Trending:


కల్కి సినిమాలో అదరగొట్టిన ఈ బాలుడిని గుర్తు పట్టారా.. ఏ సీన్‌లో వస్తారో చెప్పండి మరి..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కీ మూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష .కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


Deepika Padukone: గర్భవతి దీపికా పదుకొణె వేసిన విపరీత కరణి యోగా భంగిమ, ఇది కాబోయే తల్లులకు చేసే మేలు ఎంతో

Deepika Padukone: కాబోయే తల్లి దీపికా పదుకొణెకు యోగాసనాలు వేస్తూ కనిపించింది. ఆమె బేబీ బంప్‌తో విపరీత కరణి యోగాసనం వేసింది. ఇది కాబోయే తల్లులకు ఎంతో మేలు చేస్తుంది.


చెన్నైలో పానీపూరీ బంద్.. తనిఖీలతో వ్యాపారులు బెంబేలు

చెన్నైలో పానీపూరీ బంద్.. తనిఖీలతో వ్యాపారులు బెంబేలు చెన్నై సిటీలో ఇప్పుడు పానీ పూరీ బండ్లు కనిపించటం లేదు.. కొన్ని రోజులుగా బంద్ పెట్టారు వ్యాపారులు. పానీపూరీలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న వార్తలతో.. తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సిటీలోనే 56 పానీపూరీ వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. దీంతో బెంబేలెత్తిన పానీపూరీ చిరు వ్యా...


బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో...


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


మీ భార్యకు షాపింగ్ పిచ్చి వుందా..! అయితే సుధామూర్తి మాటలు మీకోసమే..!!

Sudha Murthy : ఆమె ఇన్ఫిసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి భార్య. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అత్త. వేలకోట్ల ఆస్తులను కలిగిన శ్రీమంతురాలు. కానీ ఆమెను చూస్తే సాధారణ మధ్యతరగతి మహిళలా కనిపిస్తారు... ఎక్కడా ధనవంతురాలన్న దర్పం ప్రదర్శించరు. ఈ సింప్లిసిటీనే ఆమెను రాజ్యసభ వరకు చేర్చింది. తాజాగా రాజ్యసభలో మహిళ ఆరోగ్యం, మన చారిత్రక కట్టడాల గురించి ఆమె చేసిన మొదట స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సుధామూర్తి గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి...


నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన...


Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?

Hyderabad bonalu 2024: తెలంగాణలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. రేపు (ఆదివారం7 వ తేదీ) తొలిబోనంను గోల్గోండ ఎల్లమ్మతల్లికి సమర్పిస్తారు.


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్​ను  సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంక...


షూట్ కంప్లీట్

షూట్ కంప్లీట్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జర...


Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం.. ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..

Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు.


రాంచరణ్ కి షాక్.. ఆ పాత్రలో ప్రభాస్ ని నటించమని చెబుతా.. కృష్ణంరాజు భార్య కామెంట్స్

శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది....


Disha Patani: ఆ టాటూ సీక్రెట్ చెప్పేసిన దిశా పటానీ - డార్లింగ్ ఫ్యాన్స్ ఇది విన్నారా!

Disha Patani’s Tattoo Mystery: ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 AD’లో కీలక పాత్ర పోషించింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. రాక్సీ పాత్రతో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో ఆమె ప్రభాస్ వెనకాల తిరిగే అమ్మాయిగా కనిపించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎడమ చేతిపై వేయించుకున్న టాటూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ‘PD’ ఉన్న ఈ టాటూపై రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని, అతడి పేరుతోనే ‘ప్రభాస్ డార్లింగ్’ టాటూ వేయించుకుందంటూ రకరకాలుగా నెటిజన్లు...


Sonu Sood: కుమారీ ఆంటీని కలిసిన నటుడు సోనూసూద్ - ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో, ఎలాంటి సాయం కావాలన్నాచేస్తానని హామీ

SonuSood Visited Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ (Kumari Aunty).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా' అనే డైలాగ్‌తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె...


Kodali Nani | కొడాలి నానిపై గుడివాడలో కేసు.. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీపై కూడా!

Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ముగ్గురిపైనా 448, 427, 506 ఆర్‌అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


Viral News: నిద్రపోతుండగా కాటు వేసిన పాము, కసి తీరా కొరికి చంపిన బాధితుడు

Man Bites Snake: బిహార్‌లో ఓ వ్యక్తి తనను కరిచిన పాముని కొరికి అవతల పారేశాడు. నోట కరుచుకుని కసి తీరా కొరికి ప్రాణాలు తీశాడు. నవాదాలో జరిగిందీ ఘటన. సంతోష్ లోహార్ రైల్వేలో పని చేస్తున్నాడు. చాలా రోజుల తరవాత కాస్త విశ్రాంతి తీసుకుందాని బేస్‌ క్యాంప్‌లో నిద్రపోయాడు. ఆ సమయంలోనే పాము కాటు వేసింది. వెంటనే ఆ పాముని పట్టుకుని కసకసా కొరికేశాడు. రెండు సార్లు బలంగా కొరకడం వల్ల ఆ పాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పాము కాటు వేసినప్పుడు విషం ఎక్కకూడదంటే...


Raj Tarun Case: హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో ట్విస్ట్‌ - అతడి ప్రియురాలు లావణ్యకు నోటీసులు జారీ

Notice to Raj Tarun Girlfriend Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్ తరుణ్‌ కేసులో పోలీసులు అతడి ప్రియురాలు లావణ్యకు షాకిచ్చారు. ఈ కేసు విషయంలో తిరిగి ఆమెకు నోటీసులు ఇచ్చి ట్విస్ట్‌ ఇచ్చారు. కాగా రాజ్ తరుణ్‌పై అతడి ప్రియురాలు లావణ్య చీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని కోకాపేటకు చెందిన లావణ్య నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసింది. పదకొండేళ్లుగా ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని, సీక్రెట్‌గా...


Chandrabose: చల్లగరిగలో ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభోత్సవం..సొంతూరు కోసం మంచి మనస్సు చాటుకున్న చంద్రబోస్..

Chandrabose: చల్లగరిగలో ఆస్కార్ గ్రంథాలయం ప్రారంభోత్సవం..సొంతూరు కోసం మంచి మనస్సు చాటుకున్న చంద్రబోస్.. ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్(Chandrabose) కేవలం సినిమాలకు పాటలు రాసే కవి అనే దానికంటే..సరస్వతి పుత్రుడు అనడం ఉత్తమం. చంద్రబోస్ రాసిన తెలుగు పాటకు తెలుగు ఇండస్ట్రీలోని అవార్డుల మొదలు..ప్రపంచ స్థాయి అవార్డులైన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అకాడమీ అవార...


Nora Fatehi | చమ్కీల డ్రెస్‌లో చమ్కాయిస్తున్న నోరా ఫతేహి

Nora Fatehi | చమ్కీల డ్రెస్‌లో చమ్కాయిస్తున్న నోరా ఫతేహి, Faria Abdullah, Faria Abdullah Images, Faria Abdullah Photos, Faria Abdullah Pics, Faria Abdullah Stills


ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి

ఎల్లాపూర్​లో షూటింగ్ సందడి పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం షూటింగ్​ సందడి నెలకొంది. ఆషాడ మాసం సందర్భంగా బోనాల పాటను చిత్రీకరించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగ ప్రాధాన్యం తెలిపేలా ఈ పాటను రూపొందిస్తున్నామని డైరెక్టర్​ మదన్​తెలిపారు. షూటింగ్ లో బలగం రమేశ్ రేఖ, సింగర్ శ్రీ విద్య, అజయ్ గౌడ్, నీ...


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


Actress: 27 ఏళ్ల వయసులోనే రూ. 1000 కోట్ల ఆస్థికి వారసురాలు.. ఎన్టీఆర్ హీరోయినా మజాకా!

తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు. అంతేకాదు ఈ వారసురాలైన నటి నికర విలువ రూ. 1000 కోట్లు దాటిందని అంటున్నారు. ఇంతకీ చిన్న వయస్సులోనే.. ఇంత పెద్ద ఆస్తికి వారసురాలిగా మారి.. ఇంత గొప్పగా జీవించే ఆ 27 ఏళ్ల నటి ఎవరో తెలుసా..? ఈమె తల్లి 80వ దశకంలో మోస్ట్ పాపులర్ అయిన హీరోయిన్, తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించింది. అంతేకాదు తండ్రి కూడా పెద్ద సినిమా నిర్మాత. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. యువత హృదయాలను దోచుకున్న భామ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరైన నటి జాన్వీ కపూర్ చిన్నతనంలోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అతను ఇటీవలే Mr. & శ్రీమతి. మహి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న దేవర చిత్రంతో జాన్వీ సౌత్ ఇండియన్ సినిమాలో నటిగా అరంగేట్రం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన.. ఈ భామ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా కూడా కమిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు.. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు.. త్వరలో తమిళ చిత్రసీమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది జాన్వీకపూర్.


రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణ వైరల్... లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం!

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా లావణ్యను దూరం...


ఇదేందయ్యా బాబూ.. అభిమాని చేసిన పనికి జడుసుకున్న కోహ్లీ, రోహిత్..!

India Victory Parade: ముంబైలో గురువారం రాత్రి జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. టీమండియా ప్లేయర్లను చూసేందుకు ముంబైకి ఫ్యాన్స్ పోటెత్తారు. అయితే ఓ అభిమాని మాత్రం పరేడ్‌ను దగ్గర్నుంచి చూసేందుకు ఓ చెట్టును ఎక్కాడు. ప్రమాదకర రీతిలో అక్కడ కూర్చుని తమ అభిమాన క్రికెటర్లన ఫొటోలు తీసుకున్నాడు. అతడిని ఒక్కసారిగా చెట్టుపై చూసి ఫ్యాన్స్ జడుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


Manish Sisodia | మరోసారి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

Manish Sisodia | ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi excise policy case) లో జైలుపాలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్‌ కస్టడీ (ఖudicial custody) ని మరోసారి పొడిగించారు.


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


ఆమె నా ఫ్లాట్‌లోనే ఉంటుంది.. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు: రాజ్ తరుణ్

Raj Tarun: యువ హీరో రాజ్ తరుణ్ తనపై ఫిర్యాదు చేసిన యువతి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తనకు సంబంధించిన ఫ్లాట్‌లోనే నివాసం ఉంటుందని, అయితే ఏనాడూ ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఏడేళ్లుగా ఆమెతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ చెప్పారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో తనకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ కేసులో లావణ్య పేరు వెలుగులోకి వచ్చినప్పుడే తనకు నచ్చజెప్పానని.. ఆమె ఏమాత్రం మారలేదని రాజ్ తరుణ్ అన్నారు. ప్రతి విషయానికి ఆమె బెదిరించేదని.. ఇప్పుడు కూడా బెదిరింపు ధోరణితోనే తనపై కేసు పెట్టిందని చెప్పారు. కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మీడియా ప్రతినిధులతో అన్నారు. హీరో రాజ్ తరుణ్‌ తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ‘రాజ్ తరుణ్ నా ప్రపంచం. నాకు న్యాయం చేయండి’ అంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.


ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన!

ఇయ్యాల కాళేశ్వరంపై అధికారుల అఫిడవిట్ల పరిశీలన! మూడో విడత విచారణ కోసం హైదరాబాద్​కు వచ్చిన జస్టిస్​ ఘోష్​ హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణలో భాగంగా జ్యుడీషియల్​​ కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్.. అధికారులు సమర్పించిన​ అఫిడవిట్లను పరిశీలించనున్నారు. మూడో విడత విచారణ కోసం ఆయన​ శుక్రవారం హైదరాబాద్​కు వచ్చారు...


Sudha Murty: వేల కోట్ల ఆస్తి ఉన్నా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి, షాపింగ్ చేసి 30 ఏళ్లైందట - కారణమేంటో తెలుసా?

