Trending:


శ్రీముఖి మ్యారేజ్‌.. గుడ్‌ న్యూస్‌ చెప్పిన కమెడియన్‌.. ఎట్టకేలకు ఆ తంతుకి రెడీ అవుతున్న బుల్లితెర రాములమ్మ

యాంకర్‌ శ్రీముఖి మూడు పదులు దాటి నాలుగు పదుల్లోకి ఎంటర్‌ అవుతుంది. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు.ఈ నేపథ్యంలో గుడ్‌ న్యూస్‌ చెప్పాడు కమెడియన్‌. రచ్చ స్టార్ట్ అయ్యింది. శ్రీముఖి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్‌ చేసి యాంకర్‌గా నిలబడింది. నటిగా ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. బుల్లితెర ఆమెని అక్కున చేర్చుకుంది. ఇక్కడ కూడా స్ట్రగుల్స్ ఉన్నా, తట్టుకుని నిలబడింది. ఇప్పుడు స్టార్‌ యాంకర్‌గా మారింది. అంతేకాదు అత్యధిక పారితోషికం అందుకుంటున్న...


Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్

Chiranjevi: ఈ జీవితమే అమ్మది.. మథర్స్ డే రోజున మెగాస్టార్ స్పెషల్ పోస్ట్ నేడు(మే 12 ) మథర్స్ డే సందర్బంగా ప్రతీఒక్కరు తమ అమ్మని తలుచుకుంటున్నారు. అమ్మతో తమకున్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తన తల్లి అంజనా దేవి(Anjana Devi) గురించి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశారు. తన అమ్మతో దిగిన ఫోటోలను చేస్తూ.....


గీతా మాధురితో విడాకులపై నటుడు నందు అదిరిపోయే క్లారిటీ.. లైవ్‌ లో ఆయన చేసిన పనికి ఆశ్చర్యపోవాల్సిందే

నటుడు నందు, స్టార్‌ సింగర్‌ గీతా మాధురీ విడిపోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అన్ని రూమర్స్ ని బ్లాస్ట్ చేశాడు నందు. నటుడు నందు, సింగర్‌ గీతా మాధురి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నటుడు నందు సినిమాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు. రాణిస్తున్నాడు. మరోవైపు సింగింగ్‌ షోస్‌ ద్వారా వచ్చి ఇప్పుడు స్టార్‌ సింగర్‌గా రాణిస్తుంది గీతా మాధురి. ఈ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెద్దల...


టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 15 నుండి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో...


Priyanka Gandhi Dance: రాహుల్ పాటకు ప్రియాంక స్టెప్పులు

Priyanka Gandhi Dance In CM Revanth Reddy Meeting


Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన

Kalki 2898 AD: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్‌ను కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ కామన్‌గా ఒక డౌట్ కలుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు మొదలవుతాయేమో అని....


2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు.. పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా...


Jr NTR: ఎన్టీఆర్ పెద్ద స్కెచ్.. బాలీవుడ్ లో హవా కొనసాగించనున్న తారక్

War 2 Update: రెండు తెలుగురాష్ట్రాల్లో కోట్లాదిమంది అభిమానులను గెలుచుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో పట్టు సాధించడంకోసం ఎన్టీఆర్ స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Pawan Kalyan | గెలవకపోతే సినిమాలు చేసుకుంటా

Pawan Kalyan | గెలవకపోతే సినిమాలు చేసుకుంటా.


హోటల్‌ వాడు చేసిన పనికి 45ఏళ్ల హ్యాబిట్ ని మానేసిన శోభన్‌బాబు.. సోగ్గాడితో పెట్టుకుంటే అలా ఉంటది మరి..

తెలుగు తెర సోగ్గాడు శోభన్‌ బాబు తన అలవాట్లు ఎలా ఉంటాయో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయం చెప్పాడు. 45ఏళ్లు ఫాలో అయిన ఒక హ్యాబిట్‌ని మానేయడం వెనుక స్టోరీ చెప్పాడు. శోభన్‌బాబు అంటే సోగ్గాడు అనే పదం గుర్తుకు వస్తుంది. సోగ్గాడు అనేది శోభన్‌బాబుకి పర్యాయపదంగా మారింది. సినిమా స్టార్లలో సిస్టమాటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేసిన నటుడిగా శోభన్‌బాబు నిలుస్తారు. ఆయన ఏదైనా ఓ పద్ధతి ప్రకారం నడుచుకున్నాడు. తన నియమాలతోనే జీవితం గానీ, సినిమా కెరీర్‌గానీ సాగింది....


