Trending:


Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్

Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్ డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుంచే ఉన్నప్పటికి సరైన బ్రేక్ కోసం వెయిట్ చేశారు సిద్దు. ఆ బ్రేక్ డీజే టిల్లు సినిమాతో వచ్చింది. ఈ సినిమా సిద్ధుని ఇండీస్ట్రీలో స్ట...


Rakhi Sawant: రాఖీ సావంత్ అనారోగ్యానికి కారణం ఇదేనట, సర్జరీ తప్పదని వెల్లడి - టవల్ కట్టుకుని డ్యాన్స్ చేసిన తర్వాతే ఇలా!

Rakhi Sawant Health: బాలీవుడ్‌లో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు దక్కించుకుంది రాఖీ సావంత్. బీ టౌన్‌లో తను ఏం చేసినా ఒక సెన్సేషన్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను అందిస్తుంటుంది రాఖీ. అదే విధంగా తాజాగా తన ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదంటూ ఆసుప్రతిలో చేరినట్టు తెలిపింది. రాఖీ సావంత్ హాస్పటల్ బెడ్‌పై ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా బయటికొచ్చిన రాఖీని తన హెల్త్ గురించి...


సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వర్మ.. ఎందుకింత నెగిటివ్ క్యాంపైన్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు. ఈ వార్త ఇప్పుడు అంతటా అన్ని మీడియాల్లో వచ్చింది. అయితే ఇందులోనూ ఆయన వ్యతిరేకులు వేరే కోణాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల వెర్షన్ ఏమిటంటే... రామ్ గోపాల్ వర్మకి ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి...


ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..

ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్.. ఆ దేవుడి తర్వాత మనమంతా ఎవరికైనా ముక్కుకుంటామంటే అది ఒక్క వైద్యుడికి మాత్రమే అని చెప్పాలి. చావు బతుకుల్లో ఉన్నవారిని డాక్టర్లు బతికించిన సంఘటనలు చాలా చూశాం. తాజాగా విజయవాడలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. సీపీఆర్ చేసి సాయి అనే ఆరేళ్ళ బాలుడి ప్రాణం కాపాడింది రవళి అనే డాక్టర్. ఈ నెల 5న జరిగిన...


ఆ హీరోతో లిప్ లాక్ సీన్ కి ఓకె..కీర్తి సురేష్ షాకింగ్ డెసిషన్ ?

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన...


Directors Day: రేవంత్ రెడ్డిని క‌లిసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ స‌భ్యులు.. ‘డైరెక్ట‌ర్స్ డే’కి ఆహ్వానం

Directors Day Revanth Reddy Invitation: హైద‌రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్ట‌ర్స్ డే వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు ఫిలిం డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు అతిర‌థ మ‌హారధుల‌ను ఎంద‌రికో ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఈనేప‌థ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆహ్వానం అందించారు. ఆయ‌న సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పారు. రెవంత్ రెడ్డికి ఆహ్వానం.. ఈ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


పాయల్, ప్రభాస్‌కి లింక్ కట్టేశారే.. బెదిరిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

Prabhas And Payal Rajput ప్రభాస్, పాయల్ రాజ్‌పుత్‌ల మీద నెట్టింట్లో ఇప్పుడు వస్తున్న పోస్టులు చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవుతారు. ఈ ఇద్దరికీ లింక్ కలిపి నెటిజన్లు కథలు అల్లేసుకుంటున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Suchi Leaks: షారుక్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్లపై సింగర్‌ సుచీత్ర సంచలన ఆరోపణలు - ఈసారి బాలీవుడ్‌ని టార్గెట్‌ చేసిన సుచీ లీక్స్‌

Singer Suchitra Sensational Comments on Shah Rukh Khan and Karan Johar: సుచీ లీక్స్‌ వివాదం మళ్లీ మొదలైంది. కొద్ది రోజులుగా సింగర్‌ సుచీత్ర రోజుకో బాంబు పెలుస్తుంది. తమిళ స్టార్‌ ధనుష్‌, అతడి మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌, త్రిష, కమల్‌ హాసన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఏకంగా తన మాజీ భర్త కార్తీక్‌, ధనుష్ గే అంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఇంతటితో ఆగని సుచీత్ర ఏకంగా బాలీవుడ్‌నే టార్గెట్‌ చేసింది. బి-టౌన్‌లోని చీకటి కోణాలు...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


కన్నప్పలో కీ రోల్

కన్నప్పలో కీ రోల్ ‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రభాస్‌‌ ఇటీవల ఈ మూవీ సెట్స్‌‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ...


వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి.. దాదాపు రెండు నెలలుగా జ్యూడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. బాల్కసుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిశారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లకు పైగా ఈ కేసు నడిపిస్తున్నారని.. ఇప్పటివరకు ఈ కేసులో కల్వకుంట్ల కవిత దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడినట్టు చిన్న ఆధారం కూడా అధికారుల దగ్గర లేదని...


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


Gajalakhmi RajYoga: మరో రెండు రోజుల్లో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు ధన లాభం..!

Rajyog Rashifal: ఈ మొత్తాలన్నీ మే 19న అందుకోబోతున్నాయనే శుభవార్త. మా లక్ష్మి వారి తలపై చేతులు పెట్టుకుంటుంది... Gajalakhmi RajYoga: గ్రహం యొక్క సంచారాన్ని బట్టి అదృష్ట చక్రం మారవచ్చు. గ్రహాల స్థానాలలో మార్పులు 12 వ రాశి వ్యక్తులను ప్రభావితం చేస్తాయి. కొన్నిసార్లు ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga:శుక్రుడు, సంపద , శ్రేయస్సును ప్రసాదించేవాడు. మే 19న శుక్రుడు వృషభ రాశికి సంచారం చేస్తాడు. పర్యవసానంగా వృషభరాశిలో గురు, శుక్రుడు కలవడం వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదం Gajalakhmi RajYoga: గజలక్ష్మి రాజయోగం ఫలితంగా, కొన్ని రాశుల యొక్క నుదురు కొన్ని ప్రభావాలలో తెరవబడుతుంది. శుభకాలం ప్రారంభమవుతుంది. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి. Gajalakhmi RajYoga: మేష రాశి వారికి జీవితంలో ఉత్తమ విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధించగలరు. ఉద్యోగార్థులకు కూడా మంచి సమయం. గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. Gajalakhmi RajYoga: వృషభం: గురు, శుక్రుల కలయిక వల్ల వృషభ రాశిలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది, ఈ రాశి వారికి చాలా శుభప్రదం అవుతుంది. ఏదో పెద్దది జరగబోతోంది. సింగిల్స్ పెళ్లి చేసుకోవచ్చు. కెరీర్‌లో మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. Gajalakhmi RajYoga: మకరం: గజలక్ష్మి రాజయోగం కూడా మకర రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. విజయాన్ని రుచి చూస్తారు. ఒకరి సహాయంతో పెద్ద లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు పిల్లల నుండి కూడా ఆనందాన్ని పొందుతారు. డబ్బు వస్తుంది. Gajalakhmi RajYoga: కుంభం: ఈ ప్రత్యేక యోగం కుంభరాశి వారిపై కూడా ప్రభావం చూపుతుంది. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో విలువలు పెరుగుతాయి. (Disclaimer: ఈ సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడింది. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)


Krishna Mukunda Murari Serial Today May 18th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద గర్భానికి ఆదర్శే కారణమన్న భవాని.. కృష్ణ, మురారిలకు షాక్ ఇచ్చిన ముకుంద, అబార్షన్‌ చేసుకుందా!

Krishna Mukunda Murari Today Episode కృష్ణ గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి మురారి వచ్చి అనవసరంగా ఆలోచించొద్దని అంటాడు. నేనేం ఆలోచించడం లేదు అని కృష్ణ అంటే మీరా వాంతులు చేసుకున్నప్పుడు తాను వెళ్లి పట్టుకోవడం నీకు అస్సలు నచ్చలేదు అని కానీ మీరా కడుపులో ఉన్నది మన బిడ్డ కాబట్టి అపార్థం చేసుకోవద్దని అంటాడు. కృష్ణ: నేను మన బిడ్డనే చూశాను ఏసీపీ సార్. మీరు మన బిడ్డ మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఇప్పుడే చూశాను. ఆ రోజు కూడా తను సరోగసీ కోసం హాస్పిటల్‌కి...


పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకు...


Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది


Mallareddy | నన్ను చంపేస్తారా..? పోలీసులతో మల్లారెడ్డి గొడవ

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని బారికెడ్లను పెట్టి కొందరు కబ్జా చేశారు.స్థలంలో వేసిన బారికెడ్లను తొలగిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు.పోలీసులు రావడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం.. పరిస్థితి ఉద్రిక్తం.


Prabhas: ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్.. అదే జరిగితే.. ఇక అంతే సంగతులు?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిబీగా ఉంటున్నాడు. ఓ పక్క కల్కి 2898ఏడీ సినిమా చేస్తూనే.. సలార్2 చిత్రానికి డేట్స్ ఇచ్చే ప్లాన్స్ చేస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా సరే అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.కల్కి 2989ఏడీ‌ సినిమాతో ప్రభాస్ జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతూ.. మరోపక్క మారుతి డైరెక్షన్‌లో వస్తున్న...


Malaika Arora హాట్ యోగా Look

భారతదేశం, May 17 -- Malaika Arora హాట్ యోగా Look


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


Serial Actor Chandu Death: చందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?

Serial Actor Chandu Death News: తెలుగు టీవీ ఇండస్ట్రీ ఐదు రోజుల్లో ఇద్దరు ఆర్టిస్టుల్ని కోల్పోయింది. 'త్రినయని' సీరియల్ ఫేమ్, నటి పవిత్రా జయరామ్ ఈ నెల 12న (ఆదివారం) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కారులో ఉన్న నటుడు, ఆమెతో ఆరేళ్లుగా సహ జీవితం చేస్తున్న చందు అలియాస్ చంద్రకాంత్ శుక్రవారం రాత్రి బలవంతంగా తన ప్రాణాలు తీసుకున్నారు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సూసైడ్ కేసు ఇన్వెస్టిగేషన్‌లో చందు వాట్సాప్ ఛాట్ కీలకం కానున్నట్లు...


Dirty Fellow: విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించిన 'డర్టీ ఫెలో' మూవీ ట్రైలర్..

Dirty Fellow: శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హిరో హీరోయిన్లుగా నటించిన మూవీ 'డర్డీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విశ్వంభర దర్శకుడు వశిష్ఠ ఆవిష్కరించారు


తలకిందులుగా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్టింట్లో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో కీర్తి సురేష్ తలకిందులుగా కనిపిస్తోంది. అలా అప్ సైడ్ డౌన్ చేయాలని సూచించింది.


PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..

PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..


Today Panchangam 18 May 2024 ఈరోజు వైశాఖ శుక్ల దశమి తిథి వేళ అమృతకాలం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని దశమి తిథి నాడు, శనివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Vijayashanthi rejected the news of party change : భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను అభిప్రాయం...


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


Darshini Movie Review:'దర్శిని' మూవీ రివ్యూ.. ఆకట్టుకునే హార్రర్ థ్రిల్లర్..

Darshini Movie Review: సినీ ఇండస్ట్రీలో హార్రర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కోవలో వచ్చిన చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉంటే ప్రేక్షకాదరణ ఉంటుంది. ఈ రూట్లోనే వచ్చిన మరో సినిమా 'దర్శిని'. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుందా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌లకు బిగ్ షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ ఓ వార్త నెట్టింట తెగ చెక్కెర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు ఆ టైటిల్ పేరుతో మరో సినిమా తెరకెక్కుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.---- Polls module would be displayed here ----ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మూవీకి సంబంధించిన అప్డేట్ ను తారక్ పుట్టిన రోజైన మే 20న వెల్లడించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలియజేశారు. అయితే ఆ...


నా బుజ్జిని చూపించాలని ఆగలేకపోతోన్నా : ప్రభాస్

kalki 2898 ad heroine bujji కల్కి మూవీ నుంచి ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేయబోతోన్నాడు. ఈ మేరకు ప్రభాస్ వేసిన పోస్ట్ నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. సినిమా ప్రమోషన్స్ అని ముందే తెలిసినా కొంత మంది మాత్రం ప్రభాస్ పెళ్లి అంటూ హంగామా చేశారు. ఏ సంబంధం లేని పాయల్‌, ప్రభాస్‌లకు లింక్ పెట్టి కూడా మీమ్స్ వేశారు.