Sudha Murty Stops Buying Sarees: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం పంచుకున్నారు. 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుక్కోలేదని వెల్లడించారు. అందుకు కారణమేంటో కూడా వివరించారు. ఓ సారి కాశీకి వెళ్లాలని, ఆ ట్రిప్ తరవాతే ఎప్పుడూ చీర కొనుక్కోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాశీకి వెళ్లిన వాళ్లు అక్కడ ఏదో ఒకటి విడిచి పెట్టి రావాలని అంటారు. మనకు ఎంతో ఇష్టమైనవి అక్కడ వదులుకుంటే మంచి జరుగుతుందనీ విశ్వసిస్తారు. సుధామూర్తికి షాపింగ్ అంటే...


Warangal : ఎంబీఏ చదివి సైబర్‌ నేరాలు - నిరుద్యోగుల నుంచి లక్షలు స్వాహా, చివరికి ఇలా దొరికిపోయాడు..!

Warangal Crime News : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండకు చెందిన ఓ నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి అసలు బాగోతం బట్టబయలైంది.


Bimbisara 2: బింబిసార ప్రీక్వెల్ నుంచి వశిష్ఠ ఎందుకు తప్పుకున్నట్టు..? మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

Bimbisara 2: కళ్యాణ్ రామ్.. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎపుడు ఇమేజ్ బిల్డప్స్ కు పోకుండా.. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తాజాగా ఈయన తన పుట్టినరోజు సందర్బంగా బింబిసార 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అయితే వశిష్ఠ ప్లేస్ లో కొత్త దర్శకుడితో ఈ ప్రీక్వెల్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


దటీజ్ పాండ్యా.. ఐపీఎల్‌లో ఛీత్కారాలు వచ్చిన చోటే సత్కారాలు..

విజయోత్సవ ర్యాలీ కోసం ముంబైలో అడుగుపెట్టిన భారత్‌కు అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యంగా రెండు నెలల క్రితం ఇదే గడ్డపై ఛీత్కారాలకు గురైన హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. హేళనకు గురైన అదే వాంఖడేలో హార్దిక్ పాండ్యా జేజేలు కొట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దటీజ్ పాండ్యా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సారీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాఅని పలువురు ముంబై ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.


రేవ్ పార్టీలో జబర్దస్త్ రోహిణి, అరెస్ట్ చేసిన పోలీసులు... నాకేం తెలియదంటూ వేడుకున్న లేడీ కమెడియన్!

జబర్దస్త్ ఫేమ్ రోహిణి అరెస్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి ఆమె ఓ రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారు. దాడి చేసిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నారై పార్టీ అంటే వచ్చాను నాకేం తెలియదంటూ రోహిణి వేడుకుంది... ఈ వీడియో వైరల్ అవుతుంది. నటి హేమ అరెస్ట్ ఇటీవల కలకలం రేపింది. బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు. సదరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు వంద మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. నటి హేమ సైతం అరెస్ట్...


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


Karthika Deepam 2 Serial July 6th: కార్తీకదీపం 2 సీరియల్: ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన దీప, తల్లిదండ్రులకు ఇచ్చిపడేసిన జ్యోత్స్న, కార్తీక్‌ దగ్గర దీప గాజులు!

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది. మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు...


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


NIMS | నిమ్స్‌ అనస్థీషియా అడిషనల్‌ ప్రొఫెసర్‌ ఆత్మహత్య..

నిమ్స్‌ (NIMS) దవాఖానలో విధులు నిర్వహించే అనస్తీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట (Begumpet) బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు.


ఆ జిల్లాలో సందడి చేస్తున్న కల్కీ సినిమాలో బుజ్జి కారు.. మీరూ చూసేయండి..

ప్రభాస్ నటించిన కల్కీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బుజ్జి కారు విశాఖలో సందడి చేస్తుంది. హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా తీసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలో బుజ్జి పేరుతో ఈ వెరైటీ వెహికల్ ను డిజైన్ చేశారు. సినిమాలో ఉపయోగించిన బుజ్జి వెహికల్ ను ఇప్పటికే అన్నీ ప్రధాన నగరాల్లోని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుజ్జి విశాఖలో సందడి చేస్తోంది.బుజ్జిని ఇంత దగ్గరగా చూస్తే చాలా ఆనందంగా ఉందని అభిమానులు అంటున్నారు. విశాఖ వ్యాలీ స్కూల్లో...