Manchu Vishnu: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు

Manchu Vishnu About Kannappa: ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ స్పీడ్ తగ్గిపోయింది. సినిమాల ఔట్‌పుట్ బాగా రావాలని చాలా సమయం తీసుకుంటున్నాడు ఈ హీరో. కానీ ఇప్పటినుండి అలా జరగకూడదని సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’లో కూడా ప్రభాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఇందులో ప్రభాస్.. శివుడిగా...


Budhaditya Yoga 2024: ఈ 3 రాశుల వారిపై బుధాదిత్య రాజయోగ ప్రభావం.. ఏ పనులు చేసిన డబ్బే డబ్బు!

Budhaditya Yoga 2024: మే 12వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు జరగబోతున్నాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలిగే శక్తిని పొందబోతున్నారు.


సరికొత్తగా శ్రీలీల.. దిమ్మతిరిగే లుక్ వైరల్, లేటెస్ట్ ఫొటోస్

శ్రీలీలకి ఎంత వేగంగా అవకాశాలు వస్తున్నాయో అంతే వేగంగా ఫ్లాప్ అవుతున్నాయి. శ్రీలీలకి హీరోయిన్ గా ధమాకా తప్ప మరో హిట్ లేదు. బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్...


Raja Singh: అక్బరుద్దీన్ ను మెంటల్ ఆస్పత్రికి పంపాలి.. ఒవైసీ బ్రదర్స్ ను ఆడుకున్న రాజాసింగ్

Goshamahal mla raja singh hot comments on owaisi brothers pa


Kareena Kapoor: వివాదంలో స్టార్ హీరోయిన్‌ కరీనా కపూర్‌ - ఆ పదం వాడినందుకు హైకోర్టు నోటీసులు!

High Court Sends Leagal Notice to Kareena Kapoor: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ (Kareena Kapoor) చట్టపరమైన వివాదంలో చిక్కున్నారు. తన గర్బం గురించిన పుస్తకం టైటిల్‌కు ఆ పదం వాడినందుకు తాజాగా ఆమెకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కరీనా నటిగా రాణిస్తూనే మరోవైపు యునిసెఫ్ (యునైటెడ్ నేష‌న్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ చిల్డ్ర‌న్స్ ఎమర్జెన్సీ ఫండ్‌)జాతీయ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో తరచూ ప్రెగ్నెన్నీ ఉమెన్స్‌, పిల్లలు,...


Katrina Kaif: ప్రెగ్నెన్సీ వార్తలపై కత్రినా కైఫ్ రియాక్షన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రస్తుతం లండన్‌లో ఉంది. అయితే ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని ఆ ట్రీట్‌మెంట్ కోసమే లండన్ వెళ్లిందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై కత్రినా టీమ్ రియాక్ట్ అయింది.


పాయల్ పాప న్యూ అవతార్.. అప్పుడలా ఇప్పుడిలా

Payal rajput Rakshana పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం కొత్త అవతారంలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇంత వరకు గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన బ్యూటీ ఇకపై యాక్షన్‌లోకి దిగేలా ఉంది. ఇంత వరకు పాయల్ తెరపై అందాలను ప్రదర్శించి. కానీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్‌లోకి దిగబోతోంది. రక్షణ అంటూ పాయల్ మెప్పించేందుకు రెడీ అవుతోంది.


వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్

వైట్లీ గోల్డ్​ అవార్డ్​ అందుకున్న డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్ అసోంకు చెందిన వన్యప్రాణుల సంరక్షకురాలు, జీవశాస్త్రవేత్త డాక్టర్​ పూర్ణిమా దేవి బర్మాన్​ ప్రతిష్టాత్మక గ్రీన్​ ఆస్కార్​గా పిలిచే వైట్లీ గోల్డ్​ అవార్డును అందుకున్నారు. అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జటెంట్​ కొంగ, దాని చిత్తడి ప్రాంత ఆవాసాలను రక్షించేందుకు పూర్ణిమాదేవి చేసిన సంరక్షణ ప్రయత్న...


