వీడియో

Trending:


Anant Ambani - Radhika Merchant | ఘనంగా అనంత్, రాధికా సంగీత్ వేడుక

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సంగీత వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు, తమ డ్యాన్సులతో సందడి చేశారు. సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్‌లతో సహా B-టౌన్ ప్రముఖులు పాల్గోన్నారు. నిన్న రాత్రి (జూలై 5) నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది.


HYD: అబార్షన్ కోసం హైకోర్టుకు బాలిక.. అనుమతి మంజూరు చేసిన న్యాయస్థానం

అత్యాచార బాధితురాలైన ఓ బాలిక గర్భం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమె అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ తీర్పును ఇస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. బాలిక, ఆమె తల్లి అనుమతితో అబార్షన్ చేయాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


Srisailam | శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Srisailam | శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్‌.వెంకటనారాయణ భట్టి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీశైలం చేరుకున్న న్యాయమూర్తికి ఏఈవోలు హరిదాస్‌, మోహన్‌, ఇతర అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మాకు హైదరాబాదే కావాలి

మాకు హైదరాబాదే కావాలి పోస్టింగ్ కోసం డాక్టర్ల సంఘాల నాయకుల లొల్లి     కోఠిలోని డీఎంఈ ఆఫీస్ ఎదుట రెండు వర్గాల మధ్య వాగ్వాదం     డాక్టర్‌‌‌‌ శేఖర్‌‌‌‌పై మరో వర్గం నేతల దాడి హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల నడుమ ట్రాన్స్‌‌ఫర్ల లొల్లి జరుగుతున్నది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఎదుట శుక్రవారం సాయంత్రం జరిగిన లొ...


షూట్ కంప్లీట్

షూట్ కంప్లీట్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఐదేళ్ల క్రితం  వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్.  సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జర...


కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.?

కవితతో కేటీఆర్, హరీశ్ ములాఖత్..బెయిల్ కోసం చర్చలు.? ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో  ములాఖాత్ అయ్యారు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ మంత్రి హరీష్ రావు.  కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరలోనే బెయిల్ వస్తుందని ఇరువురు కవితకు భరోసా ఇచ్చారు. హైకోర్టు కవిత బెయిల్ అభ్యర్థన  తిరస్కరించడంతో...


Samantha: సమంత హెల్త్ టిప్ ప్రాణాలు తీస్తుందా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అంత డేంజరా.. నిపుణులు ఏమంటున్నారు?

డాక్టర్లు యాక్టర్స్ కావచ్చేమో. కానీ, యాక్టర్స్ డాక్టర్స్‌గా మారితే ఇలాగే ఉంటుంది. నటి సమంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు చిక్కుల్లో పడటానికి కారణం ఇదే. సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల ఆమె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. అందుకే, ఆమె ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తోంది. ఆహారం నుంచి వ్యాయామం వరకు.. దేన్నీ నిర్లక్ష్యం చేయకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది. ఈ మధ్య పాడ్‌కాస్ట్ ద్వారా...


కల్కి సినిమాలో అదరగొట్టిన ఈ బాలుడిని గుర్తు పట్టారా.. ఏ సీన్‌లో వస్తారో చెప్పండి మరి..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కీ మూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష .కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


కొడాలి నానిపై మరో కేసు..

కొడాలి నానిపై మరో కేసు.. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రబాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కార...


త్రిషను పెళ్ళాడనున్న విజయ్ దళపతి, భార్య కు స్టార్ హీరో విడాకులు ఇవ్వబోతున్నారా..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రకంపనలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. త్రిషతో విజయ్ వ్యవహారంలో నిజమెంత..? త్రిషను విజయ్ పెళ్ళాడబోతున్నాడా..? భార్యకు విడాకులు కూడా ఇవ్వనున్నాడా..? ఈ వార్తల్లో నిజం ఎంత..? సౌత్ లో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు విజయ్ దళపతి. తమిళనాట ఆయన స్టార్ డమ్ తో రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాడు. తమిళ రాజకీయాల్లో తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్టార్ట్ చేశాడు విజయ్. విజయ్ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు....