Bhole Baba: భోలే బాబా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఎలా వచ్చాయి..!

Bhole Baba: యూపీలోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోవడం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. భోలే బాబా నిర్విహంచిన సత్సంగ్ కార్యక్రమంలో ఆయన కాళ్ల కింద మట్టిని తీసుకోవడానికి వెళ్లి వారంతా మృతి చెందారు. దీంతో భోలే బాబా పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి.ప్రస్తుతం భోలే బాబా పరారిలో ఉండగా...


Hathras stampede | హథ్రస్‌ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?

Hathras stampede | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్‌(Hathras) తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా (Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.


ఐశ్వర్య రాయ్, కత్రినా కాదు.. ఈ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న సల్మాన్.. కానీ!

బాలీవుడ్ సూపర్‌స్టార్‌లలో సల్మాన్ ఖాన్ ఒకడు. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సల్మాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా, సల్మాన్ చాలా మంది హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేశాడనే రూమర్ ఉంది. దరితో అయితే దాదాపు పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్‌, కత్రినలని పెళ్లి చేసుకుందామని ట్రై చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, వీరి కన్నా ముందు ఓ హీరోయిన్‌ని సల్లు భాయ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడనే విషయం మీకు తెలుసా? అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జుహి చావ్లాను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఈ స్టార్ హీరోనే స్వయంగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, జుహి చావ్లా తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అక్కడితో కథ ముగిసినట్లు సల్మాన్ చెప్పుకొచ్చాడు. ‘జుహి మనసు ఎంతో స్వచ్ఛమైనది. స్ఫూర్తిదాయకమైన అమ్మాయి. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని జుహి వాళ్ల నాన్నను అడిగాను. కానీ, ఆయన నో చెప్పారు. దీనికి కారణమేంటో నాకు కూడా తెలియదు. నేను అడగలేదు. బహుశా వారికి సరిపోనేమో కావొచ్చు’ అని సల్మాన్ చెప్పాడు. కలిసి సినిమాలు చేయలేదుజుహి చావ్లా, సల్మాన్ ఖాన్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. గోవింద, అనిల్ కపూర్, జుహి చావ్లా లీడ్ రోల్స్‌ చేసిన ‘దీవానా మస్తానా’ సినిమాలో సల్మాన్ కేమియోగా నటించాడు. జుహి చావ్లా వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు సంతానం. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం అలాగే బ్యాచిలర్‌గా మిగిలిపోయాడు. 58 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడు. సల్మాన్ మాట్లాడిన ఈ వీడియోను ఓ ఎక్స్(ట్విటర్) యూజర్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ‘హార్ట్ బ్రేకింగ్ మూమెంట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌తో పెళ్లి క్యాన్సిల్సంగీత బిజ్లానీ అనే మరో హీరోయిన్‌ని కూడా సల్మాన్ పెళ్లి చేసుకుందామని ట్రై చేశాడు. పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించి అతిథులకు పంచిపెట్టారు. కానీ, పెళ్లికి ముందు సల్మాన్ ఖాన్ చీటింగ్ చేయడంతో సంగీత పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. ఈ విషయాన్ని సల్మానే ‘కాఫీ విత్ కరన్’ షోలో వెల్లడించాడు. కెరీర్‌పై సల్మాన్ ఫోకస్సల్మాన్ ఖాన్‌ కెరీర్ మునపటిలా లేదు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్, టైగర్ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సల్మాన్ ఆశలన్నీ సికిందర్ సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సత్యరాజ్, సునీల్ షెట్టి, రష్మిక మందన్న, తదితరులు ఇందులో కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.


మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా డాక్టర్‌‌‌‌‌‌‌‌ లాలయ్య

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా డాక్టర్‌‌‌‌‌‌‌‌ లాలయ్య హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌‌‌‌ఎంసీ) రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా రిటైర్డ్‌‌‌‌ ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఆఫీసర్ డాక్టర్ లాలయ్య నియమితులయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌‌‌‌ చదివిన లాలయ్య.. ముంబైలోని ఓఎన్‌‌‌‌జీసీలో మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పని చేశారు. ఆ తర్వాత బా...