చెత్తకుప్ప, గడ్డి మీద పడుకున్న లారెన్స్ మాస్టార్

రాఘవ లారెన్స్ ప్రస్తుతం మాట్రం పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆటోలు, ట్రాక్టర్లు, సైకిళ్లు అందిస్తూ చేతనైన సాయం చేస్తున్నారు. తన ఆశ్రమంలో చదివి ప్రయోజకులైన పిల్లలు కూడా ఈ మాట్రం సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. తాజాగా అందరికీ తన చేత్తో వడ్డించి అందరికీ తినిపించిన లారెన్స్.. అక్కడే పక్కన ఉన్న చెత్త కుప్ప, గడ్డి మీద సాధారణం పవళించాడు. ఎంత ఉన్నా.. చివరకు మిగిలేది ఇదే అన్నట్టుగా సందేశం ఇచ్చినట్టు అనిపిస్తోంది.


సోనియాలా మారిపోయిన ప్రియాంక రేవంత్ పాటకు స్టెప్పులు

Priyanka Gandhi Dance In CM Revanth Reddy Sabha


కాలేజీ రోజుల్లో రూ. 500 కోసం ఆ పని చేసిన అనసూయ.. ఎవరికీ తెలియని ఈ రహస్యం మీకు తెలుసా?

టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది. తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు. అనసూయ యాంకరింగ్‌ను ఆపేసి.. ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది. విమానం, పుష్ప, రంగస్థలం వంటి చిత్రాల్లో నటించి.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవల విడుదలైన రజాకార్ సినిమాలో కూడా అనసూయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనసూయ కెరీర్ మొదలైంది నటిగానే. చదువుకునే రోజుల్లోనే ఆమె నటిగా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో అనసూయకు 2003లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన "నాగ' సినిమాలో ఓ చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ మూవీలో అనసూయకు ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఒక సన్నివేశంలో సునీల్ మాట్లాడుతుంటే వెనుక అనసూయ స్టూడెంట్ పాత్రలో కనిపిస్తుంది. అయితే నాగ సినిమాలో అనసూయ కాలేజి స్టూడెంట్ పాత్రలో కనిపించే సమయానికి ఆమె వయస్సు 19 ఏళ్లు. అయితే ఆ పాత్రలో నటించిన అనసూయకు రూ. 500 చెల్లించారట. అది ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఆ రోజుల్లో ఇచ్చే పేమెంట్. ఇప్పుడు అనసూయ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సంపాదన రోజుకు లక్షల్లో ఉంటుంది. నెటిజన్లు ఎన్ని రకాల నెగిటివ్ కామెంట్లు పెట్టిన ఎప్పటికప్పుడు ఇచ్చిపడేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది అనసూయ.


Mothers Day Special: హీరోల కొడుకులే కాదు.. ఈ హీరోయిన్స్ కుమారులు కూడా టాప్ స్టార్స్..

Mothers Day Special: హీరోల కొడుకులే కాదు.. ఈ హీరోయిన్స్ కుమారులు కూడా టాప్ స్టార్స్..


పొగిడిన వాళ్లే మోహం పట్టుకుని తిట్టారు.. సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా జబర్దస్త్ కమెడియన్‌..పూరీ జగన్నాథ్‌ కాల్‌తో

జబర్దస్త్ కమెడియన్‌ ముక్కు అవినాష్‌ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు చెప్పి షాకిచ్చాడు. అసలు ఏం జరిగిందనేది చూస్తే.. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ఎంతో మంది స్టార్‌ కమెడియన్లు అయిపోయారు. హీరోలుగా రాణిస్తున్నారు. దర్శకులుగానూ మారారు. హైపర్ ఆది రాజకీయాల్లోనూ బిజీ అవుతున్నాడు. ఇలా వందల, వేల మందికి ఉపాధితోపాటు లైఫ్‌ ఇస్తుంది జబర్దస్త్. అలా ముక్కు అవినాష్‌ కూడా జబర్దస్త్ షో ద్వారా పాపులర్‌ అయ్యాడు....


Vanga Geetha : పిఠాపురంలో వంగగీత ఎమోషనల్ స్పీచ్

పిఠాపురంలో వంగగీత ఎమోషనల్ స్పీచ్


ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..

ఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు.. పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉండటం మాములే కానీ, మితి మీరిన పిచ్చి ప్రమాదకరం అని చెప్పాలి. చంద్రబాబు మీద పిచ్చి అభిమనంతో ఒక వ్యక్తి తన ప్రాణానికే ప్రమాదం తెచ్చుకున్నంత ...


హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల

హరోం హర మూవీ నుండి మురుగుడి మాయేరా అనే పాట విడుదల సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మాత. శనివారం సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ ఈ చిత్రం నుంచి ‘మురుగుడి మాయేరా’ అనే పాటను విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటను రఘు కుంచె ...


పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు..

