Trending:


రాజు యాదవ్కు..మెగా బ్లెస్సింగ్స్

రాజు యాదవ్కు..మెగా బ్లెస్సింగ్స్ గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’.  అంకిత ఖరత్ హీరోయిన్.  ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు చిరంజీవి తన విషెస్‌‌‌‌‌‌‌‌ను అందజేశారు. ఆదివారం చిరంజీవిని కలిసిన  గెటప్‌‌‌‌‌‌‌‌ శ్రీను ఆయన బ్లెస్స...


Hema: రేవ్ పార్టీలో బిగ్ ట్విస్ట్.. నటి హేమ ఫోటోలు లీక్..!

Bangalore Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంత చర్చలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉదయం నుంచి అన్ని మీడియాలో.. ఈ పార్టీలో పట్టుబడిన తెలుగు నటుల గురించి ఎన్నో కథనాలు వస్తున్నాయి..


భయపెట్టి, బెదిరిస్తున్నారంటూ అలియా భట్ తల్లి , ఖచ్చితంగా చదివాల్సిన న్యూస్

గత కొద్ది రోజులుగా మీకో పార్సల్ వచ్చిందంటూ.. వివిధ నగరాలకు చెందిన ప్రజల నుంచి లక్షలాది రూపాయలను దోచుకుంటున్న స్కామ్ గురించి వింటూనే ఉన్నాం. దీనిని కొరియర్ స్కామ్ అని పిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి.. మోసగాళ్లు తమను తాము పోలీసు అధికారులు, కస్టమ్ అధికారులు, NCRB ఏజెంట్‌లు చెప్పుకుంటూ ఉంటారు. మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్ధాలు వంటి నిషిద్ధ వస్తువులు ఉన్న పార్శిల్‌ మీకు వచ్చిందని చెబుతూ బెదిరింపులకు దిగుతూ ఉంటారు. మీ పేరుపై వచ్చిన కొరియర్ ఓపెన్...


Zodiac Signs: ఈ రాశుల కాంబినేషన్ సూపర్.. మంచి లైఫ్ పార్ట్‌నర్స్ అవుతారు..

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో కీలకమైన మలుపు. సరైన లైఫ్ పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అందుకే ఇష్టాయిష్టాలు, ఆశయాలు, అభిప్రాయాలు అన్నింట్లో మ్యాచ్ అయ్యే భాగస్వామి కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే మీ రాశి ప్రకారం, మీకు ఎవరు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతారో తెలుసుకోవచ్చు అంటున్నారు ‘వేదిక్ మీట్’ కంపెనీ ఫౌండర్, సీఈవో మహి కష్యప్. జన్మ రాశుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను మ్యాచ్ చేయడం సులభం అవుతుందని చెప్పారు. ఏయే...


శ్రీకాకుళం: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయ ఉద్యోగిని మృతి.. అవయవదానంతో నలుగురి ప్రాణాలు నిలబడ్డాయి!

Srikakulam Sachivalayam Employee Organs Donation: శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన సుశీల అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు.


Rave Party in Bengaluru: బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం, అందులో ఏపీ ఎమ్మెల్యే కారు, తెలుగు సినీ ప్రముఖులు!

Bengaluru Rave Party News: బెంగళూరులో ఓ రేవ్ పార్టీని అక్కడి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) భగ్నం చేశారు. నగరంలోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో ఓ ఫాం హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. స్థానిక జీఆర్‌ ఫామ్‌ హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించినట్లుగా బెంగళూరు సీసీబీకి సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రేవ్ పార్టీలో భారీగా లిక్కర్ తో పాటుగా పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా యువతీయువకులు తీసుకున్నట్లు తెలుస్తోంది....


గెటప్‌ శ్రీనుని చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు: చిరంజీవి

జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాదవ్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మే 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా గెటప్ శ్రీనును ప్రశంసించారు. ఈ తరం కమెడియన్లలో తనకి బాగా నచ్చిన నటుడు గెటప్ శ్రీను అంటూ చిరు అన్నారు. అలానే గెటప్ శ్రీనును చూస్తుంటే అప్పట్లో ఉన్న కామెడీ హీరో చలం గుర్తుకు వస్తారని చిరు చెప్పారు. రాజు యాదవ్ చిత్రం మంచి విజయం సాధించాలని చిరు కోరారు.