ఐశ్వర్య రాయ్, కత్రినా కాదు.. ఈ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న సల్మాన్.. కానీ!

బాలీవుడ్ సూపర్‌స్టార్‌లలో సల్మాన్ ఖాన్ ఒకడు. సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించి సల్మాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ముఖ్యంగా, సల్మాన్ చాలా మంది హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌ మెయింటైన్‌ చేశాడనే రూమర్ ఉంది. దరితో అయితే దాదాపు పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్‌, కత్రినలని పెళ్లి చేసుకుందామని ట్రై చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, వీరి కన్నా ముందు ఓ హీరోయిన్‌ని సల్లు భాయ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడనే విషయం మీకు తెలుసా? అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జుహి చావ్లాను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని ఈ స్టార్ హీరోనే స్వయంగా వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే, జుహి చావ్లా తండ్రి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అక్కడితో కథ ముగిసినట్లు సల్మాన్ చెప్పుకొచ్చాడు. ‘జుహి మనసు ఎంతో స్వచ్ఛమైనది. స్ఫూర్తిదాయకమైన అమ్మాయి. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా అని జుహి వాళ్ల నాన్నను అడిగాను. కానీ, ఆయన నో చెప్పారు. దీనికి కారణమేంటో నాకు కూడా తెలియదు. నేను అడగలేదు. బహుశా వారికి సరిపోనేమో కావొచ్చు’ అని సల్మాన్ చెప్పాడు. కలిసి సినిమాలు చేయలేదుజుహి చావ్లా, సల్మాన్ ఖాన్ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. గోవింద, అనిల్ కపూర్, జుహి చావ్లా లీడ్ రోల్స్‌ చేసిన ‘దీవానా మస్తానా’ సినిమాలో సల్మాన్ కేమియోగా నటించాడు. జుహి చావ్లా వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు సంతానం. కానీ, సల్మాన్ ఖాన్ మాత్రం అలాగే బ్యాచిలర్‌గా మిగిలిపోయాడు. 58 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నాడు. సల్మాన్ మాట్లాడిన ఈ వీడియోను ఓ ఎక్స్(ట్విటర్) యూజర్ షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. ‘హార్ట్ బ్రేకింగ్ మూమెంట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌తో పెళ్లి క్యాన్సిల్సంగీత బిజ్లానీ అనే మరో హీరోయిన్‌ని కూడా సల్మాన్ పెళ్లి చేసుకుందామని ట్రై చేశాడు. పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించి అతిథులకు పంచిపెట్టారు. కానీ, పెళ్లికి ముందు సల్మాన్ ఖాన్ చీటింగ్ చేయడంతో సంగీత పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది. ఈ విషయాన్ని సల్మానే ‘కాఫీ విత్ కరన్’ షోలో వెల్లడించాడు. కెరీర్‌పై సల్మాన్ ఫోకస్సల్మాన్ ఖాన్‌ కెరీర్ మునపటిలా లేదు. కిసీ కా భాయ్ కిసీ కా జాన్, టైగర్ 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో సల్మాన్ ఆశలన్నీ సికిందర్ సినిమాపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సత్యరాజ్, సునీల్ షెట్టి, రష్మిక మందన్న, తదితరులు ఇందులో కీ రోల్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.


Sonu Sood: కుమారీ ఆంటీని కలిసిన నటుడు సోనూసూద్ - ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో, ఎలాంటి సాయం కావాలన్నాచేస్తానని హామీ

SonuSood Visited Kumari Aunty Food Stall: కుమారి ఆంటీ (Kumari Aunty).. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా' అనే డైలాగ్‌తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె...


రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు..

రాజ్ తరుణ్ కేసు: లావణ్యకు షాకిచ్చిన పోలీసులు.. హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ అతడి గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు విషయంలో నార్సింగి పోలీసులు లావణ్యకే షాక్ ఇచ్చారు.రాజ్ తరుణ్ పై ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలంటూ లావణ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. 91సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్...