Guppedantha Manasu Serial Today July 5th: గుప్పెడంత మనసు సీరియల్: నీ తల్లిలానే పెళ్లి కాకుండానే సంసారం చేస్తావా: మనుతో దేవయాని, సరోజా వర్సెస్ వసు, బుక్కైపోయిన రంగ!

Guppedantha Manasu Today Episode వసుధార స్కూల్ దగ్గర రంగతో త్వరలోనే మీరే మీ నోటితో రిషి అని ఒప్పుకునేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుంది. రంగ వసు పడిపోతుంటే పట్టుకోవడం, వసు ఛాలెంజ్ చేయడం దూరం నుంచి చూసిన సరోజా బుజ్జితో వసు అన్నంత పని చేస్తుందని, తన బావని రిషిసార్‌లా మర్చేసేలా ఉందని టెన్షన్ పడుతుంది. ఇక బుజ్జి సరోజాతో ఎప్పుడు అన్న వెంట ఎందుకు పడతావ్ అని తనని సెట్ చేసుకోమని అంటాడు. దీంతో సరోజా బుజ్జిని చితక్కొడుతుంది. మను, ఏంజెల్ వసు గురించి...


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Actor: మెగా హీరోపై రూ.125 కోట్ల బడ్జెట్.. వర్కవుట్ అవుతుందా..?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ పడుతూ లేస్తూ వస్తుంది. ఒకదశలో పూర్తిగా పడిపోయింది. ఇక మెగా మేనల్లుడి పని అవుట్ అనుకున్న టైమ్‌లో విరూపాక్షతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. హిట్టంటే మళ్లీ ఆశా మాశీ హిట్టు కాదు. కొడితే బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్ల రీ సౌండ్ వినిపించింది. ఆ తర్వాత మేనమామతో కలిసి బ్రో సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్‌గా నిలిచింది. పైగా రీమేక్ అవడం.. సినిమా కూడా కాస్త బోరింగ్‌గా ఉండటంతో బెడిసికొట్టింది. మరోవైపు సినిమాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఆగిపోలేదని వినిపిస్తుంది. ఇలాంటి అయోమయ పరిస్థితిలో మెగా మేనల్లుడికి సంబంధించిన కొత్త సినిమా అప్‌డేట్ సినీ లవర్స్‌ను ఎగ్‌జైట్ చేస్తుంది. సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా.. ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. సాయి ధరమ్ సాయి ధరమ్ తేజ్ తన కొత్త సినిమాను రోహిత్ కేపీ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా.. ఆడియెన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు హనుమాన్ వంటి అరివీర భయంకర హిట్టు కొట్టిన నిర్మాతలు.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం అక్షరాల రూ.125 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్. మెగా హీరోపై అన్నేసి కోట్లు.. అందులోనూ ఇప్పటివరకు వంద కోట్ల గ్రాస్ కూడా లేని సాయి ధరమ్ తేజ్‌పై అన్ని కోట్ల బడ్జెట్ అంటే మేకర్స్ రిస్క్ చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా డైరెక్టర్‌కి కూడా ఇది తొలి సినిమా. ఎంత గొప్ప కాన్సెప్ట్ అయినా సరే.. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్‌పై నమ్మకంతో ఇంత ఇన్వెస్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు.. ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


అనస్థీషియా వైల్ తీసుకొని నిమ్స్ ప్రొఫెసర్ సూసైడ్

అనస్థీషియా వైల్ తీసుకొని నిమ్స్ ప్రొఫెసర్ సూసైడ్ సికింద్రాబాద్: పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించే ప్రాచీకార్  (46) ఆత్మహత్య చేసుకున్నారు. బేగంపేట బ్రాహ్మణవాడిలోని ఆమె ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనస్థీషియ మత్తు వాయిల్ తీసుకున్నారు. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం వెంటనే నిమ్స్ కి తరలించారు. అప్...