ఈ 5 రాశుల వారు చాలా స్పెషల్.. వయసు పెరిగే కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది!

సాధారణంగా మనుషుల వయసు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. వయసుతో పాటు ప్రజల వ్యక్తిత్వం, స్వభావం, ఆలోచనా ధోరణి మారడం సహజం. కొందరు ఏజ్ పెరిగే కొద్దీ బోరింగ్‌గా మారిపోతారు. యుక్త వయసులో చాలా యాక్టివ్‌గా ఉన్నవారు మధ్య వయసుకు వచ్చేసరికి బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచిస్తారు, యావరేజ్ పర్సన్‌గా మిగిలిపోతారు. కానీ కొంతమంది వ్యక్తులు వయసు పెరుగుతున్న కొద్దీ చాలా యాక్టివ్‌గా మారుతారు. ఏజ్‌తో పాటు వీరి చర్మిస్మా, మెచ్యూరిటీ పెరుగుతాయి. వీరి వ్యక్తిత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అందుకే ఓల్డ్ వైన్‌ మాదిరిగా వీరు బెటర్ పర్సన్ అవుతారు. జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం, 5 రాశుల వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. తులా రాశితులారాశి వారు త్రాసులా న్యాయంగా, బ్యాలెన్స్‌డ్‌గా ప్రవర్తిస్తారు. వీరు అందరితో బాగా కలిసిపోతుంటారు, ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడతారు. వయసు పెరిగే కొద్దీ మరింత అట్రాక్టివ్‌గా మారుతారు. వారి చిరునవ్వు, మాటలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వీరిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పరిచయస్తులు ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం అంత బాగుంటుంది. ఈ మార్పు వయసుతో పాటు వస్తుంది. మకరంమకరరాశి వారు మేకలా కష్టపడి పనిచేస్తారు, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉంటారు. చాలా లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించాలనే దృఢనిశ్చయంతో ఉంటారు. వీరు ఎంతో శక్తివంతులు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోగలరు. అయితే ఏజ్ బార్ అవుతున్నకొద్దీ వీరు మరింత గొప్పవారిగా మారుతారు. వయసుతో పాటు పెరిగే జ్ఞానం, వీరి వ్యక్తిత్వానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అందుకే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీరి గౌరవం పెరుగుతుంది. మీనంమీనరాశి వారికి జాటి, కరుణ, ఆధ్యాత్మికత చాలా ఎక్కువ. వీరు ఇతరులు ఏమనుకుంటున్నారో ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇతరుల పట్ల చాలా సానుభూతి చూపిస్తారు. అపారమైన జ్ఞానం వీరి సొంతం. అయితే మీనరాశి వారు ఏజ్ బార్ అయినా ఆకర్షణీయంగానే కనిపిస్తారు, మరింత ఆధ్యాత్మికంగా మారుతారు. వీరి జ్ఞానం, కరుణ వీరి మాటలలో, చేతలలో కనిపిస్తాయి. వృశ్చికంఈ రాశి వ్యక్తులు చాలా సీక్రెట్ లైఫ్ గడుపుతారు. అయినా ఇతరులను ఎప్పుడూ ఆకర్షిస్తారు. వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వృశ్చిక రాశి వ్యక్తులు వయస్సు పైబడుతున్నా ఎక్కువ మందిని ఆకర్షించగలరు. వీరి ఇంటెన్స్ ఎమోషన్స్, ఆలోచనలు ఇతరులపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. వృషభంవృషభం రాశి వారు ఎద్దులా బలంగా, నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలోని ఆనందాలను ఆస్వాదించడం అంటే వీరికి చాలా ఇష్టం. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు. వీరిలో ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఒత్తిడికి అసలు లోను కారు. వయస్సు పెరిగే కొద్దీ వృషభ రాశి వ్యక్తులు బెటర్ పర్సన్‌గా మారుతారు, వీరి చరిష్మా కూడా ఏజ్‌తో పాటు పెరుగుతుంది. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


సింగపూర్‌లో జోరుగా కరోనా. 30 వేల కొత్త కేసులు. ఇండియాకీ వచ్చేసింది!