కల్కి సినిమాలో తన నటనతో అదరగొట్టిన కరీంనగర్ బాలుడు ఇతనే..

చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో ఒక ట్రెండ్ గా మారారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ రీల్స్ చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్స్ రూల్స్ ద్వారా సినిమా అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. అలా ఈ మధ్యలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కల్కిమూవీలో తలుక్కుమన్నాడు షార్ట్ ఫిల్మ్ బాలనటుడు రసూల్ అలియాస్ మని హర్ష . కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన రసూల్ బాల నటుడిగా కల్కి...


బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది. `పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో...


ఈ సినీ నటి రోడ్డుపై టిఫిన్ బండి నడుపుతోంది... ఈమెను గుర్తుపట్టారా?

సినిమాలో నటించాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ చాలామంది ఆ కోరికను నేరవేర్చులేకపోతున్నారు. కొంతమంది టాలెంట్ ఉన్న అవకాశాలు రాక, మరి కొంతమంది వెళ్లే మార్గం తెలవక, వెనుతిరుగుతున్నారు. అయితే ఒక టిఫిన్ బండి నడుపుతున్న మహిళ, గతంలో టీవీ ఛానల్‌లో యాంకర్‌గా, సీరియల్లో యాక్టర్‌గా సినిమాలలో తల్లిగా ఇలా పలు రకాల క్యారెక్టర్లు నటించింది. ఆమెది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణం. ఆమె పేరు గీత. ఈమెని లోకల్ 18 పలకరించగా పలు విషయాలు చెప్పారు. ఒక విధంగా యాక్టర్ గా మరొక విధంగా ఒక టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న గీత చెప్తున్న వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. తాను చిన్నతనంలో ఉన్నప్పుడు నకిరేకల్లో తమ ఇంటికి ఇరుపక్కల రామకృష్ణ థియేటర్ వెంకటేశ్వర్లు థియేటర్ ఉన్నాయి. నేటికీ కూడా ఈ థియేటర్ రన్నింగ్‌లో ఉన్నాయి. థియేటర్ నుంచి వచ్చే సౌండ్స్ వినిపించినప్పుడల్లా తాను కూడా సినిమాలలో నటించాలని, తానని తాను తెరపై చూసుకోవాలని ఆశ కలిగిందన్నారు. "డబ్ స్మాష్, టిక్ టాక్ యాప్స్‌లో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపారు. అందులో తన నటన విధంగా ఉందని తనని తాను చూసుకోగలిగాను. ఒక వీడియోలు చూసేవాళ్ళు స్నేహితులు కుటుంబ సభ్యులు చాలా బాగున్నాయని ఎంకరేజ్ చేసే వాళ్ళు. పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొంతమంది పరిచయాల వల్ల టీవీ సీరియల్‌లో నటించడానికి అవకాశం దొరికింది."గీత, టిఫిన్ బండి నిర్వాహకురాలు, నటి అలా ఆ రోజు నుండి ఈరోజు వరకు వెనుతిరుగకుండా టీవీ సీరియల్‌లో గృహప్రవేశం, మనసు మమత, గుప్పెడంత మనసు, నిన్నే పెళ్ళాడతా, నాలుగు స్తంభాలాట, రాధమ్మ కూతురు సినిమాలో ప్రేమ విమానం లగ్గం ట్రెండింగ్ లవ్ స్టోరీలో నటించారు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ నటించిన సినిమాలో గేమ్ ఛేంజర్ నటించింది. తాను ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోలేదన్నారు. తన సొంతంగా ప్రాక్టీస్ చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చానని లోకల్ 18 తో తెలిపారు.


బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చత్తీస్​గఢ్​లోని చంపా జిల్లాలో ఘోరం భద్రాచలం, వెలుగు: నిరుపయోగంగా ఉన్న బావిలోకి దిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోసహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్తీస్​గఢ్​లోని జాంజ్‌‌‌‌‌‌‌‌గిర్-చంపా జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కికిర్దా గ్రామానికి చెందిన రామచంద్ర జైస్వా...


