నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి

నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి

కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసి తయారు చేసిన పూణేకి చెందిన సంస్థ. అయితే ఆ వాక్సిన్ తయారు చేసిన సిరమ్ కంపెనీ బ్రిటన్ దేశంలో న్యాయ విచారణలో తాజాగా ఆ విషయాన్ని అంగీకరించంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు థ్రాంబో సైట్ పెనియా సిండ్రోమ్ (TTS) బారిన పడ్డారని సీరం ఇస్టిట్యూట్ తెలిపింది. ఈ క్రమంలో తన కూతురు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే చనిపోయిందని ఓ తండ్రి కోర్టును కోర్టును ఆశ్రయించాడు. 

వేణుగోపాలన్ గోవిందన్ రిట్ పిటిషన్ దాఖలు చేసి కోవిషీల్డ్ కంపెనీ నుంచి నష్టపరిహారం కోరుతున్నాడు. ఆస్ట్రాజెనెకా యొక్క సైడ్-ఎఫెక్ట్ అడ్మిషన్ కంపెనీ UKలో ఎదుర్కొంటున్న దావాకు ప్రతిస్పందనగా వచ్చింది. 2021 జూలైలో కారుణ్య వాక్సిన్ తీసుకున్నాక చనిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ కోవిషీల్డ్ కారణంగానే ఆమె చనిపోయిందని నిర్ధారించలేదు. ఇప్పటి వరకు ఆ వాక్సిన్ తీసుకున్నవారు  సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అన్న వాదనతో ఆ వాక్సిన్ తయారీ కంపెనీ అంగీకరించింది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-02T13:16:15Z dg43tfdfdgfd