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలైంది.ప్రచార పర్వానికి గడువు కూడా ముగియటంతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పిఠాపురంలో చివరి ప్రచార సభలో పాల్గొన్న సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దత్తపుత్రుడు ఐదేళ్లకోసారి కార్లను మార్చినట్లు భార్యలను మ...


చిరు సినిమా ఫ్లాప్, త్రివిక్రమ్ ని తిట్టిన అశ్విని దత్.. టాలీవుడ్ లో అలాంటి వాళ్ళు వారిద్దరే

మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం జానపద చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత...


ఏడవమంటే కాజల్‌ దర్శకుడు తేజకి ఫ్యూజులు ఎగిరిపోయే సమాధానం.. తండ్రి తిడితే కన్నీళ్లు.. ఫస్ట్ ఆడిషన్‌ అనుభవం

అందాల చందమామ కాస్త ఇప్పుడు సత్యభామలా మారుతుంది కాజల్‌. తాజాగా ఆమె దర్శకుడు తేజకి ఫస్ట్ ఆడిషన్‌లో ఝలక్‌ ఇచ్చిన సందర్భాన్ని బయటపెట్టింది. తెలుగు తెర అందాల చందమామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇరవై ఏళ్లు అవుతుంది. తెలుగులోకి వచ్చిన 17ఏళ్లు అవుతుంది. ఆమె `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. పెద్ద బ్లాక్‌ బస్టర్ కాకపోయినా కంటెంట్‌ పరంగా అందరి దృష్టిని...


AP Elections 2024: గాజు గ్లాసుకి కాదు సైకిల్ గుర్తుకే పవన్ ఓటు..జనసేనాధినేతకు విచిత్ర

ఏపీలో మరి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందు కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు చివరి ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉంటున్న ఏపీ ఓటర్లు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేని విచిత్ర పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాణ్..పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా..ఓటు హక్కు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. టీటీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ సైకిల్ గుర్తుకే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే పిఠాపురం నుంచి పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్ ఫర్ కి అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు తెలిపాయి.


Allu Arjun Nandyal: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన.. పోలీసులకు కొత్త తలనొప్పులు

EC orders Action on Nandyal SP: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్.. నంద్యాల పర్యటన పోలీసులకు కూడా తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే అనుమతి లేకుండా జనసమీకరణ చేశారంటూ నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పారవి, అల్లు అర్జున్ మీద కేసు నమోదు కాగా.. ఇప్పుడు పోలీసులకు కూడా చిక్కులు వచ్చిపడ్డాయి. అల్లు అర్జున్ నంద్యాల టూర్ ఎఫెక్ట్ కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో విఫలమయ్యారంటూ నంద్యాల ఎస్పీ రఘవీరారెడ్డిపై చర్యలకు సీఈసీ ఆదేశించింది. నంద్యాల ఎస్పీ మీద శాఖాపరమైన...


మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి?

మిస్టరీ : కుక్కల సూసైడ్ స్పాట్‌‌!..ఎందుకు చనిపోతున్నాయి? రోజూ సాయంత్రం తన పెట్​ డాగ్​ స్పానియల్ కాస్సీని బయటికి తీసుకెళ్లే అలవాటు ఉంది ఎలిస్ ట్రెవోరోకు. అలా 2014లో ఒకరోజు ఆ కుక్కని తీసుకుని ఓ బ్రిడ్జి మీదుగా వెళ్తోంది. అక్కడి  వాతావరణం హాయిగా అనిపించింది ఆమెకు. ఆ పచ్చదనంలో కాసేపు సేద తీరాలి అనుకుంది. అలా అనిపించడం ఆలస్యం వెంటనే కారు ఆపింది. కారు డో...


Krishnamma Collections: కృష్ణమ్మ కలక్షన్స్.. సత్యదేవ్ కెరియర్ లోనే మొదటిసారి ఇలా

Satya Dev Krishnamma: వైవిద్యమైన సినిమాలను ఎంచుకోవడంలో సత్యదేవ్ ఎప్పుడు ముందుంటారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు అన్నీ ప్రేక్షకుల దగ్గర నుంచే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి రివ్యూలు పొందినవే. కాగా ఈ హీరో కృష్ణమ్మ సినిమా ఈ మధ్య విడుదల కాగా ఈ చిత్రంకి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది..


Study Tips: చదువుతున్న సమయంలో సంగీతం వినడం సరైనదేనా.. అందుకే ఈ ర్యాంక్స్ వస్తున్నాయా..?