సింగపూర్ చాలా చిన్నది. మన హైదరాబాద్ అంతే ఉంటుంది. ఐతే.. ఇది అత్యాధునిక కాస్మొపాలిటన్ సిటీ. అందువల్ల ప్రపంచ దేశాల ప్రజలంతా సింగపూర్‌కి రకరకాల అవసరాల కోసం వస్తుంటారు. అలాగే సింగపూర్ నుంచి ప్రపంచ దేశాలకు ఓడల్లో ఎగుమతులు, దిగుమతులూ జరుగుతుంటాయి. ఇదో పెద్ద వాణిజ్య కేంద్రం. ఇలాంటి నగరంలో కరోనా వస్తే.. అది వేగంగా వ్యాపించడం సహజం. అలాగే.. ప్రపంచ దేశాలకూ వ్యాపించగలదు. ప్రస్తుతం సింగపూర్‌లో కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మళ్లీ ప్రజలు మాస్కులు ధరించాలని అక్కడి ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. సింగపూర్‌తోపాటూ.. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ఫ్లిర్ట్ (FLiRT) అని పిలుస్తున్నారు. ఈ వైరస్ గాలితోపాటూ.. నీటిలో కూడా జీవించగలుగుతోంది అని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. ఈ కొత్త వేరియంట్.. ఆమధ్య జోరుగా ఉన్న ఒమిక్రాన్‌ను పోలి ఉంది. ఇది వేగంగా వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది ఒక రకంగా ప్రమాదకరమైనదే. ఎందుకంటే.. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలను సైతం ఈ కొత్త వేరియంట్ ఎదుర్కోగలుగుతోందని నిపుణులు. సింగపూర్‌లో మే 5 నుంచి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఐతే.. రోజురోజుకూ ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వచ్చే నాలుగు వారాల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ లోకీ వచ్చేసింది: ఫ్లిర్ట్ వేరియంట్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 250 వరకు కేసులు వచ్చాయని తెలిసింది. మహారాష్ట్రలో 91 కేసులు రాగా.. మే రెండవ వారంలో పూణేలో 51 కేసులు, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. ఇటీవలే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రాజెనెకా నిలిపివేసింది. కొత్త కేసులు విజృంభిస్తే, దేశవ్యాప్తంగా మళ్లీ సమస్యలు రావచ్చని నిపుణులు అంటున్నారు.


క్యారవాన్ లో క్రేజీగా శ్రీముఖి ఫోజులు.. రెడ్ గౌనులో మైమరపిస్తున్న యాంకర్

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ యాంకర్ భావిస్తోంది. బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. బుల్లితెరపై...


ఓటేసిన బాలీవుడ్ ప్రముఖులు.. జాన్వీ, అక్షయ్ కుమార్

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు అంతా ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, టబు సహా పలువురు నటీనటులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత తొలసారి అక్షయ్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా అభివృద్ధికే ఓటేయాలని అక్షయ్ కోరారు.


గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్

గెలిస్తే బంద్ చేస్తా.. కంగనా షాకింగ్ డెసిషన్ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగుతున్న కంగనా రనౌత్.. తాజాగా సినీ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. తాను ఎంపీగా గెలి...


Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్

Payal Rajputh: తెలుగు సినిమా నుండి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్ ఏ ఇండస్ట్రీలో అయినా విజయాలు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. కానీ, పాపం పాయల్ రాజ్ పుత్ కు మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అసలు విషయం ఏంటంటే.. పాయల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీ మంగళవారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఏ థ్రిల్లర్ మూవీ...


నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ

నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్చారు.  రవీంద్ర భారతిలో బాల్కొండ శివం డాన్స్ అకాడమీ నిర్వహించిన ప్రదర్శనలో అగ్రతి, సాత్విక, మేక కీర్తన, మనస్విని, సహస్ర,  శ్రీ మహేశ్వరి, వీక్షణ, మిథున, నిత్యశ్...


ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..

ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం.. హైదరాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహిళల వేషధారణలో అపార్టు మెంట్లోకి వచ్చి ఫ్లాట్ తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెక్కాలనీ ఆకృతి ఆక్రేడ్లోలోని ఫ్లాట్ నెంబర్ 502 ప్రైవేటు ఉద్యోగి కే. వెంకటేశ్వర్రావు ఉంటున్నారు. అదే ...


నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు

నా భార్య నన్ను వేధిస్తోంది..ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు తనకు, తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరిన వ్యక్తి బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు : ‘పెళ్లి అయినప్పటి నుంచి నా భార్య మానసికంగా, శారీరకంగా వేధిస్తోంది,  ఆమె నుంచి నాకు, నా తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి’ అని అల్వాల్‌‌‌‌కు చెందిన టెమూజియన్‌‌‌‌ అనే వ్యక్తి ...


గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్‌పై సర్కార్​ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీ డెవలప్ మెంట్​పై సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా మూసీ డెవలప్ మెంట్, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పెండింగ్ పనులతో పాటు కొత్త పనులపైనా ఆరా తీసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న పనులను కూడా పూర్తి చేస్తుంది. రాబోవు ఆర్నెళ్లు, ఏడాదిలోపు పనులు, వచ్చే 5 ఏళ్ల పాటు చేయాల్...


వందల కోట్ల ఆస్తికి అధిపతి.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరింది. అలానే తెలుగు నటులు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాంటి అతికొద్ది మంది హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకడు. రాజమౌళి తీసిన ‘RRR’ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. దక్షిణాదిలో తారక్‌కు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. జపాన్‌లో రజనీకాంత్ తర్వాత, అంతటి క్రేజ్ అతడి సొంతం. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్‌, 41వ పడిలోకి అడుగుపెట్టాడు. మే 20న తారక్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసుకుందాం. వందల కోట్ల ఆస్తులుతెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. వివిధ మీడియా నివేదికల ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ రూ.571 కోట్లు (USD 70 మిలియన్లు). హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు, యునైటెడ్ స్టేట్స్‌లో ఆస్తులు, ఖరీదైన గడియారాలు, లగ్జరీ కార్ల కలెక్షన్‌ ఉంది. భారీ రెమ్యునరేషన్జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు. గత కొన్నేళ్లలో తారక్ నటించిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు రెమ్యునరేషన్ పెంచుతున్నాడు. నివేదికల ప్రకారం, తారక్ గతంలో ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు వసూలు చేసేవాడని సమాచారం. అయితే RRR మూవీకి ఏకంగా రూ.45 కోట్ల వరకు తీసుకున్నట్లు సియాసత్ డైలీ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో తారక్ క్రేజ్ కూడా అదే రేంజ్‌లో పెరిగింది. ఫలితంగా ఎన్టీఆర్‌ రెమ్యునరేషన్‌ను రూ.60-80 కోట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. లగ్జరీ ఇల్లుమీడియా నివేదికల ప్రకారం, దేశంలో ప్రైవేట్‌ జెట్‌ ఉన్న అతి కొద్ది మంది సినీ యాక్టర్స్‌లో ఎన్టీఆర్‌ ఒకరు. ఆయన వద్ద రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌ ఉంది. హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లో రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనంలో ఎన్టీఆర్‌ నివసిస్తున్నారు. ఖరీదైన వాచ్ కలెక్షన్ఎన్టీఆర్‌కి వాచ్‌లు అంటే చాలా ఇష్టం. ప్రీమియం రిస్ట్ వాచ్‌లు ఇష్టపడతాడు, అరుదైన వాటిని కలెక్ట్‌ చేస్తుంటాడు. మీడియా నివేదికల ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ వద్ద రూ.4 కోట్ల రిచర్డ్ మిల్లే వాచ్, రూ.2.5 కోట్ల విలువైన పాటెక్ ఫిలిప్ ఆఫ్ నాటిలస్ 40ఎంఎం వాచ్‌ ఉన్నాయి. ఏ కార్లు ఉన్నాయంటే?ఎన్టీఆర్‌కి కార్లు, డ్రైవింగ్‌ అంటే పిచ్చి. రూ.5 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్‌ను సొంతం చేసుకున్న మొదటి భారతీయుడు అతడే. దీంతో పాటు రూ.2 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.2 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ, రూ.1కోటి విలువైన పోర్షే, రూ.1కోటి విలువైన మెర్సిడెస్ బెంజ్ కారు ఎన్టీఆర్‌ దగ్గర ఉన్నాయి.


Viral Video: ప్రాణం తీసిన ట్రోలర్లు! ఆత్మహత్య చేసుకున్న పసికందు తల్లి!

