Trending:


సినీ ఇండస్ట్రీలో ఘోర విషాధం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న ఆత్మహత్య

సినీ ఇండస్ట్రీలో ఘోర విషాధం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న ఆత్మహత్య టాలీవుడ్ లో విషాదం నెలకొంది.  హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య  చేసుకోవడం కలకలం రేపుతోంది.  ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్  గా పని చేస్తున్న స్వప్న వర్మ  తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి...


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


షూట్ కంప్లీట్

షూట్ కంప్లీట్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జర...


Anant Ambani Radhika Merchant Wedding: అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ వెడ్డింగ్ గెస్ట్‌లు వీళ్లే, సౌత్ నుంచి వెళ్లేది ఎవరు?

Anant Ambani Radhika Merchant Wedding Guests: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వెడ్డింగ్ వేడుకలకు (anant ambani radhika merchant wedding) అంతా సిద్ధమవుతోంది.ఇప్పటికే సంగీత్ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్‌ తారలంతా ఈ ఈవెంట్‌కి క్యూ కట్టారు. అంబానీ కుటుంబంతో కలిసి స్టెప్పులేశారు. జస్టిన్ బీబర్‌ షో హైలైట్‌గా నిలిచింది. జులై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ఒక్కటి కానున్నారు. జులై 12-14 వరకూ ఈ వేడుకలు ఇంతే ఘనంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే...


ప్రభాస్ కంటే ముందు అనుష్క ఆ ముగ్గురితో ఎఫైర్స్ నడిపిందా? ఆ వార్తల్లో నిజమెంత?

అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చాలా పద్దతిగా ఉంటారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే ఆమె గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. చాలా అరుదుగా స్పందిస్తారు. పరిశ్రమలో ఆమెను అందరూ...


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


ప్రభాస్‌ ఖాతాలో నాలుగు 500కోట్ల చిత్రాలు.. అయినా షారూఖ్‌ కంటే వెనకబడ్డ డార్లింగ్‌‌.. `కల్కి` బ్రేక్ చేస్తుందా?

ప్రభాస్‌ పేరుతో సరికొత్త రికార్డులు క్రియేట్‌ అవుతున్నాయి. కానీ అంతిమంగా మాత్రం ఆయన షారూఖ్‌ ఖాన్‌తో పోల్చితే వెనకబడ్డాడు. దాన్ని `కల్కి` బ్రేక్‌ చేస్తుందా అనేది చూడాలి. ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. భారీ కలెక్షన్ల దిశగా ముందుకు సాగుతుంది. నాగ్‌ అశ్విన్‌ చేసిన మ్యాజిక్ బాక్సాఫీసుని షేక్‌ చేస్తుంది. సినిమాలోని మహాభారతం ఎలిమెంట్లు హైలైట్‌గా నిలిచాయి. తాజాగా టీమ్‌ లేటెస్ట్ కలెక్షన్లని ప్రకటించింది....


ఆమె నా ఫ్లాట్‌లోనే ఉంటుంది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు: రాజ్ తరుణ్

Raj Tarun: యువ హీరో రాజ్ తరుణ్ తనపై ఫిర్యాదు చేసిన యువతి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనకు సంబంధించిన ఫ్లాట్‌లోనే నివాసం ఉంటుందని, అయితే ఏనాడూ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో తనకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో లావణ్య పేరు వెలుగులోకి వచ్చినప్పుడే తనకు నచ్చజెప్పానని.. ఆమె ఏమాత్రం మారలేదని రాజ్ తరుణ్ అన్నారు. ప్రతి విషయానికి ఆమె బెదిరించేదని.. ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణితోనే తనపై కేసు పెట్టిందని చెప్పారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ‘రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు న్యాయం చేయండి’ అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Tirumala News: తిరుమలలో సినీ ప్రముఖుల సందడి

Anil Ravipudi Ashu Reddy Visited Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి, సినీ నటి అషూ రెడ్డి శుక్రవారం ఆలయానికి వచ్చారు. స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందారు.


Manish Sisodia | మరోసారి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్‌ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.


Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.


ఆ జిల్లాలో సందడి చేస్తున్న కల్కీ సినిమాలో బుజ్జి కారు.. మీరూ చూసేయండి..

ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బుజ్జి కారు విశాఖలో సందడి చేస్తుంది. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలో బుజ్జి పేరుతో ఈ వెరైటీ వెహికల్ ను డిజైన్ చేశారు. సినిమాలో ఉపయోగించిన బుజ్జి వెహికల్ ను ఇప్పటికే అన్నీ ప్రధాన నగరాల్లోని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుజ్జి విశాఖలో సందడి చేస్తోంది.బుజ్జిని ఇంత దగ్గరగా చూస్తే చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. విశాఖ వ్యాలీ స్కూల్లో...