నిత్యం ప్రశాంత వాతావరణంలో చదువులు సాగాలని నిపుణులు చెబుతుంటారు. దీని కారణంగా.. దృష్టి ఎటువైపు మరల్చడం కుదరదు. దీంతో చదవుపైనే మనస్సు నిమగ్నం అయి ఉండి.. ఏదైనా చాలా త్వరగా గుర్తుకు వస్తుంది. కానీ చదువుకుంటూనే ఎప్పుడూ సంగీతం వినేవాళ్లను చాలా మందిని చూశాం. వాటిని చూస్తుంటే.. ఒక వ్యక్తి సంగీతం ప్లే చేస్తున్నప్పుడు చదువుపై ఎలా ఏకాగ్రత పెట్టగలడని అనిపిస్తుంది. అలాంటి వారి చెవుల్లో సంగీత ధ్వని ప్రతిధ్వనిస్తే తప్ప, చదువుకోవాలని అనిపించదు.ఇది మాత్రమే...


అఫీషియల్..హనుమాన్ విలన్ తో 42 టాలీవుడ్ హీరోయిన్ లవ్ ఎఫైర్, లివ్ ఇన్ రిలేషన్

భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. భారత సంతతికి చెందిన ఎన్నారై బ్యూటీ విమల రామన్. విమల రామన్ తెలుగులో గాయం 2, రంగ ది దొంగ లాంటి చిత్రాల్లో నటించింది. విమల రామన్ తల్లిదండ్రులు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు.విమల రామన్ పుట్టి పెరిగింది అంతా ఆస్ట్రేలియాలోనే. మోడలింగ్ ప్రారంభించాక అవకాశాలు వెతుక్కుంటూ ఇండియాకు...


కన్న బిడ్డ కోసం తల్లి త్యాగం.. ప్రాణాలు పణంగా పెట్టి పునర్జన్మ ప్రసాదించిన అమ్మ కథ..!

కొడుకు కోసం తన జీవితాన్నే పణంగా పెట్టింది ఓ తల్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ సాగర్ లోని సిరోంజలో నివసిస్తున్న 45 ఏళ్ల కాంతిబాయి రాజ్‌పుత్ తన కిడ్నీని దానం చేసి తన 25 ఏళ్ల కొడుకు మోహిత్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇప్పుడు తల్లీకొడుకులు ఒక్కో కిడ్నీతో సంతోషంగా జీవిస్తున్నారు. కాంతిబాయి భర్త కృపాల్ సింగ్ 2009లో చనిపోయాడు. అనంరతం ఆమె తన ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుర్లను పెంచడానికి ఎంతో కష్టపడింది. కుటుంబ పోషన కష్టం కావడంతో 11 ఏళ్ల వయసులో తన కొడుకు కూడా పని చేయడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడే సాంచి మిల్క్ యూనియన్‌లో పనిచేయడం ప్రారంభించాడు. అతని జీతం నెలకు 9000 కానీ మంచి ఆహారం లేకపోవడంతో అతని శరీరం బలహీనపడటం ప్రారంభించింది. మోహిత్ గ్రామీణ క్రికెట్ జట్టులో ఆల్-రౌండర్ ఆటగాడు.. అయితే అతడు వెన్నునొప్పి మరియు బలహీనత కారణంగా ఒక సంవత్సరంలో గణనీయంగా క్షీణించాడు. దీంతో పని కూడా మానేశాడు. ఆ తర్వాత స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. వైద్యులు పరిశీలించగా అతని కిడ్నీలు చెడిపోయాయని తెలిసింది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుజరాత్‌లోని మురళీ భాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందుకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అతడి ప్రాణాలు కాపాడాలంటే కిడ్నీని మార్చాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో వారి గుండెల్లో రాయి పడినట్లయ్యింది. వారానికి రెండు సార్లు డయాలసిస్.. ఒక్క సారికి 2 నుంచి 3 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కిడ్నీ మార్పిడికి రూ.20 లక్షలు ఖర్చయింది. 25 ఏళ్ల మోహిత్ తల్లి తన రెండో కిడ్నీని ఇచ్చేందుకు అంగీకరించింది. అంనంతరం ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. 2 నెలల్లో కిడ్నీ మార్పిడికి డబ్బులు వసూలు అయ్యాయి. అనంతరం గుజరాత్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగింది. దీంతో ఆ తల్లి రెండో సారి తన కుమారుడికి ప్రాణం పోసింది. ఇప్పుడు ఈ తల్లీ కొడుకులు పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నారు.