Aravana Prasadam: లక్షలాది అయ్యప్ప అరవణ ప్రసాదం డబ్బాలను నాశనం చేయనున్న ట్రావెన్‌కోర్ బోర్డు

Aravana Prasadam: శబరిమల అయ్యప్ప ప్రసాదాన్ని నాశనం చేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రస్తుతం చర్యలు చేపట్టింది. లక్షలాది అరవణ ప్రసాదం డబ్బాలను డిస్పోజ్ చేయాలని నిర్ణయించింది. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అయితే పవిత్రమైన అయ్యప్ప ప్రసాదాన్ని డిస్పోజ్ చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మరి కోర్టు ఎందుకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలి: రఘునందన్ రావు హైదరాబాద్: బీఆర్ఎస్  ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్ రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చాడు. వెంటనే వెంకట్ రామిరెడ్డిని అరెస్టు చేయాలని డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. అసెంబ...


Krishnamma OTT: ఏడు రోజులకే ఓటీటీలోకి.. తెలుగు సినిమాలలో ఇలా మొదటిసారి!

Satyadev Krishnamma: కొరటాల శివ సమర్పణలు సత్యదేవ హీరోగా వచ్చిన సినిమా కృష్ణమ్మ. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలోకి రావడం తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిస్తోంది. వివరాల్లోకి వెళితే..


పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్

పవిత్రకు చందు కంటే మందు చాల రిలేషన్స్ ఉన్నాయి.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కొనసాగుతోంది. కొన్ని రోజుల వ్యవదిలోనే ఇద్దరు బుల్లితెర నటులు చనిపోవడం షాక్కు గురిచేసింది. శుక్రవారం రోజు సీరియల్ నటుడు కారు యాక్సిడెంట్ లో మృతి చెందిన పవిత్ర ప్రేమికుడు చందు సూసైడ్ చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని సూసైడ్ చేసుకున...


నాగబాబు మరో ట్వీట్.. వివాదానికి బ్రేక్ పడుతుందా?

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్‌కి బ్రేక్ ఇవ్వాలనుకున్నారో, లేక.. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో గానీ.. మెగా బ్రదర్ నాగబాబు.. తాను ట్విట్ డిలీట్ చేశానని చెబుతూ.. తాజాగా మరో ట్వీట్ పెట్టారు.ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. అసలు ఏం ట్వీట్ పెట్టారు, ఎందుకు డిలీట్ చేశారు అని ప్రశ్నించడం మొదలుపెట్టారు."I have deleted my tweet"— Naga Babu Konidela (@NagaBabuOffl) May 18, 2024అసలేమైంది?ఏపీ అసెంబ్లీ ప్రచారం...


ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందా? ఫ్యాన్స్‌కి ఇక పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ప్రభాస్. " డార్లింగ్స్.. త్వరలోనే మన లైఫ్‌లోకి ఓ స్పెషల్ వ్యక్తి వస్తున్నారు.. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ డార్లింగ్ త్వరలోనే పెళ్లి వార్త చెప్పబోతున్నాడంటూ సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం అంతలేదు.. ఇది ప్రమోషన్స్ కోసం అనుకుంటా అంటూ కొట్టిపారేస్తున్నారు. మరి ప్రభాస్ దేని గురించి ఆ పోస్ట్ పెట్టాడో చూడాలి.


ట్వీట్‌ డిలీట్‌ చేసిన నాగబాబు.. `మెగా-అల్లు` వివాదం ముగిసినట్టేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు ఏదైనా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్ గా ఉంటాడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తాడు. అది చాలా సార్లు వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఎలక్షన్స్ రోజు ఆయన చేసిన ట్వీట్‌ పెద్ద దుమారం రేపింది. అది ఎలక్షన్లలోనే కాదు, మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలోనూ పెద్ద రచ్చ అయ్యింది. `మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే ` అంటూ నాగబాబు చేసిన ట్వీట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఇది...


నయనతార జాతకంలో గండం ఉందా..? అందుకే భర్తతో కలిసి ఆ పూజలు చేస్తుందా..?

