడు చందు భార్య ఎమోషనల్

నటుడు చందు శనివారం నాడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియా, మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే చందు భార్య శిల్ప కోణం నుంచి బయటుక వస్తున్న విషయాలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. చిన్న తనం నుంచి చందు ప్రేమించాడని, ఆ తరువాత పెద్దల్ని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నామని శిల్ప తెలిపింది. పవిత్ర జయరాం రాకతో తమ మధ్య గ్యాప్ వచ్చిందంటూ శిల్ప భోరున ఏడ్చేసింది.


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


Gajalakhmi RajYoga: మరో రెండు రోజుల్లో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు ధన లాభం..!

Rajyog Rashifal: ఈ మొత్తాలన్నీ మే 19న అందుకోబోతున్నాయనే శుభవార్త. మా లక్ష్మి వారి తలపై చేతులు పెట్టుకుంటుంది... Gajalakhmi RajYoga: గ్రహం యొక్క సంచారాన్ని బట్టి అదృష్ట చక్రం మారవచ్చు. గ్రహాల స్థానాలలో మార్పులు 12 వ రాశి వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga:శుక్రుడు, సంపద , శ్రేయస్సును ప్రసాదించేవాడు. మే 19న శుక్రుడు వృషభ రాశికి సంచారం చేస్తాడు. పర్యవసానంగా వృషభరాశిలో గురు, శుక్రుడు కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం Gajalakhmi RajYoga: గజలక్ష్మి రాజయోగం ఫలితంగా, కొన్ని రాశుల యొక్క నుదురు కొన్ని ప్రభావాలలో తెరవబడుతుంది. శుభకాలం ప్రారంభమవుతుంది. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి. Gajalakhmi RajYoga: మేష రాశి వారికి జీవితంలో ఉత్తమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. ఉద్యోగార్థులకు కూడా మంచి సమయం. గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. Gajalakhmi RajYoga: వృషభం: గురు, శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది, ఈ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఏదో పెద్దది జరగబోతోంది. సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు. కెరీర్‌లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga: మకరం: గజలక్ష్మి రాజయోగం కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. విజయాన్ని రుచి చూస్తారు. ఒకరి సహాయంతో పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. Gajalakhmi RajYoga: కుంభం: ఈ ప్రత్యేక యోగం కుంభరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో విలువలు పెరుగుతాయి. (Disclaimer: ఈ సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)


Pushpa 2: సుకుమార్‌ను టెన్షన్ పెడుతున్న సాంగ్.. ఇప్పటికీ నో క్లారిటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం సరైన టైమ్‌కి రిలీజ్ అవుతుందో లేదోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనికి ఐటెం సాంగ్ కూడా ఓ కారణంగా కనిపిస్తుంది.


ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు గతంలో భార్యను హత్య చేసిన నిందితుడు ఖమ్మం జిల్లాలో విషాదం హైదరాబాద్​:  ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను ఓ వ్యక్తి చంపేశాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో పిట్టల వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి  తన ఇద్దరి కూతుళ్లు నీరజ(10), ఝాన్సీ(6)తో కలిసి తన తల్లి పిచ్చమ్మ((60)తో  ఉంటున్నాడు.ఈ క్రమ...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


Karimnagar News: నాగకన్యలా మారుతున్న యువతి! చర్మంపై పొలుసులు - కారణమేంటో చెప్పిన డాక్టర్లు

Karimnagar woman news: పురాణాల్లో నాగ కన్య గురించి విన్నాం సినిమాల్లో చూశాం.. కానీ ఆధునిక కాలంలో కూడా నాగ కన్యలు ఉంటారా..? అప్పుడప్పుడు మనిషి పాముగా మారడం, పాములా ప్రవర్తించడం, నాగ కన్యలా మారడం చూశారా.. కానీ నిజ జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి.. అలాంటిదే కరీంనగర్ జిల్లాలో సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో ఓ వింత ఘటన జరుగుతుంది. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే యువతి గత ఆరు సంవత్సరాలుగా...


Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

Chanakya Niti In Telugu : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎలాంటి మహిళను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటారో చెప్పాడు. కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీ మగవాడి జీవితాన్ని స్వర్గం చేస్తుంది.


Chandu suicide: ఐదేళ్లుగా పవిత్రతో నాభర్త ఎఫైర్... నిజాలను ఏడుస్తు బైటపెట్టిన భార్య శిల్ప..

Serial actor Chandu death: సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోవడం ప్రస్తుతం వారి కుటుంబంలో తీవ్ర విషారకంగా మారింది. ఈ నేపథ్యంలో తన భర్త, పవిత్రతో ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడంటూ శిల్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.


Payal Rajput: ఆదివారాలు సపరేట్ గా ప్రభాస్ కోసం టైం కేటాయిస్తా.. పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్

Prabhas: ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్-డైరెక్ట్ పోస్ట్ లు వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.


పవిత్రా జయరామ్ ఏజ్ 53 ఏళ్లు.. సూసైడ్ చేసుకున్న చందు ఆమె కంటే ఎంత చిన్నవాడంటే

నటి పవిత్రా జయరామ్ మరణానంతరం తెలుగు టీవీ నటుడు చందు తన ప్రియురాలి నుండి విడిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ సహనటి పవిత్ర జయరామ్ ప్రాణాలు కోల్పోయిన 5 రోజుల తర్వాత నటుడు కూడా సూసైడ్ చేసుకోవడం టీవీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Photo: Instagram) హైదరాబాద్ మణికొండలోని తన నివాసంలో శుక్రవారం చందు శవమై కనిపించాడు. పవిత్ర మరణం తర్వాత చందు డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఇద్దరూ కలిసి జీవించారు. పవిత్రకు 53 ఏళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (Photo: Instagram) పవిత్ర జయరామ్ వయస్సు 53 సంవత్సరాలు. నటికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చందు వయసును మాత్రం వెల్లడించలేదు. ఫొటో, లుక్‌ని చూసిన నెటిజన్లు.. పవిత్ర కంటే చందు చాలా చిన్నవాడని అంటున్నారు. సుమారు 35ఏళ్లలోపు ఉండవచ్చని చెబుతున్నారు.(Photo: Instagram) ప్రియురాలు పవిత్ర ఆత్మహత్య చేసుకోవడంతో చందు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎంతకీ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో చందు కుటుంబ సభ్యులు చందు గది తలుపులు పగులగొట్టారు. సూసైడ్ నోట్ కూడా పోలీసులకు దొరికింది. నార్సింగి పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. (Photo: Instagram) చందు, పవిత్ర రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చాలా మీడియాలో వార్తలు వచ్చాయి. నటీనటులిద్దరూ పెళ్లి చేసుకున్నారని కూడా చెబుతున్నారు. మరికొందరికి పెళ్లి కాలేదు. కానీ లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. (Photo: Instagram) పవిత్రతో సహజీవనం చేస్తున్న చందుకు ఆల్రెడీ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందు భార్యను విడిచిపెట్టగా, పవిత్రను ప్రేమించాడు.ఇద్దరూ తమ జీవిత భాగస్వాముల నుండి విడిపోయారు. త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా చేయాలనుకుంటున్నారు. పెళ్లి కూడా ప్లాన్ చేసుకున్నాడు చందు.(Photo: Instagram) బుల్లితెర నటి పవిత్రా జయరామ్, చందు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు విడిచిపెట్టలేని విధంగా ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారు. సీరియల్‌లో భార్యాభర్తలుగా నటిస్తూనే నిజజీవితంలో కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.(Photo: Instagram) ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటో తెలుసా..ఆంటీ వయసులో ఉన్న పవిత్రతో చందు అధికారికంగా పెళ్లి చేసుకోకుండా భార్యాభర్తలుగా జీవిస్తున్నప్పటికీ తమ సంబంధాన్ని గోప్యంగా ఉంచడానికి ఇష్టపడలేదు. బదులుగా, వారిద్దరూ తమ సంబంధం గురించి చాలా ఓపెన్‌గా చెప్పారు. (Photo: Instagram)


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు హైదరాబాద్: బీఆర్ఎస్  ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంటనే వెంకట్ రామిరెడ్డిని అరెస్టు చేయాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ...


Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..

Anasuya: కుటుంబంతో కలిసి కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనసూయ..


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


Narayana Murthy: 'ప్రతీ విద్యార్థి చదవాల్సిన పుస్తకం అది'.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

Narayana Murthy: భారత్‌లోని ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ నారాయమూర్తి పంచుకున్నారు. ఆ పుస్తకం చదవడం వల్ల సైన్స్‌, టెక్, మేథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుందన్నారు. అలాగే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనే అపోహలపైనా స్పందించారు.


ప్రభాస్ ‘బుజ్జి’ కోసం టీం ఎంత కష్టపడిందో.. కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ భలేగుందే

Bujji Introduction ప్రభాస్ కల్కి 2899 ఏడీ మూవీకి సంబంధించిన అప్డేట్‌ సాయంత్రం ఐదు గంటలకే రావాల్సింది. ఈ మూవీ నుంచి బుజ్జిని పరిచయం చేస్తామని ప్రకటించారు. కానీ చెప్పిన టైంకి మాత్రం ఇంత వరకు రాలేదు. ఐదు గంటలకు అని చెప్పారు. కానీ ఏడు అవుతున్నా కూడా అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట్లో దారుణంగా తిడుతున్నారు.


165 కోట్ల నెక్లెస్, 450 కోట్ల ఇల్లు! అంబానీ కూతురా.. మజాకా..

ఇషా అంబానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఏకైక కుమార్తె. ఆమె కూడా తన తండ్రిలాగే పెద్ద వ్యాపారవేత్త. ఇషా అంబానీ రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రిటైల్‌లో కీలక ఎగ్జిక్యూటివ్. ముంబైలో 2023లో ప్రారంభించిన అంబానీ కల్చరల్ సెంటర్ని కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఇషా అంబానీ స్కూలింగ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పూర్తి చేసింది. తరువాత USకి వెళ్లి యేల్ యూనివర్సిటీ నుండి సైకాలజీ అండ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో పట్టభద్రురాలైంది, ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్...


కోచింగ్ లేకుండా.. ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎంపికైన కుర్రాడు..

ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ కుర్రాడు ఇంర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకల్18 తో విజయ్ మాట్లాడుతూ.. తాను8వ తరగతి నుండి ఆడడం మొదలు పెట్టాను. ప్రస్తుతంఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాను. అలాగే రేటింగ్ వచ్చి 1533 ఉందన్నారు. తాను చెస్ నేర్చుకునే క్రమంలో ఎటువంటి కోచ్ అందుబాటులో లేవన్నారు . తనఫ్రెండ్ నాకంటే బెస్ట్ ప్లేయర్ అతని అధ్వర్యంలో చెస్ నేర్చుకున్నానన్నారు. తర్వాత బుక్స్ చదివి చెస్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎదిగాను. తనగోల్ వచ్చేసి గ్రాండ్మాస్టర్ కావాలని అదేవిధంగా నల్లగొండ జిల్లాలో చెస్ అకాడమీ పెద్దది స్థాపించాలి. ఎంతో మందిని చెస్ నేర్పించి తీర్చిదిద్దాలని నా కోరిక. చెస్ ఆటలో ఇరువైపులా బలగాలు ఒకే తీరుగా ఉంటాయి. అటువంటి ఆటలో ఎదుటి వ్యక్తి వేసే ఎత్తులను ఆలోచనని ముందే పసిగట్టాలి. అలాంటిది ఎటువంటి కోచ్ లేకుండా తన సొంత తెలివితో ఒక మారుమూల పట్టణం నుండి చెస్ ఆటలో ఇంటర్నేషనల్ రేటింగ్ ప్లేయర్ గా ఎదిగాడు. అదెక్కడో కాదు నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన విజయ్, లోకల్ 18 ఛానల్ తో మరిన్ని వివరాలు తెలియజేశారు. అదేవిధంగా చెస్ ఆట ఆడడం వల్ల మెదడు చాలా ఉత్తేజితంగా పనిచేస్తుందని, అలాగే మెదడు ఐ క్యూ కూడా పెరుగుతుందన్నారు. చెస్ ఆట ఆడడం మెదడుకు ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. చెస్ లో ఇరువైపులా బలాబలగాలు ఓకే తీరుగా ఉంటాయి చాలా మంది తల్లిదండ్రులు చెస్ ఆటను ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. చెస్ ఆడడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చెస్ ఆడితే బ్రెయిన్ ఎక్ససైజ్ అవుతుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. తల్లిదండ్రులు చాలామంది ఎక్కువగా స్పోర్ట్స్ పరంగా క్రికెట్ లాంటి ఆటలు వాయ్యమం రూపంలో ఉన్న ఆటలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.


డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!

డీప్​ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం మొదలయ్యాక సైబర్​ నేరాలు ఎక్కువైపోయాయి. ఏఐని వాడుకుని సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి ఫాల్స్​ న్యూస్ స్ర్పెడ్ చేస్తున్నారు కొందరు. అందులో ముఖ్యంగా డీప్​ ఫేక్​ ఫీచర్ ఒకటి. దాని వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రముఖులు  ఇబ్బందులు పడ్డారు. దీనికి సొల్యూషన్ వెత...


ఇక్కడ డ్యాన్స్ తో దుమ్ము లేపుతున్న చిన్నారులు.. మీరూ ఓ లుక్కేయండి..

వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంగీతం, డ్యాన్స్ పై మక్కువ పెంచుకున్న చిన్నారులు ఈ వేసవి సెలవుల్లో డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ వేసవి సెలవుల్లో బాల భవన్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తూ డాన్స్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తాము చాలా ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు.. కొత్త కొత్త ఫ్రెండ్స్ తో డాన్స్, మ్యూజిక్, యోగా వంటి క్లాసులు కలిసి నేర్చుకుంటున్నామన్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 50 రోజులపాటు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ డాన్స్ నేర్చుకుంటున్నామని చిన్నారులు ఆనందంగా చెబుతున్నారు. పిల్లలకు డాన్స్ లో మెళుకువలు నేర్పిస్తున్నామని తెలిపారు.వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సెలవులు రాగానే ఎక్కడెక్కడ నుంచో పిల్లలందరూ వచ్చి మా వద్ద సంగీతం డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ గా ఎంచుకోవాలనుకునేవారు సంవత్సరం అంతా కాసులకు వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.వేసవి సెలవుల్లో ఇంట్లో అల్లరి చేస్తున్నామనిపేరెంట్స్.తమను డ్యాన్స్ క్లాస్ కు పంపించారని చెబుతున్నారు. చిన్నపిల్లల్లో తొందరగా నేర్చుకునే జ్ఞాపకశక్తి వారికి ఉంది. వారు మోల్డ్ చేసుకునే విధానం చాలా బాగుంటుందని 25 సంవత్సరాల అనుభవం కలిగిన ఉమా బాల చెబుతున్నారు. ఒక వేసవి సెలవుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా తమ వద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ నేర్పిస్తుంటామని తెలిపారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు సంవత్సరం అంతా నేర్చుకోగలిగితే మంచి డాన్సర్స్ గా సంగీత కళాకారులుగా ఎదగవచ్చు ప్రొఫెషనల్గా ఎంచుకోవచ్చు అని చెప్తున్నారు.


Tivikram: హీరోయిన్స్ జీవితాలు నాశనం చేస్తున్న త్రివిక్రమ్..!

మాటల మాంత్రికుడు, డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ఎంత చెప్పినా తక్కువ. త్రివిక్రమ్ తన డైలాగ్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాడనడంలో ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే ఆయన ఏ సినిమా చేసినా సరే.. అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటాల్సిందే. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అవసరం లేకపోయినా సరే త్రివిక్రమ్ వారిని ఎందుకు తీసుకుంటాడో తెలియదు. త్రివిక్రమ్ వారికి మాయమాటలు చెప్పి మోసం చేసి సెకండ్ హీరోయిన్ పాత్రల్లో తీసుకుంటాడని ఓ హీరోయిన్ తన ఆవేదనను...