డాక్టర్ కాళ్ళమీద పడి అడుక్కుంటే ఆ మాట అన్నారు, నా భార్య ఇంకా ఏడుస్తోంది.. ముక్కు అవినాష్ భావోద్వేగం

2021లో ముక్కు అవినాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగా జరిగి ఉంటే ఇప్పటికే ముక్కు అవినాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యేవారు. ముక్కు అవినాష్ కి జబర్దస్త్ షో గుర్తింపు తీసుకువచ్చింది. అయితే బిగ్ బాస్ 4 లో పాల్గొన్న తర్వాత అవినాష్ కెరీర్ లో మరింత బిజీ అయ్యాడు. నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాడు. జబర్దస్త్ ఆఫర్స్ రాకముందు, కోవిడ్ సమయంలో అవినాష్ తీవ్ర మానసిక వేదన అనుభవించాడట. అయితే శ్రీముఖి, చమ్మక్ చంద్ర...


Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్

Anil Ravipudi: అనిల్కి అన్ని కోట్లా.. వెంకీ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ప్రస్తుతం జెనరేషన్ లో టాలీవుడ్ ఇండస్ట్రీకి కామెడీ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఆయన నుండి వచ్చిన ప్రతీ సినిమా కామెడీ ప్రధానంగా వచ్చినవే కావడం విశేషం. మొదటి సినిమా పటాస్ నుండి F2, F3 వరకు ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవించాయి...


Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్

Abdu Rozik: 20 ఏళ్లకే పెళ్లి.. ప్రేయసిని పెళ్లాడనున్న బిగ్ బాస్ స్టార్ బిగ్ బాస్ 16 కంటెస్టెంట్, సోషల్ మీడియా సంచలనం అబ్దు రోజిక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. జూలై 7న తన ప్రేయసి అమీరాతో ఏడడుగులు వేయనున్నాడు. ఏప్రిల్ 24న దుబాయ్ వేదికగా వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను రోజిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు...


జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ

జయహో భారత్ : పాకిస్తాన్ లో వడా పావ్ అమ్ముతున్న ఇండియన్ ఫ్యామిలీ దాయాది దేశం పాక్‌లో భారతీయ మహిళ నడుపుతున్న ఓ ఫుడ్ స్టాల్ స్థానికంగా బాగా పాప్యులారిటీ సాధించింది. భారతీయ వంటకాలు అనేకం అందుబాటులో ఉండే ఈ స్టాల్‌కు స్థానికులు క్యూ కడుతుంటారు. పాక్‌కు చెందిన ఓ యువకుడు దీని గురించి వీడియో చేసి నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం తెగ వైరల్ (Viral) అవుతోంది. కరాచ...


ఈయన డప్పు కొడితే.. ఎవరైనా డాన్స్ వేయాల్సిందే..