స్టార్ హీరోయిన్ నయనతార జాతకంలో దోశం ఉందా..? అందుకే ఆమె గుళ్ళు గోపురాలు తిరుగుతుందా.. భర్తతో కలిసి ప్రత్యేక పూజల వెనక కారణం అదేనా..? ఇంకేమైనా ఉందా..? ఈ మధ్య ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరుగుతోంది నయనతార. తన భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది. వరుసగా దైవ దర్శనాలు చేస్తోంది. ఇలా వరుసగా పుణ్యక్షేత్రాలు.. ప్రత్యేక పూజల వెనుక కారణం ఏంటి..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం కోలీవుడ్ లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఏంత..? నయనతార .. సౌత్ ఇండస్ట్రీలో...


నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కు...


`త్రినయని` సీరియల్‌ నటుడు చందు సూసైడ్‌కి కారణం ఇదేనా?.. పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధమా? షాకిచ్చే నిజాలు

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. `త్రినయని` సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర జయరాం మరణం నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకోవడంతో టీవీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. `త్రినయని` సీరియల్‌లోనే నటిస్తున్న చందు గౌడ శుక్రవారం...


Antony Ruben: ‘పుష్ప 2’ టీమ్‌కు బిగ్ షాక్? ఎడిటర్ రూబెన్.. మూవీ నుంచి తప్పుకున్నారా?

Editor Antony Ruben opts out of 'Pushpa 2’: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఎప్పుడెప్పుడు చూడాలా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘పుష్ప’ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ ఎడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆంటోనీ...


Viral News: ఏం పెళ్లాంరా బాబు.. ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకోవాలా?.. కుర్కురే ఎంత పని చేసింది?

చాలామంది భార్యాభర్తలు చిన్నచిన్న విషయాలకు గొడవలుపడి విడిపోతూ ఉంటారు. అలాగే తాజాగా ఓ జంట ఓ చిన్న కుర్కురే ప్యాకెట్ కోసం దంపతులు గొడవపడ్డారు. అది కాస్త తీవ్రస్థాయికి చేరి ఏకంగా విడాకులకు దారి తీసింది. వింటుంటే చాలా సిల్లీగా ఉంది కదా. ఓ భర్త భార్యకు ప్రేమతో క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడు. దీంతో గొడవకు దిగిన భార్య తన అత్తమామలను, భర్తను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ చిన్న గొడవ కాస్త ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ వరకు వెల్లింది. అక్కడ...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


Cannes 2024: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించే 7 ఇండియన్ సినిమాలు ఇవే!

Cannes 2024: ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుక మే 25 వరకు కొనసాగనుంది. ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పలు సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈసారి ఇండియాకు చెందిన 7 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపికయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలేవంటే.. 1. ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ - All We Imagine As Light ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాకు పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు....


ఎన్టీఆర్‌-నీల్‌లకు షాక్‌.. `డ్రాగన్‌` పేరుతో మరో సినిమా?.. ఇదేం ట్విస్ట్!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేసన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న ఈ మూవీకి సంబంధించిన అప్‌ డేట్‌ రాబోతుందట. ఇప్పటికే ఈమూవీని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు షూటింగ్‌ డిటెయిల్స్ తోపాటు సినిమా టైటిల్‌ని కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ మేరకు సినిమా టైటిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్‌లో రావాల్సిన ఈ మూవీకి `డ్రాగన్‌` అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌...


కవిత కేసులో రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు..

RS Praveen hot Comments After Meeting with K Kavitha


అమ్మో శ్రద్దా దాస్ ఏం ఊపిందిరా బాబు

శ్రద్దా దాస్ ప్రస్తుతం బాలీ వెకేషన్‌‌లో ఎంజాయ్ చేస్తోంది. ఆమె దెబ్బకు సోషల్ మీడియా వేడెక్కి పోతోంది. హాట్ ఫోటోలతో ఇన్ స్టాను ఊపేస్తోంది. ఇక తాజాగా ఊ అంటావా అంటూ తెగ ఊపుతూ డ్యాన్స్ వేసింది. శ్రద్దా దాస్ నడుము తిప్పడం, ఆ ఊపడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం శ్రద్దా దాస్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.