కొన్ని వారాల కిందట.. చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ టిన్ రూఫ్ నుంచి పసికందు జారి పడిపోతుంటే.. లక్కీగా స్థానికులు.. ఆ పసికందును అతి కష్టమ్మీద కాపాడారు. ఐతే.. ఆ చిన్నారి తల్లి.. ఆదివారం కోయంబత్తూర్ లోని తన తల్లిదండ్రుల ఇంట్లో శవమై కనిపించింది.ఏప్రిల్ 28న చెన్నై.. అవాడీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పసికండు జారిపడిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో 8 నెలల పసికందు.. ఓ ప్లాస్టిక్ షీట్‌పై మెల్లగా జారుతూ ఉంటే.. అది గమనించిన చుట్టుపక్కల...


డబ్బు కోసమే కమెడియన్ తో 46 ఏళ్ళ నటి పెళ్లి.. ట్రోలర్స్ కి ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమలో రెడిన్ కింగ్స్ లీ క్రేజీ కమెడియన్ గా దూసుకుపోతున్నాడు. రజనీకాంత్ జైలర్ చిత్రంతో రెడిన్ పేరు తెలుగులో కూడా బాగా వినిపించింది. సౌత్ లో రెడిన్ క్రమంగా పాపులర్ అవుతున్నారు. గత ఏడాది డిసెంబర్ లో రెడిన్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. 47 ఏళ్ళ వయసులో రెడిన్ బుల్లితెర నటి సంగీతని వివాహం చేసుకున్నాడు. మైసూరులోని...


గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

గన్నేరువరం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట గన్నేరువరం, వెలుగు :  కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామానికి చెందిన  సౌమ్య..  గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన వెదిర ఆనంద్  గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగిరెడ్డి పల్లెలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో పెళ్లి చేసుక...


రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 13న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న పవిత్ర కొన్ని రోజులు ఊరిలో ఉన్నారు....


వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...

వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం... జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రగ్రహం తన రాశిని మార్చుకున్నాడు. మేషరాశిని వీడిన.. శుక్రుడు వృషభరాశిలోక...


Elephant Surgery: ఏనుగుకు అరుదైన సర్జరీ.. సరికొత్త రికార్డు నెలకొల్పిన ఫారెస్ట్ సిబ్బంది.. అసలేం జరిగిందంటే..?

Karnataka news: కొన్నిరోజులుగా చామరాజ నగర్ లోని బందీపూర్ అడవుల నుంచి ఒక ఏనుగు సమీపంలోని గ్రామం మీద పడి పంట పొలాలను నాశనం చేసేది. అంతేకాకుండా.. అడ్డు వచ్చిన అక్కడి ప్రజలు మీద దాడులు చేసేది. దీంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.


మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు

మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు వరంగల్​సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రికి మూడు పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ గేట్లకు 1, 2, 3గా పేర్లు కూడా పెట్టారు. పోచమ్మమైదాన్​ నుంచి ఎంజీఎంకు వచ్చే ...


Satyabhama Serial Today May 20th: సత్యభామ సీరియల్: నందిని, హర్షలను ఒకటి చేయడానికి హనీమూన్‌కి బయల్దేరిన క్రిష్, సత్యలు.. మహదేవయ్య కోరిక నెరవేరుతుందా!

Satyabhama Today Episode :సత్య తన అన్నయ్య హర్షతో హనీమూన్ గురించి మాట్లాడుతుంది. హర్ష తన తలనొప్పులు తాను పడతానని తన గురించి వదిలేయ్ మని సత్యతో చెప్తాడు. సత్య అలా కుదరదు అని అంటుంది. పెళ్లి విషయంలో తనని ఎందుకు వదిలేయలేదని నందినిని ఇచ్చి పెళ్లి చేయమని ఎందుకు పట్టుపట్టావని అడుగుతుంది. సత్య: అన్నయ్య నువ్వు నందిని విషయంలో బాధ్యతగా ఉంటాను అని మాట ఇచ్చావు. బాధ్యత అంటే ఇదేనా. హర్ష: తను నన్ను వద్దు అనుకుంటుంది. నేనేం చేయను. సత్య: బాధ్యత అంటే ఓపిక ఉండాలి....


HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు మే 20 ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ కి పండుగ రోజు. ఎందుకంటే ఆరోజు ఆయన పుట్టినరోజు. అందుకే ఆరోజున ఆ రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగే నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు కేకులు కట్ చేసి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక ఇండస్...


వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రనికి పోటెత్తిన భక్తులు వేములవాడ, వెలుగు : వేసవి, సెలవురోజు కావడంతో దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది.  రాష్ర్టంతో పాటు పక్క రాష్ర్టాలైనా అంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర  నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయమే స్వామివారి కల్యాణ కట్టలో తలనీలాలు ...


Pithapuram: పిఠాపురంలో పవన్‌ గెలుపు ధీమా.. ఈసారి ఎమ్మెల్యేగా పక్కా?

Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.


ఆఖరాటలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆఖరాటలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతగడ్డపై పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చెక్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ​క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌...


ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు పానగల్, వెలుగు :  మండలంలోని మందాపురం గ్రామంలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలుపొందిన అఖిలేశ్​రెడ్డి(నాగర్ కర్నూల్), కుందూరు భూపాల్ రెడ్డి(నంద్యాల), త్రిషా రెడ్డి(గుంటూరు), నాగయ్య(నంద్యాల), దొడ...


ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు…

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి.... అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ...వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు. అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం, ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2

కమల్ హాసన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..జులైలో భారతీయుడు 2 కమల్ హాసన్, శంకర్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’.  ఇరవై ఎనిమిదేళ్ల  తర్వాత  సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా వస్తోన్న ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా విడుదలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూన్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే...


వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం

వైభవంగా శ్రీరమా సహిత సత్యనారాయణ కల్యాణం భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సాయంత్రం బేడా మండపంలో కల్యాణ క్రతువును అర్చకులు పూర్తి  చేశారు. ముందుగా విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం,ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధా...


Srikanth: బర్త్-డే పార్టీలు తప్ప.. రేవ్ పార్టీలు నాకు తెలియదు: శ్రీకాంత్

Srikanth Rave Party: బెంగుళూరులో నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీ..ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. చాలామంది తెలుగు నటీనటులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం రావడంతో..ఈ విషయం కాస్త తెలుగు రాష్ట్రాలలో ఎన్నో చర్చలకు దారితీస్తోంది. అందులో మన టాలీవుడ్ నుంచి వినిపించిన ప్రముఖుల పేర్లలో శ్రీకాంత్ పేరు కూడా ఉండడంతో.. ఇప్పుడు ఈ హీరో ఇదే విషయంపై స్పందించారు..


Kajal: బాబు పుట్టిన రెండు నెలలకే చాలా పెయిన్ అనుభవించాను.. కాజల్ షాకింగ్ కామెంట్స్

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..


ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య

ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య లోక్ సభ ఐదో విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాల్లో 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు 5 విడతల్లో 430 లోక్ సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది.  మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ముంబైలో పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు తమ ...


‘ఎన్టీఆర్ నీల్’ షూటింగ్ అప్‌డేట్, ‘మిరాయ్’ నుంచి మనోజ్ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ బర్త్‌డే సర్‌ప్రైజ్ - ప్రశాంత్ నీల్ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత ఎన్టీఆర్ రేంజే మారిపోయింది. అప్పటినుంచి తనకు ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్‌ను అసలు స్క్రీన్‌పై చూడకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. కానీ ఎన్‌టీఆర్ మాత్రం లైన్‌లో రెండు ప్యాన్ ఇండియా చిత్రాలతో సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివతో కలిసి ‘దేవర’ మూవీ...


Adilabad: వాట్సప్‌ వాయిస్ మెస్సేజ్‌తో మొదటి భార్యకు ట్రిపుల్ తలాక్.. కట్ చేస్తే భర్తకు ఝలక్..!

Triple Talaq Case: ఆదిలాబాద్ పట్టణంలో ఓ అరుదైన కేసు నమోదైంది. ఓ భర్త.. తన మొదటి భార్యకు వాట్సప్‍‌లో వాయిస్ మెస్సేజ్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో.. ఆ భార్య తమ ఇరు వైపులా బంధువులకు ఆ వాయిస్ మెస్సేజ్ వినిపించి.. చివరికి పోలీసుల దగ్గరికి వెళ్లింది. ఈ ట్రిపుల్ తలాక్ పద్దతి చట్టరిత్యా నేరంగా సూప్రీం కోర్టు తీర్పునివ్వటంతో.. పోలీసులు ఆ భర్తపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


MLC Kavitha: నేటితో ముగియనున్న కవిత రిమాండ్, మళ్లీ కోర్టు ముందుకు - రిమాండ్ పొడిగిస్తారా?