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


టెన్త్, ఇంటర్ విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు....


పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా

పరిచయం లేని లావణ్యను నేనెలా బెదిరిస్తాను : నటి మాలివి మల్హోత్రా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్.. తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తిరగబడరా స్వామి' సినిమాలో నటించిన హీరోయిన్ మాల్వీ మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని.. ఆమె కూడా తనను బెదరిస్తుందని జూలై 5వ తేదీన లావణ్య నార్సింగ్ ప...


ఆలూరులో చోరీకి వచ్చిన దొంగకు షాకిచ్చిన మహిళ.. ఈమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Alur Woman Caught Thief: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇద్దరు దొంగలు చోరీకి వచ్చారు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటనే పోలీసులు అక్కడికిరాగా.. ఇద్దిరలో ఒకరు మాత్రమే దొరికారు. అయితే మరో దొంగ ఇంట్లో డబ్బులు, బంగారంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్

వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న చిరుత, దాని పిల్లలు..వీడియో నెట్టింట వైరల్ తల్లి ప్రేమ ఎంత గొప్పది..మనుషుల్లోనే కాదు..జంతువుల్లో కూడా అది పుష్కలంగా దొరుకుతుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ పసికూనలకు తల్లి దగ్గరుండి ఆనందాన్ని పంచుతుంది. పుట్టిన తర్వాత తొలిసారి వర్షాన్ని చూసిన ఆ కూనలు ఆడుతూ, దుంకుతూ, పొర్లుతూ ...


Telangana | గురుకుల హాస్ట‌ల్‌లో బీరు సీసాలు ల‌భ్యం.. మ‌హిళా ప్రిన్సిపాల్ తాగి వేధిస్తుంద‌న్న విద్యార్థినులు.. వీడియో

Telangana | విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ త‌ప్ప‌ట‌డుగులు వేశారు. విద్యార్థినుల‌కు, టీచ‌ర్ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపాల్.. చెడు కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మాన‌సికంగా, శారీకంగా వేధింపుల‌కు గురి చేస్తున్న ఆ ప్రిన్సిపాల్ త‌మ‌కొద్దు అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు.


|Pawan Kalyanపవన్ కళ్యాణ్ వారాహి ఏకాదశ దీక్ష

వారాహి ఏకాదశ దీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్


కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర...


Hardhik Pandya | కొడుకు మెడ‌లో మెడ‌ల్.. పాండ్యా సంబురం చూశారా..!

Hardhik Pandya : పొట్టి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆఖ‌రి ఓవ‌ర్‌తో కోట్లాదిమందికి ఆరాధ్యుడైన భార‌త ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఇంటికి చేరుకున్నాడు. కుమారుడు అగ‌స్త్య (Agastya) మెడ‌లో త‌న‌ వ‌ర‌ల్డ్ క‌ప్ మెడ‌ల్ వేసి తెగ‌ మురిసిపోయాడు.


ముసిముసి నవ్వులు నవ్వుతూ.. మస్త్‌గా ఉన్న అనసూయ!

అనసూయ భరద్వాజ్ ఎరుపు రంగు చీరలో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది.


Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై‌ సోనాక్షి సిన్హా రియాక్షన్‌ - ఇకపై అసలు హాస్పిటల్‌కే వెళ్లం...

Sonakshi Sinha Reacts on her Pregnancy Rumours: సోనాక్షి సిన్హా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు, మూవీ రైటర్‌ జహీర్ ఇక్బాల్‌ని పెద్దల సమక్షంలో వైవాహిక (Sonakshi Sinha Wedding) బంధంలోకి అడుగుపెట్టింది. జూన్‌ 23న జహీర్‌తో ఏడడుగులు వేసింది. ఇటీవల ఈ కొత్త జంట హనీమూన్‌కి కూడా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. అయితే పెళ్లయిన వారంలో రోజులకే సోనాక్షి ఆస్పత్రిలో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్‌ అంటూ...


Raj Tarun: రాజ్ తరుణ్ లావణ్య కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్..

rajtarun and lavanya cheating case police issued notice to lavanya pa


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన! మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు...


దుల్కర్ కమిటైన మరొ తెలుగు సినిమా, యాక్షన్ డైరక్టర్ తో ...

దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మళయాళంలో సినిమాలు చేస్తూనే ఇక్కడా తెలుగులో సినిమాలు కమిటవ్వుతున్నారు. దుల్కర్ ఉన్నాడంటే మినిమం గ్యారెంటీ అనే పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆయన కథల ఎంపిక కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డబ్బింగ్ మూవీ కనులు కనులు దోచాయంటే నుంచి వరసగా ఆయన సినిమాలో తెలుగులో కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతున్నాయి. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ చేస్తున్నాడు. సితార...


Kalki 2898 AD: హిందీలోనే కాదు, ఆ రాష్ట్రంలో కూడా ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల సునామీ - ఇది ఊహించి ఉండరు

‘Kalki 2898 AD’s Collections In Tamil Nadu: ప్రభాస్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ 2898 AD’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ అద్భుతంగా వసూళ్లను సాధిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 700 కోట్లు క్రాస్ చేసింది. 8వ రోజు కూడా మంచి వసూళ్లను అందుకుంది. భారత్ లో రూ. 22.5 కోట్లు సాధించింది. తెలుగులో రూ....


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే.. మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా.. ? తెలిస్తే షాక్ అవుతారు..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసి.. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడని మీకు తెలుసా..? ఇంతకీ మెగా పవర్ స్టార్ మిస్ అయిన సూపర్ హిట్ సినిమా ఏది..? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కథ సూట్ అవ్వక.. లేదా హిట్ అవుతుందో లేదో అని నమ్మకం లేక.. లేదా.. డైరెక్టర్ మీద డౌట్ తోనో.. స్టార్ హీరోలు కొన్ని కథలను రిజెక్ట్ చేస్తుంటారు. ఆ కథలతో మరో స్టార్ హీరో హిట్ కొట్టిన...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడ్డ టీఎంసీ నేత ఆరోగ్యం విషమం : వైద్యులు

Mukul Roy | బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయంతో ఆసుపత్రిలో చేరిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ సీనియర్‌ నేత, రైల్వే మాజీ మంత్రి ముకుల్‌ రాయ్‌ (Mukul Roy) ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా (critical) ఉన్నట్లు వైద్యులు తాజాగా వెల్లడించారు.


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో శ్రీదేవి ఆడిపాడింది. శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో జయప్రద, జయసుధ...


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే...


NIMS | నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..

నిమ్స్‌ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.


Ashada Masam | ఇంద్రకీలాద్రిలో ఆషాఢ మాసం ఉత్సవాలు

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం నందు ఆషాడ మాస మొదటి రోజున దేవస్థానము వైదిక కమిటీ మరియు దేవస్థానము సిబ్బంది ఆషాడం మాస తొలిసారి అమ్మవారికి సమర్పించారు


Hathras stampede: బాగా బాధపడ్డారట- భరించే శక్తి దేవుడు ప్రసాదిస్తాడట- హథ్రాస్‌ తొక్కిసలాటపై స్పందించిన బోలే బాబా

‘Bhole Baba’ Reacts To Hathras ‘satsang’ Stampede: ఉత్తరప్రదేశ్‌(UP) హథ్రాస్(Hathras) జిల్లాలో సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించినప్పటి నుంచి కనిపించకుండా పోయిన బోలే బాబా(Bhole Baba).. ఈ దుర్ఘటనపై తొలిసారి స్పందించారు. ఈ ఘటనుకు కేంద్ర బిందువుగా ఉన్నా నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ బోలే బాబా... ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని వెల్లడించారు. 121 మంది మరణించడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న బోలేబాబా... ఈ బాధను భరించే శక్తిని దేవుడు...


సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్​ను  సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంక...


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారు..? రేవంత్, చంద్ర‌బాబు భేటీపై నిరంజ‌న్ రెడ్డి సెటైర్లు

Niranjan Reddy | ఆంధ్రాలో పెళ్లి కొడుకు అయితే.. తెలంగాణ‌లో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని రేవంత్, చంద్ర‌బాబు భేటీపై మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


Sonu Sood: కుమారీ ఆంటీని కలిసిన నటుడు సోనూసూద్ - ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో, ఎలాంటి సాయం కావాలన్నాచేస్తానని హామీ

SonuSood Visited Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ (Kumari Aunty).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా' అనే డైలాగ్‌తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె...


Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


సింగపూర్ బీచ్లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

సింగపూర్ బీచ్లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన చౌడవరపు పవన్ అనే యువకుడు సింగపూర్ లో మృతి చెందాడు. గత కొద్దిరోజులుగా సింగపూర్ లో పవన్.. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. జూలై 5వ తేదీన సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి పవన్ స్థానిక బీచ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో అలల ఉధృతికి ...