Robot: ఇదేం వింత భయ్యా.. పని ఒత్తిడిని భరించలేక రోబో ఏంచేసిందో తెలుసా..?

Robo work pressure: సౌత్ కొరియాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది మనుషుల మాదిరిగా రోబోలు కూడా ఇదేం పని చేయడంరా బాబు అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


సమంతకు బంపర్ ఆఫర్... ఆ స్టార్ హీరో సరసన మరోసారి!

సమంత ఓ స్టార్ హీరో సరసన బంపర్ ఆఫర్ కొట్టేసిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ హీరోతో ఏకంగా నాలుగోసారి కటకట్టనుందట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.. సమంత పరిశ్రమకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. 2010లో విడుదలైన ఏమాయ చేసావే ఆమె డెబ్యూ మూవీ. మొదటి చిత్రంతోనే భారీ హిట్ కొట్టిన సమంత వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. హిట్ మీద హిట్ కొడుతూ స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. సౌత్ ఇండియాలో సత్తా చాటిన సమంత వెబ్ సిరీస్లతో నార్త్ ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. 2022 అక్టోబర్ నెలలో...


Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

Pawan Kalyan Surya Aradhana: వారాహి అమ్మవారి ఏకాదశ దీక్ష లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదిత్య సూర్యారాధన క్రతువును నిర్వహించారు. దీని వల్ల అమోఘమైన ఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


Mohan babu - Rajinikanth: ఒకే విమానంలో పాపారాయుడితో పెదరాయుడు.. రజినీతో మోహన్ బాబు పిక్ వైరల్..

Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.


స్టూడియోలో విష్ణు ప్రియ స్టెప్పులు

యాంకర్ విష్ణు ప్రియ తాజాగా తన ఇన్ స్టాలో ఓ వీడియోను వదిలింది. తన మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ స్టూడియోలో స్టెప్పులు వేసింది. తన రిహార్సల్స్‌కి సంబంధించిన వీడియోని ఇలా వదలడంతో ఆమె వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. ఆహా ఏం గ్రేస్ రా బాబు అనుకునేలా ఎంతో సింపుల్‌గా స్టెప్పులు వేసింది. రజినీకాంత్ శ్రియా శివాజీ సినిమాలోని వాజీ వాజీ పాటకు విష్ణు ప్రియ ఇలా స్టెప్పులు వేసింది.


Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా...

Bonalu 2024 : బోనం అంటే ఏమిటి... అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారో తెలుసా... తెలంగాణలో ప్రత్యేకమైన అతిపెద్ద జాతర బోనాల పండగ.. ఈ ఆదివారం(  జులై 7) ఆషాడంలో వచ్చే తొలి ఆదివారం గోల్కొండ బోనాలతో నగరంలో బోనాల సందడి జరుగనుంది. తొలుత గోల్కొండ, తరవాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, ఆ తరవాత పాతబస్తీ లాల్‌దర్వాజ బోనాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. బోనం అంటే భోజనం...


Anasuya Bharadwaj: గుంటూరు మిర్చిలా యాంకర్ అనసూయ.. చీరలో ఒంపు సొంపులు

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లలో బాగా క్రేజ్ ఉన్నది అనసూయకే. ఎందుకంటే అప్పడెప్పుడో జబర్దస్త్ యాంకర్‌గా చేసినప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు చేస్తూ బిజీ అయినా కూడా ఇప్పటికీ బుల్లితెర ప్రేక్షకుల్లో అనసూయ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తాజాగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్న కొత్త షోకి మంచి రీచ్ వస్తుంది.


Nindu Noorella Savasam Serial Today July 6th: నిండు నూరేళ్ల సావాసం సీరియల్: మిస్సమ్మ తండ్రికి ప్రాణాపాయం, హాస్పిటల్‌కి పరుగులు తీసిన అమర్.. మనోహరి డిసప్పాయింట్!