Kalvakuntla Kavitha News: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో నేడు (మే 20) కవితను తీహార్ జైలు అధికారులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తుంది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును న్యాయస్థానం నేడు పరిగణలోకి తీసుకోనుంది. అనంతరం కవితకు, ఇతర నిందితులకు...


గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల వ్యవస్థను మరింత బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.  తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ స...


Nellore News: కన్నీళ్లు పెట్టించే ఘటన - అక్క మృతిని తట్టుకోలేని చెల్లెలు, మృతదేహం వద్ద ఏడుస్తూ...

Two Sisters Died In Nellore: అక్క మృతిని తట్టుకోలేక చెల్లి కూడా కన్నుమూసిన విషాద ఘటన నెల్లూరులో జరిగింది. మృతదేహం వద్ద ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని పటారుపల్లి చలపతినగర్ కు చెందిన మాజీ జవాన్ మల్లికార్జున, యామిని దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె యమున ఇంటర్ పూర్తై నీట్ కు సిద్ధం అవుతోంది. రెండో కుమార్తె తులసి మానసిక...


Narasimha Jayanti 2024 ఈ ఏడాది నరసింహ జయంతి ఎప్పుడొచ్చింది.. శుభ సమయం, ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...

Narasimha Jayanti 2024 తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది నరసింహ జయంతి ఎప్పుడొచ్చింది మే 21న లేదా మే 22న? ఈ సందర్భంగా నరసింహ స్వామి జయంతి పూజా విధానం, శుభ ముహుర్తం, ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ షూటింగ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్ ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టిన నీల్‌ మామ.

ఎన్టీఆర్‌ సినిమాలకు సంబంధించిన భారీ ప్రాజెక్ట్ లను సెట్‌ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దసరాకి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు `కేజీఎఫ్‌`, `సలార్‌` ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే దీన్ని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. ప్రభాస్‌తో చేస్తున్న `సలార్‌` షూటింగ్‌ ఆలస్యం కారణంగా ఈ మూవీ...


అనుకున్నది సాధించడంలో ఈ రాశుల తర్వాతే ఎవరైనా.. ఒక్కసారి కమిట్ అయితే వారి మాట వారే వినరు