ఆ ఉమ్మడి జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆనాటి అతిపురాతనమైన ఆ శబ్దం వింటే సాక్షాత్తు భగవంతుడే దిగివస్తాడట మరి. టెక్నాలజీ రోజుల్లో కరెంటుతో కూడిన అనేక డ్రమ్ములు అనేక వాయిద్యాలు వచ్చినప్పటికీ సంస్కృతి, సాంప్రదాయం ప్రకారం చేతిలో ఒక కర్ర ఒక రౌండ్ డప్పు తీసుకొచ్చి అందరూ ఒకేలా శబ్దం వాయిస్తూ అందరి మన్ననలను పొందే శబ్దం అది. టెక్నాలజీ రోజుల్లో సైతం ఆనాటి డప్పు ఇప్పటికీ అందరి మన్ననలను పొందుతుంది. ఇంతకీ ఆ శబ్దం ఏంటి ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ప్రస్తుతం టెక్నాలజీ పేరుతో చేతిలో ఉన్న కర్రతో ఒక్కసారి ఇలా కొట్టామా.. అనేక రకాల శబ్దాలు వినిపించాల్సిందే. ఇలా అనేక రకాల వాయిద్యాలు అందుబాటులో వచ్చినప్పటికీ ఆనాటి వాయిద్యాలు లెక్కేవేరు అంటున్నారు గ్రామీణ ప్రాంతవాసులు. ఏదో కరెంటు ఉంటే లేక నాలుగు గదుల్లో వాయించేది కాదు ఈ వాయిద్యం. ఏకధాటిగా మన దగ్గర కొట్టే సత్తా ఉండాలి గానీ అంతసేపు ఆ చక్కని వాయిద్యం అలా వస్తూనే ఉంటుంది అంటున్నారు కాకినాడ జిల్లా కళాకారులు. నిజానికి నాటికాలం నుంచి ఈ డప్పు ఎలా తయారు చేస్తారు. అంటే చనిపోయిన జీవుల చర్మాలతో ఈ డప్పును నాటి కాలంలో తయారు చేసేవారట. అలా తయారు చేసిన ఆ డప్పుపైఒక వేలు పడిందా ఆ వచ్చే రిథం సౌండ్ వర్ణించలేము అనే విధంగా వస్తుంది. ఇక దానికి తగ్గట్టుగా రెండు కర్రలు తీసుకుని ఇక కళాకారులు వాయిస్తూ ఉంటారు. ఇలా వరుసగా ఐదు నుంచి 11మంది డప్పులి వరసగా పెట్టుకుని కొట్టారా ఆ వచ్చే శబ్దం కిలోమీటర్లు పోడువునా వినిపిస్తుంది అంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ రోజులు అయినప్పటికీ కాకినాడ జిల్లాలో ఏ శుభ కార్యం అయినా ఎటువంటి ఊరేగింపు అయినా ఈ నాటు డప్పులను పిలుస్తూ ఉంటారు. నిజానికి అక్కడ ఎన్ని వాయిద్యాలు ఉన్నా ఈ నాటు డప్పు కళాకారులు వచ్చికొట్టారా అక్కడ ఉన్న ప్రజలంతా వీరి శబ్దాన్ని చూసేందుకు వస్తుంటారు. ఒక తీయదనం వీరి కొట్టే వాయిద్యంలో వస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డప్పు కొట్టే విధానంలో కూడా వీరు అత్యంత శబ్దం తక్కువ వచ్చేలా ప్రారంభించి దాన్ని కాస్త పెంచుతుంటారు. ఒకేసారి ఈ వాయిద్యం ఉన్నటువంటి అతి మధురాతి మధురంగా వినసొంపుగా కొడుతుంటారు. తనదైన శైలిలో ఆకట్టుకునే విధంగా డప్పు కళాకారులు తమ డప్పులను వాయిస్తుంటారు.


Happy Mother's Day 2024 :బహుమతుల కంటే ఇలా చేస్తే తల్లులు సంతోషిస్తారు..

Happy Mother's Day 2024 : కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ 24 గంటలు ప్రేమించి వారిపై శ్రద్ధ వహించే వ్యక్తి తల్లి. పాఠశాలకు వెళ్లే, కళాశాలకు వెళ్లే పిల్లలతో పాటు ఆఫీసుకు వెళ్లే భర్తకైనా వారాంతాల్లో ప్రభుత్వ సెలవుల రూపంలో శ్రమ నుండి విశ్రాంతి పొందుతారు.కాని తల్లికి మాత్రం రెస్ట్ ఉండదు. తన కుటుంబం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తుంది అమ్మ. వారి కోసమే అనునిత్యం కుటుంబానికి వెన్నుముకలా నిలబడి అందరిపై కనిపించని ప్రేమను చూపుతుంది. అలాంటి వాతావరణంలో ఉండే మన అమ్మను మనస్ఫూర్తిగా గౌరవించడంతో పాటు ఏడాది పొడవునా సంతోషంగా ఉంచాలని ఈ మాతృదినోత్సవం రోజున ప్రతీ బిడ్డ లక్ష్యంగా పెట్టుకోవాలి. నవమాసాలు కడుపులో పెట్టుకొని మోసి జన్మనిచ్చి తర్వాత నూరేళ్ల పాటు కంటికి రెప్పలా చూసుకునే మాతృమూర్తికి మదర్స్ డే నాడు సిల్క్ చీర, స్మార్ట్‌ఫోన్, చైన్ లేదా రింగ్ వంటి గొప్ప బహుమతిని కొని వారిని సంతోషపెట్టాలనేది మీ ఆలోచన. కానీ మీరు ఏమి తెచ్చినా, చాలా మంది తల్లులు "నాకు ఇది ఏమిటి?"అని అంటారు. మీరు ఎంత విలువైన బహుమతులు ఇచ్చినా అమ్మ విషయానికొస్తే అవన్నీ విలువ లేకుండా మారిపోతున్నాయి. కన్నతల్లిని సంతృప్త పరచలేకపోతున్నాయి. మీరు మదర్స్ డే నాడు ఆమెను సంతోషపెడితే చాలు. కాబట్టి ఏమి చేయాలి? చాలా సింపుల్. ఏడాది పొడవునా మన తల్లి మన కోసం ఏం చేసిందో, నువ్వు ఆ పని చేయాలి. మదర్స్ డే వారికి సెలవు ప్రకటిస్తూ ..ఆమె పనులు బిడ్డగా ఒక్కరోజు చేసి ఆమె హృదయాన్ని గెలుచుకోవాలి. ఇంట్లో అందరికీ భోజనం వండడం, ఇల్లు శుభ్రం చేయడం, ఒక్కోసారి అందరి మురికి బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేది అమ్మ. కానీ మదర్స్ డే నాడు ఈ పనులన్నింటి నుంచి తల్లికి విశ్రాంతి ఇచ్చి వాటిని భర్త, పిల్లలు కలిసి చేసి తల్లి అంటే ఇంటి మహరాణి అని గుర్తించాలి. తల్లికి ఇంట్లో సముచిత స్థానం కల్పించడమే కాదు..ఇంట్లో అందరి ఇష్టా, ఇష్టాలు తెలుసుకొని వారికి ఏం కావాలో సమకూర్చే తల్లిని శ్రమ పెట్టకుండా ...ఒత్తిడి లేకుండా చేయడంతో పాటు ఆమె మనసును అర్ధం చేసుకొని ఆమెకు ఇష్టమైన పనులు చేయలి. మదర్స్ డే రోజున ఈ సమస్యల నుండి అమ్మకు స్వేచ్ఛ ఇవ్వండి. కనీసం ఈ ఒక్కరోజైనా ఇంట్లో కలిసి కూర్చుని కుటుంబ అవసరాల గురించి చర్చించండి. మీరు ఆమె మనస్సును రిలాక్స్ చేయడానికి అమ్మను స్తుతిస్తూ పాటలు పాడటం మరియు పద్యాలు చెప్పడం వంటి కార్యకలాపాలను చేయవచ్చు


మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓ కాప్ డ్రామాలో నటిస్తున్నాడు విజయ్. ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలను అనౌన్స్ చేశారు. గతంలో తనతో ‘టాక్సీవాలా’ తీసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా కూడా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రా...


జీరో సైజ్ బాడీలో కాజల్.. తస్సాదియ్యా సొగసరే

కాజల్ అగర్వాల్ జీరో సైజ్ బాడీతో నెట్టింట ఫొటోలు షేర్ చేసింది. పెళ్లయినా కూడా అదే బాడీ మెయింటేన్ చేస్తూ సొగసరి అనిపించుకుంది.


66 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు.. దగ్గరుండి చేసిన కుమారులు, కుమార్తెలు

అతడికి 84 ఏళ్లు. ఆమెకు 66 సంవత్సరాలు. ఇద్దరూ కలిసి ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారి వివాహాన్ని.. వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరుండి జరిపించారు. ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించి.. అందులో డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఆ వయసులో ఆ ఇద్దరు వృద్ధులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు అంత ఘనంగా వివాహాన్ని జరిపించారు. అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Navadeep : సినిమా అవకాశాలు తగ్గలే, వదులుకున్నా- దానికి కారణం అదేనంటున్న నవదీప్

Navadeep Lost Movie Offers : తెలుగు సినీ అభిమానులకు హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ‘జై’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవదీప్. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘చందమామ’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా కొన్ని హిట్స్ పడినా, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెగా...


Pithapuram | బాబయ్ ఇంటికి రామ్ చరణ్

Ram Charan : పవన్ కళ్యాణ్ ఇంటికి రామ్ చరణ్


కొత్త లైఫ్ స్టార్ట్ చేశా.. కానీ ఇవి భరించలేకపోతున్నా.. చనిపోతానేమోనని భయమేస్తుంది: బర్రెలక్క

తనపై సోషలో మీడియాలో నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ దారుణంగా హింసిస్తున్నారని నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్నె శిరీషా అలియాస్ బర్రెలక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తనను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.


స్కార్పియన్: మానవ అక్రమ రవాణాలో ఆరితేరిన ఈ యూరప్‌ మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్ బీబీసీ జర్నలిస్టుకు ఎలా దొరికాడంటే....

కొద్దిసేపటి తరువాత మేం కూర్చున్న టేబుల్ పక్కనుంచి వెళుతున్న ఓ వ్యక్తి తన జాకెట్ జిప్ తీసి, అందులోని తుపాకీని చూపి వెళ్ళిపోయాడు. మేమెంతటి ప్రమాదకర వ్యక్తుల గురించి వెదుకుతున్నామో ఆ ఘటనకు మాకు తెలియజేసింది.


Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..

Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..