Nindu Noorella Savasam Today Episode పిల్లలు తమతో పాటు తినమని మిస్సమ్మ తండ్రిని పిలుస్తారు. మందు ఆయనే విషం కలిపిన అన్నం తినేస్తారు. మిస్సమ్మ పరుగున స్కూల్ దగ్గరకు వస్తుంది. పిల్లలు కూడా మిస్సమ్మని పొగుడుతారు. మిస్సమ్మ తండ్రి ఫుడ్ మొత్తం తినేస్తాడు. చేతులు కడుక్కోవడానికి వెళ్లిని మిస్సమ్మ తండ్రి విష ప్రభావంతో విలవిల్లాడిపోతాడు. మరోవైపు ఆరు ఆత్మ తనకు ఏదో కీడు శంకిస్తుందని దేవుడిని దండం పెట్టుకుంటుంది. మిస్సమ్మ తండ్రి పడిపోతాడు. ఇక మిస్సమ్మ పరుగున...


Aswani Dutt: ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కూడా దారుణంగా మోసపోయిన కల్కి నిర్మాత అశ్వినీదత్..

Aswani Dutt: ఏంటి ఎన్టీఆర్ చేతిలోనే కాదు.. బాలయ్య చేతిలో కల్కి నిర్మాత చలసాని అశ్వనీదత్ దారుణంగా మోసపోయాడా.. ? వినడానికి వింతగా ఉన్నా.. అశ్వనీదత్ మాత్రం.. నందమూరి బాబాయి, అబ్బాయిలతో తెరకెక్కించిన సినిమాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు.


Kodali Nani | కొడాలి నానిపై గుడివాడలో కేసు.. ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీపై కూడా!

Kodali Nani | వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడలో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఏపీ బేవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కూడా పోలీసులు కేసు పెట్టారు. ముగ్గురిపైనా 448, 427, 506 ఆర్‌అండ్‌డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


డైరెక్టర్ రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. దేని గురించో తెలుసా?

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'తో ఏకంగా అంతర్థాతీయ గుర్తింపు సాధించారు. తాజాగా ఆయనపై ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 'మోడ్రన్ మాస్టర్స్' పేరుతో స్ట్రీమింగ్ కానున్న ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ఆయన గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను చూపించబోతున్నారు. ఆగస్టు 2 నుంచి...


M.M. Keera vaani | కీరవాణితో పాత రోజులను గుర్తు చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో

Megastar Chiranjeevi | ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ కీరవాణి పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ విశ్వంభ‌ర సెట్స్ నుంచి స్పెష‌ల్ వీడియో విడుద‌ల చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం 'విశ్వంభర అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.


బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తా

‘తిరగబడరాసామీ’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు సినీరంగానికి పరిచయమవుతున్నది మాల్వి మల్హోత్రా. రాజ్‌తరుణ్‌ హీరోగా ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.


భోలే బాబా: హాథ్‌రస్ తొక్కిసలాట తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన సూరజ్ పాల్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్‌రస్ సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై ‘భోలే బాబా’ అలియాస్ సూరజ్‌పాల్ జాటవ్ మాట్లాడారు. మెయిన్‌పురిలో ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ రౌస్​ అవెన్యూ కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది. దీంతో అప్పటి వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున ఈ నెల 8న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చే...


రాజ్ తరుణ్ ఇద్దరు లవర్స్ ఫోన్ సంభాషణ వైరల్... లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం!

హీరో రాజ్ తరుణ్ అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన మీద లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కథనం ప్రకారం... లావణ్యతో 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య శారీక సంబంధం ఏర్పడింది. గుడిలో లావణ్యను రాజ్ తరుణ్ పెళ్లి కూడా చేసుకున్నాడు. మూడు నెలల క్రితం లావణ్య ఇంటి నుండి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ కారణంగా లావణ్యను దూరం...


కుటుంబ అనుబంధాల చౌకీదార్‌

పృథ్వీ అంబర్‌ హీరోగా నటిస్తున్న ‘చౌకీదార్‌' సినిమా షూటింగ్‌ ఇటీవల బెంగళూరులో మొదలైంది. చంద్రశేఖర్‌ బండియప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్‌ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.


Bimbisara Prequel: బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్‌..ద‌ర్శ‌కుడు మారిపోయాడు.

Bimbisara Prequel: బింబిసార ఫ్రీక్వెల్ అనౌన్స్‌..ద‌ర్శ‌కుడు మారిపోయాడు. చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకునే నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram).తన కెరీర్లో మంచి సినిమాలు చేసినప్పటికీ కొన్నిసార్లు మాత్రం వరుస పరాజయాలు వెంటాడాయి.ఇక కళ్యాణ్ రామ్ పని అయిపోతుందని అనుకునేలోపే..తనకి నటుడిగా పునర్జన్మనిచ్చిన సినిమా ‘బింబిసార’(Bimbisar...


Nellore News: స్కూళ్లలో ఇదేం పాడు పని.. ఇద్దరు సిగ్గు లేకుండా!

Nellore Thieves Arrested In Schools Theft Cases: నెల్లూరు జిల్లాలో ఇద్దరు వెరైటీ దొంగల ఆట కట్టించారు పోలీసులు.. చాలా రోజులుగా సవాల్‌గా మారిన చోరీ కేసుల్ని చేధించారు. ఈ ఇద్దరు దొంగలు ఇళ్లు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్ని టార్గెట్ చేశారు. కొంతకాలంగా స్కూళ్లలో చొరబడి విలువైన వస్తువుల్ని ఎత్తుకెళుతున్నారు. పోలీసులు స్పెషల్ టీమ్ సాయంతో వీరిని అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి వీరు ఇలా చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు.


Hathras stampede | హథ్రస్‌ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?

Hathras stampede | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్‌(Hathras) తొక్కిసలాట ఘటనపై సత్సంగ్ నిర్వహించిన భోలే బాబా (Bhole Baba) తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.


ఆలూరులో చోరీకి వచ్చిన దొంగకు షాకిచ్చిన మహిళ.. ఈమె ధైర్యానికి, తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Alur Woman Caught Thief: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ మహిళ చోరీకి వచ్చిన దొంగను చాకచక్యంగా పట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. ఇద్దరు దొంగలు చోరీకి వచ్చారు.. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన మహిళ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెటనే పోలీసులు అక్కడికిరాగా.. ఇద్దిరలో ఒకరు మాత్రమే దొరికారు. అయితే మరో దొంగ ఇంట్లో డబ్బులు, బంగారంతో పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


దాచలేని అందాలతో దామిని!

సింగర్ దామిని తన పాటలతోనే కాకుండా మాటలతో కూడా హైప్ క్రియేట్ చేస్తోంది.


సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

సాగర్ ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు హాలియా, వెలుగు : కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన15  రోజుల శిక్షణలో భాగంగా శ్రీలంకకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు శుక్రవారం నాగార్జునసాగర్​ను  సందర్శించారు. విజయ విహార్ వద్ద శ్రీలంక మీడియా ప్రతినిధులకు మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, నల్గొండ జిల్లా సమాచారశాఖ సహాయ సంచాలకుడు వెంక...


రాంచరణ్ కి షాక్.. ఆ పాత్రలో ప్రభాస్ ని నటించమని చెబుతా.. కృష్ణంరాజు భార్య కామెంట్స్

శ్యామల దేవి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన కామెంట్స్ రాంచరణ్ ఫ్యాన్స్ కి షాకిచ్చేలా ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత తనదైన శైలిలో కల్కి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద జూలు విదిల్చాడు. బాహుబలి తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కల్కి విందు భోజనంలా మారింది. సలార్ హిట్ అయినప్పటికీ కొందరికి ఈ చిత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం కల్కి జైత్ర యాత్ర బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది....


Actress: 27 ఏళ్ల వయసులోనే రూ. 1000 కోట్ల ఆస్థికి వారసురాలు.. ఎన్టీఆర్ హీరోయినా మజాకా!

తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్ కూతురు. అంతేకాదు ఈ వారసురాలైన నటి నికర విలువ రూ. 1000 కోట్లు దాటిందని అంటున్నారు. ఇంతకీ చిన్న వయస్సులోనే.. ఇంత పెద్ద ఆస్తికి వారసురాలిగా మారి.. ఇంత గొప్పగా జీవించే ఆ 27 ఏళ్ల నటి ఎవరో తెలుసా..? ఈమె తల్లి 80వ దశకంలో మోస్ట్ పాపులర్ అయిన హీరోయిన్, తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించింది. అంతేకాదు తండ్రి కూడా పెద్ద సినిమా నిర్మాత. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. యువత హృదయాలను దోచుకున్న భామ జాన్వీ కపూర్. బాలీవుడ్‌లో అగ్ర కథానాయికలలో ఒకరైన నటి జాన్వీ కపూర్ చిన్నతనంలోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. అతను ఇటీవలే Mr. & శ్రీమతి. మహి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న దేవర చిత్రంతో జాన్వీ సౌత్ ఇండియన్ సినిమాలో నటిగా అరంగేట్రం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన.. ఈ భామ దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా కూడా కమిట్ అయింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటివరకు బాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు.. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగుతో పాటు.. త్వరలో తమిళ చిత్రసీమలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది జాన్వీకపూర్.


సందేశంతో ‘పౌరుషం’

సుమన్‌ తల్వార్‌, మేకా రామకృష్ణ, షెరాజ్‌, అశోక్‌ ఖుల్లార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పౌరుషం’. షెరాజ్‌ మెహ్ది దర్శకుడు. అశోక్‌ ఖుల్లార్‌, దేవేంద్ర నేగి నిర్మాతలు.


లక్కీగా లక్ష్మీ కటాక్షం

లక్కీగా లక్ష్మీ కటాక్షం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది రష్మిక మందన్న.  ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘కుబేర’ కూడా ఒకటి.  ధనుష్,  నాగార్జున లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సునీల్ నారంగ్, పుస్క...


‘జాతిర‌త్నాలు’అనుదీప్ నెక్ట్స్ సినిమాకు హీరో సెట్టయ్యాడు

‘జాతిర‌త్నాలు’ చిత్రంలో సూపర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనుదీప్ కొత్త సినిమా ఖరారు అయ్యింది. ఆయన శివ‌కార్తిక‌య‌న్ హీరోగా చేసిన ‘ప్రిన్స్’ యావరేజ్ అవటంతో ఆ తర్వాత ప్రాజెక్టు లేటు అవుతూ వచ్చింది. మొదట చిరంజీవి తో ప్రాజెక్టు అనుకున్నారు. ఆ తర్వాత రవితేజతో సినిమా అని వార్తలు వచ్చాయి. కానీ ఏదీ ఖరారు కాలేదు. అంతేకాదు పెద్ద బ్యానర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సితారలతో సినిమా సినిమా ప్లాన్ చేసారు. కానీ మెటీరియలైజ్ కాలేదు. చివరకు ఆయన ఓ ప్రాజెక్టు ఖరారు...


ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి

ఎంబీఏ చదివి సైబర్‌‌‌‌ నేరాల బాట పట్టిన ఏపీ వ్యక్తి సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 35 మంది నుంచి రూ. 45 లక్షలు వసూలు ఏపీకి చెందిన యువకుడు అరెస్ట్ హనుమకొండ, వెలుగు: ఎంబీఏ చదివిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం మోసాల బాట పట్టాడు. సాఫ్ట్‌‌‌‌ వేర్‌‌‌‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి రూ. 45 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చే...


భారతీయుడు 2 సెన్సార్ డీటెయిల్స్.. కల్కి బాటలోనే, రన్ టైం ఎంతో తెలుసా

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. జూలై 12న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. శంకర్ చిత్రాలు సహజంగానే ఎక్కువ లెన్త్ తో...


శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో శ్రీదేవి ఆడిపాడింది. శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో జయప్రద, జయసుధ...