జీవితంలో ఏదో సాధించాలని అందరికీ ఉంటుంది. గొప్ప స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. అయితే కొందరు వాటిని అలా అనుకుని వదిలేస్తే.. మిగిలిన వారు ఆచరణలో పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం) వారు తమ కలలను సాకారం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. తమ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఎదురయ్యే కష్టాలకు భయపడి కొందరు మార్గం మధ్యలోనే తమ ప్రయత్నాన్ని విరమిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు తాము అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరని చెబుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. అవమానాలు ఎదరైనా వీరు తాము అనుకున్నది సాధించే తీరుతారు. ’నెవర్ గివప్‘ అనే పదం ఈ రాశుల వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే.. (ప్రతీకాత్మక చిత్రం) వృషభ రాశి వారు ఈ జాబితాలో ముందుంటారు. ఈ రాశివారికి పుట్టుకతోనే కష్టపడే తత్వం అలవడి ఉంటుంది. అదే సమయంలో వీరికి ఏదీ కూడా అంత సులభంగా దొరకదు. ప్రతి దానికి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వీరికి ఎన్ని కష్టాలు ఎదురైనా.. తమ పనిని మాత్రం ఆపరు. (ప్రతీకాత్మక చిత్రం) వృశ్చిక రాశి వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారిలా కాకుండా ఈ రాశుల వారు తమ జీవితంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను నిర్దేశించుకుని ఉంటారు. వీరికి సమస్యలను ఎదుర్కొవడం అంటే వీరికి చాలా సరదా. వీరు తమ లక్ష్యానికి చేరుకోవడంతో ఆగిపోరు. తమకు నచ్చిన వారి లక్ష్యాలను సాధించడంలో సాయం చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) నెవర్ గివప్ అనే పదానికి కన్య రాశి వారు మంచి ఉదాహరణ. వీరు తమ లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకోలేరు. ఓటమి ఎదురైనా.. ఇంకోసారి ప్రయత్నిద్దాం అంటూ తమ టార్గెట్ ను చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. వీరు ప్రతి సమస్యను ఒక పజిల్ లా భావిస్తూ దానికి సమాధానాన్ని కనిపెడుతూ ముందుకు వెళ్తారు. (ప్రతీకాత్మక చిత్రం) కర్కాటక రాశి వారికి తపన అనేది ఎక్కువగా ఉంటుంది. తమ కలలను సాకారం చేసుకునే క్రమంలో వీరికి లక్ కూడా కలిసి వస్తోంది. ఉదాహరణకు వీరు తమ ఇంటికి సైకిల్ పై వెళ్తున్నారనుకోండి. మార్గం మధ్యలో వీరు అలసిపోతారు. ఇక సైకిల్ తొక్కడం తన వల్ల కాదనుకునే సమయంలో.. వీరికి స్లోప్ కనిపిస్తుంది. అంతే తొక్కకుండా కూడా సైకిల్ రయ్ మని దూసుకెళ్తోంది. అదే విధంగా వీరు తమ లక్ష్యాలను చేరుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం) సింహరాశి వారు ప్రతి పనిని కూడా పక్కా ప్రణాళికతో ఆరంభిస్తారు. తాము ఒక పనిని చేసేటప్పుడు మరో దాని గురించి ఆలోచించరు. తమ పని పూర్తయ్యాకే వేరే పని గురించి ఆలోచిస్తారు. ఇఖ పనిలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని పరిష్కరించి ముందుకు వెళ్లే సామర్థ్యం ఈ రాశి వారి సొంతం. (ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.) (ప్రతీకాత్మక చిత్రం).


బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు చిక్కిన టాలీవుడ్ నటులు, మోడల్స్

Bangalore Rave Party: బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ దగ్గర్లో ఓ రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో భారీ ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. హైదరాబాద్‌కి చెందిన వాసు అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా వాడినట్లు తెలిసింది. దీనిపై దాడి చేసిన పోలీసులు.. 100 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో 25 మంది దాకా యువతులు ఉన్నట్లు...


టాలెంట్ చూపిస్తున్న బలగం బ్యూటీ

చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. గంగ్రోత్రి సినిమాలో బాల నటిగా అయితే అదరగొట్టింది. ఇక ఇటీవల హీరోయిన్‌గా కూడా సత్తా చాటుతోంది కావ్య. చివరిగా ఉస్తాద్ సినిమాలో కనిపించింది.


V6 DIGITAL 20.05.2024 EVENING EDITION

V6 DIGITAL 20.05.2024 EVENING EDITION టాలీవుడ్ లో రేవ్ పార్టీ కలకలం.. వీడియోలు రిలీజ్! రూ.200 కోట్ల  మోసం.. తెరవెనుక బ్యాంకు జీఎం! కవితకు దక్కని ఊరట.. చార్జిషీట్ పై రేపు డెసిషన్ ఇంకా మరెన్నో.. క్లిక్ చేయండి ©️ VIL Media Pvt Ltd.


Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్

Anika Surendran: నేను మనిషినే.. తట్టుకోవడం కష్టంగా ఉంది: అనికా సురేంద్రన్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ పై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. సినిమాల పరంగా కాకుండా పర్సనల్ గా కూడా టార్గెట్ చేస్తూ భయంకరంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో.. స్టార్స్ సైతం బైటికి వచ్చి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా నటి అనికా సురేంద్రన్ కి కూడా అదే పరిస...


Ramayan: రణబీర్, యశ్, సాయి పల్లవిల ‘రామాయణ్’ - హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్న మేకర్స్

Nitesh Tiwari Ramayan Latest Update: రామాయణం లాంటి ఇతిహాసాన్ని ఎంతమంది దర్శకులు ఎన్నిసార్లు తెరకెక్కించినా... దానిని చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తారు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ కూడా ఈసారి తన స్టైల్‌లో రామాయణాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అసలు నితేష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న వార్తలు నిజమా కాదా అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌లో ఉండగా తాజాగా ఈ మూవీ సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవ్వడంతో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా...